తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హేమంత్ కేసుకు సంబంధించి అతని కుటుంబసభ్యులకు పూర్తి భద్రత కల్పిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హామీ ఇచ్చారు
Telangana Sep 30, 2020, 7:46 PM IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ హేమంత్ పరువు హత్య కేసులో తన భర్త కుటుంబసభ్యులకు ప్రాణహానీ ఉందని పోలీసులను ఆశ్రయించారు అతని భార్య అవంతి.
Telangana Sep 30, 2020, 3:28 PM IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హైదరాబాద్ చందానగర్ హేమంత్ హత్య కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు
Telangana Sep 30, 2020, 2:24 PM IST
అవంతి, హేమంత్ ప్రేమ వివాహం తర్వాత ప్రాణహని ఉందని చెప్పలేదన్నారు. ఈ కేసులో లక్ష్మీరెడ్డి, యుగంధర్ రెడ్డిలను కస్టడీలోకి తీసుకొంటామని ఆయన వివరించారు. ఈ కేసులో నిందితులను ఆరు రోజుల కస్టడీకి కోర్టు ఇచ్చిందని ఆయన తెలిపారు.
Telangana Sep 29, 2020, 5:13 PM IST
మంగళవారం నాడు సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు.నకిలీ ఆర్మీ అధికారుల ముఠాను అరెస్ట్ చేసినట్టుగా ఆయన చెప్పారు. నకిలీ ఐడీ కార్డులు, తుపాకులతో నిందితులు బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా ఆయన వివరించారు.
Telangana Sep 29, 2020, 4:54 PM IST
తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల్లో చిప్ ద్వారా జరుగుతున్న మోసాలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సైబరాబాద్ పోలీసులు చిప్లను తయారు చేస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు
Telangana Sep 5, 2020, 3:44 PM IST
10 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వివరించారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సజ్జనార్ చెప్పారు.
Telangana Aug 29, 2020, 5:34 PM IST
గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ సెలెబ్రిటీలు తమవంతుగా మొక్కలు నాటుతున్నారు
Entertainment Aug 10, 2020, 6:19 PM IST
మహేష్బాబు సైబరాబాద్ సీపీ సజ్జనార్ని అభినందించారు. ప్లాస్మా డొనేషన్కి సంబంధించి ఆయన నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను మహేష్ ప్రశంసించారు. తన అభిమానులను కూడా ప్లాస్మా దానం చేయాలని పిలుపునిచ్చారు.
Entertainment Aug 8, 2020, 8:34 PM IST
సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్లాస్మా డోనేషన్ కి సంబంధించిన ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న చిరంజీవి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన ఇంట్లో నలుగురికి వైరస్ సోకిందని తెలిపారు.
Entertainment Aug 7, 2020, 7:35 PM IST
శుక్రవారం ఆయన ప్లాస్మా దాతలను సత్కరించేందుకు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. మొత్తం 150 మంది ప్లాస్మా డోనర్లను చిరంజీవి సన్మానించారు. కరోనా వేళ ఫ్రంట్లైన్ వారియర్లుగా సేవలందిస్తున్న పోలీసులకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి నవ్వులు పూయించారు.
Entertainment Aug 7, 2020, 6:58 PM IST
సోమవారం నాడు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నిందితుడిని మీడియాకు చూపారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన మీడియాకు వివరించారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం నడిమిలంక గ్రామానికి చెందిన నిందితుడు ప్రశాంత్ డబుల్ బెడ్ రూమ్ ప్లాట్స్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడని సీపీ చెప్పారు.
Telangana Jul 28, 2020, 10:50 AM IST
దేశ వ్యాప్తంగా దిశపై రేప్ అత్యాచారం సంచలనం సృష్టించింది. దిశపై నవంబర్ 27వ తేదీన రాత్రి నలుగురు నిందితులు రేప్ చేసి ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ కేసులో నిందితులను గత 2019 డిసెంబర్ 6వ తేదీన షాద్నగర్ సమీపంలో పోలీసుల ఎన్కౌంటర్ లో నలుగురు నిందితులు మరణించారు.
Telangana Jul 22, 2020, 12:58 PM IST
కరోనా సోకి రికవరీ అయినా వారందరికీ సైబరాబాద్ పోలీస్ తరుపున సీపీ సజ్జనార్ అభినందనలు తెలిపారు.
Telangana Jul 18, 2020, 3:48 PM IST
స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కుంభకోణం కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కంపెనీ ఎండీ యార్లగడ్డ రఘుతో పాటు మీనాక్షి, శ్రీనివాస్ అనే ఇద్దరిని కూడా అరెస్టు చేశారు.
Telangana Jul 4, 2020, 4:29 PM IST