వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అధికారులు రెండు రోజుల పాటు పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వాతావరణంలో అనూహ్య మార్పులు, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో వుంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh May 2, 2023, 2:54 PM IST
రెండేళ్ల కిందట కచ్చులూరు ఘటన తీవ్రవిషాదం నింపింది. దీంతో యాత్ర నిలిచిపోయింది. ఈ ఏడాది పునఃప్రారంభించారు. వరదల కారణంగా కొంతకాలం ఆగిన పాపికొండలు విహారయాత్ర ఆదివారంనుంచి ప్రారంభం అవుతోంది. దీంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh Nov 7, 2021, 12:36 PM IST
రాయల్ వశిష్ట బోటు ఆపరేషన్ సక్సెస్ కావడం పట్ల తనకు చాలా సంతోషంగా ఉందని ధర్మాడి సత్యం చెప్పారు రాయల్ వశిష్ట బోటు వెలికితీతలో తన టీమ్ సక్సెస్ అయినందుకు తన ఆనందానికి అవధుల్లేవని ఆయన చెప్పారు.
Andhra Pradesh Oct 22, 2019, 5:00 PM IST
తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం- కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన బోటును మంగళవారం నాడు ధర్మాడి సత్యం బృందం వెలికి తీసింది.
Andhra Pradesh Oct 22, 2019, 4:01 PM IST
రోజుల తరబడి నిరీక్షణకు తెరదించుతూ..తమ వారి కడసారి చూపు దక్కుతుందో లేదోనన్న బాధను తీరిస్తూ ధర్మాడి సత్యం టీమ్ రాయల్ వశిష్ట బోటును బయటకు తీసింది.
Andhra Pradesh Oct 22, 2019, 2:36 PM IST
బోటును మిగిలిన మృతదేహాలను త్వరగా వెలికితీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని సుప్రీమ్ కోర్టును కోరారు. బోటును వెలికితీయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు హర్ష కుమార్.
Andhra Pradesh Oct 5, 2019, 4:54 PM IST
తనకు అవకాశం ఇస్తే రెండు గంటల్లోనే మునిగిన బొట్టును బయటకు తీస్తానని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శివ మరోసారి సవాల్ చేసాడు. ప్రభుత్వం పంపిన సహాయక బృందాలు ఖచ్చితంగా శివ సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పినప్పటికీ ధర్మాడి సత్యం బృందం తన మాటను పట్టించుకోవడం లేదని అన్నాడు.
Andhra Pradesh Oct 5, 2019, 4:32 PM IST
ఆదివారం 74మంది పర్యాటక బోటు పాపికొండలు విహారయాత్రకు బయలు దేరారు. కాగా... అందులో 64మంది పర్యాటకులు, 9మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 26మంది సురక్షితంగా బయటపట్డారు. మిగిలిన గల్లంతైన వారికోసం గాలింపు చేపడుతున్నారు.
Districts Sep 19, 2019, 7:41 AM IST
గోదావరి నదిలో పాపికొండల వద్ద పడవ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నవారిని ఆస్పత్రిలో సిఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని ఏరియల్ సర్వే ద్వారా కూడా వీక్షించారు.
Andhra Pradesh Sep 16, 2019, 6:42 PM IST
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో ఘోర బోటు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాద ప్రాంతాన్ని తాజాగా ఏపి ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ సందర్శించారు.
Andhra Pradesh Sep 16, 2019, 3:30 PM IST
ఈలలు, కేకలు, చప్పట్లు, డ్యాన్సులతో కోలాహలంగా ఉన్న వాతావరణం అరక్షణంలో మారిపోయింది. హాహాకారాలు, ఆర్తనాదాలతో గోదావరిలో మృత్యుఘోష వినిపించింది.
Andhra Pradesh Sep 16, 2019, 1:38 PM IST
గల్లంతైన మిగిలిన వారి కోసం సహాయక చర్యలుకొనసాగుతున్నాయి. ఆదివారం 74మంది పర్యాటక బోటు పాపికొండలు విహారయాత్రకు బయలు దేరారు. కాగా... అందులో 64మంది పర్యాటకులు, 9మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 26మంది సురక్షితంగా బయటపట్డారు. మిగిలిన గల్లంతైన వారికోసం గాలింపు చేపడుతున్నారు.
Andhra Pradesh Sep 16, 2019, 10:15 AM IST
మా నాన్న ఇవాళ ఉదయం ఫోన్ చేశాడు. రేపు ఉదయమే వరంగల్ కు వస్తానని ఫోన్ చేశాడు. కానీ తమ తండ్రి ఫోన్ పనిచేయడం లేదని బోస్క రాజేందర్ కూతురు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
Warangal Sep 15, 2019, 6:26 PM IST
పాపికొండలు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.తూ.గో జిల్లా
May 11, 2018, 11:57 AM IST