<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Fri, 05 Jun 2026 17:46:24 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/spiritual" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[Irumudi: ఇరుముడిలో ఏమేం పెడతారు? కొబ్బరికాయలో నెయ్యి ఎందుకు వేస్తారు?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/spiritual/why-is-ghee-filled-in-the-coconut-of-ayyappa-irumudi-09h3ork</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/spiritual/why-is-ghee-filled-in-the-coconut-of-ayyappa-irumudi-09h3ork</guid>
            <pubDate>Wed, 03 Jun 2026 17:17:22 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Irumudi: అయ్యప్ప ఇరుముడి చాలా పవిత్రమైనది. మరి ఇరుముడి ప్రత్యేకత ఏంటీ? ఎందుకు కొబ్బరికాయలో నెయ్యి వేస్తారు? ఇరుముడి కట్టే అసలైన పద్ధతి గురించి ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kt6mhw7ggxtbqd5b1r27g7am,imgname-gemini-generated-image-hpavrthpavrthpav-1780486828272.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Irumudi: అయ్యప్ప ఇరుముడి చాలా పవిత్రమైనది. మరి ఇరుముడి ప్రత్యేకత ఏంటీ? ఎందుకు కొబ్బరికాయలో నెయ్యి వేస్తారు? ఇరుముడి కట్టే అసలైన పద్ధతి గురించి ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇరుముడి అంటే జంట ముడి. ముందర ముడి స్వామిది-అంటే పరమార్ధం. రెండో ముడి స్వార్థం. తల్లి పులి పాలు తెమ్మని చెప్పినప్పుడు...అయ్యప్ప బయలుదేరుతారు. అడవి గుండా వెళ్లినప్పుడు ఈ ఇరుముడి కట్టుకుని వెళ్లారని చెప్తారు. అందులో ఆయనకు ఇష్టమైన ఆవునెయ్యి కడతారు. అందుకే మనం కూడా ఇప్పుడు ఇరుముడి కట్టేటప్పుడు నెయ్యి వేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇరుముడి అనేది ఒక పూజ. కానీ ఇప్పుడు చాలా మంది రెడీమెడ్&zwj;గా కొనేస్తున్నారు. అది మంచిది కాదని...అలా చేయడం వల్ల దీక్షకు అర్థం లేదంటున్నారు. కొబ్బరికాయలో నీళ్లు తీసి సాంబ్రాణి పొగ వేసి ఒక రాత్రంతా ఉంచుతారు. మరుసటి రోజు గురుస్వాములు ఆ కొబ్బరిలో నెయ్యి పోసి బిరడా మూసి తలపై పెడతారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ముందుముడిలో ఈ నెయ్యి కొబ్బరికాయ ఉంచుతారు. శబరిమల చేరుకున్నాక ఈ నెయ్యితోనే అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తారు. పూజ సామానులు కూడా పెడతారు. కర్పూరం, అగర్బత్తీలు, కుంకుమ, పసుపు, స్వామివారికి పెట్టాల్సిన నైవేధ్యం...బెల్లం, ఎండుద్రాక్ష, అటుకులు, మిశ్రీ వంటివి పెడతారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వెనుకముడి అనేది భక్తుడి అవసరాల కోసం వేస్తారు. అందులో బియ్యం, కొన్ని రకాల ఆహారాలు ఉంటాయి. అక్కడ వండుకుని తినడానికి ఇవి ఉపయోగపడతాయి. శబరిమల చేరుకున్నాక పంబానదిలో స్నానం చేసి అక్కడ వదిలేయడానికి కొంతమంది ఒక జత పాతబట్టలు కూడా పెడతారంట.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇరుముడి మనిషి పాపపుణ్యాలకు ప్రతీక. అతనిలోని స్వార్థ గుణాలని వదిలేయడానికే ఈ ఇరుముడి కట్టుకుంటారు. 41 రోజులు దీక్ష చేసినవారే ఇరుముడి కట్టుకోవాలి. ఇరుముడి కట్టుకునేవారికే పవిత్ర 18 మెట్లు ఎక్కే అర్హత ఉంటుంది. గురుస్వాములు మాత్రమే ఈ ఇరుముడి కట్టాలి. దీక్ష తర్వాత కూడా శుచిగా ఉండాలి. లేకపోతే దీక్ష చేసినా ఫలితం ఉంటుందని చెప్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Nandini Arava</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/spiritual/why-is-ghee-filled-in-the-coconut-of-ayyappa-irumudi-09h3ork"/>
        </item>
        <item>
            <title><![CDATA[Vastu Tips For Wealth: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే ఈ 5 చేస్తే చాలు!]]></title>
            <link>https://telugu.asianetnews.com/webstories/spiritual/vastu-tips-to-attract-wealth-and-positive-energy-at-home-30ix64f</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/webstories/spiritual/vastu-tips-to-attract-wealth-and-positive-energy-at-home-30ix64f</guid>
            <pubDate>Wed, 20 May 2026 11:26:16 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Vastu Tips For Wealth: ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అయితే ఈ వాస్తు చిట్కాలు మీకోసమే. బీరువా, మెయిన్ డోర్, ఉత్తర దిశ, పాజిటివ్ ఎనర్జీకి సంబంధించిన 5 వాస్తు చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకోండి.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ks04bemctz9sbhvhqysa70td,imgname-money-saving-vastu-tips-1779194772108.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <category>spiritual</category>
            <dc:creator>Kavitha G</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/webstories/spiritual/vastu-tips-to-attract-wealth-and-positive-energy-at-home-30ix64f"/>
        </item>
        <item>
            <title><![CDATA[Lucky Wallpapers: మీ మొబైల్‌లో ఈ వాల్‌పేపర్ ఉంటే అదృష్టం మీ వెంటే!]]></title>
            <link>https://telugu.asianetnews.com/webstories/spiritual/mobile-wallpapers-that-can-bring-you-good-luck-and-success-33ggbo3</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/webstories/spiritual/mobile-wallpapers-that-can-bring-you-good-luck-and-success-33ggbo3</guid>
            <pubDate>Sat, 23 May 2026 14:50:14 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Lucky Wallpapers: మొబైల్ వాల్&zwnj;పేపర్&zwnj;ను ఇప్పుడు కేవలం స్టైల్ కోసం మాత్రమే కాదు, అదృష్టం, పాజిటివ్ ఎనర్జీ కోసం కూడా వాడుతున్నారు. అలాంటి కొన్ని వాల్&zwnj;పేపర్లు మీకోసం. చూసేయండి.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ks7nsah8x2rsc0f70jm7z5qd,imgname-lucky-wall-paper-for-mobile-cover-1779447933479.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <category>spiritual</category>
            <dc:creator>Kavitha G</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/webstories/spiritual/mobile-wallpapers-that-can-bring-you-good-luck-and-success-33ggbo3"/>
        </item>
        <item>
            <title><![CDATA[Shakuna Shastra: పనిమీద బయటకు వెళ్తుంటే శవం ఎదురైతే ఏమౌతుంది?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/spiritual/what-happens-when-you-seeing-corpse-when-you-are-going-out-3dp51ov</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/spiritual/what-happens-when-you-seeing-corpse-when-you-are-going-out-3dp51ov</guid>
            <pubDate>Thu, 07 May 2026 13:13:26 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;Shakuna Shastra: ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు చాలా మంది శకునం చూసుకుంటూ ఉంటారు. మరి, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు శవం ఎదురైనా, లేదా బిచ్చగాడు ఎదురైతే ఏమౌతుంది?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kr0nt4529rvdtcq8rxd62xgy,imgname-chatgpt-image-may-7--2026--01-04-36-pm-1778139336866.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;Shakuna Shastra: ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు చాలా మంది శకునం చూసుకుంటూ ఉంటారు. మరి, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు శవం ఎదురైనా, లేదా బిచ్చగాడు ఎదురైతే ఏమౌతుంది?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హిందూ మతంలో చాలా శాస్త్రాలు, నమ్మకాలు ఉన్నాయి. టెక్నాలజీ పెరుగుతున్నా.. ఇప్పటికీ కొన్ని నమ్మకాలను బలంగా నమ్మేవారు చాలా మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టేటప్పుడు మంచి సమయం, మంచి రోజు చూసుకుంటారు. ఇక.. ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తున్నప్పుడు శకునం చూసుకుంటారు. మంచి శకునం ఎదురైతే... ఆ పని ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుందని నమ్ముతారు. చెడు శకునం ఎదురైతే ఆ పని జరగదనే భావన ఉంటుంది. మరి.. శవం కానీ, బిచ్చగాడు కానీ ఎదురైతే ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా?&lt;/p&gt;&lt;p&gt;శవం ఎదురైతే...&lt;/p&gt;&lt;p&gt;శకునాల ప్రకారం, మీరు పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా చనిపోయిన వ్యక్తిని ఊరేగింపు కనిపిస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా మంచి శుభ శకునం. పనిలో కచ్చితంగా విజయం సాధిస్తారు. మీ పనిలో రెట్టింపు లాభాలు పొందుతారు. అయితే, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొని ముందుకు సాగితే.. మీ పని మరింత సులభం అవుతుంది. అంతేకాదు.. ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి బయలుదేరినప్పుడు శంఖం లేదా గంటల శబ్దం వినపడటం కూడా చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా బిచ్చగాళ్లు ఎదురైతే చాలా మంది విసుక్కుంటారు. అబ్బా.. ఈ టైమ్ లో వీళ్లు ఎదురయ్యారు ఏంటి అని విసుక్కుంటారు. కానీ.. వీళ్లు ఎదురు అవ్వడం కూడా చాలా మంచి శకునంగా భావిస్తారు. అయితే.. ఎదురుపడిన వాళ్లను విసుక్కోకుండా.. తోచింది దానం చేసి వెళ్తే.. కచ్చితంగా విజయం అందుకుంటారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>ramya Sridhar</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/spiritual/what-happens-when-you-seeing-corpse-when-you-are-going-out-3dp51ov"/>
