బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పథకం ప్రకారమే ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేశారని.. మాజీ నక్సలైట్లను కూడగట్టుకొని దాడులు చెయ్యాలని పథకం వేస్తున్నారని ఈటల ఆరోపించారు.
Telangana Nov 19, 2022, 6:59 PM IST
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతలు చేసిన దాడిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఖండించారు. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం విఫలమవుతున్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఈటల పేర్కొన్నారు.
Telangana Nov 19, 2022, 3:38 PM IST
మేడ్చల్ జిల్లాలోని దేవరయాంజల్ భూములపై తెలంగాణ ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. నిర్మాణాలను తొలగించి భూములు స్వాధీనం చేసుకోవాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది.
Telangana Nov 15, 2022, 3:56 PM IST
మునుగోడు ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడానికి బీజేపీ నేతలు ఈటల రాజేందర్ ,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఇవాళ ఢిల్లీ వెళ్లారు.
Telangana Nov 15, 2022, 11:19 AM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో కమ్యూనిస్టు పార్టీలు లేవని అన్న కేసీఆర్.. ఇప్పుడు వాళ్లనే పక్కన పెట్టుకున్నారని విమర్శించారు.
Telangana Nov 11, 2022, 12:42 PM IST
మాజీ మంత్రి ఈటల రాజేందర్ హత్యా రాజకీయాలు చేస్తారని రుజువైందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చెప్పారు.మునుగోడు నియోజకవర్గంలోని పలివెలలో ఘర్షణను ఆయన ప్రస్తావించారు.హుజూరాబాద్ హత్యా రాజకీయాలను మునుగోడులో చూపించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.
Telangana Nov 7, 2022, 6:02 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. మునుగోడులో వామపక్షాల భిక్షతో టీఆర్ఎస్ గెలిచిందన్నారు.
Telangana Nov 7, 2022, 3:20 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్యం కూనీ చేయబడిందని ఆరోపించారు.
Telangana Nov 6, 2022, 2:25 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ 8 ఏళ్లలో టీఆర్ఎస్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారో సమాధానం చెప్పాలన్నారు.
Telangana Nov 5, 2022, 12:59 PM IST
మునుగోడులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలకు సవాల్ విసిరారు టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
Telangana Nov 2, 2022, 3:48 PM IST
మునుగోడులో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై దాడి ఘటనపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అంతా వుందని.. ఎవరు, ఎవరిపై దాడి చేశారన్నది తమ దగ్గర ఆధారాలు వున్నాయని మంత్రి తెలిపారు.
Telangana Nov 2, 2022, 2:39 PM IST
2018 ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రగతి భవన్ వేదికగా కుట్రలు జరిగాయని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు.
Telangana Nov 2, 2022, 1:34 PM IST
భయబ్రాంతులకు గురిచేసే ఉద్దేశ్యంతోనే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై టీఆర్ఎస్ దాడి చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్ని దాడులు చేసినా మునుగోడులో తమ గెలుపును ఆపలేరని ఆయన చెప్పారు.
Telangana Nov 1, 2022, 5:40 PM IST
మునుగోడు మండలం పలివెలలో చోటుచేసుకున్న పరిణామాలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తమపై దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.
Telangana Nov 1, 2022, 3:56 PM IST
మునుగోడులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడిన ఘటనపై స్పందించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
Telangana Nov 1, 2022, 3:50 PM IST