<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>http://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Fri, 13 Mar 2026 18:35:43 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/news" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[Video: గిట్టుబాటు ధరకోసం రోడ్డెక్కిన టమోటా రైతు]]></title>
            <link>https://telugu.asianetnews.com/video/districts-news/tomato-farmers-comes-on-roads-for-justice-pziw4z</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/video/districts-news/tomato-farmers-comes-on-roads-for-justice-pziw4z</guid>
            <pubDate>Thu, 17 Oct 2019 19:57:00 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;కర్నూల్ జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దళారులు రైతుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని రైతులు మండిపడ్డారు. గురువారం ఉదయం నుండి &amp;nbsp;జత 500 నుంచి 600 కొనుగోలుచేసి మధ్యాహ్నం నుండి టమోటా గంపలు మార్కెట్ కు ఎక్కువ రావడంతో దళారులు టమోటా ధరను &amp;nbsp;ఒక్కసారిగా తగ్గించేశారు. దీంతో రైతులు కోపోద్రిక్తులై రోడ్డెక్కారు. దాదాపు నాలుగు గంటల పాటు &amp;nbsp;రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు. మూడు కిలోమీటర్ల మేర రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=k5nvLiNfPf8zXTxYdoj" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;కర్నూల్ జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దళారులు రైతుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని రైతులు మండిపడ్డారు. గురువారం ఉదయం నుండి &amp;nbsp;జత 500 నుంచి 600 కొనుగోలుచేసి మధ్యాహ్నం నుండి టమోటా గంపలు మార్కెట్ కు ఎక్కువ రావడంతో దళారులు టమోటా ధరను &amp;nbsp;ఒక్కసారిగా తగ్గించేశారు. దీంతో రైతులు కోపోద్రిక్తులై రోడ్డెక్కారు. దాదాపు నాలుగు గంటల పాటు &amp;nbsp;రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు. మూడు కిలోమీటర్ల మేర రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>news</category>
            <dc:creator>Siva Kodati</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/video/districts-news/tomato-farmers-comes-on-roads-for-justice-pziw4z"/>
        </item>
        <item>
            <title><![CDATA[Video: రికార్డుల రారాజు : భారత జంబో క్రికెటర్ అనిల్ కుంబ్లే]]></title>
            <link>https://telugu.asianetnews.com/video/sports/some-unknown-facts-about-anil-kumble-pzivls</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/video/sports/some-unknown-facts-about-anil-kumble-pzivls</guid>
            <pubDate>Thu, 17 Oct 2019 19:45:28 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;భారత జట్టు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా&amp;nbsp;ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=k6ls7T8et0XUEcxYcOp" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;భారత జట్టు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా&amp;nbsp;ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు.&lt;/p&gt; &lt;p&gt;1. బెంగళూరు RVCE, కాలేజ్ నుండి కుంబ్లే మెకానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్స్&amp;nbsp;డిగ్రీ పూర్తిచేశారు.&lt;/p&gt; &lt;p&gt;2. అనిల్ కుంబ్లేకున్న నిక్ నేమ్ జంబో. క్రికెట్ అభిమానులు చాలామంది ముద్దుగా&amp;nbsp;అనిల్ కుంబ్లేను జంబో అని పిలుచుకుంటారు. ఎలాంటి పిచ్ మీదనైన అలవోకగా&amp;nbsp;బౌలింగ్ చేయగలడం, ముఖ్యంగా బౌన్సింగ్ చేయడం ఆయన ప్రత్యేకత అందుకే&amp;nbsp;ముద్దుగా జంబో అంటారు. అంతేకాదు అనిల్ కుంబ్లేది భారీ విగ్రహం కాబట్టి కూడా &amp;nbsp;తన టీమ్ మేట్స్ ముద్దుగా జంబో అని పిలుచుకునేవారు.&lt;/p&gt; &lt;p&gt;3. ఈ స్పిన్ మాస్టర్ తనువేసిన బాల్ ను తానే క్యాచ్ పట్టుకున్న సంఘటనలు&amp;nbsp;కోకొల్లలు. ఈ విషయంలో శ్రీలంక స్పిన్ మాస్టర్ ముత్తయ్య మురళీధరన్ కి అనిల్&amp;nbsp;కుంబ్లేకు చాలా పోలికలు ఉంటాయి.&lt;/p&gt; &lt;p&gt;4. ఫాస్ట్ బౌలర్ గా తన కెరీర్ ప్రారంభించిన కుంబ్లే తరువాతి కాలంలో ఆల్ టైం గ్రేటెస్ట్&amp;nbsp;స్పిన్నర్ గా మారాడు. ప్రపంచంలోనే టెస్టు మ్యాచుల్లో 30 సార్లకు పైగా ఐదు వికెట్లు&amp;nbsp;తీసుకున్న నలుగురు బౌలర్లలో కుంబ్లే ఒకడు.