పోలీసులు నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పై సర్వత్రార హర్షం వ్యక్తమౌతోంది. తాజాగా... క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, గుత్తా జ్వాలలు కూడా ఈ ఘటనలపై స్పందించారు.
Badminton Dec 6, 2019, 2:59 PM IST
దిశ హత్య కేసులో నిందితులకు శిక్ష విధించాలంటూ ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టారు. నేటికి ఆమె నిరాహార దీక్ష చేపట్టి నాలుగు రోజులు అయ్యింది.
NATIONAL Dec 6, 2019, 2:38 PM IST
దిశ ఎన్ కౌంటర్ నిందితుల ఎన్ కౌంటర్ పై బహుత్ డేర్ అయా..దురస్త్ అయే..డేర్ అయే..బహుత్ డేర్ అంటూ పోలీసులపై ప్రశంసలు గురిపించారు. తెలంగాణ పోలీసులు ఒక సాహసం చేశారంటూ జయాబచ్చన్ ప్రశంసించారు.
NATIONAL Dec 6, 2019, 2:37 PM IST
హైదరాబాద్ లో జరిగిన దిశ హంతకుల ఎన్ కౌంటర్ మీద ఉత్తరప్రదేశ్ ఎంపీ మేనకాగాంధీ స్పందించారు. జరిగిన సంఘటన చాలా భయంకరమైనదని, చట్టాన్ని అలా చేతుల్లోకి తీసుకోకూడదని ఏదేమైనా కోర్టులో చూసుకోవాల్సిందని అన్నారు. ఇష్టం వచ్చినట్టు ఎన్ కౌంటర్లు చేస్తే కోర్టులు, పోలీసులు, చట్టాలు ఎందుకున్నాయి అని మండిపడ్డారు.
NATIONAL Dec 6, 2019, 2:32 PM IST
శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు నిందితులను సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం.. దిశను చంపి బడూది చేసిన స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో... పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
Telangana Dec 6, 2019, 2:10 PM IST
దిశ నిందితుల ఎన్కౌంటర్ దేశానికి మార్గదర్శకం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
Telangana Dec 6, 2019, 2:07 PM IST
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ రేప్, హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ ను దేశవ్యాప్తంగా ప్రజలంతా సమర్థిస్తుంటే కేంద్రమాజీమంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం మాత్రం ఖండించారు.
NATIONAL Dec 6, 2019, 1:56 PM IST
నలుగురి నిందితుల మృతదేహాలకు నలుగురు మెజిస్ట్రేట్లు శవపంచనామా నిర్వహించారు. ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ ఆరిఫ్ మృతదేహానికి ఫరూక్ నగర్ మెజిస్ట్రేట్ పాండు నాయక్ సమక్షంలో శవపంచనామా నిర్వహించారు వైద్యులు.
Telangana Dec 6, 2019, 1:41 PM IST
యువతి 9గంటల 18 నిమిషాల ట్రీట్మెంట్ తర్వాత టోల్ ప్లాజా వద్దకు వచ్చింది. ఆమె వచ్చేసరికి స్కూటర్ పంక్చర్ అయ్యి ఉంది. దానిని అదునుగా చేసుకొని నలుగురు నిందితులు ఆమె వద్దకు వచ్చారు. స్కూటర్ పంక్చర్ అయ్యిందని చెప్పి.. తాము బాగు చేయిస్తామని నమ్మించి తాళం లాక్కున్నారు.
Telangana Dec 6, 2019, 1:39 PM IST
దిశ రేప్, హత్య కేసుకు సంబంధించి నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ పై ఆమె హర్షం వ్యక్తం చేశారు. మహిళల పక్షాన ఎన్ కౌంటర్ ను స్వాగతిస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా బాధితురాలి ఆత్మ శాంతిస్తుందని వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు.
Telangana Dec 6, 2019, 1:14 PM IST
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన స్వప్నిక, ప్రణీతపై జరిగిన యాసిడ్ దాడి తర్వాత ఆనాడు వరంగల్ ఎస్పీ సజ్జనార్ను ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులు తమ భుజాలపై ఎక్కించుకొని నృత్యం చేశారు.
Telangana Dec 6, 2019, 1:01 PM IST
తెలంగాణ పోలీసు వ్యవస్థపై హర్షం వ్యక్తం చేశారు బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి. తెలంగాణ పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు. నిందితులపై పోలీసులు సరైన రీతిలో వ్యవహరించారని, వారి సాహసాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
NATIONAL Dec 6, 2019, 12:50 PM IST
‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం
తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్కౌంటర్కు గురయ్యారు.
News Dec 6, 2019, 12:46 PM IST
షాద్నగర్ ఆర్డీవో, తహసీల్దార్ ఆధ్వర్యంలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు. ఇకపోతే ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Telangana Dec 6, 2019, 12:36 PM IST
శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ నిందితుల ఎన్ కౌంటర్ మీద సమాజ్ వాదీ పార్టీ MP జయాబచ్చన్ ను మీడియా ప్రశ్నించింది.
Telangana Dec 6, 2019, 12:24 PM IST