<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Fri, 17 Jul 2026 17:43:05 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/telangana" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్పీచ్ | CM Revanth Reddy Speech on Telangana Education]]></title>
            <link>https://telugu.asianetnews.com/telangana/cm-revanth-reddy-s-key-speech-on-telangana-education-videoshow-1a7vk4z</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/telangana/cm-revanth-reddy-s-key-speech-on-telangana-education-videoshow-1a7vk4z</guid>
            <pubDate>Thu, 16 Jul 2026 17:00:00 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xapof8u" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/telangana/cm-revanth-reddy-s-key-speech-on-telangana-education-videoshow-1a7vk4z"/>
        </item>
        <item>
            <title><![CDATA[తెలంగాణలో భారీ పెట్టుబడులు అమెజాన్ డేటా సెంటర్ కు శంకుస్థాపన | Amazon Data Centre in Telangana]]></title>
            <link>https://telugu.asianetnews.com/telangana/amazon-s-major-data-centre-investment-in-telangana-begins-videoshow-2li30vp</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/telangana/amazon-s-major-data-centre-investment-in-telangana-begins-videoshow-2li30vp</guid>
            <pubDate>Wed, 15 Jul 2026 21:00:01 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xaph4i2" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/telangana/amazon-s-major-data-centre-investment-in-telangana-begins-videoshow-2li30vp"/>
        </item>
        <item>
            <title><![CDATA[Bonalu: గోల్కొండ కోటలోనే తొలి బోనం.. ఈ ఆషాఢం సంబురాల వెనుక అసలు స్టోరీ ఏంటో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/golconda-bonalu-history-why-first-bonam-offered-at-golconda-fort-telangana-bonalu-festival-history-4cggyfq</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/golconda-bonalu-history-why-first-bonam-offered-at-golconda-fort-telangana-bonalu-festival-history-4cggyfq</guid>
            <pubDate>Thu, 16 Jul 2026 10:21:57 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Bonalu: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగ గోల్కొండ కోటలోనే ఎందుకు మొదలవుతుందో తెలుసా? దీని వెనుక వెయ్యేళ్ల హిస్టరీ ఉంది. ఆ చారిత్రక విశేషాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kxmkzhntvc10ccnspaz4m607,imgname-bonalu-1784177215162.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Bonalu: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగ గోల్కొండ కోటలోనే ఎందుకు మొదలవుతుందో తెలుసా? దీని వెనుక వెయ్యేళ్ల హిస్టరీ ఉంది. ఆ చారిత్రక విశేషాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బోనాలు అంటేనే తెలంగాణ కల్చర్, ఇక్కడి ప్రజల ఎమోషన్. బోనం అనే పదం సంస్కృత పదం భోజనం నుండి వచ్చింది. మన గ్రామ దేవతలైన మహంకాళి, పోచమ్మ, ఎల్లమ్మ తల్లికి భక్తితో సమర్పించే పవిత్రమైన నైవేద్యమే ఈ బోనం. ఆడపడుచులు ఎంతో నిష్ఠగా కొత్త బియ్యం, పాలు, బెల్లం కలిపి పరమాన్నాన్ని వండుతారు. ఆ వండిన అన్నాన్ని మట్టి కుండలో లేదా రాగి, ఇత్తడి పాత్రల్లో ఉంచుతారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ కుండను పసుపు, కుంకుమ, సున్నం లేదా బియ్యపుపిండి బొట్లతో, వేపాకులతో ఎంతో ముచ్చటగా అలంకరిస్తారు. దానిపై ఒక దీపాన్ని వెలిగించి, ఆ బోనాన్ని తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాల మోతల మధ్య భక్తులు అమ్మవారి గుడికి తరలివెళ్తారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, నూకాలమ్మ వంటి వేర్వేరు ప్రాంతీయ రూపాల్లో ఉన్న దేవతలను భక్తులు ఈ పండుగలో పూజిస్తారు. ఇలా బోనాలు సమర్పిస్తే దేవతలు శాంతించి, ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ఊరిని సల్లంగా కాపాడుతారని ప్రజల గట్టి నమ్మకం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్&zwnj;లో జరిగే బోనాల ఉత్సవాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. చారిత్రకారుల ప్రకారం ఈ పండుగ కాకతీయుల కాలం నుంచే ఉందని తెలుస్తోంది. కాకతీయుల కాలం ప్రారంభంలోనే మొదటి బోనం హైదరాబాద్ లో ప్రాంతంలో ఎత్తినట్టు పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. భాగ్యనగరంలో నెల రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు ఎప్పుడూ గోల్కొండ కోటలోనే ఎందుకు స్టార్ట్ అవుతాయనే దానికి మరో ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది.&lt;/p&gt;&lt;p&gt;1675లో కుతుబ్ షాహీ పాలకుల హయాంలో, చివరి చక్రవర్తి అబుల్ హసన్ తానీషా వద్ద మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్నలు గోల్కొండ కోటపై ఎల్లమ్మ దేవత కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. అదే ప్రస్తుతం మనం కొలిచే ప్రసిద్ధ జగదాంబిక అమ్మవారి ఆలయం. వందల ఏళ్లుగా పూజలందుకుంటున్న ఈ జగదాంబిక అమ్మవారికే సబ్బండ కులాల ఉమ్మడి బోనంగా, పలు కులవృత్తుల వాళ్లంతా కలిసి పచ్చి కుండతో మొదటి బోనాన్ని సమర్పిస్తారు. కుతుబ్ షాహీలు కూడా ఈ పూజలకు పర్మిషన్ ఇవ్వడంతో, నాటి నుండి నేటి వరకు అదే ట్రెడిషన్ కంటిన్యూ అవుతోంది. ఆషాఢ మాసంలో వచ్చే తొలి గురువారం లేదా తొలి ఆదివారం నాడు ఇక్కడ బంగారు బోనంతో సంబురాలు మొదలైన తర్వాతే మిగతా నగరంలో బోనాల సందడి షురూ అవుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బోనాల పండుగ నిర్వహణలో ఒక పక్కా సిస్టమ్ ఉంటుంది. జాతర సందోహం గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయం వద్ద మొదలై, ఆ తర్వాత సికింద్రాబాద్&zwnj;లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి (లష్కర్ బోనాలు), బల్కంపేట ఎల్లమ్మ గుడి మీదుగా ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి చేరుకుంటుంది. గోల్కొండ బోనాలు జరిగిన తర్వాత వచ్చే ఆదివారం లష్కర్ బోనాలు జరుగుతాయి.&lt;/p&gt;&lt;p&gt;1813లో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి వచ్చి వేలాది మంది చనిపోతున్నప్పుడు, ఉజ్జయినిలో ఉన్న మిలటరీ బెటాలియన్ అక్కడి మహాకాళిని వేడుకుని, వ్యాధి తగ్గితే సికింద్రాబాద్&zwnj;లో గుడి కడతామని మొక్కుకున్నారు. అలా మొక్కు తీర్చుకుంటూ కట్టినదే ఉజ్జయిని మహంకాళి ఆలయం. ఇక లష్కర్ బోనాల తర్వాత పాతబస్తీలోని ఏడుగురు అక్కచెల్లెళ్ల ఆలయాల్లో లాల్ దర్వాజా బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ పండుగలో మెయిన్ అట్రాక్షన్ పోతురాజులు, శివసత్తుల పూనకాలు. అమ్మవారి సోదరుడైన పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి ఒంటిపై పసుపు, నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు, కాలికి గజ్జెలు కట్టి, ఎర్రటి ధోతీ ధరించి కొరడాతో బాదుకుంటూ డప్పుల లయకు అనుగుణంగా వీర నాట్యం చేస్తాడు. అతడిని భక్త సమూహానికి రక్షకుడిగా భావిస్తారు.&lt;/p&gt;&lt;p&gt;అలాగే, బోనాలు మోసే మహిళలపై అమ్మవారు ఆవహిస్తారని భక్తుల నమ్మకం. ఆమె రౌద్ర రూపాన్ని శాంతింపజేయడానికి భక్తులు వారి పాదాలపై నీళ్లు కుమ్మరిస్తారు. పండుగ రెండో రోజు ఉదయం 'రంగం' (భవిష్యవాణి) కార్యక్రమం జరుగుతుంది. పచ్చికుండపై నిలబడి మాతంగి రూపంలో అమ్మవారు భవిష్యత్తులో జరగబోయే విషయాలను భక్తులకు చెప్తుంది. ఆ తర్వాత కలశ రూపంలో ఉన్న ఘటం ఉత్సవం ఏనుగు అంబారీపై, డప్పుల మేళతాళాల నడుమ ఊరేగింపుగా సాగి నయాపుల్ వద్ద నిమజ్జనంతో ముగుస్తుంది. ఈ టైంలో భక్తులు అమ్మవారికి కోళ్లు, మేకలను బలి ఇచ్చి, ఆ ప్రసాదాన్ని బంధుమిత్రులతో కలిసి విందు భోజనాలు చేస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బోనాల పండుగ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దీని వెనుక స్ట్రాంగ్ సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. వానాకాలం స్టార్ట్ అయ్యే ఆషాఢ మాసంలో కలరా, మలేరియా, ప్లేగు వంటి భయంకరమైన అంటువ్యాధులు క్రిమికీటకాల ద్వారా వేగంగా వ్యాపిస్తాయి. ఈ సీజన్ వైరల్ ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి మన పెద్దలు బోనంలో పసుపు, వేపాకులు, సున్నాన్ని వాడారు.&lt;/p&gt;&lt;p&gt;ఇవన్నీ పవర్ ఫుల్ యాంటీ సెప్టిక్, యాంటీ బయాటిక్ లా పనిచేస్తాయి. ఇంటి గుమ్మాలకు, వీధులకు వేపాకు మండలు కట్టడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. అలాగే ఆషాఢ, శ్రావణ మాసాల్లో స్త్రీలు పాదాలకు పసుపు రాసుకోవడం వల్ల నీటిలో తడవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు, పగుళ్లు తగ్గుతాయి. ఇక బోనం కుండపై దీపం పెట్టడం వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే, పూర్వకాలంలో దారి చీకటిగా ఉంటే ఆ వెలుతురే నడవడానికి రూట్ చూపిస్తుంది. అందుకే ఈ పండుగ ఆరోగ్యానికి, భక్తికి ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అని సైంటిఫిక్ రీజన్స్ పేర్కొంటున్నాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/golconda-bonalu-history-why-first-bonam-offered-at-golconda-fort-telangana-bonalu-festival-history-4cggyfq"/>
        </item>
        <item>
            <title><![CDATA[షాబాద్ కిల్లర్ రాజ్ కుమార్ లవ్ స్టోరీ.. "ఏ మాయ చేశావే'' సినిమా స్టైల్లో ఉందిగా..!]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/shabad-murder-case-killer-raj-kumars-love-story-takes-a-dark-turn-wife-and-children-among-six-victims-75f05vo</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/shabad-murder-case-killer-raj-kumars-love-story-takes-a-dark-turn-wife-and-children-among-six-victims-75f05vo</guid>
            <pubDate>Mon, 13 Jul 2026 14:48:35 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;షాాబాద్ హత్యల కేసులో సంచలన విషయాలు బైటపడుతున్నాయి. తాజాగా రాజ్ కుమార్ సోదరి అతడి ప్రేమ వ్యవహారం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇది అచ్చం &lsquo;ఏ మాయ చేశావే&rsquo; సినిమా స్టైల్లో ఉంది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kx7xrbmw1642465y3f8tmwgg,imgname-telangana-ranga-reddy-man-on-bail-mass-murder-rajkumar-wife-children-pocso-girl-family-killed-1783751257756.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;షాాబాద్ హత్యల కేసులో సంచలన విషయాలు బైటపడుతున్నాయి. తాజాగా రాజ్ కుమార్ సోదరి అతడి ప్రేమ వ్యవహారం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇది అచ్చం &lsquo;ఏ మాయ చేశావే&rsquo; సినిమా స్టైల్లో ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Shabad Murder Case : షాబాద్ వరుస హత్యల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాజ్ కుమార్ అనే కిరాతకుడు పెళ్లయి పిల్లలున్నప్పటికీ ఓ మైనర్ బాలికను ప్రేమ పేరిట వేధిస్తూ దారుణానికి ఒడిగట్టాడు. తమ అమ్మాయి జోలికి రావద్దని హెచ్చరించినా వినలేదు... చివరకు చేసేదేమిలేక పోలీసులను ఆశ్రయించడంతో కక్షగట్టి ఆ కుటుంబం మొత్తాన్ని పొట్టనబెట్టుకున్నాడు. ఇలా ఫోక్సో కేసు పెట్టించారని మైనర్ బాలికను, ఆమె తల్లిని, నాన్నమ్మను అతి దారుణంగా చంపాడు రాజ్ కుమార్. ఇదే సమయంలో అతడు భార్యాపిల్లలను ఎందుకు చంపాడు అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది&hellip; తాజాగా పోలీసుల దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;షాబాద్ వరుస హత్యల కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఓవైపు పరారీలో ఉన్న నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీస్ టీమ్స్ గాలింపు చేపట్టాయి... మరోవైపు ఈ హత్యలకు వెనకున్న కారణాలు తెలుసుకునేందుకు మరికొన్ని పోలీస్ టీమ్స్ విచారణ చేపట్టాయి. ఈ క్రమంలోనే రాజ్ కుమార్ భార్యాపిల్లలను ఎందుకు చంపాడో బైటపడింది.&lt;/p&gt;&lt;p&gt;రాజ్ కుమార్ మొదట్లో డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఇలా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో అతడు చెడు అలవాట్లకు బానిసయ్యాడు... ఈజీగా డబ్బు సంపాదించాలనుకుని బెట్టింగ్స్, జూదం వంటివాటికి అలవాటు పడ్డాడు... ఇందుకోసం పెద్దమొత్తంలో అప్పుచేశాడు. రాజ్ కుమార్ దాదాపు రూ.2 కోట్ల వరకు అప్పులు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.