పల్నాడు : న్యాయం చేయాల్సిన పోలీసే తనకు అన్యాయం చేస్తున్నాడంటూ ఓ గిరిజన దివ్యాంగుడు సెల్పీ వీడియో ద్వారా ఆవేదనను వ్యక్తం చేసాడు.
Andhra Pradesh Sep 7, 2023, 4:33 PM IST
గోరంట్ల: బీ ఫార్మసి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన దారుణ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుడు సాదిక్ ఫామ్ హౌస్ ఓ షెడ్ లో యువతి ఉరేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆడబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు సాదిక్ ను ఎన్కౌంటర్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు యువతి మృతదేహంతో బాధిత కుటుంబం, మహిళా సంఘాల ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
Andhra Pradesh May 6, 2022, 10:08 AM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Dec 5, 2021, 5:13 PM IST
పోలీసుల అధీనంలో ఉన్న వ్యక్తులు మరణించిన , ఎన్కౌంటర్ అయినా , మానభంగం జరిగిన చట్టం ఏం చెబుతుంది .
NATIONAL Nov 2, 2021, 12:34 PM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Nov 1, 2021, 5:05 PM IST
ఏదయినా సంఘటన జరిగినప్పుడు ప్రజలు , రాజకీయ నాయకులు పోలీసులకు చేసే ఎన్కౌంటర్ డిమాండ్ సరైనదేనా .
NATIONAL Oct 19, 2021, 12:09 PM IST
ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.
Andhra Pradesh Oct 12, 2021, 1:01 PM IST
నయీమ్... ఈ పేరు వినగానే ఒక కరడుగట్టిన నేరస్థుడు అందరి మనసుల్లోనూ మెదులుతాడు.
Entertainment Oct 6, 2021, 4:33 PM IST
వస్తువులు వెతికే క్రమంలో అరిఫ్ రెండు చేతులతో మట్టి విసరడంతో 12మంది కళ్ళలో పడిందని చెప్పారు. తర్వాత నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఆరిఫ్, చెన్నకేశవులు సీఐ,ఎస్సైల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అంత మంది పోలీసులు నిందితులని నిలువరించే ప్రయత్నం చేయలేదా? అని న్యాయవాదులు ప్రశ్నించారు. తన కళ్ళలో మట్టి పడడంతో తాను గమనించ లేదని రవూఫ్ చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో మీరు ఎంత దూరంలో ఉన్నారు? అని అడిగితే మూడు, నాలుగు అడుగుల దూరంలో ఉన్నాను.. అని బదులిచ్చారు.
Telangana Oct 2, 2021, 7:33 AM IST
ఆంధ్రా, ఒడిషా సరిహద్దులో ఒక్కసారిగా తుపాకుల మోత మొదలయ్యింది. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఒకరిపై ఒకరు కాల్పులకు దిగారు.
Andhra Pradesh Sep 16, 2021, 3:34 PM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Aug 24, 2021, 5:03 PM IST
ప్రేమోన్మాది శశికృష్ణను ఎన్కౌంటర్ చేయండి..: హోంమంత్రి సుచరితను కోరిన రమ్య తల్లిదండ్రులు
Andhra Pradesh Aug 16, 2021, 1:30 PM IST
దేశ రక్షణలో భాగంగా ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడుతూ వీరమరణం పొందిన తెలుగు జవాన్ జశ్వంత్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. అతడి కుటుంబానికి భారీ ఆర్థిక సాయం ప్రకటించారు.
Andhra Pradesh Jul 9, 2021, 1:42 PM IST
గుంటూరు: ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు జరిపిన దాడిలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళికృష్ణ మృతదేహం సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది.
Andhra Pradesh Apr 6, 2021, 1:22 PM IST
దేశం కోసం ప్రాణాలు వదిలిన జగదీష్ భౌతిక కాయానికి భారీ జనసందోహం మధ్య అంతిమయాత్ర నిర్వహించి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.
Andhra Pradesh Apr 6, 2021, 12:53 PM IST