<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Thu, 25 Jun 2026 09:06:24 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/spiritual" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[Irumudi: ఇరుముడిలో ఏమేం పెడతారు? కొబ్బరికాయలో నెయ్యి ఎందుకు వేస్తారు?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/spiritual/why-is-ghee-filled-in-the-coconut-of-ayyappa-irumudi-09h3ork</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/spiritual/why-is-ghee-filled-in-the-coconut-of-ayyappa-irumudi-09h3ork</guid>
            <pubDate>Wed, 03 Jun 2026 17:17:22 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Irumudi: అయ్యప్ప ఇరుముడి చాలా పవిత్రమైనది. మరి ఇరుముడి ప్రత్యేకత ఏంటీ? ఎందుకు కొబ్బరికాయలో నెయ్యి వేస్తారు? ఇరుముడి కట్టే అసలైన పద్ధతి గురించి ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kt6mhw7ggxtbqd5b1r27g7am,imgname-gemini-generated-image-hpavrthpavrthpav-1780486828272.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Irumudi: అయ్యప్ప ఇరుముడి చాలా పవిత్రమైనది. మరి ఇరుముడి ప్రత్యేకత ఏంటీ? ఎందుకు కొబ్బరికాయలో నెయ్యి వేస్తారు? ఇరుముడి కట్టే అసలైన పద్ధతి గురించి ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇరుముడి అంటే జంట ముడి. ముందర ముడి స్వామిది-అంటే పరమార్ధం. రెండో ముడి స్వార్థం. తల్లి పులి పాలు తెమ్మని చెప్పినప్పుడు...అయ్యప్ప బయలుదేరుతారు. అడవి గుండా వెళ్లినప్పుడు ఈ ఇరుముడి కట్టుకుని వెళ్లారని చెప్తారు. అందులో ఆయనకు ఇష్టమైన ఆవునెయ్యి కడతారు. అందుకే మనం కూడా ఇప్పుడు ఇరుముడి కట్టేటప్పుడు నెయ్యి వేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇరుముడి అనేది ఒక పూజ. కానీ ఇప్పుడు చాలా మంది రెడీమెడ్&zwj;గా కొనేస్తున్నారు. అది మంచిది కాదని...అలా చేయడం వల్ల దీక్షకు అర్థం లేదంటున్నారు. కొబ్బరికాయలో నీళ్లు తీసి సాంబ్రాణి పొగ వేసి ఒక రాత్రంతా ఉంచుతారు. మరుసటి రోజు గురుస్వాములు ఆ కొబ్బరిలో నెయ్యి పోసి బిరడా మూసి తలపై పెడతారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ముందుముడిలో ఈ నెయ్యి కొబ్బరికాయ ఉంచుతారు. శబరిమల చేరుకున్నాక ఈ నెయ్యితోనే అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తారు. పూజ సామానులు కూడా పెడతారు. కర్పూరం, అగర్బత్తీలు, కుంకుమ, పసుపు, స్వామివారికి పెట్టాల్సిన నైవేధ్యం...బెల్లం, ఎండుద్రాక్ష, అటుకులు, మిశ్రీ వంటివి పెడతారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వెనుకముడి అనేది భక్తుడి అవసరాల కోసం వేస్తారు. అందులో బియ్యం, కొన్ని రకాల ఆహారాలు ఉంటాయి. అక్కడ వండుకుని తినడానికి ఇవి ఉపయోగపడతాయి. శబరిమల చేరుకున్నాక పంబానదిలో స్నానం చేసి అక్కడ వదిలేయడానికి కొంతమంది ఒక జత పాతబట్టలు కూడా పెడతారంట.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇరుముడి మనిషి పాపపుణ్యాలకు ప్రతీక. అతనిలోని స్వార్థ గుణాలని వదిలేయడానికే ఈ ఇరుముడి కట్టుకుంటారు. 41 రోజులు దీక్ష చేసినవారే ఇరుముడి కట్టుకోవాలి. ఇరుముడి కట్టుకునేవారికే పవిత్ర 18 మెట్లు ఎక్కే అర్హత ఉంటుంది. గురుస్వాములు మాత్రమే ఈ ఇరుముడి కట్టాలి. దీక్ష తర్వాత కూడా శుచిగా ఉండాలి. లేకపోతే దీక్ష చేసినా ఫలితం ఉంటుందని చెప్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Nandini Arava</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/spiritual/why-is-ghee-filled-in-the-coconut-of-ayyappa-irumudi-09h3ork"/>
        </item>
        <item>
            <title><![CDATA[Lucky Wallpapers: మీ మొబైల్‌లో ఈ వాల్‌పేపర్ ఉంటే అదృష్టం మీ వెంటే!]]></title>
            <link>https://telugu.asianetnews.com/webstories/spiritual/mobile-wallpapers-that-can-bring-you-good-luck-and-success-33ggbo3</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/webstories/spiritual/mobile-wallpapers-that-can-bring-you-good-luck-and-success-33ggbo3</guid>
            <pubDate>Sat, 23 May 2026 14:50:14 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Lucky Wallpapers: మొబైల్ వాల్&zwnj;పేపర్&zwnj;ను ఇప్పుడు కేవలం స్టైల్ కోసం మాత్రమే కాదు, అదృష్టం, పాజిటివ్ ఎనర్జీ కోసం కూడా వాడుతున్నారు. అలాంటి కొన్ని వాల్&zwnj;పేపర్లు మీకోసం. చూసేయండి.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ks7nsah8x2rsc0f70jm7z5qd,imgname-lucky-wall-paper-for-mobile-cover-1779447933479.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <category>spiritual</category>
            <dc:creator>Kavitha G</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/webstories/spiritual/mobile-wallpapers-that-can-bring-you-good-luck-and-success-33ggbo3"/>
        </item>
        <item>
            <title><![CDATA[IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/south-india-tour-irctc-launches-divya-dakshin-yatra-tour-package-price-details-arunachalam-to-kanniyakumari-93eltt2</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/south-india-tour-irctc-launches-divya-dakshin-yatra-tour-package-price-details-arunachalam-to-kanniyakumari-93eltt2</guid>
            <pubDate>Wed, 03 Jun 2026 11:38:08 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;IRCTC South India Tour: ఐఆర్&zwnj;సీటీసీ దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. రూ. 15,600 ప్రారంభ ధరతో రామేశ్వరం, కన్యాకుమారి, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ క్రేజీ రైల్వే టూర్ వివరాలు మీకోసం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kt60t51768g79d1gncw0c4c7,imgname-irctc--1780466127910.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;IRCTC South India Tour: ఐఆర్&zwnj;సీటీసీ దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. రూ. 15,600 ప్రారంభ ధరతో రామేశ్వరం, కన్యాకుమారి, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ క్రేజీ రైల్వే టూర్ వివరాలు మీకోసం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సౌత్ ఇండియాలోని ఫేమస్ టెంపుల్స్ చూడాలని ప్లాన్ చేస్తున్నారా? రామేశ్వరం, కన్యాకుమారి బీచ్&zwnj;లు, గుడులు చుట్టేయాలని ఉందా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. ఐఆర్&zwnj;సీటీసీ (IRCTC) ఒక అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. దీని పేరు 'దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం' (Divya Dakshin Yatra With Arunachalam). ఈ ప్యాకేజీ ద్వారా చాలా తక్కువ బడ్జెట్&zwnj;లోనే దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (Bharat Gaurav Tourist Train) ద్వారా ఈ యాత్ర సాగుతుంది. ఇందులో 2AC, 3AC తో పాటు స్లీపర్ క్లాస్ సీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం 8 రాత్రులు, 9 రోజుల పాటు సాగే ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, టికెట్ ధరలు గమనిస్తే..&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ మొత్తం 8 రాత్రులు, 9 రోజుల పాటు సాగుతుంది. ఈ ప్రయాణం జూలై 20వ తేదీన ప్రారంభం అవుతుంది. ఈ టూరిస్ట్ రైలులో మొత్తం 702 సీట్లు ఉన్నాయి. ఇందులో స్లీపర్ క్లాస్ కింద 160 సీట్లు, థర్డ్ ఏసీ కింద 490 సీట్లు, సెకండ్ ఏసీ కింద 52 సీట్లు కేటాయించారు. ఈ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.&lt;/p&gt;&lt;p&gt;తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు బోర్డింగ్, డీబోర్డింగ్ చాలా ఆప్షన్లు ఇచ్చారు. సికింద్రాబాద్, చార్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ప్రయాణికులు ఈ రైలు ఎక్కవచ్చు లేదా దిగవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ 9 రోజుల టూర్&zwnj;లో దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పొందిన 7 ధార్మిక, పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు. రామేశ్వరం, కన్యాకుమారి వెళ్లాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ యాత్రలో అరుణాచలం (తిరువణ్ణామలై), చిదంబరం, తిరుచ్చి, తంజావూరు, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి వంటి ప్రముఖ ప్రాంతాలను కవర్ చేస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ప్రయాణంలో భక్తులు సౌత్ ఇండియాలోని ఎంతో ఫేమస్ టెంపుల్స్ దర్శించుకోవచ్చు. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి గుడి, చిదంబరంలోని నటరాజ స్వామి ఆలయం, తిరుచ్చిలోని శ్రీ రంగనాథస్వామి టెంపుల్ చూపిస్తారు.&lt;/p&gt;&lt;p&gt;వీటితో పాటు తంజావూరులోని బృహదీశ్వరాలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, మదురైలోని మీనాక్షి అమ్మవారి గుడి, కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ టెంపుల్&zwnj;ను సందర్శించవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ టూర్ ప్యాకేజీ ధరలు మీరు ఎంచుకునే క్లాస్&zwnj;ను బట్టి ఉంటాయి. పెద్దవారికి ధరలు ఇలా ఉన్నాయి..&lt;/p&gt;&lt;p&gt;&bull; స్లీపర్ క్లాస్: రూ. 15,600&lt;/p&gt;&lt;p&gt;&bull; థర్డ్ ఏసీ: రూ. 23,100&lt;/p&gt;&lt;p&gt;&bull; సెకండ్ ఏసీ: రూ. 29,500&lt;/p&gt;&lt;p&gt;5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకు టికెట్ ధరలు ఇలా ఉన్నాయి..&lt;/p&gt;&lt;p&gt;&bull; స్లీపర్ క్లాస్: రూ. 14,600&lt;/p&gt;&lt;p&gt;&bull; థర్డ్ ఏసీ: రూ. 21,900&lt;/p&gt;&lt;p&gt;&bull; సెకండ్ ఏసీ: రూ. 28,100&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఐఆర్&zwnj;సీటీసీ టూర్ ప్యాకేజీ తీసుకున్న వారికి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ప్రయాణికులకు రోజూ మార్నింగ్ బ్రేక్&zwnj;ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అందిస్తారు. దీంతో పాటు ప్రయాణికులందరికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఈ ప్యాకేజీలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;అలాగే యాత్ర పొడవునా ప్రయాణికులకు సహాయం చేయడానికి, గైడ్ చేయడానికి ప్రొఫెషనల్ టూర్ ఎస్కార్ట్స్ అందుబాటులో ఉంటారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/south-india-tour-irctc-launches-divya-dakshin-yatra-tour-package-price-details-arunachalam-to-kanniyakumari-93eltt2"/>
        </item>
        <item>
            <title><![CDATA[Tirupati Train : హైదరాబాద్ నుండి తిరుపతి, అరుణాచలం, శ్రీరంగంలకు ఒకే ట్రైన్‌.. టైమింగ్స్ ఇవే..!]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/spiritual/direct-train-from-hyderabad-to-tirupati-arunachalam-and-srirangam-announced-ci0r9pg</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/spiritual/direct-train-from-hyderabad-to-tirupati-arunachalam-and-srirangam-announced-ci0r9pg</guid>
            <pubDate>Sat, 30 May 2026 15:46:04 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్. హైదరాబాద్ నుండి తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలను కలుపుతూ కొత్త వీక్లీ రైలు సర్వీసును ప్రకటించింది ఇండియన్ రైల్వే. &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ksw4ey66myz2gqeb0xryq4r1,imgname-train-1780134410438.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్. హైదరాబాద్ నుండి తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలను కలుపుతూ కొత్త వీక్లీ రైలు సర్వీసును ప్రకటించింది ఇండియన్ రైల్వే. &amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;దక్షిణ భారత యాత్రలు ఇష్టపడే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుండి తిరుపతికి నిత్యం వేలాదిమంది ప్రయాాణిస్తుంటారు&hellip; తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఇలా వెళ్లినవారు దగ్గర్లోని అరుణాచలంకు కూడా వెళుతుంటారు. అయితే ఈ పుణ్యక్షేత్రాలను కలుపుతూ చర్లపల్లి &ndash; తిరుచిరాపల్లి మధ్య స్పెషల్ ట్రైన్ నడిచేది.. ఇప్పుడు ఈ రైలును శాశ్వత వీక్లీ ఎక్స్&zwnj;ప్రెస్&zwnj;గా మార్చారు. దక్షిణ మధ్య రైల్వే ప్రకారం 17077, 17078 నంబర్లతో కూడిన ఈ రైలు జూలై 7 నుంచి రెగ్యులర్&zwnj;గా నడవనుండి.&lt;/p&gt;&lt;p&gt;సాధారణంగా తెలుగు ప్రజలు తిరుపతితో పాటు అరుణాచలం, శ్రీరంగం ఆలయాలను సందర్శిస్తుంటారు. అయితే ఇంతకుముందు హైదరాబాద్ నుండి ఈ మూడు ఆలయాలను కలుపుతూ రైలు సర్వీస్ లేదు.. దీంతో భక్తులు వివిధ రైళ్లు మారుతూ అవస్థలు పడేవారు. దీంతో ప్రయాణం చాలా కష్టంగా ఉండేది. ముఖ్యంగా కుటుంబాలతో వెళ్లేవారికి డైరెక్ట్ కనెక్టివిటీ లేకపోవడం పెద్ద సమస్య. ఇది గుర్తించిన రైల్వే విభాగం ఈ మూడు ఆలయాలను కలిపుతూ ఓ వీక్లీ ట్రైన్ వేసింది... అంటే ఇప్పుడు ఒకే రైలు తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం ఆలయాలను చుట్టేసి వస్తుందన్నమాట.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;17077 నంబర్ గల చర్లపల్లి &ndash; తిరుచిరాపల్లి ఎక్స్&zwnj;ప్రెస్ ప్రతి మంగళవారం సాయంత్రం 5.20 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా ప్రయాణించి, మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం 8.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఏడుకొండలస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ కొత్త వీక్లీ సర్వీసు ఆ ఇబ్బందులన్నింటినీ దూరం చేస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;ఆ తర్వాత ఈ రైలు రేణిగుంట, చిత్తూరు, కాట్పాడి, అరుణాచలం (తిరువణ్ణామలై) మీదుగా వెళ్తుంది. అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా ఈ కనెక్టివిటీ ఉపయోగపడుతుంది. అక్కడి నుంచి విల్లుపురం, వృద్ధాచలం, అరియలూర్, శ్రీరంగం మీదుగా బుధవారం సాయంత్రం 6.45 గంటలకు తిరుచిరాపల్లి చేరుకుంటుంది. అంటే శ్రీరంగం శ్రీరంగనాథస్వామిని కూడా దర్శించుకోవచ్చు. &amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తిరుగు ప్రయాణంలో 17078 నంబర్ రైలు ప్రతి బుధవారం రాత్రి 9.30 గంటలకు బయలుదేరుతుంది. శ్రీరంగం, అరుణాచలం, తిరుపతి మీదుగా ప్రయాణించి గురువారం రాత్రికి చర్లపల్లి చేరుకుంటుంది. 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్&zwnj;లతో నడిచే ఈ సర్వీసు, కేవలం సాధారణ రైలుగానే కాకుండా దక్షిణ భారతదేశ భక్తి పర్యాటకానికి ఒక కొత్త యాత్రా మార్గంగా మారుతుందని రైల్వే శాఖ భావిస్తోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/spiritual/direct-train-from-hyderabad-to-tirupati-arunachalam-and-srirangam-announced-ci0r9pg"/>
