<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Thu, 10 Sep 2026 08:18:33 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/telangana" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[Weather Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/weather-update-heavy-rains-predicted-in-telugu-states-for-next-4-days-yellow-alert-issued-61wgihi</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/weather-update-heavy-rains-predicted-in-telugu-states-for-next-4-days-yellow-alert-issued-61wgihi</guid>
            <pubDate>Thu, 10 Sep 2026 08:18:31 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. క్రమంలోనే వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1k4ymwc7zh9a0qe8hv0bveq,imgname-weather-update-1788422869900.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. క్రమంలోనే వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు స్టార్ట్ అయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. గురువారం మోస్తరు వానలతో స్టార్ట్ అయి, శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొట్టనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఎండీ పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం, బంగ్లాదేశ్&zwnj;కు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఒక అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తర్వాత మరింత బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల కదలికలు తీవ్రరూపం దాల్చడం వల్ల రెండు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పాటు రాగల మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణలో గత వారం రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. సూర్యాపేటలో అత్యధికంగా 38 డిగ్రీలు నమోదు కాగా, ఖమ్మం, నల్గొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 37 డిగ్రీల మార్కును దాటేసింది. గాలిలో తేమ 100 శాతానికి చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.&lt;/p&gt;&lt;p&gt;అయితే శుక్రవారం నుంచి ఈ పరిస్థితి పూర్తిగా మారనుంది. తెలంగాణలోని ఉత్తర, తూర్పు, మధ్య జిల్లాల్లో వర్ష ప్రభావం చాలా తీవ్రంగా ఉండనుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు:&lt;/strong&gt; ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఇతర ప్రాంతాలు:&lt;/strong&gt; ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్ నగరంతో పాటు దాని పరిసర ప్రాంతాలైన రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరిలలో వాతావరణం కూల్ కానుంది. ఆకాశం రోజంతా పాక్షికంగా లేదా పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో నగరంలోని పలు డివిజన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28&deg;C నుంచి 30&deg;C మధ్య, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22&deg;C నుంచి 24&deg;C వరకు నమోదు కావచ్చు. గాలిలో తేమ శాతం 70 నుంచి 85 శాతానికి పైగా ఉండనుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&zwnj;లోనూ అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మేఘావృత వాతావరణంతో పాటు బలమైన ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలు ఉన్నాయి.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;మత్స్యకారులకు అలర్ట్:&lt;/strong&gt; సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అందువల్ల మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;రైతులు, ప్రజలకు జాగ్రత్తలు:&lt;/strong&gt; పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు వర్షం పడే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాలు లేదా ట్రాన్స్&zwnj;ఫార్మర్ల వద్ద ఆశ్రయం పొందవద్దు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. మెట్ట పంటలు, ఉద్యానవన పంటలను కాపాడుకోవడానికి రైతులు ముందస్తు చర్యలు తీసుకోవడం మంచిది.&lt;/p&gt;&lt;p&gt;ఈ అల్పపీడనం పశ్చిమంగా పయనించి దక్షిణ ఛత్తీస్&zwnj;గఢ్ వైపు వస్తే కోస్తాంధ్రకు మరింత ఎక్కువ వర్షాలు పడే అవకాశముందని నిపుణుల అంచనా.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/weather-update-heavy-rains-predicted-in-telugu-states-for-next-4-days-yellow-alert-issued-61wgihi"/>
        </item>
        <item>
            <title><![CDATA[Telangana: క‌నీస‌వేత‌నం రూ. 16 వేల‌కు పెంపు.. 1.10 కోటి మందికి ప్ర‌యోజ‌నం]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/telangana-minimum-wages-hike-minimum-wage-increased-to-rs-16000-r3s8xwb</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/telangana-minimum-wages-hike-minimum-wage-increased-to-rs-16000-r3s8xwb</guid>
            <pubDate>Wed, 09 Sep 2026 21:54:28 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Telangana: తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. కొత్త వేతనాల అమలుతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.10 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలగనుందని శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m234fkrygw7v3vcgznz404cb,imgname-telangana--18--1788959248157.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Telangana: తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. కొత్త వేతనాల అమలుతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.10 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలగనుందని శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కొత్త వేతనాల విధానంలో కార్మికులను వారి పని నైపుణ్యాన్ని బట్టి నాలుగు విభాగాలుగా వర్గీకరించినట్లు మంత్రి తెలిపారు. అన్&zwnj;స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ కేటగిరీలుగా కార్మికులను గుర్తించారు. వేతనాల నిర్ణయంలో ప్రాంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకోసం తెలంగాణను మూడు జోన్లుగా విభజించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధులను జోన్-1, మున్సిపాలిటీలను జోన్-2, గ్రామీణ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలను జోన్-3గా వర్గీకరించారు. ఈ విధానం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జీవన వ్యయం, పని పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనాలను నిర్ణయించే అవకాశం ఏర్పడిందని ప్రభుత్వం చెబుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కొత్త వేతనాల సవరణలో భాగంగా కోర్ ఏరియాలో గతంలో రూ.10,900గా ఉన్న కనీస వేతనాన్ని రూ.14,000కు పెంచినట్లు మంత్రి వెల్లడించారు. జోన్-2 పరిధిలో కనీస వేతనం రూ.15,000, జోన్-1లో రూ.16,000గా నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ వృత్తులు, పనుల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని మొత్తం 73 కేటగిరీలుగా విభజించి కొత్త వేతనాలను వర్తింపజేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. స్కిల్డ్ కార్మికులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన వేతన విధానం అమలు చేయనున్నట్లు చెప్పారు. అన్&zwnj;స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులకు సంబంధించిన వేతన వివరాలు కార్మిక శాఖ జారీ చేసిన జీఓ నంబర్ 6లో పొందుపరిచినట్లు మంత్రి తెలిపారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కనీస వేతనాలను సవరించడంలో తగిన చర్యలు తీసుకోలేదని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. నిబంధనల ప్రకారం నిర్దిష్ట కాల వ్యవధిలో కనీస వేతనాలను సమీక్షించి సవరించాల్సి ఉన్నప్పటికీ.. గత ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్లలేదని అన్నారు. కార్మికుల వేతనాలపై ప్రభావం చూపే డీఏలోని వివిధ అంశాల్లో మార్పులు చేయడం మినహా కనీస వేతనాల సమగ్ర సవరణ జరగలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. ముందుగా సంబంధిత నోటిఫికేషన్లు జారీ చేసి కనీస వేతనాల బోర్డును ఏర్పాటు చేశామని తెలిపారు. బోర్డు సిఫారసులను పరిశీలించిన అనంతరం 2025 జూన్ 27న క్యాబినెట్ సబ్&zwnj;కమిటీని ఏర్పాటు చేసి తదుపరి ప్రక్రియను కొనసాగించినట్లు చెప్పారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కనీస వేతనాల ఖరారులో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. పరిశ్రమల ప్రతినిధులు, CIIతో పాటు వివిధ పారిశ్రామిక సంస్థలతో చర్చలు నిర్వహించినట్లు చెప్పారు. కార్మిక సంఘాలు, కార్మికుల అభిప్రాయాలను కూడా తీసుకున్నామని వివరించారు. అన్ని వర్గాల సూచనలను పరిశీలించిన తర్వాతే కొత్త వేతనాలను ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు. సవరించిన కనీస వేతనాలు సుమారు 1.10 కోట్ల మంది కార్మికులకు వర్తిస్తాయని తెలిపారు. అంతేకాకుండా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కొత్త కనీస వేతనాలు వర్తించేలా ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఒకసారి ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కార్మికుడికి హక్కుగా మారుతుందని స్పష్టం చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కొత్త కనీస వేతనాలు అమల్లోకి వచ్చిన తర్వాత సంస్థలు, యాజమాన్యాలు వాటిని తప్పనిసరిగా పాటించాలని మంత్రి సూచించారు. చట్టబద్ధంగా నిర్ణయించిన వేతనాల కంటే తక్కువ చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఇప్పటికే పెంచిన వేతనాలను తిరిగి తగ్గించడం కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకమని అన్నారు.&lt;/p&gt;&lt;p&gt;కొన్ని మున్సిపాలిటీలు, సంస్థల్లో సవరించిన వేతనాలు అమలు కావడం లేదన్న సభ్యుల ప్రశ్నలకు మంత్రి స్పందించారు. అలాంటి సంస్థల వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే కార్మిక శాఖ ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.&lt;/p&gt;&lt;p&gt;ఇక్రిసాట్&zwnj;లోని కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. డీమార్ట్&zwnj;లో కనీస వేతనాలు అమలు కావడం లేదన్న ఫిర్యాదులపై నోటీసులు జారీ చేసి, సవరించిన వేతనాలను అమలు చేయించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.&lt;/p&gt;&lt;p&gt;కనీస వేతనాల విషయంలో ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన కనిపిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి సభ్యులను కోరారు. కార్మికులకు చట్టబద్ధంగా అందాల్సిన వేతనాలు అందేలా కార్మిక శాఖ పర్యవేక్షణ కొనసాగిస్తుందని వివేక్ వెంకటస్వామి తెలిపారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/telangana-minimum-wages-hike-minimum-wage-increased-to-rs-16000-r3s8xwb"/>