&lt;/p&gt;&lt;p&gt;ఇలా బెట్టింగ్, జూదం ఆడుతూ కుటుంబ పోషణను మరిచిపోవడంతో భార్య సరిత పిల్లల ఆలనాపాలనా చూసుకునేది. అయితే తాగిన మత్తులో ఇంటికి వచ్చే రాజ్ కుమార్ ఆమెను వేధించేవాడు... దుర్భాషలాడటమే కాదు బౌతిక దాడులకు దిగేవాడు. ఇలా భర్త వేధింపులు తట్టుకోలేకపోయిన సరిత పుట్టింటివారి సాయంతో విడాకులకు సిద్దమయ్యింది. రాజ్ కుమార్ విడాకుల విషయం చెప్పింది... దీంతో భార్యపై కూడా పగ పెంచుకున్నాడు. అందుకే మైనర్ బాలిక కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకున్న అతడు కట్టుకున్న భార్యను, ఇద్దరు పిల్లలను కూడా చంపడానికి సిద్దమయ్యాడు. గత శుక్రవారం (జూలై 10) అర్థరాత్రి ప్రేమిస్తున్నానని వేధించిన అమ్మాయి, ప్రేమించి పెళ్లిచేసుకున్న అమ్మాయితో సహా ఆరుగురిని హతమార్చి మారణహోమం సృష్టించాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;షాబాద్ నిందితుడు రాజ్ కుమార్ చిన్నప్పటినుండే జులాయి వేశాలు వేసేవాడట. ఇంటర్మీడియట్ చదివే సమయంలో ప్రేమ వ్యవహారాలు నడిపించాడట. ఇలా ఇంటర్ విద్యార్థిగా ఉండగా తనకి ట్యూషన్ చెప్పే టీచర్ ను ఇష్టపడ్డాడు. వయసులో తనకన్నా ఆరేళ్లు పెద్దది అయినప్పటికీ ఆ ట్యూషన్ టీచర్ వెంటపడ్డాడు. ఆమెకు పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు సంబంధాలు చూడగా వాటిని చెడగొట్టాడు. ఇలా వెంటపడటంతో మనసు కరిగి తనకంటే చిన్నవాడైన రాజ్ కుమార్ ప్రేమను ఆమె అంగీకరించింది. ఆమే ఇప్పుడు రాజ్ కుమార్ కిరాతకంగా చంపిన సరిత.&lt;/p&gt;&lt;p&gt;2018 లో పెద్దలను ఎదిరించి మరీ రాజ్ కుమార్, సరిత పెళ్లిచేసుకున్నారు. కొంతకాలం వీరి సంసారం సాఫీగా సాగింది... దీంతో ఇద్దరు పిల్లలు సంతానం కలిగారు. ఇలా జీవితం హాయిగా సాగుతున్న సమయంలో రాజ్ కుమార్ బెట్టింగ్స్, జూదంతో పాటు తాగుడుకు అలవాటు పడ్డాడు... చివరకు అతడి తల్లిదండ్రులు పొలం అమ్మేసి అప్పులు కట్టాల్సి వచ్చింది. భర్త తీరు మారకపోవడంతో పిల్లలను తీసుకుని ఒంటరిగా జీవించాలనుకుంది సరిత... ఆ నిర్ణయం భర్తకు చెప్పడమే ఆమెపాలిట శాపం అయ్యింది. భార్యపై కక్ష పెంచుకున్న రాజ్ కుమార్ అతి కిరాతకంగా ఆమెను, ఇద్దరు పిల్లలను పొట్టనబెట్టుకున్నాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రంగారెడ్డి షాబాద్ మండలకేంద్రం దైవాలగూడలో రాజ్ కుమార్ నివాసం ఉండేవాడు. ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య, ఇద్దరు పిల్లలు సంతానం ఉండగానే ఇంటిపక్కన ఉండే ఓ బాలికను ప్రేమపేరిట వేధించేవాడు రాజ్ కుమార్. ఇలా మైనర్ బాలికను లైంగికంగా వేధించడంతో రాజ్ కుమార్ పై షాబాద్ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. దీంతో గత శుక్రవారం (జూలై 10న) రాత్రి 11 గంటల నుండి 1 గంటల వరకు అంటే రెండుగంటల్లో ఆరుగురిని హతమార్చాడు. మొదట బాలిక ఇంటికి వెళ్లి ఆమె కళ్లముందే తల్లిని, నాన్నమ్మను హతమార్చాడు.. బాలికను ఊరి చివరికి ఎత్తుకెళ్లాడు. అక్కడ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి గొంతు కోసం దారుణంగా చంపేశాడు.&lt;/p&gt;&lt;p&gt;ఇలా ముగ్గురిని చంపిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళాడు రాజ్ కుమార్. గాఢ నిద్రలో ఉన్న భార్యను లేపి కత్తితో దాడి చేశాడు... అతడినుండి తప్పించుకునేందుకు ప్రయత్నించినా వదల్లేదు. అతి కిరాతకంగా ఆమెను నరికి చంపాడు. తర్వాత ఇద్దరు పిల్లలను కూడా హతమార్చాడు. ఇలా ఆరుగురిని హతమార్చిన తర్వాత కారులో పరారయ్యాడు రాజ్ కుమార్. ఈ హత్యల గురించి తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/shabad-murder-case-killer-raj-kumars-love-story-takes-a-dark-turn-wife-and-children-among-six-victims-75f05vo"/>
        </item>
        <item>
            <title><![CDATA[July Holidays : ఈ వీక్ ఇంకో రెండ్రోజులే ఫుల్ వర్కింగ్ డేస్, నాల్రోజులు సెలవులే.. ఏరోజు, ఎందుకో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/july-holidays-2026-only-2-full-working-days-left-this-week-heres-why-4-days-are-holidays-7ffz7te</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/july-holidays-2026-only-2-full-working-days-left-this-week-heres-why-4-days-are-holidays-7ffz7te</guid>
            <pubDate>Mon, 13 Jul 2026 17:52:40 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Holidays : తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు ఈ వారంలో సెలవులే సెలవులు. ఇంకో రెండ్రోజులే ఫుల్ వర్కింగ్ డేస్.. మిగతా నాల్రోజులు సెలవులున్నాయి. ఏరోజు, ఎందుకు సెలవు వస్తుందో తెలుసా?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kxdp2nx3qnyhx1q7c2e4azym,imgname-family-1783944533923.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Holidays : తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు ఈ వారంలో సెలవులే సెలవులు. ఇంకో రెండ్రోజులే ఫుల్ వర్కింగ్ డేస్.. మిగతా నాల్రోజులు సెలవులున్నాయి. ఏరోజు, ఎందుకు సెలవు వస్తుందో తెలుసా?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;School Holidays : అసలు సెలవులే లేవనుకుంటున్న జూలైలో ఊహించని విధంగా వరుస సెలవులు వస్తున్నాయి. లాస్ట్ వీస్ వామపక్ష విద్యార్థి సంఘాలు (జూలై 10, శుక్రవారం) తెలంగాణవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జూలై 11 రెండో శనివారం, జూలై 12 ఆదివారం వరుస సెలవులు వచ్చాయి. అయితే గతవారం మాదిరిగానే ఈవారం కూడా వరుస సెలవులు రాబోతున్నాయి. మరి ఏరోజు, ఎందుకు సెలవు ఉందో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియింబర్స్మెంట్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని... దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని బిజెపి విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలంగాణలోని ఉన్నత విద్యాసంస్థల బంద్ కు ఏబివిపి పిలుపునిచ్చింది... దీంతో జూలై 14న అంటే రేపు (మంగళవారం) జూనియర్ కాలేజీల స్థాయినుండి యూనివర్సిటీ స్థాయి విద్యాసంస్థలన్నీ మూతపడనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ బంద్ కు సహకరించాలని ABVP నాయకులు కోరుతున్నారు. ఒకవేళ కాలేజీలను నడిపించే ప్రయత్నం చేసినా మూసివేయిస్తామని ఏబివిపి నాయకులు చెబుతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జూలై 16న తెలంగాణలో మరో సెలవు ఉంది. అయితే ఇది విద్యార్థులకు కాదు కేవలం ఉద్యోగులకు మాత్రమే. ఇదికూడా అందరు ఉద్యోగులకు కాదు కొందరికి మాత్రమే. ఈ గురువారం హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రథయాత్ర ఉంది... అందుకే ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అంటే ముందస్తు అనుమతితో ఈరోజు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల ఉద్యోగులకు కూడా రథయాత్ర సందర్భంగా ఐచ్చిక సెలవు ఉంది.&lt;/p&gt;&lt;p&gt;ఒడిషాలోని ప్రముఖ పూరీ జగన్నాథ్ ఆలయంలో రథయాత్ర సందర్భంగా భారీ ఉత్సవాలు జరుగుతాయి. అందుకే ఇక్కడ ఉద్యోగులు, విద్యార్థులకు పూర్తిస్థాయి సెలవు ఉంది. పశ్చిమ బెంగాల్, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా రథయాత్ర రోజు అంటే జూలై 16న ప్రత్యేక సెలవు ఇచ్చాయి అక్కడి ప్రభుత్వాలు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సాధారణంగా కార్పోరేట్, ఐటీ కంపెనీల ఉద్యోగులకు ప్రతి వారాంతం రెండ్రోజులు సెలవు ఉంటుంది... కాబట్టి ఈ శని, ఆదివారం (జూలై 18,19) సెలవే. ఇలాంటి ఉద్యోగుల పిల్లలు ఎక్కువగా చదివే స్కూల్స్ లో (ఉదాహరణకు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఏరియాల్లో) కూడా వీకెండ్ రెండ్రోజులు సెలవు ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులతో గడిపేందుకు వీలుగా ఈ సెలవులు ఇస్తున్నాయి విద్యాసంస్థలు. కాబట్టి కొందరు ఉద్యోగులు, విద్యార్థులకు ఈ శని, ఆదివారం కూడా సెలవు వస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మొత్తంగా చూసుకుంటే ఈ వారంలో ఇవాళ (సోమవారం) గడిచిపోయింది. ఇంకా ఆరురోజులు మిగిలివున్నాయి... ఇందులో జూలై 14, 16, 18,19 సెలవులు వస్తున్నాయి. ఇక మిగిలింది జూలై 15 (బుధవారం), జూలై 17 (శుక్రవారం)... ఈ రెండ్రోజులు మాత్రమే పూర్తిస్థాయి వర్కింగ్ డేస్ ఉంటాయన్నమాట.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;గమనిక :&lt;/strong&gt; ఈ సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ, ప్రభుత్వ హాలిడే క్యాలెండర్, ABVP బంద్ ప్రకటన ఆధారంగా అందిస్తున్నాం. కాబట్టి మీ పిల్లలు స్కూల్స్ కు సెలవు ఉందో, లేదో అధికారిక సమాచారాన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకొండి. సెలవులపై కన్ఫ్యూజన్ ఉంటే మీ పిల్లల స్కూల్ సిబ్బందిని సంప్రదించండి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/july-holidays-2026-only-2-full-working-days-left-this-week-heres-why-4-days-are-holidays-7ffz7te"/>
        </item>
        <item>
            <title><![CDATA[IMD Rain Alert: హమ్మయ్యా.. ఇక ఊపిరి పీల్చుకోండి.. వచ్చే 5 రోజులు ఈ ప్రాంతాల్లో వానలే వానలు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/imd-rain-alert-telangana-to-receive-rain-for-next-5-days-check-district-wise-weather-forecast-9r2l5h0</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/imd-rain-alert-telangana-to-receive-rain-for-next-5-days-check-district-wise-weather-forecast-9r2l5h0</guid>
            <pubDate>Fri, 17 Jul 2026 17:43:03 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;IMD Rain Alert: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఉండడంతో వర్షాల కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు వచ్చిన నాటి నుంచి గ&zwnj;ట్టి వాన కురిసింది లేదు. అయితే తాజాగా వాతావ&zwnj;ర&zwnj;ణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kxqypfv99qzspjjvckwzdj67,imgname-imd-rain-alert-1784289116009.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;IMD Rain Alert: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఉండడంతో వర్షాల కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు వచ్చిన నాటి నుంచి గ&zwnj;ట్టి వాన కురిసింది లేదు. అయితే తాజాగా వాతావ&zwnj;ర&zwnj;ణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనా రైతులకు కొంత ఊరట కలిగిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణ వైపు తేమగాలుల ప్రవాహం పెరుగుతోంది. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో మేఘావృత వాతావరణంతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్&zwnj;తో పాటు ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్&zwnj;లో కూడా ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉందని, నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే పరిస్థితులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రస్తుతం ఏర్పడిన వాతావరణ పరిస్థితులు ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఈ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా జల్లులు పడే అవకాశమున్నప్పటికీ, విస్తృత స్థాయిలో భారీ వర్షాలు కురిసే సూచనలు మాత్రం కనిపించడం లేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం కొంత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గత 24 గంటల్లో రంగారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్&zwnj;నగర్, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 4.3 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా చండూరులో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మరోవైపు, నిన్న పగటిపూట నిజామాబాద్&zwnj;లో గరిష్ఠ ఉష్ణోగ్రత 35.5 డిగ్రీల సెల్సియస్&zwnj;కు చేరుకున్నప్పటికీ, సాయంత్రానికి వర్షాల ప్రభావంతో వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఉక్కపోత తగ్గి ప్రజలకు కొంత ఉపశమనం లభించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ తాజా అంచనా ఆశలు కలిగిస్తోంది. ఇప్పటికే వర్షాల లేమితో ఖరీఫ్ సాగు పనులు ఆలస్యమవుతున్నాయి. నేలలో తేమ తగ్గిపోవడంతో విత్తనాలు వేయడంపై రైతులు డైలమాలో ఉన్నారు. ఇప్పుడు కురిసే జల్లులు భూమిలో తేమను పెంచడంతో పాటు పంటల సాగుకు అనుకూల పరిస్థితులు తీసుకురావచ్చని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు. భారీ వర్షాలు లేకపోయినా, ఈ మోస్తరు జల్లులు ఎండల తీవ్రతను తగ్గించడమే కాకుండా రైతులకు, సాధారణ ప్రజలకు కూడా కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/imd-rain-alert-telangana-to-receive-rain-for-next-5-days-check-district-wise-weather-forecast-9r2l5h0"/>