        </item>
        <item>
            <title><![CDATA[IRCTC Jyotirlinga Tour Package: ఒక్క టికెట్‌తో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/irctc-launches-7-jyotirlinga-darshan-tour-package-from-secunderabad-coiyd7w</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/irctc-launches-7-jyotirlinga-darshan-tour-package-from-secunderabad-coiyd7w</guid>
            <pubDate>Sun, 31 May 2026 09:22:47 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;IRCTC Jyotirlinga Tour Package: ఐఆర్&zwnj;సీటీసీ సికింద్రాబాద్ నుండి జూన్ 16న 'సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర' ప్రత్యేక రైలును ప్రారంభిస్తోంది. 11 రోజుల ఈ డివైన్ టూర్ ప్యాకేజీ ధర, ఏఏ ప్రాంతాలను చూస్తాము? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ksy21bcp7zj0d5e901efbdpb,imgname-irctc-jyotirlinga-tour-package-1780198976918.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;IRCTC Jyotirlinga Tour Package: ఐఆర్&zwnj;సీటీసీ సికింద్రాబాద్ నుండి జూన్ 16న 'సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర' ప్రత్యేక రైలును ప్రారంభిస్తోంది. 11 రోజుల ఈ డివైన్ టూర్ ప్యాకేజీ ధర, ఏఏ ప్రాంతాలను చూస్తాము? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;శివనామ స్మరణతో పునీతమవ్వాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారి కోసం &quot;సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర&quot; పేరుతో ఒక అద్భుతమైన డివైన్ టూర్ ప్యాకేజీని అనౌన్స్ చేసింది.&lt;/p&gt;&lt;p&gt;కేవలం ఒకే ఒక్క టూర్&zwnj;లో ఏకంగా ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునే సువర్ణావకాశాన్ని ఐఆర్&zwnj;సీటీసీ కల్పిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక యాత్ర కోసం భారత ప్రభుత్వం అందిస్తున్న 'భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు' (Bharat Gaurav Tourist Train) సర్వీసును ఉపయోగించనున్నారు. జూన్ 16న తెలంగాణలోనిన సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈ స్పెషల్ ట్రైన్ తన జర్నీని స్టార్ట్ చేయనుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ డివైన్ టూర్ ప్యాకేజీ మొత్తం 10 రాత్రులు, 11 రోజుల పాటు సాగుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఈ రైలును డిజైన్ చేశారు. కేవలం సికింద్రాబాద్&zwnj;లోనే కాకుండా, ప్రయాణికుల డిమాండ్ మేరకు కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్లలో కూడా ఈ రైలు ఎక్కే సదుపాయాన్ని కల్పించారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;దీంతో ఉత్తర తెలంగాణ భక్తులకు ఈ యాత్ర చాలా ఈజీగా మారనుంది. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర వంటి మూడు కీలక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ప్రముఖ శైవక్షేత్రాలు, పురాతన ఆలయాలను ఈ టూర్&zwnj;లో కవర్ చేయనున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భక్తులు ఎంతో కాలంగా కలలుగనే ప్రముఖ శివాలయాలన్నీ ఈ సింగిల్ టూర్&zwnj;లో దర్శించుకోవచ్చు. ఈ యాత్ర షెడ్యూల్ ప్రకారం సందర్శించే ప్రధాన క్షేత్రాల లిస్ట్ గమనిస్తే..&lt;/p&gt;&lt;ol&gt; &lt;li&gt;మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం: ఉజ్జయిని (మధ్యప్రదేశ్) - ఇక్కడి భస్మ హారతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది.&lt;/li&gt; &lt;li&gt;ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం: నర్మదా నది తీరాన వెలిసిన పవిత్ర క్షేత్రం (మధ్యప్రదేశ్).&lt;/li&gt; &lt;li&gt;ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం: శ్రీకృష్ణుడి లీలా క్షేత్రమైన ద్వారకతో పాటు దాని సమీపంలోని నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం (గుజరాత్).&lt;/li&gt; &lt;li&gt;సోమనాథ్ జ్యోతిర్లింగం: దేశంలోనే అత్యంత ప్రాచీనమైన మొదటి జ్యోతిర్లింగ క్షేత్రం (గుజరాత్).&lt;/li&gt; &lt;li&gt;భీమశంకర్ జ్యోతిర్లింగం: ప్రకృతి రమణీయత మధ్య వెలిసిన శివాలయం (మహారాష్ట్ర).&lt;/li&gt; &lt;li&gt;త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం: గోదావరి నది జన్మస్థానమైన నాసిక్ సమీపంలోని క్షేత్రం (మహారాష్ట్ర).&lt;/li&gt; &lt;li&gt;ఘృశ్నేశ్వర్ జ్యోతిర్లింగం: ఎల్లోరా గుహల చెంతన కొలువైన చివరి జ్యోతిర్లింగం (ఛత్రపతి శంభాజీనగర్, మహారాష్ట్ర).&lt;/li&gt;&lt;/ol&gt;&lt;img&gt;&lt;p&gt;యాత్ర మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి రైలు స్టార్ట్ అయి నేరుగా మధ్యప్రదేశ్&zwnj;లోని ఉజ్జయిని చేరుకుంటుంది. అక్కడ మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నాక, ఓంకారేశ్వర్ ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత రైలు గుజరాత్ వైపు పరుగులు తీస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;అక్కడ ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర్, సోమనాథ్ జ్యోతిర్లింగాల డివైన్ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత మహారాష్ట్రలోని భీమశంకర్, త్రయంబకేశ్వర్, ఘృశ్నేశ్వర్ క్షేత్రాలను సందర్శిస్తారు. ఈ ఏడు క్షేత్రాల దర్శనం పూర్తయ్యాక తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సాధారణ భక్తుడి నుంచి లగ్జరీగా ప్రయాణించాలనుకునే వారి వరకు అందరికీ అందుబాటులో ఉండేలా ఐఆర్&zwnj;సీటీసీ మూడు కేటగిరీల్లో ధరలను నిర్ణయించింది.&lt;/p&gt;&lt;p&gt;&bull; ఎకానమీ క్లాస్ (Sleeper): పెద్దలకు రూ. 17,600 కాగా, 5 నుండి 11 ఏళ్ల పిల్లలకు రూ. 16,300 గా ఫిక్స్ చేశారు.&lt;/p&gt;&lt;p&gt;&bull; స్టాండర్డ్ క్లాస్ (3AC): పెద్దలకు రూ. 26700, పిల్లలకు రూ. 25,200 ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;&bull; కంఫర్ట్ క్లాస్ (2AC): పెద్దలకు రూ. 34,600 కాగా, పిల్లలకు రూ. 32,800 గా నిర్ణయించారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ ప్యాకేజీ ధరలోనే భక్తులకు ఉదయం టీ, బ్రేక్&zwnj;ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి ప్యూర్ వెజిటేరియన్ భోజనం అందిస్తారు. దీంతో పాటు హోటల్ వసతి, లోకల్ సైట్ సీయింగ్ కోసం బస్సు సౌకర్యం, ట్రావెల్ ఇన్సూరెన్స్, గైడ్/టూర్ మేనేజర్ల సేవలు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అయితే ఆలయాల్లో ఉండే అదనపు దర్శన టికెట్లు, పర్సనల్ ఖర్చులు మాత్రం భక్తులే చూసుకోవాల్సి ఉంటుంది. తక్కువ బడ్జెట్&zwnj;లో ఎలాంటి టెన్షన్ లేకుండా ఏడు జ్యోతిర్లింగాలను చుట్టి రావాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/irctc-launches-7-jyotirlinga-darshan-tour-package-from-secunderabad-coiyd7w"/>
        </item>
        <item>
            <title><![CDATA[Kainchi Dham: కోహ్లీ, స్టీవ్ జాబ్స్, మార్క్ జూకర్ బర్గ్ జీవితాలను మార్చిన ఆలయం.. కైంచీ ధామ్ సీక్రెట్ ఇదే !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/why-big-tech-billionaires-and-celebs-visit-kainchi-dham-neem-karoli-baba-ashram-steve-jobs-mark-zuckerberg-virat-kohli-f19wwt3</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/why-big-tech-billionaires-and-celebs-visit-kainchi-dham-neem-karoli-baba-ashram-steve-jobs-mark-zuckerberg-virat-kohli-f19wwt3</guid>
            <pubDate>Mon, 15 Jun 2026 20:09:16 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Kainchi Dham: ఆపిల్ స్టీవ్ జాబ్స్, ఫేస్&zwnj;బుక్ మార్క్ జకర్&zwnj;బర్గ్ నుండి విరాట్ కోహ్లీ వరకు ఎందరో ప్రముఖులు నీమ కరోలి బాబా కైంచీ ధామ్ ఆశ్రమాన్ని సందర్శించారు. అసలు అక్కడ ఏముంది? కైంచీ ధామ్ సీక్రెట్ విశేషాలు, అక్కడికి ఎలా వెళ్లాలో పూర్తి వివరాలు మీకోసం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kv5se1p0khs3ya8gsfmjm0zj,imgname-kainchi-dham-neem-karoli-baba-ashram--1781532133055.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Kainchi Dham: ఆపిల్ స్టీవ్ జాబ్స్, ఫేస్&zwnj;బుక్ మార్క్ జకర్&zwnj;బర్గ్ నుండి విరాట్ కోహ్లీ వరకు ఎందరో ప్రముఖులు నీమ కరోలి బాబా కైంచీ ధామ్ ఆశ్రమాన్ని సందర్శించారు. అసలు అక్కడ ఏముంది? కైంచీ ధామ్ సీక్రెట్ విశేషాలు, అక్కడికి ఎలా వెళ్లాలో పూర్తి వివరాలు మీకోసం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;లైఫ్&zwnj;లో ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు లేదా కెరీర్ పీక్స్&zwnj;లో ఉన్నప్పుడు మైండ్ బ్లాక్ అయితే మనం ఏం చేస్తాం? కాస్త ప్రశాంతత కోసం చూస్తాం. ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్ దిగ్గజాలు, గ్లోబల్ సెలబ్రిటీలు కూడా సరిగ్గా ఇదే చేశారు. ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్, మెటా అధినేత మార్క్ జకర్&zwnj;బర్గ్, మన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, హాలీవుడ్ స్టార్ జూలియా రాబర్ట్స్... ఇలా వీరందరి లైఫ్ ట్రాక్&zwnj;ను మార్చిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రం ఇండియాలో ఉంది. అదే ఉత్తరాఖండ్&zwnj;లోని 'కైంచీ ధామ్'. హిమాలయాల ఒడిలో ప్రశాంతంగా ఉండే ఈ ఆశ్రమానికి అంతర్జాతీయంగా ఎందుకంత క్రేజ్ వచ్చింది? అసలు ఎవరీ నీమ కరోలి బాబా? ఆయన మహిమలు ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్&zwnj;గా మారింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ అద్భుతమైన ఆశ్రమాన్ని 1964లో 'నీమ కరోలి బాబా' స్థాపించారు. ఆయనను లక్షలాది మంది భక్తులు ఒక గొప్ప మహానుభావుడిగా, సాక్షాత్తూ ఆ హనుమంతుని పరమ భక్తుడిగా, ఆయన అవతారంగా కొలుస్తారు. బాబా అసలు పేరు లక్ష్మణ్ నారాయణ్ శర్మ. ఉత్తరప్రదేశ్&zwnj;లోని ఫిరోజాబాద్ జిల్లా అక్బర్&zwnj;పూర్ గ్రామంలో ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో 1900 సంవత్సరంలో ఆయన జన్మించారు.&lt;/p&gt;&lt;p&gt;కేవలం 11 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేయడంతో, సంసార బంధాలను వదిలేసి సాధువుగా మారి దేశాటన చేశారు. ఆ తర్వాత తండ్రి కోరిక మేరకు మళ్లీ ఇంటికి వచ్చి ఇద్దరు కొడుకులు, ఒక కూతురితో సాధారణ జీవితం గడిపినప్పటికీ, ఆయన మనసంతా ఆధ్యాత్మికత పైనే ఉండేది. చివరికి 1973 సెప్టెంబర్ 11న బృందావనంలోని ఆసుపత్రిలో డయాబెటిక్ కోమాలోకి వెళ్లి ఆయన మహాసమాధి చెందారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బాబాకు ఈ పేరు రావడం వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ స్టోరీ ఉంది. స్వాతంత్ర్యానికి ముందు ఒకరోజు బాబా లగ్జరీగా ఉండే ఫస్ట్ క్లాస్ కంపార్ట్&zwnj;మెంట్&zwnj;లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. బ్రిటీష్ టికెట్ కలెక్టర్ అది చూసి, కోపంతో వచ్చే స్టాప్&zwnj;లో బాబాను రైలు దింపేశాడు. బాబా ఏమాత్రం కోప్పడకుండా ప్రశాంతంగా నవ్వుతూ కిందకు దిగి, అక్కడ ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ఇక అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది! బాబా కిందకు దిగాక గార్డ్ ఎంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఇంజన్ డ్రైవర్ ఎంత ట్రై చేసినా రైలు అంగుళం కూడా ముందుకు కదల్లేదు. మెకానిక్&zwnj;లు వచ్చి చెక్ చేసినా అంతా పర్ఫెక్ట్&zwnj;గా ఉందని తేలింది కానీ రైలు మాత్రం స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు ఎవరో స్థానికులు బాబా పవర్&zwnj;ను గుర్తించి, ఆయనను మళ్లీ రైలు ఎక్కించాలని సలహా ఇచ్చారు. బ్రిటీష్ అధికారులు వెళ్లి బాబాను క్షమాపణలు కోరి గౌరవంగా రైలులోకి ఆహ్వానించారు. అంతే.. బాబా లోపలికి అడుగు పెట్టగానే రైలు ఒక్కసారిగా స్టార్ట్ అయ్యింది. ఆ సంఘటన జరిగిన గ్రామం పేరే 'నీమ కరోలి'. అప్పటి నుండి ఆయనకు 'నీమ కరోలి బాబా' అనే పేరు స్థిరపడిపోయింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;1974లో ఆపిల్ సంస్థను స్థాపించడానికి ముందు, తన జీవితంలో ఒక క్లారిటీ కోసం స్టీవ్ జాబ్స్ తన ఫ్రెండ్ డాన్ కాట్కేతో కలిసి ఇండియాకు వచ్చారు. ఇక్కడి ఆధ్యాత్మికత, ముఖ్యంగా బాబా గారి ఆలోచనలు ఆయన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆ తర్వాత కాలంలో స్టీవ్ జాబ్స్ ఆపిల్&zwnj;ను ఎంత పెద్ద బ్రాండ్&zwnj;గా మార్చారో అందరికీ తెలిసిందే.&lt;/p&gt;&lt;p&gt;కథ ఇక్కడితో అయిపోలేదు.. 2015లో ఫేస్&zwnj;బుక్ తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పుడు, కంపెనీని అమ్మేయాలనే ఆలోచనలో మార్క్ జకర్&zwnj;బర్గ్ ఉన్నారట. ఆ సమయంలో స్టీవ్ జాబ్స్ ఆయనకు ఒక సూపర్ సలహా ఇచ్చారు. &quot;నువ్వు ఇండియాలోని కైంచీ ధామ్&zwnj;కు వెళ్లి కొన్ని రోజులు గడుపు, నీకు రూట్ క్లియర్ అవుతుంది&quot; అని చెప్పారు. జకర్&zwnj;బర్గ్ వెంటనే ఉత్తరాఖండ్ వచ్చి ఆశ్రమంలో గడిపారు. ఆ తర్వాత ఫేస్&zwnj;బుక్ రేంజ్ ఎలా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ కూడా బాబా ఫోటోను చూసి కనెక్ట్ అయి హిందూ మతం వైపు ఆకర్షితురాలయ్యారు. బాబా భక్తులైన రామ్ దాస్, లారీ బ్రిలియంట్లు అమెరికాలోని కాలిఫోర్నియాలో 'సేవా ఫౌండేషన్' స్థాపించారు, దీనికి స్టీవ్ జాబ్స్ ఫండింగ్ కూడా ఇచ్చారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇటీవల ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ తమ కూతురు వామికతో కలిసి బృందావనంలోని నీమ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ బాబా సమాధిని దర్శించుకుని, ఒక కుటీరంలో దాదాపు గంటసేపు ధ్యానం చేశారు. ఈ ఫొటోలు వైరల్ అవ్వడంతో యూత్ అంతా ఈ ప్లేస్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అని గూగుల్&zwnj;లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు.&lt;/p&gt;&lt;p&gt;&bull; ఉత్తరాఖండ్ ఆశ్రమం (కైంచీ ధామ్): దీనికోసం మీరు మొదట ట్రైన్ ద్వారా ఉత్తరాఖండ్&zwnj;లోని 'కత్&zwnj;గోడమ్' రైల్వే స్టేషన్&zwnj;కు చేరుకోవాలి. అక్కడ నుండి బస్సు లేదా ట్యాక్సీలో రెండు గంటలు ప్రయాణిస్తే కైంచీ ధామ్ ఆశ్రమానికి చేరుకోవచ్చు. బస్ స్టాప్&zwnj;కు చాలా దగ్గరలోనే ఈ ఆశ్రమం ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;&bull; బృందావన్ ఆశ్రమం (మధుర, యూపీ): 1967లో ప్రారంభమైన ఈ ఆశ్రమంలోనే బాబా గారి మహాసమాధి మందిరం ఉంది. ఇది బృందావన్ బస్ స్టాండ్ నుండి కేవలం 1.9 కిలోమీటర్లు, అలాగే బృందావన్ రైల్వే స్టేషన్ నుండి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉంది. లోకల్ ట్రాన్స్&zwnj;పోర్ట్ ద్వారా చాలా ఈజీగా ఇక్కడికి వెళ్ళవచ్చు. ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ స్టే చేయాలనుకుంటే ఆన్&zwnj;లైన్ ద్వారా ఎన్&zwnj;రోల్ చేసుకోవచ్చు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/why-big-tech-billionaires-and-celebs-visit-kainchi-dham-neem-karoli-baba-ashram-steve-jobs-mark-zuckerberg-virat-kohli-f19wwt3"/>
