టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ వైసీపీపై సెటర్లు వేశారు. రివర్స్ టెండరింగ్ మాదిరిగా , ఇది రివర్స్ ఇన్వెస్టిగేషన్ అంటూ కేశవ్ సెటైర్లు వేశారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ రూ.3,300 కోట్లని.. ఇందులో రూ.371 కోట్లు ఎవరికీ వెళ్లాయో వివరాలు స్పష్టంగా వున్నాయన్నారు.
Andhra Pradesh Sep 22, 2023, 5:47 PM IST
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గందరగోళం మధ్య ప్రారంభమయ్యాాయి. అయితే సభలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వైసిపి సభ్యులు టార్గెట్ చేసినట్లుగా వ్యవహరించారని పయ్యావుల కేశవ్ తెలిపారు.
Andhra Pradesh Sep 21, 2023, 11:47 AM IST
వైసీపీ ప్రభుత్వం వాళ్లు అనుకున్నది చేసుకుంటూ పోతున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆలోచనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
Andhra Pradesh Sep 13, 2023, 1:15 PM IST
ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓటరు జాబితాలో అక్రమాలకు పాల్పడిన బూత్ లెవల్ అధికారులు సస్పెన్షన్కు గురయ్యారని ఆయన వెల్లడించారు.
Andhra Pradesh Aug 24, 2023, 5:05 PM IST
ఓట్ల తొలగింపు అంశానికి సంబంధించి అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓలపై వేటు పడింది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Andhra Pradesh Aug 21, 2023, 1:29 PM IST
ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడిన అభియోగంపై అనంతపురం జిల్లా జెడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కూడా నకిలీ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం భాస్కర్ రెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
Andhra Pradesh Aug 20, 2023, 9:32 PM IST
పోలవరంపై తమ ప్రభుత్వమే దృష్టి సారించిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. టీడీపీ హయాంలో స్పిల్ వే సగంలో వదిలేశారని విమర్శించారు. కరోనా టైంలో కష్టాలు వచ్చినా కీలక నిర్మాణాలు పూర్తి చేశామని చెప్పారు.
Andhra Pradesh Jul 15, 2023, 12:59 PM IST
ఆంధ్రప్రదేశ్లో పవర్ కట్ల నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. తక్కువ ధరకు విద్యుత్ లభిస్తున్నా దానిని కాదని ప్రభుత్వం అధిక ధరకు కొనుగోలు చేస్తోందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
Andhra Pradesh Jun 8, 2023, 3:55 PM IST
ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీల విజయంతో మంచి జోరుమీదున్న టిడిపికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ విజయం మరింత జోష్ నింపింది.
Andhra Pradesh Mar 24, 2023, 10:11 AM IST
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలని తమ సంఖ్యా బలం 23 వుందన్నారు.
Andhra Pradesh Mar 19, 2023, 9:14 PM IST
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా ఉంది.
Andhra Pradesh Mar 15, 2023, 2:46 PM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్ , నిమ్మల రామానాయుడులను సస్పెండ్ చేశారు.
Andhra Pradesh Mar 15, 2023, 2:02 PM IST
గవర్నర్ ప్రసంగంపై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. న్యాయ కోవిదుడైన గవర్నర్ చేత రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని పయ్యావుల కేశవ్ దుయ్యబట్టారు.గవర్నర్తో సీఎంని పొగిడించటమేంటని పయ్యావుల కేశవ్ నిలదీశారు.
Andhra Pradesh Mar 14, 2023, 3:09 PM IST
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ను భద్రత కల్పించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.
Andhra Pradesh Feb 22, 2023, 2:59 PM IST
అమరావతి : చీటింగ్, ట్యాపింగ్ లలో కింగ్ మేకర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డే అని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. వైసిపి ప్రభుత్వం అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని గతంలోనే తాము చెప్పామని...
Andhra Pradesh Feb 2, 2023, 4:45 PM IST