        </item>
        <item>
            <title><![CDATA[Telangana: ఇదీ బీఆర్ఎస్ అస‌లు రూపం.. ద‌ళితులు నిర‌స‌న తెలిపితే, శుద్ధి చేస్తారా.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/telangana/telangana-politics-dalits-protest-at-kcr-farmhouse-brs-faces-criticism-over-purification-act-articleshow-dhcmmoz</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/telangana/telangana-politics-dalits-protest-at-kcr-farmhouse-brs-faces-criticism-over-purification-act-articleshow-dhcmmoz</guid>
            <pubDate>Wed, 09 Sep 2026 20:34:55 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Telangana: దళితుల పట్ల బీఆర్&zwnj;ఎస్&zwnj; నాయకుల వైఖరి మరోసారి బహిర్గతమైందని శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్&zwnj; వెంకటస్వామి అన్నారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పార్టీపై ధ్వ&zwnj;జ&zwnj;మెత్తారు. ఈ సంద&zwnj;ర్భంగా ఆయ&zwnj;న మాట్లాడుతూ.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m2391w41jmbqew7nw0b75fp4,imgname-telangana--19--1788964040833.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;కేసీఆర్&zwnj; ఫాంహౌస్&zwnj; వద్ద దళితులు నిరసన తెలిపిన అనంతరం ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధీకరణ చేయడం అత్యంత బాధాకరం అని అన్నారు. దళితులు అక్కడికి వెళ్లి డప్పులు కొడుతూ నిరసన తెలిపిన సమయంలో వారిపై దాడులు చేయడం, అనంతరం శుద్ధీకరణ చేయడం దళితుల పట్ల ఉన్న వివక్షను స్పష్టం చేస్తోందన్నారు.&lt;/p&gt;&lt;p&gt;తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన సమయంలో దళితులు డప్పులు కొడితే సంతోషించిన కేసీఆర్&zwnj;.. ఇప్పుడు అదే దళితులు తమ ఆత్మగౌరవం కోసం నిరసన తెలుపుతుంటే శుద్ధీకరణ చేయించడం ఏమిటని ప్రశ్నించారు. దళితులు నిరసన తెలిపిన ప్రదేశాన్ని శుద్ధి చేయడం ద్వారా బీఆర్&zwnj;ఎస్&zwnj; నాయకుల మనస్తత్వం ఏమిటో ప్రజలకు అర్థమైందన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు.&lt;/p&gt;&lt;h2&gt;కేసీఆర్ కు దళితులంటే చిన్న చూపు&lt;/h2&gt;&lt;p&gt;కేసీఆర్&zwnj;కు మొదటి నుంచీ దళితులను చిన్నచూపు చూడటం అలవాటేనని మంత్రి అన్నారు. ఒక దళితుడు ముఖ్యమంత్రి అయితాడు అని చెప్పి ఆ రోజులలో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చార&zwnj;న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని అప్పట్లో హామీ ఇచ్చిన కేసీఆర్&zwnj;.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకోలేదన్నారు.&lt;/p&gt;&lt;p&gt;దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్&zwnj;.. ఆ హామీని అమలు చేయలేదని మంత్రి అన్నారు. అప్పట్లో దళితులకు ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి మరింత మందికి ప్రయోజనం కల్పించాలని తాను కోరినా కేసీఆర్&zwnj; అంగీకరించలేదన్నారు.&lt;/p&gt;&lt;p&gt;దళితులు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు పెట్టుబడి సబ్సిడీ ఇవ్వాలని తాను అప్పట్లో గట్టిగా కోరినా బీఆర్&zwnj;ఎస్&zwnj; ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని మంత్రి అన్నారు. దళితులకు కాంట్రాక్టులు కల్పించాలని, చిన్న కాంట్రాక్టర్లకు అవకాశం ఇవ్వాలని కోరినా అమలు చేయలేదని చెప్పారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్&zwnj; మేఘా కృష్ణారెడ్డి లాంటి వారికి వేల కోట్ల రూపాయల విలువైన పనులు అప్పగించారని అన్నారు. రైతు బంధు పథకం విషయంలో కౌలు రైతులకు కూడా ప్రయోజనం కల్పించాలని తాను కోరినప్పుడు కేసీఆర్&zwnj; తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని మంత్రి గుర్తు చేశారు.&lt;/p&gt;&lt;p&gt;చిన్న పార్టీగా ఉన్న బీఆర్&zwnj;ఎస్&zwnj;&zwnj;కు రూ.1,000 కోట్ల మేర విరాళాలు ఎలా వచ్చాయో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకులపై ఉందని మంత్రి అన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్&zwnj;ఎస్&zwnj; తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేసిందో ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్&zwnj; చేశారు. కాంగ్రెస్&zwnj; ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లే అయిందని, ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందని.. ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.&lt;/p&gt;&lt;p&gt;అధికారం కోల్పోయినప్పటికీ బీఆర్&zwnj;ఎస్&zwnj; నాయకుల్లో అహంకారం తగ్గలేదని మంత్రి అన్నారు. అసెంబ్లీలో స్పీకర్&zwnj; గడ్డం ప్రసాద్&zwnj;కుమార్&zwnj;పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని పలువురు సభ్యులు సూచించినప్పటికీ ఆ దిశగా వెళ్లకుండా శుద్ధీకరణ వంటి చర్యలకు పాల్పడటం బీఆర్ఎస్ నేతల మనస్తత్వాన్ని తెలియజేస్తోందన్నారు. తప్పు జరిగితే క్షమాపణ చెప్పడం పెద్ద విషయం కాదని సభ్యులు సూచించినా ఆ మార్గాన్ని వదిలి వివక్షకు తావిచ్చే చర్యలకు పాల్పడ్డారని అన్నారు.&lt;/p&gt;&lt;p&gt;అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేల విషయంలో జరిగిన ఘటనపైనా సమగ్ర దర్యాప్తు జరపాలని మంత్రి కోరారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులు ఎవరైనా సరే గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పీకర్&zwnj;ను కోరారు. ఘటన సమయంలో అక్కడ బీఆర్&zwnj;ఎస్&zwnj; నాయకులే ఉన్నారని, అందువల్ల పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను తేల్చాల్సిన అవసరం ఉందన్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/telangana/telangana-politics-dalits-protest-at-kcr-farmhouse-brs-faces-criticism-over-purification-act-articleshow-dhcmmoz"/>
        </item>
        <item>
            <title><![CDATA[Railway: తెలుగు ప్రజలకు కేంద్రం పండగలాంటి వార్త.. ఈ మార్గాల్లో రైల్వే లైన్ల పెంపు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/railway-projects-big-railway-boost-for-telugu-states-new-rail-lines-to-expand-on-key-routes-g6qyma6</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/railway-projects-big-railway-boost-for-telugu-states-new-rail-lines-to-expand-on-key-routes-g6qyma6</guid>
            <pubDate>Wed, 09 Sep 2026 18:18:53 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Railway: దేశంలో రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, సరుకు రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు మార్గాల్లో అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్&zwnj; ఆమోదం తెలిపింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m230zzj7305k4qwbbbgfs5hc,imgname-railway--2--1788955590213.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Railway: దేశంలో రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, సరుకు రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు మార్గాల్లో అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్&zwnj; ఆమోదం తెలిపింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సెప్టెంబర్&zwnj; 9న జరిగిన కేంద్ర కేబినెట్&zwnj; సమావేశంలో రైల్వే రంగానికి సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. మొత్తం 8 మల్టీ ట్రాకింగ్&zwnj; ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్&zwnj;సిగ్నల్&zwnj; ఇచ్చింది. వీటిలో దక్షిణ భారతదేశానికి చెందిన ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి.&lt;/p&gt;&lt;p&gt;తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని మొత్తం 17 జిల్లాల పరిధిలో ఈ రైల్వే విస్తరణ పనులు చేపట్టనున్నారు. ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.10,021 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. 