        </item>
        <item>
            <title><![CDATA[Weather Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/weather-update-low-pressure-deepens-in-bay-of-bengal-heavy-rains-and-heatwave-alert-c1h0n7m</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/weather-update-low-pressure-deepens-in-bay-of-bengal-heavy-rains-and-heatwave-alert-c1h0n7m</guid>
            <pubDate>Thu, 16 Jul 2026 10:01:07 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Weather Update : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతారణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండలు, తీవ్ర ఉక్కపోత కొనసాగనుంది. అక్కడక్కడ చిరుజల్లులు పడే ఛాన్సుంది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01keed34tpjmc1fdyq8aytjy9s,imgname-cyclone-arnab-1767862539094.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Weather Update : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతారణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండలు, తీవ్ర ఉక్కపోత కొనసాగనుంది. అక్కడక్కడ చిరుజల్లులు పడే ఛాన్సుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత వాతావరణ శాఖ (IMD) పలు ప్రాంతాలకు కూల్ న్యూస్ చెప్పింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. ప్రస్తుతం ఇది ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలపై గట్టిగా కేంద్రీకృతమై ఉంది. విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం చెప్పిన వివరాల ప్రకారం.. సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది.&lt;/p&gt;&lt;p&gt;రాబోయే 2 రోజులలో ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి, వాయువ్య దిశగా దూసుకెళ్లనుంది. నైరుతి రుతుపవనాల సీజన్&zwnj;లో ఏర్పడిన ఈ రెండో అల్పపీడనం వల్ల రుతుపవనాల కదలికల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వర్షాలు లేక అటు రైతులు, ఇటు ప్రజలు అల్లాడిపోతున్న టైంలో వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్&zwnj;లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో గురువారం, శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ అల్పపీడనం బెంగాల్ మీదుగా తూర్పు భారతం వైపు దూసుకుపోతూ, ఆ తర్వాత జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వైపు పయనించనుంది. దీనివల్ల దేశంలోని తూర్పు, మధ్య, ఉత్తర ప్రాంతాల్లో వర్షాలు భారీగా పుంజుకోనున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రజలకు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి గుడ్ న్యూస్ లేదు. ఈ ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం అస్సలు లేదు. రానున్న ఆరేడు రోజుల పాటు ఇక్కడ పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ స్పష్టం చేసింది. వేడి గాలులు, ఎండ తీవ్రత యథావిధిగా కంటిన్యూ అవుతాయి. బుధవారం బాపట్లలో 41.1&deg;C, జంగమహేశ్వరపురంలో 41&deg;C, తిరుపతిలో 40.6&deg;C రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గత రెండు వారాలుగా వానలు ముఖం చాటేయడంతో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో పడింది. ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయినా కూడా సకాలంలో వర్షాలు పడకపోవడంతో విత్తనాలు నాటే ప్రాసెస్ చాలా స్లో అయిపోయింది. మొలకెత్తిన పంటలు కూడా ఎండల తీవ్రతకు మాడిపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. వరుణ దేవుడు కరుణించాలని నిత్యం పూజలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో వారం రోజుల పాటు వర్షాభావ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ చెప్పడంతో అన్నదాతల్లో టెన్షన్ మరింత పెరిగింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇక తెలంగాణ విషయానికి వస్తే.. హైదరాబాద్&zwnj;లోని బేగంపేట వాతావరణ కేంద్రం జూలై 15 నుంచి జూలై 22 వరకు 7 రోజుల వెదర్ బులెటిన్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం తెలంగాణలో భారీ వర్షాలు పడే ఛాన్స్ లేదు. అక్కడక్కడా లైట్&zwnj;గా లేదా మోస్తరు వర్షాలు పడొచ్చు.&lt;/p&gt;&lt;p&gt;అలాగే, కొన్ని జిల్లాల్లో వేడి, తేమ వల్ల ఉక్కపోత మరింత ఎక్కువ అవుతుంది. జూలై 15, 16 తేదీల్లో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్&zwnj;నగర్, నాగర్&zwnj;కర్నూల్ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెంలో ఉక్కపోత తీవ్రంగా ఉంటుందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/weather-update-low-pressure-deepens-in-bay-of-bengal-heavy-rains-and-heatwave-alert-c1h0n7m"/>
        </item>
        <item>
            <title><![CDATA[August Holidays : లాంగ్ వీకెండ్ తో ఆగస్ట్ స్టార్ట్.. ఒకటి రెండ్రోజులు కాదు వరుసగా మూడ్రోజులు సెలవులే]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/bonalu-holidays-2026-august-holiday-schedule-for-telangana-and-hyderabad-d55tw27</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/bonalu-holidays-2026-august-holiday-schedule-for-telangana-and-hyderabad-d55tw27</guid>
            <pubDate>Wed, 15 Jul 2026 14:49:32 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు మాత్రమే ఆగస్ట్ లో కొన్ని ప్రత్యేక సెలవులు రాబోతున్నాయి. ఇంతకూ ఈ సెలవులు ఏంటి? ఏ రోజుల్లో వస్తున్నాయి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kssy9a1dtjgenqztcappqray,imgname-holidays-1780060825645.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు మాత్రమే ఆగస్ట్ లో కొన్ని ప్రత్యేక సెలవులు రాబోతున్నాయి. ఇంతకూ ఈ సెలవులు ఏంటి? ఏ రోజుల్లో వస్తున్నాయి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;August Holidays : వేసవి సెలవులు ముగిశాక అత్యధిక సెలవులు వచ్చే నెల ఆగస్ట్. పండగలు, పర్వదినాలు, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగానే కాదు గత కొన్నేళ్లుగా భారీ వర్షాల కారణంగా కూడా ఆగస్ట్ లో సెలవులు వస్తున్నాయి. అయితే ఈసారి ఆగస్ట్ ఆరంభమే సెలవులతో అవుతోంది... ఒకటి రెండు కాదు వరుసగా మూడ్రోజుల సెలవులు వస్తున్నాయి. ఇలా ఆగస్ట్ లో వచ్చే ఫస్ట్ వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జూలైలో సెలవులేమీ లేకున్నా బంద్ ల కారణంగా విద్యాసంస్థలకు సెలవులు కలిసివచ్చాయి. అయితే ఆగస్ట్ అలాకాదు... అధికారికంగానే అత్యధిక సెలవులుండే నెల. అయితే ఈసారి మరింత ప్రత్యేకంగా సెలవులతో ఆగస్ట్ ప్రారంభం అవుతోంది... 1,2,3 మూడ్రోజులు తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులు వస్తున్నాయి. మరీముఖ్యంగా హైదరబాదీలకు ఈ సెలవులు పక్కా... మరి ఏరోజు, ఎందుకు సెలవో తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;p&gt;ఆగస్ట్ నెల ఈసారి శనివారంతో ప్రారంభం అవుతోంది... అంటే వీకెండ్ అన్నమాట. హైదరాబాద్ వంటి ఐటీ నగరాల్లో కార్పోరేట్, సాప్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులకు ప్రతి వీకెండ్ రెండ్రోజులు సెలవు ఉంటుంది... కాబట్టి ఆగస్ట్ 1,2 (శని, ఆదివారం) సెలవే అన్నమాట. ఐటీ, కార్పోరేట్ ఉద్యోగుల పిల్లలు ఎక్కువగా చదివే కొన్ని స్కూల్స్ కి కూడా రెండ్రోజులు సెలవులే. కాబట్టి కొందరు విద్యార్థులకు కూడా రెండ్రోజులు సెలవులే. అయితే వీటికి మరో సెలవు ప్రత్యేకంగా కలిసివచ్చి వరుసగా మూడ్రోజులు (ఆగస్ట్ 1,2,3) సెలవులు వస్తున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఆషాడమాసం బోనాలు ప్రారంభం అవుతున్నాయి. జూలై 16 నుండి ఆగస్ట్ 13 వరకు అంటే దాదాపు నెలరోజులు ఈ వేడుకలు జరగనున్నాయి. అయితే ఈ బోనాల వేడుకల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు చాలా ప్రత్యేకమైనవి... నగర నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి ఈ వేడుకల్లో పాల్గొంటారు. లక్షలాదిమందితో లష్కర్ బోనాల వేడుకలు అట్టహాసంగా జరుతాయి. అందుకే సికింద్రాబాద్ ప్రాంతంలోని విద్యాసంస్థలు, ఉద్యోగులకు ఆగస్ట్ 3న (సోమవారం) సెలవు ఉంటుంది. అయితే ఈ సెలవుపై విద్యాసంస్థల యాజమాన్యాల నిర్ణయమే ఫైనల్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్ లో జరిగే ఆషాడమాసం బోనాల్లో పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాసిని ఆలయంలో జరిగే వేడుకలు కూడా ప్రత్యేకమైనవి. ఆగస్ట్ 9న కేవలం పాతబస్తీ ఆలయంలోనే కాదు హైదరాబాద్ నగరవ్యాప్తంగా బోనాల వేడుకలు జరుగుతున్నాయి... నగరంలోని అన్ని అమ్మవార్ల ఆలయాల్లో బోనాలు సమర్పిస్తారు. ప్రజలంతా యాటలు, కోళ్ళు కోసి కుటుంబసభ్యులతో విందు, మందుతో వేడుకలు జరుపుకుంటారు. ఇలా హైదరాబాద్ బోనాల నేపథ్యంలో తర్వాతిరోజు అంటే ఆగస్ట్ 10 (సోమవారం) తెలంగాణవ్యాప్తంగా విద్యాసంస్థలు, ఆఫీసులకు అధికారిక సెలవు ఇచ్చింది ప్రభుత్వం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జూలై 16 నుండి ఆగస్ట్ 13 వరకు హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు జరుగుతాయి.&lt;/p&gt;&lt;p&gt;జూలై 16 గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు&lt;/p&gt;&lt;p&gt;జూలై 19న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘటోత్సవం (ఎదురుకోలు)&lt;/p&gt;&lt;p&gt;జూలై 26న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి బోనాలు&lt;/p&gt;&lt;p&gt;ఆగస్ట్ 2 సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు&lt;/p&gt;&lt;p&gt;ఆగస్ట్ 3 సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం (భవిష్యవాణి)&lt;/p&gt;&lt;p&gt;ఆగస్ట్ 9 పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు&lt;/p&gt;&lt;p&gt;ఆగస్ట్ 10 లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంలో రంగం, ఘటాల ఉరూగింపు&lt;/p&gt;&lt;p&gt;తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ బోనాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. మొత్తం 3,427 ఆలయాల కోసం రూ.15.05 కోట్ల నిధులు విడుదల చేసింది. అలాగే ఇతర ఏర్పాట్ల కోసం కూడా నిధులు కేటాయించారు. ఇక ప్రభుత్వం తరపున 30 ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించాలని నిర్ణయించారు. బోనాల సందర్భంగా నగరవ్యాప్తంగా పోలీసులు, జిహెచ్ఎంసి, విద్యుత్, రెవెన్యూ ఇతర సిబ్బంది పనిచేయనున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/bonalu-holidays-2026-august-holiday-schedule-for-telangana-and-hyderabad-d55tw27"/>
        </item>
        <item>
            <title><![CDATA[Driving Licence: ట్రాఫిక్ ఫైన్ ప‌డ్డ‌ట్లు ఫోన్‌కి మెసేజ్ రావ‌డం లేదా.? ఇంట్లోనే ఫోన్ నెంబ‌ర్ మార్చేయండి]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/driving-licence-how-to-update-mobile-number-in-driving-licence-online-step-by-step-guide-glls49l</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/driving-licence-how-to-update-mobile-number-in-driving-licence-online-step-by-step-guide-glls49l</guid>
