<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Wed, 25 Mar 2026 16:39:44 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/vijayawada" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[పాస్‌పోర్ట్ రెన్యూవల్ కు హైకోర్టు ఆదేశం.. విదేశాలకు  జగన్.. ఏం మాస్టర్ ప్లాన్ చేయబోతున్నారు? ]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/high-court-orders-renewal-of-passport-ys-jagan-mohan-reddy-to-go-abroad-what-master-plan-are-you-going-to-do-rma-sjmzvt</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/high-court-orders-renewal-of-passport-ys-jagan-mohan-reddy-to-go-abroad-what-master-plan-are-you-going-to-do-rma-sjmzvt</guid>
            <pubDate>Wed, 11 Sep 2024 12:39:29 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;YS Jagan Mohan Reddy : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మరో ఐదు సంవత్సరాలకు గానూ తన పాస్ పోర్టును రెన్యూవల్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జగన్ విదేశీ పర్యటనలు హాట్ టాపిక్ అవుతున్నాయి.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01drk2aapgazm6tk4nhpcd18d4,imgname-jagan-jpg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;YS Jagan Mohan Reddy : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మరో ఐదు సంవత్సరాలకు గానూ తన పాస్ పోర్టును రెన్యూవల్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జగన్ విదేశీ పర్యటనలు హాట్ టాపిక్ అవుతున్నాయి.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కోర్టులో ఊరట లభించింది. ఆయన పాస్ పోర్టు రెన్యూవల్ కోసం ఆదేశాలు ఇచ్చింది. తన పాస్ పోర్టును రెన్యూవల్ చేసేలా ఆదేశాలను ఇవ్వాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు అనుకూలంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.&lt;/p&gt; &lt;p&gt;జగన్ పాస్ పోర్టును మరో 5 సంత్సరాలకు గానూ రెన్యూవల్ చేయాలని ఆదేశించింది. అలాగే, అంతకుముందు విజయవాడ కోర్టు విధించిన రూ.25 వేల పూచీకత్తును చెల్లించాల్సిందేనని పేర్కొంది. దానిని రద్దు చేయడానికి నిరాఖరించింది.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;వివిధ కేసులను ఎదుర్కొంటున్న జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్య&zwnj;మంత్రిగా ఉండ&zwnj;టంతో ఆయ&zwnj;న&zwnj;కు పాస్ పోర్టు పొందేందుకు పెద్ద&zwnj;గా స&zwnj;మ&zwnj;స్య&zwnj;లు రాలేదు. దీంతో విదేశీ ప&zwnj;ర్య&zwnj;ట&zwnj;న&zwnj;ల&zwnj;కు ఆటంకం క&zwnj;ల&zwnj;గ&zwnj;లేదు. అయితే, ముఖ్య&zwnj;మంత్రి ప&zwnj;దవి కోల్పోయిన త&zwnj;ర్వాత పాస్ పోర్టు స&zwnj;మ&zwnj;స్య&zwnj;లు మ&zwnj;ళ్లీ తెర&zwnj;మీద&zwnj;కు వ&zwnj;చ్చాయి. ఈ క్ర&zwnj;మంలోనే ఆయ&zwnj;న కోర్టును ఆశ్ర&zwnj;యించారు.&lt;/p&gt; &lt;p&gt;త&zwnj;న పాస్ పోర్టు రెన్యువల్ కోసం నిరభ్యంతర పత్రం (ఎన్ వోసీ) జారీ చేయడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ప్రత్యేక కోర్టు విధించిన షరతులను సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు సోమవారం తీర్పును రిజర్వ్ చేసింది. సెప్టెంబర్ 11న ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు తెలిపింది. సీబీఐ కోర్టు ఐదేళ్ల పాటు ఎన్ వోసీ ఇచ్చినందున ఏడాది పాటు ఎన్ వోసీ ఇవ్వడం తమ పరిధికి అతీతమని పేర్కొంటూ ప్రత్యేక కోర్టు విధించిన షరతులను జగన్ మోహన్ రెడ్డి సవాలు చేశారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;ఈ క్ర&zwnj;మంలోనే కోర్టు తాజాగా జ&zwnj;గ&zwnj;న్ పాస్ పోర్టును రెన్యూవ&zwnj;ల్ చేయాల&zwnj;ని ఆదేశాలు ఇచ్చింది.&amp;nbsp;దీంతో యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)కు వెళ్లేందుకు ఐదేళ్ల పాటు రెగ్యులర్ పాస్ పోర్టు పొందేందుకు కోర్టు ఆదేశాలు రావ&zwnj;డంతో జ&zwnj;గ&zwnj;న్ విదేశీ ప&zwnj;ర్య&zwnj;ట&zwnj;ల&zwnj;కు మార్గం సుగ&zwnj;మం అయింది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్ కే కృపాసాగర్ తన తీర్పును వెలువరించారు.&lt;/p&gt; &lt;p&gt;&amp;nbsp;సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు యూకే వెళ్లేందుకు కొన్ని షరతులకు లోబడి ఐదేళ్ల పాటు పాస్పోర్టు ఇచ్చేందుకు హైదరాబాద్ లోని సీబీఐ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఇప్పటికే ఎన్వోసీ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చారని పేర్కొంటూ ఏడాది కాలానికి పాస్ పోర్టు జారీ/రెన్యువల్ కు ఎన్వోసీ మంజూరు చేయాలని ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయమూర్తి విచారణ త&zwnj;ర్వాత తాజా ఆదేశాలు ఇచ్చారు.&lt;/p&gt; &lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;ముఖ్య&zwnj;మంత్రి ప&zwnj;దవిని కోల్పోయిన త&zwnj;ర్వాత వైఎస్ జ&zwnj;గ&zwnj;న్ మోహ&zwnj;న్ రెడ్డి చేస్తున్న తొలి విదేశీ ప&zwnj;ర్య&zwnj;ట&zwnj;న ఆస&zwnj;క్తి నెల&zwnj;కొంది. జ&zwnj;గ&zwnj;న్ ఇప్పుడు ఎందుకు విదేశాల&zwnj;కు వెళ్తున్నార&zwnj;ని రాజకీయ వ&zwnj;ర్గాల&zwnj;తో పాటు ప్ర&zwnj;జ&zwnj;ల్లో కూడా క్యూరియాసిటీ పెరిగింది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;కాగా, ఒక్క సీబీఐ కోర్టులోనే జగన్&zwnj;పై 26 కేసులు పెండింగ్&zwnj;లో ఉన్నట్లు సమాచారం. మే 17న తమ ఇద్దరు కూతుళ్లను కలిసేందుకు తన భార్య భారతితో కలసి లండన్ వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ జగన్ తెలంగాణలోని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. &amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/high-court-orders-renewal-of-passport-ys-jagan-mohan-reddy-to-go-abroad-what-master-plan-are-you-going-to-do-rma-sjmzvt"/>
        </item>
        <item>
            <title><![CDATA[సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..? ]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/sankranti-holidays-2025-7-days-for-schools-colleges-and-offices-telangana-andhra-pradesh-rma-spmgaz</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/sankranti-holidays-2025-7-days-for-schools-colleges-and-offices-telangana-andhra-pradesh-rma-spmgaz</guid>
            <pubDate>Sun, 05 Jan 2025 20:58:56 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Sankranti Holidays 2025: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సంక్రాంతి సెలవులపై స్పష్టతనిచ్చాయి. తెలంగాణలో వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01hm3agpn35f45zcm9cafj7mrp,imgname-these-3-zodiac-signs-get-negative-effect-of-makara-sankranti.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Sankranti Holidays 2025: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సంక్రాంతి సెలవులపై స్పష్టతనిచ్చాయి. తెలంగాణలో వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;Sankranti Holidays 2025: పండుగ సీజన్ రాబోతోంది. కొత్త సంవ&zwnj;త్స&zwnj;రంలో మొద&zwnj;ట&zwnj;గా వ&zwnj;చ్చే సంక్రాంతి పండుగ&zwnj;కు సంబంధించి ప్ర&zwnj;భుత్వం సెల&zwnj;వుల వివ&zwnj;రాలు అధికారికంగా ప్ర&zwnj;క&zwnj;టించింది. 2024-25 సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ పాఠశాల క్యాలెండర్ ప్రకారం.. జనవరి 13 నుండి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. సంక్రాంతి దృష్ట్యా ఈ ఐదు రోజుల సెలవులు క్రిస్మస్ సెలవులకు ముందే అనుమతించారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;అయితే, విద్యార్థులు రెండు రోజుల ముందు నుంచే తమ సంక్రాంతి సెలవులు ఆనందించవచ్చు. ఎందుకంటే 13 నుంచి ప్రభుత్వం అధికారికంగా సంక్రాంతి సెలవులు ప్రకటించింది. దాని ముందు రెండు రోజులు అంటే 11 రెండో శనివారం, 12 ఆదివారం కావడంతో విద్యార్థులకు ఈ సెలవులు అదనం అని చెప్పవచ్చు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;ఫార్మేటివ్ అసెస్&zwnj;మెంట్ ఎగ్జామ్స్-IV త్వ&zwnj;ర&zwnj;లోనే జ&zwnj;ర&zwnj;గ&zwnj;నున్నాయి. ఈ సెల&zwnj;వుల స&zwnj;మ&zwnj;యం కూడా విద్యార్థుల&zwnj;కు ప&zwnj;రీక్ష&zwnj;లు ప్రిపేర్ కావ&zwnj;డానికి ఉప&zwnj;యోగ&zwnj;ప&zwnj;డ&zwnj;వ&zwnj;చ్చు. పదవ తరగతి విద్యార్థులకు జనవరి 29లోగా పరీక్షలు నిర్వహించాలని పాఠశాలకు ఇప్ప&zwnj;టికే ఆదేశాలు అందాయ&zwnj;ని స&zwnj;మాచారం. అయితే 1 నుండి IX తరగతుల విద్యార్థులు తమ సంబంధిత పరీక్షలను 28 ఫిబ్రవరిలోపు రాయవలసి ఉంటుందని స&zwnj;మాచారం.&lt;/p&gt; &lt;p&gt;ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా తమ సంక్రాంతి సెలవుల కోసం ఎదురుచూస్తున్నారు, ఇది జనవరి 13 న ప్రారంభం కానున్నది. అయితే, తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారికంగా సెలవు తేదీలను ప్రకటించాల్సి ఉంది.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ లో సంక్రాంతి సెల&zwnj;వులు ఎప్ప&zwnj;టి నుంచి అంటే?&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సంక్రాంతి సెలవులపై అధికారికంగా స్పష్టత ఇచ్చింది. 2024&ndash;2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 10 నుంచి జనవరి 19 వరకు సంక్రాంతి సెలవులు పాటించనున్నట్లు SCERT (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) డైరెక్టర్ కృష్ణారెడ్డి ప్రకటించారు.&lt;/p&gt; &lt;p&gt;కొన్ని జిల్లాల్లో వర్షాల కారణంగా ముందుగా మూసివేసిన కారణంగా సెలవులు జనవరి 11&ndash;15 లేదా జనవరి 12&ndash;16 వరకు పరిమితం చేయబడతాయని సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న పుకార్లను ఆయన ఖండించారు. అధికారిక సెలవుల షెడ్యూల్&zwnj;లో ఎలాంటి మార్పు లేదని పునరుద్ఘాటిస్తూ, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని కృష్ణా రెడ్డి ప్రజలను కోరారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;సంక్రాంతి కోసం ప్ర&zwnj;త్యేక బ&zwnj;స్సులు న&zwnj;డ&zwnj;ప&zwnj;నున్న తెలంగాణ ఆర్టీసీ&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;సంక్రాంతి పండుగ నేప&zwnj;థ్యంలో స్వగ్రామాలకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్&zwnj;ఆర్&zwnj;టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించగా, 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.&lt;/p&gt; &lt;p&gt;గత సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేయగా, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సుమారు 5246 బస్సులను నడిపింది. ఈ నేపథ్యంలో జనవరి 9 నుంచి 15 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఈసారి 6,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, అరమ్&zwnj;గఢ్, ఎల్బీ నగర్, కేపీహెచ్&zwnj;బీ, బోయిన్ పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.&lt;/p&gt; &lt;p&gt;హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్&zwnj;కు ప్రధానంగా అమలాపురం, కాకినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి, తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిచే పల్లె వెలుగు, ఎక్స్&zwnj;ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్&zwnj;ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు పునరుద్ఘాటించారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/sankranti-holidays-2025-7-days-for-schools-colleges-and-offices-telangana-andhra-pradesh-rma-spmgaz"/>
        </item>
        <item>
            <title><![CDATA[కాలేజీ ఆడపిల్లల బాత్ రూముల్లో హిడెన్​ కెమెరాలు.. తల్లిగా తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది :  వైఎస్ ష‌ర్మిల]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/hidden-cameras-in-gudlavalleru-engineering-college-girls-bathrooms-ys-sharmila-says-that-as-a-mother-it-is-causing-extreme-fear-rma-sj144e</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/hidden-cameras-in-gudlavalleru-engineering-college-girls-bathrooms-ys-sharmila-says-that-as-a-mother-it-is-causing-extreme-fear-rma-sj144e</guid>
            <pubDate>Fri, 30 Aug 2024 17:44:24 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Gudlavalleru Engineering College: గుడ్లవల్లేరు ఇంజినీర్ కాలేజీ హాస్టల్ లో ఆడపిల్లల బాత్ రూముల్లో రహస్య కెమెరాలు (హిడెన్​ కెమెరాలు) కనిపించడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.&amp;nbsp; విద్యార్థులు హాస్టల్ ను వ&zwnj;దిలి నిందితులపై క&zwnj;ఠిన చ&zwnj;ర్య&zwnj;లు తీసుకోవాల&zwnj;ని నినాదాలు చేశారు. ఈ ఘటన ఒక ఆడబిడ్డ తల్లిగా త&zwnj;న&zwnj;ను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష&zwnj;ర్మిల అన్నారు.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01hk9sfxkrfanrdyd3zwfwber0,imgname-Telangana-YS-Sharmila-1704357000824.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Hidden Cameras In Hostel: ఆడపిల్లల హాస్ట&zwnj;ల్ బాత్ రూముల్లో కొందరు దుండగులు స్పై కెమెరాలు ఏర్పాటు చేశారనీ, వంద&zwnj;లాది వీడియోలు ఇత&zwnj;రుల&zwnj;తో పంచుకున్నార&zwnj;ని ఆరోపిస్తూ శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల (జీఈసీ) విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ హిడెన్ కెమెరాల అంశం ఇప్పుడు ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ ను షేక్ చేస్తోంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు తరగతులను బహిష్కరించి శుక్రవారం నుంచి ఆందోళ&zwnj;న&zwnj;కు దిగారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు యాజమాన్యం చేసిన ప్రయత్నం ఫలించలేదు. రాష్ట్ర ప్ర&zwnj;భుత్వం ఈ ఘ&zwnj;ట&zwnj;న&zwnj;పై విచార&zwnj;ణ&zwnj;కు ఆదేశించింది.&lt;/p&gt; &lt;p&gt;ఈ క్ర&zwnj;మంలోనే &amp;nbsp;గుడ్లవల్లేరు ర&zwnj;హ&zwnj;స్య కెమెరాల విష&zwnj;యంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందిస్తూ ఆడబిడ్డ తల్లిగా త&zwnj;న&zwnj;ను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోందని అన్నారు. ఉన్నత చదువుల కోసం ఆడబిడ్డ&zwnj;ల&zwnj;ను కాలేజీలకు పంపితే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనమని మండిప&zwnj;డ్డారు. ట్విట్ట&zwnj;ర్ వేదిక&zwnj;గా స్పందించిన ష&zwnj;ర్మిల.. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాల&zwnj;ని డిమాండ్ చేశారు. &quot;ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చదవు,సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు.. పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసింది. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే... వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనం&quot; అని పేర్కొన్నారు.&lt;/p&gt; &lt;p&gt;IPL 2025: రోహిత్ శర్మ కోసం 50 కోట్లు.. లక్నో సూపర్ జెయింట్స్ ఏం చేస్తుందో తెలుసా?&lt;/p&gt; &lt;p&gt;అలాగే, కాలేజిల్లో పర్యవేక్షణ కొరవడిందనడానికి సజీవ సాక్ష్యంగా ఈ ఘ&zwnj;ట&zwnj;న&zwnj;ను పేర్కొన్నారు. &quot;యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలవెత్తు దర్ఫణం. కాసుల కక్కుర్తి తప్పా.. భద్రత ప్రమాణాలు గాలికొదిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ. ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు. ఫాస్ట్రాక్ విచారణ జరగాలి. తక్షణం ఉన్నతస్థాయి కమిటి వేయాలి. సీనియర్ ఐపిఎస్ అధికారులతో విచారణ జరగాలి.&amp;nbsp;బాత్ రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలని&quot; ష&zwnj;ర్మిల డిమాండ్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&quot;రాజకీయ నాయకుడి కొడుకా..కూతురా కాదు.. కెమెరాలు పెట్టింది ఎవరైనా..ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందే. మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందే. బాత్ రూముల్లో రికార్డ్ అయిన ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చేవారం లోపు చర్యలు చేపట్టకపోతే నేను కాలేజీని సందర్శిస్తా. విద్యార్థినిలతో మాట్లాడుతా. వారు కోరుకున్నట్లు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందని&quot; వైఎస్ ష&zwnj;ర్మిల పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;Rohit Sharma : ఐపీఎల్ లో రోహిత్ శర్మ ఆల్ టైమ్ రికార్డ్...&lt;/p&gt;  &lt;p&gt;#AndhraPradesh  Massive protest continue at Seshadri Rao Gudlavalleru College of Engineering in Krishna district after students alleged that hidden camera were placed in girls' hostel washroom#Gudivada #Gudlavalleru @PawanKalyan @JaiTDP @APPOLICE100 @naralokesh @IamSaiDharamTej pic.twitter.com/meoDJmmGuj&lt;/p&gt; &mdash; MAD MAX  (@madmaxsaale) August 30, 2024  &lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;  &lt;p&gt;ఆడపిల్లల బాత్ రూముల్లో హెడెన్ కెమెరాలు.. 3వందలకు పైగా వీడియోలు..విషయం బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు.  గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు ఉండాలి. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చదవు,సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు..&hellip;&lt;/p&gt; &mdash; YS Sharmila (@realyssharmila) August 30, 2024 &lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;వందల మంది ప్లేయర్లతో ఆడినా బెంగళూరు, పంజాబ్, ఢిల్లీ జట్లు ఎందుకు ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయాయి?&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/hidden-cameras-in-gudlavalleru-engineering-college-girls-bathrooms-ys-sharmila-says-that-as-a-mother-it-is-causing-extreme-fear-rma-sj144e"/>
        </item>
        <item>
            <title><![CDATA[ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు 2024 : జ‌న‌సేన నుంచి గెలిచిన అభ్య‌ర్థులు వీరే ]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/andhra-pradesh-assembly-election-results-2024-these-are-the-jana-sena-candidates-who-won-in-andhra-pradesh-rma-sekf4i</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/andhra-pradesh-assembly-election-results-2024-these-are-the-jana-sena-candidates-who-won-in-andhra-pradesh-rma-sekf4i</guid>
            <pubDate>Tue, 04 Jun 2024 22:27:54 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Jana Sena MLAs : జనసేన నాయ&zwnj;కుడు, ప&zwnj;వ&zwnj;ర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుంచి దాదాపు 70,354 ఓట్ల మెజారిటీతో విజ&zwnj;యం సాధించారు. మొత్తం 21 స్థానాల్లో జ&zwnj;న&zwnj;సేన విజ&zwnj;యం సాధించింది.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01hzj2xf6zsq7qx5hysnz00fyb,imgname-janasena-jpg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;AP Assembly Election Results 2024: ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ అసెంబ్లీ ఎన్నిక&zwnj;లు 2024 లో టీడీపీ, బీజేపీ, జ&zwnj;న&zwnj;సేన&zwnj;ల కూటమి అద్భుత విజ&zwnj;యం సాధించింది. తిరుగులేని విధంగా ఈ కూట&zwnj;మి 163 స్థానాల్లో జ&zwnj;య&zwnj;కేతనం ఎగుర&zwnj;వేసింది. కూట&zwnj;మి సీట్ల పంపిణీలో భాగంగా ప&zwnj;వ&zwnj;న్ క&zwnj;ళ్యాణ్ నాయ&zwnj;క&zwnj;త్వంలోని జ&zwnj;న&zwnj;సేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించింది. ఈ గెలుపుతో రాష్ట్రాలో వైఎస్ఆర్సీపీని బీట్ చేస్తూ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;జనసేన నుంచి గెలిచిన అభ్యర్థులు వీరే:&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;table&gt; &lt;strong&gt;ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన జనసేన అభ్యర్థుల జాబితా &lt;/strong&gt;  &lt;tbody&gt;   &lt;tr&gt;    &lt;td&gt;క్ర.సం.&lt;/td&gt;    &lt;td&gt;నియోజకవర్గం&lt;/td&gt;    &lt;td&gt;అభ్యర్థి&lt;/td&gt;    &lt;td&gt;మొత్తం ఓట్లు&lt;/td&gt;    &lt;td&gt;మార్జిన్&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;1&lt;/td&gt;    &lt;td&gt;పాలకొండ&lt;/td&gt;    &lt;td&gt;జయక్రిష్ణ నిమ్మక&lt;/td&gt;    &lt;td&gt;75208&lt;/td&gt;    &lt;td&gt;13291&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;2&lt;/td&gt;    &lt;td&gt;నెల్లిమర్ల&amp;nbsp;&lt;/td&gt;    &lt;td&gt;లోకం నాగ మాధవి&lt;/td&gt;    &lt;td&gt;109915&lt;/td&gt;    &lt;td&gt;39829&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;3&lt;/td&gt;    &lt;td&gt;విశాఖపట్నం సౌత్&lt;/td&gt;    &lt;td&gt;వంశీక్రిష్ణ శ్రీనివాస్&lt;/td&gt;    &lt;td&gt;97868&lt;/td&gt;    &lt;td&gt;64594&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;4&lt;/td&gt;    &lt;td&gt;అనకాపల్లి&amp;nbsp;&lt;/td&gt;    &lt;td&gt;కొణతాల రామక్రిష్ణ&lt;/td&gt;    &lt;td&gt;115126&lt;/td&gt;    &lt;td&gt;65764&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;5&lt;/td&gt;    &lt;td&gt;పెందుర్తి&lt;/td&gt;    &lt;td&gt;పంచకర్ల రమేష్ బాబు&lt;/td&gt;    &lt;td&gt;115126&lt;/td&gt;    &lt;td&gt;81870&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;6&lt;/td&gt;    &lt;td&gt;ఎలమంచలి&amp;nbsp;&lt;/td&gt;    &lt;td&gt;సుందరపు విజయ్ కుమార్&lt;/td&gt;    &lt;td&gt;109443&lt;/td&gt;    &lt;td&gt;48956&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;7&lt;/td&gt;    &lt;td&gt;పిఠాపురం&lt;/td&gt;    &lt;td&gt;కొణిదెల పవన్ కళ్యాణ్&lt;/td&gt;    &lt;td&gt;134394&lt;/td&gt;    &lt;td&gt;70279&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;8&lt;/td&gt;    &lt;td&gt;కాకినాడ రూరల్&amp;nbsp;&lt;/td&gt;    &lt;td&gt;పంతం వెంకటేశ్వర రావు&amp;nbsp;&lt;/td&gt;    &lt;td&gt;134414&lt;/td&gt;    &lt;td&gt;72040&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;9&lt;/td&gt;    &lt;td&gt;రాజోలు&amp;nbsp;&lt;/td&gt;    &lt;td&gt;దేవ వరప్రసాద్&lt;/td&gt;    &lt;td&gt;95514&lt;/td&gt;    &lt;td&gt;39011&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;10&lt;/td&gt;    &lt;td&gt;గన్నవరం (SC)&lt;/td&gt;    &lt;td&gt;జీ.సత్యనారాయణ&lt;/td&gt;    &lt;td&gt;96108&lt;/td&gt;    &lt;td&gt;33367&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;11&lt;/td&gt;    &lt;td&gt;రాజానగరం&amp;nbsp;&lt;/td&gt;    &lt;td&gt;బీ.బలరామక్రిష్ణ&lt;/td&gt;    &lt;td&gt;105995&lt;/td&gt;    &lt;td&gt;34049&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;12&lt;/td&gt;    &lt;td&gt;నిడదవోలు&lt;/td&gt;    &lt;td&gt;కందుల దుర్గేష్&lt;/td&gt;    &lt;td&gt;102699&lt;/td&gt;    &lt;td&gt;33304&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;13&lt;/td&gt;    &lt;td&gt;నరసాపురం&lt;/td&gt;    &lt;td&gt;బొమ్మిడి నారాయణ నాయకర్&lt;/td&gt;    &lt;td&gt;94116&lt;/td&gt;    &lt;td&gt;49738&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;14&lt;/td&gt;    &lt;td&gt;భీమవరం&lt;/td&gt;    &lt;td&gt;రామాంజనేయులు పూలపర్తి&lt;/td&gt;    &lt;td&gt;130424&lt;/td&gt;    &lt;td&gt;66974&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;15&lt;/td&gt;    &lt;td&gt;తాడేపల్లి గూడెం&amp;nbsp;&lt;/td&gt;    &lt;td&gt;బోలిశెట్టి శ్రీనివాస్&lt;/td&gt;    &lt;td&gt;116443&lt;/td&gt;    &lt;td&gt;62492&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;16&lt;/td&gt;    &lt;td&gt;ఉంగుటూర్&lt;/td&gt;    &lt;td&gt;ధర్మరాజు పత్సమట్ల&lt;/td&gt;    &lt;td&gt;108894&lt;/td&gt;    &lt;td&gt;44945&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;17&lt;/td&gt;    &lt;td&gt;పోలవరం&lt;/td&gt;    &lt;td&gt;చిర్రి బాలరాజు&amp;nbsp;&lt;/td&gt;    &lt;td&gt;101453&lt;/td&gt;    &lt;td&gt;7935&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;18&lt;/td&gt;    &lt;td&gt;అవనిగడ్డ&lt;/td&gt;    &lt;td&gt;బుద్దప్రసాద్ మండలి&lt;/td&gt;    &lt;td&gt;113460&lt;/td&gt;    &lt;td&gt;46434&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;19&lt;/td&gt;    &lt;td&gt;తెనాలి&lt;/td&gt;    &lt;td&gt;నాదేండ్ల మనోహర్&lt;/td&gt;    &lt;td&gt;123961&lt;/td&gt;    &lt;td&gt;48112&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;20&lt;/td&gt;    &lt;td&gt;కోడూరు (SC)&lt;/td&gt;    &lt;td&gt;అరవ శ్రీధర్&lt;/td&gt;    &lt;td&gt;78594&lt;/td&gt;    &lt;td&gt;11101&lt;/td&gt;   &lt;/tr&gt;   &lt;tr&gt;    &lt;td&gt;12&lt;/td&gt;    &lt;td&gt;తిరుపతి&amp;nbsp;&lt;/td&gt;    &lt;td&gt;అరణి శ్రీనివాసులు&lt;/td&gt;    &lt;td&gt;124107&lt;/td&gt;    &lt;td&gt;61956&lt;/td&gt;   &lt;/tr&gt;  &lt;/tbody&gt; &lt;/table&gt; &lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;లోక్ స&zwnj;భ ఎన్నిక&zwnj;ల ఫ&zwnj;లితాలు 2024 : తెలంగాణలో గెలిచిన బీజేపీ అభ్యర్థులు వీరే&lt;/p&gt; &lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/andhra-pradesh-assembly-election-results-2024-these-are-the-jana-sena-candidates-who-won-in-andhra-pradesh-rma-sekf4i"/>
        </item>
        <item>
            <title><![CDATA[ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కొత్త సీఎస్.. ఎవ‌రీ నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్? ]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/new-chief-secretary-for-andhra-pradesh-who-is-neerabh-kumar-prasad-here-are-the-complete-details-rma-sepsyd</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/new-chief-secretary-for-andhra-pradesh-who-is-neerabh-kumar-prasad-here-are-the-complete-details-rma-sepsyd</guid>
            <pubDate>Fri, 07 Jun 2024 20:14:37 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Andhra Pradesh CS : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్ర&zwnj;వారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర క్యాడర్ లో సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పర్యవేక్షించనున్నారు. &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01hzsjczwshvdsr9fpf7hvhr07,imgname-ap-cs-jpg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;AP CS Neerabh Kumar Prasad : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) జూన్ 7న (శుక్రవారం) జారీ చేసిన స&zwnj;ర్క్యూల&zwnj;ర్ ప్ర&zwnj;కారం బదిలీ చేయబడిన కేఎస్ జవహర్ రెడ్డి స్థానంలో నీరభ్ కుమార్ ప్రసాద్&zwnj;ను ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియ&zwnj;మిస్తున్న&zwnj;ట్టు పేర్కొంది. ఈ క్ర&zwnj;మంలోనే ఆయ&zwnj;న శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సీఎస్ చాంబరులో బాధ్య&zwnj;త&zwnj;లు స్వీక&zwnj;రించారు.&lt;/p&gt; &lt;p&gt;తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశిస్సుల మధ్య నీరబ్ కుమార్ ప్రసాద్ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించార&zwnj;ని ప్ర&zwnj;భుత్వ వ&zwnj;ర్గాలు పేర్కొన్నాయి. సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన త&zwnj;ర్వాత నీరబ్ కుమార్ ప్ర&zwnj;సాద్ మాట్లాడుతూ.. సీఎస్ గా పనిచేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్న ఎన్.చంద్రబాబు నాయుడు, ఇత&zwnj;రుల&zwnj;కు కృతజ్ణతలు తెలిపారు. అలాగే, సహచర కార్యదర్శులు,శాఖాధి పతులు,ఇతర అధికారులు,సిబ్బంది సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;ఎవ&zwnj;రీ నీర&zwnj;బ్ కుమార్ ప్రసాద్..?&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;బీటెక్.మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన నీర&zwnj;బ్ కుమార్ ప్ర&zwnj;సాద్ 1988లో పశ్చిమ గోదావరి జిల్లాలో అసిస్టెంట్ కలక్టర్(ట్రైనీ)గా ఉద్యోగ బాధ్యతలతో త&zwnj;న ప్ర&zwnj;యాణం మొద&zwnj;లు పెట్టారు. 1990లో తూర్పు గోదావరి సబ్ కలక్టర్ గా విధులు నిర్వ&zwnj;ర్తించారు. అలాగే, రంపచోడవరం సబ్ కలక్టర్ గానూ, 1991లో ఏటూరు నాగారం పీఓ ఐటీడీఏగా, 1992లో కృష్ణా జిల్లా పీడీ ఆర్డీఏగానూ ఆయ&zwnj;న ప&zwnj;నిచేశారు. 1993లో కృష్ణా జిల్లా జాయింట్ కలక్టర్ గా,1996లో ఖమ్మం కలక్టర్ గా,1998లో చిత్తూరు కలక్టర్ గా పనిచేశారు.&lt;/p&gt; &lt;p&gt;1999లో యువజన సంక్షేమశాఖ డైరెక్టర్, శాప్ ఎండిగా పనిచేసి నీర&zwnj;బ్ కుమార్ ప్ర&zwnj;సాద్ 2000 ఏడాదిలో కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ పై వెళ్ళారు. 2005లో రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ వీసీ అండ్ ఎండిగా, 2007లో పరిశ్రమల శాఖ కమీషనర్ గా, 2009లో మత్స్యశాఖ కమీషనర్ గా, ఎపి ఎస్ హెచ్సి ఎండిగా పనిచేశారు. 2012లో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన అండ్ పట్టణాభివృద్ధి సంస్థ కమీషనర్ &amp;nbsp;బాధ్య&zwnj;త&zwnj;లు చేప&zwnj;ట్టారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జీఏడీ ముఖ్య కార్యదర్శి కొన&zwnj;సాగిన ఆయ&zwnj;న 2015లో వైఏటీసీ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.&lt;/p&gt; &lt;p&gt;2017లో కార్మిక ఉపాధి కల్పన అండ్ శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప&zwnj;నిచేశాడు. 2018లో టీఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, 2019లో రాష్ట్ర పర్యావరణ, అటవీ,శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. 2019 నవంబరు నుండి చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ)గా పనిచేసి ాయన.. &amp;nbsp;2022 ఫిబ్రవరి 23 నుండి రాష్ట్ర పర్యావరణ,అటవీ,శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.&lt;/p&gt; &lt;p&gt;'ఇది యుద్ధం కాదు బాసు'.. భార&zwnj;త్-పాకిస్తాన్ మ్యాచ్ పై హార్దిక్ పాండ్యా ఏమ&zwnj;న్నాడంటే..?&lt;/p&gt;]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/new-chief-secretary-for-andhra-pradesh-who-is-neerabh-kumar-prasad-here-are-the-complete-details-rma-sepsyd"/>
