<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Fri, 10 Apr 2026 14:48:02 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/visakhapatnam" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[Journalist Krishnamraju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/journalist-krishnamraju-arrested-in-vizag-for-objectionable-remarks-on-amaravati-women-in-telugu-rma/articleshow-03g6mas</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/journalist-krishnamraju-arrested-in-vizag-for-objectionable-remarks-on-amaravati-women-in-telugu-rma/articleshow-03g6mas</guid>
            <pubDate>Wed, 11 Jun 2025 21:59:19 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Journalist Krishnamraju arrested: అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో జర్నలిస్టు కృష్ణంరాజు విశాఖలో అరెస్ట్&zwnj; అయ్యారు. ఈ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01jxfx4ry4hx9rqc884vy1gx49,imgname-journalist-krishnamraju-1749659313092.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Journalist Krishnamraju arrested:&lt;/strong&gt; జ&zwnj;ర్నలిస్టు కృష్ణంరాజు, అమరావతి మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యల కేసులో బుధవారం విశాఖపట్నంలో అరెస్ట్&zwnj; అయ్యారు. ఈ కేసులో ఆయనను ఏ1 నిందితుడిగా పోలీసులు గుర్తించారు.&lt;/p&gt;&lt;p&gt;పోలీసుల కథనం ప్రకారం.. జూన్ 6న సాక్షి టీవీలో నిర్వహించిన చర్చావేదికలో కృష్ణంరాజు చేసిన వివాదాస్ప&zwnj;ద&zwnj; వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్&zwnj;గా మారాయి. అమ&zwnj;రావ&zwnj;తి మ&zwnj;హిళ&zwnj;ల&zwnj;పై ఆయ&zwnj;న చేసిన&zwnj; వ్యాఖ్యలపై పలు మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు, ఫిర్యాదులు కూడా నమోదు చేశారు.&lt;/p&gt;&lt;p&gt;అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాల్లో ఉన్న ఫిర్యాదులను పరిశీలించారు. అందులో భాగంగా కృష్ణంరాజును బుధ&zwnj;వారం విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కృష్ణంరాజు ప్రధాన నిందితుడు (ఏ1)గా ఉన్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు.&lt;/p&gt;&lt;p&gt;అమ&zwnj;రావ&zwnj;తి మ&zwnj;హిళ&zwnj;ల&zwnj;పై కృష్ణంరాజు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆయనపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతున్న వేళ, పోలీసులు వెంటనే స్పందించారు. ఆయన అరెస్ట్&zwnj;పై అధికారిక ప్రకటన త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;ఇదే కేసులో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పటికే అరెస్టు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆయనను హైదరాబాద్&zwnj;లోని జర్నలిస్టుల కాలనీలో ఉన్న నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ అరెస్టు, గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్&zwnj;లో ఇటీవల నమోదైన కేసు ఆధారంగా జరిగింది. అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న మహిళలు మరియు రైతులు కలిసి ఆయనపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.&lt;/p&gt;&lt;p&gt;అమరావతి ప్రాంతానికి చెందిన మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని, ఉద్యమంలో పాల్గొంటున్న వారిని అవమానించేలా ఉన్నాయని వారు పేర్కొన్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/journalist-krishnamraju-arrested-in-vizag-for-objectionable-remarks-on-amaravati-women-in-telugu-rma/articleshow-03g6mas"/>
        </item>
        <item>
            <title><![CDATA[ చీపురుపల్లిలో  పోటీపై:మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/former-minister-ganta-srinivasa-rao-interesting-comments-on-contest-from-cheepurupalli-assembly-segment-lns-s98yaz</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/former-minister-ganta-srinivasa-rao-interesting-comments-on-contest-from-cheepurupalli-assembly-segment-lns-s98yaz</guid>
            <pubDate>Thu, 22 Feb 2024 13:08:31 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt; చీపురుపల్లి నుండి పోటీ చేసే విషయమై &amp;nbsp;పార్టీ ప్రతిపాదనపై ఆలోచిస్తున్నట్టుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01gw6ev1d6wgg8nzgayqqtys35,imgname-ganta-srinivasa-rao-jpg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;విశాఖపట్టణం: తనను ఉమ్మడి విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నుండి &amp;nbsp;పోటీ చేయాలని &amp;nbsp;పార్టీ నాయకత్వం కోరిందని &amp;nbsp;మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.గురువారంనాడు &amp;nbsp;విశాఖపట్టణంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. చీపురుపల్లి విశాఖపట్టణానికి &amp;nbsp;150 కి.మీ. దూరంలో ఉందన్నారు. &amp;nbsp;వేరే జిల్లా అని ఆయన చెప్పారు. చీపురుపల్లిలో &amp;nbsp;బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని తెలుగు దేశం పార్టీ నాయకత్వం గంటా శ్రీనివాసరావును కోరింది.&lt;/p&gt; &lt;p&gt;also read:వై.ఎస్. షర్మిల ఆందోళన: ఆంధ్రరత్న భవన్ వద్ద టెన్షన్&lt;/p&gt; &lt;p&gt;పార్టీ ప్రతిపాదనపై &amp;nbsp;తాను ఆలోచిస్తున్నట్టుగా చెప్పారు. తనకు విశాఖపట్టణం నుండే పోటీ చేయాలని ఉందన్నారు.గతంలో విశాఖపట్టణంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.చీపురుపల్లి నుండి పోటీ చేసే విషయమై తన అనుచరులు, సన్నిహితులు, తన టీమ్ తో చర్చిస్తున్నట్టుగా &amp;nbsp;గంటా శ్రీనివాసరావు చెప్పారు.&lt;/p&gt; &lt;p&gt;సీటు రానప్పుడు పార్టీ మారడం పెద్ద విషయం కాదన్నారు.కేశినేని నానికి సీటు ఇవ్వలేమని చెబితేనే పార్టీ మారారని &amp;nbsp;గంటా శ్రీనివాసరావు తెలిపారు. వైసీపీకి ఎంతో సహకరించిన వేమిరెడ్డి కూడ పార్టీ మారారన్నారు.వారం రోజుల్లో టీడీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉందన్నారు. అభ్యర్థుల జాబితాలో తాను ఎక్కడి నుండి పోటీ చేస్తానో మీకు తెలుస్తుందన్నారు.&lt;/p&gt; &lt;p&gt;also read:విశాఖలో మిలన్ 2024: 50 దేశాల నేవీ బృందాల విన్యాసాలు&lt;/p&gt; &lt;p&gt;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం, జనసేన మధ్య పొత్తుంది. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. పొత్తు కారణంగా&amp;nbsp; తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. సీనియర్ నేతలు కూడ&amp;nbsp; సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితులు అనివార్యంగా మారే అవకాశం కూడ లేకపోలేదు.&amp;nbsp; ఈ ఎన్నికల్లో&amp;nbsp; గెలిచే అవకాశాలున్న అభ్యర్థులనే బరిలోకి దింపాలని&amp;nbsp; తెలుగు దేశం పార్టీ భావిస్తుంది. ఈ మేరకు&amp;nbsp; తెలుగు దేశం పార్టీ సర్వేలు నిర్వహిస్తుంది.ఈ సర్వేల&amp;nbsp; ఆధారంగా టిక్కెట్లను కేటాయించనుంది.&lt;/p&gt; &lt;p&gt;also read:పవన్ కళ్యాణ్ చేతికి రెండు ఉంగరాలు: ఎంత పవరో తెలుసా?&lt;/p&gt; &lt;p&gt;టీడీపీ,జనసేన కూటమిలో&amp;nbsp; బీజేపీ కూడ చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై&amp;nbsp; ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.బీజేపీ నేతలతో&amp;nbsp; చర్చించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్&amp;nbsp; న్యూఢిల్లీకి కూడ వెళ్లే అవకాశం ఉంది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>narsimha lode</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/former-minister-ganta-srinivasa-rao-interesting-comments-on-contest-from-cheepurupalli-assembly-segment-lns-s98yaz"/>
        </item>
        <item>
            <title><![CDATA[తెలుగుదేశంలోకి దాడి వీరభద్రరావు: బాబుతో అపాయింట్‌మెంట్ ఫిక్స్]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/dadi-veerabhadra-rao-likely-to-join-in-telugu-desam-party-soon-lns-s6mtxd</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/dadi-veerabhadra-rao-likely-to-join-in-telugu-desam-party-soon-lns-s6mtxd</guid>
            <pubDate>Tue, 02 Jan 2024 17:14:01 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt; మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తన ఇద్దరు కొడుకులతో కలిసి తెలుగు దేశం పార్టీలో చేరనున్నారు. &amp;nbsp;ఇవాళ వైఎస్ఆర్&zwnj;సీపీకి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01d6b08yfsf1nzbt18b8zxn51v,imgname-dadi-veerabadra-rao.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;అమరావతి: మాజీ మంత్రి దాడి వీరభద్రరావు &amp;nbsp;ఈ నెల 3వ తేదీన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ కానున్నారు. &amp;nbsp;మంగళవారంనాడు వైఎస్ఆర్&zwnj;సీపీకి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. &amp;nbsp;దాడి వీరభద్రరావుతో పాటు ఆయన ఇద్దరు తనయులు &amp;nbsp;కూడ వైఎస్ఆర్&zwnj;సీపీని వీడారు. ఈ నెల 3న దాడి వీరభద్రరావు &amp;nbsp;తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ కానున్నారు. &amp;nbsp;తెలుగు దేశం పార్టీలో చేరనున్నారు దాడి వీరభద్రరావు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;తెలుగు దేశం పార్టీలో &amp;nbsp;పలు కీలక పదవులను &amp;nbsp;దాడి వీరభద్రరావు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో &amp;nbsp;2014 వరకు &amp;nbsp;తెలుగు దేశంలో దాడి వీరభద్రరావు కీలక నేత. &amp;nbsp;తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా అప్పట్లో పనిచేశారు. &amp;nbsp; 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు &amp;nbsp;నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీ కోసం పేరుతో పాదయాత్ర నిర్వహించారు.ఈ పాదయాత్రను చంద్రబాబు విశాఖపట్టణంలో ముగించారు. ఈ పాదయాత్ర ముగించిన రోజునే దాడి వీరభద్రరావు వైఎస్ఆర్&zwnj;సీపీలో చేరాల్సి ఉంది. &amp;nbsp;కానీ, ఈ పాదయాత్ర ముగింపు సభ ముగిసిన తర్వాత దాడి వీరభద్రరావు &amp;nbsp;టీడీపీని వీడి వైఎస్ఆర్&zwnj;సీపీలో చేరారు. &amp;nbsp;2014 &amp;nbsp;అసెంబ్లీ ఎన్నికల్లో &amp;nbsp;దాడి రత్నాకర్ తనయుడు దాడి రత్నాకర్ విశాఖపట్టణం సిటీ నుండి &amp;nbsp;వైఎస్ఆర్&zwnj;సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. &amp;nbsp;ఆ తర్వాత కొంతకాలానికే &amp;nbsp;వైఎస్ఆర్&zwnj;సీపీని వీడి &amp;nbsp;తెలుగు దేశం పార్టీలో చేరారు దాడి వీరభద్రరావు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;also read:కాంగ్రెస్&zwnj;లో వైఎస్ఆర్&zwnj;టీపీ విలీనం: రాజ్యసభకు వై.