కేసీఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడలేదని, ఆయన రాజ్యాంగంపై చర్చ జరగాలని మాత్రమే అన్నారని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బీజేపీ నేతలు ఎందుకు బట్టలు చింపుకుంటున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలని కమిటీ వేసిందని, అాలాంటి పార్టీ ఇప్పుడు నానాయాగీ చేస్తున్నదని మండిపడ్డారు. అసలు జై భీం అనే హక్కు వారికి లేదన్నారు.
Telangana Feb 4, 2022, 3:02 PM IST
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తాను ఉద్యమం చేస్తున్న సమయంలో తనను తిట్టిన తిట్లు దేశంలో ఎవరిని తిట్టలేదన్నారు. తెలంగాణ సాధనలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నానని కేసీఆర్ తెలిపారు.
Telangana Oct 18, 2021, 3:35 PM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Jul 23, 2021, 5:14 PM IST
దేశంలో రెండు మూడు రోజులుగా రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదౌతున్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసుల నమోదు భారీగా ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
NATIONAL Apr 18, 2021, 10:20 AM IST
Telangana Apr 18, 2021, 9:51 AM IST
Andhra Pradesh Aug 5, 2018, 1:57 PM IST