&lt;/p&gt; &lt;p&gt;5. కుంబ్లే సాధించిన రికార్డుల గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు&amp;nbsp;కనిపిస్తాయి. మచ్చుకు చరిత్రలో నిలిచిపోయిన ఓ రికార్డు గురించి చూద్దాం. 1998లో&amp;nbsp;జింబాబ్వేతో జరిగిన వన్ డే మ్యాచ్ లో కుంబ్లే 200 వన్ డే వికెట్ తీసుకున్నాడు.&amp;nbsp;అది అతన్ని వన్ డేల్లో 200వికెట్లు చేసిన మొట్టమొదటి స్పిన్నర్ గా రికార్డుల్లో&amp;nbsp;కెక్కించింది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;6. న్యూఢిల్లీ ఫిరోజ్ ఖాన్ కోట్ల స్టేడియంలో 1999, ఫిబ్రవరి ఏడున పాకిస్తాన్ తో&amp;nbsp;జరిగిన మ్యాచ్ లో వరుసగా పదివికెట్లు తీసి పాకిస్తాన్ ను మోకాళ్లమీద వంగేలా&amp;nbsp;చేసిన ఘనత కుంబ్లేది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>news</category>
            <dc:creator>Siva Kodati</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/video/sports/some-unknown-facts-about-anil-kumble-pzivls"/>
        </item>
        <item>
            <title><![CDATA[ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/news/who-is-justice-leesa-gill-ap-high-court-s-new-judge-videoshow-gaf6m30</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/news/who-is-justice-leesa-gill-ap-high-court-s-new-judge-videoshow-gaf6m30</guid>
            <pubDate>Fri, 13 Mar 2026 18:35:42 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://www.youtube.com/embed/HmQDapJ2_To" medium="video" height="350" width="560"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ఏపీ హై కోర్టులో శుక్రవారం జస్టిస్ Leesa Gill కొత్త న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ Dheeraj Singh Thakur ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జస్టిస్ లీసా గిల్ అధికారికంగా హై కోర్టులో పని ప్రారంభించారు. జస్టిస్ లీసా గిల్ పంజాబ్, హర్యానా హై కోర్టులో పనిచేసిన అనుభవజ్ఞురాలు. పంజాబ్ యూనివర్సిటీ నుండి LLB, LLM పూర్తి చేసి 1990లో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2014లో పంజాబ్&ndash;హర్యానా హై కోర్టులో న్యాయమూర్తిగా నియామకం అయ్యారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>news</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/news/who-is-justice-leesa-gill-ap-high-court-s-new-judge-videoshow-gaf6m30"/>
        </item>
        <item>
            <title><![CDATA[Video: టీచర్ వేధిస్తోందని ఆ విద్యార్థి చేసిన పని...]]></title>
            <link>https://telugu.asianetnews.com/video/districts-news/allegedly-harassed-by-teacher-class-10th-student-commits-suicide-pzixdf</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/video/districts-news/allegedly-harassed-by-teacher-class-10th-student-commits-suicide-pzixdf</guid>
            <pubDate>Thu, 17 Oct 2019 20:23:39 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లొద్దిపల్లి గ్రామంలో దారుణం జరిగింది. ప్రభుత్వ &amp;nbsp;పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖాదేవి తనను వేధింపులకు గురిచేస్తోందంటూ పదవ తరగతి విద్యార్థి రవిశంకర్ రెడ్డి(16) ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. &amp;nbsp;50% కాలిన గాయాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=k7gC56b2Fn1PoSxYd6i" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లొద్దిపల్లి గ్రామంలో దారుణం జరిగింది. ప్రభుత్వ &amp;nbsp;పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖాదేవి తనను వేధింపులకు గురిచేస్తోందంటూ పదవ తరగతి విద్యార్థి రవిశంకర్ రెడ్డి(16) ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. &amp;nbsp;50% కాలిన గాయాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>news</category>
            <dc:creator>Siva Kodati</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/video/districts-news/allegedly-harassed-by-teacher-class-10th-student-commits-suicide-pzixdf"/>
        </item>
        <item>
