<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Fri, 05 Jun 2026 09:18:11 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/national" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[అజిత్ ని పరామర్శించిన సీఎం విజయ్, త్రిష | Ajith Kumar Mother Demise | Asianet News Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/vijay-and-trisha-console-ajith-on-his-mother-s-demise-videoshow-0934kv3</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/vijay-and-trisha-console-ajith-on-his-mother-s-demise-videoshow-0934kv3</guid>
            <pubDate>Sun, 31 May 2026 15:19:28 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://www.youtube.com/embed/SU-dGS49l1w" medium="video" height="350" width="560"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/vijay-and-trisha-console-ajith-on-his-mother-s-demise-videoshow-0934kv3"/>
        </item>
        <item>
            <title><![CDATA[Amarnath Yatra 2026: లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే.. హైదరాబాద్ టు అమర్‌నాథ్ యాత్ర ఫుల్ ట్రైన్ ప్లాన్ ఇదిగో !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/amarnath-yatra-2026-direct-train-route-guide-from-hyderabad-the-miracles-of-baba-barfani-0k14sut</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/amarnath-yatra-2026-direct-train-route-guide-from-hyderabad-the-miracles-of-baba-barfani-0k14sut</guid>
            <pubDate>Tue, 02 Jun 2026 11:57:44 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Amarnath Yatra 2026: సనాతన ధర్మంలో అమర్&zwnj;నాథ్ యాత్రకు అత్యున్నత స్థానం ఉంది. లైఫ్&zwnj;లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే. హైదరాబాద్ నుండి అమర్&zwnj;నాథ్ యాత్ర 2026కు వెళ్లే భక్తుల కోసం పూర్తి ట్రైన్ రూట్ ప్లాన్, బాబా బర్ఫానీ క్షేత్ర విశేషాలు మీకోసం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kt3epxnryrpz3x6acen3engj,imgname-amarnath-yatra-2026-1780380038840.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Amarnath Yatra 2026: సనాతన ధర్మంలో అమర్&zwnj;నాథ్ యాత్రకు అత్యున్నత స్థానం ఉంది. లైఫ్&zwnj;లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే. హైదరాబాద్ నుండి అమర్&zwnj;నాథ్ యాత్ర 2026కు వెళ్లే భక్తుల కోసం పూర్తి ట్రైన్ రూట్ ప్లాన్, బాబా బర్ఫానీ క్షేత్ర విశేషాలు మీకోసం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హిమాలయాల మంచు శిఖరాల మధ్య వెలసిన అమర్&zwnj;నాథ్ యాత్ర ప్రతి హిందువుకూ ఒక కల, పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణం. సముద్ర మట్టానికి సుమారు 3,888 మీటర్ల ఎత్తులో ఉండే ఈ గుహలో ప్రతి ఏటా ప్రకృతి సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చంద్రుని మార్పులకు అనుగుణంగా ఈ లింగం పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;ఇది కేవలం శివక్షేత్రమే కాదు, 18 మహాశక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ సతీదేవి గొంతు భాగం పడిందని నమ్ముతారు. ఇక్కడ అమ్మవారిని మహామాయ అని పిలుస్తారు. మంచు కొండలు, జలపాతాలు, లోయల గుండా సాగే ఈ ప్రయాణం శారీరక శ్రమతో కూడుకున్నదైనా, మనసుకు ఎనలేని ప్రశాంతతను ఇస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సనాతన ధర్మంలో అమర్&zwnj;నాథ్ యాత్రకు అత్యున్నత స్థానం ఉంది. హిమాలయాల్లోని తీవ్రమైన చలిని, కఠినమైన దారిని అధిగమించి అక్కడికి చేరుకున్నప్పుడు మనిషిలో