        </item>
        <item>
            <title><![CDATA[Kumbhakarna : కుంభకర్ణుడి నిద్ర వెనకున్న పౌరాణిక రహస్యం తెలుసా..?]]></title>
            <link>https://telugu.asianetnews.com/webstories/spiritual/the-real-reason-kumbhakarna-slept-for-six-months-ramayana-mystery-3p3oec7</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/webstories/spiritual/the-real-reason-kumbhakarna-slept-for-six-months-ramayana-mystery-3p3oec7</guid>
            <pubDate>Thu, 07 May 2026 12:46:09 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;కుంభకర్ణుడు ఆరు నెలల పాటు ఎందుకు నిద్రపోయాడు? ఇంద్రుడి కుట్ర, సరస్వతీ దేవి ప్రభావంతో 'ఇంద్రాసనం' అడగబోయి 'నిద్రాసనం' ఎలా అడిగాడో తెలిపే ఆసక్తికరమైన పౌరాణిక కథ ఇది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kqyy2a6y4qnz4hvf1v78bfye,imgname-kumbhakarna-1-1778080884958.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <category>spiritual</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/webstories/spiritual/the-real-reason-kumbhakarna-slept-for-six-months-ramayana-mystery-3p3oec7"/>
        </item>
        <item>
            <title><![CDATA[Pooja Room Vastu: పూజ గదిలో ఈ 5 చేస్తే నష్టాలు తప్పవు జాగ్రత్త!]]></title>
            <link>https://telugu.asianetnews.com/webstories/spiritual/vastu-tips-for-home-temple-avoid-these-5-mistakes-in-pooja-room-49f3z3i</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/webstories/spiritual/vastu-tips-for-home-temple-avoid-these-5-mistakes-in-pooja-room-49f3z3i</guid>
            <pubDate>Fri, 08 May 2026 18:04:29 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Pooja Room Vastu: సాధారణంగా ప్రతి ఇంట్లో పూజ గది లేదా పూజకు ప్రత్యేక స్థలం ఉంటుంది. అది వాస్తు ప్రకారం ఉంటే శుభ ఫలితాలు, లేకపోతే ప్రతికూల ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి పూజ గది వాస్తు గురించి తెలుసుకుందామా..&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kr3h6zynhemfj07mjx5aszeb,imgname-home-temple-vastu-tips-1-1778235178964.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <category>spiritual</category>
            <dc:creator>Kavitha G</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/webstories/spiritual/vastu-tips-for-home-temple-avoid-these-5-mistakes-in-pooja-room-49f3z3i"/>
        </item>
        <item>
            <title><![CDATA[Somnath Temple Mystery: మహాశివుని మొదటి జ్యోతిర్లింగం.. సోమనాథ్ ఆలయం వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/somnath-temple-mystery-the-untold-secrets-behind-lord-shiva-s-first-jyotirlinga-5xbg5pl</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/somnath-temple-mystery-the-untold-secrets-behind-lord-shiva-s-first-jyotirlinga-5xbg5pl</guid>
            <pubDate>Wed, 13 May 2026 13:36:54 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Somnath Temple Mystery: గుజరాత్&zwnj;లోని సోమనాథ్ ఆలయం దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో మొదటిది. ఈ శక్తివంతమైన క్షేత్ర చరిత్ర, అద్భుతమైన వాస్తుశిల్పం, పర్యాటక వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01krg5r23ydfvv1z3hjmp4xvpp,imgname-somnath-temple-mystery-1778659362940.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Somnath Temple Mystery: గుజరాత్&zwnj;లోని సోమనాథ్ ఆలయం దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో మొదటిది. ఈ శక్తివంతమైన క్షేత్ర చరిత్ర, అద్భుతమైన వాస్తుశిల్పం, పర్యాటక వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గుజరాత్ తీరంలో ఉన్న సోమనాథ్ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక. పరమశివుని 12 జ్యోతిర్లింగాలలో మొదటిదిగా వెలుగొందుతున్న ఈ క్షేత్రం వెనుక వేల ఏళ్ల చరిత్ర, అంతుచిక్కని సైన్స్, అద్భుతమైన వాస్తుశిల్పం దాగి ఉన్నాయి. అసలు సోమనాథ్ ఆలయం ఎందుకు అంత పవర్ ఫుల్? అక్కడ ఏముంది?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పురాణాల ప్రకారం, ఈ ఆలయాన్ని స్వయంగా చంద్రుడు (సోముడు) నిర్మించాడు. తన మామగారైన దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం వల్ల చంద్రుడి కాంతి తగ్గిపోయినప్పుడు, ఈ ప్రదేశంలోనే శివుడి కోసం తపస్సు చేసి తన వెలుగును తిరిగి పొందాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనికి సోమనాథ్ అనే పేరు వచ్చింది. ఋగ్వేదం, పురాణాల్లో దీనిని 'ప్రభాస క్షేత్రం' అని పిలిచారు. చంద్రుడి కళలకు, ఇక్కడి ఆధ్యాత్మిక శక్తికి దగ్గరి సంబంధం ఉంటుందని భక్తుల నమ్మకం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సోమనాథ్ ఆలయం కేవలం సముద్ర తీరాన ఉండటమే కాదు, భౌగోళికంగా ఒక అద్భుతమైన పాయింట్ వద్ద ఉంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న బాణస్తంభం మీద ఒక ఆసక్తికరమైన విషయం రాసి ఉంటుంది. ఈ స్తంభం నుండి దక్షిణ ధ్రువం వరకు మధ్యలో ఎక్కడా భూమి అన్నదే తగలదు.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;అంటే సుమారు 10,000 కిలోమీటర్ల మేర కేవలం సముద్రం మాత్రమే ఉంటుంది. వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఈ విషయాన్ని గుర్తించి అక్కడ స్తంభాన్ని ప్రతిష్ఠించడం నిజంగా గూస్ బంప్స్ తెప్పించే విషయం. శాటిలైట్ డేటా కూడా ఇదే విషయాన్ని ఇప్పుడు కన్ఫర్మ్ చేసింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సోమనాథ్ చరిత్ర చాలా పెయిన్ ఫుల్ గా ఉంటుంది. ఈ ఆలయం వద్ద ఉన్న సంపదను, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చూసి ఓర్వలేక ఎంతోమంది విదేశీయులు దీనిపై దాడి చేశారు. మహ్మద్ గజనీ వంటి వారు ఆలయాన్ని లూటీ చేసి, పూర్తిగా ధ్వంసం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;కానీ, ఎన్నిసార్లు పడగొట్టినా, భారతీయులు మళ్ళీ మళ్ళీ అంతకంటే గ్రాండ్ గా నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో 1947లో ప్రారంభమై, 1950లో పూర్తయింది. ఇది మన సంస్కృతి పట్టుదలకు నిదర్శనం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఆలయాన్ని మారు గుర్జర అనే శైలిలో నిర్మించారు. ఆలయ శిఖరం 155 అడుగుల ఎత్తులో ఉండి, పైన భారీ రాగి కలశంతో మెరిసిపోతుంటుంది. ఆలయ గోడలపై దేవుళ్లు, దేవతలు, పువ్వులు, జంతువుల శిల్పాలను అత్యంత కళాత్మకంగా చెక్కారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;లోపల ఉన్న సభామంటపం చాలా విశాలంగా, శివుని గాథలను గుర్తుకు తెచ్చేలా ఉంటుంది. ఆలయానికి దగ్గరలోనే కపిల, హిరణ్, సరస్వతీ నదులు కలిసే త్రివేణి సంగమం ఉంది. భక్తులు ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం ఆచారంగా వస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మీరు సోమనాథ్ వెళ్లాలనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. రోజుకు మూడుసార్లు (ఉదయం 7, మధ్యాహ్నం 12, సాయంత్రం 7 గంటలకు) హారతి ఇస్తారు. ఆ సమయంలో అక్కడ ఉండే వైబ్రేషన్స్ వేరే లెవల్ లో ఉంటాయి. ముఖ్యంగా సాయంత్రం 7:45 నుండి 8:45 మధ్యలో జరిగే 'లైట్ అండ్ సౌండ్ షో' అస్సలు మిస్ అవ్వద్దు. దీనికి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గొంతు అందించడం విశేషం. ఇది ఆలయ చరిత్రను మన కళ్లముందు ఉంచుతుంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/somnath-temple-mystery-the-untold-secrets-behind-lord-shiva-s-first-jyotirlinga-5xbg5pl"/>
        </item>
        <item>
            <title><![CDATA[Top 10 Spiritual Temples: ఇండియాలో మీరు తప్పక సందర్శించాల్సిన 10 టెంపుల్స్ ఇవే]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/top-10-spiritual-temples-to-visit-on-your-next-india-tour-7pmhkcp</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/top-10-spiritual-temples-to-visit-on-your-next-india-tour-7pmhkcp</guid>
