<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Tue, 24 Feb 2026 19:27:24 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/tirupathi" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[Tirupati: ఎయిర్‌పోర్టును త‌ల‌ద‌న్నేలా.. రూ. 500 కోట్ల‌తో తిరుప‌తి బ‌స్ టెర్మిన‌ల్, ఎన్నో అద్భుతాలు ]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/tirupathi/tirupati-to-get-500-cr-intra-modal-bus-terminal-swfqh1</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/tirupathi/tirupati-to-get-500-cr-intra-modal-bus-terminal-swfqh1</guid>
            <pubDate>Sun, 18 May 2025 07:49:48 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ప్ర&zwnj;తీ రోజూ దేశ న&zwnj;లుమూల&zwnj;ల నుంచి వేలాది మంది భ&zwnj;క్తులు తిరుప&zwnj;తికి విచ్చేస్తుంటారు. వీరి కోసం తిరుమ&zwnj;ల&zwnj;తో పాటు తిరుప&zwnj;తిలోనూ నిత్యం ఎన్నో ర&zwnj;కాల అభివృద్ధి ప&zwnj;నులు చేప&zwnj;డుతూనే ఉంటారు. తాజాగా తిరుప&zwnj;తిలో కొత్త బ&zwnj;స్ స్టేష&zwnj;న్ నిర్మించేందుకు ప్ర&zwnj;ణాళిక&zwnj;లు సిద్ధ&zwnj;మ&zwnj;వుతున్నాయి. ఏకంగా రూ. 500 కోట్ల&zwnj;తో ఎయిర్&zwnj;పోర్టును త&zwnj;ల&zwnj;పించేలా ఈ బ&zwnj;స్ టెర్నిన&zwnj;ల్&zwnj;ను నిర్మించ&zwnj;నున్నారు.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01j9p9mg4azcysa0j9yz0zhnn0,imgname-tpty-name-board.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ప్ర&zwnj;తీ రోజూ దేశ న&zwnj;లుమూల&zwnj;ల నుంచి వేలాది మంది భ&zwnj;క్తులు తిరుప&zwnj;తికి విచ్చేస్తుంటారు. వీరి కోసం తిరుమ&zwnj;ల&zwnj;తో పాటు తిరుప&zwnj;తిలోనూ నిత్యం ఎన్నో ర&zwnj;కాల అభివృద్ధి ప&zwnj;నులు చేప&zwnj;డుతూనే ఉంటారు. తాజాగా తిరుప&zwnj;తిలో కొత్త బ&zwnj;స్ స్టేష&zwnj;న్ నిర్మించేందుకు ప్ర&zwnj;ణాళిక&zwnj;లు సిద్ధ&zwnj;మ&zwnj;వుతున్నాయి. ఏకంగా రూ. 500 కోట్ల&zwnj;తో ఎయిర్&zwnj;పోర్టును త&zwnj;ల&zwnj;పించేలా ఈ బ&zwnj;స్ టెర్నిన&zwnj;ల్&zwnj;ను నిర్మించ&zwnj;నున్నారు.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;తిరుమలకు వ&zwnj;చ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తిరుపతిలో నూతనంగా ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ స్థలంలోనే ఈ భారీ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. మొత్తం రూ.500 కోట్ల వ్యయంతో దీనిని అభివృద్ధి చేయనున్నారు. &amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;కొత్త బ&zwnj;స్టాండ్ విశేషాలు:&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ప్రస్తుత బస్టాండ్ స్థలం &ndash; 13.18 ఎకరాలు&lt;/p&gt; &lt;p&gt;నూతన టెర్మినల్ నిర్మాణం &ndash; 12.19 ఎకరాల్లో&lt;/p&gt; &lt;p&gt;బేస్&zwnj;మెంట్&zwnj; (సెల్లార్) &ndash; రెండు అంతస్తులు బైకులు, కార్ల పార్కింగ్ కోసం&lt;/p&gt; &lt;p&gt;గ్రౌండ్ ఫ్లోర్ &ndash; బస్టాండ్ (98 ప్లాట్&zwnj;ఫామ్&zwnj;లు), 50 బస్సుల పార్కింగ్, EV బస్సులకు ఛార్జింగ్ ఏర్పాట్లు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;1వ, 2వ అంతస్తులు &ndash; RTC కార్యాలయాలు, ఫుడ్&zwnj;కోర్టులు, షాపులు &amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;3వ అంతస్తు &ndash; భవనం సేవల కోసం (సీసీ కెమెరా నియంత్రణ, విద్యుత్&zwnj; నిర్వహణ)&lt;/p&gt; &lt;p&gt;4 నుంచి 7వ అంతస్తులు &ndash; హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు&lt;/p&gt; &lt;p&gt;8 నుంచి 10వ అంతస్తులు &ndash; కమర్షియల్ స్పేస్ (బ్యాంకులు, సంస్థల కార్యాలయాలు)&lt;/p&gt; &lt;p&gt;10వ అంతస్తుపై &ndash; హెలిప్యాడ్ నిర్మాణం&lt;/p&gt; &lt;p&gt;మొత్తం బిల్ట్-అప్ స్పేస్ &ndash; 1.54 లక్షల చదరపు అడుగులు&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;పెట్టుబడి భాగస్వామ్యం:&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;టెర్మిన&zwnj;ల్ నిర్మాణానికి ఆర్టీసీ స్థ&zwnj;లాన్ని కేటాయిస్తుంది. అలాగే కొన్ని నిధుల&zwnj;ను కేంద్ర ప్ర&zwnj;భుత్వ సంస్థ NHLML అందిస్తుంది. మిగ&zwnj;తా మొత్తాన్ని ప్రైవేటు గుత్తేదారు అందించ&zwnj;నున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హోటళ్ల, కార్యాలయాల ఆదాయాన్ని RTC, NHLML, గుత్తేదారు మద్య వాటాలుగా పంచుకుంటారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;అసౌక&zwnj;ర్యం లేకుండా:&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;కొత్త బ&zwnj;స్టాండ్ నిర్మాణం పూర్త&zwnj;య్యే వ&zwnj;ర&zwnj;కు ప్ర&zwnj;జ&zwnj;ల&zwnj;కు అసౌక&zwnj;ర్యం లేకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నారు. ఇందులో భాగంగా మంగళం డిపో, &amp;nbsp;అలిపిరి వ&zwnj;ద్ద&zwnj;, తిరుచానూరు మార్గం వద్ద తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేయనున్నారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;తిరుమల ఆలయాన్ని ప్రతిబింబించే శైలిలో డిజైన్:&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్ తయారీ బాధ్యతను రైట్స్ లిమిటెడ్కు అప్పగించారు. ముఖద్వారం తీరుతిరుమల ఆలయ ఆకృతిని పోలి ఉండేలా రూపొందిస్తున్నారు. అలాగే రైల్వే స్టేష&zwnj;న్ నుంచి బస్టాండ్&zwnj;కు సులువుగా వెళ్లేందుకు వీలుగా.. సుమారు 1 కిలోమీటరు పొడవైన స్కైవాక్ నిర్మించే ప్రతిపాదన ఉంది. త్వ&zwnj;ర&zwnj;లోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్ర&zwnj;క&zwnj;ట&zwnj;న వ&zwnj;చ్చే అవ&zwnj;కాశం ఉంది.&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/tirupathi/tirupati-to-get-500-cr-intra-modal-bus-terminal-swfqh1"/>
        </item>
        <item>
            <title><![CDATA[TTD: శ్రీవారి భ‌క్తుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. ఉచితంగా VIP బ్రేక్ ద‌ర్శ‌నం. ఏం చేయాలంటే..]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/tirupathi/free-vip-break-darshan-at-tirumala-sw8ak0</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/tirupathi/free-vip-break-darshan-at-tirumala-sw8ak0</guid>
            <pubDate>Wed, 14 May 2025 07:22:48 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;తిరుమ&zwnj;ల శ్రీవారిని క&zwnj;నులారా ద&zwnj;ర్శించుకోవాల&zwnj;ని చాలా మంది కోరుకుంటారు. వేంక&zwnj;టేశ్వ&zwnj;ర స్వామిని ఒక్క క్ష&zwnj;ణం చూడ&zwnj;డం కోసం ఎన్నో వ్య&zwnj;య&zwnj;ప్ర&zwnj;యాసాల&zwnj;కు ఓర్చుకొని మ&zwnj;రీ తిరుమ&zwnj;ల&zwnj;కు చేరుకుంటారు. ఇక వీఐపీ బ్రేక్ ద&zwnj;ర్శ&zwnj;నం చేసుకోవాల&zwnj;ని చాలా మంది ఆశ&zwnj;ప&zwnj;డుతుంటారు. అయితే సామాన్యుల&zwnj;కు అది కాస్త క&zwnj;ష్టంతో కూడుకున్న ప&zwnj;ని. కానీ తాజాగా టీటీడీ శ్రీవారి భ&zwnj;క్తుల కోసం వినూత్న కార్య&zwnj;క్ర&zwnj;మాన్ని చేప&zwnj;ట్టింది.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01hm0zhnmydxhs9v3t9g42j04c,imgname-asianet-news--7-.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;తిరుమ&zwnj;ల శ్రీవారిని క&zwnj;నులారా ద&zwnj;ర్శించుకోవాల&zwnj;ని చాలా మంది కోరుకుంటారు. వేంక&zwnj;టేశ్వ&zwnj;ర స్వామిని ఒక్క క్ష&zwnj;ణం చూడ&zwnj;డం కోసం ఎన్నో వ్య&zwnj;య&zwnj;ప్ర&zwnj;యాసాల&zwnj;కు ఓర్చుకొని మ&zwnj;రీ తిరుమ&zwnj;ల&zwnj;కు చేరుకుంటారు. ఇక వీఐపీ బ్రేక్ ద&zwnj;ర్శ&zwnj;నం చేసుకోవాల&zwnj;ని చాలా మంది ఆశ&zwnj;ప&zwnj;డుతుంటారు. అయితే సామాన్యుల&zwnj;కు అది కాస్త క&zwnj;ష్టంతో కూడుకున్న ప&zwnj;ని. కానీ తాజాగా టీటీడీ శ్రీవారి భ&zwnj;క్తుల కోసం వినూత్న కార్య&zwnj;క్ర&zwnj;మాన్ని చేప&zwnj;ట్టింది.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఒక వినూత్నమైన అవకాశాన్ని కల్పిస్తోంది. 25 ఏళ్ల లోపు యువత కోటి సార్లు &ldquo;గోవింద&rdquo; నామాన్ని రాస్తే, వారు కుటుంబ సభ్యులతో పాటు ఉచితంగా VIP బ్రేక్ దర్శనం పొందే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని &quot;గోవింద కోటి&quot; పేరుతో టీటీడీ ప్రత్యేకంగా ప్రారంభించింది. &amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా టీటీడీ యువతలో ఆధ్యాత్మికతను పెంపొందించాలనే సంకల్పంతో ముందుకు వచ్చింది. రామకోటి తరహాలోనే ఈ గోవింద కోటి కార్యక్రమంలో పాల్గొనాలంటే యువతకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వీటి ప్ర&zwnj;కారం..&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;వయసు పరిమితి: 25 ఏళ్లలోపు యువతకు మాత్రమే ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది.&lt;/p&gt; &lt;p&gt;గోవింద నామం సంఖ్య: 10,01,116 సార్లు గోవింద నామం రాయాలి.&lt;/p&gt; &lt;p&gt;పుస్తకాల అవసరం: ప్రతి పుస్తకంలో సుమారు 39,600 నామాలు రాయవచ్చు. మొత్తం కోటి నామాలు రాయాలంటే సుమారు 26 పుస్తకాలు కావాలి.&lt;/p&gt; &lt;p&gt;పూర్తి అయిన పుస్తకాలను తిరుమలలోని టీటీడీ పేష్కార్ కార్యాలయంలో సమర్పించాలి. అంగీకరించిన వెంటనే VIP బ్రేక్ దర్శనానికి అవకాశం కల్పిస్తారు. &amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;గతేడాది కర్ణాటకకు చెందిన కీర్తన అనే విద్యార్థిని తొలి వ్యక్తిగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ఆమె బెంగళూరులో ఇంటర్మీడియట్ చదువుతూ కోటి సార్లు గోవింద నామం రాసి టీటీడీకి అందజేసింది. తాను మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యులు కూడా VIP బ్రేక్ దర్శనం పొందే అవకాశం పొందారు. ప్రస్తుతం మరికొందరు యువత కూడా ఈ అవకాశం పొందారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;గోవింద కోటి పుస్తకాలు ఎక్క&zwnj;డ ల&zwnj;భిస్తాయి:&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;టీటీడీ ఈ నామల పుస్తకాలను తన సమాచార కేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, ఆన్&zwnj;లైన్ వేదికల ద్వారా అందిస్తోంది. ఈ పుస్తకాలు ప్రతి ఒక్కరికీ సులభంగా లభించేలాగా తయారు చేశారు. ఈ కార్యక్రమానికి కనీసం మూడు సంవత్సరాల సమయం పడే అవకాశం ఉన్నట్టు టీటీడీ అంచనా వేసింది.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలకు తిరిగి ఆమోదం:&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ఇదిలా ఉంటే &amp;nbsp;వేసవి రద్దీ నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా గతంలో టీటీడీ సిఫార్సుల ఆధారంగా బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా నిలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు భక్తుల రద్దీ కొద్దిగా తగ్గడంతో మే 15వ తేదీ నుంచి సిఫార్సు లేఖల ఆధారంగా బ్రేక్ దర్శనాలను తిరిగి ప్రారంభించనుందని టీటీడీ ప్రకటించింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/tirupathi/free-vip-break-darshan-at-tirumala-sw8ak0"/>
