2019 డిసెంబర్ 6న తెల్లవారుజామున దిశను హతమార్చిన నలుగురిని సీనరీ కన్స్ట్రక్షన్ కోసం chatanpally బ్రిడ్జి వద్దకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో నిందితులు పోలీసుల పైకి తిరగడంతో పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేశారు. ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ఎన్కౌంటర్ లో మృతి చెందారు.
Telangana Dec 6, 2021, 10:59 AM IST
2019 డిసెంబర్ 6వ తేదీన disha పై అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించారు. ఈ encounter పై హక్కుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు sirpurkar commission ను ఏర్పాటు చేసింది.
Telangana Dec 5, 2021, 1:32 PM IST
బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి.
Entertainment Dec 2, 2021, 9:54 PM IST
హాట్ బాంబ్ దిశా పటానీ బాలీవుడ్ని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సల్మాన్ఖాన్తో నటించి నార్త్ ఆడియెన్స్ సంచలనంగా మారిపోయింది. బౌండరీలు లేని గ్లామర్ షోతో బాలీవుడ్ ఆడియెన్స్ ఊర్రూతలూగిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో హాట్ సెన్సేషన్ అవుతుంది.
Entertainment Nov 27, 2021, 2:21 PM IST
నిందితులు మైనర్లు అని చెప్పేందుకు చాలా రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, కొన్ని చోట్ల ఇంకుతో దిద్దినట్లు కూడా ఉందని, ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. Shad Nagar Toll Gate ప్రాంతంలో నిలిచి ఉన్న యువతిని బలవంతంగా తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి, ఆ తర్వాత హతమార్చిన ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
Telangana Nov 23, 2021, 4:30 PM IST
రాష్ట్రపతి సంతకం లేకుండా దిశ బిల్లును చట్టం అని ఎలా చెబుతారు? అంటూ టీడీపీ సభ్యులు మండలిలో హోంమంత్రిని నిలదీశారు. రాష్ట్రపతి ఆమోదం పొందకుండానే దిశ చట్టం ఎలా అవుతుందని, అప్లికేషన్ గానే చూడాలని టీడీపీ సభ్యులు రామారావు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల, ఎమ్మిగనూరు లో Rapeకి గురైన మహిళల కేసును సీబీఐకి అప్పగిస్తామని హోంమంత్రి ఏడాది క్రితం ప్రకటించిన అమలు కాలేదని సభ్యుడు ఫరూక్ సభ దృష్టికి తీసుకువచ్చారు.
Andhra Pradesh Nov 19, 2021, 3:31 PM IST
గత మాసంలో ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీస్ అధికారుల నుండి సిర్పూర్కర్ కమిషన్ విచారణ నిర్వహించింది.ఈ ఎన్కౌంటర్ జరిగిన సమయంలో సైబరాబాద్ సీపీగా ఉన్న వీసీ సజ్జనార్ తో పాటు శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డితో పాటు ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను కమిషన్ విచారణ నిర్వహించింది.
Telangana Nov 16, 2021, 9:59 PM IST
దిశ ఏసీపీ నాయుడి వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు సీపీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన లేఖ ద్వారా పలు వివరాలు వెల్లడించారు.
Andhra Pradesh Nov 11, 2021, 2:15 PM IST
బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.
Entertainment Nov 8, 2021, 3:49 PM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Oct 26, 2021, 5:13 PM IST
నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లినప్పుడు తమ ఆయుధాలు లాక్కొన్నారని, కళ్లలో మట్టి చల్లి కాల్పులు జరపడంతోనే తాము ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని Surender పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే Encounter case నమోదు చేశారు.
Telangana Oct 26, 2021, 10:08 AM IST
ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. కార్యాలయంలోని మహిళా ఉద్యోగిపై సబ్ రిజిస్ట్రార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
Andhra Pradesh Oct 25, 2021, 9:42 AM IST
ఏదయినా సంఘటన జరిగినప్పుడు ప్రజలు , రాజకీయ నాయకులు పోలీసులకు చేసే ఎన్కౌంటర్ డిమాండ్ సరైనదేనా .
NATIONAL Oct 19, 2021, 12:09 PM IST
బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.
Entertainment Oct 13, 2021, 5:31 PM IST
మీడియా సమావేశం సందర్భంగా గందరగోళ పరిస్థితులున్నాయని అందుకే అలా చెప్పి ఉంటానని సజ్జనార్ వివరించారు.
మరోవైపు ఈ కేసును స్వయంగా పర్యవేక్షించిన శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డిని సిర్పూర్కర్ కమిన్ విచారించనుంది. ప్రకాష్ రెడ్డిని దసరా తర్వాత ఈ కమిషన్ విచారణ చేయనుంది.
Telangana Oct 13, 2021, 11:07 AM IST