ఆంధ్ర ప్రదేశ్ లో బడుగు బలహీనవర్గాలైన ఎస్సీలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గం సంతనూతలపాడు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం టిజెఆర్ సుధాకర్ బాబు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసిపిదే విజయం. మరి ఈసారి సంతనూతలపాడు ఓటర్ల మూడ్ ఎలా వుంది? ఏ పార్టీని గెలిపిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
Andhra Pradesh Mar 21, 2024, 7:46 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొండపి ఒకటి. ఇక్కడినుండి ప్రస్తుతం డోలా బాల వీరాంజనేయస్వామి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కొండపిలో టిడిపిదే విజయం. దీంతో ఈసారి ఎలాగైనా ఇక్కడ జెండా ఎగరేయాలని చూస్తున్న వైసిపి మంత్రి ఆదిమూలపు సురేష్ ను బరిలోకి దింపింది. దీంతో కొండపి ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
Andhra Pradesh Mar 20, 2024, 9:50 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లో ఎస్సీ కులాలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గాల్లో యర్రగొండపాలెం ఒకటి. ఇక్కడ ప్రస్తుతం మంత్రి ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో యర్రగొండపాలెం నుండి పోటీచేసిన మంత్రిని ఈసారి మరోచోటికి మార్చారు. ఇక్కడ అధికార పార్టీ కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది. దీంతో యర్రగొండపాలెంలో ఎలక్షన్ పాలిటిక్స్ మరింత రక్తికట్టాయి.
Andhra Pradesh Mar 20, 2024, 8:02 PM IST
ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన కొండపి ఒకప్పుడు పెద్దగా వార్తల్లో వుండేది కాదు. కానీ 2014, 2019లలో డాక్టర్ డోలాబాల వీరాంజనేయ స్వామి వరుస విజయాలతో పాటు ప్రభుత్వంపై పోరాటంతో కొండపి రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకుంది.
Andhra Pradesh Jan 13, 2024, 4:29 PM IST
దమ్ముంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులతో ఇంగ్లీష్లో మాట్లాడి చూపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్కు సవాల్ విసిరారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఇంటర్ ఫెయిలైన పవన్ చదువు గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు.
Andhra Pradesh Oct 21, 2023, 6:30 PM IST
రాబోయే రోజుల్లో సరికొత్త విశాఖను చూడబోతున్నామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్ . విశాఖ నుంచి త్వరలోనే పరిపాలన కొనసాగిస్తామని , విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
Andhra Pradesh Oct 17, 2023, 4:23 PM IST
అమరావతి భూములపై ఏపీ అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చ జరిగింది.ఈ చర్చ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా స్కాం ఎలా జరిగిందో మంత్రి సురేష్ వివరించారు.
Andhra Pradesh Sep 27, 2023, 4:00 PM IST
గురువుల కంటే గూగుల్ మేలు అంటూ ఏపీ మంత్రి ఆదిమూలపు శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను అనని మాటలను అన్నట్లుగా ప్రచారం జరుగుతోందని ఫైర్ అయ్యారు.
Andhra Pradesh Sep 6, 2023, 9:19 PM IST
ఉపాధ్యాయ దినోత్సవం రోజులు గురువుల కంటే గూగుల్ మిన్న అనేలా మాట్లాడారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్.
Andhra Pradesh Sep 6, 2023, 1:04 PM IST
Vijayawada: ఓటర్ల వివరాల జాబితా నేపథ్యంలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఓటరు జాబితాపై చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని మంత్రి అదిమూలపు సురేష్.. ప్రతి విషయాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.
Andhra Pradesh Aug 25, 2023, 4:41 AM IST
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు సభపై రాళ్ల దాడి ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి.
Andhra Pradesh Apr 23, 2023, 4:55 PM IST
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షోపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనుమతి లేని చోటు సభ ఏర్పాటు చేయడంపై ఈ కేసులు నమోదు చేసినట్లుగా అధికారులు తెలిపారు.
Andhra Pradesh Apr 22, 2023, 9:01 PM IST
జగన్ మెప్పు పొందడానికే వైసీపీ మంత్రులు నీచంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. విపక్షనేతకే రక్షణ లేకపోతే.. సామాన్యుడి పరిస్ధితి ఏంటని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో అసలైన సూత్రధారులు ఇంకా బయటకు రావడం లేదన్నారు.
Andhra Pradesh Apr 22, 2023, 4:31 PM IST
యర్రగొండపాలెంలో ఎన్ఎస్జీ కమాండోలపై రాళ్లు విసిరి, వారిని రెచ్చగొట్టి .. దళితులపై కాల్పులు జరిపేలా చేసి తద్వారా టీడీపీపై బురద జల్లేలా కుట్ర చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబు కాన్వాయ్ ఎటువైపు నుంచి వస్తుందో మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రతిక్షణం పోలీసుల నుంచి తెలుసుకున్నారని పేర్కొన్నారు.
Andhra Pradesh Apr 22, 2023, 2:39 PM IST
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళితులపై రాళ్లదాడి పాపం చంద్రబాబుదేనని విమర్శించారు.
Andhra Pradesh Apr 22, 2023, 12:52 PM IST