Ranji Trophy Final: ముంబై రంజీ ట్రోఫీని రికార్డు స్థాయిలో 42వ సారి గెలుచుకుంది. రంజీ ట్రోఫీ 2024 ఫైనల్లో ముంబై 169 పరుగుల తేడాతో విదర్భను ఓడించింది. 8 ఏళ్ల తర్వాత ముంబై ఈ టైటిల్ను గెలుచుకుంది.
Cricket Mar 14, 2024, 2:54 PM IST
Ranji Trophy: 78 ఏళ్ల ఫస్ట్క్లాస్ క్రికెట్ చరిత్రలో 10, 11వ బ్యాట్స్మెన్ ఇద్దరూ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. తనుష్ కొటియన్120 (నాటౌట్), తుషార్ దేశ్పాండే 123 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో ముంబై జట్టు బరోడా జట్టుకు 606 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది.
Cricket Feb 28, 2024, 12:18 AM IST
కోటియా గ్రామాల వివాదంపై ధర్మేంద్ర ప్రధాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటియా గ్రామ పంచాయతీలోని మొత్తం 28 గ్రామాలు ఒడిషాకు చెందినవేనని.. ఒడిషాను తక్షణం ఏపీ పోలీసులు విడిచిపెట్టాలని ఆయన అల్టీమేటం జారీ చేశారు.
NATIONAL Apr 1, 2023, 7:05 PM IST
ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అవతరించినప్పుడు కొటియా గ్రామాల్లో సర్వే జరగలేదు. వీటిని ఏ రాష్ట్రంలోనూ కలపలేదు. ఈ గ్రామాలు తమ పరిధిలోనివేనంటూ ఇరు రాష్ట్రాలూ వాదిస్తున్నాయి. 1968లో సుప్రీంకోర్టునూ ఆశ్రయించాయి.
Andhra Pradesh Oct 25, 2021, 3:59 PM IST
ఈ పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం తరపున విజయనగరం జిల్లా కలెక్టర్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కోటియా పరిధిలోని 3 గ్రామాలు ఏపీ రాష్ట్రంలో భాగమేనని ఆయన కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.
Andhra Pradesh Feb 19, 2021, 2:20 PM IST
భారత్- పాక్, భారత్- చైనా, భారత్- నేపాల్ ఇలా మనదేశానికి ఇతర దేశాలతో సరిహద్దు వివాదాలు వున్నాయి. దీనిపై ప్రతినిత్యం రావణ కాష్టం రగులుతూనే వుంది. దేశం సంగతి పక్కనబెడితే.. ఇప్పుడు భారత్లోని వివిధ రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలు వెలుగులోకి వస్తున్నాయి.
Andhra Pradesh Oct 30, 2020, 3:37 PM IST