అహంకారం నశించి, వైరాగ్యం, భక్తిభావం కలుగుతాయి. జీవన గమనాన్ని మార్చే ఆధ్యాత్మిక పరిణతి ఈ యాత్ర ద్వారా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఎంత కష్టమైనా లైఫ్&zwnj;లో ఒక్కసారైనా ఆ బాబా బర్ఫానీని దర్శించుకోవాలని భక్తులు తపిస్తుంటారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పార్వతీదేవి కోరిక మేరకు పరమశివుడు ఆమెకు సృష్టి రహస్యాన్ని, తనకు మరణం లేని అమరత్వాన్ని ప్రసాదించిన కథను వినిపించడానికి ఎంచుకున్న పరమ పవిత్ర స్థలమే ఈ గుహ. ఈ రహస్యాన్ని వేరెవరూ వినకూడదని, గుహకు వెళ్లే దారిలో శివుడు తనకున్న సమస్తాన్ని ఒక్కొక్కటిగా వదిలిపెట్టాడు. ఈ ప్రదేశాలన్నీ నేటికీ యాత్రలో ముఖ్యమైన మైలురాళ్లుగా నిలిచాయి.&lt;/p&gt;&lt;ul&gt; &lt;li&gt;తన వాహనమైన నందిని వదిలిన చోటు - పహల్గామ్&lt;/li&gt; &lt;li&gt;జటాజూటం నుండి చంద్రుడిని విడిచిన చోటు - చందన్ వాడీ&lt;/li&gt; &lt;li&gt;ఒంటిపై ఉన్న పాములను వదిలిన చోటు - శేషనాగ్ సరస్సు&lt;/li&gt; &lt;li&gt;తన కుమారుడైన వినాయకుడిని ఉంచిన చోటు - మహాగుణాస్ పర్వతం&lt;/li&gt; &lt;li&gt;పంచభూతాలను విడిచిపెట్టిన చోటు - పంచతరణి&lt;/li&gt;&lt;/ul&gt;&lt;p&gt;పరమశివుడు పార్వతీదేవికి కథ చెబుతున్నప్పుడు, కూర్చున్న ఆసనం కింద ఉన్న ఒక పక్షి గుడ్డు నుండి పుట్టిన రెండు పావురాలు ఆ కథను విన్నాయట. ఆ కథ మహిమ వల్ల అవి అమరత్వాన్ని పొందాయని పురాణాలు చెబుతున్నాయి. నేటికీ, ఆ అత్యంత శీతల వాతావరణంలో, గడ్డకట్టే మంచు గుహలో భక్తులకు రెండు తెల్లటి పావురాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇది ఇక్కడి అతిపెద్ద మహిమగా, అద్భుతంగా నమ్ముతారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్ నుండి అమర్&zwnj;నాథ్ వెళ్లడానికి నేరుగా జమ్మూ వరకు లేదా దిల్లీ మీదుగా వెళ్లేందుకు రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. యాత్రకు బేస్ క్యాంప్ అయిన జమ్మూ తావి కి రైలు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది.&lt;/p&gt;&lt;h3&gt;&lt;strong&gt;నేరుగా వెళ్లే రైళ్లు (హైదరాబాద్ నుండి జమ్మూ తావి)&lt;/strong&gt;&lt;/h3&gt;&lt;p&gt;&bull; Himsagar Express (Train No: 16317): ఇది వారానికి ఒకరోజు (శుక్రవారం) సికింద్రాబాద్ మీదుగా వెళ్తుంది.&lt;/p&gt;&lt;p&gt;&bull; Navyug Express (Train No: 16687): ఇది కూడా వారానికి ఒకరోజు (సోమవారం) అందుబాటులో ఉంటుంది.&lt;/p&gt;&lt;h3&gt;&lt;strong&gt;ఢిల్లీ మీదుగా ప్రయాణం&lt;/strong&gt;&lt;/h3&gt;&lt;p&gt;నేరుగా వెళ్లే రైళ్లలో సీట్లు దొరకడం కష్టమైతే, ఢిల్లీకి వెళ్లి అక్కడి నుండి జమ్మూకి వెళ్లడం చాలా సులువైన మార్గం.&lt;/p&gt;&lt;p&gt;&bull; స్టెప్ 1: సికింద్రాబాద్ నుండి ఢిల్లీకి రోజువారీ నడిచే రాజధాని, తెలంగాణ ఎక్స్&zwnj;ప్రెస్, లేదా దురంతో ఎక్స్&zwnj;ప్రెస్ వంటి వేగవంతమైన రైళ్లలో వెళ్లవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;&bull; స్టెప్ 2: ఢిల్లీ నుండి జమ్మూ తావి కి ప్రతిరోజూ చాలా రైళ్లు ఉన్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జమ్మూ చేరుకున్నాక, అక్కడ నుంచి శ్రీనగర్ మీదుగా బేస్ క్యాంప్&zwnj;లకు బస్సులు లేదా టాక్సీలు ఈజీగా దొరుకుతాయి. యాత్రకు రెండు మార్గాలు ఉన్నాయి:&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;1. పహల్గామ్ మార్గం: &lt;/strong&gt;ఇది సాంప్రదాయక మార్గం. సుమారు 46 కిలోమీటర్ల నడక ఉంటుంది. కొంచెం నిదానంగా, 3 నుండి 4 రోజులు పడుతుంది. కానీ ఇక్కడ ప్రకృతి అందాలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;2. బాల్తాల్ మార్గం:&lt;/strong&gt; ఇది కేవలం 14 కిలోమీటర్ల దూరం మాత్రమే. చాలా నిటారుగా ఉంటుంది, 1-2 రోజుల్లో పూర్తి చేయవచ్చు. హెలికాప్టర్ సర్వీసులు ఈ రూట్ నుండే ఎక్కువగా నడుస్తాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఏడాది అమర్&zwnj;నాథ్ యాత్ర జూలై 3 నుండి ఆగస్టు 28 వరకు ఉంటుంది. అమర్&zwnj;నాథ్ బోర్డు (SASB) నియమాల ప్రకారం యాత్రకు వెళ్లే ముందు ఆథరైజ్డ్ డాక్టర్ నుండి హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆన్&zwnj;లైన్/ఆఫ్&zwnj;లైన్ బ్యాంకుల ద్వారా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. 