        </item>
        <item>
            <title><![CDATA[ప్రియురాలిపై క‌త్తితో దాడి  చేసి ప్రాణాలు తీసిన ప్రియుడు.. ఏలూరులో షాకింగ్ ఘటన,  వీడియో]]></title>
            <link>https://telugu.asianetnews.com/cricket-sports/boyfriend-hacks-girlfriend-to-death-and-attempted-to-commit-suicide-in-eluru-andhrapradesh-rma-seat7s</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/cricket-sports/boyfriend-hacks-girlfriend-to-death-and-attempted-to-commit-suicide-in-eluru-andhrapradesh-rma-seat7s</guid>
            <pubDate>Thu, 30 May 2024 18:43:46 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Eluru : ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ లోని ఏలూరులో ప్రియురాలిపై క&zwnj;త్తితో దాడి చేసి ప్రాణాలు తీశాడు ఓ ప్రియుడు. ఈ షాకింగ్ ఘ&zwnj;ట&zwnj;న దృశ్యాలు ఆ ప్రాంతంలోని సీసీటీవీ లో రికార్డు అయ్యాయి.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01hx678mexg55a9xq9b532rjfc,imgname-new-project--37-.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Boyfriend hacks girlfriend to death: ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ లో ఓ షాగింగ్ ఘ&zwnj;ట&zwnj;న చోటుచేసుకుంది. ఒక ప్రియుడు త&zwnj;న ప్రియురాలి పై అత్యంత క్రూరంగా క&zwnj;త్తితో దాడి చేసి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత తాను ఆత్మ&zwnj;హ&zwnj;త్య చేసుకోవ&zwnj;డానికి ప్ర&zwnj;య&zwnj;త్నించాడు. ఈ ఘ&zwnj;ట&zwnj;న&zwnj;లో ప్రియురాలు తీవ్రంగా గాయపడి అక్క&zwnj;డిక్క&zwnj;డే ప్రాణాలు కోల్పోగా, ప్రియుడు ఆస్ప&zwnj;త్రిలో ప్రాణాల&zwnj;తో పోరాడుతున్నాడు. ఈ షాకింగ్ దృశ్యాలు ఘ&zwnj;ట&zwnj;న ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.&lt;/p&gt; &lt;p&gt;ఈ షాకింగ్ ఘ&zwnj;ట&zwnj;న ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ లోని ఏలూరులో చోటుచేసుకుంది. వివ&zwnj;రాల్లోకెళ్తే.. &amp;nbsp;ప్రియుడు ప్రియురాలిపై క్రూరంగా దాడిచేసి ప్రాణాలు తీసిన త&zwnj;ర్వాత&zwnj; ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మృతురాలు రత్న గ్రేస్, ప్రియుడు యేసురత్నం గత కొన్ని సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే, ఇటీవలే రత్న గ్రేస్ కు వివాహం చేయాల&zwnj;ని నిర్ణ&zwnj;యించుకున్న కుటుంబ స&zwnj;భ్యులు మ&zwnj;రొక&zwnj;రితో పెళ్లిని ఫిక్స్ చేశారు.&lt;/p&gt; &lt;p&gt;T20 World Cup 2024 ను రెండు దేశాల్లో ఎందుకు నిర్వ&zwnj;హిస్తున్నారు?&lt;/p&gt; &lt;p&gt;ఈ విష&zwnj;యం తెలుసుకున్న ప్రియుడు ఏసుర&zwnj;త్నం మనస్తాపానికి గుర&zwnj;య్యాడు. త&zwnj;న ప్రియురాలు ర&zwnj;త్న&zwnj;గ్రేస్ పై కోపంతో ర&zwnj;గిలిపోయాడు. ఈ క్ర&zwnj;మంలోనే &amp;nbsp;యేసురత్నం తన వెంట తెచ్చుకున్న క&zwnj;త్తితో రత్న గ్రేస్&zwnj;పై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ త&zwnj;ర్వాత ఏసుర&zwnj;త్నం ఆత్మహత్యకు యత్నించాడు. ఇదంతా కూడా అక్క&zwnj;డున్న సీసీటీవీలో రికార్డు అయింది. రక్తపు మడుగులో ఇద్దరూ కనిపించారు. రత్న అక్కడికక్కడే మృతి చెందగా, యేసురత్నం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించార&zwnj;ని సంబంధిత వ&zwnj;ర్గాలు తెలిపాయి.&lt;/p&gt; &lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;  &lt;p&gt;⚠️Trigger Warning: Disturbing Visuals.  Boyfriend hacks girlfriend to death and attempted to commit suicide in #Eluru, #AndhraPradesh.#RatnaGrace and #Yesuratnam were in relationship since last few years. Recently Ratna Grace&rsquo;s marriage got fixed by the family. Depressed&hellip; pic.twitter.com/5SzwYaXwcT&lt;/p&gt; &mdash; Hate Detector  (@HateDetectors) May 30, 2024  &lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;అతిపెద్ద సవాలు అదే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శ&zwnj;ర్మ కామెంట్స్ వైర&zwnj;ల్&lt;/p&gt;]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/cricket-sports/boyfriend-hacks-girlfriend-to-death-and-attempted-to-commit-suicide-in-eluru-andhrapradesh-rma-seat7s"/>
        </item>
        <item>
            <title><![CDATA[ప్రజలు చెప్పిందే ఫైనల్ : ఏపీ సీఎం చంద్రబాబు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/continuous-feedback-from-the-public-on-government-schemes-programs-and-civic-services-ap-cm-chandrababu-naidu-rma-snt54h</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/continuous-feedback-from-the-public-on-government-schemes-programs-and-civic-services-ap-cm-chandrababu-naidu-rma-snt54h</guid>
            <pubDate>Sun, 01 Dec 2024 14:32:41 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Chandrababu: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, పౌర సేవలపై ప్రజల నుంచి నిరంతర ఫీడ్ బ్యాక్ తీసుకుని మెరుగైన సేవల అందించ&zwnj;డానికి ప్ర&zwnj;భుత్వం కృషి చేస్తోంద&zwnj;ని ఆంధ్రప్ర&zwnj;దేశ్ సీఎం చంద్ర&zwnj;బాబు నాయుడు పేర్కొన్నారు. ఏ అంశంపైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ అని చెప్పారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01j8t1jww9etc4fsgtt5v5s8c0,imgname-pawan-kalyan.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Chandrababu: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, పౌర సేవలపై ప్రజల నుంచి నిరంతర ఫీడ్ బ్యాక్ తీసుకుని మెరుగైన సేవల అందించ&zwnj;డానికి ప్ర&zwnj;భుత్వం కృషి చేస్తోంద&zwnj;ని ఆంధ్రప్ర&zwnj;దేశ్ సీఎం చంద్ర&zwnj;బాబు నాయుడు పేర్కొన్నారు. ఏ అంశంపైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ అని చెప్పారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;Chief Minister Chandrababu: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, చేపట్టే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం ముందుకు వెళ్లాలని సీఎం చంద్ర&zwnj;బాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు వారి అభిప్రాయాల మేరకు నడుచుకోవాలనుకుంటోంది. దీనిలో భాగంగా ఇకపై ప్రభుత్వం అమలు చేసే పథకాలపై IVRS (Interactive Voice Response System) ఫోన్లు చేయడం ద్వారా ఆయా కార్యక్రమాల అమలు తీరును తెలుసుకోనుంది.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;నేరుగా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ కాల్స్ ద్వారా ఆ పథకం వల్ల ప్రయోజనం, దాని అమలు, సేవల్లో నాణ్యత వంటి అంశాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనుంది. లబ్ధిదారుల నుంచి ఆయా పథకాల అమలుపై వారి అభిప్రాయం కోరుతూ IVRS కాల్స్ వెళతాయి. వాటిపై ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసుకుని పని చేయనుంది. ఇంటింటికీ పింఛన్లు, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాల లబ్దిదారుల నుంచి ఈ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. పింఛను సక్రమంగా ఇంటి వద్దనే అందుతుందా లేదా.....దీపం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వంటి ప్రశ్నల ద్వారా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;పౌర సేవలపైనా అభిప్రాయ సేకరణ&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;పథకాలతో పాటు ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీల అమలుపైనా ప్రజాభిప్రాయం తెలుసుకోనున్నారు. ఉచిత ఇసుక విధానం అమలు, మద్యం కొత్త పాలసీ, అమ్మకాలపైనా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. పథకాలు, కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో రెవెన్యూ, మునిసిపల్, విద్యుత్ వంటి పలు కీలక శాఖల్లో ప్రజలు పొందుతున్న పౌరసేవలపై కూడా IVRS ద్వారా ప్రజల నుంచి సమాచారం సేకరించనున్నారు. నేరుగా ప్రజల నుంచి వచ్చే ఈ సమాచారంలో ప్రజలు ఎక్కడైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే..వాటికి గల కారణాలు విశ్లేషించి సేవలను మరింత మెరుగుపరచనున్నారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;ప్ర&zwnj;జ&zwnj;లు చెప్పిందే ఫైనల్&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో కూడా బాధ్యత పెంచి మంచి సేవలు ప్రజలకు అందేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు చెప్పిందే ఫైనల్ అనే విషయం ప్రాతిపదికన ప్రభుత్వం పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఇలా ప్రభుత్వం నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు ప్రజలు ఒపిగ్గా తమ అభిప్రాయాలు చెప్పాలని సీఎం కోరుతున్నారు. ఈ ఫోన్ కాల్స్ కు ప్రజలు వెచ్చించే ఒకటి రెండు నిముషాల సమయంతో ప్రభుత్వ నుంచి ఉత్తమ సేవలు పొందే అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. దీనికి ప్రజలు తమ వంతుగా సహకరించాలని...మంచి పాలనకు, నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించే కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;ఐపీఆర్ఎస్ తో మెరుగైన ఫ&zwnj;లితాలు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ఐవిఆర్ఎస్ విధానం ద్వారా వచ్చే ఖచ్చితమైన అభిప్రాయాల ద్వారా గతంలో మంచి ఫలితాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో &amp;nbsp;పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంలో చంద్రబాబు ఇదే విధానాన్ని పాటించారు. అలాగే విజయవాడ వరదల సమయంలో ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే సాయంపైనా కాల్స్ ద్వారా సమాచారం తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో దీన్ని విరివిగా వాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/continuous-feedback-from-the-public-on-government-schemes-programs-and-civic-services-ap-cm-chandrababu-naidu-rma-snt54h"/>
        </item>
        <item>
            <title><![CDATA[India Today Exit Poll 2024 : ఆంధ్ర‌లో జ‌గ‌న్ కు చంద్ర‌బాబు షాక్.. మ‌రీ ప‌వ‌న్ సంగ‌తేంటి..? ]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/chandrababu-naidu-shocks-jagan-mohan-reddy-in-andhra-what-about-pawan-kalyan-india-today-axis-my-india-exit-poll-2024-rma-segpe3</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/chandrababu-naidu-shocks-jagan-mohan-reddy-in-andhra-what-about-pawan-kalyan-india-today-axis-my-india-exit-poll-2024-rma-segpe3</guid>