            <pubDate>Wed, 15 Jul 2026 19:49:25 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Driving Licence: ట్రాఫిక్ పోలీసులు మాన్యువల్ ఫైన్లకు బదులుగా ఈ-ఫైన్ పంపిస్తున్నారు. మీ డ్రైవింగ్ లైసెన్స్&zwnj;కు లింక్ అయిన మొబైల్ నంబర్&zwnj;కు వస్తుంది. ఒక&zwnj;వేళ మీరు ఆ నెంబ&zwnj;ర్ మార్చితే మెసేజ్ రాదు. మరి ఇంట్లో నుంచే ఆన్&zwnj;లైన్&zwnj;లో నెంబర్ ఎలా మార్చుకోవాలంటే.?&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kxk2395qdysshy1zw4c0c7ec,imgname-driving-licence-1784124908726.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Driving Licence: ట్రాఫిక్ పోలీసులు మాన్యువల్ ఫైన్లకు బదులుగా ఈ-ఫైన్ పంపిస్తున్నారు. మీ డ్రైవింగ్ లైసెన్స్&zwnj;కు లింక్ అయిన మొబైల్ నంబర్&zwnj;కు వస్తుంది. ఒక&zwnj;వేళ మీరు ఆ నెంబ&zwnj;ర్ మార్చితే మెసేజ్ రాదు. మరి ఇంట్లో నుంచే ఆన్&zwnj;లైన్&zwnj;లో నెంబర్ ఎలా మార్చుకోవాలంటే.?&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ చాలా మందికి తర్వాత మారిపోతుంది. కానీ లైసెన్స్&zwnj;లో దానిని అప్&zwnj;డేట్ చేయరు. దీంతో ఈ-ఫైన్ లు, లైసెన్స్&zwnj;కు సంబంధించిన నోటిఫికేషన్లు, ఇతర ముఖ్యమైన సమాచారం అందదు. కాబట్టి ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నంబర్&zwnj;ను లైసెన్స్&zwnj;తో అనుసంధానం చేసుకోవడం అవసరం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఫోన్ నెంబ&zwnj;ర్ అప్డేట్ చేసుకోవాల&zwnj;నుకునే వారు ముందుగా రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన పరివహన్ సారథి (Parivahan Sarathi) పోర్టల్&zwnj;ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత.. ఆన్&zwnj;లైన్ స&zwnj;ర్వీసెస్ విభాగంలోకి వెళ్లాలి. ఆ త&zwnj;ర్వాత డ్రైవ&zwnj;ర్స్&zwnj;/లెర్న&zwnj;ర్స్ లైసెన్స్ ఆప్ష&zwnj;న్&zwnj;పై క్లిక్ చేయాలి. కొత్త పేజీ తెరుచుకున్న తర్వాత డ్రాప్&zwnj;డౌన్ జాబితా నుంచి మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ రాష్ట్రానికి సంబంధించిన సారథి డ్యాష్&zwnj;బోర్డ్ తెరుచుకుంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రాష్ట్ర డ్యాష్&zwnj;బోర్డ్&zwnj;లో పైభాగంలో ఉన్న Others ట్యాబ్&zwnj;పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే Update Mobile Number ఆప్ష&zwnj;న్&zwnj;ను సెల&zwnj;క్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) ఎంపిక, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, లైసెన్స్ జారీ తేదీ, పుట్టిన తేదీ వంటి వివరాల&zwnj;న్నీ ఎంట&zwnj;ర్ చేసి త&zwnj;ర్వాత స&zwnj;బ్&zwnj;మిట్ బటన్&zwnj;పై క్లిక్ చేయాలి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు స్క్రీన్&zwnj;పై కనిపిస్తాయి. అందులో పేరు, పాత మొబైల్ నంబర్, తండ్రి పేరు వంటి వివరాలను ఒకసారి పరిశీలించాలి. అన్నీ సరిగ్గా ఉంటే Proceed బటన్&zwnj;పై క్లిక్ చేయాలి. తర్వాత.. కొత్త మొబైల్ నంబర్ నమోదు చేయాలి. నంబర్ మార్చడానికి కారణం ఇవ్వాలి. కొత్త నంబర్&zwnj;కు వచ్చే OTPని నమోదు చేసి వెరిఫికేష&zwnj;న్ చేసుకోవాలి. OTP విజయవంతంగా వెరిఫై అయిన వెంటనే మీ డ్రైవింగ్ లైసెన్స్&zwnj;లో కొత్త మొబైల్ నంబర్ అప్&zwnj;డేట్ అవుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మొబైల్ నంబర్ అప్&zwnj;డేట్ అయిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్&zwnj;కు సంబంధించిన అన్ని సేవలు మరింత సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈ-ఫైన్ సమాచారం వెంటనే మొబైల్&zwnj;కు వస్తుంది. లైసెన్స్&zwnj;కు సంబంధించిన నోటిఫికేషన్లు సకాలంలో అందుతాయి. అవసరమైనప్పుడు ఆన్&zwnj;లైన్ సేవలను సులభంగా ఉపయోగించుకోవచ్చు. జరిమానాల సమాచారం మిస్ కాకుండా ఉంటుంది. కార్యాలయాలకు వెళ్లకుండా చాలా సేవలను ఇంట్లో నుంచే పూర్తి చేసుకోవచ్చు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/driving-licence-how-to-update-mobile-number-in-driving-licence-online-step-by-step-guide-glls49l"/>
        </item>
        <item>
            <title><![CDATA[Indiramma Housing Scheme: గుడ్ న్యూస్.. రూ. 220 కే సిమెంట్ బస్తా.. పేదలకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/telangana-indiramma-housing-scheme-hyderabad-1-lakh-houses-cement-rs-220-full-details-gtt40vr</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/telangana-indiramma-housing-scheme-hyderabad-1-lakh-houses-cement-rs-220-full-details-gtt40vr</guid>
            <pubDate>Thu, 16 Jul 2026 14:12:24 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Indiramma Housing Scheme: పేదలకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ. 220 కే సిమెంట్ బస్తా అందించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే, హైదరాబాద్ లో లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kxn118cctkfcp31yx5dfams8,imgname-indiramma-housing-scheme-1784190902668.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Indiramma Housing Scheme: పేదలకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ. 220 కే సిమెంట్ బస్తా అందించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే, హైదరాబాద్ లో లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి లైఫ్ గోల్. అందుకే, ఇల్లు కట్టుకునే పేద ప్రజల కలలను సాకారం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక సూపర్ ప్లాన్&zwnj;తో ముందుకు వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై అస్సలు భారం పడకుండా, మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకే నిర్మాణ సామగ్రిని అందించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే సిమెంట్, స్టీల్ కంపెనీలతో మంత్రులు చర్చలు జరుపుతున్నారు. అలాగే, అద్దె ఇళ్ల బాధలకు చెక్ పెట్టేలా రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇల్లు కట్టాలంటే సిమెంట్, స్టీల్ ఖర్చులే కొండంత అవుతాయి. అందుకే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రస్తుతం బయట మార్కెట్&zwnj;లో సిమెంట్ బస్తా ధర దాదాపు రూ. 330 వరకు పలుకుతోంది. కానీ, ఇందిరమ్మ ఇళ్ల కోసం కేవలం రూ. 220 కే ఒక్కో బస్తా అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.&lt;/p&gt;&lt;p&gt;బల్క్ ఆర్డర్ ఇస్తాం కాబట్టి రేటు తగ్గించాలని కోరింది. అయితే కంపెనీలు రూ. 220 కి ఇస్తే నష్టాలొస్తాయని చెబుతూ, రూ. 270 వరకు ఇస్తామని ఆఫర్ చేశాయి. త్వరలోనే దీనిపై ఫైనల్ నిర్ణయం రానుంది. ఒక్కో ఇంటికి సుమారు 180 సిమెంట్ బస్తాలు, 15 క్వింటాళ్ల స్టీల్ అవసరమవుతాయి. ప్రభుత్వం అనుకున్నట్లు రూ. 220 లేదా రూ. 230 కే సిమెంట్ లభిస్తే, లబ్ధిదారులకు ఒక్కో ఇంటిపై వేలల్లో ఆదా అవుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సాధారణంగా సిమెంట్, స్టీల్ కొంటే వాటిని ఇంటి వద్దకు తెచ్చుకోవడానికి రవాణా చార్జీలు తడిసి మోపెడవుతాయి. కానీ లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ఎలాంటి అదనపు రవాణా ఛార్జీలు లేకుండా నేరుగా సిమెంట్, స్టీల్&zwnj;ను డెలివరీ చేయాలని ప్రభుత్వం కంపెనీలకు స్పష్టం చేసింది. దీనివల్ల రవాణా టెన్షన్ అస్సలు ఉండదు. ఈ ప్లాన్&zwnj;ను సక్సెస్ చేయడానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే కంపెనీల ప్రతినిధులతో మీటింగ్స్ పెట్టారు. స్టీల్ ధరల తగ్గింపుపై కూడా రాయితీ చర్చలు జోరుగా సాగుతున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ స్కీమ్ కేవలం పల్లెలకే పరిమితం కాదు.. హైదరాబాద్&zwnj;లో నివసించే అల్ప ఆదాయ వర్గాల కోసం ఏకంగా ఒక లక్ష ఇళ్లను దశలవారీగా నిర్మించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోకి ఈ పథకాన్ని తీసుకొస్తూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా ఇచ్చేశారు. ఈ అర్బన్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను జూలై 20 న లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలోనే వీటిని కంప్లీట్ చేయాలనేది టార్గెట్. పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 500 ఇళ్లను కడతారు. డిమాండ్, ల్యాండ్ అవైలబిలిటీని బట్టి ఈ సంఖ్యను 1,000 ఇళ్ల వరకు పెంచే ఛాన్స్ కూడా ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గత ప్రభుత్వాల హయాంలో కట్టిన డబుల్ బెడ్&zwnj;రూమ్ ఇళ్లు సిటీకి 30 నుండి 40 కిలోమీటర్ల దూరంలో, ఎక్కడో శివార్లలో ఉండటం వల్ల లబ్ధిదారులు అక్కడికి వెళ్లడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అంత దూరం వెళ్తే ఉపాధి పోతుంది, పిల్లల స్కూళ్లు ఉండవు, హాస్పిటల్స్, బస్సులు కూడా దొరకవు. అందుకే ఈసారి రేవంత్ సర్కార్ ఒక స్మార్ట్ డెసిషన్ తీసుకుంది.&lt;/p&gt;&lt;p&gt;ప్రజలు ప్రస్తుతం ఎక్కడైతే బతుకుదెరువు సాగిస్తున్నారో, దానికి వీలైనంత దగ్గరలోనే ఇళ్లను కట్టాలని డిసైడ్ అయ్యింది. హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని క్యూర్ (CURE) ఏరియాల్లో ప్రభుత్వ భూములను ఆల్రెడీ గుర్తించారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడాక భవనాల ఎత్తు, అపార్ట్&zwnj;మెంట్ లేఅవుట్లు, ఫైనల్ డిజైన్లను ఓకే చేస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జనాల్లో ఈ స్కీమ్ మీద ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో తెలుసా? ఇటీవల జరిగిన ప్రజావాణి ప్రోగ్రామ్&zwnj;లో వచ్చిన 1,061 అప్లికేషన్లలో ఏకంగా 908 దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసమే వచ్చాయి. వారానికి దాదాపు 1,500 అప్లికేషన్లు వస్తుండటంతో, డౌట్స్ క్లియర్ చేయడానికి హెల్ప్ డెస్కులు కూడా పెట్టారు.&lt;/p&gt;&lt;p&gt;అసలు ఈ CURE (హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్) అంటే ఏంటంటే.. హైదరాబాద్ మెట్రో ఏరియాలో మౌలిక వసతులు, ట్రాఫిక్, మున్సిపల్ సర్వీసెస్, అలాగే ఈ ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసే ఒక అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్. దీని ద్వారా నగర పేదలకు సొంత ఇంటి కల నెరవేరడం పక్కా అని అధికారులు భరోసా ఇస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/telangana-indiramma-housing-scheme-hyderabad-1-lakh-houses-cement-rs-220-full-details-gtt40vr"/>
        </item>
        <item>
            <title><![CDATA[డ్రోన్‌లతో పంటలు.. AIతో దిగుబడి. సౌతిండియాలో తొలిసారి బీఎస్సీ అగ్రిటెక్ కోర్సు.. ఎంసెట్ ర్యాంక్‌తో ప‌నేలేదు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/b-sc-agritech-admissions-2026-south-indias-first-agritech-course-with-ai-drone-technology-no-eamcet-rank-required-hozagmu</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/b-sc-agritech-admissions-2026-south-indias-first-agritech-course-with-ai-drone-technology-no-eamcet-rank-required-hozagmu</guid>
            <pubDate>Wed, 15 Jul 2026 14:47:15 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;B Sc Agritech: ఒక&zwnj;ప్పుడు వ్యవసాయం అంటే నాగలి, ట్రాక్టర్, ఎరువులు, నీటి పారుదల మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు వ్యవసాయ రంగం వేగంగా సాంకేతికత వైపు అడుగులు వేస్తోంది. దీనికి అనుగుణంగా అగ్రిటెక్ నిపుణుల&zwnj;కు డిమాండ్ పెరుగుతోంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kxjgh18grtkpt3pb4x10sj3b,imgname-b-sc-agritech-1784106485008.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;B Sc Agritech: ఒక&zwnj;ప్పుడు వ్యవసాయం అంటే నాగలి, ట్రాక్టర్, ఎరువులు, నీటి పారుదల మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు వ్యవసాయ రంగం వేగంగా సాంకేతికత వైపు అడుగులు వేస్తోంది. దీనికి అనుగుణంగా అగ్రిటెక్ నిపుణుల&zwnj;కు డిమాండ్ పెరుగుతోంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం స్మార్ట్ ఫార్మింగ్ దిశగా అడుగులు వేస్తోంది. రైతులు ఇక సంప్రదాయ పద్ధతులకే పరిమితం కావడం లేదు. పంటల ఆరోగ్యం, నీటి వినియోగం, ఎరువుల మోతాదు, పురుగుమందుల అవసరం వంటి అంశాలను AI, డ్రోన్&zwnj;లు, డేటా అనలిటిక్స్ సహాయంతో ముందుగానే అంచనా వేస్తున్నారు. ఈ మార్పులకు అనుగుణంగా అగ్రికల్చర్&zwnj;తో పాటు టెక్నాలజీపై అవగాహన ఉన్న నిపుణుల అవసరం భారీగా పెరుగుతోంది. ఈ డిమాండ్&zwnj;ను దృష్టిలో పెట్టుకుని బీఎస్&zwnj;సీ అగ్రిక&zwnj;ల్చ&zwnj;ర్&zwnj;తో పాటు బీఎస్&zwnj;సీ అగ్రిటెక్ (Hons.) వంటి ఆధునిక కోర్సులను రూపొందించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఈ ప్రత్యేక అగ్రిటెక్&zwnj; కోర్సును కావేరి విశ్వవిద్యాలయం అందిస్తోంది. ఈ కోర్సులో వ్యవసాయ శాస్త్రంతో పాటు ఆధునిక సాంకేతిక అంశాలను సమగ్రంగా బోధిస్తారు. వెబ్ డెవలప్&zwnj;మెంట్, అగ్రికల్చర్ అప్లికేషన్ల రూపకల్పన, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ, ప్రెసిషన్ ఫార్మింగ్, స్మార్ట్ ఫార్మింగ్ వంటి భవిష్యత్&zwnj;కు అవసరమైన సబ్జెక్టులు ఇందులో భాగంగా ఉంటాయి. అంతేకాకుండా నీటి వినియోగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఇజ్రాయెల్ వ్యవసాయ విధానాలపై కూడా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. దీంతో చదువు పూర్తయ్యే సమయానికి విద్యార్థులు సంప్రదాయ వ్యవసాయంతో పాటు అత్యాధునిక అగ్రి-టెక్నాలజీపై కూడా పట్టు సాధించే అవకాశం ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ విశ్వవిద్యాలయానికి ప్రముఖ వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ కావేరి సీడ్స్ మద్ధతు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన శిక్షణా విధానం ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందిస్తున్నారు. క్యాంపస్&zwnj;లోనే DGCA ఆమోదం పొందిన డ్రోన్ ట్రైనింగ్ సదుపాయం ఉండటంతో విద్యార్థులు చదువుతో పాటు డ్రోన్ ఆపరేటర్ సర్టిఫికేషన్ కూడా పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుత బ్యాచ్&zwnj;లో పలువురు ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే వర్మీ కంపోస్టింగ్ సర్టిఫికేషన్, ఆధునిక వ్యవసాయ ల్యాబ్&zwnj;లు, హైటెక్ ఇన్&zwnj;ఫ్రాస్ట్రక్చర్, పరిశ్రమలతో అనుసంధానమైన ఇంటర్న్&zwnj;షిప్&zwnj;లు, ప్రాక్టికల్ ట్రైనింగ్ వంటి అవకాశాలు కూడా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అగ్రి-టెక్ రంగం వేగంగా విస్తరిస్తుండటంతో ఈ కోర్సు పూర్తి చేసిన వారికి విస్తృత స్థాయిలో కెరీర్ అవకాశాలు ఉన్నాయి. అగ్రి-టెక్ కంపెనీలు, డ్రోన్ సర్వీసు సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ప్రెసిషన్ ఫార్మింగ్ సంస్థలు, డిజిటల్ అగ్రికల్చర్ కంపెనీలు, అగ్రి స్టార్టప్&zwnj;లు వంటి రంగాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ప్రత్యేకంగా DGCA గుర్తింపు పొందిన డ్రోన్ ఆపరేటర్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. కొన్ని ప్రముఖ కంపెనీలు నెలకు రూ.45 వేల వరకు వేతనాలతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. దీంతో చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఏర్పడే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వ్యవసాయం, టెక్నాలజీ రెండింటిపైనా ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ కోర్సు మంచి అవకాశంగా నిలుస్తోంది. ఎంసెట్ ర్యాంకుతో సంబంధం లేకుండానే అర్హత కలిగిన విద్యార్థులు అడ్మిషన్ పొందవచ్చు. భవిష్యత్ వ్యవసాయం పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా మారుతున్న నేపథ్యంలో అగ్రి-టెక్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా చెప్పవచ్చు. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 92814 16210 నంబర్&zwnj;ను సంప్రదించవచ్చు. ప్రస్తుతం అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/b-sc-agritech-admissions-2026-south-indias-first-agritech-course-with-ai-drone-technology-no-eamcet-rank-required-hozagmu"/>
        </item>
        <item>
            <title><![CDATA[Hyderabad ప్రజలకు గుడ్ న్యూస్.. ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రెడీ]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/pm-modi-to-inaugurate-upgraded-hyderabad-hitec-city-railway-station-amrit-bharat-stations-k8yswt2</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/pm-modi-to-inaugurate-upgraded-hyderabad-hitec-city-railway-station-amrit-bharat-stations-k8yswt2</guid>
            <pubDate>Thu, 16 Jul 2026 13:33:12 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Hitec City Railway Station: హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ₹26 కోట్లతో ఎయిర్&zwnj;పోర్ట్ రేంజ్&zwnj;లో మారిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్&zwnj;ను జూలై 17న ప్రధాని మోదీ వర్చువల్&zwnj;గా ప్రారంభించనున్నారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kxmz27k4fnh3h8y0e24my03s,imgname-hitec-city-railway-station--6--1784188837476.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Hitec City Railway Station: హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ₹26 కోట్లతో ఎయిర్&zwnj;పోర్ట్ రేంజ్&zwnj;లో మారిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్&zwnj;ను జూలై 17న ప్రధాని మోదీ వర్చువల్&zwnj;గా ప్రారంభించనున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్ ఐటీ హబ్&zwnj;లో రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఇప్పుడు సరికొత్త హంగులతో, సరిగ్గా ఒక ఎయిర్&zwnj;పోర్ట్ రేంజ్&zwnj;లో ముస్తాబైంది. ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లే వేలాది మంది ఐటీ ఉద్యోగులకు, సాధారణ ప్రయాణికులకు ఈ స్టేషన్ అద్భుతమైన ప్రయాణ అనుభవాన్ని ఇవ్వబోతోంది. ఎప్పుడూ బిజీగా ఉండే ఈ స్టేషన్&zwnj;ను ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు భారీగా రీడెవలప్ చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ సరికొత్త అల్ట్రా-మోడ్రన్ రైల్వే స్టేషన్&zwnj;ను జూలై 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్&zwnj;గా ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' (ABSS) కింద ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) చీఫ్ పీఆర్ఓ ఎ. శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్టేషన్&zwnj;ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు దాదాపు రూ. 26 కోట్లు ఖర్చు చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అసలు ఈ నయా స్టేషన్&zwnj;లో ఉన్న క్రేజీ ఫీచర్స్ ఏంటో తెలుసా? ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా ఇక్కడ 12 మీటర్ల వెడల్పైన సరికొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. ఇప్పటిదాకా ఇక్కడ కేవలం 2 మీటర్ల బ్రిడ్జ్ మాత్రమే ఉండేది. అలాగే, గతంలో ఉన్న 2 లిఫ్టులకు అదనంగా మరో 2 కొత్త లిఫ్టులు, 2 ఎస్కలేటర్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇంతకుముందు ఇక్కడ సరైన వెయిటింగ్ ఏరియా లేదు, కానీ ఇప్పుడు అధునాతన వెయిటింగ్ హాల్, మోడ్రన్ టాయిలెట్లు, దివ్యాంగులకు ప్రత్యేక వసతులు కల్పించారు. స్టేషన్ బిల్డింగ్ ఫ్రంట్ లుక్, కొత్త ఎంట్రన్స్ పోర్టికోను ఎయిర్&zwnj;పోర్ట్ తరహాలో ఎంతో ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. సరికొత్త లైటింగ్, ల్యాండ్&zwnj;స్కేపింగ్&zwnj;తో పాటు ప్లాట్&zwnj;ఫామ్&zwnj;లపై అదనపు షెల్టర్లు, తాగునీరు, డ్రైనేజీ సౌకర్యాలను కూడా మెరుగుపరిచారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో ఉండే ఈ హైటెక్ సిటీ స్టేషన్ ఐటీ కారిడార్ ప్రయాణికులకు ఒక లైఫ్ లైన్ లాంటిది. ఇక్కడి నుంచి ప్రతిరోజూ దాదాపు 62 ఎంఎంటిఎస్ రైళ్లు నడుస్తూ ప్రయాణికులను సికింద్రాబాద్, హైదరాబాద్, ఉందానగర్, ఫలక్&zwnj;నుమా, మేడ్చల్, ఘట్&zwnj;కేసర్ వంటి ఎన్నో కీలక ప్రాంతాలకు కనెక్ట్ చేస్తున్నాయి. ఐటీ కారిడార్ విస్తరిస్తుండటంతో రోజురోజుకూ ఇక్కడ రద్దీ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ స్టేషన్ ద్వారా ప్రతిరోజూ సగటున 3,000 మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఆధునికీకరణ ప్రయాణికులకు పెద్ద ఉపశమనం కలిగించనుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణ మొత్తంలో దాదాపు రూ. 2,000 కోట్ల భారీ బడ్జెట్&zwnj;తో 40 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్కీమ్ కింద మోడ్రనైజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్&zwnj; పరిధిలో బేగంపేట తర్వాత పనులు పూర్తయిన రెండో ప్రధాన స్టేషన్&zwnj;గా మన హైటెక్ సిటీ నిలిచింది. గత 2025 సెప్టెంబర్&zwnj;లో అప్పటి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ స్టేషన్ పనులు 80 శాతం పూర్తయ్యాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ స్టేషన్ ప్రారంభోత్సవ వార్త తెలియడంతో.. మల్కాజ్&zwnj;గిరి రైల్వే స్టేషన్ పనులు కూడా పూర్తయ్యాయని, ప్రధాని కార్యక్రమంతో పాటే దానిని కూడా ప్రారంభించాలంటూ స్థానిక ప్రజలు, రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/pm-modi-to-inaugurate-upgraded-hyderabad-hitec-city-railway-station-amrit-bharat-stations-k8yswt2"/>
        </item>
        <item>
            <title><![CDATA[Viral Photo: ఈ జ‌న్మ‌లో ఇలాంటి బోర్డు చూస్తామ‌నుకోలేదు భ‌య్యా.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటో]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/viral-photo-respect-men-rtc-bus-board-goes-viral-on-social-media-real-or-morphed-nw6enn5</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/viral-photo-respect-men-rtc-bus-board-goes-viral-on-social-media-real-or-morphed-nw6enn5</guid>
            <pubDate>Fri, 17 Jul 2026 14:26:49 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Viral Photo: ఓ బోర్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా మహిళలకు కేటాయించిన సీట్ల వద్ద కనిపించే సందేశానికి భిన్నంగా, &quot;పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం&quot; అన్న ఫొటో వైర&zwnj;ల్ అవుతోంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kxqmge4w3918vvbh63915xb4,imgname-viral-photo-1784278431899.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Viral Photo: ఓ బోర్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా మహిళలకు కేటాయించిన సీట్ల వద్ద కనిపించే సందేశానికి భిన్నంగా, &quot;పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం&quot; అన్న ఫొటో వైర&zwnj;ల్ అవుతోంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఫొటో సూర్యాపేట రూట్&zwnj;లో నడిచే బస్సులో తీసిందంటూ పలువురు షేర్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రిజర్వ్ చేసిన సీట్ల వద్ద సాధారణంగా &quot;స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం&quot; అనే బోర్డులు ఉంటాయి. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న చిత్రంలో అదే సందేశాన్ని మార్చి &quot;పురుషులను&quot; అనే పదాన్ని చేర్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఇది నిజంగా బస్సులో ఏర్పాటు చేసిన బోర్డేనా? లేక గ్రాఫిక్స్&zwnj; లేదా కృత్రిమ మేథ&zwnj;స్సు (AI) సహాయంతో రూపొందించిన మార్ఫింగ్ చిత్రమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఫొటో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో సరదా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. &quot;ఇన్నాళ్లకు పురుషులకు కూడా గౌరవం దక్కింది&quot;, &quot;ఇక బస్సులో మాకూ సీటు దొరుకుతుందేమో&quot;, &quot;ఈ బోర్డు నిజమైతే బాగుండేది&quot; అంటూ కొందరు, ఈ జ&zwnj;న్మ&zwnj;లో ఇలాంటి బోర్డు చూస్తామ&zwnj;నుకోలేదు భ&zwnj;య్యా అంటూ మ&zwnj;రికొంద&zwnj;రు ఫ&zwnj;న్నీగా స్పందిస్తున్నారు. మరోవైపు ఇది కేవలం ఎడిట్ చేసిన చిత్రం మాత్రమేనని, దీనిని నిజమని నమ్మవద్దని మరికొందరు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ ఫొటోపై చర్చ మరింత పెరిగింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇప్పటి వరకు ఈ వైరల్ చిత్రంపై తెలంగాణ ఆర్టీసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ ఫొటో ప్రామాణికతపై స్పష్టత ఇంకా రాలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి ఫొటో నిజమనే భావనతో షేర్ చేయకుండా, అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాలని పలువురు సూచిస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రభుత్వ శాఖలు, సంస్థలకు సంబంధించిన బోర్డులు, సూచనలు లేదా అధికారిక సమాచారాన్ని డిజిటల్&zwnj;గా మార్చి తప్పుడు రూపంలో ప్రచారం చేయడం చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు. ఇలాంటి మార్ఫింగ్ చిత్రాలను సృష్టించడం లేదా అవి నిజమని భావించి సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకోవడం వల్ల కూడా చట్టపరమైన చర్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల వైరల్ అవుతున్న ఫొటోలు లేదా పోస్టులను షేర్ చేసే ముందు వాటి నిజానిజాలు నిర్ధారించుకోవడం అవసరమ&zwnj;నే అభిప్రాయాలు వ్య&zwnj;క్త&zwnj;మ&zwnj;వుతున్నాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/viral-photo-respect-men-rtc-bus-board-goes-viral-on-social-media-real-or-morphed-nw6enn5"/>
        </item>
        <item>
            <title><![CDATA[మీ కళ్లు చల్లబడ్డాయా?: Singer P Susheela emotional on Singer S Janaki's demise | Asianet News Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/telangana/p-susheela-asks-a-poignant-question-on-s-janaki-s-demise-videoshow-q2su1y9</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/telangana/p-susheela-asks-a-poignant-question-on-s-janaki-s-demise-videoshow-q2su1y9</guid>
            <pubDate>Mon, 13 Jul 2026 20:42:49 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xaowe2y" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/telangana/p-susheela-asks-a-poignant-question-on-s-janaki-s-demise-videoshow-q2su1y9"/>
        </item>
        <item>