13 ఏళ్ల లోపు వారు, 70 ఏళ్లు పైబడిన వారు ఈ యాత్రకు అనర్హులు. వాతావరణ పరిస్థితులను బట్టి తేదీలు మారవచ్చు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/amarnath-yatra-2026-direct-train-route-guide-from-hyderabad-the-miracles-of-baba-barfani-0k14sut"/>
        </item>
        <item>
            <title><![CDATA[Rashmika Mandanna: నయనతారకు షాక్ ఇచ్చిన నేషనల్ క్రష్, ఒక్క సినిమాకు రష్మిక  ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/rashmika-mandanna-remuneration-revealed-national-crush-reportedly-charging-rs-15-crore-per-film-4uok2ws</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/rashmika-mandanna-remuneration-revealed-national-crush-reportedly-charging-rs-15-crore-per-film-4uok2ws</guid>
            <pubDate>Mon, 01 Jun 2026 17:06:14 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;రెమ్యునరేషన్ విషయంలో స్టార్ హీరోయిన్లకు షాక్ ఇస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. విజయ్ దేవరకొండతో పెళ్లి తరువాత పారితోషికం మరింతగా పెంచేసిందట. ఇంతకీ ఒక్క సినిమాకు ఆమె ఎంత వసూలు చేస్తుందో తెలుసా?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kt1f1abwasrpmzbfsvv1watv,imgname-rashmika-1780313270652.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;రెమ్యునరేషన్ విషయంలో స్టార్ హీరోయిన్లకు షాక్ ఇస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. విజయ్ దేవరకొండతో పెళ్లి తరువాత పారితోషికం మరింతగా పెంచేసిందట. ఇంతకీ ఒక్క సినిమాకు ఆమె ఎంత వసూలు చేస్తుందో తెలుసా?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతుంది రష్మిక. ఇటు సౌత్ అటు బాలీవుడ్ పాన్ ఇండియా వైడ్ గా రష్మిక మందన్న దూసుకుపోతోంది. ఏహీరోయిన్ అయినా.. పెళ్లి తరువాత కాస్త జోరు తగ్గుంది. హీరోయిన్ గా అవకాశాలు కూడా తగ్గుతాయి. కానీ రష్మికకు మాత్రం పెళ్లి తరువాత మరింత కలిసివస్తోంది. రీసెంట్ గా ఆమె రెమ్యునరేషన్ కూడా పెంచినట్టు సమాచారం. రష్మిక, పెళ్లి తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని అదే జోరుతో కొనసాగిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పెళ్ళి తరువాత చాలా మంది హీరోయిన్లు కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. కానీ రష్మిక మాత్రం అలాంటి బ్రేక్ తీసుకోకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది. టాలీవుడ్&zwnj;తో పాటు బాలీవుడ్&zwnj;లోనూ క్రేజీ చిత్రాల్లో నటిస్తూ తన మార్కెట్&zwnj;ను మరింత పెంచుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో &lsquo;రణబాలి&rsquo;, &lsquo;మైసా&rsquo; సినిమాల్లో నటిస్తున్న రష్మిక, హిందీలో &lsquo;కాక్&zwnj;టెయిల్ 2&rsquo; వంటి భారీ ప్రాజెక్ట్&zwnj;లో భాగమైంది. ఈ సినిమాల ద్వారా ఆమెకు ఉన్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే, ప్రస్తుతం రష్మికకు డిమాండ్ భారీ స్థాయిలో ఉంది. పెళ్లి తరువాత రష్మిక రెమ్యునరేషన్&zwnj; భారీగా పెరిగినట్టు సమాచారం. ప్రస్తుతం తెలుగులో ఒక్కో సినిమాకు 8 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న రష్మిక మందన్నా..