ఎమ్మార్వో రమణయ్యను హతమార్చిన దుండుగుడు నేరుగా విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నాడని... ప్లైట్ ఎక్కి పరారయ్యాడని పోలీస్ కమీషనర్ రవిశంకర్ తెలిపారు.
Andhra Pradesh Feb 4, 2024, 9:16 AM IST
కొమ్మాదిలో ఎమ్మార్మో రమణయ్య హత్యకు ల్యాండ్ మాఫియానే కారణం అని తెలుస్తోంది. రమణయ్య విధి నిర్వహణలో కఠినంగా ఉంటారని తెలుస్తోంది
Andhra Pradesh Feb 3, 2024, 7:12 AM IST
సినిమాను రాజకీయాల్లోకి తీసుకు రావద్దని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Andhra Pradesh Aug 4, 2023, 5:14 PM IST
దాచేపల్లి : అతడు ప్రజా ప్రతినిధి మాత్రమే కాదు అధికార పార్టీ నాయకుడు కూడా. ఎంతో పలుకుబడి కలిగిన ఆయన కనీసం ఎమ్మార్వో ఆఫీస్ లో చిన్న పని చేయించుకోలేకపోయాడు.
Andhra Pradesh Aug 2, 2023, 6:00 PM IST
మంత్రి అంబటి రాంబాబు తీయబోయే సినిమాకు కౌంటర్ గా వెబ్ సీరిస్ కు కొన్ని పేర్లను పరిశీలిస్తున్నామని జనసేన నేత పోతిన మహేష్ చెప్పారు.
Andhra Pradesh Aug 2, 2023, 1:11 PM IST
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై సినిమా తీస్తానని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆ సినిమా కథం సిద్ధంగా ఉన్నదని, సినిమా పేర్లు పరిశీలిస్తామని వ్యంగ్యంగా పేర్కొన్నారు. పెళ్లి పెటాకులు, తాళి ఎగతాళి, బహుభార్యలు ప్రావీణ్యుడు వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నట్టు పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే.. మ్రో అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నామని అంబటి చెప్పారు.
Andhra Pradesh Aug 2, 2023, 12:10 AM IST
కరీంనగర్ : తమ భూమిని ఎమ్మార్వో వేరేవారికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారంటూ ఓ కుటుంబం మానుకొండూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది.
Telangana Dec 30, 2022, 4:55 PM IST
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మాజీ ఎమ్మార్వో రాజయ్య లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరోసారి రాజయ్య బాగోతం భయటపడింది. బతికి వున్న యువకుడిని చనిపోయినట్లు చూపించిన వైనం వెలుగులోకి వచ్చింది
Telangana Oct 25, 2022, 5:53 PM IST
నిర్మల్ జిల్లా కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. అర్బన్ తహసీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ పైకప్పు పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి. సిబ్బంది ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. భవనం ఇప్పటికే పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది.
Telangana Aug 26, 2022, 2:18 PM IST
హైద్రాబాద్ శంషాబాద్ వద్ద శాఫ్రాన్ సంస్థ యూనిట్లను తెలంగాణ మంత్రి కేటీఆర్ గురువారం నాడు ప్రారంభించారు. విమానాల ఇంజన్ల తయారీ, మరమ్మత్తులతో పాటు ఓవరహల్ సెంటర్ లను ఈ సంస్థ ఏర్పాటు చేసింది.రూ. 1200 కోట్లతో ఈ సంస్థ ఈ యూనిట్లు ప్రారంభించింది.
Telangana Jul 7, 2022, 1:49 PM IST
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందకొచ్చింది. ఫ్రెంచ్ బహుళజాతి సంస్థ సాఫ్రాన్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్లో తన MRO ఫెసిలిటీ ఏర్పాటు చేయనుంది.
Telangana Jul 6, 2022, 4:54 PM IST
జగిత్యాల: లోన్లు, క్రెడిట్ కార్డులు, బ్యాంక్ సిబ్బందిమంటూ ఫేక్ కాల్ చేసి సామాన్యలను నుండి వివరాల సేకరించి అకౌంట్లలో డబ్బులు మాయంచేసే పేక్ కాల్ ముఠా కొత్తరకం మోసాలకు పాల్పడుతోంది. ఇంతకాలం సామాన్యులనే టార్గెట్ చేసిన ఈ ముఠా తాజాగా ప్రభుత్వం అధికారులపై పడింది. అధికారులకు ఏసిబిపై వుండే భయాన్నే పెట్టుబడిగా ఒక్క ఫోన్ కాల్ తో లక్షలు వసూలు చేయడానికి సిద్దమయ్యారు. ఇలా ఓ తహసీల్దార్ ను బురిడీ కొట్టించి డబ్బులు గుంజేందుకు యత్నించిన ఫేక్ కాల్ ముఠా వ్యవహారం బయటపడింది.
Telangana May 20, 2022, 10:24 AM IST
గుంటూరు: దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద సామాజిక కార్యకర్త నన్నెపాగ వెంకట్రావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Andhra Pradesh Apr 26, 2022, 8:35 PM IST
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Anhdra Pradesh High Court) ఓ తహసీల్దార్కు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో కర్నూలు జిల్లాలోని సి బెళగల్ ఎమ్మార్వోకు హైకోర్టు జైలు శిక్ష విధించింది.
Andhra Pradesh Feb 19, 2022, 5:17 PM IST
గూడూరు తాసిల్దార్ ఆఫీస్ లో డబ్బులు ఇవ్వు పాస్ బుక్ పుచ్చుకో అన్న తరహాలో తాసిల్దార్ ఆఫీస్ కృష్ణాజిల్లా గూడూరు మండలం మల్లవోలు గ్రామం శ్రీ దేవి నాంచారమ్మ అమ్మవారి ఆలయం పేరు మీద పట్టాదార్ పాస్ బుక్ టైటిల్ డేట్ ప్రాసెస్ చేయుటకు 25000/- రూపాయలు లంచంగా అడిగిన మల్లవోలు విఆర్వో శ్రీనివాస రావు.
Andhra Pradesh Jan 22, 2022, 4:32 PM IST