            <pubDate>Mon, 18 May 2026 16:44:11 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Top 10 Spiritual Temples: ఇండియా అంటేనే విభిన్న సంస్కృతులు, ప్రాచీన సంప్రదాయాలకు నిలయం. ప్రతి అణువులోనూ ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. ఎన్నో పురాతన దేవాలయాలకు ఎంతో మతపరమైన, చారిత్రక ప్రాధాన్యం ఉంది. దేశంలో టాప్ 10 పుణ్యక్షేత్రాల వివరాలు గమనిస్తే..&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01krxaf0gack57e624rsw5ph0z,imgname-spiritual-tour-india-1779100516873.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Top 10 Spiritual Temples: ఇండియా అంటేనే విభిన్న సంస్కృతులు, ప్రాచీన సంప్రదాయాలకు నిలయం. ప్రతి అణువులోనూ ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. ఎన్నో పురాతన దేవాలయాలకు ఎంతో మతపరమైన, చారిత్రక ప్రాధాన్యం ఉంది. దేశంలో టాప్ 10 పుణ్యక్షేత్రాల వివరాలు గమనిస్తే..&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారతదేశంలో ఆధ్యాత్మిక యాత్ర చేయడం అంటే.. కేవలం దేవుడిని దర్శించుకోవడం మాత్రమే కాదు, కాలంలో వెనక్కి ప్రయాణించి మన సంస్కృతిని అనుభూతి చెందడం. మీరు కూడా మీ నెక్స్ట్ వెకేషన్&zwnj;లో ఒక మంచి స్పిరిచువల్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే, తప్పకుండా విజిట్ చేయాల్సిన 10 అద్భుతమైన దేవాలయాల లిస్ట్ మీకోసం..&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పంజాబ్&zwnj;లో ఉన్న ఈ ఐకానిక్ సిక్కు దేవాలయం ఐక్యతకు, సమానత్వానికి ఒక గొప్ప చిహ్నం. ఎటు చూసినా మెరిసిపోయే బంగారు కట్టడం, దాని చుట్టూ ప్రశాంతంగా ఉండే సరస్సు.. ఇక్కడికి వచ్చే భక్తులకు ఒక అద్భుతమైన, మనసుకు హాయినిచ్చే అనుభూతిని అందిస్తాయి. లైఫ్&zwnj;లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ ఇది.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;2. జగన్నాథ ఆలయం, పూరి&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;ఒడిశాలో ఉన్న జగన్నాథ ఆలయం, విష్ణుమూర్తి అవతారమైన జగన్నాథ స్వామి కోలువైన ఆలయం. ఈ టెంపుల్ వద్ద జరిగే ప్రతిష్ఠాత్మక రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. ఈ రథోత్సవాన్ని కళ్లారా చూసేందుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హిమాలయ పర్వతాల మధ్య కొలువై ఉన్న కేదార్&zwnj;నాథ్ ఆలయం, పరమశివుని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. చుట్టూ మంచు కొండలు, మైమరపించే ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ ఆలయం, ఒక స్వర్గంలాంటి అనుభూతిని ఇస్తుంది.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;4. లోటస్ టెంపుల్, ఢిల్లీ&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;ఢిల్లీలో ఉన్న లోటస్ టెంపుల్ ఒక ప్రత్యేకమైన, అద్భుతమైన కట్టడం. ఇది ఒక ప్రార్థనా మందిరం. తామరపువ్వు ఆకారంలో ఉండే దీని ఆర్కిటెక్చర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఎలాంటి కుల, మత భేదాలు లేవు. శాంతి, ఐక్యతను పెంపొందించేందుకు అన్ని మతాల ప్రజలకు ఇక్కడికి అనుమతి ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తమిళనాడులోని మధురైలో ఉన్న మీనాక్షి అమ్మన్ ఆలయం, ద్రవిడ నిర్మాణ శైలికి ఒక అద్భుతమైన నిదర్శనం. మీనాక్షి దేవి, సుందరేశ్వరుడు కొలువైన ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పకళ, రంగురంగుల గోపురాలు భక్తులను, పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;6. సిద్ధివినాయక ఆలయం, ముంబై&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న సిద్ధివినాయక ఆలయం దేశంలోనే అత్యంత ప్రసిద్ధ గణపతి దేవాలయాలలో ఒకటి. ఏదైనా పని మొదలుపెట్టే ముందు విజయం, ఐశ్వర్యం కోసం ఇక్కడికి వచ్చి బప్పా ఆశీస్సులు తీసుకోవడం భక్తులకు ఒక నమ్మకం. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ఇక్కడికి క్యూ కడతారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి హిందూ మతంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ ఆలయానికి శ్రీరాముడితో ముడిపడిన గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడి 1,000 స్తంభాల మండపం (హాల్) ఆర్కిటెక్చర్ పరంగా చాలా ఫేమస్. హిందువులు తప్పక దర్శించాల్సిన ముఖ్యమైన యాత్రా స్థలాలలో ఇది ఒకటి.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;8. బోధ్ గయ, బీహార్&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;బీహార్&zwnj;లోని బోధ్ గయ.. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయిన పవిత్ర స్థలం. ఇక్కడి మహాబోధి ఆలయ సముదాయాన్ని యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. బౌద్ధమతం పాటించే వారితో పాటు, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక మేల్కొలుపును కోరుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;శ్రీకృష్ణుడు కోలువైన ఈ ఆలయం గుజరాత్&zwnj;లో ఉంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే 'చార్ ధామ్' యాత్రా స్థలాలలో ద్వారక ఒకటి. కృష్ణుడి భక్తులకు ఈ ఆలయం అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన పుణ్యక్షేత్రం.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;10. తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం, తిరుమల&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయాలలో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఆంధ్రప్రదేశ్&zwnj;లోని ఏడు కొండలపై కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీవారి ఆశీస్సుల కోసం ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడి భక్తిభావం, ఆలయ వైభవం ప్రతి ఒక్కరినీ ఫిదా చేస్తాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/top-10-spiritual-temples-to-visit-on-your-next-india-tour-7pmhkcp"/>
        </item>
        <item>
            <title><![CDATA[IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/south-india-tour-irctc-launches-divya-dakshin-yatra-tour-package-price-details-arunachalam-to-kanniyakumari-93eltt2</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/south-india-tour-irctc-launches-divya-dakshin-yatra-tour-package-price-details-arunachalam-to-kanniyakumari-93eltt2</guid>
            <pubDate>Wed, 03 Jun 2026 11:38:08 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;IRCTC South India Tour: ఐఆర్&zwnj;సీటీసీ దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. రూ. 15,600 ప్రారంభ ధరతో రామేశ్వరం, కన్యాకుమారి, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ క్రేజీ రైల్వే టూర్ వివరాలు మీకోసం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kt60t51768g79d1gncw0c4c7,imgname-irctc--1780466127910.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;IRCTC South India Tour: ఐఆర్&zwnj;సీటీసీ దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. రూ. 15,600 ప్రారంభ ధరతో రామేశ్వరం, కన్యాకుమారి, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ క్రేజీ రైల్వే టూర్ వివరాలు మీకోసం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సౌత్ ఇండియాలోని ఫేమస్ టెంపుల్స్ చూడాలని ప్లాన్ చేస్తున్నారా? రామేశ్వరం, కన్యాకుమారి బీచ్&zwnj;లు, గుడులు చుట్టేయాలని ఉందా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. ఐఆర్&zwnj;సీటీసీ (IRCTC) ఒక అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. దీని పేరు 'దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం' (Divya Dakshin Yatra With Arunachalam). ఈ ప్యాకేజీ ద్వారా చాలా తక్కువ బడ్జెట్&zwnj;లోనే దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (Bharat Gaurav Tourist Train) ద్వారా ఈ యాత్ర సాగుతుంది. ఇందులో 2AC, 3AC తో పాటు స్లీపర్ క్లాస్ సీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం 8 రాత్రులు, 9 రోజుల పాటు సాగే ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, టికెట్ ధరలు గమనిస్తే..&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ మొత్తం 8 రాత్రులు, 9 రోజుల పాటు సాగుతుంది. ఈ ప్రయాణం జూలై 20వ తేదీన ప్రారంభం అవుతుంది. ఈ టూరిస్ట్ రైలులో మొత్తం 702 సీట్లు ఉన్నాయి. ఇందులో స్లీపర్ క్లాస్ కింద 160 సీట్లు, థర్డ్ ఏసీ కింద 490 సీట్లు, సెకండ్ ఏసీ కింద 52 సీట్లు కేటాయించారు. ఈ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.&lt;/p&gt;&lt;p&gt;తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు బోర్డింగ్, డీబోర్డింగ్ చాలా ఆప్షన్లు ఇచ్చారు. సికింద్రాబాద్, చార్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ప్రయాణికులు ఈ రైలు ఎక్కవచ్చు లేదా దిగవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ 9 రోజుల టూర్&zwnj;లో దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పొందిన 7 ధార్మిక, పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు. రామేశ్వరం, కన్యాకుమారి వెళ్లాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ యాత్రలో అరుణాచలం (తిరువణ్ణామలై), చిదంబరం, తిరుచ్చి, తంజావూరు, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి వంటి ప్రముఖ ప్రాంతాలను కవర్ చేస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ప్రయాణంలో భక్తులు సౌత్ ఇండియాలోని ఎంతో ఫేమస్ టెంపుల్స్ దర్శించుకోవచ్చు. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి గుడి, చిదంబరంలోని నటరాజ స్వామి ఆలయం, తిరుచ్చిలోని శ్రీ రంగనాథస్వామి టెంపుల్ చూపిస్తారు.&lt;/p&gt;&lt;p&gt;వీటితో పాటు తంజావూరులోని బృహదీశ్వరాలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, మదురైలోని మీనాక్షి అమ్మవారి గుడి, కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ టెంపుల్&zwnj;ను సందర్శించవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ టూర్ ప్యాకేజీ ధరలు మీరు ఎంచుకునే క్లాస్&zwnj;ను బట్టి ఉంటాయి. పెద్దవారికి ధరలు ఇలా ఉన్నాయి..&lt;/p&gt;&lt;p&gt;&bull; స్లీపర్ క్లాస్: రూ. 15,600&lt;/p&gt;&lt;p&gt;&bull; థర్డ్ ఏసీ: రూ. 23,100&lt;/p&gt;&lt;p&gt;&bull; సెకండ్ ఏసీ: రూ. 29,500&lt;/p&gt;&lt;p&gt;5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకు టికెట్ ధరలు ఇలా ఉన్నాయి..&lt;/p&gt;&lt;p&gt;&bull; స్లీపర్ క్లాస్: రూ. 14,600&lt;/p&gt;&lt;p&gt;&bull; థర్డ్ ఏసీ: రూ. 21,900&lt;/p&gt;&lt;p&gt;&bull; సెకండ్ ఏసీ: రూ. 28,100&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఐఆర్&zwnj;సీటీసీ టూర్ ప్యాకేజీ తీసుకున్న వారికి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ప్రయాణికులకు రోజూ మార్నింగ్ బ్రేక్&zwnj;ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అందిస్తారు. దీంతో పాటు ప్రయాణికులందరికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఈ ప్యాకేజీలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;అలాగే యాత్ర పొడవునా ప్రయాణికులకు సహాయం చేయడానికి, గైడ్ చేయడానికి ప్రొఫెషనల్ టూర్ ఎస్కార్ట్స్ అందుబాటులో ఉంటారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/south-india-tour-irctc-launches-divya-dakshin-yatra-tour-package-price-details-arunachalam-to-kanniyakumari-93eltt2"/>
