ఆర్టీసీ ఛార్జీల పెంపుపై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రెండో విడత బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఈసారి పేదల నుంచి రూ.500 కోట్లు దోచుకోవాలనే జగన్ ఇలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Andhra Pradesh Jul 1, 2022, 3:01 PM IST
విజయవాడ: వైసిపి ప్రభుత్వం పండగలపూట ప్రజలపై భారం మోపడం దారుణమని మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.
Andhra Pradesh Apr 15, 2022, 10:07 AM IST
ఆర్టీసీ ఛార్జీల పెంపుకు సంబంధించి సీఎం వైఎస్ జగన్పై ఫైరయ్యారు టీడీపీ నేత నారా లోకేష్. ఆర్టీసీ ఛార్జీల బాదుడుతో ప్రజల నుండి అదనంగా రూ.1500 కోట్లు కొట్టేస్తున్నారంటూ లోకేష్ ఆరోపించారు
Andhra Pradesh Apr 14, 2022, 9:39 PM IST
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో సామాన్యులు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ ధరలు, వివిధ రకాల పన్నులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై పెను భారాన్ని మోపేలా పల్లె వెలుగు నుండి ఏసీ బస్సుల వరకూ ఛార్జీల పెంపు నిర్ణయాన్నినారా లోకేష్ తీవ్రంగా ఖండించారు.
Andhra Pradesh Apr 13, 2022, 10:47 PM IST
ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ఛార్జీలపై ఫైరయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వారానికో శాఖలో ఛార్జీలు, పన్నులు పెంచడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు
Andhra Pradesh Apr 13, 2022, 10:07 PM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Dec 1, 2021, 5:00 PM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Nov 7, 2021, 5:11 PM IST
పెంచిన బస్సు చార్జీలకు నిరసనగా చంద్రబాబు సహా టీడీపీ నేతలు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి వారు నిరనస కార్యక్రమంలో పాల్గొన్నారు. నారా లోకేష్ తదితరులు బస్సులో ప్రయాణించారు.
Andhra Pradesh Dec 11, 2019, 10:42 AM IST
జగన్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మరోసారి రుజువైందన్నారు. ఆర్టీసి ఛార్జీల పెంపు నిర్ణయం జగన్ చేతగానితనానికి నిదర్శనమంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఆర్టీసి రూ.1200 కోట్ల నష్టాలలో ఉందని చెప్పడం పెద్ద జోక్ అంటూ అభిప్రాయపడ్డారు.
Andhra Pradesh Dec 7, 2019, 9:01 PM IST
ప్రతీ ఏడాది ఆర్టీసీకి రూ.1200 కోట్లు నష్టం వాటిల్లుతుందన్నారు. ఆ నష్టాలను భర్తీ చేయాలంటే ఛార్జీలు పెంచక తప్పదన్నారు మంత్రి పేర్ని నాని.
Andhra Pradesh Dec 7, 2019, 6:31 PM IST
ఇటీవల ఆర్టీసి చార్జీలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హుజురాబాద్ తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
Karimanagar Dec 4, 2019, 6:42 PM IST
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిసింది.
Telangana Dec 4, 2019, 1:49 PM IST