        </item>
        <item>
            <title><![CDATA[Tirumala: తిరుమ‌ల తిరుప‌తి వెంకన్న ఆల‌య సంపద ఎంతో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-tirupati-devasthanam-history-and-temple-treasures-in-telugu-rma-srnkus</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-tirupati-devasthanam-history-and-temple-treasures-in-telugu-rma-srnkus</guid>
            <pubDate>Fri, 14 Feb 2025 12:08:09 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;TirumalaTirupati Temple&amp;nbsp;treasures:&amp;nbsp;తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాలలో ఒకటి. దీనికి భ&zwnj;క్తుల నుంచి విరాళాలు, కానుక&zwnj;లు భారీగానే వస్తాయి. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు నిర్వహిస్తుంది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01gwktg63gx69syw62tbay7fww,imgname-asianet-news-tamil--24-.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;TirumalaTirupati Temple&amp;nbsp;treasures:&amp;nbsp;తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాలలో ఒకటి. దీనికి భ&zwnj;క్తుల నుంచి విరాళాలు, కానుక&zwnj;లు భారీగానే వస్తాయి. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు నిర్వహిస్తుంది.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;Tirumala Tirupati Devasthanam:&lt;/strong&gt; ఆంధ్రప్రదేశ్&zwnj;లోని తిరుపతిలోని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆల&zwnj;యం ప్ర&zwnj;పంచ&zwnj;వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దాని గొప్ప చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, సంపదలో గుర్తింపు సాధించింది. ఇది ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే ప్రదేశాలలో ఒకటి.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;తిరుమ&zwnj;ల ఆల&zwnj;య చ&zwnj;రిత్ర&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;తిరుమ&zwnj;ల తిరుప&zwnj;తి ఆల&zwnj;యాన్ని తమిళ రాజు తొండమాన్ నిర్మించార&zwnj;ని చ&zwnj;రిత్ర చెబుతోంది. త&zwnj;ర్వాత&zwnj; దీనిని చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు మ&zwnj;రింత&zwnj; విస్తరించి పునరుద్ధరించారు. &amp;nbsp;11వ శతాబ్దంలో రామానుజాచార్యులు ఆలయ ఆచారాలను అధికారికంగా రూపొందించారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;తిరుమ&zwnj;ల తిరుప&zwnj;తి ఆల&zwnj;య సంపద ఎంత&zwnj;?&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విలువ దాదాపు 3,00,000 కోట్లు రూపాయలని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలిగా గుర్తింపు పొందింది. విజయనగర సామ్రాజ్యంలో ఆలయ సంపద, పరిమాణం పెర&zwnj;గ&zwnj;డం ప్రారంభ&zwnj;మైంది. ప్రస్తుతం భారీ సంపదతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల్లో 11,225 కిలోల బంగారం, 7,600 ఎకరాలకు పైగా భూమి, పెద్దమొత్తంలో బ్యాంకు డిపాజిట్లు, 9,071.85 కిలోల వెండి ఆభరణాలున్నాయి.&lt;/p&gt; &lt;p&gt;తిరుమ&zwnj;ల తిరుప&zwnj;తికి నిత్యం దేశంలోనే కాకుండా ప్ర&zwnj;పంచ దేశాల&zwnj; నుంచి భ&zwnj;క్తులు, యాత్రికులు వ&zwnj;స్తుంటారు. నిత్యం ర&zwnj;ద్దీగా ఉంటుంది. తిరుప&zwnj;తి వెంక&zwnj;న్న&zwnj;కు స&zwnj;మ&zwnj;ర్పించుకునే కానుక&zwnj;లు, విరాళాలు భారీగానే ఉంటాయి. ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాలలో ఒకటి. దీనికి భ&zwnj;క్తుల నుంచి విరాళాలు, కానుక&zwnj;లు కార&zwnj;ణం. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వహిస్తుంది.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;తిరుమ&zwnj;ల తిరుప&zwnj;తి దేవాల&zwnj;య ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటి?&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;తిరుపతిలోని తిరుమల వెంకటేశ్వర ఆలయం 300 AD నుండి ప్రారంభమయ్యే కాలంలో నిర్మించార&zwnj;ని చ&zwnj;రిత్ర చెబుతోంది. ఈ ఆలయం పల్లవులు, చోళులు, రెడ్లు, విజయనగర రాజులతో సహా అనేక రాజవంశాలు పాల&zwnj;న&zwnj;లో అభివృద్ధి చెందింది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;ఈ ఆలయం విష్ణువు అవతారమైన వెంకటేశ్వరుడు కోలువై ఉన్నాడు. కలియుగంలో మాన&zwnj;వులు ఎదుర్కొనే కష్టాల నుండి రక్షించడానికి శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడ వెలిశాడ&zwnj;ని న&zwnj;మ్ముతారు. అలాగే, ఈ ఆలయానికి తీర్థయాత్ర చేయడం వల్ల ఆత్మ శుద్ధి అవుతుందనీ, పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;ఏడు కొండ&zwnj;ల వెంక&zwnj;న్న పేరెలా వ&zwnj;చ్చింది? ఆల&zwnj;య నిర్మాణ&zwnj;మూ ప్ర&zwnj;త్యేక&zwnj;మే !&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;తిరుమ&zwnj;ల తిరుప&zwnj;తి వెంక&zwnj;న్న ఆలయం శేషాచలం కొండలలో భాగమైన తిరుమల కొండలపై ఉంది. ఈ ఆలయం దక్షిణ భారత తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఆలయ సముదాయం 16.2 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఈ ఆలయం ఏడవ శిఖరం అయిన వెంకటాద్రిపై ఉన్నందున దీనిని &quot;ఏడు కొండల ఆలయం&quot; అని కూడా పిలుస్తారు. &quot;పడివాకిలి, సింహద్వారం&quot; అని కూడా పిలువబడే ఆలయ ప్రధాన ద్వారం 13వ శతాబ్దం నుండి అనేకసార్లు ఎత్తు పెంచారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;తిరుపతిలోని ఇతర ఆలయాలు&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;శ్రీ గోవిందరాజస్వామి ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించారు. క్రీ.శ. 1130లో రామానుజాచార్యులచే ప్రతిష్టించబడింది.&amp;nbsp;శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని చోళ రాజులు క్రీ.శ. 10వ శతాబ్దంలో నిర్మించారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-tirupati-devasthanam-history-and-temple-treasures-in-telugu-rma-srnkus"/>
        </item>
        <item>
            <title><![CDATA[Tirumala: తిరుప‌తిలో గోల్డ్ ఏటీఎం.. దీని ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-gold-atm-in-tirupati-do-you-know-what-s-special-about-it-in-telugu-rma-srv0a5</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-gold-atm-in-tirupati-do-you-know-what-s-special-about-it-in-telugu-rma-srv0a5</guid>
            <pubDate>Tue, 18 Feb 2025 11:00:12 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Tirupati Gold ATM:&lt;/strong&gt; తిరుపతి నగరంలో కొన్ని ప్రదేశాల్లో గోల్డ్ ఏటీఎంలు పనిచేస్తున్నాయి. వీటిలో మీరు నేరుగా మనీ తీసుకున్నట్టు గోల్డ్ ను కోనుగోలు చేయవచ్చు. తిరుపతి వెంకన్న సన్నిధిలోని గోల్డ్ ఏటీఎం వివరాలు మీకోసం. &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01fye8vwg876n90xwc8d7dry3y,imgname-224857-gold-atm-700x400-jpg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Tirupati Gold ATM:&lt;/strong&gt; తిరుపతి నగరంలో కొన్ని ప్రదేశాల్లో గోల్డ్ ఏటీఎంలు పనిచేస్తున్నాయి. వీటిలో మీరు నేరుగా మనీ తీసుకున్నట్టు గోల్డ్ ను కోనుగోలు చేయవచ్చు. తిరుపతి వెంకన్న సన్నిధిలోని గోల్డ్ ఏటీఎం వివరాలు మీకోసం. &amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;Tirupati Gold ATM: &lt;/strong&gt;కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి కోలువైన ఆధ్యాత్మిక ప్రదేశం తిరుపతిలో &quot;ఇంటర్నేషనల్&zwnj; టెంపుల్స్&zwnj; కన్వెన్షన్&zwnj; అండ్&zwnj; ఎక్స్&zwnj;పో&quot; సోమవారం ఘ&zwnj;నంగా ప్రారంభం అయింది. ఫిబ్ర&zwnj;వ&zwnj;రి 19 వ&zwnj;ర&zwnj;కు ఆ కార్య&zwnj;క్ర&zwnj;మంలో జ&zwnj;ర&zwnj;గ&zwnj;నుంది.&lt;/p&gt; &lt;p&gt;దేవాలయ పరిపాలన, నిర్వహణకు సంబంధించిన అంశాల&zwnj;తో ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశంగా గుర్తింపు పొందిన ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ &amp;amp; ఎక్స్&zwnj;పో (ITCX) 2025 ఫిబ్రవరి19 వరకు తిరుపతిలోని ఆశా కన్వెన్షన్స్&zwnj;లో జరగనుంది.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో ఆశ కన్వెన్షన్ సెంటర్&zwnj;లో&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;టెంపుల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు గిరేష్ కులకర్ణి, అంత్యోదయ ప్రతిష్ఠాన్ సహకారంతో రూపొందించిన ITCX 2025 ప్రపంచవ్యాప్తంగా దేవాలయ పర్యావరణ వ్యవస్థలను నెట్&zwnj;వర్క్ చేయడానికి, బలోపేతం చేయడానికి, ఆధునీకరించడానికి ఒక వేదిక&zwnj;ను అందిస్తూ ముందుకు సాగుతోంది. ఈ స&zwnj;మావేశంలో దాదాపు 58కి పైగా దేశాల్లోని సుమారు 1581 భక్తి సంస్థలు పాల్గొంటున్నాయి. 111+ స్పీకర్లు, 15 వర్క్&zwnj;షాప్&zwnj;లు &amp;amp; నాలెడ్జ్ సెషన్&zwnj;లతో 60+ స్టాల్&zwnj;లను కలిగి ఉంది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;తిరుపతిలో &amp;nbsp;అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో ఆశ కన్వెన్షన్ సెంటర్&zwnj;లో జ&zwnj;రుగుతున్న&zwnj; ఇంటర్నేషనల్&zwnj; టెంపుల్స్&zwnj; కన్వెన్షన్&zwnj; అండ్&zwnj; ఎక్స్&zwnj;పోలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు చంద్రబాబు, దేవేంద్ర ఫడ్నవీస్&zwnj;, ప్రమోద్&zwnj; సావంత్&zwnj; హాజరయ్యారు. కాగా, ఇక్క&zwnj;డ ఏర్పాటు చేసిన &quot;గోల్డ్ ఏటీఎం&quot; అందరిని ఆక&zwnj;ర్షిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;ఏంటీ ఈ గోల్డ్ ఏటీఎం?&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;తిరుపతి నగరంలో కొన్ని ప్రదేశాల్లో గోల్డ్ ఏటీఎంలు పనిచేస్తున్నాయి. వీటిలో మీరు నేరుగా మనీ తీసుకున్నట్టు గోల్డ్ ను కోనుగోలు చేయవచ్చు. అంటే మ&zwnj;నం ఉప&zwnj;యోగించే సాధార&zwnj;ణ ఏటీఎం ల నుంచి డ&zwnj;బ్బులు వ&zwnj;స్తే ఇక్క&zwnj;డ గోల్డ్ వ&zwnj;స్తుంది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;ఇంటర్నేషనల్&zwnj; టెంపుల్స్&zwnj; కన్వెన్షన్&zwnj; అండ్&zwnj; ఎక్స్&zwnj;పో సంద&zwnj;ర్భంగా తిరుప&zwnj;తిలో గోల్డ్ ఏటీఎం స&zwnj;ర్వీసును అందుబాటులోకి తీసుకువ&zwnj;చ్చారు. ఎటీఎం నుంచి మనం డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డులను ఉప&zwnj;యోగించి డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్న మాదిరిగానే ఈ గోల్డ్ ఏటీఎం నుంచి నేరుగా బంగారం డాలర్లు విత్ డ్రా చేసుకోవచ్చు. తిరుమ&zwnj;ల శ్రీవారు, గోవిందరాజ స్వామి రూపంలో ఉన్న బంగారు డాలర్లు ప్ర&zwnj;స్తుతం ఈ ఏటీఎం నుంచి కోనుగోలు చేయ&zwnj;వ&zwnj;చ్చు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;ప్రపంచంలోనే మొట్టమొదటి రియల్ టైమ్ గోల్డ్ ATM ను ఎక్క&zwnj;డ ప్రారంభించారో తెలుసా?&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;గోల్డ్ సిక్కా ఏటిఎం అనేది భారతదేశపు మొట్టమొదటి గోల్డ్ ఏటిఎం. ప్రపంచంలోనే మొట్టమొదటి రియల్ టైమ్ గోల్డ్ ఏటిఎం నుంచి ప్రజలు తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి బంగారు నాణేలను తీసుకోవ&zwnj;చ్చు. హైదరాబాద్ బేగంపేటలో గోల్డ్ ఏటీఎంను ఇటీవ&zwnj;ల&zwnj; ప్రారంభించారు.&lt;/p&gt; &lt;p&gt;గోల్డ్ సిక్కా ప్రైవేట్ లిమిటెడ్ అనే గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ టెక్నాలజీ సపోర్ట్ కోసం హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ మెసర్స్ ఓపెన్క్యూబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో 2022 డిసెంబర్ 3న తన మొదటి గోల్డ్ ఏటీఎంను ఏర్పాటు చేసింది. ఫిజికల్ జువెలరీ స్టోర్కు వెళ్లకుండానే గోల్డ్ ఏటీఎం ద్వారా బంగారం కొనుగోలు చేయొచ్చని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-gold-atm-in-tirupati-do-you-know-what-s-special-about-it-in-telugu-rma-srv0a5"/>