            <title><![CDATA[Heavy Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో ముంబై తరహా కుండపోత వర్షాలే, ఇక అల్లకల్లోలమేనా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/imd-weather-update-heavy-to-very-heavy-rains-likely-across-andhra-pradesh-and-telangana-ro2r1kg</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/imd-weather-update-heavy-to-very-heavy-rains-likely-across-andhra-pradesh-and-telangana-ro2r1kg</guid>
            <pubDate>Wed, 15 Jul 2026 10:46:13 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;బంగాళాఖాతంలో అల్పపీడనం రెడీ అవుతోంది&hellip; ఇది రుతుపవనాలను చురుగ్గా మారుస్తుందట. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01keed34tpjmc1fdyq8aytjy9s,imgname-cyclone-arnab-1767862539094.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;బంగాళాఖాతంలో అల్పపీడనం రెడీ అవుతోంది&hellip; ఇది రుతుపవనాలను చురుగ్గా మారుస్తుందట. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;IMD Weather Update : నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకి నెలరోజులు కావస్తోంది... అయినా ఇప్పటికీ లోటు వర్షపాతమే కొనసాగుతోంది. జూన్ మొత్తం చెదురుమదురు వర్షాలతోనే సరిపోయింది... భారీ వర్షాల జాడే లేదు. ఇక జూలై ఫస్ట్ హాఫ్ మరీ దారుణం... వానలు కురవకపోగా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో వర్షాలపై భరోసాతో పంటలు పెట్టుకున్న రైతులు వరుణ దేవుడిని కరునించాలని వేడుకుంటున్నారు... వర్షాల కోసం పూజలు చేస్తున్నారు. ఆ దేవుళ్లు రైతుల మొర ఆలకించారో ఏమోగానీ జూలై సెకండాఫ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల వాతావరణ విభాగాలు, నిపుణులు చల్లని కబురు అందించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కొద్ది రోజులుగా మందగించిన రుతుపవనాలు మళ్లీ యాక్టివ్ గా మారేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఓ ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని... ఇది రాబోయే 24 నుండి 48 గంటల్లో బలపడి అల్పపీడనంగా మారనుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దీని ప్రభావం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణపై బలంగా ఉంటుందని... ఇవాళ్టి (జూలై 15, బుధవారం) నుండే వర్షాలు మొదలవుతాయట. ఈ వర్షాలు మరింత జోరందుకుని జూలై సెకండాఫ్ (15-31 తేదీల్లో) లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇప్పటివరకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో లోటు వర్షపాతమే కొనసాగుతోంది. జూలై సెకండాఫ్ లో కురిసే వర్షాలు ఈ లోటును భర్తీచేసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఇకపై భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నమాట.&lt;/p&gt;&lt;p&gt;ఆంధ్ర ప్రదేశ్ లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో... తెలంగాణలో ఉత్తర, తూర్పు జిల్లాల్లో రాబోయే నాలుగైదు రోజుల్లో వర్షాలు ఊపందుకుంటాయని వెల్లడించారు. కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, ఒకటిరెండు చోట్ల కుండపోత వర్షాలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలకు నదులు, వాగులు వంకలు, జలాశయాలు, చెరువులు జలకళను సంతరించుకుంటాయని చెబుతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం... ఇవాళ్టి (జూలై 15) నుండి మెళ్లిగా వర్షాలు షురూ కానున్నాయి. గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగింది, వేసవి తరహాలో ఎండలు మండిపొతూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఇకపై వాతావరణం పూర్తిగి మారబోతోందని వెదర్ మ్యాన్ తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;ఇవాళ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కొనసాగినా సాయంత్రం ఒక్కసారిగా ఆకాశాన్ని మేఘాలు కమ్మేసి చిరుజల్లులు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, గద్వాల, నల్గొండ, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో సాయంత్రం నుండి రాత్రివరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.&lt;/p&gt;&lt;p&gt;RAINS TO SLOWLY START FROM TODAYJULY 15, 2026 FORECAST ⚠️⛈️&amp;nbsp;Last 5days have been completely dryBut from today, few rains will startHOT &amp;amp; HUMID WEATHER to continue in entire Telangana even today&amp;nbsp;Today, ISOLATED - SCATTERED RAINS ahead in Vikarabad, Sangareddy,&hellip;&lt;/p&gt;&lt;p&gt;&mdash; Telangana Weatherman (@balaji25_t) July 15, 2026&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇక హైదరాబాద్ విషయానికి వస్తే... అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. సాయంత్రం సమయంలో హైదరాబాద్ తో పాటు శివారుజిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇవాళ మొదలయ్యే వర్షాలు రానురాను జోరందుకుంటాయని... రేపు (జూలై 16, గురువారం) మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయట. ఇలా జూలై 19 వరకు భారీ వర్షాలుగా మారతాయని.. ఆ తర్వాత కూడా కొనసాగుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్, వాతవారణ శాఖ అంచనా వేస్తున్నాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/imd-weather-update-heavy-to-very-heavy-rains-likely-across-andhra-pradesh-and-telangana-ro2r1kg"/>
        </item>
        <item>
            <title><![CDATA[TG20 Champions Hyderabad: టీజీ20 ఛాంపియన్ గా హైదరాబాద్‌.. హీరోలు వీరే]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/hyderabad-e-champions-beat-khammam-aces-to-win-tg20-league-title-pocket-1-crore-prize-money-t9hyn4h</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/hyderabad-e-champions-beat-khammam-aces-to-win-tg20-league-title-pocket-1-crore-prize-money-t9hyn4h</guid>
            <pubDate>Mon, 13 Jul 2026 13:25:51 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;TG20 Champions Hyderabad: ఉప్పల్&zwnj; లో జరిగిన టీజీ20 గ్రాండ్ ఫైనల్&zwnj;లో ఖమ్మం ఏసెస్&zwnj;పై హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ ఘన విజయం సాధించి రూ.1 కోటి మెగా ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విక్టరీలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kxd7gm1fsa2vc1mexjc7svrg,imgname-ajay-dev-goud-1783929262127.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;TG20 Champions Hyderabad: ఉప్పల్&zwnj; లో జరిగిన టీజీ20 గ్రాండ్ ఫైనల్&zwnj;లో ఖమ్మం ఏసెస్&zwnj;పై హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ ఘన విజయం సాధించి రూ.1 కోటి మెగా ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విక్టరీలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఊహించని రేంజ్&zwnj;లో ప్లాన్ చేసిన సరికొత్త &lsquo;టీజీ20&rsquo; లీగ్ మొదటి సీజన్ ముగిసింది. ఉప్పల్&zwnj;లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన గ్రాండ్ ఫైనల్&zwnj; పోరు నెక్ట్స్ లెవెల్&zwnj;లో సాగింది. టైటిల్ కోసం జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్&zwnj;లో అన్విత ఖమ్మం ఏసెస్ జట్టుపై హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ అదిరిపోయే విక్టరీ కొట్టింది. మెగా ట్రోఫీతో పాటు ఏకంగా రూ. 1 కోటి ప్రైజ్ మనీని హైదరాబాద్ టీమ్ తన అకౌంట్&zwnj;లో వేసుకుంది.&lt;/p&gt;&lt;p&gt;రన్నరప్ ఖమ్మం టీమ్&zwnj;కు రూ. 50 లక్షలు దక్కగా, 3వ, 4వ స్థానాల్లో నిలిచిన కరీంనగర్, రంగారెడ్డి జట్లకు చెరో రూ. 25 లక్షల ప్రైజ్ మనీ లభించింది. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఈవెంట్&zwnj;లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, హెచ్సీఏ సెక్రటరి జీవన్ రెడ్డి పాల్గొని ప్లేయర్లను అభినందించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;టాస్ గెలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ కెప్టెన్ ఏమాత్రం ఆలోచించకుండా మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్&zwnj;కు దిగిన ఖమ్మం ఏసెస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఖమ్మం టీమ్&zwnj;లో స్టార్ బ్యాటర్ మికిల్ జైస్వాల్ మరోసారి సింహంలా సింగిల్&zwnj;గా పోరాడాడు. కేవలం 39 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో విరుచుకుపడి 65 పరుగులు చేశాడు. కొడిమల హిమతేజ (31 పరుగులు) తో కలిసి మికిల్ జైస్వాల్ నాలుగో వికెట్&zwnj;కు 94 పరుగుల సూపర్ పార్ట్&zwnj;నర్&zwnj;షిప్&zwnj;ను బిల్డ్ చేశాడు.&lt;/p&gt;&lt;p&gt;ఒక దశలో ఖమ్మం 180 ప్లస్ స్కోరు చేసేలా కనిపించినా.. హైదరాబాద్ బౌలర్ యశ్వీర్ గౌడ్ (3/17) తన మైండ్ బ్లోయింగ్ బౌలింగ్&zwnj;తో బ్రేకులు వేశాడు. అతనికి తోడుగా దేవ్ మెహతా (2/25), అజయ్ దేవ్ గౌడ్ (2/36) కూడా క్రూషియల్ వికెట్లు తీసి ఖమ్మంను 157 పరుగులకే లాక్ చేసేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;158 పరుగుల టార్గెట్&zwnj;తో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ టీమ్ ఎక్కడా టెన్షన్ పడకుండా, చాలా కూల్&zwnj;గా గేమ్ ప్లాన్ అమలు చేసింది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి 48 పరుగులతో టీమ్&zwnj;కు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. ఈ టోర్నీలో అభిరథ్ రెడ్డి పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఒక దశలో క్రికెట్&zwnj;లో ఛాన్స్&zwnj;లు రాక అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకున్న అభిరథ్, ఈ లీగ్&zwnj;లో కెప్టెన్&zwnj;గా మారి టీమ్&zwnj;ను ఛాంపియన్&zwnj;గా నిలబెట్టాడు. రంజీ ఎక్స్&zwnj;పీరియన్స్&zwnj;తో బౌలర్లను వాడుకున్న తీరు అద్భుతం. ఈ టోర్నీలో మొత్తం 4 హాఫ్ సెంచరీలు, ఒక అన్&zwnj;బీటెన్ సెంచరీ (101 నాటౌట్) తో 549 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ లీగ్&zwnj;లోనే హయ్యెస్ట్ ఫోర్లు (58), సిక్సర్లు (33) కొట్టిన రికార్డ్ కూడా అతనిదే.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఖమ్మం బౌలర్లు మ్యాచ్&zwnj;ను ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలని తెగ ట్రై చేశారు. వేదరెడ్డి తన నాలుగు ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసి కట్టడి చేశాడు. కానీ, మ్యాచ్ స్టార్టింగ్&zwnj;లోనే ఖమ్మం ఫీల్డర్లు చేసిన మూడు క్యాచ్ డ్రాప్స్ ఆ జట్టు విజయావకాశాలను పూర్తిగా దెబ్బతీశాయి. లక్ కూడా తోడవడంతో హైదరాబాద్ బ్యాటర్లు షణ్ముఖ అశ్విన్ (36 పరుగులు), వైష్ణవ రెడ్డి (41 పరుగులు) పట్టుదలగా ఆడి టీమ్&zwnj;ను విక్టరీ లైన్ దాటించారు. హైదరాబాద్ టీమ్ కేవలం 17.3 ఓవర్లలోనే 158 పరుగుల టార్గెట్&zwnj;ను ఈజీగా ఛేజ్ చేసి కప్పును ముద్దాడింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్ టీమ్ విక్టరీ వెనుక చాలా మంది అన్&zwnj;సంగ్ హీరోలు ఉన్నారు. బౌలింగ్&zwnj;లో అజయ్&zwnj;దేవ్&zwnj; గౌడ్&zwnj; ఏకంగా 21 వికెట్లు తీసి 'పర్పుల్ క్యాప్' విన్నర్&zwnj;గా నిలిచాడు. ఖమ్మం బౌలర్ వేద్ రెడ్డి (15 వికెట్లు) కంటే చాలా ఎక్కువ వికెట్లతో అజయ్ టాప్&zwnj;లో నిలిచాడు. అజయ్&zwnj;కు వాళ్ల నాన్నే కోచ్ కావడం విశేషం.&lt;/p&gt;&lt;p&gt;ఇక స్పిన్ ట్విన్స్ ప్రణవ్ వర్మ (12 వికెట్లు), షణ్ముఖ అశ్విన్ (10 వికెట్లు) పవర్&zwnj;ప్లేలోనే ప్రత్యర్థులను తిప్పేశారు. బ్యాటింగ్&zwnj;లో వైష్ణవ్ రెడ్డి ఆడిన 6 ఇన్నింగ్స్&zwnj;ల్లో 195 పరుగులు చేసి, ఆరు సార్లూ నాటౌట్&zwnj;గా నిలిచి మిస్టర్ డిపెండబుల్ అనిపించుకున్నాడు. ఇండియా అండర్-19 ప్లేయర్ యశ్వీర్ గౌడ్ (5 వికెట్లు, 42 పరుగులు), అఖిల్ రాథోడ్ (8 వికెట్లు) కూడా తమ వంతు సపోర్ట్ ఇచ్చారు. మరో ఓపెనర్ సాయివికాస్ రెడ్డి (296 పరుగులు) క్వాలిఫయర్-1లో 27 బంతుల్లోనే 69 రన్స్ కొట్టి విధ్వంసం సృష్టించాడు. ఇలా అందరూ కలిసి కష్టపడ్డారు కాబట్టే.. హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ టీజీ20 బాద్&zwnj;షాలుగా నిలిచారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/hyderabad-e-champions-beat-khammam-aces-to-win-tg20-league-title-pocket-1-crore-prize-money-t9hyn4h"/>
        </item>
        <item>
            <title><![CDATA[Rain Alert : తెలుగు ప్రజలారా ఊపిరి పీల్చుకొండి.. ఇక వర్షాలు షురూ కాబోతున్నాయి, ఎప్పట్నుంచో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/weather-update-rainfall-likely-to-increase-across-telangana-and-andhra-pradesh-from-july-second-half-tqnt5by</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/weather-update-rainfall-likely-to-increase-across-telangana-and-andhra-pradesh-from-july-second-half-tqnt5by</guid>
