టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇసుక కొరత, కార్మికుల ఆత్మహత్యలపై దీక్ష చేపట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ దీక్షకు అనుమతుల కోసం టిడిపి నాయకులు పోలీసులను కలిశారు.
Vijayawada Nov 7, 2019, 5:58 PM IST
ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యుల పోటీ వల్ల తన పార్టీ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భావించారు. దీంతో ఎస్పీవై రెడ్డికి బహిరంగంగా ఆఫర్ ఇచ్చారు. ఎస్పీవై రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేశారు.
Andhra Pradesh Mar 30, 2019, 11:36 AM IST
Andhra Pradesh Sep 24, 2018, 8:00 PM IST
నిజం చెప్పాలంటే వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంత చేటు ఆరోపణలు ఎప్పుడూ చేయలేదేమో అని అనిపిస్తోంది.
Mar 15, 2018, 9:59 AM IST
పోయిన ఎన్నికల్లో చేసిన అనేక ఆచరణసాధ్యం కాని హామీల్లో కాపులను బిసిల్లోకి చేర్చటం కూడా ఒకటి.
ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందేనంటూ కాపు నేతలు ఒకవైపు ఉద్యమాలు చేస్తున్నారు.
అన్నీ విధాల అభివృద్ధిచెందిన కాపులను బిసిల్లోకి చేర్చటాన్ని తాము ఒప్పుకోమంటూ సోమవారం చంద్రబాబుకే అల్టిమేటమ్ ఇచ్చారు.
Nov 21, 2017, 10:33 AM IST
‘రాజకీయాల్లో ఏం చేయాలో కొన్ని కొన్ని చెప్పకూడదు..చెప్పి చేసేది రాజకీయం కాదు, అది సరైన స్ట్రాటజీ కూడా కాదు’
‘అరచేతిలో ఏముందో ఎవరికి వారు ఊహించుకోవాలే గానీ, తెరిచి చూపిస్తే ఏమీ కనబడదు’
Nov 3, 2017, 10:55 AM IST
సమావేశానికి రావాల్సిందిగా మిగిలిన నేతలకు సమాచారం ఇచ్చినట్లే రేవంత్ కు కూడా చెప్పారు.
అయితే, రేవంత్ సమావేశానికి హాజరవుతారా లేదా అన్నది తెలీదు.
Oct 27, 2017, 11:03 AM IST
Oct 14, 2017, 7:10 AM IST
Aug 10, 2017, 5:00 PM IST