        </item>
        <item>
            <title><![CDATA[Vijayashanti: పవన్ భార్యపై నోటికొచ్చినట్లు కూస్తే.. తాటతీస్తా.. విజయశాంతి మాస్‌ వార్నింగ్‌!  ]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/entertainment/vijayashanti-slams-trolls-targeting-pawan-kalyan-s-wife-anna-lezhneva-over-tirumala-visit-in-telugu-tbr-suso11</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/entertainment/vijayashanti-slams-trolls-targeting-pawan-kalyan-s-wife-anna-lezhneva-over-tirumala-visit-in-telugu-tbr-suso11</guid>
            <pubDate>Wed, 16 Apr 2025 10:18:36 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Vijayashanti:&amp;nbsp;పవన్&zwnj; కల్యాణ్&zwnj; భార్య అన్న లెజినోవా తన కుమారుడు మార్క్&zwnj; శంకర్&zwnj; అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్నారు. ఇటీవల ఆమె తిరుపతికి వచ్చి తన మొక్కును చెల్లించుకున్నారు. సంప్రదాయబద్దంగా తలనీలాలు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. అన్నలెజినోవా తలనీలాలు సమర్పించడంపై కొందరు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్&zwnj; చేస్తున్నారు. ఈ ఘటనపై సినీనటి, తెలంగాణ కాంగ్రెస్&zwnj; పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి ట్రోలర్స్&zwnj;పై ఫైర్&zwnj; అయ్యారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01cspq6kz6sxfby6zvtk54jmm1,imgname-Vijayashanti-Stage-Collapse-Pic.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Vijayashanti:&amp;nbsp;పవన్&zwnj; కల్యాణ్&zwnj; భార్య అన్న లెజినోవా తన కుమారుడు మార్క్&zwnj; శంకర్&zwnj; అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్నారు. ఇటీవల ఆమె తిరుపతికి వచ్చి తన మొక్కును చెల్లించుకున్నారు. సంప్రదాయబద్దంగా తలనీలాలు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. అన్నలెజినోవా తలనీలాలు సమర్పించడంపై కొందరు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్&zwnj; చేస్తున్నారు. ఈ ఘటనపై సినీనటి, తెలంగాణ కాంగ్రెస్&zwnj; పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి ట్రోలర్స్&zwnj;పై ఫైర్&zwnj; అయ్యారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;ఎనిమిదేళ్ల పవన్&zwnj; కుమారుడు మార్క్&zwnj; శంకర్&zwnj; సింగపూర్&zwnj; సమ్మర్&zwnj; క్యాంపులో ఉండగా.. అక్కడ అగ్నిప్రమాదం జరిగింది. దీనిలో అతని చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బాబుని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో గండం తప్పింది. ఇక శంకర్&zwnj; కొంత వరకు కోలుకున్నాక ఇటీవల పవన్&zwnj; హైదరాబాద్&zwnj; తీసుకొచ్చారు. ఆ తర్వాత పవన్&zwnj; సతీమణి లెజినోవో తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;లెజినోవా స్వస్థలం రష్యా.. ఆమె పుట్టుకతోనే క్రిస్టియన్&zwnj;.. అయినా కూడా పవన్&zwnj;ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి హిందూమతాచారాలను గౌరవిస్తూ వస్తున్నారు. పలు సందర్బాల్లో పవన్&zwnj;తోపాటు బొట్టు పెట్టుకుని పూజలు కూడా చేసేవారు. ఇక పవన్&zwnj; కొంత కాలంగా హిందూ మతపరిరక్షణలో భాగంగా సనాతనధర్మంపై ప్రచారం చేస్తున్నారు. గతంలో పవన్&zwnj; తన ఇద్దరు కుమార్తెలను తీసుకొని తిరుపతికి తీసుకొచ్చి లెజినోవా కుమార్తెతో డిక్లరేషన్&zwnj; ఇప్పించి స్వామి వారి దర్శనం చేయించారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;మార్క్ శంకర్&zwnj; క్షేమంగా ఇంటికి చేరుకుంటే తిరుమలకు వస్తానని లెజినోవా మొక్కుకున్నారట. శంకర్&zwnj; హైదరాబాద్&zwnj; చేరుకున్న వెంటనే ఆమె తిరుమలకు వచ్చారు. ముందుగా డిక్లరేషన్&zwnj; ఇచ్చి తలనీలాలు సమర్పించి, స్వామి వారిని దర్శించుకున్నారు. తర్వాత అన్నదానానికి రూ.17లక్షలు విరాళంగా ప్రకటించారు. లెజినోవా పరమతస్తురాలు అయినప్పటికీ తిరుమలలో స్వామి వారికి తలనీలాలు సమర్పించడంపై జనసేన శ్రేణులు, కూటమి పార్టీ కేడర్&zwnj;, హిందూ సంఘాలు హర్షించాయి. అయితే.. కొందరు మాత్రం పరమతస్తురాలు తలనీలాలు సమర్పించడం, అందులోనూ మహిళలు సమర్పించడం సరికాదని ట్రోల్స్&zwnj; చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;పవన్&zwnj; భార్యపై జరుగుతున్న ట్రోల్స్&zwnj;పై సీనియర్ నటి విజయశాంతి స్పందించారు. పుట్టుకతోనే పరమతాన్ని స్వీకరించినా, ఇండియాకు వచ్చి హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవాపై కొందరు ట్రోల్స్&zwnj; చేయడం అత్యంత అసమంజసం అని ఆమె ఫైర్&zwnj; అయ్యారు. అనూహ్యంగా జరిగిన ఘటనలో అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడేందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం శ్రీ వేంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్ కు విరాళం సమర్పించి సేవ కూడా చేశారని, సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవాను ట్రోల్ చేసేవారిది ముమ్మాటికి తప్పేనని విజయశాంతి ఖండించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>Bala Raju Telika</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/entertainment/vijayashanti-slams-trolls-targeting-pawan-kalyan-s-wife-anna-lezhneva-over-tirumala-visit-in-telugu-tbr-suso11"/>
        </item>
        <item>
            <title><![CDATA[TTD:   టీటీడీలో భారీగా హిందూయేతర ఉద్యోగుల తొలగింపు.. 200 మందికి పైగానా? వారికి న్యాయం చేస్తామంటున్న ఛైర్మన్‌! ]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/ttd-removes-over-200-non-hindu-staff-chairman-b-r-naidu-assures-justice-in-telugu-tbr-suyzrg</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/ttd-removes-over-200-non-hindu-staff-chairman-b-r-naidu-assures-justice-in-telugu-tbr-suyzrg</guid>
            <pubDate>Sat, 19 Apr 2025 20:17:40 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;TTD:&amp;nbsp;తిరుపతిలోని తిరుమలలో కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. రోజుకి కొన్ని లక్షల మంది స్వామి వారిని దర్శించుకుని వెళ్తుంటారు. అయితే.. ఇటీవల తిరుమలో జరుగుతున్న పలు సంఘటనలు కలకలం రేపుతున్నాయి. అన్యమత ప్రచారం తిరుమలో జరుగుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. టీటీడీలో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను తొలగించాలని బోర్డు ఛైర్మన్&zwnj; బీఆర్ నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. వీరందరికీ మరోరకంగా న్యాయం చేస్తామని హామీ కూడా ఇస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01jbhxfpgdbq8vyrsr0613gxe4,imgname-br-naidu.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;TTD:&amp;nbsp;తిరుపతిలోని తిరుమలలో కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. రోజుకి కొన్ని లక్షల మంది స్వామి వారిని దర్శించుకుని వెళ్తుంటారు. అయితే.. ఇటీవల తిరుమలో జరుగుతున్న పలు సంఘటనలు కలకలం రేపుతున్నాయి. అన్యమత ప్రచారం తిరుమలో జరుగుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. టీటీడీలో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను తొలగించాలని బోర్డు ఛైర్మన్&zwnj; బీఆర్ నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. వీరందరికీ మరోరకంగా న్యాయం చేస్తామని హామీ కూడా ఇస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;తిరుమలలో ప్రస్తుతం కీలక ఉద్యోగాల్లో పనిచేస్తున్న అన్యమతస్తుల ఉద్యోగులను తొలగించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవ్వాగా.. తొలివిడతలో 40 మందిని టీటీడీ అధికారులు గుర్తించారు. తాజాగా ఈ సంఖ్య 200కు చేరిందని త్వరలో మరికొంత మంది గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;హిందూయేతర ఉద్యోగులందరినీ గుర్తించి.. కొందరికి వాలంటరీ రిటైర్&zwnj; మెంట్&zwnj; (వీఆర్&zwnj;ఎస్&zwnj;) ఇచ్చి పంపనున్నట్లు టీటీడీ ఛైర్మన్&zwnj; బీఆర్&zwnj; నాయుడు ప్రకటించారు. మరి కొంత మందిని ప్రాధాన్యం లేని పోస్టుల్లో ఉంచనున్నట్లు తెలిపారు. తొలగించిన ఉద్యోగులందరికీ ఏదోవిధంగా న్యాయం చేస్తామని బిఆర్ నాయుడు తెలిపారు. ఉద్యోగులను రాత్రికి రాత్రే విధుల నుంచి తొలగించి ఇంటికి పంపే పని తాము చేయమని అది హిందూ మత ధర్మానికి విరుద్దమని ఆయన తెలిపారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;ఇప్పటి వరకు 200 మందికి పైగా ఉద్యోగులను గుర్తించామని, వారిని తిరుపతి యాత్రికులతో సంబంధం లేని విధులకు పంపిస్తామని బీఆర్&zwnj; నాయుడు తెలిపారు. కొందరికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (VRS) అవకాశం కల్పిస్తామన్నారు. హిందూధర్మం పాటిస్తున్నాం కాబట్టే.. ఎవరినీ ఉన్నపళంగా విధుల్లో నుంచి తొలగించడం లేదని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;హిందూయేతర ఉద్యోగుల గుర్తింపులో భాగంగా మొదటి దశలో 48 మంది గుర్తించామని చైర్మన్ తెలిపారు. వారిలో ప్రతి ఒక్కరితో మాట్లాడి.. వారు ఎక్కడ పనిచేయగలరో గుర్తించి అక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. కొందరికి ఇష్టమైతే VRSను ఎంపిక చేసుకోవచ్చన్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన టీటీడీ ఛైర్మన్&zwnj; బీఆర్&zwnj; నాయుడు... కొందరు హిందూ పేర్లను పెట్టుకుని ఉండటంతో హిందూయేతర ఉద్యోగులను గుర్తించడం కష్టమవుతోందని అంటున్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;కొందరు హిందువుల పేర్లను పెట్టుకుని విధుల్లో ఉంటున్నారని, అలాంటి వారిని గుర్తించడం కూడా సాధ్యం కావడం లేదన్నారు. ఉదాహరణకు ఓ వ్యక్తి వెంకటేశ్వరరావు అని పేరు పెట్టుకుని ఇంటి దగ్గర చర్చిని నడుపుతుండవచ్చని, లేదా చర్చికి వెళ్లే వ్యక్తి కావచ్చని అన్నారు. అలాంటి వారిని మనం గుర్తించగలమా? దాదాపు 40 నుంచి 50 మంది అలాంటి ఉద్యోగులను గుర్తించామన్నారు. ఇకపై కూడా హిందూయేతర ఉద్యోగులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>Bala Raju Telika</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/ttd-removes-over-200-non-hindu-staff-chairman-b-r-naidu-assures-justice-in-telugu-tbr-suyzrg"/>