        </item>
        <item>
            <title><![CDATA[IRCTC 5 Jyotirlinga Yatra: ఒకే ఒక్క టికెట్‌తో 5 జ్యోతిర్లింగాలు చూసే ఛాన్స్.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీ !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/irctc-launches-11-day-5-jyotirlinga-yatra-tour-package-spiritual-tourism-full-details-idnh0to</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/irctc-launches-11-day-5-jyotirlinga-yatra-tour-package-spiritual-tourism-full-details-idnh0to</guid>
            <pubDate>Thu, 25 Jun 2026 09:06:21 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;IRCTC 5 Jyotirlinga Yatra: ఐఆర్&zwnj;సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ ఆలయం, ఎల్లోరా గుహల సందర్శన కోసం అదిరిపోయే 11 రోజుల ఆధ్యాత్మిక ప్యాకేజీని ప్రకటించింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kvyday8a830b9jph6qpb20b8,imgname-irctc-1782358309130.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;IRCTC 5 Jyotirlinga Yatra: ఐఆర్&zwnj;సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ ఆలయం, ఎల్లోరా గుహల సందర్శన కోసం అదిరిపోయే 11 రోజుల ఆధ్యాత్మిక ప్యాకేజీని ప్రకటించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక క్రేజీ గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ బడ్జెట్&zwnj;లో దేశంలోని మోస్ట్ పాపులర్ పుణ్యక్షేత్రాలను చుట్టేయడానికి &quot;భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు&quot; ద్వారా ఒక సూపర్ ప్యాకేజీని లాంచ్ చేసింది. &quot;5 జ్యోతిర్లింగ యాత్ర విత్ ద్వారకాధీశ్ టెంపుల్ అండ్ ఎల్లోరా&quot; పేరుతో సాగే ఈ స్పెషల్ టూర్ ఏకంగా 10 రాత్రులు, 11 రోజుల పాటు సాగనుంది. 2026 జూలై 11న ప్రారంభమయ్యే ఈ జర్నీ జూలై 21న ముగుస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ స్పెషల్ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మధ్యప్రదేశ్&zwnj;లోని రేవా స్టేషన్ నుండి జూలై 11వ తేదీ లేట్ ఈవెనింగ్ బయలుదేరుతుంది. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ పలు బోర్డింగ్, డీ-బోర్డింగ్ పాయింట్లను కేటాయించింది. భక్తులు రేవాతో పాటు సత్నా, మైహర్, కట్ని, జబల్&zwnj;పూర్, నార్సింగ్&zwnj;పూర్, ఇటార్సీ, రాణి కమలపతి, షుజల్&zwnj;పూర్, ఉజ్జయిని, రత్లాం స్టేషన్లలో ఈ రైలు ఎక్కవచ్చు. అలాగే తిరుగు ప్రయాణంలో ఖాండ్వా, ఇటార్సీ, నార్సింగ్&zwnj;పూర్, జబల్&zwnj;పూర్, కట్ని, మైహర్, సత్నా, రేవా స్టేషన్లలో దిగిపోవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ టూర్ ప్లాన్ చాలా ఇంట్రెస్టింగ్&zwnj;గా డిజైన్ చేశారు. కేవలం ఒకే ఒక్క టికెట్&zwnj;తో భారతదేశంలోని విభిన్న సంస్కృతులు, చరిత్ర, ఆధ్యాత్మికతను ఎక్స్&zwnj;ప్లోర్ చేయవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;&bull; ద్వారక: ద్వారకాధీశ్ ఆలయం, బేట్ ద్వారక, నాగేశ్వర మహాదేవ్ జ్యోతిర్లింగం.&lt;/p&gt;&lt;p&gt;&bull; సోమనాథ్: ప్రసిద్ధ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం.&lt;/p&gt;&lt;p&gt;&bull; పూణే: భీమాశంకర్ జ్యోతిర్లింగం.&lt;/p&gt;&lt;p&gt;&bull; నాసిక్: త్రియంబకేశ్వర్ జ్యోతిర్లింగం.&lt;/p&gt;&lt;p&gt;&bull; ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్): ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగంతో పాటు వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన ఎల్లోరా గుహలు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&bull; జూలై 11, 12: రేవాలో ట్రెయిన్ స్టార్ట్ అవుతుంది. వివిధ స్టేషన్లలో భక్తులు బోర్డింగ్ అవుతారు. ఓవర్&zwnj;నైట్ జర్నీ ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;&bull; జూలై 13, 14: ద్వారక చేరుకుంటారు. అక్కడ ద్వారకాధీశ్, బేట్ ద్వారక, నాగేశ్వర ఆలయాలను సందర్శిస్తారు. జూలై 14 రాత్రి సోమనాథ్ బయలుదేరుతారు.&lt;/p&gt;&lt;p&gt;&bull; జూలై 15: సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం అనంతరం పూణేకి జర్నీ.&lt;/p&gt;&lt;p&gt;&bull; జూలై 16, 17: పూణే చేరుకుని హోటల్&zwnj;లో బస చేస్తారు. మరుసటి రోజు భీమాశంకర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని నాసిక్ రోడ్&zwnj;కు బయలుదేరుతారు.&lt;/p&gt;&lt;p&gt;&bull; జూలై 18: నాసిక్&zwnj;లో త్రియంబకేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని ఛత్రపతి సంభాజీనగర్ వెళ్తారు.&lt;/p&gt;&lt;p&gt;&bull; జూలై 19: ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ఎల్లోరా గుహల సందర్శన ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;&bull; జూలై 20, 21: రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. నిర్దేశిత స్టేషన్లలో ప్రయాణికులు డీ-బోర్డ్ అయ్యాక జూలై 21 ఉదయానికి రేవా చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కేంద్ర ప్రభుత్వం రైల్ టూరిజం ప్రోత్సహించేందుకు ఈ భారత్ గౌరవ్ స్కీమ్ కింద దాదాపు 33 శాతం వరకు కన్సెషన్ ఇస్తోంది. ఈ రాయితీతో కలుపుకుని జీఎస్&zwnj;టీతో సహా ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి..&lt;/p&gt;&lt;p&gt;1. ఎకానమీ క్లాస్ (Sleeper): రూ. 20,250. ఇందులో నాన్-ఏసీ స్లీపర్ క్లాస్ జర్నీ, బడ్జెట్ హోటల్&zwnj;లో నాన్-ఏసీ రూమ్స్ (మల్టీ షేరింగ్), లోకల్ ట్రాన్స్&zwnj;పోర్ట్ కోసం నాన్-ఏసీ బస్సు జర్నీ సేవలు అందిస్తారు.&lt;/p&gt;&lt;p&gt;2. స్టాండర్డ్ క్లాస్ (3AC): రూ. 33,250. ఇందులో 3AC క్లాస్ జర్నీ, ఏసీ హోటల్ రూమ్స్ (ట్విన్/ట్రిపుల్ షేరింగ్), లోకల్ విజిట్స్ కోసం నాన్-ఏసీ బస్సులు ఉంటాయి.&lt;/p&gt;&lt;p&gt;3. కంఫర్ట్ క్లాస్ (2AC): రూ. 44,000. ఇందులో 2AC క్లాస్ జర్నీ, ఏసీ హోటల్ రూమ్స్ (ట్విన్/ట్రిపుల్ షేరింగ్), లోకల్ సైట్&zwnj;సీయింగ్ కోసం ఏసీ బస్సులు కేటాయిస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్యాకేజీలోనే వచ్చేవి: ఉదయం టీ/కాఫీ, వెజిటేరియన్ బ్రేక్&zwnj;ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందిస్తారు. రోజుకు ఒక లీటర్ రైల్&zwnj;నీర్ వాటర్ బాటిల్ ఇస్తారు. ప్రయాణికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్, కోచ్&zwnj;లకు భద్రతా సిబ్బంది, టూర్ ఎస్కార్ట్ సేవలు ఉంటాయి. ఉద్యోగులకు టూర్ పూర్తయ్యాక ఎల్టీసీ సర్టిఫికేట్ కూడా ఇస్తారు.&lt;/p&gt;&lt;p&gt;మీ సొంత ఖర్చులు: గుడుల్లో ప్రత్యేక దర్శనం టికెట్లు, ఆన్&zwnj;లైన్ రిజిస్ట్రేషన్లు అవసరమైతే భక్తులే చేసుకోవాలి. ల్యాండ్రీ, మందులు, స్మారక కట్టడాల ఎంట్రీ ఫీజులు, బోటింగ్, పర్సనల్ ఖర్చులు ప్యాకేజీ కిందకు రావు.&lt;/p&gt;&lt;p&gt;బుకింగ్స్ కోసం ఐఆర్&zwnj;సీటీసీ అధికారిక వెబ్&zwnj;సైట్ (www.irctctourism.com) ను సందర్శించవచ్చు లేదా జబల్&zwnj;పూర్, ఇండోర్, భోపాల్, నాగ్&zwnj;పూర్ రీజినల్ ఆఫీసులను సంప్రదించవచ్చు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/irctc-launches-11-day-5-jyotirlinga-yatra-tour-package-spiritual-tourism-full-details-idnh0to"/>
        </item>
        <item>
            <title><![CDATA[10 Largest Hindu Temples: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుంది? టాప్ 10 భారీ ఆలయాలు ఇవే]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/spiritual-journey-10-largest-hindu-temples-in-the-world-you-must-visit-list-here-iyhyppv</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/spiritual-journey-10-largest-hindu-temples-in-the-world-you-must-visit-list-here-iyhyppv</guid>
            <pubDate>Wed, 10 Jun 2026 07:15:53 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;10 Largest Hindu Temples: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయం ఇండియాలో లేదు.. మరి ఎక్కడుందో మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత భారీ, అద్భుతమైన 10 హిందూ దేవాలయాల వివరాలు, వాటి విశిష్ఠతలు, నిర్మాణ శైలి గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ktpg7d9qdacvr3w6zf38m06t,imgname-10-largest-hindu-temples-1781019161911.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;10 Largest Hindu Temples: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయం ఇండియాలో లేదు.. మరి ఎక్కడుందో మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత భారీ, అద్భుతమైన 10 హిందూ దేవాలయాల వివరాలు, వాటి విశిష్ఠతలు, నిర్మాణ శైలి గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హిందూ ధర్మం ప్రకారం ఆలయం అంటే కేవలం దేవుడు ఉండే చోటు మాత్రమే కాదు, అది జ్ఞానోదయానికి ఒక మార్గం. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన నిర్మాణ శైలితో, భారీ వైశాల్యంలో కొలువుదీరిన హిందూ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. నాటి శిల్పుల నైపుణ్యం, నేటి ఆధునిక ఇంజనీరింగ్&zwnj;కు కూడా సవాల్ విసిరేలా ఉంటుంది. ప్రపంచంలోని టాప్ 10 భారీ హిందూ దేవాలయాల గురించిన వివరాలు గమనిస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయం ఇండియాలో లేదు ! మరి ఎక్కడుంది? టాప్ 10 అతిపెద్ద ఆలయాలు ఏవి?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నేపాల్ రాజధాని ఖాట్మండులోని బాగ్మతి నది ఒడ్డున ఈ పవిత్ర క్షేత్రం ఉంది. దాదాపు 24.60 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ ప్రాంగణంలో 518 చిన్న ఆలయాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. నేపాలీ పగోడా నిర్మాణ శైలిలో ఉండే ఈ ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైనది. ఇక్కడ గర్భాలయంలోని శివుడిని 'పశుపతినాథ్' అని పిలుస్తారు. ఇక్కడి పూజారులు భారత్ నుంచే వెళ్లడం ఒక విశేషం.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;2. అంగ్కోర్ వాట్, కాంబోడియా&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కట్టడం ఏది అంటే టక్కున గుర్తొచ్చే పేరు 'అంగ్కోర్ వాట్'. 162.6 హెక్టార్ల (దాదాపు 402 ఎకరాలు) భారీ విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం మొదట విష్ణుమూర్తి కోలువై ఉన్నారు. తర్వాత ఇది బౌద్ధ క్షేత్రంగా మారింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో 65 మీటర్ల ఎత్తున్న గోపురం ఉంటుంది. గోడల మీద రామాయణ, మహాభారత ఘట్టాలు చెక్కిన తీరు టూరిస్టులను మెస్మరైజ్ చేస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న ఈ ఆలయం, ప్రస్తుతం ప్రపంచంలోనే పనిచేస్తున్న అతిపెద్ద హిందూ దేవాలయ ప్రాంగణాల్లో ఒకటి. 156 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ క్షేత్రంలో 21 గోపురాలు, 81 ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడి ప్రధాన గోపురాన్ని 'రాజగోపురం' అంటారు. ఇది 236 అడుగుల ఎత్తుతో ఆసియాలోనే రెండో అతిపెద్ద గోపురంగా పేరు గాంచింది.&lt;/p&gt;&lt;p&gt;4. అక్షరధామ్, ఢిల్లీ (భారతదేశం)&lt;/p&gt;&lt;p&gt;యమునా నది తీరాన 100 ఎకరాల విస్తీర్ణంలో BAPS సంస్థ ఈ అద్భుత క్షేత్రాన్ని నిర్మించింది. 2005లో పూర్తయిన ఈ ఆలయం రాజస్థానీ పింక్ శాండ్&zwnj;స్టోన్, ఇటాలియన్ మార్బుల్&zwnj;తో చెక్కారు. ఇందులో విశేషం ఏంటంటే.. ఈ భారీ కట్టడానికి ఎక్కడా కాంక్రీట్ లేదా ఇనుప సపోర్ట్ వాడలేదు. 234 చెక్కిన స్తంభాలు, 9 భారీ గోపురాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కోల్&zwnj;కతాలోని హూగ్లీ నది ఒడ్డున 40 ఎకరాల్లో స్వామి వివేకానంద ఈ మఠాన్ని స్థాపించారు. రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయమైన ఈ మఠం నిర్మాణం చాలా విభిన్నంగా ఉంటుంది. ఒక వైపు నుంచి చూస్తే గుడిలా, మరో వైపు నుంచి చూస్తే చర్చిలా, ఇంకో వైపు నుంచి చూస్తే మసీదులా కనిపిస్తూ సర్వమత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;6. ఏకాంబరేశ్వర ఆలయం, తమిళనాడు (భారతదేశం)&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;కాంచీపురంలోని పంచభూత లింగాలలో ఒకటైన ఈ ఆలయం 'పృథ్వీ లింగం' భూమికి ప్రతీక. 