దేశ రక్షణలో తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ వీర మరణం పొందారు. గల్వాన్ లోయలో చైనా చైనా సైన్యంతో ఘర్షణలో వీరోచితంగా పోరాడి కన్నుమూసిన 20 మంది భారత జవాన్లలో సంతోష్ కూడా ఒకరు.
India Independence Mar 31, 2022, 12:44 PM IST
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ బాబు కుటుంబసభ్యులు మంగళవారం నాడు ఈ అవార్డును స్వీకరించారు.
NATIONAL Nov 23, 2021, 11:27 AM IST
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ది సోల్జర్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.
Telangana Nov 8, 2021, 5:09 PM IST
సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్నిఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ సహాయంతో సంతోష్ బాబు విగ్రహానికి మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిలు పూలమాల వేసి నివాళులర్పించారు.
Telangana Jun 15, 2021, 3:42 PM IST
ఆర్మీ 'ఇండియా ఫస్ట్' నిబద్ధతను ఎత్తిచూపిన రాజ్యసభ ఎంపి రాజీవ్ చంద్రశేఖర్ రాజకీయ పార్టీలు బేధాలను పక్కన పెట్టి భారతదేశ సంఘీభావం చూపిస్తు ప్రపంచానికి, ముఖ్యంగా దేశ శత్రువులపై సంకల్పించాలని విజ్ఞప్తి చేశారు.
NATIONAL Jun 15, 2021, 1:50 PM IST
Telangana Jun 14, 2021, 7:51 PM IST
దేశం కోసం ప్రాణాలు అర్పించిన తన భర్త అందరికీ ప్రేరణగా ఉంటారన్నారు కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు జరిగాయి
Telangana Jan 26, 2021, 7:49 PM IST
గత ఏడాది జూన్ మాసంలో గాల్వన్ లోయలో చైనా ఆర్మీకి భారత సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.ఈ ఘర్షణలో సంతోష్ బాబు గాయపడ్డారు. సంతోష్ బాబు చైనా ఆర్మీని భారత భూభాగంలోకి రాకుండా నిరోధించాడు.
Telangana Jan 25, 2021, 5:38 PM IST
లడఖ్లో కొమురంభీం జిల్లా జవాను మృతి చెందారు. జిల్లాలోని కాగజ్నగర్కు చెందిన మహమ్మద్ షాకీర్ ఆర్మీలో పనిచేస్తున్నారు. లడఖ్లో విధులు నిర్వహిస్తున్న ఆయన కొండ చరియలు విరిగిపడిన ప్రమాదంలో అమరుడయ్యారు.
Telangana Oct 17, 2020, 4:19 PM IST
గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు తేజం, కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషిని ఆర్మీ సత్కరించింది.
Telangana Aug 23, 2020, 7:32 PM IST
గాల్వాన్ లోయలో చైనా దుర్వినీతికి ఎదురొడ్డి పోరాడి వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో ఏర్పాటు చేసారు.
Andhra Pradesh Aug 15, 2020, 4:37 PM IST
భారత్- చైనా సరిహద్దుల్లో గల్వాన్ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.
NATIONAL Jul 30, 2020, 7:15 PM IST
భారత్- చైనా సరిహద్దులో చైనా దురాగతానికి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు వీరమరణం పొందిన విషయంతెలిసిందే.
Telangana Jul 22, 2020, 5:48 PM IST
చైనా సరిహద్దులో పోరాడుతూ అమరుడైన సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషిని డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పత్రాలు అందజేశారు.
Telangana Jul 22, 2020, 4:54 PM IST
భారత్-చైనా సరిహద్దులో ఇటీవల వీరమరణం పొందిన తెలంగాణ వాసి కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ఇంటి స్థలం హామీని నెరవేర్చే దిశగా అధికారులు వేగంగా పనులు చేస్తున్నారు.
Telangana Jul 22, 2020, 12:29 PM IST