ఎస్. షర్మిల&lt;/p&gt; &lt;p&gt;2019 మార్చి మాసంలో దాడి వీరభధ్రరావు తన ఇద్దరు కొడుకులతో కలిసి &amp;nbsp;వైఎస్ఆర్&zwnj;సీపీలో చేరారు. &amp;nbsp;వైఎస్ఆర్&zwnj;సీపీ &amp;nbsp;రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దాడి &amp;nbsp;వీరభద్రరావును &amp;nbsp;వైఎస్ఆర్&zwnj;సీపీ నాయకత్వం నియమించింది. 2024 ఎన్నికల్లో &amp;nbsp;దాడి రత్నాకర్ కు &amp;nbsp;టిక్కెట్టు కేటాయింపు విషయంలో వైఎస్ఆర్&zwnj;సీపీ నాయకత్వం నుండి స్పష్టమైన హామీ లభించలేదు. అనకాపల్లి నుండి వైఎస్ఆర్&zwnj;సీపీ టిక్కెట్టును &amp;nbsp;దాడి వీరభద్రరావు &amp;nbsp;తనయుడు రత్నాకర్ ఆశించారు. కానీ, ఈ విషయమై &amp;nbsp;వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి &amp;nbsp;దాడి రత్నాకర్ కు హామీ లభించలేదు.దీంతో దాడి వీరభద్రరావు తన అనుచరులతో &amp;nbsp;ఇవాళ &amp;nbsp;సమావేశమయ్యారు. &amp;nbsp;వైఎస్ఆర్&zwnj;సీపీకి రాజీనామా చేశారు. రేపు &amp;nbsp;చంద్రబాబు, నారా లోకేష్ తో &amp;nbsp;దాడి వీరభద్రరావు, ఆయన ఇద్దరు కొడుకులు సమావేశం కానున్నారు.&lt;/p&gt; &lt;p&gt;also read:కాంగ్రెస్&zwnj;లోకి వై.ఎస్. షర్మిల: తెలుగు దేశానికి దెబ్బేనా?&lt;/p&gt; &lt;p&gt;2014 ఎన్నికలకు ముందు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో &amp;nbsp;దాడి వీరభద్రరావు విపక్ష నేతగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు &amp;nbsp;వస్తున్నా మీ కోసం పాదయాత్ర నిర్వహించే సమయంలో పార్టీ కార్యక్రమాల్లో &amp;nbsp;దాడి వీరభద్రరావు కీలకంగా వ్యవహరించారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో దాడి వీరభద్రరావు కొనసాగారు. సినీ రంగంలో కూడ దాడి వీరభద్రరావుకు &amp;nbsp;ప్రవేశం ఉంది. &amp;nbsp;సినీ నటుడు రావు గోపాలరావుతో &amp;nbsp;దాడి వీరభద్రరావుకు మంచి సంబంధాలున్నాయి.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;also read:వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు.. జగన్ కు ఏకవ్యాఖ్య రాజీనామా లేఖ..&lt;/p&gt; &lt;p&gt;1995 లో తెలుగు దేశం పార్టీ సంక్షోభం సమయంలో దాడి వీరభద్రరావు &amp;nbsp;ఎన్&zwnj;టీఆర్ వైపు ఉన్నారు. ఆ తర్వాత ఆయన &amp;nbsp;చంద్రబాబు వైపునకు వచ్చారు. &amp;nbsp;చంద్రబాబు వైపునకు వచ్చిన తర్వాత &amp;nbsp;పార్టీలో కీలకంగా వ్యవహరించారు.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>narsimha lode</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/dadi-veerabhadra-rao-likely-to-join-in-telugu-desam-party-soon-lns-s6mtxd"/>
        </item>
        <item>
            <title><![CDATA[Union Budget 2024:  'విశాఖపట్టణంలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై  కేంద్రం స్పష్టత']]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/centre-committed-for-south-coast-railway-head-quarter-to-setup-in-visakhapatnam-ashwini-vaishnaw-lns-s86f52</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/centre-committed-for-south-coast-railway-head-quarter-to-setup-in-visakhapatnam-ashwini-vaishnaw-lns-s86f52</guid>
            <pubDate>Thu, 01 Feb 2024 17:40:14 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;&amp;nbsp;విశాఖ రైల్వే జోన్ కు &amp;nbsp;డీపీఆర్, నిధులు కూడ సిద్దంగా ఉన్నట్టుగా కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01h81kx2j2qsa8vs3f2v099h2r,imgname-ashwini-vaishnaw.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;న్యూఢిల్లీ: విశాఖపట్టణంలో &amp;nbsp;రైల్వే జోన్ విషయంలో &amp;nbsp;కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. &amp;nbsp;రైల్వే జోన్ విషయంలో డీపీఆర్, నిధులు సిద్దంగా ఉన్నట్టుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. రైల్వే జోన్ కు అవసరమైన &amp;nbsp;భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే &amp;nbsp;విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని &amp;nbsp;ఆయన తేల్చి చెప్పారు.&lt;/p&gt; &lt;p&gt;విశాఖ రైల్వే జోన్ కు &amp;nbsp;53 ఎకరాల భూమి అవసరమని కేంద్ర మంత్రి చెప్పారు. రైల్వే జోన్ కు అవసరమైన భూమిని కేటాయించగానే &amp;nbsp;పనులు ప్రారంభిస్తామన్నారు.&lt;/p&gt; &lt;p&gt;ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో &amp;nbsp;కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో &amp;nbsp;రూ. 886 కోట్లను రైల్వేల కోసం ఖర్చు చేసిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఈ బడ్జెట్ లోనే ఏపీ రాష్ట్రానికి రూ. 9 వేల కోట్లను కేటాయించినట్టుగా ఆయన గుర్తు చేశారు. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 240 కి.మీ. మేరకు నూతన ట్రాక్ పనులు నిర్వహిస్తున్నామన్నారు.98 శాతం రైల్వేల విద్యుదీకరణ పనులు పూర్తైనట్టుగా &amp;nbsp;ఆయన గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;also read:Union Budget 2024:40 వేల రైల్వే బోగీలను వందేభారత్ కోచ్ లుగా మార్పు&lt;/p&gt; &lt;p&gt;తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్ లో సుమారు &amp;nbsp;రూ. 5 వేల కోట్లు కేటాయించింది. రెండు రాష్ట్రాలకు &amp;nbsp;కలిపి &amp;nbsp;రూ. 14 వేల కోట్లను కేటాయించినట్టుగా &amp;nbsp;కేంద్ర ప్రభుత్వం వివరించింది.&amp;nbsp;రెండు తెలుగు రాష్ట్రాల్లో &amp;nbsp;రైల్వే ప్రాజెక్టులకు &amp;nbsp;కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను కేటాయించినట్టుగా &amp;nbsp;ఆయన &amp;nbsp;వివరించారు.రైల్వే శాఖకు సంబంధించి &amp;nbsp;ఆయా రాష్ట్రాలకు &amp;nbsp;కేటాయింపులను ఆశ్విని వైష్ణవ్ వివరించారు.&amp;nbsp;కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి &amp;nbsp;నిర్మలా సీతారామన్ &amp;nbsp;ఇవాళ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. వరుసగా ఆరోసారి నిర్మలాసీతారామన్ &amp;nbsp;బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. &amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>narsimha lode</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/centre-committed-for-south-coast-railway-head-quarter-to-setup-in-visakhapatnam-ashwini-vaishnaw-lns-s86f52"/>
        </item>
        <item>
            <title><![CDATA[విశాఖలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు: ఆచూకీ లభ్యం]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/six-fishermen-found-in-visakhapatnam-district-lns-sbcm52</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/six-fishermen-found-in-visakhapatnam-district-lns-sbcm52</guid>
            <pubDate>Wed, 03 Apr 2024 09:37:50 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;చేపల వేటకు &amp;nbsp;వెళ్లిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01gmw1bvrmkbkw6nrfkj5y0d9a,imgname-pti12-21-2022-000187b.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;విశాఖపట్టణం: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన &amp;nbsp;ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ బుధవారం నాడు లభ్యమైంది. దీంతో &amp;nbsp;మత్స్యకారుల కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న ఉదయం నుండి &amp;nbsp;మత్స్యకారుల కోసం &amp;nbsp;అధికారులు గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.&lt;/p&gt; &lt;p&gt;విశాఖపట్టణం నుండి &amp;nbsp;సోమవారంనాడు ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లారు.సోమవారం నాడు రాత్రి &amp;nbsp;మత్స్యకారులు కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. మంగళవారం నాడు మత్స్యకారులు &amp;nbsp;తీరానికి చేరుకోవాలి. కానీ వారి ఆచూకీ రాలేదు. దీంతో &amp;nbsp;మత్స్యకారుల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బుధవారం నాడు ఉదయం &amp;nbsp;అప్పికొండ ప్రాంతంలో &amp;nbsp;మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది.&lt;/p&gt; &lt;p&gt;సముద్రపు అలల ధాటికి &amp;nbsp;మత్స్యకారుల &amp;nbsp;బోటు బోల్తాపడింది. మంగళవారంనాడు రాత్రంతా &amp;nbsp;సముద్రంలోనే మత్స్యకారులు గడిపారు.అప్పికొండ తీరానికి చేరుకోని మత్స్యకారులకు సమాచారం ఇచ్చారు.&lt;/p&gt; &lt;p&gt;తప్పిపోయిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించింది. &amp;nbsp;విశాఖపట్టణం జిల్లాకు చెందిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యం కావడంతో &amp;nbsp;కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.&lt;/p&gt; &lt;p&gt;సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తరచుగా ప్రమాదాలకు గురౌతున్న ఘటనలు&amp;nbsp; చోటు చేసుకుంటున్నాయి. చాలా సందర్భాల్లో మత్స్యకారులు ఈ ప్రమాదం నుండి&amp;nbsp; సురక్షితంగా బయటపడ్డారు,. మరికొన్ని సందర్భాల్లో&amp;nbsp; కొందరు మత్స్యకారులు చనిపోయిన ఘటనలు కూడ ఉన్నాయి.సముద్రంలో&amp;nbsp; గల్లంతైన మత్స్యకారుల కోసం&amp;nbsp; నేవీ అధికారులు&amp;nbsp; గాలింపులో&amp;nbsp; కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఘటనలో&amp;nbsp; మత్స్యకారులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.&lt;/p&gt; &lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>narsimha lode</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/six-fishermen-found-in-visakhapatnam-district-lns-sbcm52"/>
        </item>
        <item>
            <title><![CDATA[40 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులు చేతులు కలిపారు: దాడి ఇంటికి కొణతాల ]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/andhra-pradesh-assembly-elections-2024-konathala-ramakrishna-meets-dadi-veerabhadra-rao-lns-sa0pd2</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/andhra-pradesh-assembly-elections-2024-konathala-ramakrishna-meets-dadi-veerabhadra-rao-lns-sa0pd2</guid>