            <pubDate>Sun, 02 Jun 2024 22:35:32 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;India Today-Axis My India Exit Poll 2024 : బీజేపీ-టీడీపీ-జ&zwnj;న&zwnj;సేనల పొత్తు ఆంధ్రప్రదేశ్ లో అద్భుతాలు చేసినట్లు కనిపిస్తోంది. బీజేపీ, చంద్రబాబు నాయుడి టీడీపీ, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలతో కూడిన కూట&zwnj;మి సీఎం వైఎస్ జ&zwnj;గ&zwnj;న్ మోహ&zwnj;న్ రెడ్డికి షాకివ్వ&zwnj;నుంద&zwnj;ని ఇండియా టూడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ పేర్కొంటోంది.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ck8n3mb8v8d89jmc32qapcnx,imgname-Babu-Jagan-Pawan.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Andhra Pradesh exit poll : ముఖ్య&zwnj;మంత్రి వైఎస్ జ&zwnj;గ&zwnj;న్ మోహ&zwnj;న్ రెడ్డి నాయ&zwnj;క&zwnj;త్వంలో మ&zwnj;రోసారి అధికారంలోకి రావాల&zwnj;ని చూస్తున్న వైఎస్ఆర్సీపీకి ఎదురుదెబ్బ&zwnj;త&zwnj;గ&zwnj;ల&zwnj;నుంద&zwnj;ని తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ గ&zwnj;ట్టిపోటీ ఇచ్చిన&zwnj;ప్ప&zwnj;టికీ ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ లో తెలుగుదేశం పార్టీ కూట&zwnj;మి మెజారిటీ స్థానాల&zwnj;ను ద&zwnj;క్కించుకునే అవ&zwnj;కాశాలు అధికంగా ఉన్నాయ&zwnj;ని ఇండియా టూడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ పేర్కొంటోంది. సీఎం జ&zwnj;గ&zwnj;న్ మోహ&zwnj;న్ రెడ్డికి చంద్ర&zwnj;బాబు నాయుడి షాక్ త&zwnj;గ&zwnj;ల&zwnj;నుంద&zwnj;ని ఎగ్జిట్ పోల్ అంచ&zwnj;నా వేసింది.&lt;/p&gt; &lt;p&gt;బీజేపీ-టీడీపీ-జ&zwnj;న&zwnj;సేనల పొత్తు ఆంధ్రప్రదేశ్ లో అద్భుతాలు చేసినట్లు ఇండియా టూడే ఎగ్జిట్ పోల్ అంచ&zwnj;నా వేసింది. బీజేపీ, చంద్రబాబు నాయుడి టీడీపీ, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేలతో కూడిన కూట&zwnj;మి సీఎం వైఎస్ జ&zwnj;గ&zwnj;న్ మోహ&zwnj;న్ రెడ్డికి షాకిస్తూ అధికారం ద&zwnj;క్కించుకునే విధంగా మెజారిటీ స్థానాల్లో విజ&zwnj;యం సాధిస్తుంద&zwnj;ని ఇండియా టూడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తెలిపింది. ఈ ఎగ్జిట్ పోల్ ప్ర&zwnj;కారం.. మొత్తం 175 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాల్లో అధిక స్థానాలు టీడీపీ గెలుచుకుంటుందనీ, ఆ తర్వాతి స్థానంలో వైఎస్ఆర్సీపీ ఉంటుందని పేర్కొంది.&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;అధిక స్థానాలు తెలుగుదేశం పార్టీకే..&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ 76 నుంచి 96 స్థానాలను గెలుచుకునే అవకాశముందని తెలిపింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ 55 నుంచి 77 స్థానాలు విజయం సాధించవచ్చని పేర్కొంది. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ 16 నుంచి 18 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందని అంచనా వేసింది. అలాగే, బీజేపీ 4 నుంచి 6 స్థానాల్లో కైవసం చేసుకుంటుందనీ, కాంగ్రెస్ పార్టీ 0-2 స్థానాలు దక్కే అవకాశలను ప్రస్తావించింది.&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;ఓటింగ్ శాతం పరంగా వైఎస్ఆర్సీపీదే పై &amp;nbsp;చేయి..&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;సీట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ ముందుండగా, ఓటింగ్ శాతంలో మాత్రం వైఎస్ఆర్సీపీ పైచేయి సాధిస్తుందని ఇండియా టూడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ పేర్కొంది. వైఎస్ఆర్సీపీకి 44 శాతం ఓట్లు, టీడీపీకి 42 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. జనసేనకు 7 శాతం, బీజేపీకి 2 శాతం, కాంగ్రెస్ కు 2 శాతం, ఇతరులకు 3 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది.&lt;/p&gt; &lt;p&gt;India vs Ireland: టీ20 వ&zwnj;ర&zwnj;ల్డ్ కప్ 2024లో ఐర్లాండ్ తో తొలి పోరుకు సై.. భార&zwnj;త్ రికార్డులు ఇవే&lt;/p&gt;]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/chandrababu-naidu-shocks-jagan-mohan-reddy-in-andhra-what-about-pawan-kalyan-india-today-axis-my-india-exit-poll-2024-rma-segpe3"/>
        </item>
        <item>
            <title><![CDATA[విజయవాడలో కారు ధరకే 2BHK ప్లాట్స్... భవిష్యత్ లో ఇక్కడ రియల్ బూమ్ ఖాయం]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/vijayawada-real-estate-boom-buy-a-house-at-car-price-in-emerging-areas-91bz98c</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/vijayawada-real-estate-boom-buy-a-house-at-car-price-in-emerging-areas-91bz98c</guid>
            <pubDate>Wed, 25 Mar 2026 16:21:19 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాబట్టి భవిష్యత్ లో ఈ ప్రాంతమే కాదు దగ్గర్లోని విజయవాడలో కూడా ఊహించని డెవలప్మెంట్ చూడవచ్చు. మంచి లాభాల కోసం ఈ నగర శివార్లలో ఇప్పుడే ఇళ్లు, స్థలాలు కొనిపెట్టుకోవడం ఉత్తమం.&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kmj9g719j6t8qyhjne1s1bt8,imgname-vijayawada-1774435441705.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాబట్టి భవిష్యత్ లో ఈ ప్రాంతమే కాదు దగ్గర్లోని విజయవాడలో కూడా ఊహించని డెవలప్మెంట్ చూడవచ్చు. మంచి లాభాల కోసం ఈ నగర శివార్లలో ఇప్పుడే ఇళ్లు, స్థలాలు కొనిపెట్టుకోవడం ఉత్తమం.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Vijayawada Real Estate : ఉద్యోగాలు, ఉపాధికోసం సొంతూళ్లను వదిలి పెద్దపెద్ద పట్టణాలు, నగరాలకు చాలామంది వలస వెళుతుంటారు. వీళ్లు ఇంటి అద్దెలు కట్టలేక ఎప్పుడెప్పుడు సొంతిళ్లు కొందామా అని కలలు కంటుంటారు. కానీ నగరాల్లో రియల్ బూమ్ కారణంగా ఇల్లు కొనాలంటే లక్షలు, కోట్లు కావాలి.. &amp;nbsp;ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన నగరం విజయవాడలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అయితే విజయవాడలో బెంజ్ సర్కిల్, ఎంజీ రోడ్డు, గుణదల, పటమట వంటి ఖరీదైన ప్రాంతాలే కాదు మధ్య తరగతి ప్రజలు కూడా జీవించేందుకు అనువైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే నగరంలో కలుస్తున్న ప్రాంతాలు, గ్రామాల్లో రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోంది. భవిష్యత్ లో బాగా అభివృద్ధి చెందే అవకాశాలున్న ప్రాంతాల్లో ఇంటిస్థలాలు, ఇళ్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి ప్రాంతాల గురించి తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;విజయవాడకు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా గుర్తింపు ఉంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడూ మంచి ఊపుమీద ఉంటుంది. రాజధాని అమరావతి ప్రాంతానికి సమీపంలో ఉండటం, మెరుగైన రవాణా సౌకర్యం కలిగివుండటంతో విజయవాడ స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఐటీ కంపెనీలు కూడా విజయవాడకు వస్తున్నాయి... దీంతో రియల్ ఎస్టేట్ మరింత జోరందుకుంది. కాబట్టి మంచి ఇల్లు కట్టుకుని విజయవాడలో స్థిరపడాలనుకుంటే ఇది మంచి సమయం. భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడుతుందని అనుకుని భూమిపై ఇన్వెస్ట్ మెంట్ చేయాలనుకునేవారికి కూడా విజయవాడ పర్పెక్ట్ ఆప్షన్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;విజయవాడలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఇళ్ల ధరలు ఉన్నాయి. ఇక్కడ అపార్ట్ మెంట్ కల్చర్ బాగా పెరిగింది... కేవలం 30-40 లక్షల లోపే 1BHK, 2BHK ప్లాట్లు లభిస్తున్నాయి. ఇక ఇండిపెండెంట్ ఇళ్లు కూడా బడ్జెట్ ధరల్లోనే లభిస్తున్నాయి. రూ.50 లక్షలకు కాస్త అటుఇటుగా ఇల్లు లభించే ప్రాంతాలు విజయవాడ నగరంలోనూ, శివార్లలోనూ అనేకం ఉన్నాయి.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ముఖ్యంగా గన్నవరంతో పాటు నున్న, కొత్తూరు తాడేపల్లి, గొల్లపూడి, మంగళగిరి, కంచికచర్ల ప్రాంతాల్లో అనేక లేఅవుట్స్ వెలుస్తున్నాయి. ఇక్కడ తక్కువ ధరలోనే చిన్నపాటి ఇండిపెండెంట్ ఇళ్లు లభిస్తున్నాయి. అలాగే పోరంకి, కానూరు దాటిన తర్వాత వచ్చే పెనమలూరు పరిసరాల్లో కూడా కొంచెం లోపలికి వెళితే బడ్జెట్ ధరల్లో ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉండటంతో, పెట్టుబడి దృష్ట్యా కూడా ఇవి ఉత్తమమైన ఎంపికలుగా నిలుస్తున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;విజయవాడ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలు భారతీ నగర్, సిద్ధార్థ నగర్, మొగల్రాజపురం వంటిచోట్ల విలాసవంతమైన ఇళ్లు కోట్లలో పలుకుతున్నాయి. ఈ ప్రాంతాలు నగర నడిబొడ్డున ఉండి, అన్ని రకాల కార్పొరేట్ ఆసుపత్రులు, విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్&zwnj;కు దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ స్థిరాస్తి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. కానీ అమరావతి ఎఫెక్ట్ తో భవిష్యత్ లో విజయవాడ జెట్ స్పీడ్ తో విస్తరించే అవకాశాలున్నాయి. కాబట్టి ఇప్పుడే శివారుప్రాంతాల్లో ఇళ్ళు లేదా ఇంటిస్థలాలు కొనుగోలు చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. ఇప్పుడు లక్షలకు కొంటే భవిష్యత్ లో కోట్లు కావచ్చు.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;గ&zwnj;మ&zwnj;నిక&zwnj;: పైన తెలిపిన విష&zwnj;యాల&zwnj;ను కేవ&zwnj;లం ప్రాథ&zwnj;మిక స&zwnj;మాచారంగానే భావించాలి. రియ&zwnj;ల్ ఎస్టేట్&zwnj;లో పెట్టుబ&zwnj;డులు పెట్టే ముందు నిపుణుల సూచ&zwnj;న&zwnj;లు తీసుకోవ&zwnj;డ&zwnj;మే మంచిది.&lt;/strong&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/vijayawada-real-estate-boom-buy-a-house-at-car-price-in-emerging-areas-91bz98c"/>
        </item>
        <item>
            <title><![CDATA[హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/andhra-pradesh-ranks-second-in-the-number-of-hiv-patients-most-of-the-victims-are-women-aids-rma-snt8my</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/andhra-pradesh-ranks-second-in-the-number-of-hiv-patients-most-of-the-victims-are-women-aids-rma-snt8my</guid>
            <pubDate>Sun, 01 Dec 2024 15:48:33 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;HIV - Andhra Pradesh:హెచ్&zwnj;ఐవీ రోగుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్&zwnj; రెండో స్థానంలో ఉంది. అయితే, బాధితుల్లో అత్యధికులు మహిళలే ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01g1ds0swkakgzbzhwea87ag9j,imgname-hiv-testing-desktop.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;HIV - Andhra Pradesh:హెచ్&zwnj;ఐవీ రోగుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్&zwnj; రెండో స్థానంలో ఉంది. అయితే, బాధితుల్లో అత్యధికులు మహిళలే ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;HIV - Andhra Pradesh:హెచ్&zwnj;ఐవీ/ఎయిడ్స్&zwnj;పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏటా డిసెంబర్&zwnj; 1న 'ప్రపంచ ఎయిడ్స్&zwnj; దినం'గా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక కొత్త నినాదంతో హెచ్&zwnj;ఐవీ/ఎయిడ్స్&zwnj; అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సంవత్సరం &amp;nbsp;&quot;హక్కుల మార్గాన్ని అనుసరించడం - నా ఆరోగ్యం, నా హక్కు&quot; నేపథ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;హెచ్&zwnj;ఐవీ రోగుల్లో రెండ్ స్థానంలో ఆంధ్రప్రదేశ్..మహిళలే అధికం&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ఆంధ్రప్రదేశ్&zwnj;లో 2023-24 నాటికి 2,22,338 మంది హెచ్&zwnj;ఐవీ రోగులు 'నేషనల్&zwnj; ఎయిడ్స్&zwnj; అండ్&zwnj; ఎస్&zwnj;టీడీ కంట్రోల్&zwnj; ప్రోగ్రాం' కింద చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బాధితుల్లో మహిళల సంఖ్య సగం కంటే ఎక్కువగా ఉంది. మొత్తం 1,22,124 మంది మహిళలు హెచ్&zwnj;ఐవీ చికిత్స పొందుతున్నారు. పురుషుల సంఖ్య 99,455 కాగా, థర్డ్&zwnj;జెండర్లు 759 మంది.&lt;/p&gt; &lt;p&gt;ఆంధ్ర రాష్ట్రంలో, 2019-20లో నమోదైన హెచ్&zwnj;ఐవీ రోగుల సంఖ్య 1,92,693 కాగా, 2023-24 నాటికి ఆ సంఖ్య 2,22,338కు, అంటే 15.38% పెరిగింది. వీరిలో 90% మంది 15-49 సంవత్సరాలు మధ్య వయస్సు వారే. దాదాపు 90% మందికి సురక్షితంకాని లైంగిక సంబంధాల కారణంగానే హెచ్&zwnj;ఐవీ సోకుతోంది. గుంటూరు. తూర్పు గోదావరి ,కృష్ణ, విశాఖ ఉమ్మడి జిల్లాల్లో వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంది.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;హెచ్&zwnj;ఐవీ/ఎయిడ్స్&zwnj; వ్యాధి నియంత్రణ కోసం ఏపీ సర్కారు చర్యలు&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ఆంధ్రప్రదేశ్&zwnj; ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి, హెచ్&zwnj;ఐవీ/ఎయిడ్స్&zwnj; వ్యాధి నియంత్రణ కోసం విస్తృత చర్యలు చేపట్టింది. సెక్స్&zwnj; వర్కర్లు, స్వలింగ సంపర్కులు, సూదుల ద్వారా మాదకద్రవ్యాలు తీసుకునే వ్యక్తులు, వలస కార్మికులకు హెచ్&zwnj;ఐవీ సోకే అవకాశాలు ఎక్కువ ఉన్నందున, వారిలో అవగాహన పెంచేందుకు స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. దాదాపు 2 లక్షల మంది ఈ సేవలు అందుకుంటున్నారు. మన రాష్ట్రంలో మొత్తం 2,181 హెచ్ఐవీ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. దాదాపు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా హెచ్&zwnj;ఐవీ నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. హెచ్&zwnj;ఐవీ సోకిందని తెలియగానే ఏఆర్&zwnj;టీ చికిత్స మొదలు పెడుతున్నారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;హెచ్&zwnj;ఐవీ రోగులకు అవసరమైన మందులను 60 ఏఆర్&zwnj;టీ కేంద్రాలు, 161 లింక్&zwnj; ఏఆర్&zwnj;టీ కేంద్రాల ద్వారా ఉచితంగా అందిస్తున్నారు. బాధితుల ఆర్థిక సంక్షేమం కోసం ప్రభుత్వం పింఛను కూడా ఇస్తోంది. హెచ్&zwnj;ఐవీ రోగుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు కాబట్టి, అనుమానం ఉన్న వ్యక్తులు ఎవరైనా నిర్భయంగా పరీక్షలు చేయించుకోవచ్చు.&lt;/p&gt; &lt;p&gt;హెచ్&zwnj;ఐవీ బాధితులకు ఆర్థికరాష్ట్ర&zwnj;వ్యాప్తంగా &amp;nbsp;ఉన్న ఏఆర్&zwnj;టీ, లింక్&zwnj; ఏఆర్&zwnj;టీ కేంద్రాల ద్వారా హెచ్&zwnj;ఐవీ బాధితులకు ఉచితంగా మందులు, పరీక్షలు, సలహాలు అందిస్తున్నారు. &amp;nbsp;హెచ్&zwnj;ఐవీ బాధితులకు సామాజిక చికిత్స అందించడానికి కౌన్సెలింగ్ సెషన్&zwnj;లు నిర్వహిస్తున్నారు. హెచ్&zwnj;ఐవీ బాధితులకు హెపటైటిస్&zwnj; వ్యాక్సిన్ ఇస్తున్నారు.&amp;nbsp;ట్రాన్స్&zwnj;జెండర్&zwnj;లకు వైద్య సేవలు, కౌన్సెలింగ్ అందించడానికి ప్రత్యేక కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;ఆంధ్రప్రదేశ్&zwnj; స్టేట్&zwnj; ఎయిడ్స్&zwnj; కంట్రోల్&zwnj; సొసైటీ&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ప్రజల్లో సుఖవ్యాధుల నియంత్రణ కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 55 ప్రత్యేక సురక్ష క్లినిక్&zwnj;లను అందుబాటులో ఉంచింది. ప్రజలకు సురక్షితమైన రక్తం సరఫరా చేయడానికి 227 బ్లడ్&zwnj; బ్యాంక్&zwnj;లు, 156 రక్త నిధి కేంద్రాల్ని నెల&zwnj;కొల్పింది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో హెచ్&zwnj;ఐవీ/ఎయిడ్స్&zwnj; గురించి అవగాహన పెంచడానికి విస్తృతమైన కార్యక్రమాల్ని ఎపిశాక్స్ నిర్వ&zwnj;హిస్తోంది. ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా హెచ్&zwnj;ఐవీ బాధితులకు సకాలంలో వైద్యం అందుతోంది. ప్రజల్లో హెచ్&zwnj;ఐవీ గురించి అవగాహన పెరిగింది. హెచ్&zwnj;ఐవీ బాధితులపై సామాజిక వివక్ష తగ్గింది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;ఆంధ్రప్రదేశ్&zwnj; స్టేట్&zwnj; ఎయిడ్స్&zwnj; కంట్రోల్&zwnj; సొసైటీ (APSACS), 'ప్రపంచ ఎయిడ్స్&zwnj; దినం' సందర్భంగా విజయవాడలో ఆదివారం ఉదయం 8 గంటలకు &amp;nbsp;భారీ ర్యాలీ చేపట్టింది. అనంతరం &amp;nbsp;తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వివిధ అవగాహన కార్యక్రమాల్ని ఏర్పాటు చేసింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;హెచ్&zwnj;ఐవీ/ఎయిడ్స్&zwnj;పై అవగాహన కోసం 'మీకు తెలుసా' కార్యక్రమం&amp;nbsp;&lt;/strong&gt; &amp;nbsp; హెచ్&zwnj;ఐవీ/ఎయిడ్స్&zwnj;పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి నవంబరు 12 వరకు &quot;మీకు తెలుసా?