దిశ హంతకుల ఎన్ కౌంటర్ మీద నటుడు ఉత్తేజ్ స్పందించారు. హ్యాట్సాఫ్ టు సజ్జనార్ సార్..దిశకు పర్ ఫెక్ట్ న్యాయం జరిగింది అన్నారు. ఆడవాళ్లవైపు కన్నెత్తి చూసినా, అసభ్యంగా ప్రవర్తించినా...ఉచ్చలు పోసుకునేంత టెర్రర్ రావాలన్నారు. ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్పేముందు కొడుకుల్ని పద్ధతిగా పెంచడం నేర్చుకోండి అని చురకలు వేశారు.
Entertainment Dec 6, 2019, 3:04 PM IST
సజ్జనార్ సార్ మీకు రాఖీ కట్టాలనిపిస్తుంది. వరంగల్ స్వప్నికకేసులోనూ ఇప్పుడు దిశ కేసులోనూ మీరు చూపిన తెగువ మాకు నచ్చింది. మీరున్నారన్నధైర్యం ఉంది. అయితే సార్ ఇదే సమయంలో మీకో విషయం చెప్పాలని ఉంది.
Opinion Dec 6, 2019, 1:37 PM IST
దిశ హత్యాచార హంతకులను ఈ రోజు ఎన్ కౌంటర్ లో చంపిన విషయం తెలిసిందే.
Telangana Dec 6, 2019, 1:04 PM IST
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన స్వప్నిక, ప్రణీతపై జరిగిన యాసిడ్ దాడి తర్వాత ఆనాడు వరంగల్ ఎస్పీ సజ్జనార్ను ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులు తమ భుజాలపై ఎక్కించుకొని నృత్యం చేశారు.
Telangana Dec 6, 2019, 1:01 PM IST
తెలంగాణ పోలీసు వ్యవస్థపై హర్షం వ్యక్తం చేశారు బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి. తెలంగాణ పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు. నిందితులపై పోలీసులు సరైన రీతిలో వ్యవహరించారని, వారి సాహసాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
NATIONAL Dec 6, 2019, 12:50 PM IST
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన విషయంలో తెలంగాణ పోలీసులు సరైన న్యాయం చేశారని ప్రజలు హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు.
Telangana Dec 6, 2019, 12:38 PM IST
ఈ రెండు ఘటనలు జరిగినప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆడపిల్లకు రక్షణే లేదా అంటూ అందరూ గళం వినిపించారు. నడిరోడ్డుపై ఆడపిల్లల ప్రాణాలు తీస్తుంటే... ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే విమర్శలు వచ్చాయి. వాటికి అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు కేసీఆర్.. సరైన సమాధానం చెప్పారు.
Telangana Dec 6, 2019, 12:20 PM IST
వెటర్నరీ డాక్టర్ రేప్, హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయడం ద్వారా మరోసారి వీసీ సజ్జనార్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సజ్జనార్ కు ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరుంది. ఎంతకు ఎవరీయన?
Telangana Dec 6, 2019, 12:16 PM IST
దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు పోలీసు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. సీన్ రీ కనస్ట్రక్షన్ సందర్బంలో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఎన్ కౌంటర్ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
Telangana Dec 6, 2019, 12:03 PM IST
రాజకీయ జోక్యంతోనే తన బిడ్డ అయేషా మీరాకు న్యాయం జరగడం లేదని వాపోయారు తల్లి షంషాద్ బేగం. సజ్జనార్ లాంటి అధికారి ఆయేషామీరా కేసును దర్యాప్తు చేసుంటే తమ బిడ్డకు న్యాయం జరిగేదని ఆమె అభిప్రాయపడ్డారు.
Telangana Dec 6, 2019, 11:01 AM IST
శంషాబాద్ లో వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
Telangana Dec 6, 2019, 10:55 AM IST
నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి గంగుల కమలాకర్. అడబిడ్డలకు తెలంగాణ సేఫ్ జోన్ అని చెప్పుకొచ్చారు. మహిళల వైపు చూడాలంటే వణుకు పుట్టాలి అంటూ హెచ్చరించారు.
Telangana Dec 6, 2019, 10:41 AM IST
దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు.
News Dec 6, 2019, 10:39 AM IST
ఈ ఎన్ కౌంటర్ ని వెనక ఉండి నడిపించింది సీపీ సజ్జనార్. అందుకే.. ఆయనపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తొలుత నిందితులను జైల్లో పెట్టి మేపుతున్నారని ఆరోపించినవాళ్లే... ఇప్పుడు పోలీసులు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై పోలీస్.. జై జై పోలీసు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Telangana Dec 6, 2019, 10:21 AM IST
దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు.
News Dec 6, 2019, 10:12 AM IST