        </item>
        <item>
            <title><![CDATA[Tirupati Train : హైదరాబాద్ నుండి తిరుపతి, అరుణాచలం, శ్రీరంగంలకు ఒకే ట్రైన్‌.. టైమింగ్స్ ఇవే..!]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/spiritual/direct-train-from-hyderabad-to-tirupati-arunachalam-and-srirangam-announced-ci0r9pg</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/spiritual/direct-train-from-hyderabad-to-tirupati-arunachalam-and-srirangam-announced-ci0r9pg</guid>
            <pubDate>Sat, 30 May 2026 15:46:04 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్. హైదరాబాద్ నుండి తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలను కలుపుతూ కొత్త వీక్లీ రైలు సర్వీసును ప్రకటించింది ఇండియన్ రైల్వే. &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ksw4ey66myz2gqeb0xryq4r1,imgname-train-1780134410438.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్. హైదరాబాద్ నుండి తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలను కలుపుతూ కొత్త వీక్లీ రైలు సర్వీసును ప్రకటించింది ఇండియన్ రైల్వే. &amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;దక్షిణ భారత యాత్రలు ఇష్టపడే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుండి తిరుపతికి నిత్యం వేలాదిమంది ప్రయాాణిస్తుంటారు&hellip; తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఇలా వెళ్లినవారు దగ్గర్లోని అరుణాచలంకు కూడా వెళుతుంటారు. అయితే ఈ పుణ్యక్షేత్రాలను కలుపుతూ చర్లపల్లి &ndash; తిరుచిరాపల్లి మధ్య స్పెషల్ ట్రైన్ నడిచేది.. ఇప్పుడు ఈ రైలును శాశ్వత వీక్లీ ఎక్స్&zwnj;ప్రెస్&zwnj;గా మార్చారు. దక్షిణ మధ్య రైల్వే ప్రకారం 17077, 17078 నంబర్లతో కూడిన ఈ రైలు జూలై 7 నుంచి రెగ్యులర్&zwnj;గా నడవనుండి.&lt;/p&gt;&lt;p&gt;సాధారణంగా తెలుగు ప్రజలు తిరుపతితో పాటు అరుణాచలం, శ్రీరంగం ఆలయాలను సందర్శిస్తుంటారు. అయితే ఇంతకుముందు హైదరాబాద్ నుండి ఈ మూడు ఆలయాలను కలుపుతూ రైలు సర్వీస్ లేదు.. దీంతో భక్తులు వివిధ రైళ్లు మారుతూ అవస్థలు పడేవారు. దీంతో ప్రయాణం చాలా కష్టంగా ఉండేది. ముఖ్యంగా కుటుంబాలతో వెళ్లేవారికి డైరెక్ట్ కనెక్టివిటీ లేకపోవడం పెద్ద సమస్య. ఇది గుర్తించిన రైల్వే విభాగం ఈ మూడు ఆలయాలను కలిపుతూ ఓ వీక్లీ ట్రైన్ వేసింది... అంటే ఇప్పుడు ఒకే రైలు తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం ఆలయాలను చుట్టేసి వస్తుందన్నమాట.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;17077 నంబర్ గల చర్లపల్లి &ndash; తిరుచిరాపల్లి ఎక్స్&zwnj;ప్రెస్ ప్రతి మంగళవారం సాయంత్రం 5.20 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా ప్రయాణించి, మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం 8.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఏడుకొండలస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ కొత్త వీక్లీ సర్వీసు ఆ ఇబ్బందులన్నింటినీ దూరం చేస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;ఆ తర్వాత ఈ రైలు రేణిగుంట, చిత్తూరు, కాట్పాడి, అరుణాచలం (తిరువణ్ణామలై) మీదుగా వెళ్తుంది. అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా ఈ కనెక్టివిటీ ఉపయోగపడుతుంది. అక్కడి నుంచి విల్లుపురం, వృద్ధాచలం, అరియలూర్, శ్రీరంగం మీదుగా బుధవారం సాయంత్రం 6.45 గంటలకు తిరుచిరాపల్లి చేరుకుంటుంది. అంటే శ్రీరంగం శ్రీరంగనాథస్వామిని కూడా దర్శించుకోవచ్చు. &amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తిరుగు ప్రయాణంలో 17078 నంబర్ రైలు ప్రతి బుధవారం రాత్రి 9.30 గంటలకు బయలుదేరుతుంది. శ్రీరంగం, అరుణాచలం, తిరుపతి మీదుగా ప్రయాణించి గురువారం రాత్రికి చర్లపల్లి చేరుకుంటుంది. 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్&zwnj;లతో నడిచే ఈ సర్వీసు, కేవలం సాధారణ రైలుగానే కాకుండా దక్షిణ భారతదేశ భక్తి పర్యాటకానికి ఒక కొత్త యాత్రా మార్గంగా మారుతుందని రైల్వే శాఖ భావిస్తోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/spiritual/direct-train-from-hyderabad-to-tirupati-arunachalam-and-srirangam-announced-ci0r9pg"/>
        </item>
        <item>
            <title><![CDATA[IRCTC Jyotirlinga Tour Package: ఒక్క టికెట్‌తో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/irctc-launches-7-jyotirlinga-darshan-tour-package-from-secunderabad-coiyd7w</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/irctc-launches-7-jyotirlinga-darshan-tour-package-from-secunderabad-coiyd7w</guid>
            <pubDate>Sun, 31 May 2026 09:22:47 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;IRCTC Jyotirlinga Tour Package: ఐఆర్&zwnj;సీటీసీ సికింద్రాబాద్ నుండి జూన్ 16న 'సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర' ప్రత్యేక రైలును ప్రారంభిస్తోంది. 11 రోజుల ఈ డివైన్ టూర్ ప్యాకేజీ ధర, ఏఏ ప్రాంతాలను చూస్తాము? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ksy21bcp7zj0d5e901efbdpb,imgname-irctc-jyotirlinga-tour-package-1780198976918.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;IRCTC Jyotirlinga Tour Package: ఐఆర్&zwnj;సీటీసీ సికింద్రాబాద్ నుండి జూన్ 16న 'సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర' ప్రత్యేక రైలును ప్రారంభిస్తోంది. 11 రోజుల ఈ డివైన్ టూర్ ప్యాకేజీ ధర, ఏఏ ప్రాంతాలను చూస్తాము? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;శివనామ స్మరణతో పునీతమవ్వాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారి కోసం &quot;సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర&quot; పేరుతో ఒక అద్భుతమైన డివైన్ టూర్ ప్యాకేజీని అనౌన్స్ చేసింది.&lt;/p&gt;&lt;p&gt;కేవలం ఒకే ఒక్క టూర్&zwnj;లో ఏకంగా ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునే సువర్ణావకాశాన్ని ఐఆర్&zwnj;సీటీసీ కల్పిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక యాత్ర కోసం భారత ప్రభుత్వం అందిస్తున్న 'భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు' (Bharat Gaurav Tourist Train) సర్వీసును ఉపయోగించనున్నారు. జూన్ 16న తెలంగాణలోనిన సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈ స్పెషల్ ట్రైన్ తన జర్నీని స్టార్ట్ చేయనుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ డివైన్ టూర్ ప్యాకేజీ మొత్తం 10 రాత్రులు, 11 రోజుల పాటు సాగుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఈ రైలును డిజైన్ చేశారు. కేవలం సికింద్రాబాద్&zwnj;లోనే కాకుండా, ప్రయాణికుల డిమాండ్ మేరకు కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్లలో కూడా ఈ రైలు ఎక్కే సదుపాయాన్ని కల్పించారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;దీంతో ఉత్తర తెలంగాణ భక్తులకు ఈ యాత్ర చాలా ఈజీగా మారనుంది. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర వంటి మూడు కీలక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ప్రముఖ శైవక్షేత్రాలు, పురాతన ఆలయాలను ఈ టూర్&zwnj;లో కవర్ చేయనున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భక్తులు ఎంతో కాలంగా కలలుగనే ప్రముఖ శివాలయాలన్నీ ఈ సింగిల్ టూర్&zwnj;లో దర్శించుకోవచ్చు. ఈ యాత్ర షెడ్యూల్ ప్రకారం సందర్శించే ప్రధాన క్షేత్రాల లిస్ట్ గమనిస్తే..&lt;/p&gt;&lt;ol&gt; &lt;li&gt;మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం: ఉజ్జయిని (మధ్యప్రదేశ్) - ఇక్కడి భస్మ హారతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది.&lt;/li&gt; &lt;li&gt;ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం: నర్మదా నది తీరాన వెలిసిన పవిత్ర క్షేత్రం (మధ్యప్రదేశ్).&lt;/li&gt; &lt;li&gt;ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం: శ్రీకృష్ణుడి లీలా క్షేత్రమైన ద్వారకతో పాటు దాని సమీపంలోని నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం (గుజరాత్).