వైయస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి. వివేకా హత్యపై ఆనాడు జగన్ సీబీఐ విచారణ కోరిన సంగతిని గుర్తు చేశారు.
Andhra Pradesh Dec 12, 2019, 12:55 PM IST
మాజీమంత్రి వైయస్ వివేకా హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితోపాటు ఆదినారాయణరెడ్డి సోదరుడు నారాయణరెడ్డి సైతం హాజరయ్యారు. అయితే ఆదినారాయణరెడ్డి మాత్రం ఎందుకు డుమ్మా కొడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Andhra Pradesh Dec 10, 2019, 2:21 PM IST
రివర్స్ టెండరింగ్ను అందరూ వ్యతిరేకించినా జగన్ మొండిగా ముందుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు.
Andhra Pradesh Oct 21, 2019, 12:55 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడేందుకు ప్రయత్నం చేస్తున్న బీజేపీకి స్థానికంగా ఉన్న నేతలు కొందరు ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి రాకుండా అడ్డుకొంటున్నారనే విమర్శలు ఉన్నాయి.
Andhra Pradesh Oct 17, 2019, 3:43 PM IST
పొలిటీషయన్ కు చెందిన 14 ఎకరాల భూమిని పురుషోత్తమ్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేశాడు. కొత్తగా వెంచర్ వేసేందుకు నేలను చదును చేస్తుండగా భూమిలో ఒక బకెట్ లో నాటుబాంబులు కనిపించాయి.
Andhra Pradesh Jul 23, 2019, 3:26 PM IST
ఈ సమయంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి జోక్యం చేసుకుని చంద్రబాబుపై పంచ్ లు వేశారు. తిత్లీ, ఫొని తుఫాన్ ల గురిచి ముందే చెప్పిన ఆర్టీజీఎస్ బాబు ఏపీ ఎన్నికల్లో ఓట్ల సునామీ గురించి ముందే చెప్పరా అంటూ కోరారు. దీంతో ఏపీ కేబినెట్ లో నవ్వులు వెదజల్లాయి. సమావేశం అంతా నవ్వులు పూశాయి.
Andhra Pradesh May 14, 2019, 6:40 PM IST
ఈ సందర్భంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ చెల్లించే చెక్కులు చెల్లవని వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. తాము ఇచ్చే చెక్కులు చెల్లితేనే మహిళలు, ప్రజలు టీడీపీకి ఓటు వెయ్యాలని లేని పక్షంలో వైసీపీకి ఓటు వెయ్యాలని తేల్చి చెప్పారు.
Andhra Pradesh Feb 4, 2019, 2:45 PM IST
మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య ఆదిపత్యపోరులో నలిగిపోతున్న వీరు నియోజకవర్గ అభివృద్ధికోసం వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ నేతలు వైసీపీలో చేరడంతో ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జమ్మలమడుగులో మళ్లీ వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.
Andhra Pradesh Jan 29, 2019, 9:38 PM IST
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ,కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితోపాటు రామ సుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అరగంటకు పైగా నేతలతో చంద్రబాబు చర్చించారు. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య రాజీకి ప్రయత్నించి సక్సెస్ అయ్యారు.
Andhra Pradesh Jan 24, 2019, 3:28 PM IST
కడప జిల్లా రాజకీయాలు ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గం రాజకీయాలు సీఎం చంద్రబాబు నాయుడి కంటిమీద కునుకు వెయ్యనివ్వకుండా చేస్తున్నాయి. ఒకవైపు వరదరాజులరెడ్డి, సీఎం రమేష్ ల మధ్య వర్గపోరు, మరోవైపు మేడా మల్లికార్జునరెడ్డి తిరుగుబాటు, తాజాగా జమ్మలమడుగు పంచాయితీ ఇలా వరుస పంచాయితీలతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
Andhra Pradesh Jan 24, 2019, 6:32 AM IST
సుత్తి మాటలు ఆపాలని హితవు పలికారు. వైఎస్ జగన్ ఏనాడు నోరు తెరిచి నిజం చెప్పలేదని విమర్శించారు. లోటస్ పాండ్ తనది కాదంటాడని, బెంగళూరు ప్యాలెస్ ఉన్నా అది తనది కాదంటాడని, కడపలో భారతి సిమ్మెంట్ ఫ్యాక్టరీ ఉన్నా అది కూడా తనది కాదంటాడని, ఇక పేపర్, టీవీ ఛానెల్ అవి కూడా తమవి కావని అబద్దాలు చెప్తాడని మండిపడ్డారు.
Andhra Pradesh Jan 22, 2019, 8:24 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ పప్పులు ఉడకవన్న ఆయన మరి మేడా ఏం పొడుస్తావ్ అంటూ విరుచుకుపడ్డారు. త్వరలోనే జగన్ యిజం ఏంటో తెలుస్తుందని మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు.
Andhra Pradesh Jan 22, 2019, 7:39 PM IST
ఆదినారాయణ రెడ్డిలా తాను అడ్డదారులు తొక్కే వ్యక్తిని కాదన్నారు. దొడ్డిదారిన టీడీపీలో చేరి తనను విమర్శించే స్థాయి అతనికి లేదన్నారు. తాను ఆప్పుడు ఇప్పుడూ ఇకపై ఎప్పుడూ ఒకేలా ఉంటానని స్పష్టం చేశారు.
Andhra Pradesh Jan 22, 2019, 7:03 PM IST
Andhra Pradesh Oct 17, 2018, 3:47 PM IST
Andhra Pradesh Oct 5, 2018, 4:08 PM IST