2029-30 నాటికి పనులను పూర్తి చేసే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు. ఈ అదనపు రైల్వే మార్గాలు పూర్తయితే రైళ్ల రాకపోకలకు మరింత స్థలం అందుబాటులోకి వస్తుంది. దక్షిణ భారతదేశంలో సుమారు 2,121 గ్రామాలకు రైల్వే కనెక్టివిటీ మెరుగుపడుతుందని కేంద్రం తెలిపింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణకు సంబంధించి ఘట్&zwnj;కేసర్&zwnj;-కాజీపేట రైల్వే సెక్షన్&zwnj; అత్యంత ప్రాధాన్యంకలిగిన ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది. ఈ మార్గంలో 110 కిలోమీటర్ల మేర నాలుగో రైల్వే లైన్&zwnj; ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.2,419 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్&zwnj; వైపు నుంచి కాజీపేట మీదుగా ఉత్తర, తూర్పు భారతదేశానికి వెళ్లే రైళ్లకు ఈ మార్గం కీలకంగా ఉంది. ఇప్పటికే రద్దీగా ఉన్న ఈ సెక్షన్&zwnj;లో అదనపు లైన్&zwnj; అందుబాటులోకి వస్తే రైళ్లను నిర్వహించేందుకు మరింత అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా రైళ్ల నిర్వహణ కూడా సులభతరం కానుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కేంద్రం చేపడుతున్న రైల్వే విస్తరణలో ఆంధ్రప్రదేశ్&zwnj;కు కూడా గణనీయమైన ప్రయోజనం కలగనుంది. హౌరా-చెన్నై ప్రధాన రైల్వే కారిడార్&zwnj;లోని కీలక ప్రాంతాల మీదుగా అదనపు లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మార్గంలో విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన రైల్వే కేంద్రాలకు భవిష్యత్తులో మరింత రవాణా సామర్థ్యం అందుబాటులోకి రానుంది. అలాగే ముంబై-చెన్నై రైల్వే కారిడార్&zwnj;లో భాగమైన గుంతకల్లు, రేణిగుంట ప్రాంతాల మీదుగా రైల్వే మౌలిక వసతులను విస్తరించనున్నారు. అదనపు ట్రాక్&zwnj;లు అందుబాటులోకి వస్తే ఒకే మార్గంలో రైళ్ల రద్దీని నియంత్రించడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు, రేణిగుంట వంటి జంక్షన్లు దక్షిణ భారత రైల్వే నెట్&zwnj;వర్క్&zwnj;లో కీలక స్థానంలో ఉండటంతో ఈ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;దక్షిణ భారతదేశంలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు చెందిన మార్గాలు కూడా ఉన్నాయి. అరక్కోణం-రేణిగుంట సెక్షన్&zwnj;లో 77 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో లైన్లు ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటకలోని వైట్&zwnj;ఫీల్డ్&zwnj;-బంగారుపేట మార్గంలో 47 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో ట్రాక్&zwnj;ల నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో బెంగళూరు పరిసర ప్రాంతాల రైల్వే రవాణా సామర్థ్యం పెరగనుంది. ఇక తమిళనాడులో సేలం-కరూర్&zwnj;-దుండిగల్&zwnj; మార్గంలో 159 కిలోమీటర్ల డబ్లింగ్&zwnj;, హోసూర్&zwnj;-ఒమలూరు మధ్య 147 కిలోమీటర్ల డబ్లింగ్&zwnj; పనులకు కూడా కేంద్ర కేబినెట్&zwnj; ఆమోదం తెలిపింది. అదనపు లైన్లు, డబ్లింగ్&zwnj; పనులు పూర్తయిన తర్వాత రైళ్లను ఒకదానికొకటి అడ్డంకి లేకుండా నడిపేందుకు వీలు కలుగుతుంది. ఫలితంగా ప్రయాణికుల రైళ్లతో పాటు పారిశ్రామిక సరుకు రవాణా వేగం కూడా పెరిగే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కొత్త రైల్వే ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యాల్లో రవాణా సామర్థ్యాన్ని పెంచడం ఒకటి. అదనపు ట్రాక్&zwnj;లు అందుబాటులోకి రావడంతో రద్దీ మార్గాల్లో రైళ్లను నిలిపివేసే పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికుల రైళ్ల రాకపోకలకు మెరుగైన షెడ్యూల్&zwnj; రూపొందించవచ్చు. మరోవైపు విశాఖపట్నం వంటి ప్రధాన పోర్టులు, పారిశ్రామిక ప్రాంతాలకు సరుకు రవాణా మరింత సులభతరం కానుంది. విజయవాడ, గుంతకల్లు, రేణిగుంట వంటి జంక్షన్ల సామర్థ్యం పెరగడం ద్వారా వివిధ ప్రాంతాలను అనుసంధానించే రైల్వే వ్యవస్థ మరింత బలపడనుంది. 2029-30 నాటికి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు ముందుకు సాగితే దక్షిణ భారత రైల్వే నెట్&zwnj;వర్క్&zwnj;లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికుల రద్దీ, పారిశ్రామిక సరుకు రవాణాకు ఈ మల్టీ ట్రాకింగ్&zwnj; పనులు ఉపయోగపడనున్నాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/railway-projects-big-railway-boost-for-telugu-states-new-rail-lines-to-expand-on-key-routes-g6qyma6"/>
        </item>
        <item>
            <title><![CDATA[Telangana Assembly: కేటీఆర్, హరీశ్‌ సహా 22 మంది BRS ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారు?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/why-were-ktr-harish-rao-and-20-brs-mlas-suspended-from-telangana-assembly-entire-session-key-details-od9fba6</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/why-were-ktr-harish-rao-and-20-brs-mlas-suspended-from-telangana-assembly-entire-session-key-details-od9fba6</guid>
            <pubDate>Wed, 09 Sep 2026 12:54:35 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల మూడో రోజు బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్య కేటీఆర్, హరీశ్&zwnj;రావుతో పాటు 22 మంది ఎమ్మెల్యేలను సెషన్ ముగిసే వరకు స్పీకర్ సస్పెండ్ చేశారు. అసలు స్పీకర్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m22gt61t4c2am1j7f5fj4415,imgname-telangana-assembly-1788938623033.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల మూడో రోజు బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్య కేటీఆర్, హరీశ్&zwnj;రావుతో పాటు 22 మంది ఎమ్మెల్యేలను సెషన్ ముగిసే వరకు స్పీకర్ సస్పెండ్ చేశారు. అసలు స్పీకర్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల మూడో రోజు రాజకీయ వేడి పీక్స్&zwnj;కు చేరింది. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారనే కారణంతో విపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్&zwnj;రావుతో పాటు మొత్తం 22 మంది ఎమ్మెల్యేలను ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిలోనూ ఇద్దరు ఎమ్మెల్సీల సస్పెన్షన్&zwnj;పై రగడ జరగడంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్&zwnj;హౌస్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన &lsquo;చావుడప్పు&rsquo; నిరసనలు, అలాగే మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ప్రతిపక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సభలో దీనిపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ &lsquo;వీ వాంట్ జస్టిస్&rsquo; అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రతిపక్ష నేతల ఆందోళనతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. మంత్రులు శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ సభ్యులను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సభ సజావుగా సాగకుండా ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతోందని ఆరోపిస్తూ, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభ ఆమోదం తెలపడంతో, కేటీఆర్, హరీశ్&zwnj;రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి సహా 22 మంది సభ్యులను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సస్పెన్షన్ అనంతరం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో మాట్లాడారు. స్పీకర్ వ్యవస్థను, దళిత వర్గానికి చెందిన సభాపతిని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. ప్రతిపక్షాల ఆగడాలను ప్రభుత్వం సంయమనంతో భరిస్తోందని, రాష్ట్రంలో ఇక దొరతనం పోకడలను భరించడానికి ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. సభాపతికి పదే పదే అవమానాలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సస్పెన్షన్ ప్రకటన తర్వాత సభ కాసేపు వాయిదా పడగా, స్పీకర్&zwnj;ను కలిసేందుకు వెళ్లిన కేటీఆర్, హరీశ్&zwnj;రావులను మార్షల్స్ అడ్డుకోవడంతో అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామాలపై మాజీ మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. &quot;ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదు, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ విధించిన సస్పెన్షన్. ప్రజలు సమస్యలపై మాట్లాడమంటే, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్&zwnj;ను బయటకు పంపే కుట్ర చేస్తున్నారు. నియంతృత్వం పెరిగితే ప్రజా తిరుగుబాటు తప్పదని రేవంత్ గుర్తుంచుకోవాలి&quot; అని హెచ్చరించారు.&lt;/p&gt;&lt;p&gt;అలాగే, అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. న్యాయం కోరితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తారా? మహిళా ప్రజాప్రతినిధులపై చేసిన దాడిపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తార? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడినివ్వకుండా సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. స్వయంగా కేటీఆర్ కారు నడుపుతూ హరీశ్ రావుతో కలిసి లోక్ భవన్ కు వెళ్లారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మరోవైపు శాసనమండలిలోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్&zwnj;పై అనుచిత వ్యాఖ్యల నెపంతో సస్పెండ్ అయిన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్&zwnj;ల వ్యవహారంపై ఓటింగ్ నిర్వహించాలని విపక్ష నేత మధుసూధనాచారి డిమాండ్ చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓటింగ్&zwnj;కు నిరాకరించడంతో, ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ మండలి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే, ఇప్పటివరకు జరిగిన పరిణామాల మధ్య కాంగ్రెస్ విసిరిన పొలిటికల్ ట్రాప్&zwnj;లో పడి బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై చర్చించే అవకాశాన్ని కోల్పోయిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/why-were-ktr-harish-rao-and-20-brs-mlas-suspended-from-telangana-assembly-entire-session-key-details-od9fba6"/>
        </item>
        <item>
            <title><![CDATA[కేటీఆర్..ఇది పద్దతి కాదు..Speaker Gaddam Prasad To MLA KTR | Telangana Assembly Session]]></title>
            <link>https://telugu.asianetnews.com/telangana/speaker-prasad-warns-ktr-in-telangana-assembly-videoshow-pw8zb36</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/telangana/speaker-prasad-warns-ktr-in-telangana-assembly-videoshow-pw8zb36</guid>