            <title><![CDATA[video: వైఎస్సార్ నవోదయ పథకం ద్వారా నిరుద్యోగితను తగ్గించే ప్రయత్నం]]></title>
            <link>https://telugu.asianetnews.com/video/andhra-pradesh/ysr-navodayam-scheme-eradicate-unemployment-pziux5</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/video/andhra-pradesh/ysr-navodayam-scheme-eradicate-unemployment-pziux5</guid>
            <pubDate>Thu, 17 Oct 2019 19:30:42 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;వైఎస్సార్ నవోదయ పథకం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగితను మరింత తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన వెల్లడించారు. అందుకోసమే సీఎం జగన్ ప్రత్యేకంగా శ్రద్ద చూపించి ఈ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక బలోపేతం కోసమే ఈ &amp;nbsp;వైఎస్సార్ నవోదయ స్కీమ్ ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. జిడిపిలో వాటా కలిగిన 8 శాతం ఎగుమతుల్లో దాదాపు &amp;nbsp;40శాతం ఎంఎస్ఎంఈ ద్వారానే &amp;nbsp;జరుగుతోందన్నారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=k5mL5D60oAer7lxYcUC" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;వైఎస్సార్ నవోదయ పథకం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగితను మరింత తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన వెల్లడించారు. అందుకోసమే సీఎం జగన్ ప్రత్యేకంగా శ్రద్ద చూపించి ఈ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక బలోపేతం కోసమే ఈ &amp;nbsp;వైఎస్సార్ నవోదయ స్కీమ్ ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. జిడిపిలో వాటా కలిగిన 8 శాతం ఎగుమతుల్లో దాదాపు &amp;nbsp;40శాతం ఎంఎస్ఎంఈ ద్వారానే &amp;nbsp;జరుగుతోందన్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>news</category>
            <dc:creator>Siva Kodati</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/video/andhra-pradesh/ysr-navodayam-scheme-eradicate-unemployment-pziux5"/>
        </item>
        <item>
            <title><![CDATA[video: గాంధీగారి ఆశయాలను ప్రజలు మర్చిపోతున్నారు : సుజనాచౌదరి]]></title>
            <link>https://telugu.asianetnews.com/video/vijayawada/sujana-chowdary-gandhi-sankalpa-yatra-in-krishna-dist-pzitj9</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/video/vijayawada/sujana-chowdary-gandhi-sankalpa-yatra-in-krishna-dist-pzitj9</guid>
            <pubDate>Thu, 17 Oct 2019 19:00:45 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;గాంధీజీ సంకల్పయాత్రలో భాగంగా గురువారం ఉదయం కృష్ణాజిల్లా నూజివీడు లో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి నాయకత్వంలో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి గాంధీజీ సంకల్ప పాదయాత్ర ప్రారంభమైంది. జంక్షన్ రోడ్డులోని యస్ కన్వెన్షన్ హాలులో నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సుజనాచౌదరి మాట్లాడుతూ గాంధీ గారి ఆశయాలను ప్రజలు మర్చిపోతున్నారని అందుకే ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలమేరకు గాంధీజీ సంకల్ప యాత్ర మొదలపెట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ ఇంచార్జి చిన్నం రామకోటయ్య, జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు&lt;/p&gt;]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=k5UyP8qOYVyr6txYd9X" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;గాంధీజీ సంకల్పయాత్రలో భాగంగా గురువారం ఉదయం కృష్ణాజిల్లా నూజివీడు లో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి నాయకత్వంలో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి గాంధీజీ సంకల్ప పాదయాత్ర ప్రారంభమైంది. జంక్షన్ రోడ్డులోని యస్ కన్వెన్షన్ హాలులో నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సుజనాచౌదరి మాట్లాడుతూ గాంధీ గారి ఆశయాలను ప్రజలు మర్చిపోతున్నారని అందుకే ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలమేరకు గాంధీజీ సంకల్ప యాత్ర మొదలపెట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ ఇంచార్జి చిన్నం రామకోటయ్య, జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు&lt;/p&gt;]]></content:encoded>
            <category>news</category>