        </item>
        <item>
            <title><![CDATA[Tirumala : సప్తవాహనాలపై తిరుమలేషుడు.. కన్నుల విందుల శ్రీవారి రథసప్తమి వేడుకలు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-lakhs-witness-7-vahana-sevas-on-ratha-saptami-festival-lord-venkateswara-swamy-in-telugu-rma-sr6wiz</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-lakhs-witness-7-vahana-sevas-on-ratha-saptami-festival-lord-venkateswara-swamy-in-telugu-rma-sr6wiz</guid>
            <pubDate>Wed, 05 Feb 2025 08:34:11 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Tirumala: తిరుమలలో రథసప్తమి వేడుకల క్ర&zwnj;మంలో తెల్ల&zwnj;వారుజాము నుంచే మలయప్పస్వామి రూపంలో శ్రీవారు ఏడు వాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. దీనికి భక్తులు పెద్ద సంఖ్య&zwnj;లో వ&zwnj;చ్చారు. మొదట సూర్యప్రభ వాహనంపై తిరుమలేషుడు ద&zwnj;ర్శ&zwnj;న&zwnj;మిచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01gxgaa74txxpyddt100etmck1,imgname-tirumala-4-jpeg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Tirumala: తిరుమలలో రథసప్తమి వేడుకల క్ర&zwnj;మంలో తెల్ల&zwnj;వారుజాము నుంచే మలయప్పస్వామి రూపంలో శ్రీవారు ఏడు వాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. దీనికి భక్తులు పెద్ద సంఖ్య&zwnj;లో వ&zwnj;చ్చారు. మొదట సూర్యప్రభ వాహనంపై తిరుమలేషుడు ద&zwnj;ర్శ&zwnj;న&zwnj;మిచ్చారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;Tirumala: కలియుగ వైకుంఠంగా పెరుగాంచిన తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. సప్తవాహనాలపై తిరుమలేషుని ఊరేగింపుతో కన్నుల విందులగా రథసప్తమి వేడుకలు జరిగాయి. ఈ పవిత్ర కార్యక్రమానికి దాదాపు 2.50 లక్షల మంది భక్తులు హాజరయ్యారని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు తెలిపారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్టు వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;తిరుమలలో భారీ ఏర్పాట్లు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ఈ ఉత్సవాల సందర్భంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భక్తులకు సౌకర్యంగా ఉండేలా, ఆలయ వీధుల వెంబడి టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసిందని, సందర్శకులు సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశార&zwnj;ని తెలిపారు. ప్రధాన గ్యాలరీ వెలుపల ఉన్నవారు టిటిడి ఏర్పాటు చేసిన LED స్క్రీన్ల ద్వారా వాహన సేవను వీక్షించేలా కూడా ఏర్పాట్లు చేశారు.&lt;/p&gt; &lt;p&gt;శ్రీవారి ఆచారాలు ప్రారంభం నుండి వాహన సేవ ముగిసే వరకు వేడుకల అంతటా భక్తులకు నిరంతరాయంగా ఉచిత అన్న ప్రసాదం అందించినట్లు ఈఓ శ్యామలరావు తెలిపారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;తెల్ల&zwnj;వారుజాము నుంచే ల&zwnj;క్ష&zwnj;ల మంది భ&zwnj;క్తులు శ్రీవారి ద&zwnj;ర్శ&zwnj;నం కోసం వ&zwnj;చ్చారు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ర&zwnj;థ స&zwnj;ప్త&zwnj;మి సంద&zwnj;ర్భంగా తిరుమలలో తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు సప్తవాహనాలపై శ్రీనివాసుడు శ్రీ మలయప్ప స్వామివారి రూపంలో ద&zwnj;ర్శ&zwnj;న&zwnj;మించ్చారు. ఈ వైభవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.&lt;/p&gt; &lt;p&gt;తెల్లవారుజాము నుండే అన్ని గ్యాలరీలను పెద్ద సంఖ్య&zwnj;లో భ&zwnj;క్తులు వ&zwnj;చ్చారు. భక్తులు, అన్నప్రసాదం, తాగునీరు, పానీయాలు, బిస్కెట్లు అన్నింటికంటే ముఖ్యంగా జర్మన్ షెడ్లు వారికి నీడను అందించేలా చ&zwnj;ర్య&zwnj;లు తీసుకున్నారు. వేడి వాతావ&zwnj;ర&zwnj;ణ ప&zwnj;రిస్థితుల&zwnj; నుండి రక్షణ కల్పించడంతో సహా యాత్రికులకు అనుకూలమైన ఏర్పాట్లకు టిటిడిపై ప్ర&zwnj;శంస&zwnj;లు కురుస్తున్నాయి.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;కల్పవృక్ష వాహన సేవ తర్వాత, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, కొంతమంది బోర్డు సభ్యులు, ఇఓ జె శ్యామలారావు, అదనపు ఇఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఇఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ ఇన్&zwnj;ఛార్జి మణికంఠ గ్యాలరీలను స్వయంగా పరిశీలించి, భక్తులతో సంభాషించి వారి అభిప్రాయాలను స్వీకరించారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;మాడ&zwnj;వీధుల్లో ఊరేగుతూ భ&zwnj;క్త&zwnj;కోటిన అనుగ్ర&zwnj;హించిన శ్రీవారు&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;తిరుమలలో రథసప్తమి వేడుకల క్ర&zwnj;మంలో తెల్ల&zwnj;వారుజాము నుంచే మలయప్పస్వామి రూపంలో శ్రీవారు ఏడు వాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. దీనికి భక్తులు పెద్ద సంఖ్య&zwnj;లో వ&zwnj;చ్చారు. మంగళవారం 2 గంట&zwnj;ల నుంచే అక్క&zwnj;డి ప&zwnj;రిస&zwnj;రాలు జ&zwnj;నంతో నిండిపోయాయి. ఉదయం 5.30కు సూర్యప్రభ వాహనంపై ద&zwnj;ర్శ&zwnj;న&zwnj;మిచ్చారు. అయితే, సూర్య కిరణాల స్పర్శ కోసం వాయవ్య దిక్కున 6.48 గంటల వరకు అక్క&zwnj;డే ఉన్నారు. సూర్య కిరణాలు శ్రీవారిని తాకిన త&zwnj;ర్వాత ఇత&zwnj;ర ఆచారాలు పూర్తిచేశారు. ఆ త&zwnj;ర్వాత ఇత&zwnj;ర వాహ&zwnj;నాల&zwnj;పై స్వామివారు ద&zwnj;ర్శ&zwnj;న&zwnj;మించ్చారు.&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-lakhs-witness-7-vahana-sevas-on-ratha-saptami-festival-lord-venkateswara-swamy-in-telugu-rma-sr6wiz"/>
        </item>
        <item>
            <title><![CDATA[తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-laddu-quality-check-what-are-e-nose-and-e-tongue-technologies-g5tvg2e</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-laddu-quality-check-what-are-e-nose-and-e-tongue-technologies-g5tvg2e</guid>
            <pubDate>Tue, 24 Feb 2026 19:16:12 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Tirumala Laddu Quality : తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా తిరుమలలో అత్యాధునిక ల్యాబ్ ను ఏర్పాాటు చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kj7y2f0y05f82yewwx1bft4m,imgname-laddu-1771940428830.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Tirumala Laddu Quality : తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా తిరుమలలో అత్యాధునిక ల్యాబ్ ను ఏర్పాాటు చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Tirumala : తిరుమల కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్షదైవంగా కొలుస్తుంటారు తెలుగు ప్రజలు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాదు దేశవిదేశాల నుండి కూడా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తుంటారు... రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు సైతం స్వామిని దర్శించుకుని మైమరచిపోతారు. ఇంతటి పవిత్రమైన ఆలయ ప్రసాదం కల్తీ ఇటీవల తీవ్ర దుమారం రేపింది. తిరుమల లడ్డూలో వాడే నెయ్యి కల్తీదని.. ప్రమాదకరమైన రసాయనాలే కాదు జంతువుల కొవ్వును ఇందులో వాడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.&lt;/p&gt;&lt;p&gt;తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని టిడిపి, జనసేన, బిజెపి కూటమి... లేదు లేదంటూ వైసిపి నాయకుల మధ్య మాటలయుద్దం సాగుతోంది. వీరి రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా ప్రజల్లో మాత్రం తిరుమల లడ్డూ నాణ్యతపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే లడ్డూ ప్రసాదంలో కల్తీ వస్తువులు వాడకుండా కూటమి సర్కార్ సరికొత్త టెక్నాలజీని సిద్దంచేసింది. 'ఇ-నోస్', 'ఇ-టంగ్' వ్యవస్థతో కూడిన అత్యాధునిక ల్యాబ్ ను సిద్దంచేస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సాధారణంగా అహార పదార్థాలు బాగున్నాయో లేవో వాసనను చూసి చెప్పవచ్చు... రుచిని టేస్ట్ చూసి చెప్పవచ్చు. ఇందుకు తగినట్లు మనిషి ముక్కు, నాలుక పనిచేస్తాయి. సేమ్ టు సేమ్ ఇలాగే సాంకేతికతను ఉపయోగించిన అహార పదార్థాల నాణ్యతను కనుగొనే విధానమే ఈ 'ఇ-నోస్', 'ఇ-టంగ్' వ్యవస్థ. దీని తిరుమల ప్రసాదంలో కల్తీ జరగకుండా ఉపయోగించనున్నారు.&lt;/p&gt;&lt;p&gt;'ఇ-నోస్' అనేది మనిషి ముక్కు మాదిరిగా అహార పదార్థాల నాణ్యతను వాసనను బట్టి గుర్తిస్తుంది. ప్రత్యేకమైన సెన్సార్ వ్యవస్థ ద్వారా ఇది పనిచేస్తుంది... ముందుగానే ప్రోగ్రామ్ చేసిన వాసనకు ఇది సరిపోతే అహారం నాణ్యతలో ఎలాంటి లోపం లేదని గుర్తిస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;ఇ-టంగ్ అనేది మన నాలుకలో ఉన్న టేస్ట్ బడ్స్ మాదిరిగా పనిచేస్తాయి. అహారంలో తిపి, పులుపు వంటివి సరిపోయాయో లేదో ఇది తెలియజేస్తుంది... ఏదైనా తేడా ఉంటే వెంటనే అలర్ట్ చేస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;ఇలా ఇ-నోస్, ఇ-టంగ్ ద్వారా క్షణాల్లో తిరుమలలో అహార పదార్థాల నాణ్యతను తెలుసుకోవచ్చు. తద్వారా కల్తీని నివారించి ప్రసాదం పవిత్రతను కాపాడవచ్చు. ఈ ఇ-నోస్, ఇ-టంగ్ పరికాలను ప్రాన్స్ నుండి తీసుకువచ్చినట్లు.. వీటికోసమే రూ.3 కోట్లపై పైగా ఖర్చు చేసినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తిరుమల ప్రసాదంపై భక్తుల విశ్వాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేకచర్యలు తీసుకుందని... ఇందులో భాగంగానే రూ.25 కోట్లతో ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. అత్యాధునికి సాంకేతికతతో కూడిన ఈ ల్యాబ్ లో తిరుమల ప్రసాదంలో ఉపయోగించే ముడి పదార్థాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. నెయ్యి, బాదం, కిస్మిస్ దగ్గరనుండి చక్కెర, కారం వంటి వాటివరకు మొత్తం 60 రకాల పదార్థాలను ఈ ల్యాబ్ లో పరిశీలించాకే ప్రసాదం, ఇతర అహార పదార్థాల్లో ఉపయోగించనున్నట్లు మంత్రి వెల్లడించారు.&lt;/p&gt;&lt;p&gt;2024 అక్టోబర్ 8న తిరుమలలో ల్యాబ్ ఏర్పాటుకు FSSAI (ఫుడ్ సెఫ్టీ ఆండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) తో వైద్యారోగ్య శాఖ ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలోనే రూ.23 కోట్లతో తిరుమలలో 12,000 చదరపు అడుగుల భవనం, అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో 40 మందికి పైగా ఉద్యోగులు పనిచేయనున్నారని మంత్రి వెల్లడించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారతదేశంలో ప్రముఖ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి... ఒక్కోచోట ఒక్కో రకమైన ప్రసాదం అందిస్తారు. కానీ ఎక్కడా ప్రసాదం నాణ్యతను టెస్ట్ చేసేందుకు ప్రత్యేకమమైన ల్యాబ్ లేదు. దేశంలోనే మొదటిసారి తిరుమలలో ఇలాంటి ఓ ల్యాబ్ ఏర్పాటుచేశారు. మరో నెల రోజుల్లో ఈ ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ ల్యాబ్ లో 50 రకాల అత్యాధునిక పరికరాలు ఉంటాయి... వీటిద్వారా తిరుమలలో భక్తులకు అందించే లడ్డూ ప్రసాదమే కాదు ఇతర అహార పదార్దాలు, నీటి నాణ్యతను చెక్ చేస్తారు. 200 రకాల పెస్టిసైడ్స్, హెవీ మెటల్స్, సూక్ష్మజీవులు అహార పదార్థాల్లో ఉంటే వెంటనే గుర్తిస్తాయి. ఈ ల్యాబ్ ద్వారా భక్తులకు మరింత నాణ్యమైన అహారం అందించవచ్చు... ఆలయ పవిత్రతను కాపాడవచ్చు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-laddu-quality-check-what-are-e-nose-and-e-tongue-technologies-g5tvg2e"/>
