నల్లగొండ బైపాస్ రోడ్డులో నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకిస్ట్ మృతి
Telangana Apr 18, 2024, 10:55 AM IST
జమ్మూ కాశ్మీర్ లో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు.
NATIONAL Mar 29, 2024, 10:56 AM IST
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ రోల్స్ చేశాడు. ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
Entertainment Mar 28, 2024, 1:13 PM IST
హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అరుంధతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తోటి నటి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
Entertainment Mar 18, 2024, 12:41 PM IST
Lahiru Thirimanne Accident: శ్రీలంక ప్రపంచ ఛాంపియన్ క్రికెటర్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘోర ప్రమాదంలో అతని కారు ముక్కలైంది. ఇది రిషబ్ పంత్ ప్రమాద జ్ఞాపకాలు గుర్తుకు చేస్తోంది.
Cricket Mar 14, 2024, 4:44 PM IST
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు.
NATIONAL Mar 12, 2024, 7:58 AM IST
శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదం.. పెళ్లైన వారం రోజులకే నవదంపతులు దుర్మరణం..
Telangana Mar 7, 2024, 10:16 AM IST
Sunrisers Hyderabad: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ (ఐపీఎల్ 2024) ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ క్రమంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రాబోయే ఐపీఎల్ టోర్నీ టైటిల్ ను దక్కించుకోవాలని చూస్తోంది.
Cricket Mar 5, 2024, 11:26 PM IST
IPL 2024 - Gujarat Titans: ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ రాబిన్ మింజ్ ను రూ .3.6 కోట్లకు దక్కించుకుంది. జార్ఖండ్ లోని గుమ్లా జిల్లాలోని షిమల్ గ్రామానికి చెందిన రాబిన్ ఇటీవల తన అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
Cricket Mar 5, 2024, 11:08 PM IST
అతి వేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నా నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది.
Telangana Mar 4, 2024, 6:16 AM IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణానికి కారణమైన రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తును మరింత వేగం పెంచారు.
Telangana Mar 1, 2024, 11:15 AM IST
పికప్ వ్యాన్ బోల్తా పడిన ఘటనలో మధ్యప్రదేశ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.
NATIONAL Feb 29, 2024, 9:09 AM IST
రోడ్డు పక్కన లారీ టైరు మారుస్తుంటే జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన కాకినాడలో కలకలం రేపింది.
Andhra Pradesh Feb 26, 2024, 8:38 AM IST
తమకు ఇష్టమైన వారు దూరమైతే వారి గుర్తుగా స్మారక చిహ్నాలను ఏర్పాటు చేసుకుంటాం. అయితే మోటార్ బైక్ కు మాత్రం రాజస్థాన్ లో పూజలు నిర్వహిస్తున్నారు.
NATIONAL Feb 25, 2024, 7:21 AM IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Secunderabad Cantonment MLA Lasya Nanditha)ను ప్రాణ భయం వెంటాడినట్టు తెలుస్తోంది. రెండు సార్లు ప్రమాదాల బారిన తృటిలో తప్పించుకున్న ఆమె ఆలయాలను, దర్గాలను సందర్శించారు. అక్కడ తాయత్తులను కట్టించుకున్నారు.
Telangana Feb 24, 2024, 9:43 AM IST