            <pubDate>Wed, 09 Sep 2026 11:16:08 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xb5r4k6" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు 2026 ప్రత్యక్ష ప్రసారం చూడండి! ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (హరీష్ రావు &amp;amp; ఇతర నాయకులు) మధ్య సభలో తీవ్రస్థాయిలో రాజకీయ సమరం సాగుతోంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, రైతు రుణమాఫీ, 22A నిషేధిత భూముల వివాదం, నీటిపారుదల ప్రాజెక్టులు, కొత్త బిల్లులు (CURE-2026 బిల్లు) మరియు సంక్షేమ పథకాల అమలుపై జరుగుతున్న వేడివేడి చర్చలను ఇక్కడ లైవ్&zwnj;లో వీక్షించండి Watch LIVE coverage of the Telangana Assembly Monsoon Sessions 2026 featuring high-octane political debates between CM A. Revanth Reddy and the main opposition BRS.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/telangana/speaker-prasad-warns-ktr-in-telangana-assembly-videoshow-pw8zb36"/>
        </item>
        <item>
            <title><![CDATA[కేసీఆర్ ఇంటివద్ద హై టెన్షన్ చుట్టుముట్టిన కాంగ్రెస్ నేతలు | High Tension at KCR Erravelli Residence]]></title>
            <link>https://telugu.asianetnews.com/telangana/tension-at-kcr-s-erravelli-home-as-congress-protests-videoshow-5c2g3a5</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/telangana/tension-at-kcr-s-erravelli-home-as-congress-protests-videoshow-5c2g3a5</guid>
            <pubDate>Tue, 08 Sep 2026 21:00:01 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xb5fd46" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/telangana/tension-at-kcr-s-erravelli-home-as-congress-protests-videoshow-5c2g3a5"/>
        </item>
        <item>
            <title><![CDATA[మండలిలో శివతాండవం చేసిన సీతక్క | Minister Seethakka Speech In Council | Asianet Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/telangana/minister-seethakka-s-fiery-speech-in-the-council-videoshow-6ewtcwe</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/telangana/minister-seethakka-s-fiery-speech-in-the-council-videoshow-6ewtcwe</guid>
            <pubDate>Tue, 08 Sep 2026 12:32:58 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xb5b6i6" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు 2026 ప్రత్యక్ష ప్రసారం చూడండి! ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (హరీష్ రావు &amp;amp; ఇతర నాయకులు) మధ్య సభలో తీవ్రస్థాయిలో రాజకీయ సమరం సాగుతోంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, రైతు రుణమాఫీ, 22A నిషేధిత భూముల వివాదం, నీటిపారుదల ప్రాజెక్టులు, కొత్త బిల్లులు (CURE-2026 బిల్లు) మరియు సంక్షేమ పథకాల అమలుపై జరుగుతున్న వేడివేడి చర్చలను ఇక్కడ లైవ్&zwnj;లో వీక్షించండి Watch LIVE coverage of the Telangana Assembly Monsoon Sessions 2026 featuring high-octane political debates between CM A. Revanth Reddy and the main opposition BRS.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/telangana/minister-seethakka-s-fiery-speech-in-the-council-videoshow-6ewtcwe"/>
        </item>
        <item>
            <title><![CDATA[మహిళా పోలీసుల ముందు  బట్టలిప్పుతాడా..?  Minister Adluri Lakshman Fires on Harish Rao]]></title>
            <link>https://telugu.asianetnews.com/telangana/minister-questions-harish-rao-s-act-toward-women-police-videoshow-6g0gwl3</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/telangana/minister-questions-harish-rao-s-act-toward-women-police-videoshow-6g0gwl3</guid>
            <pubDate>Tue, 08 Sep 2026 11:27:27 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xb5asem" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు 2026 ప్రత్యక్ష ప్రసారం చూడండి! ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (హరీష్ రావు &amp;amp; ఇతర నాయకులు) మధ్య సభలో తీవ్రస్థాయిలో రాజకీయ సమరం సాగుతోంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, రైతు రుణమాఫీ, 22A నిషేధిత భూముల వివాదం, నీటిపారుదల ప్రాజెక్టులు, కొత్త బిల్లులు (CURE-2026 బిల్లు) మరియు సంక్షేమ పథకాల అమలుపై జరుగుతున్న వేడివేడి చర్చలను ఇక్కడ లైవ్&zwnj;లో వీక్షించండి Watch LIVE coverage of the Telangana Assembly Monsoon Sessions 2026 featuring high-octane political debates between CM A. Revanth Reddy and the main opposition BRS.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/telangana/minister-questions-harish-rao-s-act-toward-women-police-videoshow-6g0gwl3"/>
        </item>
        <item>
            <title><![CDATA[CM Revanth Reddy About His Bonding With TDP And Chandrababu | Asianet News Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/telangana/revanth-reddy-s-political-history-with-tdp-and-chandrababu-videoshow-76saeiq</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/telangana/revanth-reddy-s-political-history-with-tdp-and-chandrababu-videoshow-76saeiq</guid>
            <pubDate>Tue, 08 Sep 2026 13:31:15 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xb5bjy6" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/telangana/revanth-reddy-s-political-history-with-tdp-and-chandrababu-videoshow-76saeiq"/>
        </item>
        <item>
            <title><![CDATA[MLC Addanki Dayakar Sensational Comments On KCR | Asianet Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/telangana/mlc-dayakar-s-pointed-remarks-on-kcr-s-leadership-videoshow-7te8utx</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/telangana/mlc-dayakar-s-pointed-remarks-on-kcr-s-leadership-videoshow-7te8utx</guid>
            <pubDate>Tue, 08 Sep 2026 12:34:11 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xb5b6r2" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు 2026 ప్రత్యక్ష ప్రసారం చూడండి! ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (హరీష్ రావు &amp;amp; ఇతర నాయకులు) మధ్య సభలో తీవ్రస్థాయిలో రాజకీయ సమరం సాగుతోంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, రైతు రుణమాఫీ, 22A నిషేధిత భూముల వివాదం, నీటిపారుదల ప్రాజెక్టులు, కొత్త బిల్లులు (CURE-2026 బిల్లు) మరియు సంక్షేమ పథకాల అమలుపై జరుగుతున్న వేడివేడి చర్చలను ఇక్కడ లైవ్&zwnj;లో వీక్షించండి Watch LIVE coverage of the Telangana Assembly Monsoon Sessions 2026 featuring high-octane political debates between CM A. Revanth Reddy and the main opposition BRS.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/telangana/mlc-dayakar-s-pointed-remarks-on-kcr-s-leadership-videoshow-7te8utx"/>
        </item>
        <item>
            <title><![CDATA[Hyderabad: ఆ మార్గంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌కు చెక్‌.. రూ.1,656 కోట్లతో భారీ ప్రాజెక్టు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/hyderabad-elevated-corridor-1656-crore-project-to-ease-traffic-between-banjara-hills-and-gachibowli-a640o7l</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/hyderabad-elevated-corridor-1656-crore-project-to-ease-traffic-between-banjara-hills-and-gachibowli-a640o7l</guid>
            <pubDate>Wed, 09 Sep 2026 08:30:24 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Hyderabad: హైదరాబాద్&zwnj;లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం దిశ&zwnj;గా మ&zwnj;రో కీల&zwnj;క అడుగు ప&zwnj;డింది. న&zwnj;గ&zwnj;రంలోని కీల&zwnj;క మార్గంలో భారీ ఎలివేటెడ్ కారిడార్&zwnj;ను నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్&zwnj;మెంట్ అథారిటీ (HMDA) చర్యలు వేగవంతం చేసింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m20r2crc5tvf2fg255kcffzm,imgname-hyderabad--25--1788879123211.