విజయవాడ నుండి విశాఖపట్టణం వైపునకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గామన్ బ్రిడ్జి కుంగిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
Andhra Pradesh Mar 25, 2024, 9:02 AM IST
Crime News: తూర్పుగోదావరి జిల్లాలో వివాహితపై భర్త అమానుషంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదిలించుకునేందుకు దాడి చేసి.. ఆమెకు శిరోముండనం చేశాడు. అనంతరం ఆమె జుట్టును చుట్టు ప్రక్కల వారికి చూపిస్తూ.. హంగామా చేశాడు. అంతటితో ఆగకుండా శిరోముండనం చేసిన భార్యను ఊరంతా తిప్పి అమానవీయంగా ప్రవర్తించాడు.
Crime Feb 3, 2024, 6:49 AM IST
తూర్పు గోదావరి జిల్లాలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యక్తి స్మశానంలో నుంచి పూడ్చిపెట్టిన శవాన్ని తీసుకువచ్చి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. భార్య పెడబొబ్బలు పెడుతూ ఏడవడంతో ఆ వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది.
Andhra Pradesh Jan 31, 2024, 7:28 PM IST
తూర్పు గోదావరి జిల్లాలోని ఓ బాణాసంచా గోడౌన్ లో మంటలు అంటుకుని భారీ పేలుడు సంభవించింది.
Andhra Pradesh Aug 8, 2023, 12:40 PM IST
విహార యాత్రకు వెళ్లి వస్తుండగా ఓ కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు చనిపోయాడు. మరో ముగ్గురు గాయపడ్డారు
Andhra Pradesh Aug 6, 2023, 6:53 AM IST
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ధవళేశ్వరం వడ్డెర కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో బాలుడు మృతిచెందాడు.
Andhra Pradesh Jul 3, 2023, 11:42 AM IST
ఈ నెల 14 నుండి పవన్ కళ్యాణ్ కత్తిపూడి నుండి వారాహి యాత్రను ప్రారంభిస్తారు. అయితే ఇవాళ అన్నవరానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు.
Andhra Pradesh Jun 13, 2023, 2:15 PM IST
షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో శరవేగంగా సాగుతోంది.
Entertainment May 25, 2023, 3:26 PM IST
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
Andhra Pradesh May 16, 2023, 12:43 PM IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. అకాల వర్షాలతో పంటలు కోల్పోయి నష్టాల పాలైన రైతులను ఆయన పరామర్శించనున్నారు.
Andhra Pradesh May 9, 2023, 2:38 PM IST
భార్యాబిడ్డను చూసేందుకు అత్తారింటికి వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయాడు ఓ బ్యాంక్ ఉద్యోగి.
Andhra Pradesh May 8, 2023, 4:18 PM IST
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. లోన్ యాప్ ఉచ్చులో చిక్కుకుని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి హరికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు.
Andhra Pradesh May 8, 2023, 11:35 AM IST
తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడి దారుణ హత్యకు గురయ్యాడు.
Andhra Pradesh Mar 27, 2023, 2:09 PM IST
రాజమండ్రి : అధికారుల సాయంతో తన సమస్యను పరిష్కరించుకోడానికి ప్రయత్నిస్తుంటే వైసిపి నాయకులు అడ్డుకున్నారని... ఇదేంటని ప్రశ్నిస్తే దాడికి దిగారని ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Andhra Pradesh Mar 22, 2023, 10:13 AM IST
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ(బుధవారం) వైసిపి ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు.
Andhra Pradesh Mar 1, 2023, 2:32 PM IST