వైసీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ.సుబ్బారెడ్డి అలక వీడలేదు. ఎన్నికలకు ముందు టీడీపీ నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో చేరటాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన నాటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు
Andhra Pradesh Apr 10, 2019, 9:13 AM IST
వైఎస్ జగన్ మాగుంట శ్రీనివాసుల రెడ్డి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు ఒంగోలు పార్లమెంట్ టికెట్ ఇచ్చి బాబాయ్ కు హ్యాండ్ ఇచ్చారు. అప్పటి నుంచి అలకబూనారు వైవీ సుబ్బారెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అలకవీడుతారని అంతా ఊహించినప్పటికీ ఆయన అలకవీడలేదు.
Andhra Pradesh assembly Elections 2019 Mar 20, 2019, 5:47 PM IST
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో ఉన్న విభేదాల కారణంగానే ఒంగోలు సీటును వైవీ సుబ్బారెడ్డి జారవిడుచుకున్నట్లు తెలుస్తోంది. బాలినేనితో విభేదాల వల్ల తిరిగి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఒంగోలు పార్లమెంటు సీటులో పోటీకి దింపితే చిక్కులు తప్పవని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది.
Andhra Pradesh Mar 11, 2019, 3:13 PM IST
Andhra Pradesh Oct 29, 2018, 2:30 PM IST
Andhra Pradesh Oct 29, 2018, 11:58 AM IST
Andhra Pradesh Oct 26, 2018, 10:49 AM IST
తమ పార్టీ అవిశ్వాసం కోసం తీర్మానం పెడితే చర్చ పెట్టలేదని, టీడీపీ ఇస్తే మాత్రం చర్చకు తీసుకువచ్చారని ఈ సందర్భంగా వైవీ గుర్తు చేశారు. వారి మధ్య కుమ్మకు రాజకీయాలు నడుస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు.
Andhra Pradesh Oct 11, 2018, 3:04 PM IST
May 29, 2018, 12:17 PM IST
Nov 4, 2017, 1:05 PM IST