            <pubDate>Fri, 08 Mar 2024 12:44:04 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;40 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు చేతులు కలిపారు. ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా రాజకీయాల్లో ఈ పరిణామం ఆసక్తిని కలిగిస్తుంది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01hreeepjhf28121anc80kkf7d,imgname-dadi-konathala-jpg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;విశాఖపట్టణం:ఉమ్మడి &amp;nbsp;విశాఖపట్టణం జిల్లాలో &amp;nbsp;చిరకాల రాజకీయ ప్రత్యర్థులు చేతులు కలిపారు. ఎప్పుడూ ఉప్పు, నిప్పు మాదిరిగా కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావులు చేతులు కలిపారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;శుక్రవారంనాడు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇంటికి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ రావు వచ్చారు. వీరిద్దరూ &amp;nbsp;ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నప్పటికి వీరిద్దరూ &amp;nbsp;ప్రత్యర్థులుగా కొనసాగారు.అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుండి జనసేన టిక్కెట్టును కొణతాల రామకృష్ణ దక్కించుకున్నారు.&lt;/p&gt; &lt;p&gt;also read:భారత జాగృతి సమితి, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం: జీవో నెంబర్ 3 ఏముంది?&lt;/p&gt; &lt;p&gt;గత మాసంలోనే &amp;nbsp;వైఎస్ఆర్&zwnj;పీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు దాడి వీరభద్రరావు. అనకాపల్లి అసెంబ్లీ స్థానంలో &amp;nbsp;దాడి వీరభద్రరావు తనయుడు రత్నాకర్ ను బరిలోకి దింపాలని భావించారు.కానీ, తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తుంది. ఈ పొత్తులో భాగంగా &amp;nbsp;అనకాపల్లి నుండి కొణతాల రామకృష్ణను &amp;nbsp;జనసేన బరిలోకి దింపింది. దీంతో &amp;nbsp;తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో &amp;nbsp;కొణతాల రామకృష్ణ ఇవాళ భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో తనకు సహకరించాలని కొణతాల రామకృష్ణ దాడి వీరభద్రరావును కోరారు. &amp;nbsp;ఇందుకు వీరభద్రరావు సానుకూలంగా స్పందించారు.&lt;/p&gt; &lt;p&gt;also read:హైద్రాబాద్ మెట్రో రైలు రెండో దశ: ఎక్కడి నుండి ఎక్కడి వరకు, ఎప్పుడు పూర్తవుతాయంటే?&lt;/p&gt;  &lt;p&gt;తెలుగుదేశం సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు గారిని వారి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన అనకాపల్లి జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి శాసనసభ అభ్యర్థి కొణతాల రామకృష్ణ గారు.#JspTdpTogether #HelloAP_ByeByeYCP pic.twitter.com/gEdkaKpg0V&lt;/p&gt; &mdash; Konathala Ramakrishna (@KonathalaForAKP) March 8, 2024  &lt;p&gt;&amp;nbsp;సుమారు 40 ఏళ్ల పాటు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న దాడి వీరభద్రరావు, &amp;nbsp;కొణతాల రామకృష్ణలు కలుసుకోవడం &amp;nbsp;రాజకీయాల్లో ఆసక్తి పరిణామంగా &amp;nbsp;విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&lt;/p&gt; &lt;p&gt;also read:ఎల్&zwnj;పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 100 తగ్గింపు: మోడీ ప్రకటన&lt;/p&gt; &lt;p&gt;తన అనుచరులను దాడి వీరభద్రరావు కొణతాల రామకృష్ణకు పరిచయం చేశారు.ఇద్దరు నేతలు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. తమ మధ్య రాజకీయ విభేదాలు మాత్రమే ఉన్నాయని దాడి వీరభద్రరావు చెప్పారు. తమ మధ్య వ్యక్తిగత వైరం లేదని దాడి వీరభద్రరావు స్పష్టం చేశారు. &amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>narsimha lode</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/andhra-pradesh-assembly-elections-2024-konathala-ramakrishna-meets-dadi-veerabhadra-rao-lns-sa0pd2"/>
        </item>
        <item>
            <title><![CDATA[సాంకేతిక కారణాలు: బాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ విశాఖ నుండి మళ్లీ విశాఖకే]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/technical-glitches-chandrababu-naidus-helicopter-in-visakhapatnam-lns-s7jx7m</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/technical-glitches-chandrababu-naidus-helicopter-in-visakhapatnam-lns-s7jx7m</guid>
            <pubDate>Sat, 20 Jan 2024 14:09:22 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ప్రయాణించిన &amp;nbsp;హెలికాప్టర్ &amp;nbsp;సాంకేతిక కారణాలతో &amp;nbsp;అరకు వెళ్లకుండానే &amp;nbsp;విశాఖపట్టణానికి చేరుకుంది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ha18hjhpejav1v6haskkann7,imgname-asianet-news---2023-09-11t100814-817.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt; అరకు: తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రయాణించిన హెలికాప్టర్ అరకు వెళ్లకుండానే &amp;nbsp;విశాఖపట్టణం వచ్చింది.సాంకేతిక కారణాలతోనే &amp;nbsp;ఈ పరిస్థితి నెలకొందని &amp;nbsp;సమాచారం.&amp;nbsp;&amp;nbsp;దీంతో కొంతసేపు &amp;nbsp;గందరగోళ వాతావరణం నెలకొంది.&amp;nbsp;రా కదలిరా కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు మండపేట, అరకుల్లో సభలో చంద్రబాబు పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;అయితే శనివారం నాడు &amp;nbsp;విశాఖపట్టణం నుండి అరకుకు చంద్రబాబు నాయుడు &amp;nbsp;హెలికాప్టర్ లో బయలు దేరారు. అయితే అరకు వెళ్లకుండానే చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తిరిగి అరకు వచ్చింది. సాంకేతిక అనుమతుల సమస్య కారంగాణ &amp;nbsp;అరకుకు వెళ్లకుండా హెలికాప్టర్ తిరిగి విశాఖపట్టణం వచ్చింది. విశాఖ పట్టణం నుండి &amp;nbsp;అరకుకు హెలికాప్టర్ బయలు దేరింది. &amp;nbsp;సాంకేతిక కారణాలతో &amp;nbsp;ఏటీసీ సూచన మేరకు &amp;nbsp;హెలికాప్టర్ తిరిగి విశాఖకు చేరుకుంది. &amp;nbsp;ఏటీసీ నుండి &amp;nbsp;అనుమతి రావడంతో &amp;nbsp;హెలికాప్టర్ తిరిగి &amp;nbsp;విశాఖపట్టణం నుండి అరకుకు బయలు దేరింది.షెడ్యూల్ కంటే అరగంట ఆలస్యంగా అరకుకు &amp;nbsp;చంద్రబాబు చేరుకున్నారు. &amp;nbsp;దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.&amp;nbsp; ***&lt;/p&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>narsimha lode</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/technical-glitches-chandrababu-naidus-helicopter-in-visakhapatnam-lns-s7jx7m"/>
        </item>
        <item>
            <title><![CDATA[weather: విశాఖలో విచిత్ర వాతావరణం.. ఒకవైపు ఎండలు మరోవైపు వర్షాలు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/visakhapatnam-faces-extreme-weather-with-heat-and-sudden-rains-in-telugu-rma/articleshow-hbv6sgz</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/visakhapatnam-faces-extreme-weather-with-heat-and-sudden-rains-in-telugu-rma/articleshow-hbv6sgz</guid>
            <pubDate>Mon, 09 Jun 2025 08:16:16 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;weather: విశాఖపట్నంలో ఎండలు, ఉక్కపోతతో పాటు అకస్మాత్తుగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01jn8kkn8df1rayqe70rvz58k8,imgname-summer-heat-rain.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Weather: &lt;/strong&gt;విశాఖపట్నంలో వారం రోజులుగా తీవ్రమైన వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో పాటు అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో నగర ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ఆనందపురం మండలంలో జూన్ 7 ఉదయం నుంచి జూన్ 8 ఉదయం వరకు 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే సమయంలో అత్యధికంగా 37.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఈ మండలంలో నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడినప్పటికీ, ఉదయం ఉష్ణోగ్రతలు 35&deg;C నుంచి 38&deg;C మధ్య నమోదయ్యాయి. తేమ స్థాయి (రిలేటివ్ హ్యూమిడిటీ) 70%కుపైగా ఉండడంతో ఉక్కపోత మరింతగా పెరిగింది.&lt;/p&gt;&lt;p&gt;వాల్తేరు ప్రాంతంలో జూన్ 8 ఆదివారం రోజున అత్యధిక ఉష్ణోగ్రత 34.2&deg;C కాగా, తేమ స్థాయి 86%గా నమోదైంది. విశాఖపట్నం విమానాశ్రయంలో 35.6&deg;C ఉష్ణోగ్రత నమోదవగా, తేమ స్థాయి 67%గా ఉంది.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;రుతుపవనాలు వచ్చినా తగ్గని తేమ&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;ఈ వాతావరణ మార్పులు మే చివరివారంలో ప్రారంభమైన నైరుతి రుతుపవనాల గాలుల కారణంగా మొదలయ్యాయి. మాన్సూన్ ప్రవేశించినప్పటికీ తేమ తగ్గలేదు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు అధిక చెమట, నీరసం సమస్యలతో బాధపడుతున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ప్రకారం.. జూన్ 9 సోమవారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్&zwnj;లో ఉక్కపోత తీవ్రంగా ఉండే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 41&deg;C నుంచి 42&deg;C వరకు చేరే అవకాశముందని అధికారులు తెలిపారు. అలాగే, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;p&gt;గత కొన్ని రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా 32&deg;C నుంచి 36&deg;C మధ్యనే ఉన్నా, తేమ స్థాయిలు అధికంగా ఉండటంతో ప్రజలు 40&deg;C నుంచి 45&deg;C మధ్య హీట్ ఇండెక్స్&zwnj;ను అనుభవిస్తున్నారు.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;వైజాగ్ ప్రజలపై హీట్ ఇండెక్స్ దెబ్బ&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;హీట్ ఇండెక్స్ అంటే ఏమిటి అనే ప్రశ్నకు ఆంధ్రా యూనివర్శిటీ ఎమిరిటస్ ప్రొఫెసర్ ఓ.ఎస్.ఆర్.యు. భానుకుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. &ldquo;ఒక చోట వేడి 30&deg;Cగా ఉన్నా, తేమ స్థాయి అధికంగా ఉంటే ప్రజలు దాన్ని 40&deg;Cలా అనుభవిస్తారు. దీనినే హీట్ ఇండెక్స్ అంటారు. సౌకర్యంగా ఉండాలంటే తేమ స్థాయి 40-45% కంటే తక్కువగా ఉండాలి. మాన్సూన్ వచ్చిన తర్వాత కూడా తేమ స్థాయిలు అధికంగా ఉండే అవకాశముంది&rdquo; అని ఆయన తెలిపారు.&lt;/p&gt;&lt;p&gt;అధిక తేమ రెండు ప్రభావాలను కలిగిస్తుందనీ, అవి వర్షాలు పడటం, అధిక చెమట పట్టడమని తెలిపారు. తేమను నాలుగు పరామితుల ద్వారా కొలవవచ్చనీ, వాటిలో రిలేటివ్ హ్యూమిడిటీ ప్రధానమని ఆయన పేర్కొన్నారు. ఆర్హెచ్ స్థాయి అధికంగా ఉంటే, వాతావరణం తడిగా మారి సాయంత్రం సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంటుంది అని ఆయన వివరించారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/visakhapatnam-faces-extreme-weather-with-heat-and-sudden-rains-in-telugu-rma/articleshow-hbv6sgz"/>
        </item>
        <item>
            <title><![CDATA[Yoga Day: విశాఖలో యోగా డే.. ఐదు లక్షల మందితో గిన్నిస్ రికార్డు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/yogandhra-2025-visakhapatnam-to-host-yoga-day-event-with-5-lakh-for-guinness-record-in-telugu-rma-hn1p4u8</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/yogandhra-2025-visakhapatnam-to-host-yoga-day-event-with-5-lakh-for-guinness-record-in-telugu-rma-hn1p4u8</guid>
