పార్లమెంట్ భవనంలో దాడికి దిగినవారి నేపథ్యాలు, ప్రాంతాలు, సామాజిక హోదాలు వేరు. కానీ వారందరినీ కలిపినదేంటో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
NATIONAL Dec 14, 2023, 2:42 PM IST
ఒడిశాలో ఓ 14 ఏళ్ల బాలిక గాయపడిన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి 34కి.మీ.లు రిక్షా తొక్కింది.
NATIONAL Oct 27, 2023, 2:06 PM IST
నేడు గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో BYD అండ్ Telsa వంటి గ్లోబల్ సంస్థల ఆధిపత్యం కొనసాగుతుంది. అయితే, అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీలు మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని నిర్మించకముందే మహీంద్రా ఆటో మొబైల్ మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసిందని మీకు తెలుసా..?
Automobile Sep 11, 2023, 7:06 PM IST
హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మార్గంలో ఆగివున్న ఆటోపై భారీ వృక్షం కూలింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.
Telangana Sep 2, 2023, 3:36 PM IST
Bhadradri Kothagudem: రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నవ వధువు కిడ్నాప్ కలకలం రేపుతోంది. నవవధువులు ఆటోలో వెళ్తుండగా అడ్డగించిన దుండగులు.. నవీన్ ను చితకబాది మాధవిని కారులో తీసుకెళ్లారు. ఇటీవలే వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు.
Telangana Aug 10, 2023, 7:41 PM IST
Chandigarh: టమాట ధరలు విపరీతంగా పెరిగాయి. మరికొన్ని రోజులు ధరలు ఇలానే ఉంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. టమాట ధరల పెరుగుదల మధ్య సామాన్యులు తలలు పట్టుకుంటున్న తరుణంలో ఒక ఆటో రిక్షా అతను మాత్రం ఉచితంగా టమాటాలు అందిస్తున్నాడు. అయితే దీనికి అతను ఒక షరతు విధించారు. దానిని పూర్తి చేస్తేనే ఉచితంగా ఒక కేజీ టమాట ఇస్తానని చెబుతున్నాడు.
NATIONAL Jul 19, 2023, 5:58 PM IST
ఈ-రిక్షా కోసం గొడవ పడి సొంత మేనల్లుడిమీదే పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. అతడిని కాపాడబోయి మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో ఒకరు మృతి చెందారు.
NATIONAL May 17, 2023, 10:11 AM IST
కదులుతున్న ఆటోలో ఓ నర్సుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన పంజాబ్ లో కలకలం రేపింది. ఈ కేసులో నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
NATIONAL Dec 15, 2022, 9:04 AM IST
కర్ణాటకలోని మంగళూరులో శనివారం కదులుతున్న ఆటో రిక్షాలో పేలుడు సంభవించిన ఘటనలో మహ్మద్ షరీఖ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. షరీక్పై గతంలో మంగళూరులో గోడలపై గ్రాఫిటీ చేసినందుకు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి మహ్మద్ షరీఖ్ పరారీలో ఉన్నాడు. అతడు పోలీసుల కోసం గాలిస్తున్నాడు.
NATIONAL Nov 20, 2022, 6:12 PM IST
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దర్జీపురాలో ఆటోను ట్రక్కు ఢీకొట్టడంతో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా... మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
NATIONAL Oct 4, 2022, 4:49 PM IST
మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈవో నడి రోడ్డుపై తన ఎస్ క్లాస్ మెర్సిడెస్ బెంజ్ కారును వదిలి ఓ ఆటో ఎక్కారు. ఆటోలోనే తన గమ్యాన్ని చేరుకున్నారు. ఎందుకో ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేసి వివరించారు.
NATIONAL Sep 30, 2022, 11:55 PM IST
ఆ మహిళ ఆటోరిక్షా చిత్రాలను కూడా పోస్ట్ చేసింది. అతను లావాదేవీ పేరు మరియు డ్రైవర్ను కూడా పంచుకున్నాడు. ఈ ట్వీట్లపై తాంబరం పోలీస్ కమిషనరేట్ స్పందిస్తూ.. కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఉబెర్ ఇండియా కూడా ఈ సంఘటనను గుర్తించింది మరియు తన రైడ్ వివరాలను పంచుకోవాలని మహిళను కోరింది.
NATIONAL Sep 28, 2022, 12:11 AM IST
తినడానికి చపాతీ ఇవ్వలేదని కారణంతో ఓ వ్యక్తి రిక్షా కార్మికుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ జరుపుతున్నారు.
NATIONAL Jul 28, 2022, 10:54 AM IST
తప్పతాగి వచ్చిన ఓ వ్యక్తి ఇద్దురు కలిసి తింటున్న ఆహారంపై కన్నేశాడు. రోటీ కావాలని అడగ్గా.. ఒక్ రోటీ ఇచ్చారు. కానీ, మరో రోటీ అడగ్గానే.. లేదని మున్న వారించాడు. దీంతో ఆ తాగుబోతు రోటీలు తింటున్న ఇద్దరినీ తిట్టాడు. ఆ తర్వాత కత్తితో మున్నా బాయ్ను పొడిచి చంపేశాడు.
NATIONAL Jul 28, 2022, 4:04 AM IST
Kolkata: కోల్కతాలో ఒక మహిళా జానపద గాయనిపై వ్యాన్ రిక్షా డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
NATIONAL Jul 16, 2022, 9:48 AM IST