&quot; పేరిట ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ప్రతి ఒక్క ప్రభుత్వ విభాగాన్ని ఇందులో భాగస్వామ్యం చేశారు. పట్టణాలు, గ్రామాల్లో, ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తద్వారా, యువత స్థాయి నుంచే హెచ్&zwnj;ఐవీ/ఎయిడ్స్&zwnj;పై అవగాహన కల్పించారు. దీంతోపాటు, నేషనల్&zwnj; ఎయిడ్స్&zwnj; కంట్రోల్&zwnj; ఆర్గనైజేషన్&zwnj; (ఎన్&zwnj;ఏసీవో) మద్దతుతో, ఏపీఎస్&zwnj;ఏసీఎస్&zwnj; &quot;యూత్&zwnj;ఫెస్ట్&zwnj; 2024-2025&quot; మారథాన్&zwnj; కూడా నిర్వహించింది.&lt;/p&gt; &lt;p&gt;స్త్రీ, పురుషులతో పాటు ట్రాన్స్&zwnj;జెండర్&zwnj;లను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చైతన్యవంతం చేశారు. లింగ సమానత్వాన్ని చాటేలా, ఈ మూడు విభాగాల్లోనూ ప్రథమ, ద్వితీయ బహుమతులు అందించారు. రాష్ట్రస్థాయిలో విజేతలను జాతీయ స్థాయి మారథాన్&zwnj;కు ఎంపిక చేశారు. 9, 11 తరగతుల విద్యార్థులకు క్విజ్&zwnj; పోటీలు కూడా నిర్వహించారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;హెచ్&zwnj;ఐవీ, ఎయిడ్స్&zwnj; &amp;nbsp;ఒకటి కాదు&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;చాలామంది ప్రజలు హెచ్&zwnj;ఐవీ, ఎయిడ్స్&zwnj; ఒకటే అనుకుంటున్నారు. అది నిజం కాదు. హెచ్&zwnj;ఐవీ అంటే &quot;హ్యూమన్ ఇమ్యునో డెఫిసియన్సీ వైరస్&zwnj;&quot;. ఈ సూక్ష్మక్రిమి మానవ శరీరంలో ప్రవేశించి, శరీరంలోనే వృద్ధి చెంది, రోగ నిరోధక శక్తిని క్రమేణా నాశనం చేస్తుంది. ఈ కారణంగా ప్రజల ఆరోగ్యం క్రమంగా క్షీణించి అనేక వ్యాధుల బారిన పడతారు. ఎయిడ్స్ (AIDS) అంటే, &quot;అక్వైర్డ్&zwnj; ఇమ్యునో డెఫిసియన్సీ సిండ్రోమ్&zwnj;&quot;.&lt;/p&gt; &lt;p&gt;హెచ్&zwnj;ఐవీ మానవ శరీరంలో వృద్ధి చెందాక, రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఏర్పడే అనారోగ్య పరిస్థితి ఇది. హెచ్&zwnj;ఐవీ ఉన్న అందరూ ఎయిడ్స్&zwnj; రోగులు కాదు. హెచ్&zwnj;ఐవీ నుంచి ఎయిడ్స్&zwnj; దశలోకి మారడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. హెచ్&zwnj;ఐవీ సోకినప్పటికీ, బలవర్ధకరమైన ఆహారం, క్రమం తప్పని చికిత్స, వ్యాయామాలతో చాలా ఏళ్లపాటు సాధారణ ప్రజల్లాగే ఆరోగ్యంగా జీవించవచ్చు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/andhra-pradesh-ranks-second-in-the-number-of-hiv-patients-most-of-the-victims-are-women-aids-rma-snt8my"/>
        </item>
        <item>
            <title><![CDATA[ఆంధ్రరాష్ట్ర పునర్నిర్మాణం.. భావితరాలకు స్ఫూర్తి పంచేలా అడుగులు వేస్తున్నాం : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/we-are-taking-steps-to-inspire-future-generations-ap-deputy-chief-minister-and-jana-sena-chief-pawan-kalyan-at-independence-day-celebrations-rma-si966k</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/we-are-taking-steps-to-inspire-future-generations-ap-deputy-chief-minister-and-jana-sena-chief-pawan-kalyan-at-independence-day-celebrations-rma-si966k</guid>
            <pubDate>Thu, 15 Aug 2024 14:55:32 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Pawan Kalyan : రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అడుగులు వేస్తున్నామ&zwnj;నీ, ప్రజలంతా మెచ్చేలా, భావితరాలకు స్ఫూర్తి పంచేలా కూటమి పాలన సాగుతుందని ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ రాష్ట్ర ఉప&zwnj;ముఖ్య&zwnj;మంత్రి, జ&zwnj;న&zwnj;సేన అధినేత ప&zwnj;వ&zwnj;న్ క&zwnj;ళ్యాణ్ అన్నారు.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01j5ane15djjvxwv28gcwmynst,imgname-pawan-kalyan-jpg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Pawan Kalyan : రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అడుగులు వేస్తున్నామ&zwnj;నీ, ప్రజలంతా మెచ్చేలా, భావితరాలకు స్ఫూర్తి పంచేలా కూటమి పాలన సాగుతుందని ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ రాష్ట్ర ఉప&zwnj;ముఖ్య&zwnj;మంత్రి, జ&zwnj;న&zwnj;సేన అధినేత ప&zwnj;వ&zwnj;న్ క&zwnj;ళ్యాణ్ అన్నారు.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;Pawan Kalyan : భార&zwnj;త స్వాతంత్య్ర దినోత్స&zwnj;వ వేడుక&zwnj;లు దేశ&zwnj;మంత&zwnj;టా ఘ&zwnj;నంగా జ&zwnj;రుగుతున్నాయి. ఈ క్ర&zwnj;మంలోనే&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;కాకినాడలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ ఉప ముఖ్య&zwnj;మంత్రి, జ&zwnj;న&zwnj;సేన అధినేత&zwnj;న ప&zwnj;వ&zwnj;న్ క&zwnj;ళ్యాణ్ పాల్గొన్నారు. తన కూతురితో సెల్ఫీ తీసుకున్న ఫొటో వైరల్ అవుతోంది. కాగా, సంద&zwnj;ర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెరుగైన పాల&zwnj;న అందిస్తున్నామ&zwnj;ని చెప్పారు. &lsquo;ఇంటి నుంచి నిర్భయంగా బయటకు వెళ్లిన ప్రతి ఆడబిడ్డ అంతే భద్రంగా ఇంటికి తిరిగి రావాలి... దోపిడీలు, దౌర్జన్యాలు నశించే రోజులు సాకారం కావాలి. రాజీలేకుండా శాంతిభద్రతలు బలంగా అమలు జరగాలి... యువ శక్తిని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కృతం అవ్వాలి... ఒక్కరి వద్దే మొత్తం డబ్బులన్నీ జమయ్యే పద్ధతి పోవాలి.. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలి.. పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గ సీమగా విరజిల్లాలి... ప్రజలకు అవసరమయ్యే అభివృద్ధితోపాటు సంక్షేమ రథం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలి... ఇవే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యాలు&rsquo; అని స్పష్టం చేశారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;ప్రజలు ఇచ్చిన అధికార బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ, వారు పెట్టుకున్న నమ్మకాన్ని కచ్చితంగా నెరవేర్చుతామన్నారు. రాష్ట్రానికి తిరిగి జీవం పోసేలా, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అభివృద్ధి బ్రాండ్ గా చేసేందుకు అన్ని విధాలా పాలనలో మార్పు తీసుకొస్తామని ప&zwnj;వ&zwnj;న్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన వ్యవస్థలకు పునర్వైభవం తీసుకురావడంతోపాటు, ఆర్థికంగా అతలాకుతలం అయిన రాష్ట్రానికి జీవం పోసేలా వేగంగా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్ట ప్రకారం వారికి శిక్షపడాలని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;అలాగే, &quot;78 ఏళ్ల కాలంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని దేశం తన ప్రయాణాన్ని సాగించింది. విభజన గాయాలు, యుద్ధాలు, క్షామం వంటివి దేశం చూసింది. మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వంటి దార్శనికుడు పాలనతో భారతదేశం ప్రయాణాన్ని మొదలుపెడితే తర్వాత దేశాన్ని అంతే సమర్థంగా పాలించిన లాల్ బహుదూర్ శాస్త్రి, అపర దుర్గగా పేరు గాంచిన శ్రీమతి ఇందిరా గాంధీ, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చిన గొప్ప నేత పీవీ నరసింహారావు, పోఖ్రాన్ లో అణు బాంబు పరీక్ష చేసి శత్రు దేశాలకు వెన్నులో వణుకు పుట్టించిన అటల్ బిహారీ వాజ్ పేయి, పాతతరం నేతల్లా కాకుండా మా దేశం మీద దాడి చేస్తే మీకు అదే తరహాలో సమాధానం చెబుతామని నిరూపించిన ప్ర&zwnj;ధాని నరేంద్ర మోడీ వరకు ఈ దేశం ఎందరో గొప్ప నేతలను చూసిందని&quot; చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;స్వాతంత్య్ర&zwnj; దినోత్సవం అంటే చాక్లెట్లు పంచుకోవడానికో, సెలవు దినంగా ఎంజాయ్ చేయడానికో కాదని చెప్పిన ప&zwnj;వ&zwnj;న్.. &amp;nbsp;&quot;దేశం కోసం పోరాడిన ఎందరో త్యాగధనులు, వారి పోరాటాలను గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. 19 ఏళ్ల ఖుదిరాం బోస్ త్యాగం దగ్గర నుంచి 23 ఏళ్ల భగత్ సింగ్ వంటి యువకుల బలిదానాలతో సాధించుకున్న స్వాతంత్య్రాన్ని మనం అనుభవిస్తున్నాం. వారు తీసుకొచ్చిన స్వాతంత్య్రాన్ని అంతే బాధ్యతతో భావితరాలకు అందించాలి. 1925లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు ఓ అపురూప ఘట్టం. ఉప్పు సత్యాగ్రహంలోనూ ఉప్పాడ, చొల్లంగి గ్రామాల్లో ప్రజలు అశేషంగా పాల్గొన్నారు. కాకినాడకు చెందిన భయంకరాచారి, బులుసు సాంబమూర్తి, దుర్గాబాయ్ దేశ్ ముఖ్ వంటివారు జిల్లాకు చెందిన ఎందరో గొప్ప వ్యక్తులు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఇలాంటి గొప్ప నేలలో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందనిష&quot; తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;ఆంధ్రప్రదేశ్ కు పునరుజ్జీవం పోస్తామ&zwnj;ని చెప్పిన ప&zwnj;వ&zwnj;న్ క&zwnj;ళ్యాణ్.. &quot;సూపర్ సిక్స్ అమలుతోపాటు రాష్ట్ర పునర్నిర్మాణానికి షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నాం. 28 కేటగిరిల్లో ప్రజలకు సామాజిక పింఛన్లను కూటమి ప్రభుత్వం పెంచింది. కాకినాడ జిల్లాలో 17 కేటగిరిల్లో 2,77,594 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నాం. ఆంధ్రుల అన్నపూర్ణగా భావించే డొక్కా సీతమ్మ పథకంతో జిల్లాలోని 1258 పాఠశాలల్లోని పిల్లలకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నాం. అన్నా క్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించి పేదలకు రూ.5లకే భోజనం అందించే కార్యక్రమం మొదలుపెట్టాం. జిల్లాలో మొత్తం 11 క్యాంటీన్లు ప్రారంభం అవుతున్నాయి. ఇసుక విధానంలో మార్పులు చేసి, ప్రజలకు అందుబాటులో ఇసుక ఉండేలా చర్యలు తీసుకున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకంలో భాగంగా యూనిట్ కు రూ.4 లక్షలు అందజేస్తాం. పెండింగ్ లో రూ.49 కోట్లు బిల్లులు చెల్లించే ఏర్పాటు చేస్తాం. జిల్లాలో 37 కౌంటర్లలో ప్రజలకు నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందిస్తున్నామ&zwnj;ని&quot; చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/we-are-taking-steps-to-inspire-future-generations-ap-deputy-chief-minister-and-jana-sena-chief-pawan-kalyan-at-independence-day-celebrations-rma-si966k"/>
        </item>
        <item>
            <title><![CDATA[జగన్ సర్కార్ 'ఎగ్ పఫ్స్' కోసం రూ.3.62 కోట్లు  ఖర్చు పెట్టిందా? వైసీపీ vs టీడీపీ మాటల యుద్ధం]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/did-jagan-mohan-reddy-s-govt-spend-rs-3-62-crore-only-on-egg-puffs-allegations-spark-fresh-ysrcp-vs-tdp-clash-rma-sik44b</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/did-jagan-mohan-reddy-s-govt-spend-rs-3-62-crore-only-on-egg-puffs-allegations-spark-fresh-ysrcp-vs-tdp-clash-rma-sik44b</guid>
            <pubDate>Wed, 21 Aug 2024 12:44:35 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;AP Egg Puff Scandal:&amp;nbsp; ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన కాలంలో చేసిన ఖర్చులు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల కాలంలో వైకాపా ప్రభుత్వం 'ఎగ్ పఫ్స్' కోసం రూ.3.62 కోట్లు దుర్వినియోగం చేసిందని టీడీపీ తీవ్ర విమర్శల మధ్య వైపాకా నాయకులు కూడా ఎదురుదాడికి దిగారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01j5sn5v3x831ezhybabm45dzp,imgname-whatsapp-image-2024-08-21-at-10-10-47.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;YSRCP vs TDP: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలు, చేసిన ఖర్చులు ప్రస్తుతం ఏపీ&amp;nbsp; రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని ప్రభుత్వం జగన్ పాలనలో తీసుకున్న పలు నిర్ణయాలు, చేసిన ఖర్చుల వివరాలను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. గత ప్రభుత్వం అధికార దుర్వినియోగం తీవ్రస్థాయిలో కొనసాగిందని ఆరోపించింది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు విషయాలు ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా &quot;ఎగ్ పఫ్స్&quot;&amp;nbsp;కోసం జగన్ సర్కారు చేసిన కోట్ల రూపాయల ఖర్చును టీడీపీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. 2019 నుండి 2024 వరకు ఐదేళ్ల కాలంలో జగన్&amp;nbsp; ప్రభుత్వం ఎగ్ పఫ్స్ కోసం రూ.3.62 కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఇదే అంశం తీవ్ర దుమారం రేపుతోంది. వైకాపా-టీడీపీల రాజకీయ యుద్ధంలో ఇదే అంశం కేంద్ర బిందువుగా మారింది.&lt;/p&gt; &lt;p&gt;ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) సిబ్బంది రోజుకు సగటున 993 ఎగ్ పఫ్స్ తిన్నారనీ, దీని ఖర్చు ఏటా రూ.72 లక్షలు కాగా, మొత్తం 18 లక్షల ఎగ్ పఫ్స్ తిన్నారని వివరాలను టీడీపీ నాయకులు పేర్కొంటూ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అనే విషయాలను ప్రస్తావిస్తున్నారు.సోషల్ మీడియాలో టీడీపీ- వైకాపాలు రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.&amp;nbsp;&lt;/p&gt;  &lt;p&gt;The CMO reportedly spent ₹3.62 crore on egg puffs over the last five years, averaging ₹72 lakh per year.  The report states that the CMO consumed 993 egg puffs daily, totaling 18 lakh egg puffs in five years. #YSJagan #YSRCP చిత్రాన్ని చూడండి&lt;/p&gt; &mdash; Kolly Censor (@KollyCensor) ఆగస్టు 20, 2024  &lt;p&gt;తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓటమి తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం.. గత సర్కారు ఆర్థిక అవకతవకలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.&amp;nbsp; &quot;ఎగ్ పఫ్ స్కాండల్&quot; గా రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. ఇప్పటికే జగన్ పదవీకాలంలో ఆయన&amp;nbsp; భద్రతపై అధిక వ్యయం, రుషికొండ ప్యాలెస్ నిర్మాణం, వ్యక్తిగత అవసరాల కోసం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల వినియోగం తీవ్ర దుమారం రేపిన వివాదాలుగా ఉన్నాయి.&lt;/p&gt;  &lt;p&gt;Same Ruddudu  TDP spent 25 Lakhs for this Fake Propaganda on YSJagan  Same Content ఇక్కడ చూడండి చిత్రాన్ని చూడండి&lt;/p&gt; &mdash; Govt Critic (@VikkiRazzz) ఆగస్టు 21, 2024  &lt;p&gt;అధికార పార్టీ ఆరోపణలు, ప్రజల నుంచి వస్తున్న తీవ్ర విమర్శల మధ్య 'ఎగ్ పఫ్ స్కాండల్' మాజీ సీఎం జగన్, వైకాపాప్రతిష్టను దెబ్బతీసేందుకు టీడీపీ చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నమని వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎగ్ పఫ్ అంశాన్ని 'ఫేక్ న్యూస్'గా అభివర్ణించారు. 