            <pubDate>Fri, 20 Jun 2025 06:26:54 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Yogandhra 2025: &lt;/strong&gt;అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో గ్రాండ్ గా జరగనుంది. ఏకంగా 28 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదు లక్షల మందితో యోగా డే ఉత్సవాలతో గిన్నిస్ రికార్డును సాధించనుంది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01jxzd83gv3q6mm2nhr062zvzh,imgname-yoga-day-2025-1750179515931.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Yogandhra 2025: &lt;/strong&gt;అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో గ్రాండ్ గా జరగనుంది. ఏకంగా 28 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదు లక్షల మందితో యోగా డే ఉత్సవాలతో గిన్నిస్ రికార్డును సాధించనుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జూన్ 21వ తేదీ ఉదయం అందమైన తొలికిరణాలకు తోడుగా విశాఖపట్నంలోని బీచ్ రోడ్ అంతా యోగా అభ్యాసంతో నిండిపోనుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ యోగా సదస్సుగా గిన్నిస్ వరల్డ్ రికార్డులలో స్థానం సంపాదించాలనే లక్ష్యంతో జరుగుతోంది.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;ప్రజలకు యోగా, ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు వైజాగ్ కు గ్లోబల్ గుర్తింపును తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకుంది. విశాఖపట్నంలో పర్యాటకం మరింత పెంచడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యలు కూడా ఉన్నాయి.&lt;/p&gt;&lt;p&gt;విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుండి భీమునిపట్నం వరకు 28 కిలోమీటర్ల రోడ్డుపై యోగా అభ్యాసం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో యువత, వృద్ధులు, నిపుణులు, యోగా నేర్చుకునే వారు, యోగా గురువులు కలిపి మొత్తం ఐదు లక్షల మందికిపైగా పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అంతర్జాతీయ యోగా డే భారీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, విశాఖ జిల్లా క్రీడా శాఖ, ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా విభాగం, విశాఖ జిల్లా పరిపాలన యంత్రాంగం సంయుక్తంగా పర్యవేక్షణ చేపట్టాయి. రాష్ట్ర హోంమంత్రి వి. అనిత గత వారం జరిగిన సమావేశంలో పలు కీలక ఏర్పాట్లను వెల్లడించారు. ప్రతి కిలోమీటరులో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 200 అంబులెన్సులు, 2,000 సీసీటీవీలు వినియోగించనున్నారు.&lt;/p&gt;&lt;p&gt;డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ జూన్ గల్లియాట్ ప్రకారం.. బీచ్ రోడ్&zwnj;పై 300 కంటే ఎక్కువ విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రతి విభాగంలో సుమారు 1,000 మంది యోగాభ్యాసకులు ఒకేసారి యోగా చేసే ఏర్పాటు ఉన్నాయి. ప్రతి విభాగంలో ఒక శిక్షణ పొందిన యోగా ఇన్&zwnj;స్ట్రక్టర్, ఇద్దరు డెమోన్స్ట్రేటర్లను నియమించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వైజాగ్ లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా డే కార్యక్రమంలో 47 క్రీడా సంఘాలు, విశాఖ క్రికెట్ అసోసియేషన్ సహా, 10,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈవెంట్&zwnj;లో యోగా చేయడమే కాకుండా యూత్ యాక్టివేషన్ అంబాసిడర్లుగా పనిచేస్తున్నారు. ఇప్పటికే యూత్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు.&lt;/p&gt;&lt;p&gt;ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 1,400 మంది విద్యార్థులు, అందులో 200 మంది విదేశీ విద్యార్థులు కూడా ప్రత్యేక శిక్షణ పొంది ఈవెంట్&zwnj;లో పాల్గొంటున్నారు. అదనంగా, విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ గ్రౌండ్స్, అక్కయపాలెంలో విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ వంటి ప్రత్యామ్నాయ వేదికలపై కూడా యోగా అభ్యాసం జరుగుతుంది.&lt;/p&gt;&lt;p&gt;జూన్ 20వ తేదీ సాయంత్రం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన 25,000 మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేస్తారు. ఇది మరో రికార్డు స్థాయిలో ఉండనుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;45 నిమిషాల కామన్ యోగా ప్రోటోకాల్&zwnj;ను ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఇది ప్రార్థనతో ప్రారంభమై, శరీర కదలికలతో సాధనాలు చేయడం, 25 నిమిషాల యోగా ఆసనాలు, చివరగా శ్వాస సాధన, ధ్యానం ముగుస్తుంది. తాడాసనం, భద్రాసనం, వజ్రాసనం, భుజంగాసనం, శవాసనం వంటి ఆసనాలు ఇందులో భాగంగా ఉన్నాయి.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ప్రజల్లో వ్యతిరేకత, ట్రాఫిక్ సమస్యలు&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;యోగా డే నేపథ్యంలో విశాఖలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో ఈ కార్యక్రమం పట్ల సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ప్రయాణ సమయంలో ట్రాఫిక్ జామ్&zwnj;లు, మార్గాల మళ్లింపుల వల్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. &ldquo;MVP కాలనీలో నుంచి సిరిపురం వెళ్లేందుకు గంట పట్టింది. యోగా కోసం ఇది భారం కావడం తగదు&rdquo; అని ఓ యూజర్ ట్వీట్ చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమరావతిలో విలేకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రం రెండు గిన్నిస్ రికార్డులు, మొత్తం 22 వరల్డ్ రికార్డులు సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోందన్నారు. &ldquo;రాష్ట్రం మొత్తంలో 8 లక్షల ప్రదేశాల నుంచి, దేశ, ప్రపంచవ్యాప్తంగా పాల్గొననున్న ప్రజల సంఖ్య 2.39 కోట్లకు చేరింది&rdquo; అని అన్నారు.&lt;/p&gt;&lt;p&gt;ప్రతి పాఠశాలలో వారం రోజులలో ఒక్కసారైనా యోగా తరగతులు ఉండేలా చేయడం, యోగా విశ్వవిద్యాలయం స్థాపన లక్ష్యాలుగా పెట్టుకున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా ఏపీ రాష్ట్రం మొత్తం మీద 1,29,249 ప్రాంతాల్లో యోగా చేయబోతున్నారని చంద్రబాబు తెలిపారు. &ldquo;ఇలాంటి స్థాయిలో యోగా కార్యక్రమం ఇప్పటివరకు జరగలేదు. ఇది చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుంది&rdquo; అని చెప్పారు.&lt;/p&gt;&lt;p&gt;అలాగే, ప్రజల్లో యోగాపై ఆసక్తి గణనీయంగా పెరిగిందని, ఇది ఒక ఉద్యమ స్ఫూర్తిగా మారిందన్నారు. ఈ యోగా కార్యక్రమాల కోసం ఇప్పటివరకు ఏకంగా 1 కోటి 5 లక్షల 58 వేల మంది ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/yogandhra-2025-visakhapatnam-to-host-yoga-day-event-with-5-lakh-for-guinness-record-in-telugu-rma-hn1p4u8"/>
        </item>
        <item>
            <title><![CDATA[ విశాఖలో  ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు: గాలింపు చర్యలు]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/six-fishermen-go-missing-in-sea-off-vizag-lns-sbch24</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/six-fishermen-go-missing-in-sea-off-vizag-lns-sbch24</guid>
            <pubDate>Wed, 03 Apr 2024 07:48:04 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించడం లేదు. దీంతో &amp;nbsp;కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01gr4fdt1wp5ay6vdp4h6r2tsa,imgname-523f7e21-2d07-4275-ad27-787e94fc5409.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;విశాఖపట్టణం: చేపల వేటకు వెళ్లిన &amp;nbsp;ఆరుగురు మత్స్యకారుల నుండి ఎలాంటి సమాచారం లేకపోవడంతో &amp;nbsp;కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగురు మత్య్సకారుల కోసం &amp;nbsp;గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో చోటు చేసుకుంది.&lt;/p&gt; &lt;p&gt;విశాఖపట్టణం చేపలరేవు నుండి ఆరుగురు మత్స్యకారులు &amp;nbsp;చేపల వేటకు వెళ్లారు.సోమవారం నాడు రాత్రి తర్వాత మత్స్యకారుల నుండి &amp;nbsp;కుటుంబ సభ్యులకు సమాచారం రాలేదు.దీంతో &amp;nbsp;బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. &amp;nbsp;ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే &amp;nbsp;ఆచూకీ గల్లంతైన &amp;nbsp;మత్స్యకారుల కోసం &amp;nbsp;అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.&lt;/p&gt; &lt;p&gt;ఫైబర్ బోటులో &amp;nbsp;కారి చిన్నారావు, &amp;nbsp;కారి నరేంద్ర, &amp;nbsp;వాసుపల్లి అప్పన్న, కారి చిన సత్తెయ్య, మైలపల్లి మహేష్, &amp;nbsp;వాసుపల్లి అప్పన్న ఈ నెల 1వ తేదీన &amp;nbsp;చేపల వేటకు బయలు దేరారు. సోమవారం నాడు రాత్రి &amp;nbsp;కుటుంబ సభ్యులతో మత్స్యకారులు ఫోన్ లో మాట్లాడారు. ఈ నెల &amp;nbsp;2వ తేదీన &amp;nbsp; మత్స్యకారులు &amp;nbsp;ఒడ్డుకు చేరుకోవాల్సి ఉంది. &amp;nbsp;అయితే &amp;nbsp;మత్స్యకారుల నుండి సమాచారం రాలేదు. ఒడ్డుకు చేరలేదు. దీంతో మత్స్యకారులు మత్స్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ మేరకు కోస్టుగార్డుకు చెందిన రెండు నౌకలు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. &amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపును&amp;nbsp; మరింత ముమ్మరం చేస్తామని&amp;nbsp; అధికారులు ప్రకటించారు. మంగళవారం నాడు సాయంత్రం వరకు&amp;nbsp; మత్స్యకారుల ఆచూకీ లభ్యం కాలేదు. ఇవాళ ఉదయం నుండి మత్స్యకారుల ఆచూకీ&amp;nbsp; కోసం&amp;nbsp; గాలింపు చర్యలు ప్రారంభించనున్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>narsimha lode</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/six-fishermen-go-missing-in-sea-off-vizag-lns-sbch24"/>
        </item>
        <item>
            <title><![CDATA[జగన్ ఉత్తరాంధ్ర సెంటిమెంట్: 2019 రికార్డు పునరావృతం చేస్తారా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/uttarandra-sentiment-why-y-s-jagan-mohan-reddy-to-start-election-campaign-from-uttarandra-sentiment-lns-s7wnb1</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/uttarandra-sentiment-why-y-s-jagan-mohan-reddy-to-start-election-campaign-from-uttarandra-sentiment-lns-s7wnb1</guid>