బాలీవుడ్&zwnj;లో మాత్రం మూవీకి 15 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19న విడుదల కానున్న &lsquo;కాక్&zwnj;టెయిల్ 2&rsquo; సినిమా కోసం రష్మిక ఏకంగా రూ. 15 కోట్ల పారితోషికం అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సౌత్ లో సీనియర్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. నయనతార, త్రిష లాంటి తారలు.. 40 ఏళ్లు దాటినా మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తున్నారు. 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఈక్రమంలో రష్మిక మందన్న వారికి కూడా షాక్ ఇస్తూ.. భారీ రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఇక ప్రస్తుతం రష్మిక నటిస్తోన్న సినిమాలో సీనియర్ హీరోయిన్ కృతి సనన్&zwnj;కు సమానంగా, జూనియర్ అయిన రష్మికకు కూడా రూ. 15 కోట్లు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్&zwnj;గా మారింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కన్నడ సినీ పరిశ్రమ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన రష్మిక మందన్న, టాలీవుడ్&zwnj;లో స్టార్ హీరోయిన్&zwnj;గా ఎదిగింది. అనంతరం &lsquo;పుష్ప&rsquo; ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. అలాగే గత ఏడాది విడుదలైన &lsquo;ఛావా&rsquo; సినిమాతో బాలీవుడ్ లో కూడా రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ విజయాలు, పెరుగుతున్న క్రేజ్ కారణంగా ప్రస్తుతం బాలీవుడ్&zwnj;లో మిడ్-రేంజ్ హీరోలకు సమానంగా రష్మిక పారితోషికం అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Jujjuri</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/rashmika-mandanna-remuneration-revealed-national-crush-reportedly-charging-rs-15-crore-per-film-4uok2ws"/>
        </item>
        <item>
            <title><![CDATA[RBI: ఇకపై ప్లాస్టిక్ నోట్లు.. 50, 100, 200, 500 నోట్లు రద్దవుతాయా? ఆర్బీఐ ప్లానేంటి?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/india-to-get-plastic-notes-rbi-considers-polymer-banknotes-plan-replacing-current-50-100-200-and-500-rupee-notes-5vl859w</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/india-to-get-plastic-notes-rbi-considers-polymer-banknotes-plan-replacing-current-50-100-200-and-500-rupee-notes-5vl859w</guid>
            <pubDate>Wed, 03 Jun 2026 13:40:58 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;RBI Big Decision: భారత్&zwnj;లో ప్లాస్టిక్ అంటే పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ కసరత్తు చేస్తోందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. పాత కాగితం నోట్ల స్థానంలో ఇవి రానున్నాయి. మరి ఇప్పుడు ఉన్న 50, 100, 200, 500 నోట్లు రద్దవుతాయా?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ksvnt7gpf79r2m2n51h2a8fs,imgname-rbi-new-currency-1780119051798.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;RBI Big Decision: భారత్&zwnj;లో ప్లాస్టిక్ అంటే పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ కసరత్తు చేస్తోందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. పాత కాగితం నోట్ల స్థానంలో ఇవి రానున్నాయి. మరి ఇప్పుడు ఉన్న 50, 100, 200, 500 నోట్లు రద్దవుతాయా?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారతదేశంలో కరెన్సీ నోట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మనం వాడుతున్న 50, 100, 200, 500 రూపాయల కాగితం నోట్ల స్థానంలో కొత్త ప్లాస్టిక్ అంటే పాలిమర్ నోట్లను తీసుకురావడానికి ఆర్బీఐ ప్లాన్ చేస్తోంది.