2014-2019 మధ్య మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ లకు స్నాక్స్ కోసం గత టీడీపీ ప్రభుత్వం రూ.8.5 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు.&lt;/p&gt;  &lt;p&gt;వైకాపా ఫేక్ బతుకులు ఇలా తగలడ్డాయి. జగన్ చేసిన తప్పులు, దోపిడీ కప్పిపుచ్చడానికి వైకాపా కిరాయి మూకలు ఫేక్ ప్రచారం ప్రారంభించారు.#FekuJagan#EndOfYCP#YCPFakeBrathuku #AndhraPradesh చిత్రాన్ని చూడండి&lt;/p&gt; &mdash; Telugu Desam Party (@JaiTDP) ఆగస్టు 20, 2024  &lt;p&gt;వైఎస్ఆర్సీపీ ఆరోపణలను టీడీపీ వెంటనే స్పందిస్తూ.. వైకాపా చేస్తున్న కామెంట్స్ నిరాధారమైనవి,కల్పితమైనవిగా అభివర్ణించింది. జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక అవకతవకల వాస్తవ పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వైఎస్ఆర్సీపీ తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోందని ఆరోపిస్తూ టీడీపీ సోషల్ మీడియా విభాగం పేర్కొంది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;ఈ తాజా వివాదంపై నెటిజన్ల స్పందన ఇది.. &lt;/strong&gt;&lt;/p&gt;  &lt;p&gt;Anda Scam ఇక్కడ చూడండి&lt;/p&gt; &mdash; Chaitali (CK) (@CKsays_) ఆగస్టు 21, 2024   &lt;p&gt;Must be of golden eggs ఇక్కడ చూడండి&lt;/p&gt; &mdash; Simple Sense ❤️ (@simple_sense) ఆగస్టు 20, 2024   &lt;p&gt;and let me guess.. the egg puff supplier is CMO's brother or brother-in-law? ఇక్కడ చూడండి&lt;/p&gt; &mdash; Vikas V (@vikiitd) ఆగస్టు 20, 2024   &lt;p&gt;Eggcentric this! ఇక్కడ చూడండి&lt;/p&gt; &mdash; Sunil Arab (@MyFeudalSelf) ఆగస్టు 20, 2024   &lt;p&gt;He didn't work for people but people worked for him and his family.&lt;/p&gt; &mdash; Common Man (@a_man_common) ఆగస్టు 21, 2024   &lt;p&gt;It is like Kejriwal's samosas.&lt;/p&gt; &mdash; Salil Mathur Modi ka Pariwar (@Saliltoday) ఆగస్టు 21, 2024   &lt;p&gt;The supplier of these egg puffs must be a millionaire by now!&lt;/p&gt; &mdash; RD (@DharRenuka) ఆగస్టు 21, 2024   &lt;p&gt;Is that good enough to beat our own Kejriwal over his crores spent on Bread Pakoras for CM office in a single year ?  Not even close ‼️  Jagan needs to work harder  ఇక్కడ చూడండి&lt;/p&gt; &mdash; amarjeet  (@amarjeet_del) ఆగస్టు 21, 2024   &lt;p&gt;TDP's Paid Mafia Started Fake Propaganda on @ysjagan..#AndhraPradesh #FakePropaganda ఇక్కడ చూడండి చిత్రాన్ని చూడండి&lt;/p&gt; &mdash;    (@2029YSJ) ఆగస్టు 21, 2024   &lt;p&gt;one more dog &hellip;  as per earlier fake news spread by #TDP govt jagan have 930+ security and employees and so many visitors every day 993 month 29790 year 3.5L 5 years 17.87 round to 18L 3.6cr for 18L puffs (20lacs) What is wrong. is this one is fake or security one?#TDP #YSRCP ఇక్కడ చూడండి&lt;/p&gt; &mdash; For A Reason (@forareason_in_X) ఆగస్టు 21, 2024]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/did-jagan-mohan-reddy-s-govt-spend-rs-3-62-crore-only-on-egg-puffs-allegations-spark-fresh-ysrcp-vs-tdp-clash-rma-sik44b"/>
        </item>
        <item>
            <title><![CDATA[అదాని విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో రూ. 1,750 కోట్ల లంచం - జ‌గ‌న్ పాత్ర ఏంటి? అస‌లు ఈ కేసు ఏంటి? ]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/explainer-rs-1-750-crore-bribe-in-adani-power-purchase-deal-what-was-jagan-mohan-reddy-s-role-what-exactly-is-this-case-us-arrest-warrant-all-details-rma-snc97i</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/explainer-rs-1-750-crore-bribe-in-adani-power-purchase-deal-what-was-jagan-mohan-reddy-s-role-what-exactly-is-this-case-us-arrest-warrant-all-details-rma-snc97i</guid>
            <pubDate>Fri, 22 Nov 2024 14:12:49 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Explainer - Adani power purchase deal: ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ ను ఉల్లంఘించారని &amp;nbsp;ఆరోపిస్తూ అదానీ స&zwnj;హా ప&zwnj;లువురిపై యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అభియోగాలు మోపింది. అలాగే, ఏపీ మాజీ సీఎం జగన్ విద్యుత్&zwnj; కొనుగోలు ఒప్పందం కోసం ₹1,750 కోట్లు తీసుకున్నారని ఆరోప&zwnj;ణ&zwnj;లు వ&zwnj;చ్చాయి.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01jd97bcwgbfmv05t4cg728gt1,imgname-jagan-mohan-reddy--gautam-adani.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Explainer - Adani power purchase deal: ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ ను ఉల్లంఘించారని &amp;nbsp;ఆరోపిస్తూ అదానీ స&zwnj;హా ప&zwnj;లువురిపై యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అభియోగాలు మోపింది. అలాగే, ఏపీ మాజీ సీఎం జగన్ విద్యుత్&zwnj; కొనుగోలు ఒప్పందం కోసం ₹1,750 కోట్లు తీసుకున్నారని ఆరోప&zwnj;ణ&zwnj;లు వ&zwnj;చ్చాయి.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;Adani power purchase deal: అదాని గ్రూప్ కు ఉచ్చు బిగుస్తున్న&zwnj;ద&zwnj;నే టాక్ నడుస్తోంది. సౌరశక్తి విద్యుత్ సరఫరా ఒప్పందాలను పొందేందుకు గౌత&zwnj;మ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీ స&zwnj;హా మరో ఆరుగురు నిందితులు భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చారని యూఎస్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.&lt;/p&gt; &lt;p&gt;ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ అదానీ స&zwnj;హా ప&zwnj;లువురిపై యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అభియోగాలు మోపింది. ఇప్ప&zwnj;టికే అక్క&zwnj;డి కోర్టులో వాద&zwnj;న&zwnj;లు జ&zwnj;రిగాయి. గౌత&zwnj;మ్ అదాని స&zwnj;హా ఇందులో ప్ర&zwnj;మేయం ఉన్న ప&zwnj;లువురి కోసం అరెస్టు వారెంట్లు కూడా జారీ అయ్యాయి. ఇప్పుడు ఇదే విష&zwnj;యం ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ ను కూడా కుదిపేస్తోంది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;ఎందుకంటే ఏపీ మాజీ ముఖ్య&zwnj;మంత్రి వైఎస్ జ&zwnj;గ&zwnj;న్ మోహ&zwnj;న్ రెడ్డి విద్యుత్&zwnj; కొనుగోలు ఒప్పందం కోసం ₹1,750 కోట్లు తీసుకున్నారని ఆరోప&zwnj;ణ&zwnj;లు వ&zwnj;చ్చాయి. అస&zwnj;లు ఎంటీ ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందం? &amp;nbsp;గౌత&zwnj;మ్ అదాని కోసం అరెస్టు వారెంట్ జారీ వెనుక కార&zwnj;ణాలు ఏంటి? &amp;nbsp;లంచం ఆరోప&zwnj;ణ&zwnj;లు ఎదుర్కొంటున్న జ&zwnj;గ&zwnj;న్ పాత్ర ఏమిటి?&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;ఏమిటి ఈ సౌర&zwnj; విద్యుత్ సరఫరా ఒప్పందాలు?&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ఆంధ్రప్రదేశ్&zwnj;లోని విద్యుత్ పంపిణీ సంస్థల విద్యుత్ సరఫరా ఒప్పందాలు (PSAs) యూఎస్ 265 మిలియన్ డాలర్ల లంచం కేసులో ప్ర&zwnj;ధానంగా క&zwnj;నిపిస్తున్నాయి. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (USSEC) నేరారోపణ ప్రకటనలో అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్&zwnj;కి లంచం ఇచ్చిందని ఆరోపించింది. వీరిలో మాజీ సీఎం వైఎస్&zwnj; జగన్&zwnj;మోహన్&zwnj;రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.&lt;/p&gt; &lt;p&gt;ఒడిశా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, ఛత్తీస్&zwnj;గఢ్, ఆంధ్రప్రదేశ్&zwnj;లోని విద్యుత్ పంపిణీ సంస్థలు జూలై 2021-ఫిబ్రవరి 2022 మధ్య తయారీ ప్రాజెక్టు కింద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI)తో ఒప్పందాలు చేసుకున్నాయి. ఏపీ రాష్ట్రం 7 గిగావాట్ల సౌర విద్యుత్&zwnj;ను కొనుగోలు చేయడానికి అంగీకరించింది. భారతదేశంలో అత్య&zwnj;ధిక మొత్తం వాటా కొనుగోలు ఏపీదే. మొత్తంగా అధిక ధరలకు సౌరవిద్యుత్&zwnj; కొనేలా దేశంలోని ప&zwnj;లు రాష్ట్రాల్లో ఉన్నతస్థాయి వ్యక్తులకు కోట్ల రూపాయ&zwnj;లు లంచం రూపంలో అందిన&zwnj;ట్టు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్&zwnj;బీఐ నివేదిక&zwnj;లు పేర్కొన్నాయి.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;రాష్ట్ర ఉన్న&zwnj;త వ్య&zwnj;క్తుల&zwnj;తో అదానీ వ&zwnj;రుస భేటీల తర్వాత ఒప్పందాలు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;&quot;ఆగస్టు 2021లో అదానీ ఏపీ ముఖ్య&zwnj;మంత్రి జ&zwnj;గ&zwnj;న్ ను కలిశారు. రాష్ట్రం SECIతో విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకోలేదు. ఈ ఒప్పందం కోసం ఆంధ్రప్రదేశ్ ముందుకు రావడానికి అవసరమైన ప్రోత్సాహకాల గురించి చ&zwnj;ర్చించారు&quot; అని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ (SEC) పేర్కొంది.&lt;/p&gt; &lt;p&gt;ఆ త&zwnj;ర్వాత మ&zwnj;ళ్లీ &quot;సాగర్ అదానీ సెప్టెంబరు 12, న&zwnj;వంబర్ 20న ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సమావేశాల తర్వాత, అదానీలు (గౌతమ్- సాగర్) AP ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారు లేదా వాగ్దానం చేసి సంబంధిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థలతో ఒప్పందాలు చేసుకునేలా చేశారని తెలిపింది.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;అమెరికాలో నిధుల సమీకరణతో వెలుగులోకి లంచాలు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;అదాని గ్రూప్ లంచాల ఆరోప&zwnj;ణ&zwnj;లు మొద&zwnj;ట&zwnj;గా అమెరికా లో వెలుగులోకి వ&zwnj;చ్చాయి. అమెరికాకు ఏంటి సంబంధం అని మీకు డౌట్ రావ&zwnj;చ్చు. అస&zwnj;లు విష&zwnj;యం ఏమిటంటే భార&zwnj;త్ లో ఈ విద్యుత్ ఒప్పందాల్లో లంచాలు ఇవ్వ&zwnj;డం కోసం ఆదాని గ్రూప్ నిధుల సేక&zwnj;ర&zwnj;ణ మొద&zwnj;లుపెట్టింది. అమెరికా బ్యాంకులు, ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధులు సేక&zwnj;రించింది. ఈ క్ర&zwnj;మంలోనే అక్కడి ద&zwnj;ర్యాప్తు సంస్థ&zwnj;ల్లో ఈ నిజాలు వెలుగులోకి వ&zwnj;చ్చాయి.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;మ&zwnj;న దేశంలో &amp;nbsp;సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI)తో సౌర విద్యుత్తు ప్రాజెక్టుల ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భారీగా లంచాలు ఇచ్చేందుకు గౌతమ్, సాగర్&zwnj; అదానీలు అమెరికాలో నిధుల సమీకరణ కొన&zwnj;సాగించారు. అదానీ గ్రీన్ లో పెట్టుబడిదారుల నుంచి మిలియన్ల కొద్దీ డాలర్లు వ&zwnj;చ్చాయి. అయితే, సెక్యూరిటీలు విక్రయించేందుకు తప్పుదారి పట్టించే సమాచారం ఇవ్వ&zwnj;డంతో అమెరికా ద&zwnj;ర్యాప్తు సంస్థ&zwnj;లు ఈ మొత్తం భాగోతాన్ని వెలుగులోకి తెచ్చాయి.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;అదాని స&zwnj;హా ప&zwnj;లువురి అరెస్టుకు వారెంట్స్ జారీ చేసిన అమెరికా కోర్టు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;సౌర విద్యుత్ సరఫరా కాంట్రాక్టులను పొందడానికి అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీ, మరో ఆరుగురు ప్రతివాదులు భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చారని యుఎస్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురు ఎగ్జిక్యూటివ్లపై 250 మిలియన్ డాలర్లకు పైగా లంచం, మోసం కేసులో అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. దీంతో వీరి కోసం కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్ సిపిఎ)ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ అదానీ, ఇతరులపై న్యూయార్క్ లోని యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అభియోగాలు మోపింది. దీనిపై న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో మొద&zwnj;ట&zwnj; ఫిర్యాదు దాఖలైంది. వాద&zwnj;న&zwnj;ల త&zwnj;ర్వాత అరెస్టుకు ఆదేశాలు ఇచ్చింది.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;అదాని గ్రూప్ ఈ ఆరోప&zwnj;ణ&zwnj;ల&zwnj;పై ఏం చెబుతోంది?&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ఈ అభియోగాలను నిరాధారమైన ఆరోపణ అని అదానీ గ్రూప్ ఖండించింది. అదానీ గ్రీన్ డైరెక్టర్లపై యూఎస్ డిపార్ట్&zwnj;మెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి.. అవి తిరస్కరించబడ్డాయి. సాధ్యమైన అన్ని చట్టపరమైన సహాయం తీసుకుంటామ&zwnj;ని తెలిపింది. &amp;nbsp;అదానీ గ్రూప్ తన కార్యకలాపాల అన్ని అధికార పరిధులలో అత్యున్నత స్థాయి పాలన, పారదర్శకత, నియంత్రణ సమ్మతిని నిర్వహించడానికి ఎల్లప్పుడూ ముందుంటుంద&zwnj;ని పేర్కొంది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;జ&zwnj;గ&zwnj;న్ పై ఆరోప&zwnj;ణ&zwnj;లు.. వైకాపా ఏం చెప్పిందంటే?&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ఏపీలో గ&zwnj;త వైకాపా స&zwnj;ర్కారు విద్యుత్&zwnj; కొనుగోలు విష&zwnj;యంలో నేరుగా అదానితో ఒప్పందం చేసుకోలేద&zwnj;నీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్&zwnj; ఎనర్జీ కార్పొరేషన్&zwnj; ఆఫ్&zwnj; ఇండియా తో మాత్రమే ఒప్పందం చేసుకుంద&zwnj;ని తెలిపింది. వైకాపా ప్ర&zwnj;భుత్వం పై విద్యుత్&zwnj; కొనుగో&shy;లుకు సంబంధించి వస్తున్న ఆరోపణల్లో నిజం లేద&zwnj;ని తెలిపింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్&zwnj;ను అందించే ల&zwnj;క్ష్యంతోనే 7 వేల మెగావాట్ల విద్యుత్&zwnj;ను చౌకగా కొనుగోలు చేసేందుకు సోలార్&zwnj; ఎనర్జీ కార్పొరేషన్&zwnj; ఆఫ్&zwnj; ఇండియా &amp;nbsp;తో ఏపీ డిస్కమ్&zwnj;&shy;లు ఒప్పందం చేసు&shy;కు&shy;న్నాయని పేర్కొంది.&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/explainer-rs-1-750-crore-bribe-in-adani-power-purchase-deal-what-was-jagan-mohan-reddy-s-role-what-exactly-is-this-case-us-arrest-warrant-all-details-rma-snc97i"/>
        </item>
        <item>
            <title><![CDATA[దంచికొడుతున్న వాన‌లతో ఏపీ అతలాకుతలం.. ఉన్న‌తాధికారుల‌తో సీఎం స‌మీక్ష‌.. కీల‌క ఆదేశాలు ]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/heavy-rains-andhra-pradesh-affected-by-torrential-rains-cm-chandrababu-review-with-senior-officials-important-orders-rma-sj2n3z</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/heavy-rains-andhra-pradesh-affected-by-torrential-rains-cm-chandrababu-review-with-senior-officials-important-orders-rma-sj2n3z</guid>
