దిశపై అత్యాచార ఘటకు సాక్ష్యంగా నిలిచిన తొండుపల్లి ఔటర్ రింగ్రోడ్డు సమీపంలోని ఖాళీ ప్రదేశం వద్ద ఉన్న గదిలో ఓ టీ అమ్మే వ్యక్తి నివసించేవాడట
Telangana Dec 20, 2019, 4:18 PM IST
నాగర్కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో ఓ వైద్యుడి అంతులేని నిర్లక్ష్యంతో డెలీవరి సమయంలో శిశువు తల కోసేశాడు. దీంతో తల లేకుండానే శిశువు మృతదేహం తల్లి గర్భంలో ఉండిపోయింది.
Telangana Dec 20, 2019, 3:59 PM IST
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సెటైర్లు వేశారు. గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశం సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్.. పొన్నా పేరును ప్రస్తావించడం మరచిపోయారు
Telangana Dec 19, 2019, 10:06 PM IST
తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad Dec 19, 2019, 9:46 PM IST
అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన బురిడీ బాబాను హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Telangana Dec 18, 2019, 8:00 PM IST
దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగి త్రిసభ్య కమిటీని నియమించిన తర్వాత సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ లేపాక్షిలోని వీరభద్రస్వామిని దర్శించుకుని పూజలు చేశారు.
Districts Dec 18, 2019, 11:24 AM IST
దిశ హత్యాచార నిందితుల మృతదేహాలు కుళ్లిన స్థితికి చేరుకుంటున్నాయి. మృతదేహాలకు రీ ఎంబామింగ్ చేసే ఆలోచలనో ఫోరెన్సిక్ వైద్యులు వున్నప్పటికీ.. కోర్టు ఆదేశాలు భద్రపరచడం వరకే ఉండటంతో తర్జనభర్జన పడుతున్నారు
Telangana Dec 16, 2019, 9:21 PM IST
ఆదిలాబాద్లో పట్టపగలు నడిరోడ్డుపై దారుణహత్య జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరిగిన గొడవలే ఈ హత్యకు కారణమైవుంటాయని పోలీసులు భావిస్తున్నారు.
Telangana Dec 16, 2019, 8:58 PM IST
మందుబాబులకు చేదువార్త.. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల మద్యం ధరలను 10 శాతం పెంచుతున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది
Telangana Dec 16, 2019, 8:32 PM IST
దేశ ప్రజలు దిశ ఘటన మరచిపోకముందే అదే తరహా ఘటన ఒడిషాలో జరిగింది.
NATIONAL Dec 15, 2019, 6:00 PM IST
కొమురం భీం జిల్లాలో వివాహిత సమతపై అత్యాచారం, హత్య కేసులో విచారణకు గాను ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. మరోవైపు ఇద్దరు బిడ్డలున్న వ్యక్తి ప్రేమ పేరుతో తనను మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక ఓ డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇలాంటి నేరవార్తలు మీకోసం.
Weekend Special Dec 15, 2019, 4:31 PM IST
ఎన్ కౌంటర్ అనంతరం కాస్త మౌనంగా ఉన్న సీపీ సజ్జనార్ ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. అందులో భాగంగానే కుటుంబ సమేతంగా అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.
Andhra Pradesh Dec 14, 2019, 9:44 PM IST
తెలంగాణ హైకోర్టులో దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుపై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితుల మృతదేహాలు చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Telangana Dec 13, 2019, 6:14 PM IST
దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ కమిషన్లోని సభ్యులు క్రిమినల్ కేసులను పరిష్కరించడంలో అంతుచిక్కని సమస్యలకు సమాధానాలు కనుక్కోవడంలో దిట్టలు. ఈ త్రిసభ్య కమిషన్ కి మాజీ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి సిరిపుర్కర్ అధ్యక్షత వహిస్తున్నారు. మాజీ బొంబాయి హైకోర్టు అడిషనల్ జడ్జిగా రిటైర్ అయిన జస్టిస్ రేఖా ప్రకాశ్ సోండుర్ బల్డోటా, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ డీఆర్ కార్తికేయన్ సభ్యులుగా ఉన్నారు.
Telangana Dec 13, 2019, 2:01 PM IST
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు ఇద్దరు బాలికలను లిఫ్ట్ ఇస్తానని చెప్పి అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఓ బాలిక అతనిపై రాళ్ల వర్షం కురిపించి, తరిమి తరిమి కొట్టింది.
Telangana Dec 12, 2019, 4:31 PM IST