&lt;/li&gt; &lt;li&gt;సోమనాథ్ జ్యోతిర్లింగం: దేశంలోనే అత్యంత ప్రాచీనమైన మొదటి జ్యోతిర్లింగ క్షేత్రం (గుజరాత్).&lt;/li&gt; &lt;li&gt;భీమశంకర్ జ్యోతిర్లింగం: ప్రకృతి రమణీయత మధ్య వెలిసిన శివాలయం (మహారాష్ట్ర).&lt;/li&gt; &lt;li&gt;త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం: గోదావరి నది జన్మస్థానమైన నాసిక్ సమీపంలోని క్షేత్రం (మహారాష్ట్ర).&lt;/li&gt; &lt;li&gt;ఘృశ్నేశ్వర్ జ్యోతిర్లింగం: ఎల్లోరా గుహల చెంతన కొలువైన చివరి జ్యోతిర్లింగం (ఛత్రపతి శంభాజీనగర్, మహారాష్ట్ర).&lt;/li&gt;&lt;/ol&gt;&lt;img&gt;&lt;p&gt;యాత్ర మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి రైలు స్టార్ట్ అయి నేరుగా మధ్యప్రదేశ్&zwnj;లోని ఉజ్జయిని చేరుకుంటుంది. అక్కడ మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నాక, ఓంకారేశ్వర్ ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత రైలు గుజరాత్ వైపు పరుగులు తీస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;అక్కడ ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర్, సోమనాథ్ జ్యోతిర్లింగాల డివైన్ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత మహారాష్ట్రలోని భీమశంకర్, త్రయంబకేశ్వర్, ఘృశ్నేశ్వర్ క్షేత్రాలను సందర్శిస్తారు. ఈ ఏడు క్షేత్రాల దర్శనం పూర్తయ్యాక తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సాధారణ భక్తుడి నుంచి లగ్జరీగా ప్రయాణించాలనుకునే వారి వరకు అందరికీ అందుబాటులో ఉండేలా ఐఆర్&zwnj;సీటీసీ మూడు కేటగిరీల్లో ధరలను నిర్ణయించింది.&lt;/p&gt;&lt;p&gt;&bull; ఎకానమీ క్లాస్ (Sleeper): పెద్దలకు రూ. 17,600 కాగా, 5 నుండి 11 ఏళ్ల పిల్లలకు రూ. 16,300 గా ఫిక్స్ చేశారు.&lt;/p&gt;&lt;p&gt;&bull; స్టాండర్డ్ క్లాస్ (3AC): పెద్దలకు రూ. 26700, పిల్లలకు రూ. 25,200 ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;&bull; కంఫర్ట్ క్లాస్ (2AC): పెద్దలకు రూ. 34,600 కాగా, పిల్లలకు రూ. 32,800 గా నిర్ణయించారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ ప్యాకేజీ ధరలోనే భక్తులకు ఉదయం టీ, బ్రేక్&zwnj;ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి ప్యూర్ వెజిటేరియన్ భోజనం అందిస్తారు. దీంతో పాటు హోటల్ వసతి, లోకల్ సైట్ సీయింగ్ కోసం బస్సు సౌకర్యం, ట్రావెల్ ఇన్సూరెన్స్, గైడ్/టూర్ మేనేజర్ల సేవలు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అయితే ఆలయాల్లో ఉండే అదనపు దర్శన టికెట్లు, పర్సనల్ ఖర్చులు మాత్రం భక్తులే చూసుకోవాల్సి ఉంటుంది. తక్కువ బడ్జెట్&zwnj;లో ఎలాంటి టెన్షన్ లేకుండా ఏడు జ్యోతిర్లింగాలను చుట్టి రావాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/irctc-launches-7-jyotirlinga-darshan-tour-package-from-secunderabad-coiyd7w"/>
        </item>
        <item>
            <title><![CDATA[Spiritual : ఈ మాంసం తింటే అంతే సంగతి.. 7 తరాలకు శాపమే, వంశం మొత్తం నాశనమే]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/spiritual/naga-dosham-the-generational-curse-of-harming-snakes-nazqlt2</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/spiritual/naga-dosham-the-generational-curse-of-harming-snakes-nazqlt2</guid>
            <pubDate>Fri, 29 May 2026 17:05:33 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;కోడి, మేక మాంసం చాలామంది ఇష్టంగా తింటారు.. మాంసాహారం అనేది అనాదిగా వస్తున్న అహారపు అలవాటు. అయితే విదేశీ రుచుల మాయలో కొందరు పాము మాంసం కూాడా తింటున్నారు.. హిందూ సంప్రదాయాల ప్రకారం ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా..?&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kssq2gkyeca0bsrxfcza69g2,imgname-snake-meat-1780053262974.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;కోడి, మేక మాంసం చాలామంది ఇష్టంగా తింటారు.. మాంసాహారం అనేది అనాదిగా వస్తున్న అహారపు అలవాటు. అయితే విదేశీ రుచుల మాయలో కొందరు పాము మాంసం కూాడా తింటున్నారు.. హిందూ సంప్రదాయాల ప్రకారం ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా..?&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రకృతికి, మనిషికి మధ్య విడదీయరాని బంధం ఉందని హిందూ మతం చెబుతుంది. అందుకే హిందువులు ప్రకృతిని దైవస్వరూపంగా భావిస్తారు. అంతేకాదు కొన్ని జంతువులు ప్రమాదకరం అయినప్పటికీ దైవంగా పూజిస్తారు. ఇలా పూజించే జంతువుల్లో పాములు కూడా ఒకటి&hellip; హిందూ పురాణాల్లో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. పరమశివుడు మెడలో ఆభరణంగా, విష్ణుమూర్తి శయనపాన్పుగా ఉండేది పాములేే&hellip; ఇలా దేవుళ్లవద్ద ఉండే పాములను నాగదేవతలుగా భావిస్తుంటారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;అయితే పాముకు హాని చెయడంవల్ల నాగదోషం కలుగుతుందని అంటారు. అలాంటిది ఇటీవల కాలంలో కొందరు పాము మాంసం తింటున్నారు. మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాము మాంసం తినడం వల్ల కలిగే తీవ్రమైన దోషాలేమిటి..? ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి..? అనేది తెలుసుకుందాం. &amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆధునిక జీవనశైలి, విదేశీ సంస్కృతులపై మోజుతో కొందరు తెలియక తప్పులు చేస్తున్నారు. ఈ తప్పుల ప్రభావం వారిపై మాత్రమే కాకుండా మొత్తం వంశంపై పడుతుంది. ముఖ్యంగా పాము మాంసం తినేవారికి ఏడు తరాల వరకు తీవ్రమైన నాగదోషం కలుగుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు.&lt;/p&gt;&lt;p&gt;జ్యోతిష్య నమ్మకాల ప్రకారం&hellip; పామును చంపడం లేదా దాని మాంసం తినడం వల్ల నాగదోషం లేదా సర్ప దోషం అనే తీవ్రమైన శాపం తగులుతుంది. ఈ శాపం ఆ వ్యక్తితోనే పోకుండా ఏడు తరాల వరకు వెంటాడుతుందని నమ్ముతారు. ఈ దోషం వల్ల కుటుంబంలో సమస్యలు, సంతానలేమి, వివాహ ఆటంకాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి ఎదురవుతాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పామును చంపడం లేదా దాని మాంసం తినడం వల్ల కలిగే దోషంతో సంతానలేమి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు వంశం అంతరించిపోయే శాపం కూడా కలుగుతుంది. నాగదోషం ఉన్న కుటుంబాల్లోని యువతకు పెళ్లిళ్లు కావడం కష్టమవుతుంది. ఒకవేళ పెళ్లి జరిగినా వారికి పిల్లలు పుట్టక వంశం ఆగిపోయే ప్రమాదం ఉంది.&lt;/p&gt;&lt;p&gt;ఒకవేళ పిల్లలు పుట్టినా వారికి మానసిక లేదా శారీరక లోపాలు ఉండవచ్చు. శాపానికి గురైన కుటుంబంలో పుట్టే పిల్లలు, మనవళ్లు, మునిమనవళ్లు పుట్టుకతోనే మానసిక లేదా శారీరక వైకల్యాలతో బాధపడవచ్చు. కంటిచూపు లేకపోవడం, నడవలేకపోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నాగదోశం కలిగినవారికి దీర్ఘకాలిక వ్యాధులు, వంశపారంపర్య రోగాలు, చర్మ వ్యాధులు, రక్తం, నరాల సంబంధిత సమస్యలు వస్తాయి. ఎంత ఆధునిక వైద్యం చేయించినా ఈ వ్యాధులు పూర్తిగా నయం కావు. అలాగే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, పేదరికం కూడా వారిని వెంటాడతాయి. కోటీశ్వరులైనా, సంపాదించిన ఆస్తి మొత్తం కోల్పోతారు. తర్వాతి తరాల వారికి పూట గడవని పరిస్థితి వస్తుందని పెద్దలు చెబుతుంటారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;హిందూ ధర్మంలో పాములను రాహు, కేతు గ్రహాల రూపాలుగా భావిస్తారు. శివుడు, విష్ణువు పూజలతో కూడా వీటికి సంబంధం ఉంది. పాములకు హాని చేయడం అంటే ప్రకృతి, ఆధ్యాత్మిక నియమాలను ఉల్లంఘించడమే. పాము మాంసం తినడం హిందూ మతంలో నీచమైన చర్యగా పరిగణిస్తారు. పాములను హింసించడం, దయ లేకుండా చంపడం మనిషి చేసే మహా పాపాలలో ఒకటిగా భావిస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ రోజుల్లో కొందరు పాము మాంసం తింటున్నారు. కానీ జ్యోతిష్యుల హెచ్చరిక ప్రకారం.. ఇది తీవ్రమైన నాగదోషానికి దారితీస్తుంది. ఈ దోషం ఏడు తరాల వరకు వెంటాడుతుంది. తెలిసి లేదా తెలియక చేసిన ఈ తప్పులకు సరైన ఆధ్యాత్మిక సలహా తీసుకుని, పరిహార పూజలు చేయడం అవసరం. ఏ జీవిని, ముఖ్యంగా పాములను హింసించకుండా ఉండటమే ఉత్తమ మార్గం.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;(గమనిక: ఈ కథనంలోని సమాచారం జ్యోతిష్యులు, మత గ్రంథాలు, పంచాంగం ఆధారంగా రాసింది. ఏసియానెట్ తెలుగు దీన్ని ధృవీకరించడం లేదు. సమాచారాన్ని అందించడమే మా ఉద్దేశం. దీని కచ్చితత్వం, విశ్వసనీయతకు ఏసియానెట్ తెలుగు బాధ్యత వహించదు)&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/spiritual/naga-dosham-the-generational-curse-of-harming-snakes-nazqlt2"/>
        </item>
        <item>
            <title><![CDATA[Money Plant: మనీ ప్లాంట్ దగ్గర ఈ ఒక్కటి పెడితే చాలు.. జీవితంలో డబ్బుకు లోటురాదు!]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/spiritual/feng-shui-tips-money-plant-crystal-for-wealth-in-telugu-npqxtd8</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/spiritual/feng-shui-tips-money-plant-crystal-for-wealth-in-telugu-npqxtd8</guid>