        </item>
        <item>
            <title><![CDATA[Tirupati:  తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు గుడ్ న్యూస్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-tirupati-ttd-resumes-vip-break-darshan-letters-from-andhra-telangana-leaders-in-telugu-rma-sw7ewd</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-tirupati-ttd-resumes-vip-break-darshan-letters-from-andhra-telangana-leaders-in-telugu-rma-sw7ewd</guid>
            <pubDate>Tue, 13 May 2025 19:59:01 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Tirumala Darshan: మే 15 నుంచి ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీల వీఐపీ బ్రేక్ దర్శన లేఖలను తిరుమ&zwnj;ల తిరుప&zwnj;తి దేవ&zwnj;స్థానం (టీటీడీ) తిరిగి స్వీకరిస్తుంది. మే 16 నుంచి భక్తులకు ప్రవేశం అనుమతి ఉంటుంద&zwnj;ని టీటీడీ తెలిపింది.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01j57kx10n810jwva5j8n728fg,imgname-tirumala-tirupati-3.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Tirumala Darshan: మే 15 నుంచి ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీల వీఐపీ బ్రేక్ దర్శన లేఖలను తిరుమ&zwnj;ల తిరుప&zwnj;తి దేవ&zwnj;స్థానం (టీటీడీ) తిరిగి స్వీకరిస్తుంది. మే 16 నుంచి భక్తులకు ప్రవేశం అనుమతి ఉంటుంద&zwnj;ని టీటీడీ తెలిపింది.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;Tirumala Tirupati Devasthanam (TTD):&lt;/strong&gt; తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మే 15 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజాప్రతినిధుల వీఐపీ బ్రేక్ దర్శన సిఫార్సులను తిరిగి స్వీకరించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఎండోమెంట్స్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి &amp;nbsp;మీడియా ద్వారా సమాచారం అందించారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;అత్యవసర దర్శనం అవకాశంగా పరిగణించే వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్, తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫార్సు లేఖలను టీటీడీ మే 15వ తేదీ నుంచి స్వీకరిస్తుంది. ఈ సిఫార్సులతో వచ్చే భక్తులకు మే 16వ తేదీ నుంచి బ్రేక్ దర్శనం అవకాశం కల్పించనున్నార&zwnj;ని తెలిపారు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;గతంలో వేసవి సెలవుల నేపథ్యంలో మే 1 నుంచి జూలై 15 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ సమయంలో ప్రోటోకాల్ వీఐపీ లకు మాత్రమే దర్శన అనుమతి ఇచ్చారు. ఇప్పుడు టీటీడీ బోర్డు తాజా సమీక్షలో భాగంగా మే 15 నుంచి ప్రజాప్రతినిధుల లేఖల ఆధారంగా వీఐపీ దర్శనాలను మళ్లీ ప్రారంభించనుంది.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;అయితే, టీటీడీ అధికారులు స్పష్టం చేసిన విషయం ఏమంటే.. ఇతర అన్ని నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి. వీఐపీ దర్శనానికి సంబంధించిన కోటా పరిమితి, టైమ్ స్లాట్&zwnj;లు, గుర్తింపు ధ్రువీకరణలు వంటి అంశాల్లో ఎటువంటి మార్పులు లేవు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;భక్తులు ప్రజాప్రతినిధుల సిఫార్సులతో బ్రేక్ దర్శనానికి వచ్చేటప్పుడు, ఉన్నతాధికారుల నుండి వచ్చిన లేఖ, భద్రతా ప్రమాణాలతో కూడిన గుర్తింపు కార్డు వంటివి తప్పనిసరిగా తీసుకురావలసి ఉంటుంది.&lt;/p&gt; &lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;ఈ మార్పుతో తిరుమలలో వచ్చే వారాల వ్యవధిలో వీఐపీ బ్రేక్ దర్శనానికి భారీగా అభ్యర్థనలు వస్తాయని అంచనా వేస్తున్నారు. టీటీడీ అధికారులు భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-tirupati-ttd-resumes-vip-break-darshan-letters-from-andhra-telangana-leaders-in-telugu-rma-sw7ewd"/>
        </item>
        <item>
            <title><![CDATA[తిరుపతి బందోబస్తుకి, కుప్పం బందోబస్తుకి సంబంధం లేదు తొక్కిసలాట ఘటనపై డీఐజీ కీలక వ్యాఖ్యలు]]></title>
            <link>https://telugu.asianetnews.com/video/tirupathi/dig-seemoshi-bajpai-pressmeet-about-tirupati-issue-spzks4</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/video/tirupathi/dig-seemoshi-bajpai-pressmeet-about-tirupati-issue-spzks4</guid>
            <pubDate>Sun, 12 Jan 2025 23:03:40 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;తిరుపతి బందోబస్తుకి, కుప్పం బందోబస్తుకి సంబంధం లేదు తొక్కిసలాట ఘటనపై డీఐజీ కీలక వ్యాఖ్యలు&lt;/p&gt;]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=k3tvGmxplCMXseCdEXa" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;తిరుపతి బందోబస్తుకి, కుప్పం బందోబస్తుకి సంబంధం లేదు తొక్కిసలాట ఘటనపై డీఐజీ కీలక వ్యాఖ్యలు&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>konka varaprasad</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/video/tirupathi/dig-seemoshi-bajpai-pressmeet-about-tirupati-issue-spzks4"/>
        </item>
        <item>
            <title><![CDATA[లడ్డూ వివాదం తర్వాత తిరుమలలో భారీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్.. వివ‌రాలు ఇవిగో]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirupati-laddu-controversy-tirumala-food-lab-to-start-operations-next-month-k26hntn</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirupati-laddu-controversy-tirumala-food-lab-to-start-operations-next-month-k26hntn</guid>
            <pubDate>Fri, 15 Aug 2025 20:34:05 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Food Testing Lab in Tirumala: ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ ప్రభుత్వం రూ.86 కోట్లతో 5 రాష్ట్రస్థాయి ఆహార నాణ్యతా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలలో భారీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01k2q3d62xpevpaypajetsdsvh,imgname-food-testing-lab-tirumala-1755269470301.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Food Testing Lab in Tirumala: ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ ప్రభుత్వం రూ.86 కోట్లతో 5 రాష్ట్రస్థాయి ఆహార నాణ్యతా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలలో భారీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;2024 ఏప్రిల్&zwnj;లో తిరుమలలోని ప్రసాదం తయారీలో ఉపయోగించిన ప&zwnj;దార్థాల్లో కల్తీ నెయ్యి కలిపినట్లు ఆరోపణలు వచ్చాయి. భక్తుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటన తర్వాత భక్తుల్లో విశ్వాసం దెబ్బతింది. అప్పటి ప్రభుత్వంపై నిర్లక్ష్యం ఆరోపణలు వచ్చాయి.&lt;/p&gt;&lt;p&gt;దీనికి పరిష్కారంగా, ఆహార నాణ్యతను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ల్యాబ్ ద్వారా ప్రసాదం, అన్నప్రసాదం, టీ, పాలు, నెయ్యి వంటి పదార్థాలు క్రమం తప్పకుండా పరీక్షించనున్నారు. వ&zwnj;చ్చె నెల తిరుమ&zwnj;ల&zwnj;లో ఈ ల్యాబ్ ప్రారంభం కానుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తాజాగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ వివ&zwnj;రాలు వెల్ల&zwnj;డించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.86 కోట్ల వ్యయంతో 5 రాష్ట్రస్థాయి ఆహార నాణ్యతా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు సుమారు రూ.20 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. ఈ ల్యాబ్&zwnj;లలో ఆధునిక పరికరాల సాయంతో ఆహార పదార్థాల నమూనాలు పరీక్షిస్తారని వివరించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తిరుమలలో భక్తుల కోసం ప్రత్యేక రాష్ట్ర స్థాయి ఫుడ్ ల్యాబొరేటరీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏప్రిల్&zwnj;లో ప్రారంభమైన పనులు తుదిదశకు చేరుకున్నాయి. వచ్చే నెలాఖరుకల్లా వినియోగానికి సిద్ధం చేయాలని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి ఘటన భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని, ఆ నేపథ్యంలో ఈ ల్యాబ్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తిరుమల పిండి మిల్లు సమీపంలోని 12,000 చదరపు అడుగుల భవనాన్ని ల్యాబ్&zwnj;గా మారుస్తున్నారు. రూ.19 కోట్ల వ్యయంతో అత్యాధునిక యంత్ర పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ల్యాబ్&zwnj;లో అన్ని రకాల ఆహార పదార్థాల నమూనాలు 24 గంటలు పరీక్షిస్తారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల ఆరోగ్య రక్షణే ప్రధాన లక్ష్యం అని మంత్రి స్పష్టం చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;విశాఖపట్నంలోని రాష్ట్ర స్థాయి ఫుడ్ ల్యాబొరేటరీ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. గుంటూరు జీజీహెచ్, తిరుపతిలో రాష్ట్ర స్థాయి ల్యాబ్&zwnj;లు ఏర్పాటుకు పనులు కొనసాగుతున్నాయి. కర్నూలులో ఉన్న ప్రాంతీయ ఫుడ్ ల్యాబ్&zwnj;ను ఉన్న అధునీకరించేందుకు కొత్త భవనం నిర్మించనున్నారు. భవనం కోసం స్థల ఎంపిక జరుగుతోంది.&lt;/p&gt;&lt;h2&gt;ఒంగోలు, ఏలూరు ల్యాబ్&zwnj;ల ఆధునీకరణ&lt;/h2&gt;&lt;p&gt;ఒంగోలు, ఏలూరులోని పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను రూ.13 కోట్ల వ్యయంతో ఆధునీకరిస్తున్నారు. అత్యాధునిక పరికరాల కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి పర్చేజింగ్ ఆర్డర్ జారీ చేశారు. దీంతో త్వరలో ఈ ల్యాబ్&zwnj;లు కూడా మెరుగైన సదుపాయాలతో పనిచేయనున్నాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirupati-laddu-controversy-tirumala-food-lab-to-start-operations-next-month-k26hntn"/>