            <pubDate>Sat, 27 Jan 2024 11:15:45 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ఉత్తరాంధ్ర నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01hca41ryh7tvvx6sq6rx5gvds,imgname-ys-jagan--17--jpg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;విశాఖపట్టణం: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్&zwnj;సీపీ అధినేత &amp;nbsp;వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. &amp;nbsp;2019లో &amp;nbsp;ఉత్తరాంధ్ర సెంటిమెంట్ &amp;nbsp;జగన్ కు &amp;nbsp;కలిసి వచ్చింది. &amp;nbsp;2019 అసెంబ్లీ ఎన్నికల్లో &amp;nbsp;వైఎస్ఆర్&zwnj;సీపీ &amp;nbsp;151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. &amp;nbsp;దీంతో &amp;nbsp;ఈ ఏడాది &amp;nbsp;ఏప్రిల్ మాసంలో జరిగే &amp;nbsp;అసెంబ్లీ ఎన్నికలకు &amp;nbsp;జగన్ &amp;nbsp;మరోసారి ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;also read:అచ్చు సినిమానే: కవలలను విడదీసిన తండ్రి, 19 ఏళ్ల తర్వాత కలిసిన అక్కా చెల్లెళ్లు&lt;/p&gt; &lt;p&gt;ఉత్తరాంధ్రలోని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి &amp;nbsp;వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి &amp;nbsp;వైఎస్ఆర్&zwnj;సీపీ ఎన్నికల ప్రచారాన్ని శనివారం నాడు ప్రారంభించనున్నారు.భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో &amp;nbsp;ఉత్తరాంధ్రలోని విశాఖపట్టణం, విజయనగరం , శ్రీకాకుళం జిల్లాలకు చెందిన &amp;nbsp;34 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్&zwnj;సీపీకి చెందిన మూడున్నర నుండి నాలుగు లక్షల మందికి జగన్ దిశా నిర్ధేశం చేయనున్నారు. &amp;nbsp;సిద్దం పేరుతో &amp;nbsp;ఎన్నికల ప్రచారానికి &amp;nbsp;జగన్ ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు.&lt;/p&gt; &lt;p&gt;also red:తెరపైకి మూడు రాజధానులు: అమరావతి ఉద్యమానికి 1500 రోజులు, కారణమిదీ....&lt;/p&gt; &lt;p&gt;రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో &amp;nbsp; సిద్దం పేరుతో &amp;nbsp;పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.భీమిలీలో &amp;nbsp;ఇవాళ తొలి సమావేశం నిర్వహించనున్నారు.&amp;nbsp;2019 ఎన్నికల్లో కూడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్&zwnj;సీపీ ఒంటరిగా పోటీ చేసింది. రానున్న ఎన్నికల్లో కూడ &amp;nbsp;ఒంటరిగానే &amp;nbsp;పోటీ చేస్తామని &amp;nbsp;ఆ పార్టీ ప్రకటించింది. రానున్న ఎన్నికల్లో &amp;nbsp;తెలుగు దేశం, జనసేన పొత్తు పెట్టుకున్నాయి.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;  &lt;p&gt;The Political OG is Back  #Siddham #YSJaganAgain @ysjagan pic.twitter.com/y4Jg8KQKeN&lt;/p&gt; &mdash; YS Jagan Fans Campaign&trade; (@YSJFansCampaign) January 27, 2024  &lt;p&gt;వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని &amp;nbsp;175 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో &amp;nbsp;వైఎస్ఆర్&zwnj;సీపీ వ్యూహాలు రచిస్తుంది. &amp;nbsp;ఈ క్రమంలోనే సర్వే ఫలితాల ఆధారంగా వైఎస్ఆర్&zwnj;సీపీ &amp;nbsp;పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చాలని &amp;nbsp;నిర్ణయం తీసుకుంది. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించాలని జగన్ &amp;nbsp;భావిస్తున్నారు.ఈ క్రమంలోనే &amp;nbsp;రాష్ట్రంలో &amp;nbsp;58 మంది &amp;nbsp;ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీ అభ్యర్థులను జగన్ మార్చారు. &amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;also read:సిట్టింగ్ ఎమ్మెల్యేలు,ఎంపీల మార్పు: వైఎస్ఆర్&zwnj;సీపీ ఐదో జాబితాపై కసరత్తు&lt;/p&gt; &lt;p&gt;ఇంకా మరికొందరు అభ్యర్థులను మార్చేందుకు &amp;nbsp;జగన్ &amp;nbsp;కసరత్తు చేస్తున్నారు.&amp;nbsp;తెలుగు దేశం, జనసేన చేస్తున్న క్యాంపెయిన్ ను తిప్పి కొట్టే వ్యూహంతో &amp;nbsp;'సిద్దం' వైఎస్ఆర్&zwnj;సీపీ ఎన్నికల రంగంలోకి దిగుతుంది. &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>narsimha lode</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/uttarandra-sentiment-why-y-s-jagan-mohan-reddy-to-start-election-campaign-from-uttarandra-sentiment-lns-s7wnb1"/>
        </item>
        <item>
            <title><![CDATA[విశాఖలో తహసీల్దార్ దారుణహత్య.. ఇంట్లోకి దూరి, ఇనుపరాడ్లతో దాడి చేసి...]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/tehsildars-brutal-murder-attacked-with-iron-rods-in-front-of-the-house-in-visakhapatnam-bsb-s89bfi</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/tehsildars-brutal-murder-attacked-with-iron-rods-in-front-of-the-house-in-visakhapatnam-bsb-s89bfi</guid>
            <pubDate>Sat, 03 Feb 2024 07:47:38 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;కొమ్మాదిలో ఎమ్మార్మో రమణయ్య హత్యకు ల్యాండ్ మాఫియానే కారణం అని తెలుస్తోంది. రమణయ్య విధి నిర్వహణలో కఠినంగా ఉంటారని తెలుస్తోంది&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01h572gjchpy0337wsa3szcj56,imgname-gettyimages-1248521447-170667a.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లోని చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను ఎవరో దారుణంగా హత్య చేశారు. కొమ్మాదిలో ఈ ఘటన వెలుగు చూసింది. ఆయన ఉంటే అపార్ట్ మెంట్ గేట్ దగ్గరే రమణయ్య మీద ఇనుపరాడ్ తో దాడిచేశారు. అనుకోని ఈ ఘటనతో రమణయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే ఆయనను&amp;nbsp;ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమణయయ మృతి చెందారు. రమణయ్య ఇటీవలే విజయనగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయ్యారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;కొమ్మాదిలో ఎమ్మార్మో రమణయ్య హత్యకు ల్యాండ్ మాఫియానే కారణం అని తెలుస్తోంది. రమణయ్య విధి నిర్వహణలో కఠినంగా ఉంటారని తెలుస్తోంది. రాత్రి ఒంటిగంట దాటాక సీపీ రవిచంద్రన్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. విశాఖలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అర్థరాత్రి రమణయ్య ఇంటి మీద దాడి చేసిన దుండగులు అతడిని దారుణంగా పొట్టనపెట్టుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;కొమ్మాదిలో ఎమ్మార్మో రమణయ్య హత్యకు ల్యాండ్ మాఫియానే కారణం అని తెలుస్తోంది. రమణయ్య విధి నిర్వహణలో కఠినంగా ఉంటారని తెలుస్తోంది. రాత్రి ఒంటిగంట దాటాక సీపీ రవిచంద్రన్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. విశాఖలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అర్థరాత్రి రమణయ్య ఇంటి మీద దాడి చేసిన దుండగులు అతడిని దారుణంగా కొట్టారు. వెంటనే అలర్ట్ అయిన వాచ్ మెన్ కుటుంబసభ్యులకు విషయం తెలుపగా, వారు కిందికి దిగేసరికి దుండగులు పారిపోయారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;వెంటనే సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది. అయితే ఆయనను ఎవరో కక్షగట్టి హత్య చేశారని అనుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో స్థానిక నాయకులు, పోలీసులు భారీగా రమణయ్య ఇంటికి చేరుకుంటున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది.&amp;nbsp;ఘటనకు ముందు తహసీల్దార్ తో ఇద్దరు వ్యక్తులు మాట్లాడి వెళ్లారు. ఆ తరువాత మాస్క్ పెట్టుకుని వచ్చిన మరో వ్యక్తి తహసీల్దార్ మీద దాడికి దిగాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీని ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>SumaBala Bukka</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/tehsildars-brutal-murder-attacked-with-iron-rods-in-front-of-the-house-in-visakhapatnam-bsb-s89bfi"/>
        </item>
        <item>
            <title><![CDATA[విశాఖపట్టణంలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా: ఏపీ రాజధానిపై జగన్ సంచలనం]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/i-will-be-sworn-as-andhra-pradesh-chief-minister-after-elections-in-visakhapatnam-y-s-jagan-lns-s9v702</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/i-will-be-sworn-as-andhra-pradesh-chief-minister-after-elections-in-visakhapatnam-y-s-jagan-lns-s9v702</guid>
            <pubDate>Tue, 05 Mar 2024 13:18:02 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;విశాఖపట్టణం రాజధాని విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి &amp;nbsp;వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి &amp;nbsp;ఇవాళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01hh5aghc86qc2kfeab0eehp1m,imgname-untitled-design--12--png.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;విశాఖపట్టణం:ఎన్నికల తర్వాత తాను విశాఖపట్టణంలోనే ఉంటానని ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఈ దఫా &amp;nbsp;విశాఖపట్టణంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని &amp;nbsp;జగన్ ప్రకటించారు.&lt;/p&gt; &lt;p&gt;చెన్నై, హైద్రాబాద్ లకు ధీటుగా &amp;nbsp;విశాఖపట్టణాన్ని అభివృద్ది చేస్తానని &amp;nbsp;జగన్ చెప్పారు.విశాఖ అభివృద్దిపై పదేళ్ల ప్రణాళిక ఉందని ఆయన తెలిపారు.విశాఖపట్టణం అభివృద్దికి ఆచరణాత్మక ప్రణాళిక అవసరమన్నారు.విశాఖపట్టణం అభివృద్దిని ఒక్క ప్రభుత్వమే చేయలేదన్నారు.విశాఖపట్టణం అభివృద్దికి కేంద్రం సహకారం అవసరమని &amp;nbsp;జగన్ చెప్పారు.విశాఖపట్టణం అభివృద్దికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య నమూనా అవసరమన్నారు.సమిష్టిగా కృషి చేస్తేనే చెన్నై, హైద్రాబాద్ కు ధీటుగా విశాఖపట్టణం మారుతుందన్నారు.విజన్ వైజాగ్ &amp;nbsp;పేరిట 28 పేజీల సంపుటిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి &amp;nbsp;వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి &amp;nbsp;మంగళవారంనాడు &amp;nbsp;విశాఖపట్టణంలో విడుదల చేశారు.&lt;/p&gt; &lt;p&gt;also read:టీడీపీలో చేరుతా:వైఎస్ఆర్&zwnj;సీపీకి గుమ్మనూరు జయరాం రాజీనామా&lt;/p&gt; &lt;p&gt;అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టాలన్నారు. అయితే రానున్న 20 ఏళ్లలో ఈ ఖర్చు &amp;nbsp;రూ. 10 నుండి &amp;nbsp;15 లక్షల కోట్లు అవుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. విశాఖపట్టణానికి బేసిక్ ఇన్ ఫ్రా ఉందన్నారు.కాస్త మెరుగులు దిద్దితే &amp;nbsp;విశాఖపట్టణం మంచి రాజధాని అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.&lt;/p&gt; &lt;p&gt;also read:కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవినీతి బంధం: సంగారెడ్డి బీజేపీ సభలో మోడీ&lt;/p&gt; &lt;p&gt;అమరావతి సహా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని జగన్ స్పష్టం చేశారు.అందుకే అమరావతిని శాసనరాజధానిగా ప్రకటించినట్టుగా ఆయన చెప్పారు.కర్నూల్ ను న్యాయ రాజధానిగా ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీ వర్శిటీ ఇక్కడికి రావాలని జగన్ కోరారు. అత్యాధునిక సాంకేతికపై ఇక్కడ బోదన జరగాల్సిన అవసరాన్ని జగన్ నొక్కి చెప్పారు.&lt;/p&gt; &lt;p&gt;also read:హైద్రాబాద్&zwnj;లో ఏవియేషన్ సెంటర్&zwnj;తో ఉపాధి: సంగారెడ్డిలో రూ. 7,200 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించిన మోడీ&lt;/p&gt; &lt;p&gt;భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా నిర్మాణం అవుతుందన్నారు.భోగాపురానికి ఆరులేన్ల బీచ్ కారిడార్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. విశాఖలో ఐకానిక్ సచివాలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉద్యోగులు విశాఖకు వస్తే మొత్తం మార్పు కనిపిస్తుందని జగన్ చెప్పారు.అప్పుడు దేశం మొత్తం ఏపీ వైపే చేస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు.&lt;/p&gt; &lt;p&gt; &amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>narsimha lode</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/i-will-be-sworn-as-andhra-pradesh-chief-minister-after-elections-in-visakhapatnam-y-s-jagan-lns-s9v702"/>