            <pubDate>Wed, 03 Jun 2026 12:28:58 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Money Plant: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా డబ్బు నిలవట్లేదా? అయితే ఈ ఫెంగ్ షుయ్ చిట్కాలు పాటించాల్సిందే. ఫెంగ్ షుయ్ ప్రకారం మనీ ప్లాంట్ దగ్గర ఈ ఒక్క వస్తువు పెడితే తరతరాలకు సరిపడా సంపద సొంతమవుతుందట. మరీ సంపద పెంచే ఆ వస్తువు ఏంటో తెలుసుకుందామా..&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01km8qq6zcarhjexen7npvz7fr,imgname-plant-2--4--1774114806764.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Money Plant: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా డబ్బు నిలవట్లేదా? అయితే ఈ ఫెంగ్ షుయ్ చిట్కాలు పాటించాల్సిందే. ఫెంగ్ షుయ్ ప్రకారం మనీ ప్లాంట్ దగ్గర ఈ ఒక్క వస్తువు పెడితే తరతరాలకు సరిపడా సంపద సొంతమవుతుందట. మరీ సంపద పెంచే ఆ వస్తువు ఏంటో తెలుసుకుందామా..&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మనలో చాలామంది ఇంట్లో సిరిసంపదలు పెరగాలని మనీ ప్లాంట్ పెంచుకుంటారు. ఫెంగ్ షుయ్ ప్రకారం మనీ ప్లాంట్ ని పెట్టినంత మాత్రాన అది 'మనీ మ్యాగ్నెట్'&zwnj;గా మారిపోదు. ఆ మొక్కలో దాగి ఉన్న శక్తిని యాక్టివేట్ చేయాలట. అప్పుడే ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయట. మరి మనీ ప్లాంట్ తో ఏం చేస్తే సంపద రెట్టింపవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఫెంగ్ షుయ్, క్రిస్టల్ థెరపీ ప్రకారం.. మనీ ప్లాంట్ దగ్గర లేదా దాని కుండీలో ఒక మెరిసే వస్తువును ఉంచితే, ఇంట్లోని వెల్త్ కార్నర్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల డబ్బు అయస్కాంతంలా మీవైపు ఆకర్షించబడుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ మ్యాజికల్, బంగారంలా మెరిసే క్రిస్టల్&zwnj;ను 'పైరైట్ క్రిస్టల్' అంటారు. ఇది చూడటానికి పసుపు రంగులో, మిలమిల మెరుస్తూ ఉంటుంది. చూడడానికి నిజమైన బంగారంలా కనిపిస్తుంది. అందుకే ఫెంగ్ షుయ్&zwnj;లో దీన్ని 'ఫూల్స్ గోల్డ్' అని కూడా పిలుస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ముందుగా ఒక పైరైట్ క్రిస్టల్ తీసుకోవాలి. ఒక చిన్న ముక్క లేదా కొన్ని చిన్న చిన్న పైరైట్ కణాలను తీసుకొని.. వాటిని మీ మనీ ప్లాంట్ కుండీలోని మట్టి పైన, మొక్క ప్రధాన వేరు దగ్గర పెట్టాలి. ఒకవేళ మొక్క నీటిలో పెరుగుతుంటే, ఆ బాటిల్ దగ్గర పెడితే సరిపోతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఫెంగ్ షుయ్ ప్రకారం పైరైట్ క్రిస్టల్ ప్రత్యేక నిర్మాణం కారణంగా, ఇది విశ్వం నుంచి సంపద, శ్రేయస్సు, కొత్త అవకాశాలను ఆకర్షిస్తుందట. ఇది మనీ ప్లాంట్ 'వుడ్ ఎనర్జీ'తో కలిసినప్పుడు, డబ్బు రాక పది రెట్లు పెరుగుతుందట.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మీ దగ్గర పైరైట్ అందుబాటులో లేకపోతే, మనీ ప్లాంట్ కుండీలో &lsquo;క్లియర్ క్వార్ట్జ్&rsquo; క్రిస్టల్&zwnj;ను పెట్టవచ్చు. ఫెంగ్ షుయ్&zwnj;లో దీన్ని 'మాస్టర్ హీలర్' అంటారు. ఇది మొక్క సానుకూల శక్తిని పెంచి, ధన ప్రవాహానికి అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగిస్తుందని నమ్మకం.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Kavitha G</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/spiritual/feng-shui-tips-money-plant-crystal-for-wealth-in-telugu-npqxtd8"/>
        </item>
        <item>
            <title><![CDATA[Vastu Plants: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే.. చేతిలో పైసా నిలవదు.. అన్నీ అశుభాలే!]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/spiritual/plants-you-should-never-grow-at-home-according-to-vastu-in-telugu-nuscbxo</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/spiritual/plants-you-should-never-grow-at-home-according-to-vastu-in-telugu-nuscbxo</guid>
            <pubDate>Thu, 14 May 2026 17:17:51 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Vastu Plants: మొక్కలు ఇంటి వాతావరణాన్ని, శక్తిని ప్రభావితం చేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే కొన్ని మొక్కలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచి సమస్యలకు కారణమవుతాయట. ఏ మొక్కలను ఇంట్లో అస్సలు పెంచకూడదో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kfn4xs4d3514kdgdzcn2z90b,imgname-indoor-cactus-plants-1769162597517.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Vastu Plants: మొక్కలు ఇంటి వాతావరణాన్ని, శక్తిని ప్రభావితం చేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే కొన్ని మొక్కలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచి సమస్యలకు కారణమవుతాయట. ఏ మొక్కలను ఇంట్లో అస్సలు పెంచకూడదో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మన సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యం ఉంది. వాస్తు... ఇంటి నిర్మాణం, దిశలు, వస్తువుల అమరికతో పాటు ఇంట్లో ఉండే మొక్కలపై కూడా ప్రభావం చూపుతుందని నమ్మకం. నిపుణుల ప్రకారం, కొన్ని మొక్కలు ఇంట్లో సానుకూల శక్తిని పెంచితే, మరికొన్ని మొక్కలు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించి ఆర్థిక, మానసిక, కుటుంబ శాంతిపై ప్రభావం చూపుతాయట. అందుకే ఇంట్లో ఏ మొక్కలు పెంచాలి అనేది ఎంత ముఖ్యమో, ఏ మొక్కలు పెంచకూడదో తెలుసుకోవడం కూడా అంతే అవసరం. మరి ఇంట్లో ఏ మొక్కలు పెంచకూడదో తెలుసుకుందామా..&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అస్సలు పెంచకూడని మొక్కల్లో ముందుండేది ముళ్ల మొక్కలు. ముఖ్యంగా కాక్టస్ వంటి ముళ్ల మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరుగుతాయని, మానసిక ఒత్తిడి ఎక్కువవుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొక్కలలో ఉన్న ముళ్లు నెగిటివ్ ఎనర్జీని సూచిస్తాయని నమ్మకం. అందుకే వీటిని ఇంటి లోపల కాకుండా బయట తోటలో పెంచడం మంచిది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సాధారణంగా కొన్ని రకాల మొక్కలు, తీగల నుంచి ఆకులు, పండ్లు తెంచినప్పుడు వాటి నుంచి తెల్లటి ద్రవం వస్తుంటుంది. అలాంటి మొక్కలు ఇంటి శాంతికి భంగం కలిగిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇవి ఇంటి వాతావరణంలో అస్థిరతను కలిగించవచ్చని నమ్మకం. అందువల్ల వీటిని ఇంటి లోపల కాకుండా ఓపెన్ ఏరియాలో ఉంచడం ఉత్తమం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వాస్తు ప్రకారం ఎండిపోయిన మొక్కలను ఇంట్లో ఉంచడం అశుభంగా పరిగణిస్తారు. ఎండిపోయిన మొక్కలు జీవితంలో నిలకడ లేకపోవడం, ఆర్థిక సమస్యలు, నెగిటివ్ ఎనర్జీని సూచిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చాలా మంది అలంకరణ కోసం లేదా నిర్లక్ష్యంగా అలాంటి మొక్కలను ఇంట్లో ఉంచుతారు. కానీ ఇది ఇంటి శుభ శక్తిని తగ్గించవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ఎండిపోయిన మొక్కలను తొలగించి, ఆరోగ్యంగా ఉన్న మొక్కలను మాత్రమే ఉంచాలి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బోన్సాయి మొక్క చూడటానికి అందంగా ఉన్నా, వాస్తు శాస్త్రం ప్రకారం దీన్ని ఇంట్లో పెంచడం మంచిది కాదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. బోన్సాయి మొక్కలు సహజంగా ఎదగకుండా కత్తిరించి చిన్నగా ఉంచుతారు. ఇవి ఎదుగుదల ఆగిపోవడం, అవకాశాలు తగ్గిపోవడం అనే సంకేతంగా భావించబడుతుంది. అందుకే దీన్ని ఇంటి లోపల కాకుండా బయట లేదా ఆఫీస్ డెకర్&zwnj;గా మాత్రమే ఉపయోగించడం మంచిది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అలాగే పెద్దగా విస్తరించే లేదా నియంత్రణ లేకుండా పెరిగే తీగ మొక్కలు కూడా ఇంట్లో సమస్యలు కలిగించవచ్చని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. ఇవి ఇంటి శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయని, అస్తవ్యస్తతను పెంచుతాయని నమ్మకం. ముఖ్యంగా ఇంటి లోపల గోడలపై అల్లుకుపోయే మొక్కలు శుభశక్తిని తగ్గిస్తాయని చెబుతారు. అందుకే వీటిని జాగ్రత్తగా, సరైన ప్రదేశంలో మాత్రమే పెంచాలి.&lt;/p&gt;&lt;p&gt;వాస్తు నిపుణుల సూచనల ప్రకారం, ఇంట్లో పెంచే మొక్కలు ఎప్పుడూ పచ్చగా, ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ఇంటి తూర్పు లేదా ఉత్తర దిశలో సానుకూల శక్తిని పెంచే మొక్కలను ఉంచడం మంచిది&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Kavitha G</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/spiritual/plants-you-should-never-grow-at-home-according-to-vastu-in-telugu-nuscbxo"/>
        </item>
        <item>
            <title><![CDATA[Marakata Shiva Lingam: ఈ ఒక్క శివలింగాన్ని దర్శిస్తే చాలు.. మీ బాడీలోని రోగాలన్నీ సెట్ ! తెలంగాణ వైద్యనాథుడు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/spiritual/marakata-shiva-lingam-chandippa-marakata-someshwara-swamy-temple-history-and-miracles-pp45ui8</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/spiritual/marakata-shiva-lingam-chandippa-marakata-someshwara-swamy-temple-history-and-miracles-pp45ui8</guid>
