Asianet News TeluguAsianet News Telugu
308 results for "

Sajjanar

"
cyberabad cp sajjanar orders 24 hours security for hemanth housecyberabad cp sajjanar orders 24 hours security for hemanth house

హేమంత్ హత్య కేసు: అవంతి విజ్ఞప్తి.. స్పందించిన సజ్జనార్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హేమంత్ కేసుకు సంబంధించి అతని కుటుంబసభ్యులకు పూర్తి భద్రత కల్పిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హామీ ఇచ్చారు

Telangana Sep 30, 2020, 7:46 PM IST

hemanth wife avanthi reddy meets cyberabad cp sajjanarhemanth wife avanthi reddy meets cyberabad cp sajjanar

మమ్మల్ని చంపేస్తారు.. రక్షణ కల్పించండి: సజ్జనార్‌ను కలిసిన అవంతి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ హేమంత్ పరువు హత్య కేసులో తన భర్త కుటుంబసభ్యులకు ప్రాణహానీ ఉందని పోలీసులను ఆశ్రయించారు అతని భార్య అవంతి. 

Telangana Sep 30, 2020, 3:28 PM IST

police arrested accused in hemanth murder casepolice arrested accused in hemanth murder case

హ్యాండిచ్చిన ఓ ముఠా.. మరో టీమ్‌తో హత్య: హేమంత్ కేసులో వాస్తవాలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హైదరాబాద్ చందానగర్ హేమంత్ హత్య కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు

Telangana Sep 30, 2020, 2:24 PM IST

we will provide protection to Hemanth family says Sajjanar lnswe will provide protection to Hemanth family says Sajjanar lns

ప్రాణభయం ఉందని చెప్పలేదు: అవంతి, హేమంత్ కేసుపై సజ్జనార్

అవంతి, హేమంత్ ప్రేమ వివాహం తర్వాత  ప్రాణహని ఉందని చెప్పలేదన్నారు. ఈ కేసులో లక్ష్మీరెడ్డి, యుగంధర్ రెడ్డిలను కస్టడీలోకి తీసుకొంటామని ఆయన వివరించారు. ఈ కేసులో నిందితులను ఆరు రోజుల కస్టడీకి కోర్టు ఇచ్చిందని ఆయన తెలిపారు. 
 

Telangana Sep 29, 2020, 5:13 PM IST

Cyberabad police arrested fake army officer in Hyderabad lnsCyberabad police arrested fake army officer in Hyderabad lns

పరమవీర్‌చక్ర, భారతరత్న మినహా అన్ని మెడల్స్: నకిలీ ఆర్మీ అధికారి అరెస్ట్

మంగళవారం నాడు సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు.నకిలీ ఆర్మీ అధికారుల ముఠాను అరెస్ట్ చేసినట్టుగా ఆయన చెప్పారు. నకిలీ ఐడీ కార్డులు, తుపాకులతో నిందితులు బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా ఆయన వివరించారు. 

Telangana Sep 29, 2020, 4:54 PM IST

huge arrests for pilfering the fuel in telugu stateshuge arrests for pilfering the fuel in telugu states

పెట్రోల్ బంకుల్లో ‘చిప్’ మాయాజాలం: తెలంగాణలో 9, ఏపీలో 19 మంది అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల్లో చిప్ ద్వారా జరుగుతున్న మోసాలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సైబరాబాద్ పోలీసులు చిప్‌లను తయారు చేస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు

Telangana Sep 5, 2020, 3:44 PM IST

inter state criminals attested in Hyderabadinter state criminals attested in Hyderabad

దోపిడికి అడ్డొస్తే చంపేయడమే: హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

10 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వివరించారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సజ్జనార్ చెప్పారు.

Telangana Aug 29, 2020, 5:34 PM IST

Green India Challnge: Heroine Poorna Nominates SajjanarGreen India Challnge: Heroine Poorna Nominates Sajjanar
Video Icon

సజ్జనార్ కు హీరోయిన్ పూర్ణ ఛాలెంజ్

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ సెలెబ్రిటీలు తమవంతుగా మొక్కలు నాటుతున్నారు

Entertainment Aug 10, 2020, 6:19 PM IST

maheshbabu asked his fans to donate plasmamaheshbabu asked his fans to donate plasma

ప్లాస్మా డొనేట్‌ చేయండి.. ఫ్యాన్స్ కి మహేష్‌ పిలుపు

మహేష్‌బాబు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ని అభినందించారు. ప్లాస్మా డొనేషన్‌కి సంబంధించి ఆయన నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను మహేష్‌ ప్రశంసించారు. తన అభిమానులను కూడా ప్లాస్మా దానం చేయాలని పిలుపునిచ్చారు.