            <pubDate>Sat, 31 Aug 2024 14:04:25 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;heavy rains: ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర&zwnj;మంలోనే అల&zwnj;ర్ట్ అయిన ఏపీ స&zwnj;ర్కారు ఉన్న&zwnj;తాధికారుల&zwnj;తో స&zwnj;మీక్ష నిర్వ&zwnj;హించింది. సీఎం చంద్ర&zwnj;బాబు నాయుడు కీల&zwnj;క ఆదేశాలిచ్చారు.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01dqshtj942d54qc3zbsdzaa5y,imgname-depression-in-bay-of-bengal-heavy-rains-in-andhra-pradesh-jpg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;andhra pradesh rainfall : ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ లో వాన&zwnj;లు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షంతో రాష్ట్రం అత&zwnj;లాకుత&zwnj;లం అవుతోంది. చాలా ప్రాంతాలు జలమయ్యాయి. అల్పపీడనం కార&zwnj;ణంగా భారీ వ&zwnj;ర్షాల&zwnj;తో గోదావరి, కృష్ణా నదులు, వాటి ఉపనదులతో సహా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల గుండా ప్రవహించే నదుల్లో మరో రెండు రోజుల పాటు నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మ&zwnj;రో రెండుమూడు రోజుల వ&zwnj;ర&zwnj;కు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వ&zwnj;ర్షాలు కురుస్తాయ&zwnj;ని వాతావ&zwnj;ర&zwnj;ణ శాఖ అంచ&zwnj;నాల&zwnj;తో ఏపీ స&zwnj;ర్కారు అప్ర&zwnj;మ&zwnj;త్తం అయింది. ఈ క్ర&zwnj;మంలోనే ముఖ్య&zwnj;మంత్రి చంద్ర&zwnj;బాబు నాయుడు సిఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ తో వర్షాలపై పరిస్థితిని సమీక్షించించారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;img&gt;&lt;/p&gt; &lt;p&gt;వ&zwnj;ర్షాల నేప&zwnj;థ్యంలో ముఖ్య&zwnj;మంత్రి చంద్రబాబు ఓర్వకల్లు పర్యటనను కూడా రద్దు చేసుకుని వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందనీ, పూర్తి అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగానికి సీఎం ఆదేశాలిచ్చారు. కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క అధికారి పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్ర&zwnj;జ&zwnj;ల&zwnj;కు వ&zwnj;ర్షం వ&zwnj;ల్ల వ&zwnj;చ్చే ఇబ్బందుల&zwnj;ను తొల&zwnj;గించి సహాయం అందించ&zwnj;డానికి సిద్ధంగా ఉండాల&zwnj;ని అన్నారు.&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;అధికారులకు సీఎం సూచ&zwnj;న&zwnj;లు, ఆదేశాలు ఇవే..&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయి అప్రమత్తతో ఉంటే ప్రజల ఇబ్బందులను తగ్గించవచ్చు. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలనీ, పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై భారీ స్థాయిలో నీరు చేరి ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోంది. వీటిపై దృష్టిపెట్టాలన్నారు. పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు. వర్షాలు, వరదల కారణంగా తాగునీరు, ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబ&zwnj;ట్టి దీనిపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారుల&zwnj;కు సూచించారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;అల్లూరి జిల్లాలో కలుషిత ఆహారం ఘటనపై ఆరా తీసిన ముఖ్య&zwnj;మంత్రి &amp;nbsp;వీటిపై అధికారులు సీరియస్ గా దృష్టిపెట్టాలనీ, బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు. కలుషిత ఆహారం ఘటనలకు గల కారణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థవంతంగా పనిచేయాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా ఏజెన్సీలలో జ్వరాలు బారిన పడిన గిరిజనులకు వైద్యం అందేలా చూడాలన్నారు. &amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దనీ, ఈ విషయంలో కఠినంగా వ్య&zwnj;వ&zwnj;హ&zwnj;రించాల&zwnj;ని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;భారీ వ&zwnj;ర్షాల నేప&zwnj;థ్యంలో వాట్సాప్ గ్రూప్ ల ద్వారా వివిధ శాఖల అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుకుని సమన్వయంతో పనిచేయాలనీ, తద్వారా ప్రజలకు సత్వర సాయం అందుతుందని సూచించారు. క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో డ్రోన్లు వంటి టెక్నాలజీని విరివిగా వాడల&zwnj;న్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై సమాచారం ఇవ్వాలనీ, భారీ వర్షాలు, వరదలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు అలెర్ట్ మెసేజ్ లు పంపాలని సీఎం చంద్ర&zwnj;బాబు అధికారుల&zwnj;కు ఆదేశాలిచ్చారు. విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం తమకు ఆదుకుంటుంది అనే నమ్మకం వారికి కల్పించేలా అధికారుల, ప్రజా ప్రజాప్రతినిధుల స్పందన ఉండాలన్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;పింఛ&zwnj;న్ల పంపిణీకి వ&zwnj;ర్షం దెబ్బ&zwnj;&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ఇరిగేషన్ ప్రాజెక్టులలో నీటి నిల్వలను నిరంతరం మానిటర్ చేయాలన్నారు. దీంతో ప్ర&zwnj;మాదాల&zwnj;ను ముందుగానే నివారించే అవ&zwnj;కాశ&zwnj;ముంటుంద&zwnj;న్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధులు విడుదలకు ఆదేశాలు ఇచ్చిన&zwnj;ట్టు కూడా తెలిపారు. ప్రాజెక్టుల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామ&zwnj;ని చెప్పిన చంద్ర&zwnj;బాబు.. అధికారులు ఈ విష&zwnj;యంలో బాధ్యతగా ఉండాలన్నారు. పింఛన్ల పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు ఇచ్చామ&zwnj;నీ, రేపు సెలవు కాబట్టి ముందు రోజే పింఛన్లు ఇవ్వాలని చూశామ&zwnj;న్నారు. అయితే భారీ వర్షాల కారణంగా పింఛన్ల పంపిణీకి సమయం పెంచామ&zwnj;న్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో సచివాలయ ఉద్యోగులు పింఛన్ల పంపిణీ పూర్తి చెయ్యవచ్చు. &amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;వర్షాలు లేని ప్రాంతాల్లో యధావిధిగా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. విజయవాడలో కొండచరియలు విరిగి ఇంటిపై పడిన ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రకటించారు.&lt;/p&gt; &lt;p&gt;&lt;img&gt;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;కరెంట్ తీగ&zwnj;ల&zwnj;తో జాగ్ర&zwnj;త్త&zwnj;... విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. &amp;nbsp;భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి గొట్టిపాటి ర&zwnj;వికుమార్. ప్రజల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. &amp;nbsp;ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలనీ, ప్రమాదాల నివారణపై అధికారులు దృష్టి సారించాలన్నారు. &amp;nbsp;రైతులు కూడా అప్రమత్తంగా ఉండాని కోరిన మంత్రి.. అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అన్నారు. విద్యుత్ తీగలు తెగిపడిన, కిందకు జారిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలనీ, వాటిని తాకడం, పక్కకు నెట్టడం లాంటి పనులు చేయవద్దన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు అలసత్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ&zwnj;ని చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/heavy-rains-andhra-pradesh-affected-by-torrential-rains-cm-chandrababu-review-with-senior-officials-important-orders-rma-sj2n3z"/>
        </item>
        <item>
            <title><![CDATA[ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న నిహారిక కొణిదెల..]]></title>
            <link>https://telugu.asianetnews.com/video/vijayawada/niharika-konidela-darshan-at-indrakeeladri-temple-siinwv</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/video/vijayawada/niharika-konidela-darshan-at-indrakeeladri-temple-siinwv</guid>
            <pubDate>Tue, 20 Aug 2024 17:56:55 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న నిహారిక కొణిదెల..&lt;/p&gt;]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=k1M08Q4daQ3G5iBjNDK" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న నిహారిక కొణిదెల..&lt;/p&gt;]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>konka varaprasad</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/video/vijayawada/niharika-konidela-darshan-at-indrakeeladri-temple-siinwv"/>
        </item>
        <item>
            <title><![CDATA[విజయవాడలో షర్మిల పాదయాత్ర]]></title>
            <link>https://telugu.asianetnews.com/video/vijayawada/ys-sharmila-constitution-march-in-vijayawada-snls5x</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/video/vijayawada/ys-sharmila-constitution-march-in-vijayawada-snls5x</guid>
            <pubDate>Wed, 27 Nov 2024 15:09:34 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;విజయవాడలో షర్మిల పాదయాత్ర&lt;/p&gt;]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=k5EbR9qYDPVwUFBWMFg" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;విజయవాడలో షర్మిల పాదయాత్ర&lt;/p&gt;]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>konka varaprasad</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/video/vijayawada/ys-sharmila-constitution-march-in-vijayawada-snls5x"/>
        </item>
        <item>
            <title><![CDATA[దీపావళి నుంచి  మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు - మీరు అర్హులేనా? ]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/three-free-gas-cylinders-from-diwali-are-you-eligible-government-of-andhra-pradesh-rma-slto01</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/three-free-gas-cylinders-from-diwali-are-you-eligible-government-of-andhra-pradesh-rma-slto01</guid>
            <pubDate>Thu, 24 Oct 2024 00:13:13 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Three free gas cylinders from Diwali : అర్హత గల ప్రతి కుటుంబానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామ&zwnj;నీ, గ్యాస్ డబ్బులు 48 గంటల్లో డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామ&zwnj;ని ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ ప్ర&zwnj;భుత్వం ప్ర&zwnj;క&zwnj;టించింది. దీపావ&zwnj;ళి నుంచి ఈ ప&zwnj;థ&zwnj;కం అమ&zwnj;ల్లోకి వ&zwnj;స్తుంద&zwnj;ని తెలిపింది.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01f2xfe0zksax5309p8q69df8g,imgname-00-jpg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Three free gas cylinders from Diwali : అర్హత గల ప్రతి కుటుంబానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామ&zwnj;నీ, గ్యాస్ డబ్బులు 48 గంటల్లో డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామ&zwnj;ని ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ ప్ర&zwnj;భుత్వం ప్ర&zwnj;క&zwnj;టించింది. దీపావ&zwnj;ళి నుంచి ఈ ప&zwnj;థ&zwnj;కం అమ&zwnj;ల్లోకి వ&zwnj;స్తుంద&zwnj;ని తెలిపింది.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;Three free gas cylinders from Diwali : దీపావ&zwnj;ళి కానుక&zwnj;గా ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ ప్ర&zwnj;భుత్వం ఉచిత మూడు గ్యాస్ సిలిండ&zwnj;ర్ల ప&zwnj;థ&zwnj;కాన్ని అమ&zwnj;లు చేయ&zwnj;నున్న&zwnj;ట్టు తెలిపింది. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన నాలుగో ఇ-క్యాబినెట్ సమావేశంలో దాదాపు 15 అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, &amp;nbsp; రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ఘనులు &amp;amp; &amp;nbsp;ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర హోం &amp;amp; విప్తతుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సంయుక్తంగా &amp;nbsp;మీడియాకు వివరించారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;దీపావ&zwnj;ళి నుంచి ఉచిత సిలిండ&zwnj;ర్ల ప&zwnj;థ&zwnj;కం&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ &amp;nbsp;మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టోకు అనుగుణంగా సూపర్ 6 పథకాల అమల్లో భాగంగా అక్టోబరు 31 న దీపావళి పండుగ నుండి &amp;nbsp;మూడు సిలిండర్ల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబిస్తామ&zwnj;ని తెలిపారు. &quot;ఆరోజే &amp;nbsp;సిలిండర్లను డెలివరీ చేస్తాం. ఇందుకై మూడు రోజుల ముందు నుండే &amp;nbsp;సిలిండర్ల &amp;nbsp;బుకింగ్ ప్రక్రియను ప్రారంబించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని&quot; చెప్పారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;ఉచిత సిలిండర్ల పథకం కోసం ఏటా రూ.2,684 కోట్ల ఖర్చు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ఈ పథకం అమలుకై ప్రతి ఏటా రూ.2,684 కోట్ల మేర ఖర్చు అవుతుంది. ఇందుకై మూడు గ్యాస్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని మంత్రి తెలిపారు. ప్రతి గ్యాస్ సిలిండర్ &amp;nbsp;ధర రూ.894.92 లనీ, ఈ మొత్తం సొమ్ము &amp;nbsp;రాయితీపై పూర్తిగా ఉచితంగా అర్హమైన కుటుంబాలు అన్నింటికీ అందిస్తామన్నారు. ఈ రాయితీ సొమ్మును &amp;nbsp;డీబీబీ ద్వారా &amp;nbsp;లబ్దిదారుల ఖాతాలో &amp;nbsp;నేరుగా జమ చేస్తామని తెలిపారు.&lt;/p&gt; &lt;p&gt;డెలివరీ అయిన 48 &amp;nbsp;గంటల్లోపే లబ్దిదారుల ఖాతాకు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. మూడు బ్లాక్ పిరియడ్లలలో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందనీ, ఏప్రిల్ నుండి జూలై, ఆగస్టు నుండి నవంబరు, డిశంబరు నుండి మార్చి మూడు బ్లాకుల్లో ఈ మూడు సిలిండర్లను పంపిణీ చేస్తామని చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ &amp;nbsp;ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం, &amp;nbsp;ఈ కార్యక్రమాన్ని ఇంటింటికీ చేర్చే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ పథకం అమల్లో ఏమన్నా సమస్యలు ఉంటే వాటి తక్షణ పరిష్కారానికి గ్రీవెన్సు రిడ్రెసల్ సిస్టమ్ ను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నాదేండ్ల తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;ఉచిత సిలిండర్లతో దీపావళి పండుగ వారం రోజుల ముందే వచ్చింది&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత మాట్లాడుతూ.. దీపావళి పండుగ వారం రోజుల ముందే వచ్చిందా అనే విధంగా &amp;nbsp;మూడు సిలిండర్లు పంపిణీ చేయడం ఎంతో శుభపరిణామం. ఉమ్మడి రాష్ట్రంలో మహిళల వంట గ్యాస్ కష్టాలు తీర్చేందుకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చారు. కట్టెల పొయ్యితో వంటకు ఇబ్బంది పడే ఆడబిడ్డల కోసం నాడు కార్యక్రమం చేపట్టాం. మేం ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలోపెట్టుకునే చేశాం. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకం పై హామీ ఇచ్చామని చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;అలాగే, &quot;ఈ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభించి పేద ప్రజల ఇళ్లల్లో దీపావళికి వెలుగులు నింపబోతున్నాం. అక్టోబర్ 31 నుంచి పథకం అమల్లోకి వస్తుంది. దీని ద్వారా ప్రతి మహిళా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందవచ్చు. వంటింటిపై భారం తగ్గించడంలో ఇదోపెద్ద ముందడుగు. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ను పూర్తి ఉచితంగా పొందవచ్చు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని డెలివరీ పొందిన లబ్దిదారులకు 24 గంటల వ్యవధిలో సబ్సిడీ మొత్తం జమచేస్తాం. నేడు గ్యాస్ సిలిండర్ ధర రూ.894.92 గా ఉంది. ఏడాదికి ఉచితంగా మూడు అంటే రూ.2684 మేర మీకు లబ్ది జరుగుతుంది. దీని కోసం ఏడాదికి రూ.2684 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోందని మంత్రి అనితా చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;వంట గ్యాస్ కోసం పెట్టే ఖర్చును మహిళలు ఇక తమ అవసరాలకు వాడుకోవచ్చనీ, ఇలాంటి పథకాలు పేదల జీవన ప్రామాణాలు పెంచడంలో భాగం అవుతాని చెప్పారు. కేవలం పథకాలు ఇవ్వడమే కాదు.. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అనే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. &quot;మహిళలకు సంబంధించి ఆస్తి హక్కు నుంచి విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్ల వరకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేశాం. నేడు మూడు పార్టీల కూటమి లో సైతం మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకే ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే ఆర్థిక సమస్యలు ఉన్నా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేశాం. మహిళా సంక్షేమం, గౌరవం, భద్రత, ఎదుగుదలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి&quot; ఉందన్నారు.&lt;/p&gt; &lt;p&gt;రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హతలను ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం.. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉండటంతో పాటుగా అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా అందించనున్నారు. బీపీఎల్ కుటుంబాలు, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు అర్హులుగా ఉంటారు. గ్యాస్ సిలిండర్ ను గృహ వినియోగం కోసమే వాడాలి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/three-free-gas-cylinders-from-diwali-are-you-eligible-government-of-andhra-pradesh-rma-slto01"/>
        </item>
        <item>
            <title><![CDATA[Free Bus Scheme : మహిళలకే కాదు ఇక ఈ మగవాళ్లకూ ఉచిత బస్సు ప్రయాణం.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/free-bus-scheme-in-andhra-pradesh-disabled-men-also-eligible-for-free-apsrtc-travel-ldgg97d</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/free-bus-scheme-in-andhra-pradesh-disabled-men-also-eligible-for-free-apsrtc-travel-ldgg97d</guid>
            <pubDate>Wed, 04 Mar 2026 10:39:06 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Free Bus : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళలకే కాదు కొందరు మగవారికి కూడా ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది.&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kee1eznm719ep1mwq096r87y,imgname-rtc-1767850344116.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Free Bus : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళలకే కాదు కొందరు మగవారికి కూడా ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Free Bus Scheme : తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మరికొన్ని రాష్ట్రాల్లోనూ మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. తెలంగాణలో &quot;మహాలక్ష్మి', ఆంధ్ర ప్రదేశ్ లో 'స్త్రీ శక్తి'' పేరిట రూపాయి ఖర్చులేకుండా మహిళలు జీరో టికెట్ పై ప్రయాణించే పథకాలు అమలవుతున్నాయి. అయితే ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి కొందరు మగవారికి కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది... ''ఇంద్రధనుస్సు'' పేరిట కొత్త పథకాన్ని అమలుచేస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గతేడాది చివర్లో (డిసెంబర్ 3న) అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ 'ఇంద్రధనుస్సు' పథకాన్ని ప్రకటించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు పథకాలను ఈ 'ఇంద్రధనుస్సు' ద్వారా అమలుచేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో ఒకటి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం. ప్రస్తుతం మహిళలు ఎలాగైతే ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారో ఇకపై దివ్యాంగులైన పురుషులు కూడా ఫ్రీగా ప్రయాణించవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇప్పటికే స్త్రీ శక్తి పథకం కింద దివ్యాంగ మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన 'ఇంద్రధనుస్సు' ద్వారా దివ్యాంగ పురుషులు కూడా ఉచితంగా ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించవచ్చు. గత నెల ఫిబ్రవరి 24న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించగా... అధికారులు వెంటనే ఈ పథకం అమలుకు చకచకా ఏర్పాట్లు చేశారు. గత శనివారం (ఫిబ్రవరి 28న) దివ్యాంగులకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఏపిఎస్ ఆర్టిసి బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి దివ్యాంగులందరూ అర్హులు కాదు... కేవలం 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగినవారే అర్హులు. అంటే చిన్నచిన్న వైకల్యాలు ఉన్నవారికి ఈ పథకం వర్తించదు. ప్రభుత్వం జారీచేసే సదరం సర్టిఫికేట్ లేదా స్మార్ట్ కార్డుల ఆధారంగా ఎంతశాతం వైకల్యం ఉందో గుర్తిస్తారు... దీని ఆధారంగానే కండక్టర్ జీరో టికెట్ జారీ చేస్తారు.&lt;/p&gt;&lt;p&gt;రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11 లక్షలమంది దివ్యాంగులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరిలో చాలా తక్కువమంది ఆర్టిసి అందించే టికెట్ ధరలో 50 శాతం రాయితీ సదుపాయాన్ని పొందుతున్నారు. తాజా ఉచిత ప్రయాణ సదుపాయంతో ఆర్టిసి బస్సుల్లో దివ్యాంగ ప్రయాణికులు పెరుగుతారని భావిస్తున్నారు... వీరికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆర్టిసి యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;స్త్రీ శక్తి మాదిరిగానే ఇంద్రధనుస్సు పథకాన్ని అమలుచేస్తోంది కూటమి ప్రభుత్వం. అంటే ప్రస్తుతం మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్న అన్ని బస్సుల్లో దివ్యాంగులు కూడా ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఇలా పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తారు.&lt;/p&gt;&lt;p&gt;దివ్యాంగులకు ఇప్పటికే అన్నిరకాల ఆర్టిసి బస్సుల్లో టికెట్ ధరపై 50 శాతం రాయితీ ఇస్తున్నారు... దీన్ని యధావిధిగా కొనసాగించనున్నారు. అంటే కుదిరితే ఉచితంగా లేదంటే 50 శాతం రాయితీతో దివ్యాంగులు ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఇలా దివ్యాంగులపై ఆర్థిక భారం తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/free-bus-scheme-in-andhra-pradesh-disabled-men-also-eligible-for-free-apsrtc-travel-ldgg97d"/>
        </item>
        <item>
            <title><![CDATA[త్రివర్ణమయమైన విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం..]]></title>
            <link>https://telugu.asianetnews.com/video/vijayawada/vijayawada-indiragandhi-stadium-si9eaa</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/video/vijayawada/vijayawada-indiragandhi-stadium-si9eaa</guid>
            <pubDate>Thu, 15 Aug 2024 17:50:34 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;త్రివర్ణమయమైన విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం..&lt;/p&gt;]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=k6ZSUxDMwsr67eBi8Xq" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;త్రివర్ణమయమైన విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం..&lt;/p&gt;]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>konka varaprasad</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/video/vijayawada/vijayawada-indiragandhi-stadium-si9eaa"/>
        </item>
        <item>
            <title><![CDATA[2014లో ఐపీఎల్ లో కేకేఆర్, ఏపీలో టీడీపీ గెలిచింది.. 2024లో కూడా రిపీట్ అవుతుందా? ]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/in-2014-kkr-won-the-ipl-and-the-tdp-won-the-ap-elections-will-tdp-win-in-2024-rma-se8ag3</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/in-2014-kkr-won-the-ipl-and-the-tdp-won-the-ap-elections-will-tdp-win-in-2024-rma-se8ag3</guid>
            <pubDate>Wed, 29 May 2024 17:30:43 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;AP Election Results : ఐపీఎల్ 2014 లో గౌత&zwnj;మ్ గంభీర్ కెప్టెన్సీలోని కేకేఆర్ రెండో సారి టైటిల్ ను సాధించి ఛాంపియ&zwnj;న్ గా నిలిచింది. అదే ఏడాది ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ లో జ&zwnj;రిగిన ఎన్నిక&zwnj;ల్లో తెలుగుదేశం పార్టీ విజ&zwnj;యం సాధించింది. ఈ క్ర&zwnj;మంలోనే ఒక&zwnj; సెంటిమెంట్ థియరీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01hz16r5tr5eckck5w3kf7kkp3,imgname-kkr-tdp-jpg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Andhra Pradesh Election Results : ప్ర&zwnj;జ&zwnj;లు ఒక్కోసారి జ&zwnj;రుగుతున్న సంఘ&zwnj;ట&zwnj;న&zwnj;ల క్ర&zwnj;మంలో కొన్ని విష&zwnj;యాలు చాలా బ&zwnj;లంగా న&zwnj;మ్ముతుంటారు. ఒక ఘ&zwnj;ట&zwnj;న&zwnj;తో సంబంధం లేకుండా మ&zwnj;రో ఘ&zwnj;ట&zwnj;న&zwnj; మ&zwnj;ళ్లీ జ&zwnj;ర&zwnj;గ&zwnj;డం కూడా ఒక్కోసారి చూడ&zwnj;వ&zwnj;చ్చు. ఈ నేప&zwnj;థ్యంలోనే ఒక&zwnj; సెంటిమెంట్ థియరీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదే ఇండియ&zwnj;న్ ప్రీమియ&zwnj;ర్ లీగ్ తో ముడిపడిన&zwnj; ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ రాజ&zwnj;కీయాల అంశం. కాస్తా విచిత్రంగా అనిపించినా ఈ విష&zwnj;యం తెలిస్తే ఔరా ఇది జ&zwnj;రుగుతుందా?.. జ&zwnj;రుగుతుందేమో? అనే ప్ర&zwnj;శ్న&zwnj;లు మీకు త&zwnj;ప్ప&zwnj;కుండా వ&zwnj;స్తాయి.&lt;/p&gt; &lt;p&gt;విష&zwnj;యంలోకి వెళ్తే.. 2014 ఐపీఎల్ లో కోల్ క&zwnj;తా నైట్ రైడ&zwnj;ర్స్ ఛాంపియ&zwnj;న్ గా నిలిచింది. గౌత&zwnj;మ్ గంభీర్ నాయ&zwnj;క&zwnj;త్వంలోని కేకేఆర్ ఫైన&zwnj;ల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను చిత్తుచేసి రెండో ఐపీఎల్ టైటిల్ ను సాధించింది. అదే ఏడాది ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ లో ఎన్నిక&zwnj;లు జ&zwnj;రిగాయి. ఏపీ 2014 ఎన్నిక&zwnj;ల్లో తెలుగుదేశం పార్టీ ఘ&zwnj;న విజ&zwnj;యం సాధించింది. ప్ర&zwnj;స్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సెంటిమెంట్ థియరీ ప్ర&zwnj;కారం 2024 లో ఇదే రిపీట్ అవుతుంద&zwnj;ని రాజ&zwnj;కీయ వ&zwnj;ర్గాల్లో చ&zwnj;ర్చ సాగుతోంది. టీడీపీ కూటమి శ్రేణులు ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;టీమిండియా ప్ర&zwnj;ధాన కోచ్&zwnj;గా గౌతమ్ గంభీర్.. !&lt;/p&gt; &lt;p&gt;ఎందుకంటే, ఈ సెంటిమెంట్ థియరీ ప్ర&zwnj;కారం 2014లో కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోగా, యాదృచ్ఛికంగా బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ కూడా అదే ఏడాది ఏపీ ఎన్నికల్లో విజయం సాధించింది.&amp;nbsp;2014 ఎన్నికల ఫలితాల్లో తెలుగేదేశం పార్టీ 102 సీట్లు గెలుచుకుంది. వైఎస్ఆర్సీపీ 67 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ 4, ఎన్పీటీ 1, ఐఎన్డీ 1 స్థానాల్లో విజయం సాధించాయి.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;కాగా, 2024లో ఇప్ప&zwnj;టికే పూర్త&zwnj;యిన ఐపీఎల్ 2024 లో కేకేఆర్ ఛాంపియ&zwnj;న్ గా నిలిచింది. కాబ&zwnj;ట్టి 2014 మాద&zwnj;రిగానే మ&zwnj;రోసారి ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ లో తెలుగుదేశం పార్టీ కూట&zwnj;మి విజ&zwnj;యం సాధిస్తుంద&zwnj;నే న&zwnj;మ్మ&zwnj;కాలు ట్రెండ్ అవుతున్నాయి. టీడీపీ శ్రేణులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. న&zwnj;మ్మ&zwnj;కాలు ఏలా ఉన్నా.. ఒక్కోసారి సంబంధం లేకుండా ఇలాంటి ఘ&zwnj;ట&zwnj;న&zwnj;లు జ&zwnj;రుగుతుంటాయి. కాబట్టి 2014 లో జ&zwnj;రిగిన ఈ రెండు సంఘ&zwnj;ట&zwnj;న&zwnj;ల్లో ఒకటి ఐపీఎల్ ట్రోఫీని కేకేఆర్ గెలవడం 2024 లో కూడా జ&zwnj;రిగింది.. రెండో విష&zwnj;యం గ&zwnj;మ&zwnj;నిస్తే.. ఏపీ ఎన్నిక&zwnj;ల ఫ&zwnj;లితాల్లో టీడీపీ విజ&zwnj;యం సాధిస్తుందో.. లేదో తెలియ&zwnj;లంటే ఫ&zwnj;లితాలు వెలువ&zwnj;డే వ&zwnj;ర&zwnj;కు వేచిచూడాల్సిందే.. !&lt;/p&gt; &lt;p&gt;&amp;nbsp;అంబ&zwnj;టి రాయుడు నువ్వు ఒక 'జోక&zwnj;ర్'.. కెవిన్ పీట&zwnj;ర్స&zwnj;న్ ఇలా అన్నాడేంటి భయ్యా..&lt;/p&gt;]]></content:encoded>
            <category>vijayawada</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/in-2014-kkr-won-the-ipl-and-the-tdp-won-the-ap-elections-will-tdp-win-in-2024-rma-se8ag3"/>
        </item>
    </channel>
</rss>
