బీఏసీ సమావేశానికి తమ పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ పిలవలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. బీజేపీ నుంచి రాజాసింగ్ ఒక్కరున్నప్పుడు బీఏసీ సమావేశానికి పిలిచారని.. ఇప్పుడు ముగ్గురు సభ్యులున్నప్పుడు ఎందుకు పిలవడంలేదని ప్రశ్నించారు.
Telangana Sep 6, 2022, 1:12 PM IST
ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఈటెల మల్లయ్య అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.
Telangana Aug 24, 2022, 6:31 AM IST
ముఖ్యమంత్రి కేసీఆర్తో అంటకాగేవారిని, పొత్తు పెట్టుకునేవారిని తెలంగాణ ప్రజలు క్షమించరని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు.
Telangana Aug 21, 2022, 6:13 PM IST
మునుగోడులో జరిగిన ప్రజా దీవెన సభలో ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటరిచ్చారు. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని.. ఆయన ప్రశ్నలకు రేపటి సభలో సమాధానమిస్తామని అన్నారు.
Telangana Aug 20, 2022, 7:19 PM IST
కాళేశ్వరం ప్రాజెక్టు విసయంలో మరోసారి ఇంజనీరింగ్ నిపుణుల అభిప్రాయం తీసుకోని ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోరారు.
Telangana Aug 19, 2022, 5:15 PM IST
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్కు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య ఆత్మీయ బంధం లేదని అన్నారు.
Telangana Aug 18, 2022, 3:34 PM IST
తాను ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఖండించారు. తాను పార్టీలో వర్కర్ ను మాత్రమేనని అన్నారు.
Telangana Aug 11, 2022, 6:46 AM IST
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే కాదు మరికొందరు నేతలు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతారని ఆయన వ్యాఖ్యానించారు. జయసుధ లాంటి వారితోనూ మాట్లాడుతున్నామని రాజేందర్ తెలిపారు
Telangana Aug 9, 2022, 7:14 PM IST
రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే పాదయాత్ర నిర్వహిస్తానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఈ పాదయాత్రకు సంబంధించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు.
Telangana Aug 8, 2022, 9:14 PM IST
పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈట రాజేందర్ సవాలు విసిరారు. గెలిచిన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలంటే దమ్ముండాలని కామెంట్ చేశారు.
Telangana Aug 8, 2022, 5:05 PM IST
రానున్న రోజుల్లో బీజేపీలోకి భారీగా చేరికలుంటాయన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని.. ఇకపై ఆ పార్టీ నుంచే బయటకు వచ్చే వారే కానీ కొత్తగా చేరే వారు వుండరని అన్నారు ఈటల
Telangana Aug 5, 2022, 6:14 PM IST
కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఒకే సమయంలో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు రావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి.. పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు.
Telangana Aug 4, 2022, 6:29 PM IST
దేశంలో అంతరించిపోతున్న పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి ఎదిగాడని విమర్శించారు. ఆయన నాలుగు పార్టీలు మారలేదా? అని ప్రశ్నించారు.
Telangana Aug 3, 2022, 12:50 PM IST
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. పిల్లలు తినే ఆహారాన్ని టీఆర్ఎస్ నేతలూ తినాలని ఆయన సవాల్ విసిరారు.
Telangana Aug 2, 2022, 3:50 PM IST
హుజురాబాద్లో గుద్దితే కేసీఆర్కు దిమ్మ తిరిగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సెటైర్లు వేశారు. దళితులకు ఇచ్చిన వేలాది ఎకరాల అసైన్మెంట్ భూములను కేసీఆర్ గుంజుకుంటున్నారని రాజేందర్ ఆరోపించారు.
Telangana Aug 2, 2022, 2:26 PM IST