బుధవారం జరిగిన టిటిడి బోర్డు సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల ఆద్యాత్మికతను కాపాడటానికి పలు సంస్కరణలు చేపట్టాలంటూ ప్రభుత్వానికి కొన్ని సిపార్పులు చేయాలని టిటిడి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
Tirupathi Oct 23, 2019, 8:01 PM IST
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కల్లూరు మండలం నారాయణపురం లో నిర్వహిస్తున్న"సహస్ర చండీయాగం' చివరి పూర్ణాహుతికి వెడుతూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరువూరు ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర కాసేపు ఆగారు. ఆయనకు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రక్షణనిధి చండియగానికి హాజరయ్యారు.
Andhra Pradesh Oct 17, 2019, 5:15 PM IST
తిరుమల తిరుమల దేవస్థానంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికే ఈ పాలకమండలి కృషి చేస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఎన్నారై భక్తుల కోసం కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు సింగపూర్ వేదికన జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు.
Tirupathi Oct 12, 2019, 8:54 PM IST
పాలకమండలి సభ్యుల ప్రమాణం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తప్పులో కాలేశారు. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ముంబైకి చెందిన రాజేశ్ శర్మను ప్రభుత్వం నియమించింది. అయితే అధికారులు మాత్రం ఢిల్లీకి చెందిన రాజేశ్ శర్మకు సమాచారం అందించారు.
Andhra Pradesh Sep 29, 2019, 11:31 AM IST
టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకంపై ఎపి సిఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. అమిత్ షా వి. కృష్ణమూర్తి పేరును సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ సిమెంట్స్ ఎండి శ్రీనివాసన్ ను కూడా బోర్డులోకి తీసుకునే అవకాశం ఉంది.
Andhra Pradesh Aug 29, 2019, 11:44 AM IST
టీటీడీ పూర్తిస్థాయి పాలకవర్గం ఏర్పాటు విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. బుధవారం నాడు టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. పాలకవర్గం గురించి చర్చించారు. ఇవాళ సాయంత్రానికి పూర్తి స్థాయి పాలకవర్గంపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
Andhra Pradesh Aug 28, 2019, 3:58 PM IST
తిరుమల అన్న ప్రసాదంలో భోజనం చేస్తున్న వైవీ (ఫోటోలు)
Andhra Pradesh Jun 22, 2019, 8:21 PM IST
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇలా...
Andhra Pradesh Jun 22, 2019, 8:04 PM IST
వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో దిల్ రాజు కూడా పాల్గొన్నారు. దిల్ రాజు వెంకటేశ్వర స్వామి భక్తుడు. తన బ్యానర్ కు కూడా శ్రీవారి మీద భక్తితోనే దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ అని పెట్టుకున్నారు.
Andhra Pradesh Jun 22, 2019, 12:41 PM IST
తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షునిగా వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బా రెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను టీటీడీ ఛైర్మన్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Andhra Pradesh Jun 22, 2019, 12:10 PM IST
తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి. వైఎస్ జగన్ పాలన ఎలా ఉందో ప్రజలకు తెలుసునంటూ చురకలు అంటించారు.
Andhra Pradesh Jun 11, 2019, 5:06 PM IST
తాను హిందువు కాదనే వార్తలు అవాస్తవమని, కొందరు పనిగట్టుకుని ఇలాంటి పుకార్లు చేస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మవద్దని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తాను హిందువునేనని, తిరుమల శ్రీనివాసుడు తమ ఇష్టదైవమని ఆయన అన్నారు.
Andhra Pradesh Jun 7, 2019, 10:59 AM IST
ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వాలని ఏపీ వైఎస్ జగన్ నిర్ణయం తీసుకొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డికి ఎంపీ సీటు ఇవ్వలేదు
Andhra Pradesh Jun 4, 2019, 11:03 AM IST
కీలకమైన పదవిని కట్టబెట్టి రాష్ట్ర వ్యవహారాలకు వైవీ సుబ్బారెడ్డిని వాడుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు.
Andhra Pradesh Jun 2, 2019, 8:50 AM IST
తెలుగు దేశం పార్టీకి ప్రస్తుతం జరుగుతున్న పోలింగ్ సరళిని చూసి భయం పట్టుకుందని వైఎస్సార్సిపి నాయకులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. తాము అధికారాన్ని కోల్పోతున్నట్లు వస్తున్న సంకేతాల వల్లే వారిలో ఆందోళన మొదలయ్యిందని...అందువల్లే ఏదో జరుగుతున్నట్లు గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని సుబ్బారెడ్డి వెల్లడించారు.
Andhra Pradesh assembly Elections 2019 Apr 11, 2019, 10:52 AM IST