            <pubDate>Mon, 01 Jun 2026 18:26:29 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Marakata Shiva Lingam: హైదరాబాద్&zwnj;కు సమీపంలోని చందిప్ప మరకత సోమేశ్వర స్వామి ఆలయం చాలా ప్రత్యేకం. 1000 ఏళ్ల నాటి చరిత్ర, ఆరోగ్య ప్రసాదిత మరకత లింగం మహిమల గురించిన పూర్తి వివరాలు మీకోసం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kt1k4gn579460np0ftgwk4hx,imgname-marakata-shiva-lingam-1780317569701.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Marakata Shiva Lingam: హైదరాబాద్&zwnj;కు సమీపంలోని చందిప్ప మరకత సోమేశ్వర స్వామి ఆలయం చాలా ప్రత్యేకం. 1000 ఏళ్ల నాటి చరిత్ర, ఆరోగ్య ప్రసాదిత మరకత లింగం మహిమల గురించిన పూర్తి వివరాలు మీకోసం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణలో ఎన్నో అద్భుతమైన, మిస్టరీలతో కూడిన దేవాలయాలు చాలానే ఉన్నాయి. కానీ, హైదరాబాద్&zwnj;కు జస్ట్ ఒక గంట ప్రయాణ దూరంలో, రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం చందిప్ప గ్రామంలో ఉన్న ఒక అరుదైన శివక్షేత్రం గురించి చాలా మందికి తెలియదు. అదే శ్రీ మరకత శివలింగ సోమేశ్వర స్వామి ఆలయం.&lt;/p&gt;&lt;p&gt;సాధారణంగా మనం నల్లటి రాతితో చేసిన శివలింగాలను చూస్తుంటాం. కానీ ఇక్కడ పరమశివుడు స్వచ్ఛమైన ఆకుపచ్చ రంగులో మెరిసిపోయే మరకత లింగం రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఒక్క లింగాన్ని దర్శించుకుంటే చాలు, ఎంతటి మొండి రోగాలైనా నయమైపోతాయని భక్తుల నమ్మకం. అందుకే దీన్ని తెలంగాణ వైద్యనాథ క్షేత్రం అని కూడా పిలుస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మరకతం అంటే పచ్చ రత్నం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇది బుధ గ్రహానికి చిహ్నం. చందిప్ప ఆలయంలోని ఈ శివలింగంపై కాంతి పడినప్పుడు లేదా అభిషేకం చేస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ గ్రీనిష్ గ్లో కనిపిస్తుంది. ఈ వైబ్రేషన్స్ చూడటానికి రెండు కళ్లూ చాలవు.&lt;/p&gt;&lt;p&gt;మహారాష్ట్రలో ఉన్న ప్రముఖ జ్యోతిర్లింగం వైద్యనాథ్ ఎలాగైతే భక్తుల రోగాలను నయం చేస్తుందో, అలాగే ఇక్కడి మరకత సోమేశ్వరుడు కూడా భక్తులకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని నమ్మకం. ఈ లింగం ముందు కూర్చుని కాసేపు ధ్యానం చేస్తే మైండ్ సూపర్ పీస్ ఫుల్ గా మారుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ గుడి నిన్న మొన్న కట్టింది కాదు.. దీనికి దాదాపు 1000 ఏళ్ల హిస్టరీ ఉంది. 11వ శతాబ్దానికి చెందిన పశ్చిమ చాళుక్య రాజు ఆరో విక్రమాదిత్యుడు (క్రీ.శ. 1076-1126) కాలంలో, 1101 అక్టోబర్ 23న ముచుకుంద నది తీరాన ఈ క్షేత్రాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి శాసనాలు చెప్తున్నాయి. ఆ రోజుల్లో ఈ ఆలయ మెయింటెనెన్స్, పండగల కోసం ఏకంగా 250 ఎకరాల భూమిని దానంగా ఇచ్చినట్టు సమాచారం.&lt;/p&gt;&lt;p&gt;కాలక్రమేణా ఈ ఆలయం కాస్త డ్యామేజ్ అయి, అందరూ మర్చిపోయే స్టేజ్&zwnj;కి వచ్చింది. కానీ, 2000ల ఆరంభంలో ఈ ప్లేస్ మళ్లీ లైమ్&zwnj;లైట్&zwnj;లోకి వచ్చింది. ఆ తర్వాత 2011-12లో లోకల్ పీపుల్ అంతా కలిసి ఈ గుడిని సూపర్బ్ గా రినోవేట్ చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఆలయానికి ఇంకో ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది. 2007 మహాశివరాత్రి రోజున ఒక మ్యాజిక్ జరిగింది. ఆ రోజు ఉదయాన్నే సూర్య కిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి, శివలింగంపై పడ్డాయి. ఆ కిరణాల కాంతికి శివలింగం మొత్తం పచ్చటి వెలుగుతో నిండిపోయింది. అప్పటివరకు అది నార్మల్ శివలింగం అనుకున్న వాళ్లంతా షాక్ అయ్యారు. అది ప్యూర్ మరకత శివలింగం అని ఆ రోజే అఫీషియల్&zwnj;గా ప్రూవ్ అయింది. అప్పటినుంచి ఈ టెంపుల్ కి భక్తుల రష్ బాగా పెరిగిపోయింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ సోమేశ్వర స్వామి దగ్గర కొన్ని స్పెషల్ పూజలు చేస్తే అనుకున్న పనులు గ్యారంటీగా జరుగుతాయని భక్తుల నమ్మకం. ఐదు సోమవారాలు లేదా ఐదు పౌర్ణమిలు ఇక్కడికొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తే లైఫ్&zwnj;లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయని నమ్ముతారు. పౌర్ణమి రోజు ఇక్కడి అభిషేక జలాలతో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయట. ముఖ్యంగా బుధ దోషం ఉన్నవాళ్లు బుధవారం నాడు ఇక్కడ శివాభిషేకం చేసి, ఓం నమః శివాయ అని జపిస్తే కెరీర్ లో గ్రోత్, బిజినెస్ లో సక్సెస్ వస్తుందని నమ్ముతారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/spiritual/marakata-shiva-lingam-chandippa-marakata-someshwara-swamy-temple-history-and-miracles-pp45ui8"/>
        </item>
        <item>
            <title><![CDATA[Spiritual : గుడిచుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? భక్తి మాత్రమే కాదు దాగున్న సైన్స్ ఇదే]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/spiritual/why-do-hindus-perform-pradakshina-around-temples-spiritual-and-scientific-reasons-t6zlmpg</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/spiritual/why-do-hindus-perform-pradakshina-around-temples-spiritual-and-scientific-reasons-t6zlmpg</guid>
            <pubDate>Thu, 28 May 2026 17:03:59 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;మనం దేవాలయానికి వెళ్లగానే దైవదర్శనం కంటే ముందు ప్రదక్షిణలు చేస్తాం. ఇలా చేయడంవెనక కేవలం భక్తి మాత్రమే కాదు సైన్స్ కూడా దాగివుంది. ఇదేంటో తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ksq56tddf0sp2756z5jjhehv,imgname-temple-1779967420845.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;మనం దేవాలయానికి వెళ్లగానే దైవదర్శనం కంటే ముందు ప్రదక్షిణలు చేస్తాం. ఇలా చేయడంవెనక కేవలం భక్తి మాత్రమే కాదు సైన్స్ కూడా దాగివుంది. ఇదేంటో తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హిందూ సంప్రదాయంలో దేవాలయ సందర్శన అనేది కేవలం దైవ దర్శనంతో ముగిసిపోదు. ధ్వజస్తంభానికి నమస్కరించడం నుండి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం వరకు ప్రతి పనిలోనూ ఒక అర్థం, ఒక పరమార్థం దాగి ఉంది. అసలు గుడి చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేయాలి..? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;దేవుడు కొలువైన గర్భగుడి చుట్టూ భక్తులు తిరగడమే ప్రదక్షిణ. సాధారణంగా 3, 5, 11 సార్లు ప్రదక్షిణలు చేస్తారు.. కొన్ని ఆలయాల్లో 101, 111 కూడా చేస్తారు. అంగ ప్రదక్షిణ, మరికొందరు పొర్లుదండాలు పెడుతుంటారు.&lt;/p&gt;&lt;p&gt;అయితే 'ప్రదక్షిణ' అనే పదంలో చాలా అర్థం దాగుంది. 'ప్ర' అంటే పాప వినాశనం, 'ద' అంటే కోరికల నెరవేర్పు, 'క్షి' అంటే జన్మ రాహిత్యం, 'ణ' అంటే జ్ఞానోదయం అని అర్థం. అంటే మనలోని అజ్ఞానాన్ని పోగొట్టుకుని, దైవ చింతనతో ముందుకు సాగడమే ప్రదక్షిణ ఉద్దేశం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;దైవమే కేంద్ర బిందువు&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;మనం ప్రదక్షిణ చేసేటప్పుడు దైవం మనకు కుడి వైపున ఉంటారు. మన జీవిత చక్రానికి భగవంతుడే కేంద్ర బిందువు అని, మన జీవితం ఆయన చుట్టూనే తిరుగుతుందని చెప్పడానికి ఇది ఒక సంకేతం. మన అహంకారాన్ని వీడి, భగవంతుని శరణు వేడుతూ చేసే ప్రక్రియ ఇది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;పాప పరిహారం&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;తెలిసి తెలియక చేసే కాయిక, వాచిక, మానసిక దోషాలు ప్రదక్షిణ చేయడం ద్వారా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. &quot;ఆత్మ ప్రదక్షిణ&quot; ద్వారా మనలో ఉన్న పరమాత్మను మనం గౌరవించుకుంటాం.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;దైవంపై మనసు లగ్నం చేయడం&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;మనిషికి అనేక ఆలోచనలు ఉంటాయి... కాబట్టి వాటితోనే గుడికి వెళుతుంటారు. ఇలా వేరే ఆలోచనలో ఉండగా మనసును దైవంగా లగ్నం చేయలేం. అందుకే ప్రదక్షిణల ద్వారా శరీరాన్ని, మనసును ప్రశాంతంగా మార్చుకోవడానికి సమయం దొరుకుతుంది. ప్రదక్షిణల అనంతరం కొద్దిసేపు కూర్చుని ప్రశాంతమైన మనసుతో దైవదర్శనం చేసుకోవాలి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రాచీన హిందూ దేవాలయాల నిర్మాణం వెనుక కేవలం ఆధ్యాత్మిక అంశాలే కాదు గొప్ప ఇంజనీరింగ్, సైన్స్ దాగి ఉంది. అందుకే గుడిలో పాటించే విషయాల్లో కేవలం భక్తి మాత్రమే కాదు ఇతర అంశాలు దాగుంటాయి. మరి ప్రదక్షిణ చేయడం వల్ల కలిగే కొన్ని శాస్త్రీయ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;అయస్కాంత శక్తి (Magnetic Energy)&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;సాధారణంగా ప్రాచీన దేవాలయాలను భూమి అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉండే చోట నిర్మించారు. గర్భాలయంలోని మూలవిరాట్ కింద 'యంత్రాలను' ప్రతిష్ఠించడం వల్ల ఆ విగ్రహం ఒక శక్తి కేంద్రంగా (Energy Center) మారుతుంది. మనం ఆ గర్భాలయం చుట్టూ నడిచినప్పుడు, ఆ సానుకూల శక్తి (Positive Energy) మన శరీరంలోని నాడులకు అందుతుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;శక్తి ప్రవాహం క్రమబద్దం&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;మనం ఎప్పుడూ కుడి వైపు నుండే (Clockwise) ప్రదక్షిణ చేస్తాం. సైన్స్ ప్రకారం, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే దిశకు, మన ప్రదక్షిణ దిశకు అనుసంధానం ఉంటుంది. ఇది మన శరీరంలోని శక్తి ప్రవాహాన్ని క్రమబద్ధం చేస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;స్వచ్ఛమైన గాలి :&lt;/strong&gt; దేవాలయ ప్రాంగణాల్లో తులసి, వేప, రావి వంటి చెట్లు ఉంటాయి. అందుకే ప్రదక్షిణలు చేయడం వల్ల గుడిలో ఎక్కువసేపు గడిపే అవకాశం ఉంటుంది... తద్వారా ఈ చెట్ల నుండి వచ్చే స్వచ్ఛమైన ఆక్సిజన్&zwnj;ను మనం పీలుస్తాం.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఆక్యుప్రెజర్ : &lt;/strong&gt;ఎంతటివారైనా చెప్పులు బయటే వదిలి గుడిలోకి వెళ్లాలి.. ఇలా ఖాళీ కాళ్లతో ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. గుడిలో ఉండే రాతి నేల మీద నడవడం వల్ల పాదాల్లోని నాడులు ఉత్తేజితమై ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;శాస్త్రం ప్రకారం ప్రదక్షిణలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.&lt;/p&gt;&lt;ul&gt; &lt;li&gt;ప్రదక్షిణ చేసేటప్పుడు గబగబా పరుగెత్తకూడదు. &quot;గర్భవతి అయిన స్త్రీ నెమ్మదిగా నడిచినట్లు&quot; అత్యంత భక్తితో, నిదానంగా నడవాలి.&lt;/li&gt; &lt;li&gt;చేతులు జోడించి, మనసులో దైవ నామస్మరణ చేస్తూ ఉండాలి.&lt;/li&gt; &lt;li&gt;అనవసరమైన మాటలు మాట్లాడకూడదు.&lt;/li&gt;&lt;/ul&gt;&lt;p&gt;ప్రదక్షిణ అనేది కేవలం ఒక శారీరక వ్యాయామం మాత్రమే కాదు, అది మనస్సును ప్రశాంత పరిచే ఒక ధ్యానం. భక్తితో చేసే ప్రదక్షిణ మానసిక బలాన్ని ఇస్తే, దాని వెనుక ఉన్న సైన్స్ మనకు శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకే గుడికి వెళ్లినప్పుడు ప్రదక్షిణలు చేసి భక్తిని చాటుకుంటూనే ఆరోగ్యాన్ని పొందుదాం.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/spiritual/why-do-hindus-perform-pradakshina-around-temples-spiritual-and-scientific-reasons-t6zlmpg"/>