        </item>
        <item>
            <title><![CDATA[ముఖ్యమంత్రి చంద్రబాబా? జగనా? తిరుపతిలో ఆరుగురు చనిపోవడానికి కారణమెవరు? బాబు, పవన్ రాజీనామా చేయండి]]></title>
            <link>https://telugu.asianetnews.com/video/tirupathi/ka-paul-comments-on-tirupati-stampede-spvvgz</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/video/tirupathi/ka-paul-comments-on-tirupati-stampede-spvvgz</guid>
            <pubDate>Fri, 10 Jan 2025 23:04:11 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ముఖ్యమంత్రి చంద్రబాబా? జగనా? తిరుపతిలో ఆరుగురు చనిపోవడానికి కారణమెవరు? బాబు, పవన్ రాజీనామా చేయండి&lt;/p&gt;]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=kJ0TJJEwHgnnilCcTYa" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ముఖ్యమంత్రి చంద్రబాబా? జగనా? తిరుపతిలో ఆరుగురు చనిపోవడానికి కారణమెవరు? బాబు, పవన్ రాజీనామా చేయండి&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>konka varaprasad</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/video/tirupathi/ka-paul-comments-on-tirupati-stampede-spvvgz"/>
        </item>
        <item>
            <title><![CDATA[Tirumala : వైకుంఠ ద్వారం గుండా శ్రీవారి అభిషేక దర్శనం.. మీకూ ఈ అదృష్టం దక్కాలంటే ఏం చేయాలో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-update-ttd-allows-common-devotees-vaikunta-dwara-abhisheka-darshan-rcg8vul</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-update-ttd-allows-common-devotees-vaikunta-dwara-abhisheka-darshan-rcg8vul</guid>
            <pubDate>Sat, 03 Jan 2026 09:43:05 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Tirumala Temple : తిరుమలలో పవిత్రమైన ఏడుకొండలపై వెలిసిన శ్రీవారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకొనేవారికి టిటిడి మరో బంపరాఫర్ ఇచ్చింది. కొంతమంది సామాన్యులకు అభిషేక దర్శనం కల్పిస్తోంది&hellip; మీరుకూడా ఈ దర్శనం పొందాలంటే ఏం చేయాలో తెలుసా?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01k32y8qa0stsd0raqx707za91,imgname-sri-venkateswara-swamy-temple-tirumala-1755666734400.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Tirumala Temple : తిరుమలలో పవిత్రమైన ఏడుకొండలపై వెలిసిన శ్రీవారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకొనేవారికి టిటిడి మరో బంపరాఫర్ ఇచ్చింది. కొంతమంది సామాన్యులకు అభిషేక దర్శనం కల్పిస్తోంది&hellip; మీరుకూడా ఈ దర్శనం పొందాలంటే ఏం చేయాలో తెలుసా?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Tirumala : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనభాగ్యమే అదృష్టంగా భావిస్తుంటారు భక్తులు. అలాంటిది ఏడాదికి ఒకేసారి కల్పించే వైకుంఠద్వారా దర్శనం దక్కితే... వారి ఆనందానికి అవధులుండవు. అయితే ఈ వైకుంఠద్వారం గుండా స్వామివారి నిజరూప దర్శనం పొందితే... పులకించిపోతారు, జన్మ ధన్యం అయినట్లు భావిస్తారు. ఈ అరుదైన దర్శనమే ప్రస్తుతం కొందరు భక్తులకు దక్కుతోంది... టిటిడి నిర్ణయంతో సామాన్య భక్తులు స్వామి అభిషేక దర్శనాన్ని పొందుతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తిరుమలలో డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనాలు మొదలయ్యాయి. జనవరి 8 వరకు స్వామివారిని ఈ ద్వారం గుండానే దర్శించుకోనున్నారు భక్తులు. ఈ ఉత్తర ద్వారా గుండా వెళ్లి స్వామిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగి మోక్షం లభిస్తుందని హిందువుల నమ్మకం... అందుకే ప్రస్తుతం తిరుమలకు భక్తులు పోటెత్తారు. కేవలం నాలుగు రోజుల్లోనే లక్షలాదిమంది భక్తులు కలియుగ దైవాన్ని మోక్ష ద్వారం గుండా దర్శించుకున్నారు.&lt;/p&gt;&lt;p&gt;వైకుంఠద్వార దర్శనం దక్కడమే అదృష్టం అనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఓ నిర్ణయం కొందరు భక్తులకు వరంగా మారింది. ప్రస్తుతం భక్తుల రద్దీ నేపథ్యంలో ఉదయం శ్రీవారి అభిషేక సమయంలో కూడా దర్శనాలు కల్పించాలని టిటిడి నిర్ణయించింది. దీంతో తెల్లవారుజామున 4.30 నుండి 6 గంటలవరకు స్వామివారు సామాన్య భక్తులకు నిజరూప దర్శనం కల్పించనున్నారు. ఇలా వైకుంఠ ద్వారం గుండా వెళ్ళి స్వామివారికి అభిషేకం జరుగుతుండగా దర్శించుకున్న భక్తులు పులకించిపోతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సాధారణంగా తిరుమల వెంకటేశ్వరస్వామి అభిషేకాన్ని అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తారు. గతంలో ఈ అభిషేక సమయంలో సామాన్య భక్తులకు దర్శనం కల్పించేవారు... కానీ పలు కాారణాలతో ఈ సేవను ఏకాంతంగా నిర్వహించడం ప్రారంభించారు. కేవలం ముందుగా టికెట్ బుక్ చేసుకున్నవారు, సిపారసులు కలిగిన విఐపీలకు మాత్రమే ఈ సమయంలో స్వామి దర్శనానికి అనుమతిస్తారు.&lt;/p&gt;&lt;p&gt;15 ఏళ్ల కింద సామాన్యులకు స్వామివారి అభిషేక దర్శనాలను నిలిపివేసింది టిటిడి. కానీ తాజాగా భక్తుల రద్దీ నేపథ్యంలో వీలైనంత ఎక్కువమందికి దర్శనం కల్పించాలని టిటిడి భావిస్తోంది... అందుకోసమే అభిషేక సేవ సమయంలో కూడా సామాన్యులను దర్శనం కల్పిస్తోంది. ఇలా స్వామిని వేలాదిమంది అభిషేక దర్శనం చేసుకున్నారు... ఇది తమపై ఆ వైకుంఠవాసుడి కరుణగా భక్తులు భావిస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తిరుమలకు ఇప్పటికే భక్తులు పోటెత్తారు... వైకుంఠ ఏకాదశికి ముందునుండే ఈ రద్దీ కొనసాగుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే (డిసెంబర్ 30,31, జనవరి 1,2) దాదాపు 2.85 లక్షలకు పైగా భక్తులు శ్రీవారిని వైకుంఠద్వార దర్శనం చేసుకున్నట్లు టిటిడి చెబుతోంది. ఇక ఈ వీకెండ్ లో భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని... సెలవులు కావడంతో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తారని భావిస్తోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.&lt;/p&gt;&lt;p&gt;వీలైనంత ఎక్కువమంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది టిటిడి. ఇందులో భాగంగానే అన్నిరకాల ఆర్జిత, బ్రేక్ దర్శనాలను జనవరి 8 వరకు రద్దుచేసింది. తాజాగా అభిషేక సమయంలో కూడా దర్శనాలు కల్పిస్తోంది. ఇలా విరామం లేకుండా దర్శనాలు కల్పిస్తున్నా భక్తుల రద్దీ తగ్గడంలేదు... క్యూలైన్లలో గంటలతరబడి వేచివుండాల్సి వస్తోంది. భక్తులు సంయమనం పాటిస్తూ స్వామి దర్శనంకోసం ఎదురుచూస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-update-ttd-allows-common-devotees-vaikunta-dwara-abhisheka-darshan-rcg8vul"/>
        </item>
        <item>
            <title><![CDATA[తిరుపతి తొక్కిసలాట ఘటన జగన్ హయాంలో జరిగితే స్పందించేవాడా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/video/tirupathi/bhuma-akhilapriya-pressmeet-about-tirupati-issue-spzkol</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/video/tirupathi/bhuma-akhilapriya-pressmeet-about-tirupati-issue-spzkol</guid>
            <pubDate>Sun, 12 Jan 2025 23:01:35 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;తిరుపతి తొక్కిసలాట ఘటన జగన్ హయాంలో జరిగితే స్పందించేవాడా?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=k36GwXrcnQserQCdEX4" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;తిరుపతి తొక్కిసలాట ఘటన జగన్ హయాంలో జరిగితే స్పందించేవాడా?&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>konka varaprasad</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/video/tirupathi/bhuma-akhilapriya-pressmeet-about-tirupati-issue-spzkol"/>
        </item>
        <item>
            <title><![CDATA[Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్‌లోనే! ]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/horrific-road-accident-in-tirupati-in-telugu-tbr-svf95s</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/horrific-road-accident-in-tirupati-in-telugu-tbr-svf95s</guid>
            <pubDate>Mon, 28 Apr 2025 15:02:15 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01jsxfnh0tc3c20y4hnrex5am3,imgname-dhar-road-accident-1745819976730.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;తిరుపతి జిల్లాలోని పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. శరవేగంగా వెళ్తోన్న ఓ కారు.. ప్రమాదవశాత్తు లారీ &amp;nbsp;కంటైనర్&zwnj; కిందకు దూసుకెళ్లింది.  ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.  స్థానికులు క్షతగాత్రుల్ని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>Bala Raju Telika</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/horrific-road-accident-in-tirupati-in-telugu-tbr-svf95s"/>
        </item>
        <item>
            <title><![CDATA[వెంకన్న భక్తులకు శుభవార్త.. తిరుపతికి ప్రత్యేక రైలు]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/nanded-tirupati-special-train-extended-till-march-2026-articleshow-vd7ecz4</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/nanded-tirupati-special-train-extended-till-march-2026-articleshow-vd7ecz4</guid>