            <pubDate>Tue, 14 Jul 2026 11:00:45 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Weather Update : గత నాలుగైదు రోజులుగా వర్షాలు పూర్తిగా ముఖం చాటేశాయి&hellip; ఎండలు మండిపోతున్నాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న తెలుగు ప్రజలు తెలంగాణ వెదర్ మ్యాన్ చల్లని కబురు చెప్పారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kxfhb0ps1g2fgykdabm8nerq,imgname-rain-1784006673113.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Weather Update : గత నాలుగైదు రోజులుగా వర్షాలు పూర్తిగా ముఖం చాటేశాయి&hellip; ఎండలు మండిపోతున్నాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న తెలుగు ప్రజలు తెలంగాణ వెదర్ మ్యాన్ చల్లని కబురు చెప్పారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Rain Alert : నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించి నెలరోజులకు పైనే అవుతోంది... అయినా ఇప్పటివరకు చాలాచోట్ల వర్షాల జాడేలేదు. సాధారణంగా జూలైలో నడి వర్షాకాలం ఉంటుంది... అంటే కుండపోత వానలతో వరద పరిస్థితులు ఉండాలి... కానీ ప్రస్తుతం ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు. ఎల్ నినో ప్రభావంతో మేఘాలు ముఖం చాటేశాయి... చివరకు వర్షాల కోసం ప్రజలు కప్పల పెళ్లిల్లు, పూజలు చేసే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పల్లెటూళ్లలో రైతులు వానచినుకుల కోసం ఆకాశం వైపు చూస్తూ ఎదరుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.&lt;/p&gt;&lt;p&gt;ఈనెల (జూలై) ఆరంభంలో పరిస్థితి కాస్త నయం... అడపాదడపా వర్షాలు కురిశాయి. కానీ రోజులు గడుస్తున్నకొద్ది పరిస్థితి దారుణంగా తయారయ్యింది... గత నాలుగైదు రోజులుగా అయితే వేసవికాలం తరహాలో ఎండలు, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు ఇది వర్షాకాలమా లేక వేసవికాలమా అనేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వర్షాలపై ఆశలు వదులుకొన్నారు తెలుగు ప్రజలు. ఇలాంటి సమయంలో తెలంగాణ వెదర్ మ్యాన్ తీపికబురు చెప్పారు... వర్షాలు మళ్ళీ షురూ కాబోతున్నాయని ప్రకటించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణలో రేపటి (జూలై 15, బుధవారం) నుండి మళ్లీ వర్షాలు మొదలవుతాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు. ప్రస్తుతం ఎండాకాలంలో మాదిరిగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం తెలిసిందే... ఈ వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోబోతున్నాయని తెలిపారు. రుతుపవనాలు యాక్టివ్ గా మారి అక్కడక్కడ వర్షాలు కురిపిస్తాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.&lt;/p&gt;&lt;p&gt;ఇలా జూలై 15న మొదలయ్యే వర్షాలు జూలై 16న (గురువారం) మరింత జోరందుకుంటాయని వెదర్ మ్యాన్ తెలిపారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించి జూలై 19 వరకు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో జూలై 16-19 వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు. హైదరాబాద్ లో కూడా ఆకాశం మేఘాలతో కమ్మేసి చల్లని వాతావరణం ఉంటుందని... అక్కడక్కడ వర్షాలు కురుస్తాయంటూ చల్లనికబురు చెప్పారు.&lt;/p&gt;&lt;p&gt;SCATTERED RAINS AHEAD IN TELANGANA DURING JULY 16-19 ⛈️Something is better than nothingWell, today, July 14 will remain mostly dry in entire Telangana and INTENSE HEAT to continue in entire Telangana including Hyderabad City&amp;nbsp;CHANGE IN CONDITIONS FROM JULY 15From tomorrow,&hellip;&lt;/p&gt;&lt;p&gt;&mdash; Telangana Weatherman (@balaji25_t) July 14, 2026&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వాతావరణ నిపుణులు తెలంగాణ వెదర్ మ్యాన్ చెప్పినట్లే వాతావరణ శాఖ కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయంటోంది... అయితే ఈ వర్షాలకు ఈదురుగాలులు తోడవుతాయని చెబుతోంది. ఇవాళ, రేపు (జూలై 14,15) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని... మిగిలిన జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం కూడా అంచనా వేస్తోంది.&lt;/p&gt;&lt;p&gt;1200 यूटीसी पर आधारित तेलंगाना का 7-दिवसीय पूर्वानुमान (रात) और शाम का अनुमान 2030 बजे IST पर जारी किया गया /7-day forecast(NIGHT) and Evening Inference of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :13-07-2026 pic.twitter.com/pUKTUh1HJ3&lt;/p&gt;&lt;p&gt;&mdash; Meteorological Centre, Hyderabad (@metcentrehyd) July 13, 2026&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది... ఇవాళ (జూలై 14న) కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వెదర్ మ్యాన్ తెలిపారు. రాజధాని హైదరాబాద్ తో సహా రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో అయితే మండు వేసవిలో మాదిరిగా ఏకంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.&lt;/p&gt;&lt;p&gt;ఇక నిన్న (జూలై 13, సోమవారం) నల్గొండలో 37 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం 36.8, భద్రాచలం 36.4, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో 36.6, హన్మకొండలో 35.5, నిజామాబాద్ లో 35.4 డిగ్రీల హయ్యెస్ట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ లో కూడా వేసవి తరహాలో ఎండలు మండిపోయాయి... అత్యధికంగా హకీంపేటలో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీలకు పైగానే టెంపరేచర్స్ నమోదయ్యాయి&hellip; వర్షాకాలంలో వేసవి తరహా వేడి నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/weather-update-rainfall-likely-to-increase-across-telangana-and-andhra-pradesh-from-july-second-half-tqnt5by"/>
        </item>
        <item>
            <title><![CDATA[Telangana Niagara: తెలంగాణలో నయాగరా జలపాతం.. వీకెండ్ ట్రిప్ కోసం బెస్ట్ ప్లేస్.. రూట్ మ్యాప్, ఫుల్ డీటెయిల్స్ ఇవే !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/telangana-niagara-falls-best-waterfall-travel-guide-new-bridge-cuts-distance-best-weekend-trip-for-families-wpqh4nv</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/telangana-niagara-falls-best-waterfall-travel-guide-new-bridge-cuts-distance-best-weekend-trip-for-families-wpqh4nv</guid>
            <pubDate>Tue, 14 Jul 2026 09:36:10 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Telangana Niagara Waterfall: తెలంగాణలో అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి. తెలంగాణ నయాగరాగా పేరొందిన బొగత జలపాతం వీకెండ్ ట్రిప్&zwnj;కు బెస్ట్ ఆప్షన్. ములుగు జిల్లా అడవుల్లో ఉన్న ఈ వాటర్&zwnj;ఫాల్స్ రూట్ మ్యాప్, ఎంట్రీ ఫీజు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kxfcsp7mrtrskmkng1a6ncfe,imgname-telangana-niagara-1784001911027.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Telangana Niagara Waterfall: తెలంగాణలో అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి. తెలంగాణ నయాగరాగా పేరొందిన బొగత జలపాతం వీకెండ్ ట్రిప్&zwnj;కు బెస్ట్ ఆప్షన్. ములుగు జిల్లా అడవుల్లో ఉన్న ఈ వాటర్&zwnj;ఫాల్స్ రూట్ మ్యాప్, ఎంట్రీ ఫీజు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణలో ప్రకృతి అందాలకు కొదవలేదు. అందులోనూ వర్షాకాలం వచ్చిందంటే చాలు దట్టమైన అడవుల మధ్య ఉండే జలపాతాలు సరికొత్త అందాన్ని సంతరించుకుంటాయి. అలాంటి వాటిలో ములుగు జిల్లాలోని బొగత జలపాతం అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. దీనిని &quot;తెలంగాణ నయాగరా&quot; అని పిలుస్తారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జలపాతంగా పేరుగాంచిన బొగత జలపాతం.. పర్యాటకులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. దట్టమైన అడవులు, ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారే ఈ నీటి ధారలను చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. వీకెండ్&zwnj;లో ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ స్పాట్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బొగత జలపాతం ములుగు జిల్లా వాజేడు మండలం కోయవీరపురం జి గ్రామంలో ఉంది. కాళేశ్వరం, భద్రాచలం మధ్య ఉన్న దట్టమైన అడవుల్లో ఈ జలపాతం దాగి ఉంది. ఛత్తీస్&zwnj;గఢ్ ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే చీకుపల్లి వాగు వల్ల ఈ జలపాతం ఏర్పడింది. చివరకు ఇది గోదావరి నదిలో కలుస్తుంది. సుమారు 30 అడుగుల ఎత్తు నుండి ప్యారలల్ స్ట్రీమ్స్&zwnj;గా నీరు కిందకు పడుతుంది.&lt;/p&gt;&lt;p&gt;మిగతా జలపాతాల లాగా ఇది సన్నగా కాకుండా, చాలా వెడల్పుగా పడుతుంది. అందుకే దీనిని మినీ నయాగరా అంటారు. కింద ఏర్పడే పెద్ద నేచురల్ పూల్ స్విమ్మింగ్ చేయడానికి, పిక్నిక్ ప్లాన్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. జులై నుంచి నవంబర్ మధ్య ఈ జలపాతం పూర్తి స్థాయిలో ప్రవహిస్తుంది. ఆ సమయంలో వాటర్ ఫాల్స్ సౌండ్ చాలా దూరం వరకు వినిపిస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఒకప్పుడు బొగత జలపాతం వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. కానీ నేషనల్ హైవే 202 పై కొత్తగా నిర్మించిన ఏటూరునాగారం బ్రిడ్జ్ వల్ల దూరం చాలా తగ్గింది. హైదరాబాద్ నుండి గతంలో 440 కిలోమీటర్లు ఉండగా, ఇప్పుడు అది 329 కిలోమీటర్లకు తగ్గింది. అలాగే భద్రాచలం నుండి 120 కిలోమీటర్లు, వరంగల్ నుండి 140 కిలోమీటర్లు, ఏటూరునాగారం నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది.&lt;/p&gt;&lt;p&gt;హైదరాబాద్ లేదా వరంగల్ నుండి వచ్చే వారు వరంగల్-ములుగు-ఏటూరునాగారం రూట్ లో రావచ్చు. భద్రాచలం నుండి వచ్చే వారు వెంకటాపురం లేదా చెర్ల మీదుగా ఏటూరునాగారం వైపు రావాల్సి ఉంటుంది. ఏటూరునాగారం దాటిన తర్వాత జగన్నాధపురం దాటాక చీకుపల్లి గ్రామం వైపు రైట్ టర్న్ తీసుకోవాలి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బొగత జలపాతానికి వెళ్లే దారి చాలా అడ్వెంచరస్&zwnj;గా ఉంటుంది. కార్లు, బైకులు పార్కింగ్ ప్లేస్ వరకు వెళ్తాయి. కార్ల కంటే బైకులు కొంచెం ముందుకు వెళ్లగలవు. పార్కింగ్ నుండి జలపాతం వరకు సుమారు 500 మీటర్లు నడవాల్సి ఉంటుంది. ఈ దారి కొండలు, రాళ్లతో కూడి ఉంటుంది. ప్రభుత్వం ఇక్కడ నడవడానికి వీలుగా రాతి మెట్లు, పట్టుకోవడానికి వీలుగా హ్యాండ్ రైలింగ్స్ ఏర్పాటు చేసింది.&lt;/p&gt;&lt;p&gt;చిన్న పిల్లలు, వృద్ధులు కూడా నెమ్మదిగా నడిచి వెళ్లవచ్చు. ఈ అడవి బాటలో నడవడం ట్రెక్కర్స్ కు మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. జలపాతం దగ్గర ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది. దీనిపై నిలబడి ఫొటోలు తీసుకుంటే వ్యూ అదిరిపోతుంది. పర్యాటకుల కోసం ప్రభుత్వం ఇక్కడ చిల్డ్రన్ పార్క్, వాచ్ టవర్, వాకింగ్ పాత్స్ డెవలప్ చేసింది. వాచ్ టవర్ పైకి ఎక్కి చూస్తే జలపాతం వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బొగత జలపాతం సందర్శించడానికి ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు అనుమతి ఇస్తారు. సాయంత్రం 4:30 గంటలకే లాస్ట్ ఎంట్రీ క్లోజ్ అవుతుంది. ఎంట్రీ టికెట్ ధర పెద్దలకు రూ. 50 ఉంటుంది. పిల్లలకు రూ. 30 గా నిర్ణయించారు. పార్కింగ్ ఫీజు వాహనాన్ని బట్టి రూ. 20 నుండి రూ. 50 వరకు ఉంటుంది. ప్రొఫెషనల్ కెమెరాలు తీసుకెళ్తే విడిగా ఫీజు కట్టాలి.&lt;/p&gt;&lt;p&gt;జలపాతం బేస్ దగ్గర ఉన్న పూల్ లో స్విమ్మింగ్ చేయడానికి సేఫ్ గానే ఉంటుంది కానీ, భారీ వర్షాలు పడినప్పుడు మాత్రం నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూల్ లోకి దిగకపోవడమే మంచిది. అలాగే జలపాతం పై భాగంలో ఉన్న రాళ్లు చాలా జారుడుగా ఉంటాయి, అక్కడికి వెళ్లడం ప్రమాదకరం. ఇక్కడ మొబైల్ నెట్&zwnj;వర్క్ సరిగ్గా ఉండదు కాబట్టి మీ చేతిలో క్యాష్ ఉంచుకోవడం చాలా ముఖ్యం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బొగత జలపాతం దగ్గర పెద్ద రెస్టారెంట్లు లేవు. కేవలం టీ, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ దొరికే చిన్న స్టాళ్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి పర్యాటకులు సొంతంగా లంచ్, వాటర్ బాటిళ్లు తీసుకెళ్లడం మంచిది. స్టే చేయాలనుకునే వారి కోసం తెలంగాణ టూరిజం వారి హరిత రిసార్ట్ అందుబాటులో ఉంది. ఇక్కడ రూమ్ రెంట్ రోజుకు రూ. 1500 నుండి రూ. 2500 వరకు ఉంటుంది. ఇందులో సాంప్రదాయ తెలంగాణ భోజనం దొరుకుతుంది. ఏటూరునాగారంలో ఫారెస్ట్ గెస్ట్ హౌస్&zwnj;లు, భద్రాచలంలో హోటళ్లు ఉన్నాయి.&lt;/p&gt;&lt;p&gt;ఒకవేళ వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకుంటే.. ఉదయం 9 గంటలకే బొగతకు చేరుకుని, 11:30 వరకు జలపాతం చూసి, స్విమ్మింగ్ చేయవచ్చు. ఆ తర్వాత లంచ్ ముగించుకుని, దగ్గరలో ఉన్న లక్నవరం చెరువు (60 కిమీ) లేదా రామప్ప దేవాలయం (90 కిమీ), కాళేశ్వరం గుడి (40 కిమీ), ముత్యంధార జలపాతం (15 కిమీ) కూడా విజిట్ చేయవచ్చు. వీకెండ్స్ లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైతే వీక్ డేస్ లో ప్లాన్ చేసుకుంటే ప్రశాంతంగా ఎంజాయ్ చేయవచ్చు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/telangana-niagara-falls-best-waterfall-travel-guide-new-bridge-cuts-distance-best-weekend-trip-for-families-wpqh4nv"/>
