పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ పాపులర్ డైలాగ్ కొట్టాడు. మీరు కొట్టారు మేం తీసుకున్నాం. మాకు టైం వస్తుంది. మేమూ కొడతాం అంటూ జగన్ చేసిన డైలాగ్ను ఇక్కడ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేశాడు.
Telangana Mar 18, 2024, 4:06 PM IST
కొత్తూరులో మాజీ జర్నలిస్టు కరుణాకర్ రెడ్డి హత్య కేసులో ఎంపీపీ మధుసూధన్ రెడ్డిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana Apr 18, 2023, 12:08 PM IST
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పార్టీలో గ్రూపు తగాదాలను బట్టబయలు చేశాయి.
Telangana Apr 9, 2023, 1:08 PM IST
అనకాపల్లి జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.
Andhra Pradesh Apr 6, 2023, 2:02 PM IST
పెద్దపల్లి బిఆర్ఎస్ పార్టీకే చెందిన జిల్లాపరిషత్ చైర్ పర్సన్ పుట్టా మధు నుండి ప్రాణహాని వుందంటూ సొంత పార్టీ ఎంపిపి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.పెద్దపల్లి జిల్లా రామగిరి ఎంపిపి దేవక్క, భర్త కొమురయ్యతో కలిసి మీడియా ముందుకు వచ్చారు.
Telangana Mar 5, 2023, 1:19 PM IST
శ్రీకాకుళంలో వైసీపీకి చెందిన ఓ వైస్ ఎంపీపీ దారుణ హత్యకు గురయ్యాడు. వాకింగ్ వెళ్లిన సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
Andhra Pradesh Dec 6, 2022, 12:39 PM IST
టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి కూడా గులాబీ దళాన్ని వీడి కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధం అయ్యారు. ఆయన టీఆర్ఎస్ ను వీడనున్నట్టు శనివారం వెల్లడించారు.
Telangana Aug 14, 2022, 8:44 AM IST
Jagityala : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీ రాంనగర్ కు చెందిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలమై పోయింది. పెచ్చులూడి పడుతుండడంతో విద్యార్థులకు చదువుకు ఆటంకం కలుగకుండా.. పాఠశాల ఎదుటే ఉన్న గుళ్లో పాఠాలు బోధిస్తున్నారు ఉపాధ్యాయుడు.
Telangana Jul 18, 2022, 9:07 PM IST
గుంటూరు: ఇటీవల దుగ్గిరాల ఎంపీపీగా ఎన్నికయిన దానబోయిన సంతోష రూపవాణి ఇవాళ (బుధవారం) పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, ఎండిఓ సమక్షంలో దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్ లో రూపవాణి ఎంపిపిగా బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎంపిపికి ఎమ్మెల్యే ఆర్కే శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ... సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు రాజ్యాంగపరంగా ఉన్న హక్కులను మించి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పెద్దపీట వేస్తున్నారన్నారు. దుగ్గిరాల మండలంలో 14 మంది సర్పంచులు, జడ్పిటిసి, ఎంపిపి, ఎంపీటీసీలు అందరం కలిసి సీఎంని స్పూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, ఆటంకాలు కలిగించినా సరే ఈరోజు సోదరి రూపవాణి ఎంపిపిగా బాధ్యతలు స్వీకరించటం గొప్ప విజయంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు
Andhra Pradesh May 11, 2022, 1:41 PM IST
ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. టీడీపీ కార్యకర్తమీద వైసీపీ వర్గీయులు దాడికి దిగారు. తీవ్రంగా గాయపరిచి, చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లిపోయారు.
Andhra Pradesh May 9, 2022, 10:11 AM IST
గుంటూరు జిల్లా దుగ్గిరాలలో కిడ్నాప్ అయ్యారంటూ ప్రచారం జరిగిన ఎంపీటీసీ పద్మావతి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. పార్టీ ఆదేశం మేరకు క్యాంప్కి వెళ్లానని పద్మావతి ఓ వీడియోను విడుదల చేశారు.
Andhra Pradesh May 5, 2022, 10:10 PM IST
గుంటూరు: మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల ఎంపిపి ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
Andhra Pradesh May 5, 2022, 5:36 PM IST
తీవ్ర ఉత్కంఠ రేపిన దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక గురువారం నాడు ముగిసింది. వైసీపీకి చెందిన చింతలపూడికి చెందిన సంతోష రూపవాణి ఎంపీపీగా ఎన్నికయ్యారు. టీడీపీ తరపున బీసీ అభ్యర్ధులు ఎవరూ లేకపోవడంతో వైసీపీకి చెందినరూపవాణి విజయం సాధించారు.
Andhra Pradesh May 5, 2022, 3:19 PM IST
గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపిపి ఎన్నిక రసవత్తరంగా మారింది.
Andhra Pradesh May 5, 2022, 11:45 AM IST
దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక విషయంలో ఉత్కంఠ నెలకొంది. దుగ్గిరాల ఎంపీపీ పదవికి పోటీ చేసే పద్మావతి అదృశ్యమైంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు కిడ్నాప్ చేశారని కొడుకు యోగేంద్రనాథ్ ఆరోపిస్తున్నారు.
Andhra Pradesh May 5, 2022, 10:07 AM IST