భారీగా ఆదాయం వచ్చే ఆలయాల నుంచి 10 శాతాన్ని సేకరించే వివాదాస్పద బిల్లును కర్ణాటక శాసన మండలి తిరస్కరించింది. బీజేపీ, జేడీ (ఎస్) సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. (Karnataka Hindu Religious Institutions and Charitable Endowments (Amendment) Bill- 2024) అయితే గత బుధవారం ఈ బిల్లును శాసన సభ ఆమోదించింది. మళ్లీ ఈ బిల్లును మండలిలో ప్రవేశపెట్ట అవకాశం ఉంది.
NATIONAL Feb 24, 2024, 11:09 AM IST
తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ గత వారం రోజులుగా ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో కంగారు పడుతున్న తన అనుచరులు, కాంగ్రెస్ శ్రేణుల కోసం ఆమె ఓ వీడియోను విడుదల చేసారు.
Telangana Feb 20, 2024, 10:22 AM IST
దేవాలయాలు పిక్నిక్, టూరిస్ట్ స్పాట్ కాదని మద్రాస్ హైకోర్టు తెలిపింది. (The Madras High Court has said that temples are not picnic and tourist spots.) హిందూ మతాన్ని నమ్మని హిందూయేతరులను ఆలయాల్లోకి అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఒక వేళ ఎవరైనా హిందూయేతరులు ఆలయంలోని ఓ నిర్దిష్ట దేవతను దర్శించుకోవాలంటే ఆ దేవతపై తనకు విశ్వాసం ఉందని, హిందూ మతం ఆచారాలను పాటిస్తామని, ఆలయ ఆచారాలకు కట్టుబడి ఉంటానని హామీ ఇవ్వాలని పేర్కొంది.
NATIONAL Jan 31, 2024, 11:11 AM IST
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గ ఆలయంలో కొందరు అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు.
Andhra Pradesh Oct 21, 2023, 4:43 PM IST
విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి కార్యనిర్వహణాధికారిగా (ఈవో) కేఎస్ రామారావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది . తొలుత ఈ నెల 1న దుర్గగుడి ఈవోగా వున్న భ్రమరాంబను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆమె స్థానంలో డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ అధికారి ఎం శ్రీనివాస్ను ఈవోగా నియమించింది.
Andhra Pradesh Oct 8, 2023, 5:05 PM IST
దసరా శరన్నవరాత్రులకు ముందు విజయవాడ దుర్గగుడి ఈవో భ్రమరాంబను ఏపీ ప్రభుత్వం బదిలీపై పంపడం కలకలం రేపుతోంది. ఆలయ నూతన ఈవోగా డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావును నియమించింది.
Andhra Pradesh Oct 1, 2023, 9:22 PM IST
బీఆర్ఎస్ నాయకుడు అనుచితంగా మాట్లాడాడని మనస్తాపంతో దేవాదాయశాఖ పర్యవేక్షకురాలు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఖమ్మంలో కలకలం రేపింది.
Telangana Feb 8, 2023, 2:24 PM IST
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాచలం రామాలయంలో బూజు పట్టిన లడ్డూల విక్రయం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అధికారులపై దేవాదాయ శాఖ చర్యలు తీసుకుంది.
Telangana Feb 2, 2023, 9:29 AM IST
సిఫారసు లేఖలపై వీఐపీ దర్శన టికెట్లను విక్రయిస్తున్న ఎండోమెంట్ సెల్ ఉద్యోగి శ్రీహరిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇతను నందిగామ ఎమ్మెల్యే సిఫార్సు లేఖలపై 6 వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను సంపాదించాడు.
Andhra Pradesh Dec 7, 2022, 6:40 PM IST
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లోకి సెల్ ఫోన్ తీసుకురావడంపై నిషేధం విధిస్తున్నట్టు మద్రాస్ హైకోర్టు తెలిపింది. దీనిని అమలు చేయాలని హెచ్ఆర్ అండ్ సీఈ డిపార్ట్ మెంట్ కు ఆదేశాలు జారీ చేసింది.
NATIONAL Dec 3, 2022, 9:05 AM IST
ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఏసీబీ సిఫారసు మేరకు 9 మందిపై ఈవో భ్రమరాంబ చర్యలు తీసుకున్నారు. మిగిలిన ఆరుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
Andhra Pradesh Nov 30, 2022, 11:52 AM IST
గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ (GTS), కార్నెగీ ఇండియా వార్షిక ఫ్లాగ్షిప్ సమ్మిట్, ఏడవ ఎడిషన్ తిరిగి ప్రారంభం కానుంది. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహ-హోస్ట్ చేసిన ఈ ఈవెంట్కు కర్ణాటక ప్రభుత్వం , భారతదేశంలోని అగ్రశ్రేణి సాంకేతిక సంస్థలు మద్దతు ఇస్తున్నాయి.
business Oct 31, 2022, 6:48 PM IST
ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో పంచామృతాభిషేకం ధర పెంచుతున్నట్లు వార్తలు రావడంపై ట్రస్ట్ బోర్డ్ స్పందించింది. ధరలను పెంచడం లేదని.. సామాన్య భక్తులకు అందబాటులోనే ధరలు వుంటాయని తెలిపింది.
Andhra Pradesh Oct 6, 2022, 8:34 PM IST
టీడీపీ అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన చంద్రబాబు రాజకీయాలు మాట్లాడటం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.
Andhra Pradesh Oct 5, 2022, 9:41 PM IST
శ్రీశైల దేవస్థాన పరిధిలోకి కుల సత్రాలను తెస్తామన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. అటు శ్రీశైలం అభివృద్ధికి అటవీ శాఖ నుంచి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి తెలిపారు.
Andhra Pradesh Sep 29, 2022, 5:29 PM IST