        </item>
        <item>
            <title><![CDATA[Hyderabad Rains : గోల్కొండ బోనాన్ని తడిపిన వానచినుకులు.. ఈ సాయంత్రం నగరంలో జోరువానలే, ఈ ప్రాంతాల్లో అలర్ట్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/rain-alert-hyderabad-showers-drench-golconda-bonalu-heavy-evening-rain-likely-in-these-areas-xid4p7y</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/rain-alert-hyderabad-showers-drench-golconda-bonalu-heavy-evening-rain-likely-in-these-areas-xid4p7y</guid>
            <pubDate>Thu, 16 Jul 2026 16:06:10 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;హైదరాబాద్ లో వర్షం మొదలయ్యింది&hellip; సరిగ్గా బోనాల వేళ గొల్కొండ ప్రాంతాన్ని చిరుజల్లులు చల్లబర్చాయి. ఈ సాయంత్రం మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kxn7pa6e057naq4v0tmk29bw,imgname-golconda-1784197884110.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;హైదరాబాద్ లో వర్షం మొదలయ్యింది&hellip; సరిగ్గా బోనాల వేళ గొల్కొండ ప్రాంతాన్ని చిరుజల్లులు చల్లబర్చాయి. ఈ సాయంత్రం మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Rain Alert : ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాలు చల్లబడుతున్నాయి... మెళ్లిగా వర్షాలు మొదలవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఊపందుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.. వాళ్లు చెప్పినట్లే జరుగుతోంది. తెలంగాణలో నిన్న (జూలై 15, బుధవారమే) ఎండల తీవ్రత తగ్గి వర్షాలు మొదలయ్యాయి... ఇవాళ మరిన్ని జిల్లాలకు విస్తరిస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా వర్షాలు మొదలయ్యాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్ నగరంలో ఇవాళ బోనాల వేడుకలు మొదలయ్యాయి. ప్రాచీన గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. ఈ వేడుక కోసం గొల్కొండ కోటవద్దకు భారీగా భక్తులు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో భక్తులు తడిసిముద్దయ్యారు. గత కొద్దిరోజులుగా ఎండలు మండిపోతుండటంతో నగరవాసులు అల్లాడిపోతున్నారు... అలాంటిది సరిగ్గా బోనాల వేళ వర్షం కురవడం ఆ అమ్మవారి మహిమే అంటున్నారు భక్దులు. ఇక ఈ ఆషాడమాసం మొత్తం ఇలాగే వర్షాలు కురవాలని నగరవాసులు కోరుకుంటున్నారు.&lt;/p&gt;&lt;p&gt;గోల్కొండతో పాటు రాజేంద్రనగర్, మణికొండ, షేక్ పేట్, శంషాబాద్, టోలిచౌకి ప్రాంతాల్లో వర్షం కురిసింది. చిరుజల్లులు కొద్దిసేపే కురిసినా వాతావరణం చల్లబడి ఆహాదకరంగా మారింది. సాయంత్రం సౌత్, వెస్ట్, ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. మరో రెండుగంటల్లో బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఉప్పల్, నారపల్లి, ఘట్కేసర్, తట్టిఅన్నారం, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఇలా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని... బయటకు వెళుతుంటే వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలని వెదర్ మ్యాన్ సూచించారు.&lt;/p&gt;&lt;p&gt;HyderabadRains UPDATE 2 - 3.20PM ⚠️⛈️&amp;nbsp;While Rajendranagar, Manikonda, Shaikpet, Shamshabad, Tolichowki, Golconda i.e South, West HYD continues to get SCATTERED RAINS, the action shifts to EastSCATTERED RAINS ahead in Uppal, Boduppal, Peerzadiguda, Narapally, Ghatkesar,&hellip;&lt;/p&gt;&lt;p&gt;&mdash; Telangana Weatherman (@balaji25_t) July 16, 2026&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణ విషయానికి వస్తే.... యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, గద్వాల, రంగారెడ్డి, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ తెలిపారు. అయితే భారీ వర్షాలేమీ ఉండవని... చెదురుమదురు జల్లులే పడతాయని వెల్లడించారు. జూలై ఎండింగ్ వరకు ఇలాంటి వర్షాలే ఉంటాయని... ఆగస్ట్ లో భారీ వర్షాలుండే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు.&lt;/p&gt;&lt;p&gt;హైదరాబాద్ వాతావరణ కేంద్రం మాత్రం ఈ సాయంత్రం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వేడి, తేమతో కూడిన పరిస్థితులు ఉంటాయని తెలిపింది. అలాగే ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తోంది.&lt;/p&gt;&lt;p&gt;तेलंगाना का 7-दिन का पूर्वानुमान (मध्याह्न) 0300 UTC पर आधारित, 1300 घंटे IST पर जारी किया गया दिनांक:/ 7- day forecast(mid day) of Telangana Based on 0300 UTC issued at 1300 Hours IST dated : 16.07.2026 pic.twitter.com/OjZIFmh2nO&lt;/p&gt;&lt;p&gt;&mdash; Meteorological Centre, Hyderabad (@metcentrehyd) July 16, 2026&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఇది ఈరోజు (జూలై 16న) 'స్పష్టమైన అల్పపీడనం'గా (Well Marked Low Pressure Area) బలపడి,వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు (గురు, శుక్రవారం) ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి నుండి మోస్తరు వర్ష సూచన ఉందని APSDMA పేర్కొంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/rain-alert-hyderabad-showers-drench-golconda-bonalu-heavy-evening-rain-likely-in-these-areas-xid4p7y"/>
        </item>
        <item>
            <title><![CDATA[బిఆర్ఎస్ అకౌంట్లో రూ.1400 కోట్లు... ఎలా వచ్చాయి? : నిలదీసిన మంత్రి వివేక్]]></title>
            <link>https://telugu.asianetnews.com/telangana/brs-has-rs-1400-crore-in-its-account-where-did-the-money-come-from-minister-vivek-questions-kcr-articleshow-yz2r3n9</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/telangana/brs-has-rs-1400-crore-in-its-account-where-did-the-money-come-from-minister-vivek-questions-kcr-articleshow-yz2r3n9</guid>
            <pubDate>Mon, 13 Jul 2026 21:32:42 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ప్రస్తుతం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మాటలయుద్దం కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kxe1t0q603wdaw7y7qebcfxr,imgname-vivek-1783956832998.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;బీఆర్&zwnj;ఎస్ పార్టీపై ఆధిపత్యం సాధించేందుకు బావా బామ్మర్దులు కేటీఆర్, హరీష్ రావుల మధ్య పోటీ నెలకొందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. పార్టీని ఎవరు కబ్జా చేయాలనే రేసులో ఈ ఇద్దరు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. అందుకే ఒకరు ప్రెస్&zwnj;మీట్ పెడితే తానేం తక్కువ కాదన్నట్లు మరొకరు మరుసటి రోజే మైకుల ముందుకు వస్తున్నారని... ఈ డ్రామాలను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని మంత్రి సెటైర్లు వేశారు.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;బీఆర్&zwnj;ఎస్ ఖాతాలోకి రూ.1400 కోట్లు ఎక్కడివి?&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలంతా తమ సొంత డబ్బులు ఖర్చు చేసుకున్నారు... అప్పట్లో బీఆర్&zwnj;ఎస్ అకౌంట్&zwnj;లో కూడా ఒక్క పైసా కూడా లేదని మంత్రి వివేక్ పేర్కొన్నారు. మరి పదేళ్ల అధికార ముగిసేసరికి ఆ పార్టీ ఖాతాలోకి రూ.1400 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాల భూదందాలు చేసి, వందల ఎకరాల్లో ఫాంహౌస్&zwnj;లు కట్టుకున్నందుకు కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి కోరారు.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;కాళేశ్వరం విఫల ప్రాజెక్ట్&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకుండానే పంపింగ్ చేయవచ్చని ఇప్పుడు బీఆర్&zwnj;ఎస్ నేతలు చెబుతుండటంపై మంత్రి మండిపడ్డారు. అదే నిజమైతే బ్యారేజీల పేరిట ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయలు ఎందుకు వృధా చేశారో చెప్పాలన్నారు. 77 వేల పుస్తకాలు చదివిన మేథావి అని చెప్పుకునే కేసీఆర్ రూపకల్పన లోపాల వల్లే కాళేశ్వరం కుంగిపోయిందని విమర్శించారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు రమ్మని పిలిచినా కేసీఆర్ రాకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు.&lt;/p&gt;&lt;p&gt;భారీ విద్యుత్ వినియోగంతో కూడిన ప్రస్తుత ఎత్తిపోతల వల్ల ప్రజలపై ఏటా రూ.10,000 కోట్ల కరెంట్ బిల్లుల భారం పడుతోందని మంత్రి తెలిపారు. కేవలం కాంట్రాక్టర్లను ధనవంతులను చేయడమే బీఆర్&zwnj;ఎస్ వన్ పాయింట్ ఎజెండా... అదే కాళేశ్వరంలో జరిగిందన్నారు. ఆనాడే కాకా వెంకటస్వామి చెప్పినట్లు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే రాష్ట్రానికి ఈ అవస్థలు వచ్చేవి కావన్నారు మంత్రి.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;సింగరేణి నిధులు సిద్దిపేట, సిరిసిల్లకు తరలింపు&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;ఒకప్పుడు సింగరేణి ఆర్థిక ఇబ్బందుల నుండి ఆనాటి కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి చొరవతోనే బైటపడిందన్నారు. ప్రధాని పీ.వీ. నరసింహారావుతో మాట్లాడి రూ.400 కోట్ల ఎన్టీపీసీ లోన్ ఇప్పించి సంస్థను, లక్ష మంది కార్మికుల ఉద్యోగాలను కాపాడారని మంత్రి గుర్తుచేశారు. కానీ గత ప్రభుత్వ హయాంలో నాటి ఎమ్మెల్యే బాల్క సుమన్ సపోర్ట్ తో సింగరేణికి చెందిన డీఎంఎఫ్&zwnj;టీ, సీఎస్&zwnj;ఆర్ నిధులను హరీశ్ రావు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్&zwnj;కు తరలించుకుపోయారని ఆరోపించారు.&lt;/p&gt;&lt;p&gt;&quot;పార్లమెంట్&zwnj;లో బొగ్గు గనుల వేలానికి సపోర్ట్ తెలుపుతూ, ఇక్కడ వేలాలను వ్యతిరేకించడం బీఆర్ఎస్ ద్వంధ్వ వైఖరికి నిదర్శనం. సుమన్&zwnj;కు కనీసం సింగరేణి ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుందో కూడా అవగాహన లేదు. కేసీఆర్ ఒత్తిడితో నాటి సీఎండీ ద్వారా తాడిచర్ల మైన్ బొగ్గు పనికిరాదని చెప్పించి, ప్రైవేట్ ఏఎంఆర్ కంపెనీకి కట్టబెట్టి వందల కోట్లు నొక్కేశారు&quot; అని మంత్రి ఆరోపించారు.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;మందమర్రి, చెన్నూరు ప్రాంతాల అభివృద్ధి&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;ప్రస్తుతం సింగరేణి డీఎంఎఫ్&zwnj;టీ, సీఎస్ఆర్ నిధులను సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన చెన్నూరు, మందమర్రి, క్యాతనపల్లిలోనే రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి మౌలిక వసతుల కోసం ఖర్చు పెడుతున్నట్లు మంత్రి వివరించారు. మందమర్రి, చెన్నూరులలో రెండు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేశామని.. ఇక్కడ జర్మన్ భాషా శిక్షణ ద్వారా రాబోయే 3, 4 నెలల్లో యువతకు జర్మనీలో రూ.2 లక్షల జీతంతో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదన్నారు. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణ ద్వారా మరో 5వేల ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయన్నారు.&lt;/p&gt;&lt;p&gt;అమృత్ పథకం ద్వారా రూ.30 లక్షలతో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తున్నామని... అలాగే పుష్కరాల నిధులు రూ.6.30 కోట్లతో అంబేద్కర్ విగ్రహం నుండి ట్యాంక్ బండ్ వరకు పనులు త్వరలోనే మొదలవుతాయని మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. బీఆర్&zwnj;ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మకుండా అభివృద్ధికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/telangana/brs-has-rs-1400-crore-in-its-account-where-did-the-money-come-from-minister-vivek-questions-kcr-articleshow-yz2r3n9"/>
        </item>
    </channel>
</rss>