            <dc:creator>Siva Kodati</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/video/vijayawada/sujana-chowdary-gandhi-sankalpa-yatra-in-krishna-dist-pzitj9"/>
        </item>
        <item>
            <title><![CDATA[video: మంథనిలో ఆర్టీసీ కార్మికుల అర్థనగ్న ప్రదర్శన]]></title>
            <link>https://telugu.asianetnews.com/video/telangana/telanagana-rtc-strike-rtc-employees-dhumdham-at-manthani-pzix6t</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/video/telangana/telanagana-rtc-strike-rtc-employees-dhumdham-at-manthani-pzix6t</guid>
            <pubDate>Thu, 17 Oct 2019 20:19:42 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ఆర్టీసీ కార్మికుల పదమూడవ రోజు సమ్మెలో భాగంగా మంథనిలో పెద్దపెల్లి జిల్లా మంథనిలో గురువారం ఆర్టీసీ కార్మికులు బస్ డిపో నుండి &amp;nbsp;అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ర్యాలీగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్దకు &amp;nbsp;చేరుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ సాంస్కృతిక &amp;nbsp;పాటలు పాడుతూ &amp;nbsp;ధూమ్ దాం కార్యక్రమాలను నిర్వహించారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=k7C3i9Xk80f6cnxYdfy" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ఆర్టీసీ కార్మికుల పదమూడవ రోజు సమ్మెలో భాగంగా మంథనిలో పెద్దపెల్లి జిల్లా మంథనిలో గురువారం ఆర్టీసీ కార్మికులు బస్ డిపో నుండి &amp;nbsp;అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ర్యాలీగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్దకు &amp;nbsp;చేరుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ సాంస్కృతిక &amp;nbsp;పాటలు పాడుతూ &amp;nbsp;ధూమ్ దాం కార్యక్రమాలను నిర్వహించారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>news</category>
            <dc:creator>Siva Kodati</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/video/telangana/telanagana-rtc-strike-rtc-employees-dhumdham-at-manthani-pzix6t"/>
        </item>
        <item>
            <title><![CDATA[కిస్ డే స్పెషల్... వార్తల్లోకి ఎక్కిన ఘాటు ‘‘ముద్దు’’లు ఇవే]]></title>
            <link>https://telugu.asianetnews.com/news/happy-kiss-day-2018-special-these-kisses-that-made-headlines</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/news/happy-kiss-day-2018-special-these-kisses-that-made-headlines</guid>
            <pubDate>Thu, 25 Sep 2025 11:00:58 +0530</pubDate>
            <description><![CDATA[&lt;ul&gt;  &lt;li&gt;కేవలం ముద్దు పెట్టడం వల్ల.. కొందరు సెలబ్రెటీలు.. వార్తల్లోకి ఎక్కారు. ఆ సెలబ్రెటీలు ఎవరు..? ఎవరికి ఘాటైన ముద్దు ఇచ్చి వార్తల్లోకి ఎక్కారో ఇప్పుడు చూద్దాం.&lt;/li&gt; &lt;/ul&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-52c22cf9-4718-422b-95da-d87b56665f21,imgname-image.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ముద్దు అనేది ప్రేమలో ఒక గొప్ప వ్యక్తీకరణ. ప్రేమికులు, భార్యభర్తల మధ్య ముద్దు ముచ్చట లేకపోతే ప్రేమ అనేది ఉండదు.అయితే..ముద్దు.. కేవలం భార్య భర్తలు, ప్రేమికుల మధ్య &amp;nbsp;మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటు. ముద్దులో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా..? వాలంటైన్స్ వీక్ స్పెషల్ లో భాగంగా ఈ రోజు కిస్ డే. అందుకే.. ముద్దు ముచ్చట్ల గురించి ప్రస్తావన తీసుకువచ్చాం. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. కేవలం ముద్దు పెట్టడం వల్ల.. కొందరు సెలబ్రెటీలు.. వార్తల్లోకి ఎక్కారు. ఆ సెలబ్రెటీలు ఎవరు..? ఎవరికి ఘాటైన ముద్దు ఇచ్చి వార్తల్లోకి ఎక్కారో ఇప్పుడు చూద్దాం.&lt;/p&gt;&lt;p&gt;ముద్దు అనేది ప్రేమలో ఒక గొప్ప వ్యక్తీకరణ. ప్రేమికులు, భార్యభర్తల మధ్య ముద్దు ముచ్చట లేకపోతే ప్రేమ అనేది ఉండదు.అయితే..ముద్దు.. కేవలం భార్య భర్తలు, ప్రేమికుల మధ్య &amp;nbsp;మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటు. ముద్దులో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా..? వాలంటైన్స్ వీక్ స్పెషల్ లో భాగంగా ఈ రోజు కిస్ డే. అందుకే.. ముద్దు ముచ్చట్ల గురించి ప్రస్తావన తీసుకువచ్చాం. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. కేవలం ముద్దు పెట్టడం వల్ల.. కొందరు సెలబ్రెటీలు.. వార్తల్లోకి ఎక్కారు. ఆ సెలబ్రెటీలు ఎవరు..? ఎవరికి ఘాటైన ముద్దు ఇచ్చి వార్తల్లోకి ఎక్కారో ఇప్పుడు చూద్దాం.&lt;/p&gt;&lt;p&gt;ముద్దు అనేది ప్రేమలో ఒక గొప్ప వ్యక్తీకరణ. ప్రేమికులు, భార్యభర్తల మధ్య ముద్దు ముచ్చట లేకపోతే ప్రేమ అనేది ఉండదు.అయితే..ముద్దు.. కేవలం భార్య భర్తలు, ప్రేమికుల మధ్య &amp;nbsp;మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటు. ముద్దులో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా..? వాలంటైన్స్ వీక్ స్పెషల్ లో భాగంగా ఈ రోజు కిస్ డే. అందుకే.. ముద్దు ముచ్చట్ల గురించి ప్రస్తావన తీసుకువచ్చాం. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. కేవలం ముద్దు పెట్టడం వల్ల.. కొందరు సెలబ్రెటీలు.. వార్తల్లోకి ఎక్కారు. ఆ సెలబ్రెటీలు ఎవరు..? ఎవరికి ఘాటైన ముద్దు ఇచ్చి వార్తల్లోకి ఎక్కారో ఇప్పుడు చూద్దాం.&lt;/p&gt;&lt;p&gt;ముద్దు అనేది ప్రేమలో ఒక గొప్ప వ్యక్తీకరణ. ప్రేమికులు, భార్యభర్తల మధ్య ముద్దు ముచ్చట లేకపోతే ప్రేమ అనేది ఉండదు.అయితే..ముద్దు.. కేవలం భార్య భర్తలు, ప్రేమికుల మధ్య &amp;nbsp;మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటు. ముద్దులో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా..? వాలంటైన్స్ వీక్ స్పెషల్ లో భాగంగా ఈ రోజు కిస్ డే. అందుకే.. ముద్దు ముచ్చట్ల గురించి ప్రస్తావన తీసుకువచ్చాం. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. కేవలం ముద్దు పెట్టడం వల్ల.. కొందరు సెలబ్రెటీలు.. వార్తల్లోకి ఎక్కారు. ఆ సెలబ్రెటీలు ఎవరు..? ఎవరికి ఘాటైన ముద్దు ఇచ్చి వార్తల్లోకి ఎక్కారో ఇప్పుడు చూద్దాం.&lt;/p&gt;&lt;p&gt;ముద్దు అనేది ప్రేమలో ఒక గొప్ప వ్యక్తీకరణ. ప్రేమికులు, భార్యభర్తల మధ్య ముద్దు ముచ్చట లేకపోతే ప్రేమ అనేది ఉండదు.అయితే..ముద్దు.. కేవలం భార్య భర్తలు, ప్రేమికుల మధ్య &amp;nbsp;మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటు. ముద్దులో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా..? వాలంటైన్స్ వీక్ స్పెషల్ లో భాగంగా ఈ రోజు కిస్ డే. అందుకే.. ముద్దు ముచ్చట్ల గురించి ప్రస్తావన తీసుకువచ్చాం. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. కేవలం ముద్దు పెట్టడం వల్ల.. కొందరు సెలబ్రెటీలు.. వార్తల్లోకి ఎక్కారు. ఆ సెలబ్రెటీలు ఎవరు..? ఎవరికి ఘాటైన ముద్దు ఇచ్చి వార్తల్లోకి ఎక్కారో ఇప్పుడు చూద్దాం.&lt;/p&gt;&lt;p&gt;ముద్దు అనేది ప్రేమలో ఒక గొప్ప వ్యక్తీకరణ. ప్రేమికులు, భార్యభర్తల మధ్య ముద్దు ముచ్చట లేకపోతే ప్రేమ అనేది ఉండదు.అయితే..ముద్దు.. కేవలం భార్య భర్తలు, ప్రేమికుల మధ్య &amp;nbsp;మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటు. ముద్దులో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా..? వాలంటైన్స్ వీక్ స్పెషల్ లో భాగంగా ఈ రోజు కిస్ డే. అందుకే.. ముద్దు ముచ్చట్ల గురించి ప్రస్తావన తీసుకువచ్చాం. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. కేవలం ముద్దు పెట్టడం వల్ల.. కొందరు సెలబ్రెటీలు.. వార్తల్లోకి ఎక్కారు. ఆ సెలబ్రెటీలు ఎవరు..? ఎవరికి ఘాటైన ముద్దు ఇచ్చి వార్తల్లోకి ఎక్కారో ఇప్పుడు చూద్దాం.&lt;/p&gt;]]></content:encoded>
            <category>news</category>
            <dc:creator>Telugu_editor</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/news/happy-kiss-day-2018-special-these-kisses-that-made-headlines"/>
        </item>
        <item>
            <title><![CDATA[శ్రీవారి చెంత శివాలయమే.. ఈ కపిలతీర్థం..]]></title>
            <link>https://telugu.asianetnews.com/news/kapila-tirtham-an-ancient-saiva-shrine-near-tirumala</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/news/kapila-tirtham-an-ancient-saiva-shrine-near-tirumala</guid>
            <pubDate>Sun, 28 Sep 2025 22:15:51 +0530</pubDate>