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Hyderabad: హైదరాబాద్&zwnj;లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం దిశ&zwnj;గా మ&zwnj;రో కీల&zwnj;క అడుగు ప&zwnj;డింది. న&zwnj;గ&zwnj;రంలోని కీల&zwnj;క మార్గంలో భారీ ఎలివేటెడ్ కారిడార్&zwnj;ను నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్&zwnj;మెంట్ అథారిటీ (HMDA) చర్యలు వేగవంతం చేసింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్&zwnj;ను బంజారాహిల్స్&zwnj; రోడ్ నంబర్&zwnj; 12లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్&zwnj; నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్&zwnj; వరకు నిర్మించనున్నారు. మొత్తం దూరం సుమారు 9 కిలోమీటర్లు ఉండనుంది. ఐటీ సంస్థలు, వాణిజ్య కేంద్రాలు భారీగా విస్తరించిన పశ్చిమ హైదరాబాద్&zwnj; వైపు రాకపోకలు పెరిగిన నేపథ్యంలో ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పీక్ అవర్స్&zwnj;లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త ఎలివేటెడ్ మార్గం అందుబాటులోకి వస్తే ప్రధాన రహదారులపై వాహనాల ఒత్తిడిని తగ్గించడంతో పాటు కీలక జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరచే అవకాశం ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఎలివేటెడ్ కారిడార్&zwnj; నిర్మాణానికి HMDA సుమారు రూ.1,656 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను అధికారులు సిద్ధం చేశారు. కారిడార్&zwnj; నిర్మాణాన్ని ఒకేసారి కాకుండా రెండు దశల్లో చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. మొదటి దశలో ఫిలింనగర్&zwnj; నుంచి శిల్పా లేఅవుట్&zwnj; వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. రెండో దశలో కమాండ్ కంట్రోల్ సెంటర్&zwnj; నుంచి హకీంపేట్ కుంట వరకు దాదాపు 4 కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. రెండు దశలు పూర్తయితే బంజారాహిల్స్&zwnj; నుంచి గచ్చిబౌలి వరకు వేగవంతమైన ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రానుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి HMDA తాజాగా టెండర్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత కలిగిన కాంట్రాక్టర్లు ఈ నెల 22వ తేదీ వరకు ఆన్&zwnj;లైన్&zwnj;లో బిడ్లు సమర్పించాల్సి ఉంటుంది. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హత కలిగిన సంస్థను ఎంపిక చేసి నిర్మాణ పనులకు సంబంధించిన తదుపరి చర్యలు చేపట్టనున్నారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిర్మాణ సమయంలో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా దశలవారీగా పనులు చేపట్టడం, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయడం కీలకంగా మారనుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఎలివేటెడ్ కారిడార్&zwnj;పైకి వాహనాలు ఎక్కేందుకు, అవసరమైన ప్రాంతాల్లో దిగేందుకు మొత్తం ఆరు ర్యాంపులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వీటి ద్వారా కారిడార్&zwnj;ను పరిసర ప్రాంతాలతో అనుసంధానం చేయనున్నారు. ఫిలింనగర్&zwnj; రోడ్ నంబర్&zwnj; 82, నార్నే రోడ్&zwnj;, జూబ్లీహిల్స్&zwnj; రోడ్ నంబర్&zwnj; 52, ఐటీసీ కోహినూర్&zwnj; రోడ్&zwnj;, టీ-హబ్&zwnj; జంక్షన్&zwnj;, మైండ్&zwnj;స్పేస్&zwnj; ప్రాంతాల్లో ర్యాంపులు ప్రతిపాదించారు. అలాగే భవిష్యత్&zwnj;లో ఈ మార్గంలో మెట్రో రైలు విస్తరణ చేపట్టినా ప్రాజెక్టుకు ఇబ్బంది కలగకుండా ముందుగానే ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న అవసరాలతో పాటు భవిష్యత్&zwnj; రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని కారిడార్&zwnj;ను డిజైన్ చేయనున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఎలివేటెడ్ కారిడార్&zwnj; అందుబాటులోకి వచ్చిన తర్వాత బంజారాహిల్స్&zwnj;, జూబ్లీ చెక్&zwnj;పోస్ట్&zwnj;, ఫిలింనగర్&zwnj; మీదుగా గచ్చిబౌలి వైపు ప్రయాణించే వాహనదారులకు గణనీయమైన ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం ఈ మార్గాల్లో పీక్ అవర్స్&zwnj;లో ఏర్పడే రద్దీ కారణంగా ప్రయాణ సమయం గణనీయంగా పెరుగుతోంది. కొత్త కారిడార్&zwnj; వల్ల వాహనాలను కొంతమేర ఎలివేటెడ్ మార్గంలోకి మళ్లించే అవకాశం ఉండటంతో కింది రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. మరోవైపు నగరంలోని కేంద్ర ప్రాంతాల నుంచి ఔటర్ రింగ్ రోడ్ (ORR) జంక్షన్ల వైపు చేరుకోవడం కూడా సులభతరం కావచ్చు. ఐటీ కారిడార్&zwnj;లో రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు భవిష్యత్&zwnj; నగర రవాణా వ్యవస్థకు కీలకంగా మారే అవకాశం ఉంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/hyderabad-elevated-corridor-1656-crore-project-to-ease-traffic-between-banjara-hills-and-gachibowli-a640o7l"/>
        </item>
        <item>
            <title><![CDATA[Telangana: తెలంగాణ యువ‌త‌కు విదేశాల్లో ఉద్యోగాలు.. జ‌పాన్‌తో కీల‌క ఒప్పందాలు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/telangana-youth-to-get-jobs-in-japan-key-opportunities-through-new-skill-partnerships-eo1tovf</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/telangana-youth-to-get-jobs-in-japan-key-opportunities-through-new-skill-partnerships-eo1tovf</guid>
            <pubDate>Tue, 08 Sep 2026 19:09:25 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Telangana: తెలంగాణ యువతను అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్&zwnj;కు సిద్ధం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ప్రపంచస్థాయి నైపుణ్యాలు, విదేశీ భాషలపై పట్టు సాధించేలా యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1ryvgejwam50gxza33cb21e,imgname-telangana--16--1788617802194.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Telangana: తెలంగాణ యువతను అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్&zwnj;కు సిద్ధం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ప్రపంచస్థాయి నైపుణ్యాలు, విదేశీ భాషలపై పట్టు సాధించేలా యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జర్మనీలో తెలంగాణ యువతకు భాషా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాన్ని టామ్&zwnj;కామ్ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకుని అడ్వాన్స్&zwnj;డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ విధానాలను మార్చుతున్నట్లు చెప్పారు. జపాన్ పర్యటనలో అక్కడి ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, విద్యా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపామని వివరించారు. విదేశాల్లో ఉద్యోగం పొందాలంటే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు స్థానిక భాష, పని విధానం, క్రమశిక్షణ, సంస్కృతిపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని ఈ పర్యటన ద్వారా మరింత స్పష్టమైందన్నారు. జర్మనీ తరహాలో జపాన్&zwnj;లోనూ తెలంగాణ యువతకు పెద్ద సంఖ్యలో అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్&zwnj;రెడ్డి సూచించడంతో ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులతో పాటు టామ్&zwnj;కామ్ ప్రతినిధులు, అడ్వాన్స్&zwnj;డ్ టెక్నాలజీ సెంటర్&zwnj;లో ప్రతిభ కనబరిచిన విద్యార్థి, ప్రిన్సిపల్&zwnj;ను కూడా ప్రతినిధి బృందంలో చేర్చినట్లు చెప్పారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జపాన్&zwnj;లో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పలు రంగాల్లో మానవ వనరుల కొరత ఏర్పడుతోందని మంత్రి పేర్కొన్నారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, నర్సింగ్ వంటి విభాగాలతో పాటు డ్రైవింగ్ రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా బస్ డ్రైవర్లకు జపాన్&zwnj;లో భారీగా డిమాండ్ ఉందని తెలిపారు. దాదాపు 10 వేల మంది డ్రైవర్ల అవసరం ఉన్నట్లు పర్యటనలో తమకు సమాచారం అందిందన్నారు. ఈ అవకాశాలను తెలంగాణ యువత అందిపుచ్చుకునేలా డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు జపనీస్ భాష, అక్కడి పని సంస్కృతిపై శిక్షణ అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. విదేశీ ఉద్యోగానికి వెళ్లే యువత కేవలం వృత్తిపరమైన నైపుణ్యాలపైనే ఆధారపడకుండా ఆయా దేశాల విధానాలకు అనుగుణంగా తయారయ్యేలా ముందస్తు శిక్షణ అవసరమని మంత్రి స్పష్టం చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జపాన్&zwnj;లోని యూనివర్సిటీలను సందర్శించిన సందర్భంగా విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య ఉన్న బలమైన అనుసంధానం తమ దృష్టిని ఆకర్షించిందని వివేక్ వెంకటస్వామి తెలిపారు. పరిశ్రమలకు భవిష్యత్తులో ఎలాంటి నైపుణ్యాలు అవసరం? ఎలాంటి పరిశోధనలు జరగాలి? వంటి అంశాలపై విద్యా సంస్థలు ముందుగానే కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. తెలంగాణలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. విద్యార్థులు కోర్సు పూర్తయ్యే సమయానికి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిద్ధంగా ఉంటే అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలను పొందే అవకాశం పెరుగుతుందని చెప్పారు. హిరోషిమా ఇన్&zwnj;స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భాగస్వామ్యంపై చర్చలు జరిగినట్లు తెలిపారు. విద్యార్థుల మార్పిడి, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్, పరిశోధన, ఏఐ, ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్, అధునాతన తయారీ వంటి రంగాల్లో సహకార అవకాశాలను పరిశీలించినట్లు వెల్లడించారు.&lt;/p&gt;&lt;h2&gt;సెమీకండక్టర్లు, రోబోటిక్స్&zwnj; నుంచి వ్యవసాయ సాంకేతికత వరకు&lt;/h2&gt;&lt;p&gt;ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్లు, రోబోటిక్స్, ఆటోమేషన్, డిఫెన్స్ వంటి రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయని మంత్రి తెలిపారు. తెలంగాణలోనూ ఈ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నందున భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు కొత్త నైపుణ్యాలు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత విద్యా విధానాన్ని కొనసాగిస్తూనే అదనంగా కొత్త స్కిల్ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. విద్యార్థులు తమ ఆసక్తి, కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా కోర్సులను ఎంచుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు.&lt;/p&gt;&lt;p&gt;జపాన్ పర్యటనలో సటాకే కార్పొరేషన్&zwnj;ను సందర్శించి ఆధునిక రైస్ ప్రాసెసింగ్ టెక్నాలజీని పరిశీలించినట్లు చెప్పారు. వరి ఎండబెట్టడం, నిల్వ చేయడం, మిల్లింగ్, సార్టింగ్ వంటి ప్రక్రియల్లో ఉపయోగించే సాంకేతికతను తెలంగాణలో అందుబాటులోకి తీసుకురావడంపై చర్చలు జరిపినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని అడ్వాన్స్&zwnj;డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రైస్ ప్రాసెసింగ్ రంగాల్లో యువతకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గతంలో అంతగా ప్రాధాన్యం లేని ఐటీఐలను ఆధునిక శిక్షణ కేంద్రాలుగా మార్చే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 65 అడ్వాన్స్&zwnj;డ్ టెక్నాలజీ సెంటర్లు పనిచేస్తుండగా, మరో 54 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాల్లో సీఎన్&zwnj;సీ మెషిన్లు, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతిక పరికరాలతో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ సమయంలో విద్యార్థులకు రూ.2,000 స్టైపెండ్ అందించే చర్యలు కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు.&lt;/p&gt;&lt;p&gt;విదేశీ ఉపాధి అవకాశాలను సురక్షితంగా అందించేందుకు టామ్&zwnj;కామ్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు. ఈ బడ్జెట్&zwnj;లో సంస్థకు రూ.90 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. భాషా శిక్షణ, కల్చర్ ఓరియంటేషన్, వీసా, పాస్&zwnj;పోర్ట్ తదితర అవసరాలకు ఈ నిధులను వినియోగిస్తున్నట్లు వివరించారు. విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడే నకిలీ ఏజెన్సీలను నమ్మవద్దని యువతను హెచ్చరించారు. ప్రభుత్వ స్థాయిలోనే విదేశీ సంస్థలు, యూనివర్సిటీలు, కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసి సురక్షితమైన మార్గంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.&lt;/p&gt;&lt;p&gt;పాలిటెక్నిక్ భూములను విక్రయించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. అప్&zwnj;గ్రేడేషన్ పేరుతో భూములు అమ్ముతున్నారన్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. కొత్త అడ్వాన్స్&zwnj;డ్ టెక్నాలజీ సెంటర్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే 250 ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులు, సిబ్బందికి ప్రస్తుత విద్యా, ఉద్యోగ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.&lt;/p&gt;&lt;p&gt;అలాగే పీఎం సేతు కార్యక్రమంలో తెలంగాణకు నాలుగు క్లస్టర్లు లభించడాన్ని రాష్ట్రం చేసిన ముందస్తు కృషికి ఫలితంగా మంత్రి అభివర్ణించారు. ప్రైవేట్ భాగస్వామ్యం, కేంద్ర నిధులతో కలిపి సుమారు రూ.40 కోట్లతో వాటిని ఆధునీకరించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/telangana-youth-to-get-jobs-in-japan-key-opportunities-through-new-skill-partnerships-eo1tovf"/>
        </item>
        <item>
            <title><![CDATA[MLC Teenmar Mallanna Aggressive Speech In Legislative Council | Asianet Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/telangana/mlc-mallanna-s-bold-challenge-in-the-legislative-council-videoshow-iowfmc3</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/telangana/mlc-mallanna-s-bold-challenge-in-the-legislative-council-videoshow-iowfmc3</guid>
            <pubDate>Tue, 08 Sep 2026 12:31:22 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://www.youtube.com/embed/4ghxe3txywQ" medium="video" height="350" width="560"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు 2026 ప్రత్యక్ష ప్రసారం చూడండి! ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (హరీష్ రావు &amp;amp; ఇతర నాయకులు) మధ్య సభలో తీవ్రస్థాయిలో రాజకీయ సమరం సాగుతోంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, రైతు రుణమాఫీ, 22A నిషేధిత భూముల వివాదం, నీటిపారుదల ప్రాజెక్టులు, కొత్త బిల్లులు (CURE-2026 బిల్లు) మరియు సంక్షేమ పథకాల అమలుపై జరుగుతున్న వేడివేడి చర్చలను ఇక్కడ లైవ్&zwnj;లో వీక్షించండి Watch LIVE coverage of the Telangana Assembly Monsoon Sessions 2026 featuring high-octane political debates between CM A. Revanth Reddy and the main opposition BRS.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/telangana/mlc-mallanna-s-bold-challenge-in-the-legislative-council-videoshow-iowfmc3"/>
        </item>
        <item>
            <title><![CDATA[Dasara Holidays : ఈసారి దసరా సెలవులు ఎప్పట్నుంచి ఎప్పటివరకు, ఎన్నిరోజులో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/dasara-holidays-2026-check-telangana-and-andhra-pradesh-school-holiday-dates-kvxtmcu</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/dasara-holidays-2026-check-telangana-and-andhra-pradesh-school-holiday-dates-kvxtmcu</guid>
            <pubDate>Tue, 08 Sep 2026 16:25:27 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;దసరాకి ఇంకా నెలరోజులకు పైగానే సమయం ఉంది. కానీ పండక్కి సొంతూళ్లకు వెళ్లేవారు ఇప్పట్నుంచే ట్రైన్, బస్సు టికెట్స్ బుక్ చేసుకుంటారు&hellip; ఇలా అప్పుడే దసరా హడావిడి మొదలయ్యింది. మరి ఈ దసరాకి సెలవులు ఎప్పట్నుంచి ఎప్పటివరకో తెలుసా?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01k31hjde4nzwak85yvpsamwzm,imgname-dasara-holidays--2--1755619866052.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;దసరాకి ఇంకా నెలరోజులకు పైగానే సమయం ఉంది. కానీ పండక్కి సొంతూళ్లకు వెళ్లేవారు ఇప్పట్నుంచే ట్రైన్, బస్సు టికెట్స్ బుక్ చేసుకుంటారు&hellip; ఇలా అప్పుడే దసరా హడావిడి మొదలయ్యింది. మరి ఈ దసరాకి సెలవులు ఎప్పట్నుంచి ఎప్పటివరకో తెలుసా?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Dasara Holidays : తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండగలు దసరా, సంక్రాంతి. తెలంగాణలో దసరా పెద్దపండగ అయితే ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతిని వైభవంగా జరుపుకుంటారు. అందుకే ఈ రెండు పండగలప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు మూతపడతాయి... స్కూల్ పిల్లలు, కాలేజీ యువతకు వరుస సెలవులు వస్తాయి. ఈ పండగలకు నగరాలు, పట్టణాల్లో చదువకునే విద్యార్థులంతా సొంతూళ్లకి వెళ్లి ఎంజాయ్ చేస్తారు... సొంతోళ్ల మధ్య పండగలు జరుపుకుంటారు.&lt;/p&gt;&lt;p&gt;అయితే తెలుగోళ్ల పెద్దపండగల్లో ఒకటైన దసరా (విజయదశమి) వచ్చే నెల (అక్టోబర్) లోనే ఉంది. ఈ పండక్కి సమయం దగ్గరపడుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్స్ సిద్దం చేస్తున్నారు. అయితే ముందస్తుగానే రైలు, బస్సు టికెట్స్ బుక్ చేయాలంటే దసరా సెలవులు ఎప్పట్నుంచి ఎప్పటివరకో తెలియాలి. మరి విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం దసరా సెలవులు ఎన్నిరోజులో ఇక్కడ తెలుసుకొండి... సొంతూళ్లకు వెళ్లేందుకు పక్కా ప్లాన్ సిద్దం చేసుకొండి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈసారి దసరా పండగ అక్టోబర్ 20 ( మంగళవారం) వస్తోంది. అయితే పండక్కి ముందే నవరాత్రి వేడుకలు ప్రారంభం అవుతాయి.. అంటే అమ్మవారిని ప్రతిష్ఠించి తొమ్మిదిరోజులు పూజలు చేస్తారు. ఇక బతుకమ్మ వేడుకలు కూడా తొమ్మిది రోజులపాటు వైభవంగా జరుగుతాయి. అందుకే ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ దసరా పండక్కి భారీగా సెలవులు ఇస్తుంటాయి.&lt;/p&gt;&lt;p&gt;దసరా వేడుకలు మొదలైప్పటి నుండి పూర్తయ్యేవరకు విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది... ఈసారి తెలంగాణలో అక్టోబర్ 10 నుండి 22 వరకు హాలిడేస్ ఇచ్చారు. అంటే అక్టోబర్ 9న మూతపడే విద్యాసంస్థలు అక్టోబర్ 23న తిరిగి తెరుచుకోన్నాయన్నమాట... వరుసగా 13 రోజులు సెలవులే. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలో చదివి విద్యార్థులందరికీ ఈ సెలవులు వర్తిస్తాయి. కాలేజీలకు ఈస్థాయిలో సెలవులుండవు... కాస్త తక్కువగా ఉంటాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే పూల పండగే బతుకమ్మ. రంగురంగుల (గునుగు, తంగేడు, బంతి వంటి) పూలతో బతుకమ్మను పేర్చి ఆటాపాటలతో వేడుకలు జరుపుకుంటారు... ఇలా ఒకటి రెండ్రోజులు కాదు ఏకంగా తొమ్మిరోజుల పాటు ఆడబిడ్డలు సంబరాల్లో మునిగిపోతారు. ఈసారి కూడా బతుకమ్మ వేడుకలకు యావత్ తెలంగాణ సిద్దమవుతోంది... మహాలయ అమావాస్య రోజు అంటే అక్టోబర్ 11న ఎంగిలిపూల బతుకమ్మతో సంబరాలు ప్రారంభం అవుతాయి... ఒక్కోరోజు ఒక్కో పేరుతో వేడుకలు జరుగుతాయి... చివరగా అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగియనున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;అక్టోబర్ 18న (ఆదివారం) సద్దుల బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ ఆడబిడ్డలందరూ పాల్గొంటారు... బతుకమ్మ చుట్టూచేరి ఆడిపాడతారు. ఈ బతుకమ్మ సంబరాలు జరిగినన్నిరోజులు తెలంగాణ జానపద పాటలు గట్టిగా వినిపిస్తారు... 'గౌరమ్మ ఉయ్యాలా... మా బొడ్డెమ్మ ఉయ్యాలా' అంటూ సాగే పాటలు అందరినీ ఆకట్టుకుంటారు. అందంగా ముస్తాబయ్యే ఆడపడుచుల నోట ఈ పాటలు వినిపిస్తుంటాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో దసరా సెలవులు కాస్త తక్కువగా ఉంటాయి. ఏపీ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ 2026-27 ప్రకారం... అక్టోబర్ 12 నుండి 21 వరకు దసరా సెలవులున్నాయి. అంటే తెలంగాణలో వరుసగా 13 రోజులు హాలిడేస్ ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం 10 రోజులు మాత్రమే దసరా సెలవులున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;అయితే సంక్రాంతి పండక్కి తెలంగాణ కంటే ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యాసంస్థలకు ఎక్కువరోజులు సెలవులు వస్తాయి. దేశవిదేశాల్లో స్థిరపడిన ఏపీ ప్రజలు సైతం ఈ పండక్కి సొంతూళ్లకు వెళతారు... వైభవంగా వేడుకలు జరుపుకుంటారు. అందుకే ఏపీ ప్రభుత్వం కూడా సంక్రాంతి పండక్కే ఎక్కువ సెలవులు ఇస్తుంటుంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/dasara-holidays-2026-check-telangana-and-andhra-pradesh-school-holiday-dates-kvxtmcu"/>
