ప్రముఖ నటి మంచు లక్ష్మీ దిశ హంతకుల ఎన్ కౌంటర్ మీద స్పందించారు. ఆడవాళ్లందరం సంతోషంగా ఉన్నాం..నిజమే సంతోషమే...ఇది జరిగింది సరే..కానీ ప్రతీసారీ ఎన్ కౌంటర్ చేసి చంపేయగలరా? ఆ నలుగురి తల్లిదండ్రుల కడుపుకోత మాటేమిటీ అంటూ ఆవేదన చెందారు.
Entertainment Dec 6, 2019, 6:23 PM IST
తెలంగాణలో దిశ హత్య కేసు నిందితులను శిక్షించిన విధంగానే తన కుమార్తెను హతమార్చిన నిందితుణ్ణి కూడా ఎన్ కౌంటర్ చేసి చిన్నారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, తద్వారా ఏ ఒక్క ఆడపిల్లకూ ఇలాంటి గతి పట్టకుండా చెయ్యాలని కోరుతూ డీఎస్పీ రవిమనోహరచారిని కలసిన చిన్నారి వర్షిత తండ్రి సిద్దారెడ్డి. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీసుకున్న విధంగానే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh Dec 6, 2019, 6:13 PM IST
దిశా కేసులో నిందితులు సామాన్యులు కాబట్టే ఈ విధంగా సత్వర న్యాయం జరిగిందని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సగటు మనిషి మస్తిష్కంలో న్యాయం జరగడానికి రెండు ప్రత్యేక కండిషన్లను పోలీసులు విధించారా అనే అనుమానం మాత్రం కలుగక మానదు.
Opinion Dec 6, 2019, 6:03 PM IST
మిగిలిన రాష్ట్రాల పోలీసులు హైదరాబాద్ పోలీసులను స్ఫూర్తిగా తీసుకోవాలంటూ సూచనలు చేస్తున్నారు. అందరూ ప్రశంసలకు మాత్రమే పరిమితమైతే.. ఓ వ్యక్తి మాత్రం పోలీసులకు రివార్డు కూడా ప్రకటించారు
NATIONAL Dec 6, 2019, 5:30 PM IST
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015, 2016, 2019 సంవత్సరాల్లో వరుసగా నాలుగు ఎన్ కౌంటర్లు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నిరోజుల్లేనే భారీ ఎన్ కౌంటర్ కు తెరలేపారు పోలీసులు.
Telangana Dec 6, 2019, 5:22 PM IST
పవన్ కళ్యాణ్ మాదిరి మూడు, నాలుగు సార్లు పెళ్లిళ్లు చేసుకుంటున్న వారిని కూడా ఎన్ కౌంటర్ చేసి చంపేయాలని ఏపీ పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నట్లు తన సోషల్ మీడియా పేజ్ లో రాసుకొచ్చింది.
News Dec 6, 2019, 5:09 PM IST
‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్కౌంటర్కు గురయ్యారు.
News Dec 6, 2019, 4:17 PM IST
‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్కౌంటర్కు గురయ్యారు.
News Dec 6, 2019, 4:04 PM IST
దిశ సంఘటన ముగిసిందని దీనిని మనం ఇంతటితో వదిలి పెట్టకూడదన్నారు. మరే ఆడబిడ్డకు ఇటువంటి పరిస్థితి రాకూడదు. నిర్భయ ఉదంతం తరువాత బలమైన చట్టాన్ని మన పార్లమెంట్ తీసుకువచ్చిందన్నారు. అయినా అత్యాచారారాలు ఆగడం లేదన్నారు పవన్ కళ్యాణ్.
Telangana Dec 6, 2019, 3:43 PM IST
నిందితులు తమపై దాడికి పాల్పడ్డారు, కాల్పులు కూడ జరిపారు. తమ హెచ్చరికలను కూడ నిందితులు వినలేదు
Telangana Dec 6, 2019, 3:35 PM IST
నిందితులను చంపడం పట్ల..వారి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తమ బిడ్డలను చంపేశారంటూ పోలీసులపై మండిపడుతున్నారు. నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు బంధువు అయితే... దిశను కించపరుస్తూ మాట్లాడటం గమనార్హం.
Telangana Dec 6, 2019, 3:16 PM IST
దిశ హ్యతాచార నిందితుల ఎన్ కౌంటర్ మీద టాలీవుడ్ సెలబ్రిటీలు సానుకూలంగా స్పందిస్తున్నారు. హీరో కృష్ణుడు మాట్లాడుతూ నలుగురు కుర్రోళ్లు చేసింది చాలా దారుణం, ఈ సొసైటీలో ఇలాంటి చీడపురుగులుండడం చాలా బాధాకరం, సీఎం కేసీఆర్ గారికి, సజ్జనార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.
Entertainment Dec 6, 2019, 3:12 PM IST
హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశా హత్యాచారం కేసులో నిందితులు పోలీసుల ఎన్కౌంటర్ లో హతమయ్యారు. పోలీసుల ఈ చర్యపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతుండగా మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధి మాత్రం తప్పుబడుతున్నారు.
NATIONAL Dec 6, 2019, 3:07 PM IST
దిశ హంతకుల ఎన్ కౌంటర్ మీద నటుడు ఉత్తేజ్ స్పందించారు. హ్యాట్సాఫ్ టు సజ్జనార్ సార్..దిశకు పర్ ఫెక్ట్ న్యాయం జరిగింది అన్నారు. ఆడవాళ్లవైపు కన్నెత్తి చూసినా, అసభ్యంగా ప్రవర్తించినా...ఉచ్చలు పోసుకునేంత టెర్రర్ రావాలన్నారు. ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్పేముందు కొడుకుల్ని పద్ధతిగా పెంచడం నేర్చుకోండి అని చురకలు వేశారు.
Entertainment Dec 6, 2019, 3:04 PM IST
దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొంది. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ కేసును సుమోటోగా తీసుకొంది జాతీయ మానప హక్కుల సంఘం.
Telangana Dec 6, 2019, 3:00 PM IST