            <description><![CDATA[&lt;ul&gt;  &lt;li&gt;కొండలమీది నుంచి గలగలా పారుతూ, 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు.&amp;nbsp;&lt;/li&gt; &lt;/ul&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-a4a3d85b-335f-4167-84d2-c77d19d963b1,imgname-image.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;తిరుమల తిరుపతి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కలిగయుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి. ఆయన సన్నిధిలో వెలసిన శివ క్షేత్రమే ఈ కపిలి తీర్థం. తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే కపిలతీర్థం కనిపిస్తుంది. శ్రీవారి దర్శనానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ..&amp;nbsp; కచ్చితంగా కపిలతీర్థానికి వెళుతూ ఉంటారు. అక్కడి వాతావరణం కూడా చాలా ఆహ్లదకరంగా ఉంటుంది. ప్రకృతి రమణీయ దృశ్యాలు చూపుతిప్పుకోలేనంత అందంగా ఉంటాయి.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;అసలు ఈ కపిల తీర్థం ఎలా ఏర్పడిందో తెలుసా...?&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;పూర్వం అంటే కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళంనుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం. కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అంటారు. ఆ తరవాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమనికూడా పిలుస్తారు.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఆలయ నిర్మాణం...&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఈ ఆలయాన్ని 11వ శతాబ్ధంలో నిర్మించారు. అప్పుడు ఈ ప్రాంతాన్ని రాజేంద్రచోళుడు అనే రాజు పరిపాలించేవాడు.&amp;nbsp; ఆయన పాలనలోనే ఈ&amp;nbsp; ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. చోళులు శివ భక్తులు కావడంతో&amp;nbsp; ఈ ఆలయాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్మించారు. కాలక్రమంలో వైష్ణవులు దీనిని ఆళ్వారుతీర్థంగా మార్చారు. 18వ శాతాబ్ధం వరకు దీనిని ఆళ్వారు తీర్థంగానే పిలిచారు.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ప్రత్యేకతలు..&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;కపిలతీర్థానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కార్తీక మాసంలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమినాడు మధ్యాహ్నవేళ ముల్లోకాల్లోని సకలతీర్థాలూ నాలుగు గంటలపాటు కపిలతీర్థంలో నిలుస్తాయని నమ్మకం. ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలూ పోతాయని అందరూ నమ్ముతారు. స్నానమాచరించిన తరవాత నువ్వుగింజంత బంగారాన్ని దానం చేసినా... కొండంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. అందుకే కార్తీకమాసం ప్రారంభం కాగానే ఈ తీర్థానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. నిత్యం ఈ తీర్థంలో పుణ్యస్నానాలు చేసి పరమేశ్వరుడికి ప్రీతికరంగా దీపాలు వెలిగిస్తారు.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;కొండలమీది నుంచి గలగలా పారుతూ, 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్&zwnj; తీర్థమనీ పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపించారట. రాతిమెట్లు, సంధ్యావందన దీపాలనూ ఏర్పాటుచేశారు. అందుకే, అప్పట్నుంచీ దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు. అంతేకాదు.. ఈ శైవ క్షేత్రం వద్ద వెంకటేశ్వరస్వామి చిన్న విగ్రహం కూడా ఉంటుంది.&amp;nbsp; దీనిని వైష్ణవ భక్తులు ఏర్పాటు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.&lt;/p&gt;&amp;nbsp;&lt;p&gt;&lt;strong&gt;ఆలయానికి ఎలా వెళ్లాలి..?&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;తిరుపతి బస్టాండు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో అలిపిరి మార్గంలో కపిలతీర్థం ఆలయం ఉంది. బస్టాండు సమీపంలోని రైల్వేస్టేషన్&zwnj; నుంచి ప్రతీ అరగంటకూ నడిచే తితిదే ఉచిత బస్సుల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ఆటోలూ ఉంటాయి. మదనపల్లి, చిత్తూరుల నుంచి తిరుపతి వచ్చే బస్సులు ఈ ఆలయం మీదుగానే వెళ్తాయి.&lt;/p&gt;&lt;p&gt;మంచి పర్యాటక ప్రాంతానికి వెళ్లాలనుకునేవారికి ఇది అనువైన ప్రదేశం. ముఖ్యంగా వర్షాకాలంలో కుటుంబంతో సహా వెళితే.. పుణ్యం.. పురుషార్థం దక్కుతుంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>news</category>
            <dc:creator>Telugu_editor</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/news/kapila-tirtham-an-ancient-saiva-shrine-near-tirumala"/>
        </item>
        <item>
            <title><![CDATA[ఓ మట్టి గణపయ్య.. నీ వెక్కడయ్య?]]></title>