        </item>
        <item>
            <title><![CDATA[BRS MLAs: కేటీఆర్, హరీశ్‌ సహా 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు.. దోషులుగా తేలితే ఎలాంటి శిక్షలు పడతాయి?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/14-brs-mlas-booked-under-bns-will-ktr-and-harish-rao-face-disqualification-bns-laws-legal-consequences-explained-lvkgiuh</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/14-brs-mlas-booked-under-bns-will-ktr-and-harish-rao-face-disqualification-bns-laws-legal-consequences-explained-lvkgiuh</guid>
            <pubDate>Tue, 08 Sep 2026 10:54:52 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;BRS MLAs: తెలంగాణ అసెంబ్లీ ముట్టడి యత్నం ఘటనలో కేటీఆర్, హరీశ్&zwnj;రావు సహా 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసుల నమోదయ్యాయి. దోషులుగా తేలితే పడే శిక్షలు ఏంటో తెలుసా?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1x6pxdk9drycq669vbbntd2,imgname-brs--2--1788760257971.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;BRS MLAs: తెలంగాణ అసెంబ్లీ ముట్టడి యత్నం ఘటనలో కేటీఆర్, హరీశ్&zwnj;రావు సహా 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసుల నమోదయ్యాయి. దోషులుగా తేలితే పడే శిక్షలు ఏంటో తెలుసా?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణ శాసనసభ సాక్షిగా సోమవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నల్ల టీషర్టులు ధరించి, ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో భద్రతా వలయాన్ని దాటుకుని లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారని, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని తోసేసి, కాలర్లు పట్టుకుని, తీవ్ర పదజాలంతో దూషించారని ఖైరతాబాద్&zwnj; డిటెక్టివ్&zwnj; ఇన్&zwnj;స్పెక్టర్&zwnj; ఎం. బాలస్వామి ఫిర్యాదు చేశారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్&zwnj;రావు సహా 14 మంది ఎమ్మెల్యేలు, కీలక నేతలపై పంజాగుట్ట, ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టాల ప్రకారం ఈ కేసులను బుక్ చేశారు. పోలీసులు సేకరించిన సీసీటీవీ ఫుటేజ్, వీడియో ఆధారాలు, మీడియా విజువల్స్ ఆధారంగా కేసు నమోదైంది. ఈ కేసుల్లో పేర్కొన్న ప్రధాన సెక్షన్లు ఇవే..&lt;/p&gt;&lt;p&gt;&bull; BNS సెక్షన్ 121(1): ప్రభుత్వ ఉద్యోగి తన విధులు నిర్వహించకుండా అడ్డుకోవడానికి, తీవ్రమైన గాయం చేయడానికి లేదా బెదిరించడానికి ప్రయత్నించడం.&lt;/p&gt;&lt;p&gt;&bull; BNS సెక్షన్ 132: విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం లేదా నేరపూరిత బలాన్ని ఉపయోగించడం.&lt;/p&gt;&lt;p&gt;&bull; BNS సెక్షన్ 74 &amp;amp; 79: మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, వారి గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం (మహిళా పోలీసుల పట్ల ప్రవర్తనపై).&lt;/p&gt;&lt;p&gt;&bull; BNS సెక్షన్ 351 &amp;amp; 352: నేరపూరిత బెదిరింపులు చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీయడం.&lt;/p&gt;&lt;p&gt;&bull; BNS సెక్షన్ 353: సభలు, సమావేశాలు లేదా బహిరంగ ప్రాంతాల్లో గందరగోళం సృష్టించడం.&lt;/p&gt;&lt;p&gt;&bull; BNS సెక్షన్ 3(5): పలువురు వ్యక్తులు కలిసి ఒకే ఉద్దేశంతో నేరానికి పాల్పడడం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఒకవేళ న్యాయస్థానంలో విచారణ జరిగి, ఈ విజువల్స్ ఆధారంగా ఆరోపణలు రుజువైతే, సదరు నాయకులకు చట్టపరంగా కఠినమైన పరిణామాలు ఎదురవుతాయి. ఆ వివరాలు గమనిస్తే..&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;1. జైలు శిక్షలు, జరిమానాలు&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;BNS 132, 121(1): విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసి, విధులను అడ్డుకున్నట్లు తేలితే 2 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;p&gt;BNS 74 (మహిళా సిబ్బంది అవమానం): మహిళా పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తేలితే 1 నుంచి 3 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;BNS 351 (బెదిరింపులు): తీవ్రమైన బెదిరింపులకు పాల్పడినట్లు నిరూపితమైతే మరో 2 ఏళ్ల వరకు శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;2. ఎమ్మెల్యే పదవులకు అనర్హత ముప్పు&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;o ప్రజా ప్రాతినిధ్య చట్టం (Representation of the People Act, 1951) ప్రకారం, ఏదైనా క్రిమినల్ కేసులో ప్రజాప్రతినిధికి 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే, వారు వెంటనే తమ సభ్యత్వాన్ని (MLA/MLC పదవిని) కోల్పోతారు. అంతేకాకుండా శిక్ష కాలం పూర్తయిన తర్వాత మరో 6 ఏళ్ల పాటు పోటీ చేయడానికి కూడా అనర్హులవుతారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మరోవైపు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్&zwnj;పై అనుచిత, కులపూరిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, బి. నవీన్ కుమార్ రెడ్డిలను సైఫాబాద్ పోలీసులు మంగళవారం ఉదయం ముందస్తు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేశారు. స్పీకర్ OSD పొల్లెపల్లి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు చేసిన ఎఫ్&zwnj;ఐఆర్&zwnj;లో SC/ST (అట్రాసిటీ నిరోధక) చట్టం పరిధిలోని కీలక సెక్షన్లను చేర్చారు.&lt;/p&gt;&lt;p&gt;సభాధిపతిగా ఉన్న వ్యక్తి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. అంతేకాకుండా ఆయన దళిత సామాజిక వర్గానికి చెందినవారు కావడం, బహిరంగ ప్రదేశంలో కులాన్ని ఉద్దేశించి మాట్లాడారనే ఆరోపణలు ఉండటంతో SC/ST అట్రాసిటీ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం కింద నమోదు అయ్యే నేరాలు నాన్-బెయిలబుల్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ కేసు విచారణలో భాగంగా ఎమ్మెల్సీలను నాంపల్లి ఫస్ట్ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బీఆర్ఎస్ నాయకులపై కేసుల నమోదుతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రభుత్వం తమ నాయకులపై కక్షపూరితంగా పోలీసులు, అట్రాసిటీ కేసులను ఉపయోగిస్తోందని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని, పోలీసులను అవమానిస్తే సహించేది లేదని కాంగ్రెస్, ఇతర అధికార పక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు. పోలీసుల వద్ద ఉన్న సీసీటీవీ డిజిటల్ సాక్ష్యాలు కోర్టులో ఎంతవరకు నిలుస్తాయి, ఈ లీగల్ వార్ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/14-brs-mlas-booked-under-bns-will-ktr-and-harish-rao-face-disqualification-bns-laws-legal-consequences-explained-lvkgiuh"/>
        </item>
        <item>
            <title><![CDATA[నా తల్లినే అవమానిస్తారా .. హరీష్ రావు పై రెచ్చిపోయిన స్పీకర్ | Speaker Gaddam Prasad]]></title>
            <link>https://telugu.asianetnews.com/telangana/speaker-prasad-confronts-harish-rao-over-mother-s-insult-videoshow-pehd84z</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/telangana/speaker-prasad-confronts-harish-rao-over-mother-s-insult-videoshow-pehd84z</guid>
            <pubDate>Tue, 08 Sep 2026 11:27:25 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xb5aseu" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు 2026 ప్రత్యక్ష ప్రసారం చూడండి! ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (హరీష్ రావు &amp;amp; ఇతర నాయకులు) మధ్య సభలో తీవ్రస్థాయిలో రాజకీయ సమరం సాగుతోంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, రైతు రుణమాఫీ, 22A నిషేధిత భూముల వివాదం, నీటిపారుదల ప్రాజెక్టులు, కొత్త బిల్లులు (CURE-2026 బిల్లు) మరియు సంక్షేమ పథకాల అమలుపై జరుగుతున్న వేడివేడి చర్చలను ఇక్కడ లైవ్&zwnj;లో వీక్షించండి Watch LIVE coverage of the Telangana Assembly Monsoon Sessions 2026 featuring high-octane political debates between CM A. Revanth Reddy and the main opposition BRS.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/telangana/speaker-prasad-confronts-harish-rao-over-mother-s-insult-videoshow-pehd84z"/>
        </item>
        <item>
            <title><![CDATA[అసెంబ్లీలో హైలైట్ సీన్ | Seethakka VS Harish Rao | Telangana Assembly | Revanth Reddy Assembly]]></title>
            <link>https://telugu.asianetnews.com/telangana/clash-in-telangana-assembly-seethakka-vs-harish-rao-videoshow-rfmulpm</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/telangana/clash-in-telangana-assembly-seethakka-vs-harish-rao-videoshow-rfmulpm</guid>
            <pubDate>Tue, 08 Sep 2026 13:31:07 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xb5aseq" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు 2026 ప్రత్యక్ష ప్రసారం చూడండి! ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (హరీష్ రావు &amp;amp; ఇతర నాయకులు) మధ్య సభలో తీవ్రస్థాయిలో రాజకీయ సమరం సాగుతోంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, రైతు రుణమాఫీ, 22A నిషేధిత భూముల వివాదం, నీటిపారుదల ప్రాజెక్టులు, కొత్త బిల్లులు (CURE-2026 బిల్లు) మరియు సంక్షేమ పథకాల అమలుపై జరుగుతున్న వేడివేడి చర్చలను ఇక్కడ లైవ్&zwnj;లో వీక్షించండి Watch LIVE coverage of the Telangana Assembly Monsoon Sessions 2026 featuring high-octane political debates between CM A. Revanth Reddy and the main opposition BRS.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/telangana/clash-in-telangana-assembly-seethakka-vs-harish-rao-videoshow-rfmulpm"/>