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ రాజగోపురం 59 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇక్కడ 'వేయి స్తంభాల మండపం' భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఆలయం కింద ఒక రహస్య పవిత్ర నది ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇది పంచభూత స్థలాలలో అగ్ని తత్త్వానికి ప్రతీక. ఇక్కడి శివలింగాన్ని అగ్ని లింగం అని పిలుస్తారు. 10 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణం ఎంతో విశాలమైనది. విజయనగర రాజు కృష్ణదేవరాయలు ఇక్కడ 1000 స్తంభాల మండపాన్ని నిర్మించారు. ఈ ఆలయ గాలిగోపురం 217 అడుగుల ఎత్తుతో గంభీరంగా కనిపిస్తుంది.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;8. ప్రంబనన్ ఆలయం, జావా (ఇండోనేషియా)&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;ఇండోనేషియాలోని అతిపెద్ద హిందూ దేవాలయం ఇది. 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తులకు అంకితం చేశారు. అప్పట్లో ఇక్కడ 240 చిన్న ఆలయాలు ఉండేవని రిపోర్టులు పేర్కొంటున్నాయి. యునెస్కో గుర్తించిన ఈ చారిత్రక కట్టడం హిందూ శిల్పకళా వైభవానికి నిదర్శనం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రాణి రాష్మోని నిర్మించిన ఈ ఆలయం 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారు 'భవతారిణి' రూపంలో కొలువై ఉంటారు. రామకృష్ణ పరమహంస ఇక్కడే అమ్మవారిని దర్శించుకునేవారు. ప్రధాన ఆలయంతో పాటు బెంగాలీ శైలిలో నిర్మించిన 12 శివాలయాలు ఒకే వరుసలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;10. బిర్లా మందిర్ (లక్ష్మీ నారాయణ్ ఆలయం), ఢిల్లీ (భారతదేశం)&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సమీపంలో ఉన్న ఈ ఆలయం 7.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. 1939లో మహాత్మా గాంధీ ఈ ఆలయాన్ని ప్రారంభించారు. అప్పట్లో కులమత భేదం లేకుండా అందరికీ ఆలయ ప్రవేశం కల్పించాలనే నిబంధనపైనే గాంధీజీ దీన్ని ప్రారంభించడం విశేషం. గీతా భవన్ వంటి భాగాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/spiritual-journey-10-largest-hindu-temples-in-the-world-you-must-visit-list-here-iyhyppv"/>
        </item>
        <item>
            <title><![CDATA[IRCTC Ayodhya Kashi Tour: ఒక్క టికెట్‌తో అయోధ్య, కాశీ ప్రయాణం.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీ]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/irctc-ayodhya-kashi-tour-package-2026-details-price-and-itinerary-spiritual-tourism-n9fyfz4</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/irctc-ayodhya-kashi-tour-package-2026-details-price-and-itinerary-spiritual-tourism-n9fyfz4</guid>
            <pubDate>Tue, 16 Jun 2026 17:18:51 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;IRCTC Ayodhya Kashi Tour : ఐఆర్&zwnj;సీటీసీ గౌహతి నుంచి అయోధ్య, కాశీ, ప్రయాగ్&zwnj;రాజ్ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి 'రామలల్లా విత్ కాశీ విశ్వనాథ్ దర్శన్' పేరుతో సరికొత్త విమాన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ఆధ్యాత్మిక టూర్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kv83pj22ajqzx11d0z9jbpwy,imgname-irctc-ayodhya-kashi-tour-1781610006594.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;IRCTC Ayodhya Kashi Tour : ఐఆర్&zwnj;సీటీసీ గౌహతి నుంచి అయోధ్య, కాశీ, ప్రయాగ్&zwnj;రాజ్ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి 'రామలల్లా విత్ కాశీ విశ్వనాథ్ దర్శన్' పేరుతో సరికొత్త విమాన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ఆధ్యాత్మిక టూర్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారతదేశంలో ఆధ్యాత్మిక యాత్రలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్&zwnj;లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పవిత్ర సరయూ నది ఒడ్డున ఉన్న శ్రీరాముడి జన్మభూమి అయోధ్య, భారతదేశ ఆధ్యాత్మిక రాజధానిగా పిలవబడే 11వ శతాబ్దం నాటి పురాతన నగరం వారణాసి (కాశీ)లను సందర్శించడానికి భక్తులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తారు. గంగా నది పవిత్ర జలాల్లో స్నానాలు ఆచరించడానికి, కాశీనాథుని దర్శనం కోసం ఎంతో మంది తరలివస్తుంటారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ క్రమంలోనే భక్తుల కోసం ఐఆర్&zwnj;సీటీసీ (IRCTC) ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. 'రామలల్లా విత్ కాశీ విశ్వనాథ్ దర్శన్, ఎక్స్ గౌహతి (EGA028A)' పేరుతో ఈ టూర్&zwnj;ను ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీ ద్వారా లక్నో, అయోధ్య, ప్రయాగ్&zwnj;రాజ్, వారణాసి వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్ ఫ్లైట్ ద్వారా సాగుతుంది. ఇందులో కేవలం 10 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2026 జూలై 18 నుంచి జూలై 22 వరకు 4 రాత్రులు, 5 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. బ్రేక్&zwnj;ఫాస్ట్, డిన్నర్ ఈ ప్యాకేజీలోనే ఉంటాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ టూర్ గౌహతి (GAU) నుంచి ప్రారంభమై లక్నో (LKO)కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం వారణాసి (VNS) నుంచి గౌహతి (GAU)కి ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;&bull; 18 జూలై 2026 నాడు గౌహతి నుంచి లక్నోకు ఫ్లైట్ (6E-6552) సాయంత్రం 17:20 గంటలకు బయలుదేరి రాత్రి 19:20 గంటలకు చేరుకుంటుంది.&lt;/p&gt;&lt;p&gt;&bull; 22 జూలై 2026 నాడు వారణాసి నుంచి గౌహతికి ఫ్లైట్ (6E-507/127) ఉదయం 09:05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:52 గంటలకు ల్యాండ్ అవుతుంది.&lt;/p&gt;&lt;p&gt;ఎయిర్&zwnj;లైన్స్ నిర్ణయం ప్రకారం ఫ్లైట్ టైమింగ్స్ మారే అవకాశం ఉంది. 0-2 ఏళ్ల లోపు ఇన్ఫాంట్ ఛార్జీలను బుకింగ్ సమయంలో ఐఆర్&zwnj;సీటీసీ ఆఫీసులో క్యాష్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;డే 01 (18.07.2026): గౌహతి టూ లక్నో&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఫ్లైట్ టైమింగ్స్ కంటే 2 గంటల ముందే గౌహతి ఎయిర్&zwnj;పోర్టుకు చేరుకోవాలి. బోర్డింగ్ ప్రాసెస్ ముగిశాక ఫ్లైట్ ఎక్కాలి. లక్నో ఎయిర్&zwnj;పోర్టుకు చేరుకున్నాక, అక్కడ నుంచి హోటల్&zwnj;కు ట్రాన్స్&zwnj;ఫర్ చేస్తారు. చెక్-ఇన్ అయ్యాక సాయంత్రం కాసేపు రిలాక్స్ అవ్వొచ్చు. రాత్రి హోటల్&zwnj;లోనే డిన్నర్ ఉంటుంది. అక్కడే బస చేస్తారు.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;డే 02 (19.07.2026): లక్నో టూ అయోధ్య&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఉదయం హోటల్&zwnj;లో బ్రేక్&zwnj;ఫాస్ట్ చేసిన తర్వాత రోడ్డు మార్గంలో అయోధ్యకు బయలుదేరుతారు. దారిలో బారా ఇమాంబరా, రూమి దర్వాజాలను సందర్శిస్తారు. అయోధ్యకు చేరుకున్నాక హోటల్&zwnj;లో చెక్-ఇన్ అవుతారు. ఆ తర్వాత రామలల్లా మందిరం, హనుమాన్ గర్హి మందిరం, సరయూ ఘాట్&zwnj;లను సందర్శిస్తారు. రాత్రి హోటల్&zwnj;లో డిన్నర్ ముగించుకుని అక్కడే నిద్రపోతారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;డే 03 (20.07.2026): అయోధ్య - ప్రయాగ్&zwnj;రాజ్ - వారణాసి&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఉదయం బ్రేక్&zwnj;ఫాస్ట్ చేశాక ప్రయాగ్&zwnj;రాజ్&zwnj;కు జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్కడ పవిత్ర త్రివేణి సంగమాన్ని చూస్తారు. ఆ తర్వాత గంగా నది ఎడమ గట్టున, త్రివేణి సంగమానికి ఉత్తరాన ఉన్న శివుడి పవిత్ర దేవాలయం 'శంకర్ విమాన్ మండపం' సందర్శిస్తారు. అనంతరం వారణాసికి ప్రయాణమవుతారు. వారణాసి చేరుకుని హోటల్&zwnj;లో చెక్-ఇన్ అవుతారు. సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో జరిగే ప్రపంచ ప్రసిద్ధ గంగా ఆరతిని చూసి తరిస్తారు. రాత్రి హోటల్&zwnj;లో డిన్నర్, వారణాసిలోనే బస ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;డే 04 (21.07.2026): వారణాసి లోకల్ సైట్ సీయింగ్&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఉదయం బ్రేక్&zwnj;ఫాస్ట్ ముగిశాక శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్, సార్నాథ్, అస్సి ఘాట్, బనారస్ ఘాట్&zwnj;లను సందర్శిస్తారు. సాయంత్రం లోకల్ షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఇస్తారు. రాత్రి హోటల్&zwnj;లో డిన్నర్ తిని అక్కడే స్టే చేస్తారు.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;డే 05 (22.07.2026): వారణాసి టూ గౌహతి&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;హోటల్&zwnj;లో మార్నింగ్ బ్రేక్&zwnj;ఫాస్ట్ తర్వాత కాసేపు పర్సనల్ యాక్టివిటీస్ కోసం టైమ్ ఉంటుంది. ఆ తర్వాత ఫ్లైట్ టైమ్&zwnj;కు 2 గంటల ముందే వారణాసి ఎయిర్&zwnj;పోర్టుకు ట్రాన్స్&zwnj;ఫర్ చేస్తారు. అక్కడ నుంచి గౌహతికి రిటర్న్ ఫ్లైట్ ఎక్కడంతో ఈ స్వీట్ మెమొరీస్ టూర్ ముగుస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కంపార్ట్ క్లాస్ కింద ఒక్కో వ్యక్తికి అయ్యే ఖర్చు ఇలా ఉంది..&lt;/p&gt;&lt;p&gt;&bull; సింగిల్ ఆక్యుపెన్సీ (ఒక్కరే రూమ్ తీసుకుంటే): రూ. 37,700/-&lt;/p&gt;&lt;p&gt;&bull; డబుల్ ఆక్యుపెన్సీ (ఇద్దరు షేర్ చేసుకుంటే): రూ. 30,850/-&lt;/p&gt;&lt;p&gt;&bull; ట్రిపుల్ ఆక్యుపెన్సీ (ముగ్గురు షేర్ చేసుకుంటే): రూ. 30,050/-&lt;/p&gt;&lt;p&gt;&bull; చైల్డ్ విత్ బెడ్ (5-11 ఏళ్లు): రూ. 26,150/-&lt;/p&gt;&lt;p&gt;&bull; చైల్డ్ వితౌట్ బెడ్ (2-4 ఏళ్లు): రూ. 23,850/-&lt;/p&gt;&lt;p&gt;ఒకవేళ ఒకే బుకింగ్&zwnj;లో ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ఉంటే, ఒక డబుల్ రూమ్&zwnj;లో ఎక్స్&zwnj;ట్రా బెడ్ ప్రొవైడ్ చేస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్యాకేజీలో కలిపి ఉన్నవి: ఎకానమీ క్లాస్&zwnj;లో రిటర్న్ ఎయిర్ టికెట్లు, అన్ని ప్రాంతాల్లో షేరింగ్ బేసిస్&zwnj;పై వసతి, ఇటినెరరీ ప్రకారం టూరిస్ట్ వెహికల్&zwnj;లో సైట్ సీయింగ్, 4 బ్రేక్&zwnj;ఫాస్ట్లు, 4 డిన్నర్లు, అన్ని అరైవల్, డిపార్చర్ పాయింట్ల వద్ద అసిస్టెన్స్, అన్ని రకాల వర్తించే పన్నులు.&lt;/p&gt;&lt;p&gt;ప్యాకేజీలో లేనివి: మధ్యాహ్న భోజనం, ఈ-రిక్షా ఛార్జీలు, క్రూజ్ లేదా బోట్ ఛార్జీలు, హోటళ్లలో పోర్టేజ్, టిప్స్, ఇన్సూరెన్స్, మినరల్ వాటర్, టెలిఫోన్ బిల్స్, లాండ్రీ, రూమ్ హీటర్ ఖర్చులు, స్టిల్ లేదా వీడియో కెమెరా ఫీజులు. ఇటినెరరీలో లేని ఎలాంటి అదనపు సైట్ సీయింగ్, గైడ్ ఛార్జీలు, మాన్యుమెంట్ ఎంట్రన్స్ ఫీజులు కూడా ఇందులో కలవవు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రయాణికులు తమ వెంట ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్&zwnj;పోర్ట్ లేదా ఏదైనా గవర్నమెంట్ ఐడీ కార్డ్ తప్పకుండా క్యారీ చేయాలి. టూర్ సర్వీస్ వోచర్లు ప్రయాణానికి 2 రోజుల ముందు ఈమెయిల్&zwnj;కు వస్తాయి లేదా గౌహతి ప్రాంతీయ కార్యాలయం నుంచి తీసుకోవచ్చు. బుకింగ్ సమయంలోనే 100% పేమెంట్ చేయాల్సి ఉంటుంది, బ్యాంక్ ఛార్జీలు కస్టమరే భరించాలి. ఒకవేళ బుకింగ్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే www.irctctourism.com వెబ్&zwnj;సైట్&zwnj;లోకి లాగిన్ అయి క్యాన్సిల్ చేసుకోవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;&bull; టూర్ ప్రారంభానికి 21 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే: ప్యాకేజీ కాస్ట్&zwnj;లో 30% కట్ అవుతుంది.&lt;/p&gt;&lt;p&gt;&bull; 21 నుంచి 15 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే: ప్యాకేజీ కాస్ట్&zwnj;లో 55% కట్ అవుతుంది.&lt;/p&gt;&lt;p&gt;&bull; 14 నుంచి 08 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే: ప్యాకేజీ కాస్ట్&zwnj;లో 80% కట్ అవుతుంది.&lt;/p&gt;&lt;p&gt;&bull; 7 రోజులు లేదా ఆ కంటే తక్కువ టైమ్ ఉంటే (నో షో): 100% క్యాన్సిలేషన్ ఛార్జ్ పడుతుంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/irctc-ayodhya-kashi-tour-package-2026-details-price-and-itinerary-spiritual-tourism-n9fyfz4"/>
        </item>
        <item>
            <title><![CDATA[Spiritual : ఈ మాంసం తింటే అంతే సంగతి.. 7 తరాలకు శాపమే, వంశం మొత్తం నాశనమే]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/spiritual/naga-dosham-the-generational-curse-of-harming-snakes-nazqlt2</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/spiritual/naga-dosham-the-generational-curse-of-harming-snakes-nazqlt2</guid>