            <link>https://telugu.asianetnews.com/news/much-talke-about-pcbs-matti-ganeshas-are-nowhere-to-be-seen-in-hyderabad</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/news/much-talke-about-pcbs-matti-ganeshas-are-nowhere-to-be-seen-in-hyderabad</guid>
            <pubDate>Sun, 05 Oct 2025 13:11:10 +0530</pubDate>
            <description><![CDATA[&lt;ul&gt;  &lt;li&gt;నగరవాసుల్లో అవగాహన కల్పించాలని పీసీబీ నిర్ణయించింది.&lt;/li&gt;  &lt;li&gt;రాయితీ ధరపై లక్ష మట్టి ప్రతిమలను ప్రత్యేక కేంద్రాల ద్వారా అందజేయనున్నట్లుగా ప్రకటించింది.&lt;/li&gt; &lt;/ul&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-bb08d3c7-4732-4a58-9898-9f1a7d7c0f92,imgname-image.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;పర్యావరణ పరిరక్షణలో భాగంలో మట్టి వినాయకుని విగ్రహాలనే అందరూ పూజించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం&amp;nbsp; ప్రజలకు పిలుపునిచ్చింది. హైదరాబాద్ నగర వాసులందరికీ 2లక్షల మట్టి గణపయ్య విగ్రహాలను కూడా పంచిపెట్టనున్నట్లు.. అధికారికంగా ప్రకటించారు. ప్రజల్లోనూ పర్యవారణ పరిరక్షణ పట్ల అవగాహన పెరుగుతుండటంతో ప్రభుత్వ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేశారు. ప్రకటనల వరకూ బాగానే ఉంది.. మరి ఆచరించడంలో ప్రభుత్వం విజయం సాధించిందా అంటే లేదనే చెప్పాలి.&lt;/p&gt;&lt;p&gt;రేపే వినాయకచవితి. కానీ.. ఎక్కడా ప్రభుత్వం అందజేస్తామని చెప్పిన మట్టి విగ్రహాలు కనిపించడం లేదు. అసలు విగ్రహాలను తయారు చేసారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;పర్యావరణహితంగా పండగని జరుపుకునేలా నగరవాసుల్లో అవగాహన కల్పించాలని పీసీబీ నిర్ణయించింది. రాయితీ ధరపై లక్ష మట్టి ప్రతిమలను ప్రత్యేక కేంద్రాల ద్వారా అందజేయనున్నట్లుగా ప్రకటించింది. డిమాండ్&zwnj;ను బట్టి రెండు లక్షలు అవసరమైనా అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది. ప్రొఫెసర్&zwnj; జయశంకర్&zwnj; వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో ప్రకృతిలో లభించే వస్తువులతో సహజ రంగులను తయారు చేయించి విక్రయించనున్నట్లు వివరించింది.&lt;/p&gt;&lt;p&gt;విగ్రహాల తయారీ బాధ్యతని టెండర్ల ద్వారా ప్రైవేట్&zwnj; సంస్థకు అప్పగించింది. సదరు సంస్థ సకాలంలోనే రంగంలోకి దిగి పని ప్రారంభించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుకున్న సమయానికే సహజ రంగులను సిద్ధం చేసింది. ఇంతవరకు అంతా బాగానే జరిగింది. పంపిణీ కేంద్రాల విషయాన్ని మాత్రం పీసీబీ అధికారులు మరిచిపోయారు. అసలు ఆ జాబితాను సిద్ధం చేశారో లేదో కూడా తెలియని పరిస్థితి. మట్టి విగ్రహాల వాడకంపై నామమాత్రంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి చేతులు దులుపుకున్నారు.విగ్రహాలను ఎక్కడ పంపిణీ చేస్తున్నారో.. అధికారులకే తెలియకపోవడం గమనార్హం.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;Read more news at&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>news</category>
            <dc:creator>Asianet News</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/news/much-talke-about-pcbs-matti-ganeshas-are-nowhere-to-be-seen-in-hyderabad"/>
        </item>
        <item>
            <title><![CDATA[video: గృహనిర్మాణంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష]]></title>
            <link>https://telugu.asianetnews.com/video/andhra-pradesh/ys-jagan-conference-on-housing-scheme-pziyh7</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/video/andhra-pradesh/ys-jagan-conference-on-housing-scheme-pziyh7</guid>
            <pubDate>Thu, 17 Oct 2019 20:47:32 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట పేదలకు అపార్ట్&zwnj;మెంట్&zwnj; ఫ్లాట్లు కన్నా ఇళ్లస్థలాలు&amp;nbsp;కేటాయించి, ఇళ్లు కట్టించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పట్టణ&amp;nbsp;ప్రాంతాల్లో ప్రస్తుతం పేదలు ఉంటున్న ఫ్లాట్లలో నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల&amp;nbsp;అపరిశుభ్రపరిస్థితులు తలెత్తుతున్నాయని, ప్లాట్లు దెబ్బతింటున్నాయన్నారు. ఈ&amp;nbsp;సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్&zwnj; చంద్రబోస్, మంత్రులు