        </item>
        <item>
            <title><![CDATA[Spiritual : కుబేరుడికే సంపదను ప్రసాదించిన చోటిది.. మీకూ సిరిసంపదలు కలగాలంటే ఈ ఆలయాన్ని సందర్శించండి]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/spiritual/ariyanathaswamy-temple-where-kubera-regained-his-fortune-v1h4wzo</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/spiritual/ariyanathaswamy-temple-where-kubera-regained-his-fortune-v1h4wzo</guid>
            <pubDate>Fri, 05 Jun 2026 17:46:23 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;కోల్పోయిన ఆస్తులు, సంపదలు తిరిగి పొందాలనుకుంటున్నారా..? అయితే మీరు ఓ ఆలయాన్ని తప్పక దర్శించాల్సిందే. ఇంతకూ అంత మహిమాన్విత ఆలయమేది..? దాని విశేషాలేంటి..? అనేది ఇక్కడ తెలుసుకుందాం.&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ktb9daa9w2837j59vqyrfr6a,imgname-pixoate-processed-7890ecb1-8fa1-4841-b57c-88354edb21b5-processed-1780642839871-1780642916681.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;కోల్పోయిన ఆస్తులు, సంపదలు తిరిగి పొందాలనుకుంటున్నారా..? అయితే మీరు ఓ ఆలయాన్ని తప్పక దర్శించాల్సిందే. ఇంతకూ అంత మహిమాన్విత ఆలయమేది..? దాని విశేషాలేంటి..? అనేది ఇక్కడ తెలుసుకుందాం.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా హరికేశవనల్లూరులో కొలువైన అరుదైన పుణ్యక్షేత్రం అరుల్మిగు అరియనాథ స్వామి ఆలయం. సుమారు 1100 నుండి 1600 సంవత్సరాల పురాతనమైనది ఈ దేవాలయం. ఇక్కడ కొలువైన శివుడు 'అరియనాథర్' గా దర్శనమిస్తాడు. ఈ పురాతన ఆలయానికి చాలా చరిత్ర ఉంది&hellip; ఎన్నో ప్రత్యేకతలు కలిగివుంది. &amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;శనీశ్వరుడి భార్య జ్యేష్ఠా దేవికి ఇక్కడ అరుదైన ఆలయం ఉంది. ఆమె విగ్రహం తన పిల్లలు మాంతన్, మాంతిని ఒడిలో కూర్చోబెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. పిల్లలకు జ్వరం తగ్గడానికి ఇక్కడి సురదేవుడిని పూజిస్తారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గర్భగుడిని ప్రతిష్ఠించిన కుబేరుడు ప్రాకారం చివరన కనిపిస్తాడు. ఆయన పక్కనే ఉన్న ఒక రాతి కిటికీ నుంచే అరియనాథుడితో మాట్లాడేవాడని భక్తులు నమ్ముతారు. అంతేకాదు కుబేరుడికి అపార సంపదను ఈ అరియనాథుడే ప్రసాదించాడని భక్తులు నమ్ముతారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ ఆలయంలో సప్తమాతృకలు, దక్షినామూర్తి, కాశీ విశ్వనాథర్, కన్ని గణపతి, భారీ ముక్రుణి వినాయకుడు కూడా ఉన్నారు. అమ్మవారు పెద్దనాయకి 7 అడుగుల ఎత్తులో నిలబడిన భంగిమలో దర్శనమిస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ అరియనాథ ఆలయం తిరునల్వేలి నుంచి గంట ప్రయాణ దూరంలో ఉంది. గుడికి గోపురం లేకపోయినా ప్రాంగణం మొత్తం ప్రశాంతంగా, పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. జీవితంలో కోల్పోయిన కీర్తి, ఆరోగ్యం, సంపద లేదా పలుకుబడి ఏదైనా సరే, అరికేసనల్లూరు అరియనాథుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించి, ఆ కుబేరుడి కిటికీ, జ్యేష్ఠా దేవి ఆలయాన్ని దర్శించుకుంటే అన్నీ తిరిగి సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/spiritual/ariyanathaswamy-temple-where-kubera-regained-his-fortune-v1h4wzo"/>
        </item>
        <item>
            <title><![CDATA[Salt Remedies: ఉప్పును ఈ ప్లేసులో పెడితే ఇంట్లో సంపద, సంతోషం రెట్టింపు కావడం పక్కా!]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/spiritual/simple-salt-remedies-to-attract-wealth-and-remove-negativity-in-telugu-z3brn99</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/spiritual/simple-salt-remedies-to-attract-wealth-and-remove-negativity-in-telugu-z3brn99</guid>
            <pubDate>Fri, 22 May 2026 13:13:30 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Salt Remedies: ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగినప్పుడు రకరకాల సమస్యలు మొదలవుతాయి. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, గొడవలు వస్తుంటాయి. ఈ నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టడానికి వంటగదిలో ఉండే ఉప్పు చాలు. ఉప్పును ఎలా వాడితే ఇంట్లో సంపద, సంతోషం పెరుగుతాయో చూద్దాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kagnk984gbne0ggd14a67sm9,imgname-salt-1763643598084.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Salt Remedies: ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగినప్పుడు రకరకాల సమస్యలు మొదలవుతాయి. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, గొడవలు వస్తుంటాయి. ఈ నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టడానికి వంటగదిలో ఉండే ఉప్పు చాలు. ఉప్పును ఎలా వాడితే ఇంట్లో సంపద, సంతోషం పెరుగుతాయో చూద్దాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కిచెన్ లో ఉపయోగించే అతి ముఖ్యమైన పదార్థాల్లో ఉప్పు ముందు వరుసలో ఉంటుంది. ఉప్పు లేని కూర తినడం చాలా కష్టం. అయితే ఉప్పు వంటలకు రుచిని పెంచడమే కాదు. చాలా రకాలుగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో ఉప్పునకు చాలా ప్రాధాన్యం ఉందట. కాస్త ఉప్పుతో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందట. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచి, శాంతి, ఆర్థిక వృద్ధికి సహాయపడుతుందట. మరి ఉప్పును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా..&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వాస్తు శాస్త్రం ప్రకారం.. మీ దురదృష్టం.. అదృష్టంగా మారాలన్నా, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలన్నా జేబులో ఉప్పు పెట్టుకోవడం మంచిదట. ఒక కవర్&zwnj;లో లేదా చిన్న క్లాత్ లో ఉప్పును కట్టి జేబులో పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్మకం. అంతేకాదు చేపట్టిన పనుల్లో విజయం దక్కుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;చాలా ఇళ్లల్లో ఉప్పు డబ్బా ఖాళీగా ఉంటుంది. కానీ అలా ఖాళీగా ఉంచడం అశుభం. ఉప్పు డబ్బా ఎప్పుడూ నిండుగా ఉండాలి. మీరు శుక్రవారం రోజు ఉప్పు డబ్బాను నింపితే ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే ఇంటి ప్రధాన ద్వారం ముఖ్యం. గుమ్మం శుభ్రంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రతి శనివారం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొద్దిగా ఉప్పు చల్లాలి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే జీతం వచ్చిన రోజు డబ్బులున్న పర్సు దగ్గర లేదా కార్డుల దగ్గర కొంచెం ఉప్పు పెట్టడం మంచిదట. ఇది డబ్బును ఆకర్షించి, సంపదను పెంచుతుందని నమ్మకం.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వాస్తు నిపుణుల ప్రకారం.. మీ మానసిక ప్రశాంతత కోసం, కష్టాలు దూరం కావడానికి ఉప్పు నీటి పరిహారం పాటించవచ్చు. ముందుగా చేతిలో కొంచెం ఉప్పు పట్టుకొని.. మనసులోని బాధలు, సమస్యలను చెప్పుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవాలి. అలా చేయడం ద్వారా మనసులోని భారం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఒక గాజు గిన్నె తీసుకుని అందులో ఉప్పు వేసి ఇంటి మూలలో పెట్టాలి. ఇది ఇంటిని శుద్ధి చేస్తుంది. నెగెటివ్ ఎనర్జీని దూరం చేసి, పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. అయితే, గిన్నెలోని ఉప్పును అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. అలాగే ఒక బకెట్ నీటిలో కొంచెం ఉప్పు వేసి, ఆ నీటితో ఇల్లు తుడిసినా మంచి ఫలితాలు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>spiritual</category>
            <dc:creator>Kavitha G</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/spiritual/simple-salt-remedies-to-attract-wealth-and-remove-negativity-in-telugu-z3brn99"/>
        </item>
    </channel>
</rss>