        </item>
        <item>
            <title><![CDATA[KTR VS POLICE | KTR Fumes Over KCR Security | Asianet News Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/telangana/ktr-confronts-police-over-kcr-s-security-videoshow-rmcdmwc</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/telangana/ktr-confronts-police-over-kcr-s-security-videoshow-rmcdmwc</guid>
            <pubDate>Wed, 09 Sep 2026 10:19:30 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xb5q7uq" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/telangana/ktr-confronts-police-over-kcr-s-security-videoshow-rmcdmwc"/>
        </item>
        <item>
            <title><![CDATA[Harish Rao Sensational Comments On CM Revanth Reddy In Assembly | Asianet Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/telangana/harish-rao-confronts-cm-revanth-in-the-assembly-videoshow-sawfoqr</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/telangana/harish-rao-confronts-cm-revanth-in-the-assembly-videoshow-sawfoqr</guid>
            <pubDate>Tue, 08 Sep 2026 13:00:00 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xb5b6tm" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు 2026 ప్రత్యక్ష ప్రసారం చూడండి! ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (హరీష్ రావు &amp;amp; ఇతర నాయకులు) మధ్య సభలో తీవ్రస్థాయిలో రాజకీయ సమరం సాగుతోంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, రైతు రుణమాఫీ, 22A నిషేధిత భూముల వివాదం, నీటిపారుదల ప్రాజెక్టులు, కొత్త బిల్లులు (CURE-2026 బిల్లు) మరియు సంక్షేమ పథకాల అమలుపై జరుగుతున్న వేడివేడి చర్చలను ఇక్కడ లైవ్&zwnj;లో వీక్షించండి Watch LIVE coverage of the Telangana Assembly Monsoon Sessions 2026 featuring high-octane political debates between CM A. Revanth Reddy and the main opposition BRS.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/telangana/harish-rao-confronts-cm-revanth-in-the-assembly-videoshow-sawfoqr"/>
        </item>
        <item>
            <title><![CDATA[Telangana: స్పీకర్ ఎందుకు కంటతడి పెట్టుకున్నారు.? అసలు అసెంబ్లీలో ఏం జరిగింది.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/telangana-assembly-why-did-speaker-gaddam-prasad-break-down-in-tears-what-really-happened-in-the-assembly-wpq1lnd</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/telangana-assembly-why-did-speaker-gaddam-prasad-break-down-in-tears-what-really-happened-in-the-assembly-wpq1lnd</guid>
            <pubDate>Tue, 08 Sep 2026 19:36:33 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Telangana: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల రెండో రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్&zwnj;పై బీఆర్&zwnj;ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుచిత వ్యాఖ్యల అంశం ప్రధాన చర్చగా మారింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m20h0fddevmr6rt9pkjgy8j7,imgname-telangana--17--1788871720365.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Telangana: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల రెండో రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్&zwnj;పై బీఆర్&zwnj;ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుచిత వ్యాఖ్యల అంశం ప్రధాన చర్చగా మారింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్&zwnj;పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బీఆర్&zwnj;ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. స్పీకర్ పదవికి ఉన్న గౌరవం, శాసనసభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అధికారపక్ష సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనను కేవలం వ్యక్తిగత వివాదంగా చూడకుండా సభా మర్యాదలకు సంబంధించిన అంశంగా చూడాలని వారు స్పష్టం చేశారు. తీర్మానం కాపీని శాసన మండలి చైర్మన్&zwnj;కు పంపించి, అక్కడి నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలపై తగిన చర్యలు తీసుకునేలా ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;స్పీకర్&zwnj;పై జరిగిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్&zwnj;ఎస్ అధినేత కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని అధికారపక్షం డిమాండ్ చేసింది. బీఆర్&zwnj;ఎస్ సభ్యుల వ్యవహారంపై పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత తీసుకోవాలని పలువురు సభ్యులు కోరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. స్పీకర్&zwnj;ను అవమానించడం అంటే ఒక్క వ్యక్తిని అవమానించడం కాదని, శాసనసభ వ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సభాపతి స్థానానికి ప్రత్యేక గౌరవం ఉంటుందని చెప్పారు. మరోవైపు, సభలో మాట్లాడిన పలువురు సభ్యులు బీఆర్&zwnj;ఎస్ ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సభా సంప్రదాయాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరికాదని మంత్రి సీతక్క సహా పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ వివాదంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో భావోద్వేగ పరిస్థితి నెలకొంది. మంత్రి సీతక్క మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.స్పీకర్&zwnj;ను ఉద్దేశించి సీతక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి తల్లిని అవమానించే స్థాయికి రాజకీయ భాష దిగజారడం బాధాకరం అని ఆమె అన్నారు. అట్టడుగు వర్గాల నుంచి ఎదిగి కీలక పదవిలో ఉన్న వ్యక్తిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. సోమవారం జరిగిన పరిణామాలతో తాను తీవ్రంగా బాధపడ్డానని స్పీకర్ ఇప్పటికే వెల్లడించారు. సభలో సీతక్క భావోద్వేగానికి గురైన సమయంలో తాను కూడా తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయానని ఆయన చెప్పారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మరోవైపు బీఆర్&zwnj;ఎస్ ఈ వ్యవహారంపై భిన్నమైన వాదనను వినిపించింది. సోమవారం అసెంబ్లీ ప్రాంగణం వద్ద తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరును ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. సభ ప్రారంభమైన వెంటనే హరీశ్&zwnj;రావు సోమవారం చోటుచేసుకున్న ఘటనను ప్రస్తావిస్తూ, బీఆర్&zwnj;ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ, వివాదానికి కారణమైన వ్యాఖ్యలు తన తల్లిని ఉద్దేశించే చేశారనే విషయాన్ని ప్రస్తావించారు.&lt;/p&gt;&lt;p&gt;ఇదిలా ఉంటే తాతా మధు మాత్రం తాను స్పీకర్&zwnj;ను ఉద్దేశించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. పోలీసుల తీరుపైనే తాను ఆగ్రహం వ్యక్తం చేశానని చెప్పారు. తనకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్&zwnj;పై గౌరవం ఉందని వెల్లడించారు. అయితే వివాదం మరింత ముదరడంతో పోలీసులు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసిన&zwnj;ట్లు తెలుస్తోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/telangana-assembly-why-did-speaker-gaddam-prasad-break-down-in-tears-what-really-happened-in-the-assembly-wpq1lnd"/>
        </item>
        <item>
            <title><![CDATA[ చంద్రబాబు గురించి తెలంగాణ అసెంబ్లీ లో : CM Revanth Reddy Emotional In Assembly | Asianet Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/telangana/revanth-reddy-s-emotional-remarks-on-chandrababu-in-assembly-videoshow-y25hnk4</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/telangana/revanth-reddy-s-emotional-remarks-on-chandrababu-in-assembly-videoshow-y25hnk4</guid>
            <pubDate>Tue, 08 Sep 2026 11:28:08 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xb5aewy" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/telangana/revanth-reddy-s-emotional-remarks-on-chandrababu-in-assembly-videoshow-y25hnk4"/>
        </item>
        <item>
            <title><![CDATA[KCR Farmhouse పై దాడి.. అసలేం జరిగింది? | KCR | KTR | Telangana Latest News]]></title>
            <link>https://telugu.asianetnews.com/telangana/attack-on-kcr-s-farmhouse-what-really-happened-videoshow-y5guv33</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/telangana/attack-on-kcr-s-farmhouse-what-really-happened-videoshow-y5guv33</guid>
            <pubDate>Tue, 08 Sep 2026 15:33:52 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xb5cc1i" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>telangana</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/telangana/attack-on-kcr-s-farmhouse-what-really-happened-videoshow-y5guv33"/>
        </item>
    </channel>
</rss>
