జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ఢంకా బజాయించారు. మొదటి పది ర్యాంకుల్లో మొదటి ర్యాంకుతో పాటు ఆరుగురు ర్యాంకులు కైవసం చేసుకుని సత్తా చాటారు.
NATIONAL Jun 19, 2023, 7:59 AM IST
ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఆదివారం(జూన్ 18) విడుదల అయ్యాయి.
NATIONAL Jun 18, 2023, 10:25 AM IST
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో మాస్ కాపీయింగ్ జరగడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కీలక విషయాలను రాబడుతున్నారు.
Telangana Jun 6, 2023, 4:41 PM IST
JEE అడ్వాన్స్డ్లో ChatGPT విఫలమైంది కేవలం 11 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వడంతో, టెక్ ప్రపంచం నివ్వెరపోతోంది.
business Apr 14, 2023, 1:02 AM IST
ఐఐటిలో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2022 ఫలితాలు వచ్చాయి. వీటిల్లో కామన్ ర్యాంకులతో పాటు వివిధ కేటగిరీల్లోని ఆలిండియా ర్యాంకుల్లోనూ తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు.
Telangana Sep 12, 2022, 9:26 AM IST
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఐఐటీ బాంబే ఈరోజు ఉదయం 10 గంటలకు జేఈఈ అడ్వాన్స్డ్-2022 ఫలితాలను విడుదల చేసింది.
NATIONAL Sep 11, 2022, 11:20 AM IST
ఆగస్టు 7 నుండి 11 వరకు విద్యార్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఆగస్టు 12గా నిర్ణయించారు.
Jobs Apr 15, 2022, 11:11 AM IST
ప్రతిభకు పేదరికం అడ్డురాదని మరోసారి నిరూపితమైంది. రెండేళ్ల వరకు ఐఐటీ గురించి వినని.. తమిళనాడు తిరుచ్చిలోని మారుమూల కుగ్రామం అది. కానీ అక్కడి ఓ 17 ఏళ్ల విద్యార్థి.. బలమైన సంకల్పం, ప్రతిభతో మొదటి ప్రయత్నంలోనే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో విజయం సాధించాడు.
NATIONAL Oct 23, 2021, 10:00 AM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Oct 15, 2021, 5:03 PM IST
ఈ ఫలితాల్లో మృదుల్ అగర్వాల్ కు ఫస్ట్ ర్యాంకు దక్కింది. బాలికల విభాగంలో కావ్య చోప్రా ఫస్ట్ ర్యాంకు సాధించింది.జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో రామస్వామి సంతోష్ రెడ్డి, ఎస్పీ కేటగిరిలో నందిగామ నిఖిల్ ఫస్ట్ ర్యాంక్ లో నిలిచారు.
NATIONAL Oct 15, 2021, 12:20 PM IST
వీరిలో తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇద్దరు.. ఆంధ్రప్రదేశ్ కి చెందిన విద్యార్థులు నలుగురు ఉండటం విశేషం. కాగా.. మొత్తం 9,34,602 మంది విద్యార్థులుఈ జేఈఈ మెయిన్స్ పరీక్ష రాశారు.
NATIONAL Sep 15, 2021, 8:22 AM IST
ఈ ఏడాది జూలై 3వ తేదీన జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కరోనా పరిస్థితులను సమీక్షించిన మీదట పరీక్షల తేదీని తర్వాత ప్రకటించనున్నట్టుగా అధికారులు తెలిపారు.
NATIONAL May 26, 2021, 3:26 PM IST
కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ ఇవాళ న్యూఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు.ఐఐటీ -జేఈఈ పరీక్షలతో పాటు నీట్ పరీక్షలపై కూడ కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది జూలై 26వ తేదీన నీట్ పరీక్షలను నిర్వహించనున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు.
NATIONAL May 5, 2020, 1:43 PM IST
శుక్రవారం విడుదలైన ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్ధులు ర్యాంకుల పంట పండించారు. టాప్-20లో ఐదుగురు హైదరాబాద్ విద్యార్ధులు ర్యాంకులు సాధించారు.
NATIONAL Jun 14, 2019, 2:52 PM IST