కుప్పం అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే కుప్పం అన్నంతగా ఆయన ప్రజల్లో చెరగని ముద్రవేశారు. కుప్పం నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు, స్వతంత్రులు రెండు సార్లు, సీపీఐ ఒకసారి విజయం సాధించాయి. 1989లో చంద్రబాబు నాయుడు ఎంట్రీ తర్వాతి నుంచి కుప్పం ఆయనకు అడ్డాగా మారింది. వరుసగా 7 సార్లు చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల నుంచి చంద్రబాబు కోటకు బీటలు వారడం మొదలైందని విశ్లేషకులు అంటున్నారు. కుప్పం నియోజకవర్గంపై గతంలో చంద్రబాబుకు ప్రత్యర్ధులుగా వున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ఫోకస్ చేయలేదు. జగన్ మాత్రం వై నాట్ కుప్పం అంటూ ప్రత్యేక నినాదం అందుకున్నారు. చంద్రబాబుకు చిరకాల ప్రత్యర్ధిగా వున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Andhra Pradesh Mar 27, 2024, 8:31 PM IST
CM Jagan : క్షేత్రస్థాయి నుంచి వైసీపీ బలంగా ఉందని, చేసిన మంచి పనులే మనకు అండ... ఆ ధైర్యంతోనే ప్రజల్లోకి వెళ్లండి... మనం చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించండని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు కర్తవ్య బోధ చేశారు. రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 175 స్థానాలను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Andhra Pradesh Feb 28, 2024, 2:08 AM IST
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోతారని బల్లగుద్ధి చెబుతున్నారు వైసీపీ రాజ్యసభ్ సభ్యుడు విజయసాయిరెడ్డి. 2004లో చంద్రబాబుకు 70 శాతం ఓట్ షేర్ వచ్చిందని, 2014 నాటికి అది 62.5 శాతానికి పడిపోయిందన్నారు. 2019లో ఇది 55.19 శాతానికి దిగజారిందని.. కేవలం 30,722 ఓట్ల తేడాతోనే చంద్రబాబు గెలిచారని విజయసాయిరెడ్డి తెలిపారు.
Andhra Pradesh Feb 27, 2024, 2:48 PM IST
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.
Andhra Pradesh Feb 23, 2024, 1:19 PM IST
Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పోస్టులు ఎన్నంటే.. ?, తెలంగాణలో బీజేపీ పొత్తుపై కిషన్రెడ్డి సంచలన ప్రకటన , వారం రోజుల్లో మరో రెండు హామీలు అమలు.., కుప్పంలో నేను పోటీ చేస్తా: నారా భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు, మరోసారి భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ , `ఇండియన్ 2` తెలుగు రైట్స్.. బడా నిర్మాత సొంతం, లిక్కర్ కేసులో కవితకు సీబీఐ సమన్లు .. చివరి కేంద్ర మంత్రిమండలి భేటీ.. ఎప్పుడంటే..? , పార్టీ కార్యాలయంలోనే షర్మిల బస.. వంటి వార్తల సమాహారం.
NATIONAL Feb 22, 2024, 7:25 AM IST
కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. అయితే ఈ వ్యాఖ్యలు సరదాకు మాత్రమే చేసినట్టుగా భువనేశ్వరి తేల్చి చెప్పారు.
Andhra Pradesh Feb 21, 2024, 3:36 PM IST
చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన ఆడదాం ఆంధ్రా క్రీడా పోటీలు రసాభాసగా మారిపోయాయి. విద్యార్థులు రెండుగా చీలిపోయి భౌతిక దాడికి దిగారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్నారు.
Andhra Pradesh Jan 10, 2024, 10:28 PM IST
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రధాన పార్టీలు సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల ఎంపికపై ప్రధాన దృష్టి పెట్టారు. ఏపీలోని ప్రధాన పార్టీలు తెలంగాణ ట్రెండ్ను ఫాలో అవుతున్నట్టు తెలుస్తున్నది. తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈటల తరహాలోనే ఏపీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేయాలని అనుకుంటున్నట్టు తెలిసింది.
Andhra Pradesh Dec 30, 2023, 5:57 PM IST
1989 నుంచి నేటి వరకు ఈ నియోజకవర్గం చంద్రబాబుకు కంచుకోటగా నిలుస్తోంది. కుప్పం అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే కుప్పం అన్నంతగా గుర్తింపు దక్కింది. ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పగ్గాలు అందుకున్న నాటి నుంచి కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కంచుకోటను బద్ధలుకొట్టి ముచ్చెమటలు పట్టించారు జగన్.
Andhra Pradesh Dec 29, 2023, 3:08 PM IST
Chandrababu: అధికార వైఎస్సార్సీపీ సినిమా దగ్గరపడిందనీ, ఆ పార్టీకి ఇంకో వంద రోజులే మిగిలిందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఎద్దేవా చేశారు. కుప్పం నియోజకవర్గం పరిధిలోని గుడుపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh Dec 29, 2023, 1:40 AM IST
భార్యమృతదేహాన్ని భర్త ఇంటిముందు పూడ్చారు బంధువులు. ఆమె చనిపోయినా చూడడానికి రాలేదని ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
Andhra Pradesh Oct 31, 2023, 6:46 AM IST
కుప్పంలో వైసీపీ ప్రజాప్రతినిధులకు నిరసన సెగ తగలింది. వైసీపీ ఎంపీ రెడప్ప, ఎమ్మెల్సీ భరత్లను స్థానికులు నిలదీశారు.
Andhra Pradesh Sep 7, 2023, 5:15 PM IST
ఆంధ్రప్రదేశ్లో కుప్పం నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంచుకోటగా ఉన్న సంగతి తెలిసిందే.
Andhra Pradesh Aug 30, 2023, 1:43 PM IST
అమ్మఒడి సొమ్ము రావడం లేదని, దీనిని పరిష్కరించాలని వాలంటర్ దగ్గరికి వెళ్తే.. అతడు ఆ సొమ్మును కాజేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలంలో చోటు చేసుకుంది.
Andhra Pradesh Aug 15, 2023, 7:36 AM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నోరు జారారు. ఎమ్మెల్సీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తామని ఫ్లోలో మాట్లాడేశారు.
Andhra Pradesh Jul 26, 2023, 2:37 PM IST