            <pubDate>Fri, 29 May 2026 17:05:33 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;కోడి, మేక మాంసం చాలామంది ఇష్టంగా తింటారు.. మాంసాహారం అనేది అనాదిగా వస్తున్న అహారపు అలవాటు. అయితే విదేశీ రుచుల మాయలో కొందరు పాము మాంసం కూాడా తింటున్నారు.. హిందూ సంప్రదాయాల ప్రకారం ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా..?&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kssq2gkyeca0bsrxfcza69g2,imgname-snake-meat-1780053262974.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;కోడి, మేక మాంసం చాలామంది ఇష్టంగా తింటారు.. మాంసాహారం అనేది అనాదిగా వస్తున్న అహారపు అలవాటు. అయితే విదేశీ రుచుల మాయలో కొందరు పాము మాంసం కూాడా తింటున్నారు.. హిందూ సంప్రదాయాల ప్రకారం ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా..?&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రకృతికి, మనిషికి మధ్య విడదీయరాని బంధం ఉందని హిందూ మతం చెబుతుంది. అందుకే హిందువులు ప్రకృతిని దైవస్వరూపంగా భావిస్తారు. అంతేకాదు కొన్ని జంతువులు ప్రమాదకరం అయినప్పటికీ దైవంగా పూజిస్తారు. ఇలా పూజించే జంతువుల్లో పాములు కూడా ఒకటి&hellip; హిందూ పురాణాల్లో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. పరమశివుడు మెడలో ఆభరణంగా, విష్ణుమూర్తి శయనపాన్పుగా ఉండేది పాములేే&hellip; ఇలా దేవుళ్లవద్ద ఉండే పాములను నాగదేవతలుగా భావిస్తుంటారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;అయితే పాముకు హాని చెయడంవల్ల నాగదోషం కలుగుతుందని అంటారు. అలాంటిది ఇటీవల కాలంలో కొందరు పాము మాంసం తింటున్నారు. మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాము మాంసం తినడం వల్ల కలిగే తీవ్రమైన దోషాలేమిటి..? ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి..? అనేది తెలుసుకుందాం. &amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆధునిక జీవనశైలి, విదేశీ సంస్కృతులపై మోజుతో కొందరు తెలియక తప్పులు చేస్తున్నారు. ఈ తప్పుల ప్రభావం వారిపై మాత్రమే కాకుండా మొత్తం వంశంపై పడుతుంది. ముఖ్యంగా పాము మాంసం తినేవారికి ఏడు తరాల వరకు తీవ్రమైన నాగదోషం కలుగుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు.&lt;/p&gt;&lt;p&gt;జ్యోతిష్య నమ్మకాల ప్రకారం&hellip; పామును చంపడం లేదా దాని మాంసం తినడం వల్ల నాగదోషం లేదా సర్ప దోషం అనే తీవ్రమైన శాపం తగులుతుంది. ఈ శాపం ఆ వ్యక్తితోనే పోకుండా ఏడు తరాల వరకు వెంటాడుతుందని నమ్ముతారు. ఈ దోషం వల్ల కుటుంబంలో సమస్యలు, సంతానలేమి, వివాహ ఆటంకాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి ఎదురవుతాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పామును చంపడం లేదా దాని మాంసం తినడం వల్ల కలిగే దోషంతో సంతానలేమి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు వంశం అంతరించిపోయే శాపం కూడా కలుగుతుంది. నాగదోషం ఉన్న కుటుంబాల్లోని యువతకు పెళ్లిళ్లు కావడం కష్టమవుతుంది. ఒకవేళ పెళ్లి జరిగినా వారికి పిల్లలు పుట్టక వంశం ఆగిపోయే ప్రమాదం ఉంది.&lt;/p&gt;&lt;p&gt;ఒకవేళ పిల్లలు పుట్టినా వారికి మానసిక లేదా శారీరక లోపాలు ఉండవచ్చు. శాపానికి గురైన కుటుంబంలో పుట్టే పిల్లలు, మనవళ్లు, మునిమనవళ్లు పుట్టుకతోనే మానసిక లేదా శారీరక వైకల్యాలతో బాధపడవచ్చు. కంటిచూపు లేకపోవడం, నడవలేకపోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నాగదోశం కలిగినవారికి దీర్ఘకాలిక వ్యాధులు, వంశపారంపర్య రోగాలు, చర్మ వ్యాధులు, రక్తం, నరాల సంబంధిత సమస్యలు వస్తాయి. ఎంత ఆధునిక వైద్యం చేయించినా ఈ వ్యాధులు పూర్తిగా నయం కావు. అలాగే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, పేదరికం కూడా వారిని వెంటాడతాయి. కోటీశ్వరులైనా, సంపాదించిన ఆస్తి మొత్తం కోల్పోతారు. తర్వాతి తరాల వారికి పూట గడవని పరిస్థితి వస్తుందని పెద్దలు చెబుతుంటారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;హిందూ ధర్మంలో పాములను రాహు, కేతు గ్రహాల రూపాలుగా భావిస్తారు. శివుడు, విష్ణువు పూజలతో కూడా వీటికి సంబంధం ఉంది. పాములకు హాని చేయడం అంటే ప్రకృతి, ఆధ్యాత్మిక నియమాలను ఉల్లంఘించడమే. పాము మాంసం తినడం హిందూ మతంలో నీచమైన చర్యగా పరిగణిస్తారు. పాములను హింసించడం, దయ లేకుండా చంపడం మనిషి చేసే మహా పాపాలలో ఒకటిగా భావిస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ రోజుల్లో కొందరు పాము మాంసం తింటున్నారు. కానీ జ్యోతిష్యుల హెచ్చరిక ప్రకారం.. ఇది తీవ్రమైన నాగదోషానికి దారితీస్తుంది. ఈ దోషం ఏడు తరాల వరకు వెంటాడుతుంది. తెలిసి లేదా తెలియక చేసిన ఈ తప్పులకు సరైన ఆధ్యాత్మిక సలహా తీసుకుని, పరిహార పూజలు చేయడం అవసరం. ఏ జీవిని, ముఖ్యంగా పాములను హింసించకుండా ఉండటమే ఉత్తమ మార్గం.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;(గమనిక: ఈ కథనంలోని సమాచారం జ్యోతిష్యులు, మత గ్రంథాలు, పంచాంగం ఆధారంగా రాసింది. ఏసియానెట్ తెలుగు దీన్ని ధృవీకరించడం లేదు. సమాచారాన్ని అందించడమే మా ఉద్దేశం. దీని కచ్చితత్వం, విశ్వసనీయతకు ఏసియానెట్ తెలుగు బాధ్యత వహించదు)&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/spiritual/naga-dosham-the-generational-curse-of-harming-snakes-nazqlt2"/>
        </item>
        <item>
            <title><![CDATA[Money Plant: మనీ ప్లాంట్ దగ్గర ఈ ఒక్కటి పెడితే చాలు.. జీవితంలో డబ్బుకు లోటురాదు!]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/spiritual/feng-shui-tips-money-plant-crystal-for-wealth-in-telugu-npqxtd8</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/spiritual/feng-shui-tips-money-plant-crystal-for-wealth-in-telugu-npqxtd8</guid>
            <pubDate>Wed, 03 Jun 2026 12:28:58 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Money Plant: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా డబ్బు నిలవట్లేదా? అయితే ఈ ఫెంగ్ షుయ్ చిట్కాలు పాటించాల్సిందే. ఫెంగ్ షుయ్ ప్రకారం మనీ ప్లాంట్ దగ్గర ఈ ఒక్క వస్తువు పెడితే తరతరాలకు సరిపడా సంపద సొంతమవుతుందట. మరీ సంపద పెంచే ఆ వస్తువు ఏంటో తెలుసుకుందామా..&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01km8qq6zcarhjexen7npvz7fr,imgname-plant-2--4--1774114806764.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Money Plant: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా డబ్బు నిలవట్లేదా? అయితే ఈ ఫెంగ్ షుయ్ చిట్కాలు పాటించాల్సిందే. ఫెంగ్ షుయ్ ప్రకారం మనీ ప్లాంట్ దగ్గర ఈ ఒక్క వస్తువు పెడితే తరతరాలకు సరిపడా సంపద సొంతమవుతుందట. మరీ సంపద పెంచే ఆ వస్తువు ఏంటో తెలుసుకుందామా..&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మనలో చాలామంది ఇంట్లో సిరిసంపదలు పెరగాలని మనీ ప్లాంట్ పెంచుకుంటారు. ఫెంగ్ షుయ్ ప్రకారం మనీ ప్లాంట్ ని పెట్టినంత మాత్రాన అది 'మనీ మ్యాగ్నెట్'&zwnj;గా మారిపోదు. ఆ మొక్కలో దాగి ఉన్న శక్తిని యాక్టివేట్ చేయాలట. అప్పుడే ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయట. మరి మనీ ప్లాంట్ తో ఏం చేస్తే సంపద రెట్టింపవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఫెంగ్ షుయ్, క్రిస్టల్ థెరపీ ప్రకారం.. మనీ ప్లాంట్ దగ్గర లేదా దాని కుండీలో ఒక మెరిసే వస్తువును ఉంచితే, ఇంట్లోని వెల్త్ కార్నర్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల డబ్బు అయస్కాంతంలా మీవైపు ఆకర్షించబడుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ మ్యాజికల్, బంగారంలా మెరిసే క్రిస్టల్&zwnj;ను 'పైరైట్ క్రిస్టల్' అంటారు. ఇది చూడటానికి పసుపు రంగులో, మిలమిల మెరుస్తూ ఉంటుంది. చూడడానికి నిజమైన బంగారంలా కనిపిస్తుంది. అందుకే ఫెంగ్ షుయ్&zwnj;లో దీన్ని 'ఫూల్స్ గోల్డ్' అని కూడా పిలుస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ముందుగా ఒక పైరైట్ క్రిస్టల్ తీసుకోవాలి. ఒక చిన్న ముక్క లేదా కొన్ని చిన్న చిన్న పైరైట్ కణాలను తీసుకొని.. వాటిని మీ మనీ ప్లాంట్ కుండీలోని మట్టి పైన, మొక్క ప్రధాన వేరు దగ్గర పెట్టాలి. ఒకవేళ మొక్క నీటిలో పెరుగుతుంటే, ఆ బాటిల్ దగ్గర పెడితే సరిపోతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఫెంగ్ షుయ్ ప్రకారం పైరైట్ క్రిస్టల్ ప్రత్యేక నిర్మాణం కారణంగా, ఇది విశ్వం నుంచి సంపద, శ్రేయస్సు, కొత్త అవకాశాలను ఆకర్షిస్తుందట. ఇది మనీ ప్లాంట్ 'వుడ్ ఎనర్జీ'తో కలిసినప్పుడు, డబ్బు రాక పది రెట్లు పెరుగుతుందట.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మీ దగ్గర పైరైట్ అందుబాటులో లేకపోతే, మనీ ప్లాంట్ కుండీలో &lsquo;క్లియర్ క్వార్ట్జ్&rsquo; క్రిస్టల్&zwnj;ను పెట్టవచ్చు. ఫెంగ్ షుయ్&zwnj;లో దీన్ని 'మాస్టర్ హీలర్' అంటారు. ఇది మొక్క సానుకూల శక్తిని పెంచి, ధన ప్రవాహానికి అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగిస్తుందని నమ్మకం.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Kavitha G</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/spiritual/feng-shui-tips-money-plant-crystal-for-wealth-in-telugu-npqxtd8"/>
        </item>
        <item>
            <title><![CDATA[Marakata Shiva Lingam: ఈ ఒక్క శివలింగాన్ని దర్శిస్తే చాలు.. మీ బాడీలోని రోగాలన్నీ సెట్ ! తెలంగాణ వైద్యనాథుడు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/spiritual/marakata-shiva-lingam-chandippa-marakata-someshwara-swamy-temple-history-and-miracles-pp45ui8</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/spiritual/marakata-shiva-lingam-chandippa-marakata-someshwara-swamy-temple-history-and-miracles-pp45ui8</guid>
            <pubDate>Mon, 01 Jun 2026 18:26:29 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Marakata Shiva Lingam: హైదరాబాద్&zwnj;కు సమీపంలోని చందిప్ప మరకత సోమేశ్వర స్వామి ఆలయం చాలా ప్రత్యేకం. 1000 ఏళ్ల నాటి చరిత్ర, ఆరోగ్య ప్రసాదిత మరకత లింగం మహిమల గురించిన పూర్తి వివరాలు మీకోసం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kt1k4gn579460np0ftgwk4hx,imgname-marakata-shiva-lingam-1780317569701.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Marakata Shiva Lingam: హైదరాబాద్&zwnj;కు సమీపంలోని చందిప్ప మరకత సోమేశ్వర స్వామి ఆలయం చాలా ప్రత్యేకం. 1000 ఏళ్ల నాటి చరిత్ర, ఆరోగ్య ప్రసాదిత మరకత లింగం మహిమల గురించిన పూర్తి వివరాలు మీకోసం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణలో ఎన్నో అద్భుతమైన, మిస్టరీలతో కూడిన దేవాలయాలు చాలానే ఉన్నాయి. కానీ, హైదరాబాద్&zwnj;కు జస్ట్ ఒక గంట ప్రయాణ దూరంలో, రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం చందిప్ప గ్రామంలో ఉన్న ఒక అరుదైన శివక్షేత్రం గురించి చాలా మందికి తెలియదు. అదే శ్రీ మరకత శివలింగ సోమేశ్వర స్వామి ఆలయం.&lt;/p&gt;&lt;p&gt;సాధారణంగా మనం నల్లటి రాతితో చేసిన శివలింగాలను చూస్తుంటాం. కానీ ఇక్కడ పరమశివుడు స్వచ్ఛమైన ఆకుపచ్చ రంగులో మెరిసిపోయే మరకత లింగం రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఒక్క లింగాన్ని దర్శించుకుంటే చాలు, ఎంతటి మొండి రోగాలైనా నయమైపోతాయని భక్తుల నమ్మకం. అందుకే దీన్ని తెలంగాణ వైద్యనాథ క్షేత్రం అని కూడా పిలుస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మరకతం అంటే పచ్చ రత్నం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇది బుధ గ్రహానికి చిహ్నం. చందిప్ప ఆలయంలోని ఈ శివలింగంపై కాంతి పడినప్పుడు లేదా అభిషేకం చేస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ గ్రీనిష్ గ్లో కనిపిస్తుంది. ఈ వైబ్రేషన్స్ చూడటానికి రెండు కళ్లూ చాలవు.&lt;/p&gt;&lt;p&gt;మహారాష్ట్రలో ఉన్న ప్రముఖ జ్యోతిర్లింగం వైద్యనాథ్ ఎలాగైతే భక్తుల రోగాలను నయం చేస్తుందో, అలాగే ఇక్కడి మరకత సోమేశ్వరుడు కూడా భక్తులకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని నమ్మకం. ఈ లింగం ముందు కూర్చుని కాసేపు ధ్యానం చేస్తే మైండ్ సూపర్ పీస్ ఫుల్ గా మారుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ గుడి నిన్న మొన్న కట్టింది కాదు.. దీనికి దాదాపు 1000 ఏళ్ల హిస్టరీ ఉంది. 11వ శతాబ్దానికి చెందిన పశ్చిమ చాళుక్య రాజు ఆరో విక్రమాదిత్యుడు (క్రీ.శ. 1076-1126) కాలంలో, 1101 అక్టోబర్ 23న ముచుకుంద నది తీరాన ఈ క్షేత్రాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి శాసనాలు చెప్తున్నాయి. ఆ రోజుల్లో ఈ ఆలయ మెయింటెనెన్స్, పండగల కోసం ఏకంగా 250 ఎకరాల భూమిని దానంగా ఇచ్చినట్టు సమాచారం.&lt;/p&gt;&lt;p&gt;కాలక్రమేణా ఈ ఆలయం కాస్త డ్యామేజ్ అయి, అందరూ మర్చిపోయే స్టేజ్&zwnj;కి వచ్చింది. కానీ, 2000ల ఆరంభంలో ఈ ప్లేస్ మళ్లీ లైమ్&zwnj;లైట్&zwnj;లోకి వచ్చింది. ఆ తర్వాత 2011-12లో లోకల్ పీపుల్ అంతా కలిసి ఈ గుడిని సూపర్బ్ గా రినోవేట్ చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఆలయానికి ఇంకో ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది. 2007 మహాశివరాత్రి రోజున ఒక మ్యాజిక్ జరిగింది. ఆ రోజు ఉదయాన్నే సూర్య కిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి, శివలింగంపై పడ్డాయి. ఆ కిరణాల కాంతికి శివలింగం మొత్తం పచ్చటి వెలుగుతో నిండిపోయింది. అప్పటివరకు అది నార్మల్ శివలింగం అనుకున్న వాళ్లంతా షాక్ అయ్యారు. అది ప్యూర్ మరకత శివలింగం అని ఆ రోజే అఫీషియల్&zwnj;గా ప్రూవ్ అయింది. అప్పటినుంచి ఈ టెంపుల్ కి భక్తుల రష్ బాగా పెరిగిపోయింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ సోమేశ్వర స్వామి దగ్గర కొన్ని స్పెషల్ పూజలు చేస్తే అనుకున్న పనులు గ్యారంటీగా జరుగుతాయని భక్తుల నమ్మకం. ఐదు సోమవారాలు లేదా ఐదు పౌర్ణమిలు ఇక్కడికొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తే లైఫ్&zwnj;లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయని నమ్ముతారు. పౌర్ణమి రోజు ఇక్కడి అభిషేక జలాలతో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయట. ముఖ్యంగా బుధ దోషం ఉన్నవాళ్లు బుధవారం నాడు ఇక్కడ శివాభిషేకం చేసి, ఓం నమః శివాయ అని జపిస్తే కెరీర్ లో గ్రోత్, బిజినెస్ లో సక్సెస్ వస్తుందని నమ్ముతారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/spiritual/marakata-shiva-lingam-chandippa-marakata-someshwara-swamy-temple-history-and-miracles-pp45ui8"/>
        </item>
        <item>
            <title><![CDATA[Tirumala Tirupati Secret : తిరుమల గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరు?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/tirumala-tirupati-secret-who-is-the-first-person-to-see-lord-venkateswara-before-even-the-priests-ttd-q5evgtt</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/tirumala-tirupati-secret-who-is-the-first-person-to-see-lord-venkateswara-before-even-the-priests-ttd-q5evgtt</guid>