        </item>
        <item>
            <title><![CDATA[విశాఖలో స్పా ముసుగులో చీకటి దందా]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/visakhapatnam-spa-raid-exposes-prostitution-racket-3arrested-orchid-wellness-spa-oqp96e2</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/visakhapatnam-spa-raid-exposes-prostitution-racket-3arrested-orchid-wellness-spa-oqp96e2</guid>
            <pubDate>Thu, 06 Nov 2025 19:59:23 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Visakhapatnam : విశాఖపట్నంలో స్పా ముసుగులో నడుస్తున్న ప్రాస్టిట్యూషన్ దందా బయటపడింది. ఆర్చిడ్ వెల్&zwnj;నెస్ స్పా సెంటర్ (Orchid Wellness &amp;amp; Spa Centre) పై టాస్క్&zwnj;ఫోర్స్ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01k9chdzwafmkmy24zshwyzd1n,imgname-visakhapatnam-spa-1762431270794.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Visakhapatnam : విశాఖపట్నంలో స్పా ముసుగులో నడుస్తున్న ప్రాస్టిట్యూషన్ దందా బయటపడింది. ఆర్చిడ్ వెల్&zwnj;నెస్ స్పా సెంటర్ (Orchid Wellness &amp;amp; Spa Centre) పై టాస్క్&zwnj;ఫోర్స్ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Visakhapatnam Prostitution racket: విశాఖపట్నంలో స్పా సెంటర్ల పేరుతో జరుగుతున్న అనైతిక కార్యకలాపాలు మళ్లీ వెలుగుచూశాయి. అధికారికంగా రిలాక్సేషన్, థెరపీ, బాడీ వెల్&zwnj;నెస్ పేరుతో నడుస్తున్న కొన్ని కేంద్రాలు వాస్తవానికి ప్రాస్టిట్యూషన్ దందా కేంద్రాలుగా మారిపోయాయని టాస్క్&zwnj;ఫోర్స్ తనిఖీల్లో బయటపడింది. తాజాగా నగరంలోని వి.ఐ.పీ రోడ్ సమీపంలోని ఆర్చిడ్ వెల్&zwnj;నెస్, స్పా సెంటర్ పై పోలీసులు దాడి చేయడంలో ఈ యవ్వారం వెలుగులోకి వచ్చింది. ఏపీలో ఈ ఘటన సంచలనంగా మారింది.&amp;nbsp;&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;టాస్క్&zwnj;ఫోర్స్ దాడుల్లో వెలుగులోకి అనైతిక వ్యాపారం&amp;nbsp;&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;విశాఖ టాస్క్&zwnj;ఫోర్స్, త్రీటౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి దాడులు చేపట్టింది. స్పా సెంటర్&zwnj;లో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ ప్రాస్టిట్యూషన్ జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ జరిగింది.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;పోలీసులు లోపలికి వెళ్లగానే ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్లూరు పవన్ కుమార్ (36), జానా శ్రీనివాస్ (35) లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీరిద్దరూ స్పా సెంటర్ మేనేజర్లని &amp;nbsp;ధృవీకరించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పోలీసుల విచారణలో షాకింగ్ వివరాలు వెలుగుచూశాయి. స్పా సెంటర్ కు కాసిరెడ్డి అరుణ్ కుమార్, రాహుల్ పేరిట అనుమతులు ఉన్నాయి. అయితే, వీరు థాయ్ మసాజ్ పేరుతో కస్టమర్ల నుంచి రూ.3,000 వసూలు చేస్తూ లైంగిక సేవలు అందిస్తున్నారని మేనేజర్లు అంగీకరించారు. దాడుల సమయంలో గదులను తనిఖీ చేయగా, చీలి రామచంద్ర ప్రసాద్ (కస్టమర్) ఒక యువతితో కలిసి ఉండటం గుర్తించారు.&lt;/p&gt;&lt;p&gt;దాడి సమయంలో మొత్తం 10 మంది మహిళలు, ఒక పురుష కస్టమర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగతా తొమ్మిది మంది మహిళలను అక్కడినుంచి రక్షించి షెల్టర్ హోంకు తరలించారు. అదనంగా ఐఫోన్ 13, నథింగ్ ఫోన్, శాంసంగ్ మొబైల్ ఫోన్, అలాగే రూ.7,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటినీ మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ కేసులో యజమానులు అరుణ్ కుమార్ (A1), రాహుల్ (A2) ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటికే మేనేజర్లు కల్లూరు పవన్ కుమార్ (A3), జానా శ్రీనివాస్ (A4), కస్టమర్ చీలి రామచంద్ర ప్రసాద్ (A5)లను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని స్పా సెంటర్లు చట్టబద్ధంగా నడవాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.&lt;/p&gt;&lt;p&gt;విశాఖ స్మార్ట్ సిటీగా ఎదుగుతున్నప్పటికీ, ఇటువంటి కార్యకలాపాలు నగర ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. సిరిపురం, ద్వారకానగర్, రామ్&zwnj;నగర్, సీతమ్మపేట ప్రాంతాల్లో కూడా ఇలాంటి స్పా సెంటర్లు విస్తరిస్తున్నాయని సమాచారం. యువతులను ఉద్యోగాల పేరుతో ఆకర్షించి, తర్వాత బలవంతంగా ప్రాస్టిట్యూషన్ లోకి దింపుతున్నారని బాధితులు చెబుతున్నారు. సోషల్ మీడియా, ఆన్&zwnj;లైన్ ప్లాట్&zwnj;ఫామ్ ల ద్వారా కస్టమర్లను సంప్రదిస్తూ ఈ దందాను సాగిస్తున్నారని సమాచారం.&lt;/p&gt;&lt;p&gt;స్పా ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను బయటపెట్టిన విశాఖ నగర పోలీసులు.III- టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల వి.ఐ.పి రోడ్ సమీపంలో ఉన్న ఆర్చిడ్ వెల్ నేస్ &amp;amp; స్పా సెంటర్ మసాజ్ పేరుతో ప్రాస్టిట్యూషన్ ర్వహిస్తున్నట్లు రాబడిన నమ్మదగిన సమాచారం మేరకు, @APPOLICE100 (1/2) pic.twitter.com/SLSWMblgew&lt;/p&gt;&lt;p&gt;&mdash; VizagCityPolice (@vizagcitypolice) November 6, 2025&lt;/p&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/visakhapatnam-spa-raid-exposes-prostitution-racket-3arrested-orchid-wellness-spa-oqp96e2"/>
        </item>
        <item>
            <title><![CDATA[ రైల్వే జోన్ కోసం 52.22 ఎకరాలు సిద్దంగా ఉంది: విశాఖ కలెక్టర్ మల్లికార్జున]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/visakhapatnam-collector-mallikharjuna-reacts-on-union-railway-minister-ashwini-vaishnaw-lns-s87ztd</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/visakhapatnam-collector-mallikharjuna-reacts-on-union-railway-minister-ashwini-vaishnaw-lns-s87ztd</guid>
            <pubDate>Fri, 02 Feb 2024 14:05:20 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;విశాఖపట్టణంలో &amp;nbsp;రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి &amp;nbsp;క్లియర్ టైటిల్ తో &amp;nbsp;52.22 ఎకరాల భూమి సిద్దంగా ఉందని &amp;nbsp;రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01hkwasna09kbrzbsvvpyszm38,imgname-indian-train-price-1704979125568.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;విశాఖపట్టణం: &amp;nbsp;విశాఖపట్టణంలో &amp;nbsp;రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి &amp;nbsp;ఈ ఏడాది జనవరిలోనే &amp;nbsp;భూమిని సిద్దంగా ఉంచామని &amp;nbsp;అధికారులు ప్రకటించారు.&amp;nbsp;విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు &amp;nbsp;సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే &amp;nbsp;పనులు ప్రారంభిస్తామని &amp;nbsp;కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ ఈ నెల &amp;nbsp;1వ తేదీన ప్రకటించారు.ఈ విషయమై &amp;nbsp;విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ మల్లికార్జున &amp;nbsp;స్పందించారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి &amp;nbsp;అవసరమైన &amp;nbsp;52.22 ఎకరాల భూమి సిద్దం చేసినట్టుగా కలెక్టర్ &amp;nbsp;తెలిపారు. ఈ విషయమై &amp;nbsp;రైల్వేశాఖకు &amp;nbsp;లేఖ రాసినా కూడ స్పందించలేదని కలెక్టర్ &amp;nbsp; మాట్లాడారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;రైల్వే జోన్ ఏర్పాటు విషయమై భూమి కేటాయింపు విషయమై &amp;nbsp;ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. క్లియర్ టైటిల్ ఉన్న భూమిగా కలెక్టర్ &amp;nbsp;పేర్కొన్నారు. ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కలెక్టర్ ఈ విషయాలను పేర్కొన్నారు.&lt;/p&gt; &lt;p&gt;also read:Union Budget 2024: 'విశాఖపట్టణంలో రైల్వేజోన్&zwnj; ఏర్పాటుపై కేంద్రం స్పష్టత'&lt;/p&gt; &lt;p&gt;సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను విశాఖపట్టణంలో ఏర్పాటు చేసేందుకు &amp;nbsp;డీపీఆర్, నిధులు కూడ సిద్దంగా ఉన్నట్టుగా కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ చెప్పారు. అయితే &amp;nbsp;రాష్ట్ర ప్రభుత్వం భూమిని తమకు కేటాయిస్తే &amp;nbsp;ఈ పనులు ప్రారంభిస్తామన్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;అయితే రైల్వేశాఖకు &amp;nbsp;నెల రోజుల క్రితమే ఈ విషయమై &amp;nbsp;లేఖ పంపినట్టుగా విశాఖపట్టణం కలెక్టర్ &amp;nbsp;స్పష్టం చేశారు. ఈ విషయమై &amp;nbsp;రైల్వే శాఖ ఉన్నతాధికారులతో కూడ &amp;nbsp;ఫోన్ లో కూడ సంప్రదింపులు జరిపిన విషయాన్ని కూడ ఆయన ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో &amp;nbsp;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు సంస్థలు ఇస్తామని &amp;nbsp;అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీల్లో భాగంగానే &amp;nbsp;విశాఖపట్టణంలో ప్రత్యేక రైల్వే జోన్ కూడ ఉంది. &amp;nbsp;అయితే &amp;nbsp;రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లు జరుగుతున్న ఈ చట్టంలో పొందుపర్చిన అంశాలు ఇంకా &amp;nbsp;అమలు కాని పరిస్థితి నెలకొంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం &amp;nbsp;కేంద్ర ప్రభుత్వం &amp;nbsp;అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో ఈ కమిటీ తరచుగా సమావేశాలు నిర్వహిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>narsimha lode</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/visakhapatnam-collector-mallikharjuna-reacts-on-union-railway-minister-ashwini-vaishnaw-lns-s87ztd"/>
        </item>
        <item>
            <title><![CDATA[విశాఖలో మిలన్ 2024: 50 దేశాల నేవీ బృందాల విన్యాసాలు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/milan-2024-war-exercise-including-50-navies-kicks-off-in-vizag-lns-s98rs1</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/milan-2024-war-exercise-including-50-navies-kicks-off-in-vizag-lns-s98rs1</guid>