            <pubDate>Sat, 16 Aug 2025 08:13:54 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Tirupati Special Trains: తిరుమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ప్రస్తుత రద్దీ దృష్ట్యా నాందేడ్&ndash;తిరుపతి (07015), తిరుపతి&ndash;నాందేడ్ (07016) ప్రత్యేక రైళ్లను 2026 మార్చి వరకు పొడిగిస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01k1fm00raevm5qtmeschgv1tx,imgname-train--3--1753944687369.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Tirupati Special Trains: &lt;/strong&gt;తెలుగు రాష్ట్రాల భక్తులకు, ముఖ్యంగా తిరుమల యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ప్రస్తుత రద్దీ దృష్ట్యా నాందేడ్&ndash;తిరుపతి (07015), తిరుపతి&ndash;నాందేడ్ (07016) ప్రత్యేక రైళ్లను 2026 మార్చి వరకు పొడిగిస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.&lt;/p&gt;&lt;p&gt;నాందేడ్&ndash;తిరుపతి ప్రత్యేక రైలు ప్రతి శనివారం నాందేడ్ నుంచి బయలుదేరగా, తిరుపతి&ndash;నాందేడ్ ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి నడుస్తుంది. ఈ రైళ్లు కరీంనగర్ మీదుగా నడవడం వల్ల, ఆ ప్రాంతం నుంచి భక్తులకు తిరుమల యాత్ర మరింత సులభం కానుంది.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;అలాగే, చర్లపల్లి&ndash;కాకినాడ ప్రత్యేక రైళ్లు కూడా వచ్చే నెల వరకు పొడిగించనున్నారు. ఇందులో చర్లపల్లి&ndash;కాకినాడ టౌన్ (07031) రైలు ఆగస్టు 15, 22, సెప్టెంబర్ 2న, కాకినాడ టౌన్&ndash;చర్లపల్లి (07032) రైలు ఆగస్టు 17, 24, 31 తేదీల్లో నడుస్తాయి.&lt;/p&gt;&lt;p&gt;దీనితో పాటు, దక్షిణ మధ్య రైల్వే మొత్తం 54 ప్రత్యేక రైళ్లు కొనసాగనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్&ndash;తిరుపతి రూట్&zwnj;లో 10 రైళ్లు, కాచిగూడ&ndash;నాగర్పోల్ రూట్&zwnj;లో 8 రైళ్లు, నాందేడ్&ndash;ధర్మవరం రూట్&zwnj;లో 10 రైళ్లు సేవలను పొడగించింది. అదనంగా, హైదరాబాద్&ndash;కొల్లాం ప్రత్యేక రైలు ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 11 వరకు ప్రతి శనివారం, హైదరాబాద్&ndash;కన్యాకుమారి ప్రత్యేక రైలు అక్టోబర్ 8 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;మొత్తానికి ఈ &amp;nbsp;నిర్ణయం వల్ల తిరుమల దర్శనానికి వెళ్ళే భక్తులు, అలాగే లాంగ్ జర్నీ చేసే ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణం చేసుకునే అవకాశం లభించనుంది. రైల్వే అధికారులు భక్తులకు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>Rajesh K</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/nanded-tirupati-special-train-extended-till-march-2026-articleshow-vd7ecz4"/>
        </item>
        <item>
            <title><![CDATA[Tirumala: భక్తులకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లో తిరుమల శ్రీవారి దర్శనం బుకింగ్స్ ]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-srivari-darshan-booking-services-on-on-this-whatsapp-number-in-telugu-rma-srkz4q</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-srivari-darshan-booking-services-on-on-this-whatsapp-number-in-telugu-rma-srkz4q</guid>
            <pubDate>Thu, 13 Feb 2025 09:01:19 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Tirumala: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ 'మన మిత్ర' కార్యక్రమం కింద మ&zwnj;రిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువ&zwnj;చ్చింది. ఇందులో విజయవాడలోని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల వంటి ఆలయాల సేవలు కూడా ఉన్నాయి. &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01j57kx10n810jwva5j8n728fg,imgname-tirumala-tirupati-3.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Tirumala: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ 'మన మిత్ర' కార్యక్రమం కింద మ&zwnj;రిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువ&zwnj;చ్చింది. ఇందులో విజయవాడలోని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల వంటి ఆలయాల సేవలు కూడా ఉన్నాయి. &amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;Tirumala darshan WhatsApp: ఆంధ్ర&zwnj;ప్ర&zwnj;దేశ్ ప్ర&zwnj;భుత్వం ఇటీవ&zwnj;లే వాట్సాప్ ద్వారా ప్ర&zwnj;భుత్వ సేవ&zwnj;ల&zwnj;ను అందించ&zwnj;డం మొద&zwnj;లుపెట్టింది. &amp;nbsp;'మన మిత్ర' పేరుతో వాట్సాప్ గవర్నెన్స్&zwnj;&zwnj;ను తీసుకొచ్చిన ముఖ్య&zwnj;మంత్రి చంద్రబాబు నాయుడు స&zwnj;ర్కారు ఈ సేవ&zwnj;ల&zwnj;ను మ&zwnj;రింత&zwnj;గా విస్త&zwnj;రించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తిరుమల&zwnj; శ్రీవారి ద&zwnj;ర్శ&zwnj;నం బుకింగ్స్ సేవ&zwnj;ల&zwnj;ను కూడా అందుబాటులోకి తెస్తోంది.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;వాట్సాప్ లో తిరుమల తిరుప&zwnj;తి దేవ&zwnj;స్థానం సేవ&zwnj;లు&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కు సంబంధించిన సేవలు త్వరలో వాట్సాప్&zwnj;లో అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వం తెలిపింది. వాట్సాప్ నుంచే భక్తులకు దర్శన టిక్కెట్లు, గదులు బుక్ చేసుకోవడం, విరాళాలు అందించడం వంటి సేవ&zwnj;లుల వున్నాయి. దీంతో భ&zwnj;క్తుల క&zwnj;ష్టాలు మ&zwnj;రింత త&zwnj;గ్గ&zwnj;నున్నాయ&zwnj;ని చెప్ప&zwnj;వ&zwnj;చ్చు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్&zwnj;గా ప్రసిద్ధి చెందిన 'మన మిత్ర' కార్యక్రమం కింద ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. విజయవాడలోని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల వంటి ఇతర ఆలయాల సేవలను వాట్సాప్&zwnj;లో చేర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. &amp;nbsp;ప్ర&zwnj;స్తుతం దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం సేవ&zwnj;లు అందుబాటులో ఉన్నాయి.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;ఈ సేవ&zwnj;ల&zwnj;ను ఎలా పొందాలి? &amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ఈ సేవలను పొందడానికి, ప్రభుత్వ వాట్సాప్ నంబర్ 9552300009 కు 'హాయ్' అని టెక్స్ట్ చేయాలి. త&zwnj;ర్వాత సేవలు ఎంచుకోవాలి. ఆప్షన్&zwnj;లో టెంపుల్ బుకింగ్ సర్వీసేస్&zwnj;ను ఎంచుకోవాలి. ఎంచుకున్న ఆలయంలోని దర్శనాలు, పూజలు, విరాళాలు, ఇతర సేవల గురించి చాట్&zwnj;బాట్ సమాచారాన్ని అందిస్తుంది. సూచనలను పాటించి అందుబాటులో ఉన్న ఎంపికల నుండి అప్ష&zwnj;న్లు ఎంచుకోవాలి.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;వివ&zwnj;రాలు అందించ&zwnj;డం పూర్తియిన త&zwnj;ర్వాత వెంటనే డిజిటల్ క్యాష్ పేమెంట్ గేట్&zwnj;వే కనిపిస్తుంది. క్యాష్ పేమెంట్ పూర్తయిన వెంటనే, టికెట్ చెల్లింపుదారుడి వాట్సాప్ నంబర్&zwnj;కు మెసెజ్ వ&zwnj;స్తుంది. అంటే మీ బుకింగ్స్ వివ&zwnj;రాలు అందుతాయి. భక్తులు ఈ టికెట్&zwnj;ను డౌన్&zwnj;లోడ్ చేసుకుని, ప్రింటౌట్ తీసుకొని సంబంధిత ఆలయాలకు వెళ్లవచ్చు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;త్వరలో రైలు సేవలు సైతం&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;కేంద్రం అనుమతితో తమ ప్రభుత్వం రైలు టిక్కెట్లను కూడా వాట్సాప్ గవర్నెన్స్ 'మన మిత్ర'లో చేర్చడానికి ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు చెప్పారు.&lt;/p&gt; &lt;p&gt;సినిమా టిక్కెట్లను బుక్ చేసుకునే సౌకర్యం, APSRTC బస్సుల ప్రత్యక్ష GPS ట్రాకింగ్ కూడా వాట్సాప్ నంబర్&zwnj;కు జోడించనున్నారు. ఈ సేవలు తెలుగు, ఇంగ్లీష్ భాషలలో అందుబాటులో ఉంటాయి. స్మార్ట్&zwnj;ఫోన్&zwnj;లలో టెక్స్ట్ చేయలేని వారికి వాయిస్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;మన మిత్ర'లోకి అన్ని ప్రభుత్వ సేవలు తేవడమే లక్ష్యం&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;జనవరి 30న ప్రారంభించబడిన వాట్సాప్ సేవల&zwnj; ద్వారా దాదాపు 2.64 లక్షల లావాదేవీలు జరిగాయని ప్రభుత్వం తెలిపింది. ఈ సౌకర్యంతో ప్రజల అనుభవాన్ని తెలుసుకోవ&zwnj;డానికి త్వ&zwnj;ర&zwnj;లోనే రాష్ట్రవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించ&zwnj;నున్న&zwnj;ట్టు ప్ర&zwnj;భుత్వ వ&zwnj;ర్గాలు తెలిపాయి.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవల సంఖ్యకు అదనంగా 45 రోజుల్లో మరో 161 సేవలను జాబితాలో చేర్చాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే ఆరు నెలల్లో అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్ గవర్నెన్స్&zwnj;లోకి తీసుకురావాలనే ప్ర&zwnj;య&zwnj;త్నాలు చేస్తోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/tirumala-srivari-darshan-booking-services-on-on-this-whatsapp-number-in-telugu-rma-srkz4q"/>
        </item>
        <item>
            <title><![CDATA[Andhra Pradesh: తిరుపతిలో త్వరలో సీప్లేన్ ప్రయాణం … పర్యాటకానికి నూతన దిక్సూచి]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/seaplane-services-to-launch-soon-in-tirupati-under-udan-scheme/articleshow-xcrx16t</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/seaplane-services-to-launch-soon-in-tirupati-under-udan-scheme/articleshow-xcrx16t</guid>
            <pubDate>Fri, 30 May 2025 05:01:14 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;తిరుపతిలో సీప్లేన్ సేవలు ప్రారంభానికి రంగం సిద్ధం. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఉడాన్ పథకం కింద ఈ ప్రాజెక్టు తీసుకొచ్చారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01jv9w1j7c5n6s5yt6ztnxwg2t,imgname-seaplane-tourism-maharashtra-1747309349100.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&zwnj;లోని పర్యాటక ప్రధాన కేంద్రంగా ఉన్న తిరుపతి నగరంలో త్వరలోనే సీప్లేన్ ప్రయాణ సేవలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కింద ఈ ప్రాజెక్టు తీసుకురానుంది. దీని ముఖ్య ఉద్దేశం పర్యాటకాన్ని &amp;nbsp;ప్రోత్సాహించడమే కాకుండా, అంతరించిపోతున్న ప్రాంతాలకు వైమానిక సేవలు అందించడం కూడా.&lt;/p&gt;&lt;p&gt;ఈ క్రమంలో తిరుపతికి సమీపంలో ఉన్న కల్యాణి ఆనకట్టను నీటి విమానాశ్రయంగా అభివృద్ధి చేయనున్నారు. ఇది ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. ఇప్పటికే విజయవాడ నుంచి శ్రీశైలం మార్గంలో ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి కావడంతో, తిరుపతిలో సేవలు త్వరితంగా అమలు చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడానికిగాను, ఫీడ్&zwnj;బ్యాక్ అనే కన్సల్టింగ్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. వారు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను (డీపీఆర్) తయారు చేస్తున్నారు. ఈ డాక్యుమెంట్ పూర్తయిన తర్వాత తదుపరి దశల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి మొదలవుతుంది.తిరుపతి ఎంపిక వెనుక పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. దీంతో తిరుపతిలో ఈ పథకాన్ని ప్రవేశ పెడితే పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా అభివృద్ధిలో కూడా ముందుకు దూసుకుపోతుందనే ఉద్ధేశంతో ఇక్కడ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;అలాగే, తిరుమలతో పాటు కపిల తీర్థం, గోవిందరాజ స్వామి ఆలయం, చంద్రగిరి కోట వంటి పర్యాటక ప్రదేశాలు ఇందులో ఉన్నాయి. ఈ తరహా రాకపోకలకు వేగవంతమైన మార్గం కావాలన్నదే సీప్లేన్ ప్రాజెక్టు పునాదిగా మారింది. తిరుపతి ఇప్పటికే విమానాశ్రయం కలిగిన నగరంగా ఉండడం వల్ల, సీప్లేన్ సేవలతో అనుసంధానం సులభతరం కానుంది. ప్రస్తుతానికి ప్రణాళిక దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (APADCL) మద్దతు ఇస్తోంది. డీపీఆర్ పూర్తయిన తర్వాత నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈవిధంగా చూస్తే, 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో సీప్లేన్ ప్రయాణాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>Bhavana Thota</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/seaplane-services-to-launch-soon-in-tirupati-under-udan-scheme/articleshow-xcrx16t"/>