            <pubDate>Sun, 14 Jun 2026 10:04:56 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Tirumala Tirupati Secret : తిరుమల తిరుపతి గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? శ్రీవారి ఆలయ తలుపులు తెరిచాక అర్చకుల కంటే ముందే స్వామివారిని దర్శించుకునే భాగ్యం ఆ వ్యక్తి సొంతం. శతాబ్దాల నాటి ఆ అద్భుత రహస్యం మీకోసం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kv25tr34m68cctas6nxackbf,imgname-tirumala-1781410914403.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Tirumala Tirupati Secret : తిరుమల తిరుపతి గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? శ్రీవారి ఆలయ తలుపులు తెరిచాక అర్చకుల కంటే ముందే స్వామివారిని దర్శించుకునే భాగ్యం ఆ వ్యక్తి సొంతం. శతాబ్దాల నాటి ఆ అద్భుత రహస్యం మీకోసం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తిరుమల తిరుపతి అంటేనే ఒక అద్భుతం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, రోజుకు లక్షలాది మంది భక్తులతో కళకళలాడే మహా పుణ్యక్షేత్రం ఇది. అయితే, రోజువారీ హడావుడి పక్కన పెడితే, ప్రతిరోజూ తెల్లవారుజామున తిరుమల కొండలపై ఒక వింత నిశ్శబ్దం, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది.&lt;/p&gt;&lt;p&gt;సరిగ్గా తెల్లవారుజామున 2:20 గంటల సమయంలో తిరుమల గర్భగుడి పరిసరాలు పూర్తిగా చీకటిలో మునిగిపోయి ఉంటాయి. ఆ సమయంలో ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమవుతుంది. అసలు ప్రతిరోజూ ఉదయం దేవాలయం తలుపులు తెరిచేటప్పుడు అక్కడ ఏం జరుగుతుందో, ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయ తలుపులు తెరవడం అనేది అంత సాదాసీదాగా జరిగే ప్రక్రియ కాదు. దానికి ఒక పక్కా ప్రోటోకాల్, శతాబ్దాల నాటి సంప్రదాయం ఉంది. గర్భగుడి ప్రధాన ద్వారానికి ఉన్న మూడు తాళాలను ఒకే వ్యక్తి తీయడం కుదరదు. మూడు వేర్వేరు తాళంచెవులతో ముగ్గురు కీలక వ్యక్తులు కలిసి ఈ తలుపులను తెరుస్తారు.&lt;/p&gt;&lt;p&gt;వారిలో ఒకరు ఆలయ అర్చకులు కాగా, రెండో వ్యక్తి పేష్కార్ (ఆలయ అధికారి), మూడో వ్యక్తి జియ్యంగార్ స్వామి. ఈ ముగ్గురూ కలిసి అధికారికంగా తాళాలు తీస్తారు. కానీ, ఇక్కడే ట్విస్ట్ ఉంది.. తలుపులు తెరిచిన వెంటనే ఆ చీకటి గర్భగుడిలోకి అడుగుపెట్టే ఆ మొదటి వ్యక్తి వీరెవరూ కాదు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే మొదటి వ్యక్తి ప్రధాన అర్చకుడు కాదు, జియ్యంగార్ అసలే కాదు. ఒక సామాన్య యాదవ వంశస్థుడు అందరికంటే ముందుగా లోపలికి అడుగుపెడతాడు. ఆయన్నే భక్తులు, ఆలయ సిబ్బంది గౌరవంగా &ldquo;సన్నిధి గొల్ల&rdquo; అని పిలుస్తారు.&lt;/p&gt;&lt;p&gt;కాగడా వెలిగించి, ఆ వెలుగులో చీకటి గర్భగుడిలోకి ఆయన మొదట వెళ్తారు. కులమతాల పట్టింపులు, హోదాల తారతమ్యాలు అస్సలు లేకుండా, ఒక సామాన్య భక్తుడికి దక్కిన పరమ పవిత్రమైన గౌరవం ఇది. స్వామివారిని ప్రతిరోజూ ఉదయం పూట చూసే మొదటి అదృష్టవంతుడు ఈ సన్నిధి గొల్లనే కావడం విశేషం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇంతకీ ఒక సామాన్య యాదవుడికి ఈ అరుదైన భాగ్యం ఎలా దక్కింది అనే డౌట్ మీలో చాలామందికి రావచ్చు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. శతాబ్దాల క్రితం స్వామివారు ఈ తిరుమల కొండలపై వెలిసిన కొత్తలో, ఆయనను మొదట గుర్తించి సేవ చేసింది యాదవ వంశానికి చెందిన ఒక సామాన్య వ్యక్తి.&lt;/p&gt;&lt;p&gt;ఆ భక్తికి మెచ్చిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనాడు ఒక అద్భుతమైన వరం ఇచ్చారు. &quot;ప్రతిరోజూ ఉదయం నా మొదటి దర్శనం మీ వంశస్థులకే దక్కుతుంది&quot; అని స్వామివారు ఆనాడు మాట ఇచ్చారని చరిత్ర చెబుతోంది. భగవంతుడు తన భక్తునికి ఇచ్చిన ఆ మాటను, శతాబ్దాలు మారుతున్నా, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేటికీ పాటిస్తోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/tirumala-tirupati-secret-who-is-the-first-person-to-see-lord-venkateswara-before-even-the-priests-ttd-q5evgtt"/>
        </item>
        <item>
            <title><![CDATA[IRCTC Srisailam Tour: శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు యాదాద్రి కవర్ చేసే ఐఆర్‌సీటీసీ స్పిరిచువల్ టూర్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/irctc-temple-tour-spiritual-telangana-with-srisailam-tour-package-details-and-price-sut80kh</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/irctc-temple-tour-spiritual-telangana-with-srisailam-tour-package-details-and-price-sut80kh</guid>
            <pubDate>Tue, 23 Jun 2026 16:45:24 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;IRCTC Srisailam Tour:ఐఆర్&zwnj;సీటీసీ శ్రీశైలంతో పాటు తెలంగాణలోని వివిధ దేవాలయాల సందర్శన కోసం 3 రాత్రులు, 4 రోజుల ప్రత్యేక 'స్పిరిచువల్ తెలంగాణ' రోడ్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ అద్భుతమైన ఐఆర్&zwnj;సీటీసీ స్పిరిచువల్ టూర్ ప్యాకేజీ వివరాలు మీకోసం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kvt2g1301b7s993vakbg8j9p,imgname-irctc-srisailam-tour-1782212723808.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;IRCTC Srisailam Tour:ఐఆర్&zwnj;సీటీసీ శ్రీశైలంతో పాటు తెలంగాణలోని వివిధ దేవాలయాల సందర్శన కోసం 3 రాత్రులు, 4 రోజుల ప్రత్యేక 'స్పిరిచువల్ తెలంగాణ' రోడ్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ అద్భుతమైన ఐఆర్&zwnj;సీటీసీ స్పిరిచువల్ టూర్ ప్యాకేజీ వివరాలు మీకోసం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మీరు తక్కువ టైంలో సూపర్బ్ డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం ఒక క్రేజీ అప్&zwnj;డేట్ వచ్చేసింది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు ప్రసిద్ధ శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి 'స్పిరిచువల్ తెలంగాణ విత్ శ్రీశైలం' (Spiritual Telangana With Srisailam) పేరుతో ఒక అదిరిపోయే ప్యాకేజీ ఐఆర్&zwnj;సీటీసీ టూర్ ప్లాన్ అందుబాటులో ఉంది.&lt;/p&gt;&lt;p&gt;ఈ ప్యాకేజీ కోడ్ వచ్చేసి SHH004. ఇది 3 రాత్రులు, 4 రోజుల రోడ్ టూర్ ప్యాకేజీ. శుక్రవారం తప్ప వారంలో మిగిలిన అన్ని రోజుల్లోనూ ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ఇందులో స్టాండర్డ్, కంఫర్ట్ అనే రెండు క్లాసులు ఉన్నాయి. మొత్తం కేవలం 10 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ట్రిప్ మొత్తం 4 రోజుల పాటు సాగుతుంది. రోజువారీ షెడ్యూల్ గమనిస్తే..&lt;/p&gt;&lt;ol&gt; &lt;li&gt;డే 1 (హైదరాబాద్): హైదరాబాద్, సికింద్రాబాద్ లేదా కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. హోటల్&zwnj;లో చెక్-ఇన్ అయిన తర్వాత.. చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, సాలార్&zwnj;జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ సందర్శన ఉంటుంది. రాత్రికి హైదరాబాద్&zwnj;లోనే డిన్నర్, స్టే ఉంటుంది.&lt;/li&gt; &lt;li&gt;డే 2 (హైదరాబాద్ - శ్రీశైలం): తెల్లవారుజామున 5 గంటలకే హోటల్ నుండి శ్రీశైలం బయలుదేరాలి. బ్రేక్&zwnj;ఫాస్ట్ మీ సొంత ఖర్చులతో చేయాలి. అక్కడ మల్లికార్జున జ్యోతిర్లింగ ఆలయం, చుట్టుపక్కల ప్రదేశాలు చూశాక, మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. రాత్రికి హైదరాబాద్ చేరుకుని, డిన్నర్ చేసి అక్కడే స్టే చేస్తారు.&lt;/li&gt; &lt;li&gt;డే 3 (హైదరాబాద్): హోటల్&zwnj;లో బ్రేక్&zwnj;ఫాస్ట్ చేశాక బిర్లా మందిర్, గోల్కొండ కోట సందర్శిస్తారు. మధ్యాహ్నం స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ (సమతా మూర్తి కేంద్రం) కి వెళ్తారు. సాయంత్రం హోటల్&zwnj;కు రిటర్న్ అయి, డిన్నర్ చేసి అక్కడే పడుకుంటారు.&lt;/li&gt; &lt;li&gt;డే 4 (హైదరాబాద్ - యాదాద్రి): హోటల్&zwnj;లో బ్రేక్&zwnj;ఫాస్ట్ ముగించుకుని చెక్-అవుట్ అవుతారు. అక్కడి నుండి యాదాద్రి బయలుదేరి శ్రీ లక్ష్మీనరసిహ్మ స్వామి ఆలయం, సురేంద్రపురి సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుని.. మిమ్మల్ని హైదరాబాద్/సికింద్రాబాద్/కాచిగూడ రైల్వే స్టేషన్&zwnj;లో డ్రాప్ చేయడంతో టూర్ ముగుస్తుంది.&lt;/li&gt;&lt;/ol&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ టూర్ ప్యాకేజీ ధరలు మీరు ఎంచుకునే ప్రయాణికుల సంఖ్య, హోటల్ క్లాస్&zwnj;పై ఆధారపడి ఉంటాయి. మీరు ఒకరి నుండి ముగ్గురు ప్రయాణికులతో కలిసి వెళ్లాలనుకుంటే.. స్టాండర్డ్ క్లాస్&zwnj;లో డబుల్ షేరింగ్ కోసం ఒక్కొక్కరికి రూ. 21,280, ట్రిపుల్ షేరింగ్&zwnj;కు రూ. 15,430 గా ఉంది. అదే కంఫర్ట్ క్లాస్&zwnj;లో అయితే డబుల్ షేరింగ్&zwnj;కు రూ. 24,440, ట్రిపుల్ షేరింగ్&zwnj;కు రూ. 18,400 చొప్పున ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీతో పాటు 5 నుండి 11 ఏళ్ల లోపు పిల్లలు ఉంటే.. స్టాండర్డ్ క్లాస్&zwnj;లో అదనపు బెడ్&zwnj;తో రూ. 9,690, బెడ్ లేకుండా రూ. 7,840 అవుతుంది. కంఫర్ట్ క్లాస్&zwnj;లో అయితే బెడ్&zwnj;తో రూ. 12,290, బెడ్ లేకుండా రూ. 9,690 గా నిర్ణయించారు.&lt;/p&gt;&lt;p&gt;ఒకవేళ మీరు 4 నుండి 6 మంది ప్యాసింజర్లతో కూడిన గ్రూప్&zwnj;గా వెళ్తే ధరలు కాస్త తగ్గుతాయి. ఈ గ్రూప్ సైజ్ కోసం స్టాండర్డ్ క్లాస్&zwnj;లో డబుల్ షేరింగ్&zwnj; ధర ఒక్కొక్కరికి రూ. 15,260 కాగా, ట్రిపుల్ షేరింగ్&zwnj;కు రూ. 12,510 గా ఉంది. కంఫర్ట్ క్లాస్&zwnj; విషయానికి వస్తే డబుల్ షేరింగ్&zwnj;కు రూ. 18,420, ట్రిపుల్ షేరింగ్&zwnj;కు రూ. 15,480 గా రేట్లు ఉన్నాయి. ఈ 4-6 మంది గ్రూప్&zwnj;లో 5 నుండి 11 ఏళ్ల పిల్లలు ఉన్నట్లయితే.. స్టాండర్డ్ క్లాస్&zwnj;లో బెడ్&zwnj;తో రూ. 9,410, బెడ్ లేకుండా రూ. 7,550 అవుతుంది. అలాగే కంఫర్ట్ క్లాస్&zwnj;లో పిల్లల కోసం బెడ్&zwnj;తో రూ. 12,010, బెడ్ లేకుండా రూ. 9,410 గా ఐఆర్&zwnj;సీటీసీ ఖరారు చేసింది. ఒకవేళ మీ గ్రూప్&zwnj;లో 7 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే మాత్రం స్పెషల్ రేట్ల కోసం నేరుగా వారి ఆఫీసును సంప్రదించాల్సి ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;ప్యాకేజీలో కలిపి ఉన్నవి&lt;/strong&gt;&lt;/p&gt;&lt;ul&gt; &lt;li&gt;హైదరాబాద్&zwnj;లో ఏసీ అకామడేషన్ రూమ్స్.&amp;nbsp;&lt;/li&gt; &lt;li&gt;షెడ్యూల్ ప్రకారం హోటల్&zwnj;లో 3 డిన్నర్లు, 2 బ్రేక్&zwnj;ఫాస్ట్&zwnj;లు.&lt;/li&gt; &lt;li&gt;ఏసీ రోడ్ ట్రాన్స్&zwnj;పోర్టేషన్.&lt;/li&gt; &lt;li&gt;టూర్&zwnj;లో పేర్కొన్న అన్ని సందర్శనీయ స్థలాల విజిట్.&lt;/li&gt; &lt;li&gt;ట్రావెల్ ఇన్సూరెన్స్, అన్ని వర్తించే పన్నులు.&lt;/li&gt;&lt;/ul&gt;&lt;p&gt;&lt;strong&gt;మీరు సొంతంగా పెట్టుకోవాల్సిన ఖర్చులు ఏమిటి?&lt;/strong&gt;&lt;/p&gt;&lt;ul&gt; &lt;li&gt;మధ్యాహ్న భోజనం, ఇతర అదనపు ఆహార పదార్థాలు.&lt;/li&gt; &lt;li&gt;టూర్&zwnj;లో చెప్పినవి కాకుండా వేరే ప్రదేశాల సందర్శన.&lt;/li&gt; &lt;li&gt;ట్రైన్, బస్సు లేదా ఫ్లైట్ టికెట్లు.&lt;/li&gt; &lt;li&gt;రామోజీ ఫిలిం సిటీతో సహా ఏ దర్శనీయ స్థలాల ప్రవేశ టికెట్లు.&lt;/li&gt; &lt;li&gt;దేవాలయాలలో స్పెషల్ దర్శనం టికెట్లు.&lt;/li&gt; &lt;li&gt;టూర్ గైడ్ సర్వీసులు.&lt;/li&gt; &lt;li&gt;హోటల్&zwnj;లో టిప్స్, మినరల్ వాటర్, టెలిఫోన్ ఛార్జీలు, లాండ్రీ వంటి పర్సనల్ ఖర్చులు.&lt;/li&gt;&lt;/ul&gt;&lt;img&gt;&lt;p&gt;ఒకవేళ మీరు బుక్ చేసుకున్న ట్రిప్&zwnj;ను క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే డిడక్షన్స్ ఉంటాయి. ట్రిప్ స్టార్ట్ అవ్వడానికి 15 రోజుల కంటే ముందుగా క్యాన్సిల్ చేస్తే ఒక్కో ప్యాసింజర్&zwnj;కు రూ. 250 కట్ అవుతుంది. 8 నుండి 14 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే ప్యాకేజీ కాస్ట్&zwnj;లో 25% కట్ అవుతుంది. 4 నుండి 7 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే ప్యాకేజీ కాస్ట్&zwnj;లో 50% కట్ అవుతుంది. 4 రోజుల కంటే తక్కువ టైంలో క్యాన్సిల్ చేస్తే 100% అమౌంట్ కట్ అవుతుంది.&lt;/p&gt;&lt;p&gt;హోటల్ కేటగిరీ వివరాలు గమనిస్తే.. స్టాండర్డ్ క్లాస్ లో హైదరాబాద్&zwnj;లో కినారా గ్రాండ్ లేదా రాజ్ ఇన్నర్ లేదా అలాంటి కేటగిరీ హోటల్ ఇస్తారు. కంఫర్ట్ క్లాస్ లో రాయల్ రేవ్, ఇన్నర్ సర్కిల్, గ్రాండ్ కాంటినెంట్, హాలిడే ఇన్ ఎక్స్&zwnj;ప్రెస్ లేదా అలాంటి కేటగిరీ హోటల్ ఇస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హోటల్ చెక్-ఇన్ టైమ్ మధ్యాహ్నం 12 గంటలు. ఎర్లీ చెక్-ఇన్ అనేది రూమ్స్ లభ్యతపై ఆధారపడి ఉంటుంది. పర్యాటకులు తప్పనిసరిగా ఒరిజినల్ వాలిడ్ ఐడీ కార్డ్ వెంట ఉంచుకోవాలి. దర్శనీయ స్థలాల ఓపెనింగ్, క్లోజింగ్ టైమింగ్స్ బట్టే విజిట్ ఉంటుంది. మొదటి, చివరి రోజు సందర్శన మీ అరైవల్, డిపార్చర్ టైమింగ్స్ మీద డిపెండ్ అవుతుంది.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;75 ఏళ్లు పైబడిన వారు ప్రయాణిస్తుంటే కచ్చితంగా వయసు తక్కువ ఉన్న ఫ్యామిలీ మెంబర్ తోడుండాలి. పిల్లల (2 నుండి 11 ఏళ్లు) వయస్సు నిరూపించే గుర్తింపు పత్రాలు తప్పనిసరి. 11 ఏళ్లు దాటితే అడల్ట్ ప్రైస్ పడుతుంది. బుకింగ్ చేసుకునే ముందు ఒకసారి హోటల్ వెబ్&zwnj;సైట్&zwnj;లు, రివ్యూలు చూసుకోవాలని ఐఆర్&zwnj;సీటీసీ కోరుతోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/irctc-temple-tour-spiritual-telangana-with-srisailam-tour-package-details-and-price-sut80kh"/>
        </item>
        <item>
            <title><![CDATA[Spiritual : గుడిచుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? భక్తి మాత్రమే కాదు దాగున్న సైన్స్ ఇదే]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/spiritual/why-do-hindus-perform-pradakshina-around-temples-spiritual-and-scientific-reasons-t6zlmpg</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/spiritual/why-do-hindus-perform-pradakshina-around-temples-spiritual-and-scientific-reasons-t6zlmpg</guid>