బొత్స,&amp;nbsp;బుగ్గన, రంగనాథరాజు హాజరయ్యారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=k2DccBZHjMFGjFxYcZc" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట పేదలకు అపార్ట్&zwnj;మెంట్&zwnj; ఫ్లాట్లు కన్నా ఇళ్లస్థలాలు&amp;nbsp;కేటాయించి, ఇళ్లు కట్టించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పట్టణ&amp;nbsp;ప్రాంతాల్లో ప్రస్తుతం పేదలు ఉంటున్న ఫ్లాట్లలో నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల&amp;nbsp;అపరిశుభ్రపరిస్థితులు తలెత్తుతున్నాయని, ప్లాట్లు దెబ్బతింటున్నాయన్నారు. ఈ&amp;nbsp;సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్&zwnj; చంద్రబోస్, మంత్రులు బొత్స,&amp;nbsp;బుగ్గన, రంగనాథరాజు హాజరయ్యారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>news</category>
            <dc:creator>Siva Kodati</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/video/andhra-pradesh/ys-jagan-conference-on-housing-scheme-pziyh7"/>
        </item>
        <item>
            <title><![CDATA[Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/news/iran-israel-war-egg-price-impact-in-telugu-states-revealed-videoshow-vn6yyc5</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/news/iran-israel-war-egg-price-impact-in-telugu-states-revealed-videoshow-vn6yyc5</guid>
            <pubDate>Thu, 12 Mar 2026 14:21:59 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xa1t0g8" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. Iran &ndash; Israel మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం, అలాగే United States జోక్యంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రపంచంలో కీలకమైన సముద్ర మార్గం అయిన Strait of Hormuz ప్రాంతంలో టెన్షన్ పెరగడంతో షిప్పింగ్, అంతర్జాతీయ వ్యాపారంపై ప్రభావం పడింది. దీంతో భారత్ నుంచి మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి కావాల్సిన గుడ్లు, చికెన్ ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఫలితంగా దేశీయ మార్కెట్&zwnj;లో సరఫరా పెరగడంతో గుడ్ల ధరలు భారీగా పడిపోయాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>news</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/news/iran-israel-war-egg-price-impact-in-telugu-states-revealed-videoshow-vn6yyc5"/>
        </item>
        <item>
            <title><![CDATA[video: చైల్డ్ ఆర్టిస్ట్ గోకుల్ సాయికృష్ణ ప్రాణాలు తీసిన డెంగ్యూ జ్వరం]]></title>
            <link>https://telugu.asianetnews.com/video/andhra-pradesh/child-artist-died-due-to-dengue-fever-pzk33s</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/video/andhra-pradesh/child-artist-died-due-to-dengue-fever-pzk33s</guid>
            <pubDate>Fri, 18 Oct 2019 11:25:04 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;డెంగీ జ్వరం ఓ చైల్డ్ ఆర్టిస్టును బలితీసుకుంది. zee తెలుగు జూనియర్ ఆర్టిస్ట్ గోకుల్&amp;nbsp;సాయికృష్ణ గురువారం రాత్రి డెంగ్యూ జ్వరంతో చనిపోయాడు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన యోగేంద్ర, సుమాంజలి రెండవ కుమారుడు గోకుల్ సాయి కృష్ణ. రెండు రోజులుగా బెంగళూరులోని రెయిన్ బో హాస్పిటల్ లో జ్వరానికి చికిత్స తీసుకుంటూ గురువారం రాత్రి చనిపోయాడు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=k6MWCZVl0sV8HVxYd1Q" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;డెంగీ జ్వరం ఓ చైల్డ్ ఆర్టిస్టును బలితీసుకుంది. zee తెలుగు జూనియర్ ఆర్టిస్ట్ గోకుల్&amp;nbsp;సాయికృష్ణ గురువారం రాత్రి డెంగ్యూ జ్వరంతో చనిపోయాడు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన యోగేంద్ర, సుమాంజలి రెండవ కుమారుడు గోకుల్ సాయి కృష్ణ. రెండు రోజులుగా బెంగళూరులోని రెయిన్ బో హాస్పిటల్ లో జ్వరానికి చికిత్స తీసుకుంటూ గురువారం రాత్రి చనిపోయాడు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>news</category>
            <dc:creator>Siva Kodati</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/video/andhra-pradesh/child-artist-died-due-to-dengue-fever-pzk33s"/>
        </item>
    </channel>
</rss>
