జమ్మూ కాశ్మీర్ లో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు.
NATIONAL Mar 29, 2024, 10:56 AM IST
దక్షిణాఫ్రికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి చెందారు.ఈ ప్రమాదం నుండి ఎనిమిదేళ్ల చిన్నారి సురక్షితంగా బయటపడ్డారు.
INTERNATIONAL Mar 29, 2024, 8:03 AM IST
హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అరుంధతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తోటి నటి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
Entertainment Mar 18, 2024, 12:41 PM IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబం నుండి ఒకరు బరిలోకి దిగే అవకాశం ఉంది.
Telangana Mar 17, 2024, 7:41 AM IST
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు.
NATIONAL Mar 12, 2024, 7:58 AM IST
శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదం.. పెళ్లైన వారం రోజులకే నవదంపతులు దుర్మరణం..
Telangana Mar 7, 2024, 10:16 AM IST
నంద్యాల జిల్లాలో ఇవాళ ఉదయం విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
Andhra Pradesh Mar 6, 2024, 7:18 AM IST
అతి వేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నా నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది.
Telangana Mar 4, 2024, 6:16 AM IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణానికి కారణమైన రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తును మరింత వేగం పెంచారు.
Telangana Mar 1, 2024, 11:15 AM IST
పికప్ వ్యాన్ బోల్తా పడిన ఘటనలో మధ్యప్రదేశ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.
NATIONAL Feb 29, 2024, 9:09 AM IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Secunderabad Cantonment MLA Lasya Nanditha)ను ప్రాణ భయం వెంటాడినట్టు తెలుస్తోంది. రెండు సార్లు ప్రమాదాల బారిన తృటిలో తప్పించుకున్న ఆమె ఆలయాలను, దర్గాలను సందర్శించారు. అక్కడ తాయత్తులను కట్టించుకున్నారు.
Telangana Feb 24, 2024, 9:43 AM IST
సాయన్న గతేడాది ఫిబ్రవరి 19వ తేదీన కార్డియాక్ అరెస్ట్తో మరణించారు. ఆయన భౌతిక దేహానికి అధికారికంగా అంతిమ సంస్కరాలు నిర్వహించకపోవడంపై అప్పుడు దుమారం రేగింది. ఆయన అభిమానులు సొంతపార్టీపైనే పోరాడారు. ఆందోళన చేశారు. సాయన్న భౌతిక దేహానికి సాదాసీదాగా అంత్యక్రియలు నిర్వహించడం దళితులపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న వివక్షే అని ఆరోపణలు వచ్చాయి. కానీ, లాస్య నందిత భౌతిక దేహానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.
Telangana Feb 23, 2024, 5:06 PM IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై పోస్టు మార్టం రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి.
Telangana Feb 23, 2024, 3:15 PM IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పార్థీవదేహనికి పలువురు బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు.
Telangana Feb 23, 2024, 1:57 PM IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పార్థీవదేహన్ని స్వగృహనికి తరలించారు.
Telangana Feb 23, 2024, 12:18 PM IST