            <pubDate>Thu, 28 May 2026 17:03:59 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;మనం దేవాలయానికి వెళ్లగానే దైవదర్శనం కంటే ముందు ప్రదక్షిణలు చేస్తాం. ఇలా చేయడంవెనక కేవలం భక్తి మాత్రమే కాదు సైన్స్ కూడా దాగివుంది. ఇదేంటో తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ksq56tddf0sp2756z5jjhehv,imgname-temple-1779967420845.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;మనం దేవాలయానికి వెళ్లగానే దైవదర్శనం కంటే ముందు ప్రదక్షిణలు చేస్తాం. ఇలా చేయడంవెనక కేవలం భక్తి మాత్రమే కాదు సైన్స్ కూడా దాగివుంది. ఇదేంటో తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హిందూ సంప్రదాయంలో దేవాలయ సందర్శన అనేది కేవలం దైవ దర్శనంతో ముగిసిపోదు. ధ్వజస్తంభానికి నమస్కరించడం నుండి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం వరకు ప్రతి పనిలోనూ ఒక అర్థం, ఒక పరమార్థం దాగి ఉంది. అసలు గుడి చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేయాలి..? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;దేవుడు కొలువైన గర్భగుడి చుట్టూ భక్తులు తిరగడమే ప్రదక్షిణ. సాధారణంగా 3, 5, 11 సార్లు ప్రదక్షిణలు చేస్తారు.. కొన్ని ఆలయాల్లో 101, 111 కూడా చేస్తారు. అంగ ప్రదక్షిణ, మరికొందరు పొర్లుదండాలు పెడుతుంటారు.&lt;/p&gt;&lt;p&gt;అయితే 'ప్రదక్షిణ' అనే పదంలో చాలా అర్థం దాగుంది. 'ప్ర' అంటే పాప వినాశనం, 'ద' అంటే కోరికల నెరవేర్పు, 'క్షి' అంటే జన్మ రాహిత్యం, 'ణ' అంటే జ్ఞానోదయం అని అర్థం. అంటే మనలోని అజ్ఞానాన్ని పోగొట్టుకుని, దైవ చింతనతో ముందుకు సాగడమే ప్రదక్షిణ ఉద్దేశం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;దైవమే కేంద్ర బిందువు&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;మనం ప్రదక్షిణ చేసేటప్పుడు దైవం మనకు కుడి వైపున ఉంటారు. మన జీవిత చక్రానికి భగవంతుడే కేంద్ర బిందువు అని, మన జీవితం ఆయన చుట్టూనే తిరుగుతుందని చెప్పడానికి ఇది ఒక సంకేతం. మన అహంకారాన్ని వీడి, భగవంతుని శరణు వేడుతూ చేసే ప్రక్రియ ఇది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;పాప పరిహారం&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;తెలిసి తెలియక చేసే కాయిక, వాచిక, మానసిక దోషాలు ప్రదక్షిణ చేయడం ద్వారా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. &quot;ఆత్మ ప్రదక్షిణ&quot; ద్వారా మనలో ఉన్న పరమాత్మను మనం గౌరవించుకుంటాం.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;దైవంపై మనసు లగ్నం చేయడం&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;మనిషికి అనేక ఆలోచనలు ఉంటాయి... కాబట్టి వాటితోనే గుడికి వెళుతుంటారు. ఇలా వేరే ఆలోచనలో ఉండగా మనసును దైవంగా లగ్నం చేయలేం. అందుకే ప్రదక్షిణల ద్వారా శరీరాన్ని, మనసును ప్రశాంతంగా మార్చుకోవడానికి సమయం దొరుకుతుంది. ప్రదక్షిణల అనంతరం కొద్దిసేపు కూర్చుని ప్రశాంతమైన మనసుతో దైవదర్శనం చేసుకోవాలి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రాచీన హిందూ దేవాలయాల నిర్మాణం వెనుక కేవలం ఆధ్యాత్మిక అంశాలే కాదు గొప్ప ఇంజనీరింగ్, సైన్స్ దాగి ఉంది. అందుకే గుడిలో పాటించే విషయాల్లో కేవలం భక్తి మాత్రమే కాదు ఇతర అంశాలు దాగుంటాయి. మరి ప్రదక్షిణ చేయడం వల్ల కలిగే కొన్ని శాస్త్రీయ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;అయస్కాంత శక్తి (Magnetic Energy)&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;సాధారణంగా ప్రాచీన దేవాలయాలను భూమి అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉండే చోట నిర్మించారు. గర్భాలయంలోని మూలవిరాట్ కింద 'యంత్రాలను' ప్రతిష్ఠించడం వల్ల ఆ విగ్రహం ఒక శక్తి కేంద్రంగా (Energy Center) మారుతుంది. మనం ఆ గర్భాలయం చుట్టూ నడిచినప్పుడు, ఆ సానుకూల శక్తి (Positive Energy) మన శరీరంలోని నాడులకు అందుతుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;శక్తి ప్రవాహం క్రమబద్దం&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;మనం ఎప్పుడూ కుడి వైపు నుండే (Clockwise) ప్రదక్షిణ చేస్తాం. సైన్స్ ప్రకారం, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే దిశకు, మన ప్రదక్షిణ దిశకు అనుసంధానం ఉంటుంది. ఇది మన శరీరంలోని శక్తి ప్రవాహాన్ని క్రమబద్ధం చేస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;స్వచ్ఛమైన గాలి :&lt;/strong&gt; దేవాలయ ప్రాంగణాల్లో తులసి, వేప, రావి వంటి చెట్లు ఉంటాయి. అందుకే ప్రదక్షిణలు చేయడం వల్ల గుడిలో ఎక్కువసేపు గడిపే అవకాశం ఉంటుంది... తద్వారా ఈ చెట్ల నుండి వచ్చే స్వచ్ఛమైన ఆక్సిజన్&zwnj;ను మనం పీలుస్తాం.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఆక్యుప్రెజర్ : &lt;/strong&gt;ఎంతటివారైనా చెప్పులు బయటే వదిలి గుడిలోకి వెళ్లాలి.. ఇలా ఖాళీ కాళ్లతో ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. గుడిలో ఉండే రాతి నేల మీద నడవడం వల్ల పాదాల్లోని నాడులు ఉత్తేజితమై ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;శాస్త్రం ప్రకారం ప్రదక్షిణలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.&lt;/p&gt;&lt;ul&gt; &lt;li&gt;ప్రదక్షిణ చేసేటప్పుడు గబగబా పరుగెత్తకూడదు. &quot;గర్భవతి అయిన స్త్రీ నెమ్మదిగా నడిచినట్లు&quot; అత్యంత భక్తితో, నిదానంగా నడవాలి.&lt;/li&gt; &lt;li&gt;చేతులు జోడించి, మనసులో దైవ నామస్మరణ చేస్తూ ఉండాలి.&lt;/li&gt; &lt;li&gt;అనవసరమైన మాటలు మాట్లాడకూడదు.&lt;/li&gt;&lt;/ul&gt;&lt;p&gt;ప్రదక్షిణ అనేది కేవలం ఒక శారీరక వ్యాయామం మాత్రమే కాదు, అది మనస్సును ప్రశాంత పరిచే ఒక ధ్యానం. భక్తితో చేసే ప్రదక్షిణ మానసిక బలాన్ని ఇస్తే, దాని వెనుక ఉన్న సైన్స్ మనకు శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకే గుడికి వెళ్లినప్పుడు ప్రదక్షిణలు చేసి భక్తిని చాటుకుంటూనే ఆరోగ్యాన్ని పొందుదాం.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/spiritual/why-do-hindus-perform-pradakshina-around-temples-spiritual-and-scientific-reasons-t6zlmpg"/>
        </item>
        <item>
            <title><![CDATA[Spiritual : కుబేరుడికే సంపదను ప్రసాదించిన చోటిది.. మీకూ సిరిసంపదలు కలగాలంటే ఈ ఆలయాన్ని సందర్శించండి]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/spiritual/ariyanathaswamy-temple-where-kubera-regained-his-fortune-v1h4wzo</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/spiritual/ariyanathaswamy-temple-where-kubera-regained-his-fortune-v1h4wzo</guid>
            <pubDate>Fri, 05 Jun 2026 17:46:23 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;కోల్పోయిన ఆస్తులు, సంపదలు తిరిగి పొందాలనుకుంటున్నారా..? అయితే మీరు ఓ ఆలయాన్ని తప్పక దర్శించాల్సిందే. ఇంతకూ అంత మహిమాన్విత ఆలయమేది..? దాని విశేషాలేంటి..? అనేది ఇక్కడ తెలుసుకుందాం.&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ktb9daa9w2837j59vqyrfr6a,imgname-pixoate-processed-7890ecb1-8fa1-4841-b57c-88354edb21b5-processed-1780642839871-1780642916681.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;కోల్పోయిన ఆస్తులు, సంపదలు తిరిగి పొందాలనుకుంటున్నారా..? అయితే మీరు ఓ ఆలయాన్ని తప్పక దర్శించాల్సిందే. ఇంతకూ అంత మహిమాన్విత ఆలయమేది..? దాని విశేషాలేంటి..? అనేది ఇక్కడ తెలుసుకుందాం.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా హరికేశవనల్లూరులో కొలువైన అరుదైన పుణ్యక్షేత్రం అరుల్మిగు అరియనాథ స్వామి ఆలయం. సుమారు 1100 నుండి 1600 సంవత్సరాల పురాతనమైనది ఈ దేవాలయం. ఇక్కడ కొలువైన శివుడు 'అరియనాథర్' గా దర్శనమిస్తాడు. ఈ పురాతన ఆలయానికి చాలా చరిత్ర ఉంది&hellip; ఎన్నో ప్రత్యేకతలు కలిగివుంది. &amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;శనీశ్వరుడి భార్య జ్యేష్ఠా దేవికి ఇక్కడ అరుదైన ఆలయం ఉంది. ఆమె విగ్రహం తన పిల్లలు మాంతన్, మాంతిని ఒడిలో కూర్చోబెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. పిల్లలకు జ్వరం తగ్గడానికి ఇక్కడి సురదేవుడిని పూజిస్తారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గర్భగుడిని ప్రతిష్ఠించిన కుబేరుడు ప్రాకారం చివరన కనిపిస్తాడు. ఆయన పక్కనే ఉన్న ఒక రాతి కిటికీ నుంచే అరియనాథుడితో మాట్లాడేవాడని భక్తులు నమ్ముతారు. అంతేకాదు కుబేరుడికి అపార సంపదను ఈ అరియనాథుడే ప్రసాదించాడని భక్తులు నమ్ముతారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ ఆలయంలో సప్తమాతృకలు, దక్షినామూర్తి, కాశీ విశ్వనాథర్, కన్ని గణపతి, భారీ ముక్రుణి వినాయకుడు కూడా ఉన్నారు. అమ్మవారు పెద్దనాయకి 7 అడుగుల ఎత్తులో నిలబడిన భంగిమలో దర్శనమిస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ అరియనాథ ఆలయం తిరునల్వేలి నుంచి గంట ప్రయాణ దూరంలో ఉంది. గుడికి గోపురం లేకపోయినా ప్రాంగణం మొత్తం ప్రశాంతంగా, పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. జీవితంలో కోల్పోయిన కీర్తి, ఆరోగ్యం, సంపద లేదా పలుకుబడి ఏదైనా సరే, అరికేసనల్లూరు అరియనాథుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించి, ఆ కుబేరుడి కిటికీ, జ్యేష్ఠా దేవి ఆలయాన్ని దర్శించుకుంటే అన్నీ తిరిగి సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/spiritual/ariyanathaswamy-temple-where-kubera-regained-his-fortune-v1h4wzo"/>
        </item>
        <item>
            <title><![CDATA[Significance of Temple Bells: గుడిలో గంట ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/significance-of-temple-bells-and-ramayana-historical-proofs-and-scientific-benefits-of-temple-bells-vghsbxe</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/significance-of-temple-bells-and-ramayana-historical-proofs-and-scientific-benefits-of-temple-bells-vghsbxe</guid>
            <pubDate>Wed, 10 Jun 2026 14:05:11 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Significance of Temple Bells: హిందూ దేవాలయాల్లో గంట కొట్టడం తప్పకుండా ఉంటుంది. అయితే, ఎందుకు ఇలా చేస్తారు? గంట కొట్టడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యాలు, రామాయణ కాలం నాటి చారిత్రక ఆధారాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ktpdqs5ccqtbkkfdpcjywd5z,imgname-significance-of-temple-bells-1781016552619.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Significance of Temple Bells: హిందూ దేవాలయాల్లో గంట కొట్టడం తప్పకుండా ఉంటుంది. అయితే, ఎందుకు ఇలా చేస్తారు? గంట కొట్టడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యాలు, రామాయణ కాలం నాటి చారిత్రక ఆధారాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సనాతన హిందూ ధర్మానికి వేల ఏళ్ల హిస్టరీ ఉంది. ఈ రోజు మనం చూస్తున్న పెద్ద పెద్ద టెంపుల్స్, అందులో విగ్రహాలు, పూజలు, గంటల నాదాలు అప్పట్లో ఎలా ఉండేవో అని చాలామందికి డౌట్ రావచ్చు. ప్రాచీన కాలం నుండి టెంపుల్స్ డిజైన్స్, అక్కడ జరిగే పూజల వెనుక బోలెడంత సైన్స్ దాగి ఉంది. 2019 నాటి లెక్కల ప్రకారం ఇండియాలో దాదాపు 5 లక్షలకు పైగా దేవాలయాలు ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఈ ఆధ్యాత్మిక వైభవాన్ని చూడటానికి వస్తుంటారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మనం గుడిలోకి వెళ్లగానే ఫస్ట్ చేసే పని గంట కొట్టడం. సంస్కృతంలో దీనిని ఘంటా అంటారు. కాంస్యఘంట, తాళ, ఘటిక, జయఘంటిక, క్షుద్రఘంట, క్రమ అని వీటిలో చాలా రకాలు ఉన్నాయని సంస్కృత సాహిత్యం చెబుతోంది. గంట కొట్టడం అంటే కేవలం దేవుడిని నిద్ర లేపడం కాదు, మనల్ని మనం అలర్ట్ చేసుకోవడం.&lt;/p&gt;&lt;p&gt;టెంపుల్ బెల్స్ మామూలు మెటల్స్&zwnj;తో చేయరు. వీటిని లెడ్, కాడ్మియం, కాపర్, జింక్, నికెల్, క్రోమియం, మాంగనీస్ వంటి లోహాలను సరైన నిష్పత్తిలో కలిపి తయారు చేస్తారు. దీనివల్ల వచ్చే సౌండ్ మన లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్&zwnj;ను బ్యాలెన్స్ చేస్తుంది. ఈ నాదం విశ్వం పుట్టినప్పుడు వచ్చిన ఓం శబ్దంతో సమానంగా ఉంటుంది. ఇది చుట్టుపక్కల ఉండే నెగెటివ్ ఎనర్జీని పూర్తిగా దూరం చేస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హిందూ సంస్కృతిలో దేవాలయాలు, గంటల నాదాలకు రామాయణ కాలం నాటి ఆధారాలు ఉన్నాయి. దాదాపు 7 వేల సంవత్సరాల క్రితం, లంకపై దండయాత్రకు వెళ్లే ముందు శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్టించి గంటలు మోగిస్తూ పూజించినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే సీతాదేవి పెళ్ళికి ముందు గౌరీ దేవిని పూజించినట్లు ఆధారాలు ఉన్నాయి. అంటే అప్పట్లోనే ప్రత్యేక పూజా స్థలాలు ఉండేవని అర్థం అవుతోంది.&lt;/p&gt;&lt;p&gt;కంబోడియాలోని ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయమైన 'అంగ్ కోర్ వాట్' గోడలపై రామాయణ, మహాభారత ఘట్టాలు చెక్కి ఉన్నాయి. అలాగే శ్రీలంకలోని 'రామ్ సేతు' (ఆడమ్స్ బ్రిడ్జ్) రామాయణ కాలానికి అతిపెద్ద శాస్త్రీయ ఆధారం. అశోక వాటిక, సంజీవని పర్వతం కూడా దీనికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. త్రేతాయుగంలో ఇప్పటిలాంటి రాతి కట్టడాలు లేకపోయినా, అడవుల్లో ఋషుల ఆశ్రమాలు, యజ్ఞశాలలు ఉండేవి. అక్కడ నిరంతరం మంత్రోచ్ఛారణలు, గంటల నాదాలు మోగేవి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆగమ శాస్త్రం ప్రకారం.. గుడిలో గంట కొట్టడం వల్ల యక్ష, పిశాచ, రాక్షస, బ్రహ్మరాక్షస వంటి దుష్టశక్తులు గుడిలోకి రాకుండా పారిపోతాయి.