వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీచేసే పులివెందుల అసెంబ్లీతో సహా మరికొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఆసక్తికర విషయం ఏంటంటే ఏకంగా పదిమంది అభ్యర్ధులను మార్చి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఇలా అభ్యర్థులు మారిన నియోజకవర్గాలు ఏవంటే....
Andhra Pradesh Apr 22, 2024, 4:20 PM IST
ఎన్టీఆర్, ఏఎన్నార్.. తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్లలాంటి వాళ్లు అంటుంటారు. కానీ ఆ ఇద్దరి మధ్య గొడవలున్నాయి. తాజాగా ఏఎన్నార్ ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది.
Entertainment Apr 22, 2024, 1:38 PM IST
లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలనుండి సానుభూతి పొందేందుకో లేక నిజమో తెలియదుగానీ ఇద్దరు ముఖ్యమంత్రుల హత్యకు కుట్ర జరుగుతోందని ప్రచారం జోరందుకుంది.... ఇంతకూ ఆ ఇద్దరు సీఎంలు ఎవరంటే...
NATIONAL Apr 19, 2024, 11:45 AM IST
ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. గెలుపు తమదంటే తమదంటూ వైసిపితో పాటు టిడిపి, జనసేన కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మూడ్ ఎలా వుంది..? తెలుసుకోవాలంటే ఏసియా నెట్ న్యూస్ సర్వే ఫలితాలు చూడాల్సిందే...
Andhra Pradesh Apr 15, 2024, 6:00 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం రాళ్లదాడుల రాజకీయాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లతో పాటు మాజీ సీఎం చంద్రబాబుపైనా రాళ్లదాడులు జరిగాయి. అయితే ఈ రాళ్లదాడుల రాజకీయాల్లో ఎక్కువగా బాధితుడిగా మారింది మాత్రం చంద్రబాబు నాయుడే...
Andhra Pradesh Apr 15, 2024, 8:48 AM IST
AP Politics: అధికారం కోసం ఎంతకైనా దిగజారవచ్చని బాహాటంగానే నిరూపిస్తున్నారు. నిన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రచారం చేస్తున్న వైఎస్ జగన్ పై ఎవరో ఆగంతకుడు రాయి విసిరాడు. దీంతో సీఎం జగన్ ఎడమ కంటి పైన గాయమైంది. ఈ పరిణామంలో ఏపీ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది.
Andhra Pradesh Apr 14, 2024, 9:48 AM IST
ఎన్నికల వేళ రాాజకీయ నాయకుల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ లు చేసిన కాంట్రవర్సీ, సెన్సేషన్ కామెంట్స్ ఏమిటో చూద్దాం...
Andhra Pradesh Apr 11, 2024, 1:17 PM IST
ఇప్పటికే సొంత చెల్లెల్లు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత వ్యతిరేకంగా మారడం... తల్లి విజయమ్మ కూతురు వైపే వుండటం... సోదరుడు అవినాష్ రెడ్డిపై హత్యాకేసులు... ఇలా జగన్ కు కుటుంబసభ్యుల తీరు పెద్ద తలనొప్పిగా మారింది. చివరకు భార్య భారతితో కూడా జగన్ కు తిప్పలు తప్పడంలేదు.
Andhra Pradesh Apr 9, 2024, 11:13 AM IST
ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ది, సంక్షేమంపై చర్చ జరుగుతోంది. దీనిపై అధికార, ప్రతిపక్షాలు ఒక్కోరకంగా చెబుతున్నాయి. మరి అధికారిక లెక్కలు ఎలా వున్నాయంటే....
Andhra Pradesh Apr 6, 2024, 3:28 PM IST
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి రోజా మధ్య ఆత్మీయ పిలుపులు వింటే నిజంగానే వీళ్లిద్దరూ అన్నాచెల్లెల్లా అన్న అనుమానం కలుగుతుంది. వీరిద్దరి మధ్య ఇంత ఆత్మీయత ఎలా ఏర్పడింది? అసలు వీరిలో ఎవరు పెద్దవారు? ఎవరు చిన్నవారు?
Andhra Pradesh Apr 6, 2024, 8:23 AM IST
వైఎస్ జగన్ పాలనకు జయప్రకాష్ నారాయణ ఇచ్చిన మార్కులపై ఫన్నీ ట్రోల్స్ కొనసాగుతున్నాయి. చదువులో మాదిరిగానే పాలనలోనూ జగన్ ఫెయిల్ అయినట్లేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Andhra Pradesh Apr 4, 2024, 10:44 AM IST
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 షెడ్యూల్ వెలువడింది... దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల హడావిడి మరింత పెరిగింది. ఈ క్రమంలో ఓటర్ల నాడి పట్టి ఈ ఎన్నికల్లో గెలుపెవరిది? ఓటర్లపై ప్రభావం చూపే అంశాలేమిటి? తదితల వివరాలను తెలియజేసేందుకు ఏషియా నెట్ న్యూస్ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో మీరు పాల్గొనండి.
Andhra Pradesh Apr 1, 2024, 6:26 PM IST
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓట్లు, సీట్లు సాధించింది వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపి. మరి ఈసారి ఆ పార్టీ ఎలా వుంది? బలాలేమిటి? బలహీనతలేమిటి? తెలుసుకోండి.
Andhra Pradesh Mar 30, 2024, 8:58 PM IST
Dharmana Prasada Rao Biography: ధర్మాన ప్రసాద రావు.. ఏపీ రాజకీయాల్లో కీలక నేత. 2019 ఎన్నికలతో సహా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ తరుణంలోనే నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాలలో పనిచేసిన ఘనత ఆయన సొంతం. రానున్న 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరుపున శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత,రాజకీయ నేపథ్యాన్ని తెలుసుకుందాం.
Andhra Pradesh Mar 29, 2024, 1:07 PM IST
వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ రోజు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు.
Andhra Pradesh Mar 27, 2024, 3:34 PM IST