        </item>
        <item>
            <title><![CDATA[Tirumala: టీటీడీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త..ప్రమోషన్లు..ఇళ్ల స్థలాలు..!]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/ttd-eo-shyamala-rao-orders-swift-action-on-employee-issues/articleshow-y5i99e9</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/ttd-eo-shyamala-rao-orders-swift-action-on-employee-issues/articleshow-y5i99e9</guid>
            <pubDate>Wed, 11 Jun 2025 08:15:51 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;టీటీడీ ఉద్యోగుల సమస్యలపై ఈవో శ్యామల రావు సమీక్ష నిర్వహించి, త్వరిత పరిష్కారానికి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01j26kzkrcz6nd1rqb5312ng84,imgname-tiru.jpeg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;తిరుమల తిరుపతి దేవస్థానంలోని (TTD) ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఈవో (EO) జె. శ్యామల రావు అధికారులకు స్పష్టంగా తెలిపారు. మంగళవారం టీటీడీ పరిపాలనా భవనంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.&lt;/p&gt;&lt;p&gt;భక్తులకు సేవలు అందించే ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటిని సమయానుకూలంగా పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు, అలవెన్స్&zwnj;లు, పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ఫండ్ కేటాయింపు విషయంలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.&lt;/p&gt;&lt;p&gt;కేవలం ఉద్యోగులతో ముట్టడించకుండా, అవసరమైతే ప్రభుత్వ అనుమతులు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కోరారు. జీఎన్బీ, వినాయకనగర్, రామనగర్, కేటీ, ఎస్వీ పూర్ హోం వంటి ప్రాంతాల్లో టీటీడీ ఉద్యోగుల క్వార్టర్స్&zwnj;లలో లీకేజీలు, డ్రైనేజీ సమస్యలు, విద్యుత్ లోపాలపై కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;సీనియర్ అధికారులతో కమిటీ&hellip;&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;ఇకపోతే, టీటీడీ కేటాయించిన గృహ స్థలాలపై అనుమతుల విషయంలో స్పష్టత కోసం సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్లు, కాలువలు, మౌలిక వసతుల అభివృద్ధిపై ఇంజినీరింగ్ విభాగం అధికారులు చర్చించాలన్నారు.&lt;/p&gt;&lt;p&gt;తుదకు, ఉద్యోగుల సమస్యలపై సీనియర్ అధికారులు నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ, ప్రభుత్వ స్థాయిలో ఉన్న అంశాలను తానే చూడగలనని చెప్పి, వాటిని తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>Bhavana Thota</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/ttd-eo-shyamala-rao-orders-swift-action-on-employee-issues/articleshow-y5i99e9"/>
        </item>
        <item>
            <title><![CDATA[భార‌త్ లోని టాప్-10 క్లీనెస్ట్ సిటీలు:  తెలుగు రాష్ట్రాల నుంచి ఏ న‌గ‌రాలున్నాయి?  ]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/indias-top-10-cleanest-cities-revealed-which-cities-are-from-telugu-states-in-telugu-rma-supyol</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/indias-top-10-cleanest-cities-revealed-which-cities-are-from-telugu-states-in-telugu-rma-supyol</guid>
            <pubDate>Mon, 14 Apr 2025 23:15:57 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;India&rsquo;s Top 10 Cleanest Cities 2025:&lt;/strong&gt; స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 ఫలితాలు వచ్చేశాయి. భారత్ లోని టాప్-10 అత్యంత పరిశుభ్రమైన నగరాలు (క్లీనెస్ట్ సిటీస్) ఏవో తెలిశాయి. మరోసారి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరం మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ నుండి మూడు నగరాలు &amp;nbsp;ఈ లిస్టులో చోటుదక్కించుకున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01hrcg2q7078at4tpxg2vax4ph,imgname-vizag-png.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;India&rsquo;s Top 10 Cleanest Cities 2025:&lt;/strong&gt; స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 ఫలితాలు వచ్చేశాయి. భారత్ లోని టాప్-10 అత్యంత పరిశుభ్రమైన నగరాలు (క్లీనెస్ట్ సిటీస్) ఏవో తెలిశాయి. మరోసారి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరం మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ నుండి మూడు నగరాలు &amp;nbsp;ఈ లిస్టులో చోటుదక్కించుకున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;1.ఇండోర్, మధ్యప్రదేశ్:&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;భారత్ లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా (క్లీనెస్ట్ సిటీ) మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ నగరం వరుసగా ఏడు సంవత్సరాలుగా నంబర్ వన్ ర్యాంకింగ్&zwnj;లో కొనసాగుతోంది. వ్యర్థాల నిర్వహణ వ్యవస్థతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే, గొప్ప పర్యాటక ప్రాంతంగా కూడా ఉంది. దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయం, ఇండోర్ రైల్వే జంక్షన్ లు మంచి ప్రయాణ సౌకర్యాలుగా ఉన్నాయి.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;2. సూరత్, గుజరాత్:&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో సూరత్ రెండో స్థానంలో ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో రెండో స్థానం దక్కించుకున్న గుజరాత్&zwnj;లోని ఈ నగరం వస్త్ర, వజ్రాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన వాణిజ్య నగరం.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;3. నవీ ముంబై, మహారాష్ట్ర:&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;భారత్ లో అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో నవీ ముంబై మూడో స్థానంలో ఉంది. ఈ నగరం చుట్టూ వ్యర్థాలను తగ్గించడం, పునర్వినియోగం చేయడం, రీసైక్లింగ్ చేయడం వంటి చర్యలతో ఈ లిస్టులో చోటుదక్కించుకుంది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;4. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్:&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ఆంధ్రప్రదేశ్&zwnj;లోని అతిపెద్ద నగరం విశాఖపట్నం. వైజాగ్&zwnj;గా ప్రసిద్ధి చెందిన ఈ తీరప్రాంత నగరం స్వచ్ఛ సర్వేక్ష సర్వే లో భారత్ లోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. పర్యావరణాన్ని కాపాడుతూనే స్థిరమైన వృద్ధితో విశాఖపట్నం ఒక ఐకానిక్ నగరంగా ముందుకు సాగుతోంది.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;5. విజయవాడ, ఆంధ్రప్రదేశ్&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ఆంధ్రప్రదేశ్&zwnj;లోని విజయవాడ భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ, చురుకైన ప్రజా భాగస్వామ్యంతో నగరం పరిశుభ్రతను కాపాడుకోవడంలో అద్భుతమైన పురోగతిని సాధించింది. విజయవాడ భారతదేశంలో పట్టణ పారిశుధ్యానికి ఒక నమూనా నగరంగా కూడా నిలుస్తుంది.&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;6. భోపాల్, మధ్యప్రదేశ్:&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరం అవార్డును గెలుచుకున్న మధ్యప్రదేశ్&zwnj;లోని మరో నగరం భోపాల్. స్వచ్ఛ సర్వేక్ష మధ్యప్రదేశ్ రాజధాని నగరాన్ని భారతదేశంలోని పరిశుభ్రమైన నగరాల జాబితాలో 6వ స్థానంలో చేర్చింది. సరైన పారిశుధ్యాన్ని నిర్వహించడం, వ్యర్థాలను సరిగ్గా పారవేయడం వల్ల ఈ నగరం ఈ అవార్డును అందుకుంది.&amp;nbsp;&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;7. తిరుపతి, ఆంధ్రప్రదేశ్:&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;స్వచ్ఛ సర్వేక్షణ్ లో ఆంధ్రప్రదేశ్&zwnj;లోని తిరుపతి నగరం కూడా భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో జాబితాలో చేరింది. ఈ నగరం కారణంగా మధ్యప్రదేశ్&zwnj;తో పాటు, భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి చెందింది. ఏపీ నుంచి ఈ లిస్టులో చోటు దక్కించుకున్న &amp;nbsp;మూడో నగరం ఇది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;8. మైసూర్, కర్ణాటక:&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో కర్నాటకలోని మైసూర్ కూడా ఉంది. గృహ వ్యర్థాలను సరిగ్గా వేరు చేయడం, ప్రణాళికాబద్ధమైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్తతో ఈ నగరం క్లీనెస్ట్ సిటీగా నిలిచింది. తోటలు, రాజభవనాలతో కూడిన ఈ నగరం పర్యాటకులకు స్వర్గధామంగా చెప్పవచ్చు.&lt;/p&gt; &lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;9. న్యూఢిల్లీ, ఢిల్లీ:&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నందున న్యూఢిల్లీ భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాలో చోటు సంపాదించింది. నేషనల్ రైల్ మ్యూజియం, జామా మసీదు, ఎర్రకోట, ప్రగతి మైదాన్, మజ్ను కా టీలా, గురుద్వారా శ్రీ బంగ్లా సాహిబ్, రాష్ట్రపతి భవన్, రాజ్&zwnj;ఘాట్&zwnj;లు ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలుగా ఉన్నాయి.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;10. అంబికాపూర్, ఛత్తీస్&zwnj;గఢ్:&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;2025లో ఛత్తీస్&zwnj;గఢ్&zwnj;లోని అంబికాపూర్ భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అంబికాపూర్ వరుసగా ఎనిమిది సంవత్సరాలు అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలుస్తోంది. ఇది 2019లో భారతదేశంలో రెండవ అత్యంత పరిశుభ్రమైన నగర అవార్డును కూడా అందుకుంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>tirupathi</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/indias-top-10-cleanest-cities-revealed-which-cities-are-from-telugu-states-in-telugu-rma-supyol"/>
        </item>
    </channel>
</rss>