            <pubDate>Thu, 22 Feb 2024 10:42:01 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;విశాఖపట్టణం నగరంలో మిలన్ 2024 విన్యాసాలు&amp;nbsp; ఘనంగా ప్రారంభమయ్యాయి.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01hpkwsky27e7bffqh96jbqzgx,imgname-milan.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;విశాఖపట్టణం నగరంలో మిలన్ 2024 విన్యాసాలు&amp;nbsp; ఘనంగా ప్రారంభమయ్యాయి.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;నేవి మిలన్ 2024 విశాఖపట్టణంలో &amp;nbsp; ప్రారంభమైంది. పలు దేశాల నుండి నేవీకి చెందిన &amp;nbsp;నౌక దళాలు &amp;nbsp;ఈ విన్యాసంలో పాల్గొంటున్నాయి. &amp;nbsp;ఈ నెల &amp;nbsp;19 నుండి &amp;nbsp;27వ తేదీ వరకు &amp;nbsp;ఈ కార్యక్రమం సాగుతుంది.50 దేశాల నుండి &amp;nbsp;నౌక దళానికి చెందిన నేవీ బృందాలు ఈ విన్యాసాల్లో &amp;nbsp;పాల్గొంటున్నాయి.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;ఆర్ కే బీచ్ లో అంతర్జాతీయ నగర కవాతు, సముద్ర సెమినార్, టెక్ ఎక్స్ పో, మిలన్ విలేజ్ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.ఆధునాతన వాయు రక్షణ, జలాంతర్గామి వ్యతిరేక, ఉపరితల వ్యతిరేక యుద్ధ విన్యాసాలను నిర్వహించనున్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt; వైజాగ్ తీరంలో నిలిపి ఉంచిన &amp;nbsp;ఐఎన్ఎస్ విక్రాంత్ &amp;nbsp;నౌకను వైజాగ్ వాసులు వీక్షించే అవకాశం తొలిసారి లభించింది.&amp;nbsp; మిలన్ విన్యాసాల్లో పాల్గొనేందుకు వచ్చిన &amp;nbsp;50 దేశాల ప్రతినిధులు తమ తమ దేశాల జెండాలతో &amp;nbsp;ప్రదర్శనల్లో పాల్గొన్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;మిలన్ విన్యాసాల నిర్వహణకు భారత నావికాదళం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.&amp;nbsp; ఈ విన్యాసాలను తిలకించేందుకు పలువురు ప్రముఖులు, విఐపీలు&amp;nbsp; విశాఖకు చేరుకుంటున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>narsimha lode</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/milan-2024-war-exercise-including-50-navies-kicks-off-in-vizag-lns-s98rs1"/>
        </item>
        <item>
            <title><![CDATA[విశాఖపట్టణం శారదా పీఠం: రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొన్న జగన్]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/andhra-pradesh-chief-minister-y-s-jagan-participates-sharada-peetham-annaiversary-lns-s978cu</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/andhra-pradesh-chief-minister-y-s-jagan-participates-sharada-peetham-annaiversary-lns-s978cu</guid>
            <pubDate>Wed, 21 Feb 2024 15:50:33 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt; విశాఖపట్టణంలోని శారదా పీఠం వార్షికోత్సవంలో &amp;nbsp;ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01hq5jwgp6xprve7bfsvp9km0n,imgname-jagan-jpg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;విశాఖపట్టణం: విశాఖపట్టణం నగరంలోని శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు పాల్గొన్నారు. &amp;nbsp;ఇవాళ &amp;nbsp;తాడేపల్లి నుండి విశాఖపట్టణం చేరుకున్న &amp;nbsp;ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి &amp;nbsp;నేరుగా శారదా పీఠం చేరుకున్నారు.&lt;/p&gt; &lt;p&gt;also read:మరోసారి భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ: క్లారిటీ ఇచ్చిన జనసేనాని&lt;/p&gt; &lt;p&gt;శారదా పీఠం వార్షికోత్సవంలో &amp;nbsp;సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. శారదా పీఠంలో &amp;nbsp;నిర్వహించిన రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.శారదా పీఠంలోని శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని సీఎం జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు.&lt;/p&gt; &lt;p&gt;also read:రాజమండ్రి రూరల్ అసెంబ్లీలో జనసేనే పోటీ: ట్విస్టిచ్చిన గోరంట్ల&lt;/p&gt; &lt;p&gt;గతంలో &amp;nbsp;కూడ శారదా పీఠాన్ని &amp;nbsp;ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి &amp;nbsp;సందర్శించారు. &amp;nbsp;గతంలో ఇక్కడ రాజశ్యామల అమ్మవారి పూజలో కూడ &amp;nbsp;సీఎం పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో &amp;nbsp;శారదా పీఠంలో జరిగిన పూజల్లో &amp;nbsp;సీఎం జగన్ పాల్గొన్నారు. &amp;nbsp;తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడ ఇటీవలనే తన నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహించారు.&lt;/p&gt; &lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;  &lt;p&gt;విశాఖ శారదా పీఠంలో వార్షికోత్సవ వేడుకలు.  సీఎం &zwnj;@ysjagan గారికి సాదర స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు. #CMYSJagan #AndhraPradesh pic.twitter.com/MSrkONWAs8&lt;/p&gt; &mdash; YSR Congress Party (@YSRCParty) February 21, 2024  &lt;p&gt;తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడ గతంలో &amp;nbsp;రాజశ్యామల యాగం నిర్వహించారు. &amp;nbsp;2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడ &amp;nbsp;కేసీఆర్ &amp;nbsp;రాజశ్యామల యాగం నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇవాశ విశాఖపట్టణంలోని శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా &amp;nbsp;రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. &amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>narsimha lode</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/andhra-pradesh-chief-minister-y-s-jagan-participates-sharada-peetham-annaiversary-lns-s978cu"/>
        </item>
        <item>
            <title><![CDATA[KIMS Hospital : ఒకటి రెండు కాదు మూడుసార్లు గుండె ఆగింది.. అయినా ప్రాణాలతో బయటపడ్డ మహిళ]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/kims-hospital-miracle-woman-survives-three-cardiac-arrests-in-visakhapatnam-articleshow-tpy68xk</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/kims-hospital-miracle-woman-survives-three-cardiac-arrests-in-visakhapatnam-articleshow-tpy68xk</guid>
            <pubDate>Fri, 10 Apr 2026 14:40:38 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు గుండె ఆగిపోయింది&hellip; అయినప్పటికీ ఆ మహిళ ప్రాణాలు కాపాడారు కిమ్స్ వైద్యులు. ఈ ఘటనతో విశాఖపట్నం కిమ్స్ హాస్పిటల్, అక్కడి వైద్యులు వార్తల్లో నిలిచారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01knvadga1bjjxwrtf4zq0t5qb,imgname-nursing-1775812133181.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;విశాఖపట్నం సీతమ్మధారలోని కిమ్స్ (KIMS) ఆసుపత్రి వైద్యులు అసాధారణమైన ఆపరేషన్ చేశారు. చికిత్స పొందుతున్న సమయంలో మూడుసార్లు కార్డియాక్ అరెస్ట్ కు గురైన 62 ఏళ్ల వృద్ధురాలిని అత్యవసర వైద్యం, నిరంతర పర్యవేక్షణతో ప్రాణాపాయం నుండి తప్పించారు. ఐసీయూ నిపుణులు, మల్టీడిసిప్లినరీ వైద్య బృందం సమన్వయంతో ఈ అరుదైన విజయం సాధ్యమైంది.&lt;/p&gt;&lt;p&gt;ఐసీయూ చీఫ్ డాక్టర్ ఐ. రామకృష్ణ, ఫిజీషియన్ డాక్టర్ బి.వి.ఎన్. రావు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంకు చెందిన ఒక మధుమేహ రోగి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విరేచనాలు, ఆహారం తీసుకోలేకపోవడం వంటి సమస్యలతో జనవరి 21న ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆసుపత్రికి వచ్చే సమయానికే 'షాక్' స్థితిలో ఉండటంతో వెంటనే 'నొరాడ్రినలిన్' సపోర్ట్ అందించారు.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;వైద్య పరీక్షలు :&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;హిమోగ్లోబిన్ : 6.4 g/dL&lt;/p&gt;&lt;p&gt;క్రియేటినిన్ : 3.2 mg/dL&lt;/p&gt;&lt;p&gt;NT-proBNP : 30,000 కంటే ఎక్కువ&lt;/p&gt;&lt;p&gt;2D ఎకో : గుండె కండరాల కదలికల్లో లోపాలు, ఎజెక్షన్ ఫ్రాక్షన్ (EF) సుమారు 47% గా నమోదైంది.&lt;/p&gt;&lt;p&gt;సుమారు 48 గంటల నిలకడ తర్వాత రక్తపోటు మెరుగుపడటంతో అసలు సమస్యను గుర్తించడానికి వైద్యులు ఎండోస్కోపీ నిర్వహించారు. అయితే ఆ సమయంలో ఆమెకు 'వెంట్రిక్యులర్ టాచీకార్డియా' (VT) ఏర్పడి ఒక్కసారిగా గుండె ఆగిపోయింది. వైద్యులు వెంటనే సీపీఆర్ (CPR), డిఫిబ్రిలేషన్ ద్వారా ఆమెను కాపాడారు.&lt;/p&gt;&lt;p&gt;అయితే కష్టాలు అక్కడితో ఆగలేదు. ఐసీయూకి తరలించిన తర్వాత ఆమెకు రెండోసారి కార్డియాక్ అరెస్ట్ అయ్యింది, అప్పుడు కూడా వైద్యులు ఆమెను కాపాడారు. రెండు రోజుల తర్వాత మూడోసారి కూడా గుండె ఆగిపోగా, ఎమర్జెన్సీ షాక్ ట్రీట్&zwnj;మెంట్ ఇచ్చి ఆమె పరిస్థితిని నిలకడగా మార్చారు.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;చికిత్సలో సవాళ్లు..&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;ఇన్నిసార్లు గుండె ఆగిపోయినా సదరు మహిళ స్పృహతో ఉండటం, వైద్యుల సూచనలకు స్పందించడం అసాధారణమని వైద్యులు పేర్కొన్నారు. వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉన్న సమయంలో ఆమెకు కిడ్నీ పనితీరు దెబ్బతినడంతో డయాలసిస్ చేయాల్సి వచ్చింది. అలాగే ఎడమ ఊపిరితిత్తులు కుచించుకుపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.&lt;/p&gt;&lt;p&gt;శ్వాస తీసుకోవడం సులభతరం చేసేందుకు వైద్యులు 'ట్రాకియోస్టమీ' నిర్వహించారు. ఆ తర్వాత శ్వాసకోశ కండరాలకు వ్యాయామం, ఇన్&zwnj;ఫెక్షన్ నియంత్రణ చర్యల ద్వారా క్రమంగా ఆమె వెంటిలేటర్ సాయం లేకుండా సొంతంగా శ్వాస తీసుకునేలా చేశారు. పరిస్థితి పూర్తిగా మెరుగుపడిన తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు.&lt;/p&gt;&lt;p&gt;&quot;పట్టుదల, టీమ్ వర్క్, సరైన సమయంలో స్పందించడం వల్లనే ఈ విజయం సాధ్యమైంది. ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ వైద్య సిబ్బంది సానుకూల ఫలితం కోసం కృషి చేశారు&quot; అని వైద్యులు తెలిపారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ చికిత్సలో కార్డియాలజిస్ట్ డాక్టర్ మహేష్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు డాక్టర్ చలపతిరావు, డాక్టర్ శ్రీనివాస్, నెఫ్రాలజిస్టులు డాక్టర్ ఆర్.కె. మహేష్, డాక్టర్ చరణ్, పల్మనాలజిస్ట్ డాక్టర్ భరత్, ఈఎన్టీ సర్జన్ డాక్టర్ దిలీప్, న్యూరాలజిస్ట్ డాక్టర్ రోహిత్, ఐసీయూ వైద్యులు డాక్టర్ గంగాధర్, డాక్టర్ కౌసల్య, డాక్టర్ రమ్య, డాక్టర్ మోహన్ సాయి, అనస్థీషియా బృందం పాల్గొన్నారు.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/kims-hospital-miracle-woman-survives-three-cardiac-arrests-in-visakhapatnam-articleshow-tpy68xk"/>
        </item>
        <item>
            <title><![CDATA[Yoga Day: ఈసారి యోగా దినోత్సవం విశాఖపట్నంలోనే ఎందుకు నిర్వహిస్తున్నారు? దీని ప్రత్యేకతలు ఏంటి?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/international-yoga-day-2025-in-vizag-with-pm-modi-participation-why-visakhapatnam-in-telugu-rma-u6i1gz2</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/international-yoga-day-2025-in-vizag-with-pm-modi-participation-why-visakhapatnam-in-telugu-rma-u6i1gz2</guid>
