athletics prize money in Olympics : ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో ప్రైజ్ మనీని ఇవ్వనున్నారు. పారిస్ ఒలింపిక్స్ బంగారు పతక విజేతలకు ఒక్కొక్కరికి 50,000 డాలర్లు (రూ.41.60 లక్షలు) అందనున్నాయి. ప్రపంచ అథ్లెటిక్స్ 48 ఈవెంట్ల కోసం 2.4 మిలియన్ డాలర్లు కేటాయించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
SPORTS Apr 11, 2024, 9:47 AM IST
త్వరలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రాకు అరుదైన అవకాశం లభించింది. ఒలింపిక్ జ్యోతిని ఆయన మోయనున్నారు. ఒలింపిక్స్ క్రీడల్లో వ్యక్తిగత ఈవెంట్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా ఘనత వహించిన ఈయన తన సోషల్ మీడియా పోస్ట్లో ఈ వార్తను అధికారికంగా ప్రకటించాడు.
Other Sports Feb 1, 2024, 9:20 PM IST
Deep Grace Ekka: పెనాల్టీ కార్నర్ ఎక్స్పర్ట్గా పేరొందిన భారత హాకీ క్రీడాకారుణి దీప్ గ్రేస్ ఎక్కా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్ గురిచేశారు. అట్టడుగు స్థాయి నుంచి అంతర్జాతీయ వేదికల వరకు సాగిన ఆమె ప్రయాణం హాకీ క్రీడపై చెరగని ముద్ర వేసింది.
Cricket Jan 30, 2024, 2:48 PM IST
స్పోర్ట్స్ సెక్టార్లో గ్రాస్రూట్ ప్రోగ్రామ్లు, కార్పొరేట్-మద్దతుగల స్వదేశీ స్పోర్ట్స్ లీగ్లు, NSF భాగస్వామ్యం, PPP మోడల్ ద్వారా మరిన్ని అవకాశాలను సృష్టించడం వంటి క్రీడా సేవలపై GST తగ్గింపును కూడా యూనియన్ బడ్జెట్ భావిస్తోంది.
business Jan 29, 2024, 4:47 PM IST
Vijayveer Sidhu: పారిస్ ఒలింపిక్స్ కు భారత్ షూటింగ్ విభాగంలో భారీ బృందాన్ని పంపుతోంది. తాజాగా విజయ్వీర్ సిద్ధూ తో కలిపి ఇప్పటివరకు 17 మంది భారత షూటర్లు పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించారు. ఒలింపిక్స్ కు భారత్ ఇంత పెద్ద సంఖ్యలో బృందాన్ని పంపడం గతంలో ఎన్నడూ లేదు.
SPORTS Jan 16, 2024, 8:42 PM IST
Sports Calendar 2024: 2024లో అనేక క్రీడా ఈవెంట్లు జరగనున్నాయి. పారిస్ ఒలింపిక్స్ తో పాటు ఐసీసీ టీ20 వరల్డ్ కప్, పారాలింపిక్స్, ఐపీఎల్ 2024 వంటి మేగా స్పోర్ట్స్ ఈవెంట్లు జరగనున్నాయి. 2024లో జరగబోయే ప్రధాన క్రీడా పోటీలు గమనిస్తే..
Cricket Jan 2, 2024, 5:34 PM IST
Nikhat Zareen: తెలంగాణ బిడ్డ, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్ ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పారిస్ ఒలింపిక్స్ లో పతకంతో తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పారిస్ ఒలింపిక్స్కు సన్నద్ధం కావడానికి నిఖత్ జరీన్కు రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించారు.
Telangana Dec 9, 2023, 7:07 PM IST
National Games 2023: ఒలింపిక్స్ నిర్వహణపై ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్ధంగా ఉందని, గత ప్రభుత్వాల కంటే.. తమ ప్రభుత్వం క్రీడలపై మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేసిందని అన్నారు.
SPORTS Oct 26, 2023, 10:57 PM IST
2028లో లాస్ ఏంజెల్స్లో జరగబోయే ఒలింపిక్స్ పోటీల్లో క్రికెట్ని చేర్చాలని నిర్ణయం... ఐవోసీ సభ్యురాలిగా ఉన్న నీతా అంబానీ..
Cricket Oct 16, 2023, 3:01 PM IST
2036లో జరిగే ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ బిడ్డింగ్ వేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం స్పష్టం చేశారు . 2036 ఒలింపిక్స్ను నిర్వహించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని భారత్ వదిలిపెట్టదని , ఇది 140 కోట్ల మంది భారతీయుల కల అని ప్రధాని తెలిపారు.
NATIONAL Oct 14, 2023, 9:25 PM IST
ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా... వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో నిలిచిన భారత గోల్డెన్ బాయ్..
SPORTS Oct 12, 2023, 6:54 PM IST
భారతదేశంలో ఒలింపిక్ వాల్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (OVEP) విజయవంతానికి రిలయన్స్ ఫౌండేషన్తో కలిసి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC), ఒలింపిక్ మ్యూజియం కలిసి కొత్త ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా.. యువతలో క్రీడల ద్వారా ఒలింపిక్ విలువలను పెంపొందించనున్నారు.
NATIONAL Oct 9, 2023, 11:23 PM IST
New Delhi: భారతదేశం నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. జీ-20 గ్రూప్ లో ఉన్నదేశాలైన అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యూఎస్ లతో పోటీ పడుతూ భవిష్యత్తు కొత్త శక్తిగా ఎదిగేందుకు తన ముందున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటోంది. ఆయా దేశాలతో ఉన్న సంబంధాలు సైతం దేశ భవిష్యత్తుకు ఒక గొప్ప అవకాశాలుగా చెప్పవచ్చు.
Opinion Sep 4, 2023, 10:16 AM IST
తన మొదటి ప్రయత్నంలోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చి, గ్రూప్ Aలో టేబుల్ టాపర్గా నీరజ్ చోప్రా... మొదటి త్రో తర్వాత మళ్లీ త్రో వేయకుండానే నిష్కమించిన నీరజ్..
SPORTS Aug 25, 2023, 5:44 PM IST
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను దేశద్రోహం కింద విచారించాలని బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ రాథోడ్ మరోసారి డిమాండ్ చేశారు.
NATIONAL Aug 12, 2023, 2:39 PM IST