ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఇవాళ జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
NATIONAL Apr 2, 2024, 11:45 AM IST
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఇవాళ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
NATIONAL Mar 19, 2024, 9:29 AM IST
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మీడియాతో మాట్లాడారు. తాను జైలు నుంచి సజీవంగా బయటికి వస్తానని నమ్మేలేదని, తాను జైలులోనే మరణించడానికి చాలా అవకాశాలు ఉండేవని అన్నారు.
Telangana Mar 7, 2024, 8:48 PM IST
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కేసులో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా, మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
NATIONAL Mar 5, 2024, 9:51 PM IST
మావోయిస్టులతో సంబంధాలు (Maoist link case) ఉన్నాయనే కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా నిర్దోషి (Former Delhi University professor GN Saibaba acquitted) అని బాంబే హైకోర్టు (Bombay High Court) తెలిపింది. ఆయనతో పాటు మరో ఐదుగురు కూడా నిర్దోషులే అని కోర్టు తీర్పు చెప్పింది.
NATIONAL Mar 5, 2024, 12:23 PM IST
ఛత్తీస్గడ్లో మావోయిస్టుల రహస్య సొరంగం ఒకటి బయటపడింది. 130 మీటర్ల పొడవుతో 10 అడుగుల లోతుతో ఒకరు సులువుగా ప్రయాణం చేసే విధంగా ఈ సొరంగాలు ఉన్నాయి.
NATIONAL Jan 31, 2024, 8:23 PM IST
ఛత్తీస్గఢ్లో తాజాగా మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని టేకుల గూడెంలో భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన సెక్యూరిటీ క్యాంప్ పై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, 14 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
NATIONAL Jan 30, 2024, 6:26 PM IST
ఛత్తీస్గడ్లో ఎన్కౌంటర్ సంభవించింది. పోలీసుల సెక్యూరిటీ క్యాంపుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. మావోయిస్టుల కాల్పుల్లో పోలీసు బలగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి.
NATIONAL Jan 30, 2024, 5:59 PM IST
Dansari Anasuya Seethakka: ములుగు నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానసరి సీతక్క తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కూడా విధులు నిర్వర్తించారు.
Telangana Dec 7, 2023, 5:31 PM IST
కేరళ రాష్ట్రంలో మావోయిస్టుల అలజడి ప్రారంభమైంది.దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది.
NATIONAL Nov 8, 2023, 10:01 AM IST
ఛత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికలను మావోయిస్టులు టార్గెట్ చేశారు. పేలుళ్లకు పాల్పడ్డారు.
NATIONAL Nov 7, 2023, 8:21 AM IST
ఛత్తీస్గఢ్లోని 90 సీట్లలో 20 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఇందులో 12 సీట్లు మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతంలో ఉన్నాయి.
NATIONAL Nov 7, 2023, 8:02 AM IST
ఛత్తీస్గడ్లో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. ఓ బీజేపీ నేతను బహిరంగంగా గొడ్డలితో నరికి చంపారు. పోలింగ్కు మూడు రోజుల ముందే ఎన్నికల కోసం క్యాంపెయిన్ చేస్తున్న బీజేపీ నేత రతన్ దూబేను హత్య చేశారు.
NATIONAL Nov 4, 2023, 9:57 PM IST
మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై మావోయిస్టుల ఘాటు లేఖ విడుదల చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కేసీఆర్దే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. నిర్మాణ సమయంలోనే పగుళ్లు ఏర్పడినా బయటికి రానివ్వలేదని ఆరోపించారు.
Telangana Oct 27, 2023, 7:21 PM IST
ఛత్తీస్ గఢ్ లో పోలీసుల ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.
NATIONAL Oct 21, 2023, 11:33 AM IST