Entertainment Aug 8, 2020, 8:34 PM IST

chiranjeevi said four people in his house got corona positivechiranjeevi said four people in his house got corona positive

తన ఇంట్లో నలుగురికి కరోనా.. షాకింగ్‌ విషయాలు వెల్లడించిన చిరు

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ప్లాస్మా డోనేషన్‌ కి సంబంధించిన ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న చిరంజీవి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన ఇంట్లో నలుగురికి వైరస్‌ సోకిందని తెలిపారు. 

Entertainment Aug 7, 2020, 7:35 PM IST

megastar chiranjeevi has asked those who have recovered from the corona to donate plasmamegastar chiranjeevi has asked those who have recovered from the corona to donate plasma

ప్లాస్మా దానం అంటూ కడుపుబ్బా నవ్వించిన చిరు..

శుక్రవారం ఆయన ప్లాస్మా దాతలను సత్కరించేందుకు సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. మొత్తం 150 మంది ప్లాస్మా డోనర్లను చిరంజీవి సన్మానించారు. కరోనా వేళ ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా సేవలందిస్తున్న పోలీసులకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి నవ్వులు పూయించారు.

Entertainment Aug 7, 2020, 6:58 PM IST

Television channel head held for 2BHK fraud in HyderabadTelevision channel head held for 2BHK fraud in Hyderabad

డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ పేరుతో మోసం: హైద్రాబాద్‌లో టీవీ ఛానెల్ ఛైర్మెన్ అరెస్ట్

సోమవారం నాడు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నిందితుడిని మీడియాకు చూపారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన మీడియాకు వివరించారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం నడిమిలంక గ్రామానికి చెందిన నిందితుడు ప్రశాంత్ డబుల్ బెడ్ రూమ్ ప్లాట్స్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడని సీపీ చెప్పారు.

Telangana Jul 28, 2020, 10:50 AM IST

disha case:application for six months extension to commission in supreme courtdisha case:application for six months extension to commission in supreme court

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కమిషన్: గడువు పెంపుకు సుప్రీంలో ధరఖాస్తు

దేశ వ్యాప్తంగా  దిశపై రేప్ అత్యాచారం సంచలనం సృష్టించింది. దిశపై నవంబర్ 27వ తేదీన రాత్రి నలుగురు నిందితులు రేప్ చేసి ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ కేసులో నిందితులను గత 2019 డిసెంబర్ 6వ తేదీన షాద్‌నగర్ సమీపంలో పోలీసుల ఎన్‌కౌంటర్ లో నలుగురు నిందితులు మరణించారు.

Telangana Jul 22, 2020, 12:58 PM IST

Cyberabad Police Commissioner VC Sajjanar has appealed to people who have recovered from Covid-19 to come forward and donate plasmaCyberabad Police Commissioner VC Sajjanar has appealed to people who have recovered from Covid-19 to come forward and donate plasma
Video Icon

కరోనా నుండి కోలుకున్నవారు ప్లాస్మా డోనర్ గా మారండి.. సీపీ సజ్జనార్

కరోనా సోకి రికవరీ అయినా వారందరికీ సైబరాబాద్ పోలీస్  తరుపున సీపీ సజ్జనార్ అభినందనలు తెలిపారు.

Telangana Jul 18, 2020, 3:48 PM IST

Swadadri real estate scam: Three arrestedSwadadri real estate scam: Three arrested

రూ.156 కోట్ల స్వాదాద్రి స్కామ్: మహిళతో సహా ముగ్గురి అరెస్టు

స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కుంభకోణం కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కంపెనీ ఎండీ యార్లగడ్డ రఘుతో పాటు మీనాక్షి, శ్రీనివాస్ అనే ఇద్దరిని కూడా అరెస్టు చేశారు.

Telangana Jul 4, 2020, 4:29 PM IST