&quot;ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసామ్, కుర్వే ఘంటారవం తత్ర దేవతాహ్వాహ్న లక్షణమ్&quot; అంటే దైవిక శక్తులను ఆహ్వానించడానికి, దుష్టశక్తులను తరిమికొట్టడానికి నేను గంట వాయిస్తున్నాను అని అర్థం.&lt;/p&gt;&lt;p&gt;సైకలాజికల్ పరంగా చూస్తే, గంట కొట్టినప్పుడు వచ్చే వైబ్రేషన్స్ మన మైండ్ లోని నెగెటివ్ ఆలోచనలను క్లియర్ చేస్తాయి. గర్భగుడిలోకి వెళ్లేటప్పుడు మన పూర్తి కాన్సంట్రేషన్ దేవుడిపైనే ఉండేలా చేస్తాయి. పక్కన వాళ్ళు మాట్లాడే అనవసర మాటలు మనకు వినపడకుండా ప్రశాంతతను ఇస్తాయి. దేవుడు ఎప్పుడూ మనల్ని ఆహ్వానిస్తూనే ఉంటాడు, గంట కొట్టడం అంటే దేవుడి పర్మిషన్ అడిగినట్లు అని భక్తుల నమ్మకం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;టెంపుల్ బెల్ సౌండ్ వల్ల బాడీకి, మైండ్&zwnj;కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. గంట కొట్టగానే వచ్చే షార్ప్ సౌండ్ కనీసం 7 సెకన్ల పాటు ఎకో అవుతుంది. ఇది మన బాడీలోని 7 హీలింగ్ సెంటర్స్ లేదా చక్రాలను యాక్టివేట్ చేస్తుంది. బ్రెయిన్ లోకి ఈ సౌండ్ వెళ్లగానే మైండ్ అంతా ఖాళీ అయిపోయి రిలాక్స్డ్ గా మారుతుంది.&lt;/p&gt;&lt;ul&gt; &lt;li&gt;చక్రాల యాక్టివేషన్: శరీరంలోని ప్రధాన చక్రాలను స్టిమ్యులేట్ చేస్తుంది.&lt;/li&gt; &lt;li&gt;బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్&zwnj;మెంట్: ఎడమ, కుడి బ్రెయిన్ భాగాలను సమన్వయం చేస్తుంది.&lt;/li&gt; &lt;li&gt;మెంటల్ అలర్ట్&zwnj;నెస్: ఆలోచనల్లో క్లారిటీ తెచ్చి, కాన్సంట్రేషన్ పెంచుతుంది.&lt;/li&gt; &lt;li&gt;నెగెటివిటీ దూరం: ఒత్తిడి, ఆందోళనను తగ్గించి పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది.&lt;/li&gt; &lt;li&gt;వాతావరణ శుద్ధి: గంట శబ్దం వల్ల వచ్చే వైబ్రేషన్స్ చుట్టుపక్కల వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ లను నాశనం చేసి ఎన్విరాన్మెంట్&zwnj;ను ప్యూర్ గా మారుస్తాయి.&lt;/li&gt; &lt;li&gt;అందుకే రోజూ గుడికి వెళ్లడం, గంట కొట్టడం వల్ల మన మనసుకు, ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని చాలా మంది నమ్మకం.&lt;/li&gt;&lt;/ul&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/significance-of-temple-bells-and-ramayana-historical-proofs-and-scientific-benefits-of-temple-bells-vghsbxe"/>
        </item>
        <item>
            <title><![CDATA[Kitchen Vastu: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. వంటగదిలో ఈ 5 అస్సలు అయిపోకూడదు!]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/spiritual/kitchen-vastu-to-avoid-money-shortage-at-home-never-let-these-5-kitchen-items-go-empty-in-telugu-ymfb0v6</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/spiritual/kitchen-vastu-to-avoid-money-shortage-at-home-never-let-these-5-kitchen-items-go-empty-in-telugu-ymfb0v6</guid>
            <pubDate>Tue, 16 Jun 2026 12:50:35 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Kitchen Vastu: సనాతన సంప్రదాయం ప్రకారం, వంటగదిని ఇంటి ఐశ్వర్యానికి కేంద్రంగా భావిస్తారు. అందుకే కిచెన్&zwnj;లో ఈ 5 పదార్థాలు పూర్తిగా అయిపోకుండా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అవేంటో, అయిపోతే ఇంట్లో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kv7g44h4qrjbvccywpmqxjxt,imgname-thumbnail---2026-06-16t112738.293-1781589479971.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Kitchen Vastu: సనాతన సంప్రదాయం ప్రకారం, వంటగదిని ఇంటి ఐశ్వర్యానికి కేంద్రంగా భావిస్తారు. అందుకే కిచెన్&zwnj;లో ఈ 5 పదార్థాలు పూర్తిగా అయిపోకుండా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అవేంటో, అయిపోతే ఇంట్లో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సనాతన ధర్మంలో వంటగదికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇది వంట చేసే చోటు మాత్రమే కాదు.. ఇక్కడే అన్నపూర్ణా దేవి కొలువై ఉంటుందని నమ్మకం. అందుకే వంటగదిలో కొన్ని పదార్థాలు ఎప్పుడూ పూర్తిగా అయిపోకుండా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. &amp;nbsp;అవి నిండుగా ఉండటం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని, సుఖశాంతులు, ఆర్థిక స్థిరత్వం ఉంటాయని నమ్మకం. మరి ఆ పదార్థాలేంటో తెలుసుకుందామా..&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హిందూ సంప్రదాయం ప్రకారం పసుపు చాలా పవిత్రమైంది. దీన్ని బృహస్పతి (గురు గ్రహం)కి ప్రతీకగా భావిస్తారు. గురుడు జ్ఞానం, గౌరవం, శుభ ఫలితాలు, అభివృద్ధికి కారకుడు. అందుకే ఇంట్లో పసుపు డబ్బా ఖాళీ అవ్వడం అశుభం. పసుపు కొద్దిగా ఉన్నప్పుడే కొత్తది తెచ్చి నింపుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వాస్తు శాస్త్రంలో ఉప్పుకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఇది రాహు, కేతు గ్రహాల ప్రభావంతో ముడిపడి ఉంటుందని నమ్ముతారు. ఉప్పు డబ్బా పూర్తిగా ఖాళీ అయితే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మానసిక ఆందోళనలు పెరుగుతాయట. అందుకే ఉప్పు డబ్బాలో ఎప్పుడూ కొంచెమైనా ఉప్పు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బియ్యాన్ని &quot;అక్షత&quot; అని కూడా అంటారు. అక్షత అంటే నాశనం లేనిది, శుభానికి సంకేతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బియ్యానికి చంద్ర, శుక్ర గ్రహాలతో సంబంధం ఉంది. ఇంట్లో బియ్యం పూర్తిగా అయిపోతే ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌభాగ్యం దెబ్బతింటాయని నమ్మకం. అందుకే బియ్యం డబ్బాను ఎప్పటికప్పుడు నింపుతూ ఉండాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వాస్తు ప్రకారం వంటగదిలో పిండి డబ్బా పూర్తిగా ఖాళీ అవ్వడాన్ని కూడా అశుభంగా భావిస్తారు. ఇది సంపద, గౌరవం, కుటుంబ అభివృద్ధిపై చెడు ప్రభావం చూపుతుందని నమ్మకం. అందుకే పిండి పూర్తిగా అయిపోయే వరకు ఆగకుండా, కొద్దిగా మిగిలి ఉన్నప్పుడే కొత్త పిండిని నింపుకోవడం మంచిది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆవాల నూనెకు శని గ్రహంతో సంబంధం ఉందని ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతున్నాయి. చాలా మంది నూనె పూర్తిగా అయిపోయాకే కొత్తది కొంటారు. కానీ వాస్తు ప్రకారం ఇది మంచిది కాదు. నూనె డబ్బా పూర్తిగా ఖాళీ అయితే పనుల్లో ఆటంకాలు, అనవసర ఖర్చులు, మానసిక ఒత్తిడి పెరుగుతాయట. అందుకే నూనె కొద్దిగా ఉన్నప్పుడే కొత్తది తెచ్చి పెట్టుకోవడం ఉత్తమం.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Kavitha G</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/spiritual/kitchen-vastu-to-avoid-money-shortage-at-home-never-let-these-5-kitchen-items-go-empty-in-telugu-ymfb0v6"/>
        </item>
        <item>
            <title><![CDATA[IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/irctc-jyotirlinga-tour-2026-irctc-dev-darshan-yatra-3-dhams-and-11-jyotirlingas-tour-package-details-yzots4c</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/irctc-jyotirlinga-tour-2026-irctc-dev-darshan-yatra-3-dhams-and-11-jyotirlingas-tour-package-details-yzots4c</guid>
            <pubDate>Thu, 11 Jun 2026 13:17:21 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం కోసం ఐఆర్&zwnj;సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. దీని కోసం 17 రాత్రులు, 18 రోజుల దేవ దర్శన యాత్రను ప్రకటించింది. ఈ గోల్డెన్ ట్రిప్ వివరాలు మీకోసం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kttsq4vw8k29wbswq3q4a1sd,imgname-irctc--1781163332476.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం కోసం ఐఆర్&zwnj;సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. దీని కోసం 17 రాత్రులు, 18 రోజుల దేవ దర్శన యాత్రను ప్రకటించింది. ఈ గోల్డెన్ ట్రిప్ వివరాలు మీకోసం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;లైఫ్&zwnj;లో ఒక్కసారైనా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను, పవిత్ర జ్యోతిర్లింగాలను విజిట్ చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ అన్ని ప్లేస్&zwnj;లకు ప్లాన్ చేసుకోవడం, టికెట్లు బుక్ చేయడం పెద్ద టాస్క్. అందుకే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) భక్తుల కోసం ఒక మైండ్ బ్లోయింగ్ ప్యాకేజీని తీసుకొచ్చింది.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;అదే &lsquo;దేవ దర్శన యాత్ర: 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాలు&rsquo;. భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు ద్వారా సాగే ఈ టూర్ ఒక అల్టిమేట్ స్పిరిచువల్ ఎక్స్&zwnj;పీరియన్స్&zwnj;ను ఇస్తుంది. జస్ట్ మీరు సీట్ బుక్ చేసుకుంటే చాలు, మిగతా ఏర్పాట్లన్నీ ఐఆర్&zwnj;సీటీసీ చూసుకుంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ లాంగ్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ 2026 సెప్టెంబర్ 3న ఢిల్లీలోని సఫ్దర్&zwnj;జంగ్ రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అవుతుంది. మొత్తం 17 రాత్రులు, 18 రోజుల పాటు సాగే ఈ మహా యాత్రలో రైలు సుమారు 10,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;ఈ టూర్ వారణాసి, జసిది (డియోఘర్), పూరీ, మార్కాపూర్, రామేశ్వరం, పూణే, ఔరంగాబాద్, నాసిక్, ద్వారక, సోమనాథ్, ఉజ్జయిన్ మీదుగా సాగుతుంది. మీకోసం బోర్డింగ్ సదుపాయం ఢిల్లీ సఫ్దర్&zwnj;జంగ్, ఘజియాబాద్, అలీగఢ్, తుండ్లా, ఎటావా, కాన్పూర్, ప్రయాగ్&zwnj;రాజ్ స్టేషన్లలో అందుబాటులో ఉంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో భోపాల్, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, మధుర, ఢిల్లీ సఫ్దర్&zwnj;జంగ్ స్టేషన్లలో డీ-బోర్డింగ్ అవ్వొచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ట్రిప్&zwnj;లో మీరు సందర్శించే అద్భుతమైన దేవాలయాల లిస్ట్ చూస్తే షాక్ అవుతారు..&lt;/p&gt;&lt;ul&gt; &lt;li&gt;&lt;strong&gt;3 ధామాలు: &lt;/strong&gt;జగన్నాథ్ టెంపుల్ (పూరీ), రామనాథస్వామి టెంపుల్ (రామేశ్వరం), ద్వారకాధీష్ టెంపుల్ (ద్వారక).&lt;/li&gt; &lt;li&gt;&lt;strong&gt;11 జ్యోతిర్లింగాలు: &lt;/strong&gt;కాశీ విశ్వనాథ్ (వారణాసి), బైద్యనాథ్ ధామ్ (డియోఘర్), మల్లికార్జున (మార్కాపూర్), భీమశంకర్ (పూణే), ఘృష్ణేశ్వర్ (ఔరంగాబాద్), త్రయంబకేశ్వర్ (నాసిక్), నాగేశ్వర్ (ద్వారక), సోమనాథ్ (వెరావల్), మహాకాళేశ్వర్ (ఉజ్జయిన్), ఓంకారేశ్వర్ (ఖండ్వా).&lt;/li&gt; &lt;li&gt;&lt;strong&gt;ఇతర సైట్&zwnj;సీయింగ్:&lt;/strong&gt; వారణాసి ఘాట్లు (బోట్ రైడ్), పూరీ బీచ్, ధనుష్కోడి, విభీషణ్ టెంపుల్, ఎల్లోరా గుహల్లోని కైలాష్ మందిర్ (UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్), పంచవటి, బేట్ ద్వారక, సోమనాథ్ బీచ్, భాల్కా తీర్థ్.&lt;/li&gt;&lt;/ul&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ భారత్ గౌరవ్ రైలు చాలా స్పెషల్. ఇందులో కేవలం 150 సీట్లు మాత్రమే ఉంటాయి. ఇందులో సుపీరియర్ ఏసీ ఫస్ట్ క్లాస్ (కూపే - 20, కేబిన్ - 38 సీట్లు), డీలక్స్ ఏసీ సెకండ్ క్లాస్ (36 సీట్లు), కంఫర్ట్ ఏసీ థర్డ్ క్లాస్ (56 సీట్లు) అందుబాటులో ఉన్నాయి. రైలు లోపలే ఒక విలాసవంతమైన రెస్టారెంట్ ఉంటుంది, అక్కడే మీకు వేడివేడి వెజిటేరియన్ ఫుడ్ సర్వ్ చేస్తారు.&lt;/p&gt;&lt;p&gt;అంతేకాదు, ఆధునిక వంటగది, షవర్ క్యూబికల్స్, సెన్సార్ బేస్డ్ వాష్ రూమ్&zwnj;లు ఉన్నాయి. రైలు అంతటా సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డుల ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ప్యాకేజీ తీసుకుంటే మీకు పుణ్యక్షేత్రాలలో 3-స్టార్ హోటల్ వసతి (మొత్తం 6 రాత్రులు హోటల్ స్టే, మిగతా 11 రాత్రులు రైలులోనే ప్రయాణం) లభిస్తుంది. లోకల్ సైట్&zwnj;సీయింగ్ కోసం ఏసీ వెహికల్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, హెల్ప్ కోసం టూర్ మేనేజర్ కూడా ఉంటారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం భారతీయ రైల్వే ఒక సూపర్ ఆఫర్ ఇస్తోంది. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు &lsquo;భారత్ గౌరవ్ ట్రెయిన్&rsquo; స్కీమ్ కింద దాదాపు 33% వరకు కన్సెషన్ ఇస్తుండగా, ఈ తగ్గింపు ఆల్రెడీ టికెట్ ధరల్లోనే కలిసిపోయింది. ఈ టూర్&zwnj;లో మీరు ఎంచుకునే కోచ్, వసతిని బట్టి పర్ పర్సన్ బడ్జెట్ మారుతుంది.&lt;/p&gt;&lt;p&gt;ఒకవేళ మీరు కంఫర్ట్ ఏసీ థర్డ్ క్లాస్ (AC 3 Tier) బుక్ చేసుకుంటే.. ట్రిపుల్ షేరింగ్&zwnj;కు రూ. 1,46,545, డబుల్ షేరింగ్&zwnj;కు రూ. 1,49,965, సింగిల్ షేరింగ్&zwnj;కు రూ. 1,73,910 చొప్పున ఛార్జ్ చేస్తారు. అదే డీలక్స్ ఏసీ సెకండ్ క్లాస్ (AC 2 Tier)లో అయితే.. ట్రిపుల్ షేరింగ్&zwnj;కు రూ. 1,78,575, డబుల్ షేరింగ్&zwnj;కు రూ. 1,81,995, సింగిల్ షేరింగ్&zwnj;కు రూ. 2,05,940 గా నిర్ణయించారు. ఇక అత్యంత విలాసవంతమైన సుపీరియర్ ఏసీ ఫస్ట్ క్లాస్ (AC 1st Class) విషయానికి వస్తే.. ట్రిపుల్ షేరింగ్&zwnj;కు రూ. 1,94,590, డబుల్ షేరింగ్&zwnj;కు రూ. 1,98,010, సింగిల్ షేరింగ్&zwnj;కు రూ. 2,21,955 ధర ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;ఒకవేళ మీతో పాటు 5 నుండి 11 సంవత్సరాల పిల్లలు వస్తుంటే.. వారి కోసం క్లాస్&zwnj;ను బట్టి రూ. 1,34,380 (AC III), రూ. 1,66,410 (AC II), లేదా రూ. 1,82,425 (AC I) టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజులోనే మీకు రైలు ప్రయాణం, 3-స్టార్ హోటల్ వసతి, లోకల్ సైట్&zwnj;సీయింగ్ ఏసీ వెహికల్స్, ప్యూర్ వెజ్ ఫుడ్, ఇన్సూరెన్స్ వంటివన్నీ కవర్ అయిపోతాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/irctc-jyotirlinga-tour-2026-irctc-dev-darshan-yatra-3-dhams-and-11-jyotirlingas-tour-package-details-yzots4c"/>
        </item>
    </channel>
</rss>