            <pubDate>Thu, 19 Jun 2025 06:14:58 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;International Yoga Day 2025 in Vizag :&lt;/strong&gt; యోగా దినోత్సవం 2025 విశాఖలో ఘనంగా జరగనుంది. ప్రధాని మోడీ పాల్గొననుండగా, గిన్నిస్ రికార్డు కోసం లక్షలాది మంది పాల్గొంటారు. అయితే, విశాఖపట్నంలోనే యోగా దినోత్సవాన్ని ఎందుకు పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01e86nza359g9vnv0nh2hmz3cz,imgname-yoga--1--jpg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;International Yoga Day 2025 in Vizag :&lt;/strong&gt; యోగా దినోత్సవం 2025 విశాఖలో ఘనంగా జరగనుంది. ప్రధాని మోడీ పాల్గొననుండగా, గిన్నిస్ రికార్డు కోసం లక్షలాది మంది పాల్గొంటారు. అయితే, విశాఖపట్నంలోనే యోగా దినోత్సవాన్ని ఎందుకు పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;International Yoga Day Vizag :&lt;/strong&gt; 2025 జూన్ 21న విశాఖపట్నం నగరం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికగా మారనుంది. ప్రపంచవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ ఏడాది వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు రాష్ట్ర, కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఏడాది యోగా దినోత్సవం థీమ్ &quot;యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్&quot;. దీనిని ప్రధాని మోడీ 2025 మార్చి 30న &quot;మన్ కీ బాత్&quot; రేడియో కార్యక్రమంలో ప్రకటించారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;ఈ థీమ్ ద్వారా వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా, భూమి ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. దీనికి అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళికలు ఉండాలని కూడా పేర్కొన్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రధాన కార్యక్రమం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు 26.5 కిలోమీటర్ల తీర ప్రాంతంలో జరగనుంది. ఈ ప్రాంగణంలో 2.5 లక్షల మందికి పైగా పాల్గొనేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ యోగా సెషన్ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 2023లో సూరత్&zwnj;లో జరిగిన యోగా కార్యక్రమంలో 1.53 లక్షల మందితో రికార్డు సృష్టించగా, ఇప్పుడు ఆ రికార్డును అధిగమించేందుకు విశాఖ సిద్ధమవుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ కార్యక్రమానికి ప్రేరణగా &quot;యోగాంధ్ర-2025&quot; అనే ప్రచారాన్ని సీఎం చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా యోగా ప్రాముఖ్యతను ప్రజలకు చేరవేసి, ఆరోగ్యవంతమైన జీవనశైలి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగా ఆంధ్ర అనే నెల రోజుల ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలతో ముగుస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నెల రోజుల పాటు జరిగే యోగాంధ్ర వేడుకలకు ప్రభుత్వం ఒక నిర్మాణాత్మక విధానాన్ని ప్లాన్ చేసింది. మొదటి వారం జిల్లా స్థాయి శిక్షణపై దృష్టి సారిస్తుంది, తరువాత రెండవ వారంలో మండల స్థాయి కార్యక్రమాలు, మూడవ వారంలో గ్రామ స్థాయి కార్యక్రమాలు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 పర్యాటక ప్రాంతాలలో ప్రత్యేక ప్రచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా విశాఖపట్నం ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందనుంది. యోగా ప్రాచుర్యం పెరగడమే కాకుండా, ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన కూడా పెరుగుతుంది. ప్రభుత్వ సహకారంతో పాటు, ప్రజల పాల్గొనదలచే ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా చేస్తుంది. అలాగే, విశాఖపట్నంలో పర్యాటకాన్ని మరింతగా పేంచడం కూడా ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. మొత్తంగా విశాఖకు గ్లోబల్ గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం వ్యూహాలు సిద్ధం చేసుకుంది. దీంతో ఇక్కడ పర్యాటకం పెరగడం, పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జూన్ 17న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆర్కే బీచ్ ప్రాంతాన్ని పరిశీలించి, ప్రధాన వేదికను తనిఖీ చేశారు. ప్రధాని కోసం ఏర్పాటు చేస్తున్న వేదిక నిర్మాణాన్ని సమీక్షించిన తరువాత, ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు. వీటిలో భద్రత, పారిశుధ్యం, రవాణా నిర్వహణ కీలకాంశాలుగా ఉన్నాయి.&lt;/p&gt;&lt;p&gt;ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేస్తోంది. వాటిలో&lt;/p&gt;&lt;p&gt;&bull; 607 అర్బన్ సెక్రటేరియట్లు పాల్గొనే వ్యక్తులతో సమన్వయం చేస్తున్నారు&lt;/p&gt;&lt;p&gt;&bull; 3.5 లక్షల యోగా మ్యాట్లు, 5 లక్షల టీ-షర్టులు పంపిణీ చేయనున్నారు&lt;/p&gt;&lt;p&gt;&bull; మౌలిక సదుపాయాలు: తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, తాగునీరు&lt;/p&gt;&lt;p&gt;&bull; పరీక్షా యోగా సెషన్: జూన్ 20న మాక్ సెషన్ ద్వారా ఏర్పాట్లను తనిఖీ చేస్తారు&lt;/p&gt;&lt;p&gt;నివాసితులు, పర్యాటకుల కోసం నమోదు విధానం&lt;/p&gt;&lt;p&gt;ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) వెబ్&zwnj;సైట్ లేదా భాగస్వామ్య యోగా సెంటర్లలో నమోదు చేసుకోవచ్చు. ముందస్తుగా నమోదు చేసుకుంటే, యోగా మ్యాట్, స్థలం లభించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014లో సెప్టెంబర్&zwnj;లో జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 69వ సెషన్&zwnj;లో యోగా ప్రాముఖ్యతను వివరించి, దీనికి ప్రత్యేక దినోత్సవం ఏర్పాటు చేయాలని సూచించారు.&lt;/p&gt;&lt;p&gt;ప్రధాని మోడీ సూచనకు 177 దేశాలు మద్దతు ఇచ్చాయి. డిసెంబర్ 11, 2014న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇది యునైటెడ్ నేషన్స్ చరిత్రలో అత్యంత వేగంగా ఆమోదించిన రిజల్యూషన్&zwnj;లలో ఒకటిగా నిలిచింది.&lt;/p&gt;&lt;p&gt;జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు. ఇది ఉత్తరాయణ ప్రారంభ దినంగా ప్రసిద్ధి. సూర్యుడి గరిష్ఠ స్థితిని సూచించే ఈ రోజు, ఉత్తరార్థ గోళంలో సంవత్సరం అతి పొడవైన దినంగా పరిగణిస్తారు. హిందూ తత్వశాస్త్రంలో, ఈ కాలం ఆధ్యాత్మిక ప్రగతికి అనుకూలమైన సమయంగా భావిస్తారని నిపుణులు పేర్కొంటున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు. ఇది ఒక జీవనశైలి. శరీరానికే కాకుండా మనస్సు, ఆత్మకి కూడా శ్రేయస్సును అందిస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. యోగా గురువులు చెబుతున్న వివరాల ప్రకారం..&lt;/p&gt;&lt;ul&gt; &lt;li&gt;&amp;nbsp;శరీరంలో కదలికలు, వివిధ భంగిమలతో మెరుగవుతాయి&lt;/li&gt; &lt;li&gt;&amp;nbsp;కండరాలు బలపడతాయి&lt;/li&gt; &lt;li&gt;&amp;nbsp;ఇమ్యూనిటీ, మెటబాలిజం పెరుగుతాయి&lt;/li&gt; &lt;li&gt;&amp;nbsp;85 శాతం మందిలో స్ట్రెస్ తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి&lt;/li&gt; &lt;li&gt;&amp;nbsp;90% మందికి ఆరోగ్యం మెరుగుపడిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి&lt;/li&gt; &lt;li&gt;హార్ట్ హెల్త్ మెరుగవుతుంది&lt;/li&gt; &lt;li&gt;స్ట్రెస్, ఆందోళన తగ్గుతుంది&lt;/li&gt; &lt;li&gt;మెదడు పనితీరు మెరుగవుతుంది&lt;/li&gt;&lt;/ul&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/international-yoga-day-2025-in-vizag-with-pm-modi-participation-why-visakhapatnam-in-telugu-rma-u6i1gz2"/>
        </item>
        <item>
            <title><![CDATA[ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న భారత్: విశాఖలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/union-minister-rajeev-chandrasekhar-participates-rojgar-mela-in-visakhapatnam-lns-s8qp9f</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/union-minister-rajeev-chandrasekhar-participates-rojgar-mela-in-visakhapatnam-lns-s8qp9f</guid>
            <pubDate>Mon, 12 Feb 2024 16:46:51 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt; విశాఖపట్టణంలో నిర్వహించిన &amp;nbsp;రోజ్ గార్ మేళాలో &amp;nbsp;కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01hpefk640g5bq9cr0jhe9h63t,imgname-rajeev-3-jpg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;విశాఖపట్టణం:భారత దేశం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.&amp;nbsp;సోమవారంనాడు &amp;nbsp;విశాఖపట్టణంలో నిర్వహించిన &amp;nbsp;రోజ్ గార్ మేళాలో &amp;nbsp;బీజేపీ ఎంపీ జీవీఎల్&zwnj; నరసింహరావుతో కలిసి &amp;nbsp;కేంద్ర మంత్రి &amp;nbsp; రోజ్&zwnj;గార్ మేళాలో కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వంలో లక్షమంది యువత రోజ్&zwnj;గార్ మేళాలో భాగస్వామ్యం కావడం శుభపరిణామమన్నారు.&lt;/p&gt; &lt;p&gt;&amp;nbsp; ఆత్మనిర్భర భారత్&zwnj;, వికసిత్&zwnj; భారత్&zwnj; అంటూ పొరుగు దేశాలకు పోటీ ఇస్తోందన్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశ ప్రజలకు అన్ని రంగాల్లోనూ సేవలందుతున్నాయని చెప్పారు.&amp;nbsp;అనంతరం సీఐఎస్&zwnj;ఎఫ్&zwnj; సహా పలు విభాగాల్లో ఖాళీల్ని భర్తీ చేస్తూ ఇచ్చే అపాయింట్ మెంట్&zwnj; లెటర్లను 197మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఆయన అందజేశారు. అంతేకాకుండా ఆన్&zwnj;లైన్&zwnj; లెర్నింగ్&zwnj; మాడ్యూల్&zwnj;, కర్మ యోగీ పేరిట మాడ్యులర్&zwnj;ను ఆవిష్కరించారు. మోడీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చ్యువల్&zwnj; కాన్ఫరెన్స్&zwnj;లో &amp;nbsp;కూడ కేంద్ర మంత్రి పాల్గొన్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;రోజ్&zwnj;గార్ మేళాలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ దేశ వ్యాప్తంగా &amp;nbsp;లక్ష మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించారు.వర్చువల్ గా ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మోడీ పాల్గొన్నారు. 2004 నుండి &amp;nbsp;2014 వరకు &amp;nbsp;కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో &amp;nbsp;ఇచ్చిన ఉద్యోగాలకంటే ఎక్కువ ఉద్యోగాలను కల్పించిన విషయాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగ వివరాలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రస్తావించారు.&lt;/p&gt; &lt;p&gt;రోజ్ గార్ మేళాలో భాగంగా ఉద్యోగ నియామకంలో &amp;nbsp;కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడ ఉంటాయి.ఆన్ లైన్ లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. యూపీఎస్&zwnj;సీ, ఎస్ఎస్&zwnj;సీ, రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు కూడ నిరుద్యోగులకు రోజ్ గార్ మేళా ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. &amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>visakhapatnam</category>
            <dc:creator>narsimha lode</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/union-minister-rajeev-chandrasekhar-participates-rojgar-mela-in-visakhapatnam-lns-s8qp9f"/>
        </item>
    </channel>
</rss>