&lt;/p&gt;&lt;p&gt;దశాబ్దం క్రితం అనుకున్న ఈ ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తెచ్చింది. దీని కోసం త్వరలోనే ఒక పైలట్ ప్రాజెక్ట్&zwnj;ను కూడా ప్రారంభించబోతున్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. పాట్నా, ముంబైలలో జరిగిన గత రెండు ఆర్బీఐ బోర్డు సమావేశాలలో ఈ విషయంపై సీరియస్ చర్చ నడిచింది. మార్కెట్&zwnj;లో ఎక్కువగా నలిగిపోయే రూ.10, రూ.20 నోట్లతో ఈ టెస్టింగ్ మొదలుపెట్టే ఛాన్స్ ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;చాలామంది ప్లాస్టిక్ నోట్లు అనగానే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లాగా గట్టిగా ఉంటాయేమో అనుకుంటారు. కానీ అది తప్పు. ఇవి కాటన్ పేపర్&zwnj;కు బదులుగా పాలిమర్ అనే సన్నని, ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ మెటీరియల్&zwnj;తో తయారవుతాయి. ఇవి చాలా తేలికగా ఉంటాయి. కాగితం నోట్ల లాగే వీటిని మడతపెట్టవచ్చు, జేబులో పెట్టుకోవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;ఈ నోట్లకు మురికి అంటదు, త్వరగా చిరగవు, నీళ్లలో నానినా పాడవవు. అందుకే ఇవి చాలా కాలం మన్నుతాయి. అంతేకాదు, వీటిలో సీ-త్రూ విండోస్, మైక్రో ఆప్టిక్ హోలోగ్రామ్స్ లాంటి అడ్వాన్స్&zwnj;డ్ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టొచ్చు. దీనివల్ల నకిలీ నోట్లను సృష్టించడం అస్సలు సాధ్యం కాదు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రస్తుతం దేశంలో కొత్త నోట్ల ప్రింటింగ్ ఖర్చులు, పాత నోట్ల రద్దు భారం ఆర్బీఐకి విపరీతంగా పెరిగిపోయాయి. బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం.. మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణ ఖర్చు ఏకంగా రూ.6,372.8 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇది రూ.5,101.4 కోట్లు మాత్రమే ఉండేది.&lt;/p&gt;&lt;p&gt;అలాగే, మార్కెట్లో బాగా పాడైపోయిన సుమారు 23.8 బిలియన్ నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. ఇందులో రూ.500, రూ.100 నోట్లే ఎక్కువ. డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నా, క్యాష్ వాడకం కూడా రికార్డ్ స్థాయిలో రూ.42.86 ట్రిలియన్లకు చేరింది. అందుకే, ఎక్కువ కాలం మన్చే ప్లాస్టిక్ నోట్లు తేవడం వల్ల ప్రింటింగ్ ఖర్చులు తగ్గుతాయని ఆర్బీఐ భావిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇండియాలో ప్లాస్టిక్ నోట్లను టెస్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2012లోనే అప్పటి ప్రభుత్వం రూ.10 విలువైన 1 బిలియన్ ప్లాస్టిక్ నోట్లను దేశంలోని ఐదు నగరాల్లో (కొచ్చి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, షిమ్లా) పైలట్ ప్రాజెక్ట్&zwnj;గా ప్రవేశపెట్టింది. వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో ఇవి ఎలా పనిచేస్తాయో చూడటమే అప్పటి లక్ష్యం.&lt;/p&gt;&lt;p&gt;అయితే, అప్పట్లో ఏటీఎం మిషన్లు ఈ నోట్లను సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోయాయి. టెక్నికల్ సమస్యల వల్ల ఆ ప్రాజెక్ట్&zwnj;ను అప్పట్లో పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా అప్&zwnj;డేట్ అయింది. ప్లాస్టిక్ నోట్లను కూడా ఈజీగా ప్రాసెస్ చేసే ఏటీఎం సాఫ్ట్&zwnj;వేర్ అందుబాటులోకి వచ్చింది. అందుకే ఈసారి ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందని ఆర్బీఐ నమ్ముతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 60కి పైగా దేశాలు ప్లాస్టిక్ నోట్లను వాడుతున్నాయి. 1988లో ఆస్ట్రేలియా మొదటిసారిగా పది డాలర్ల ప్లాస్టిక్ నోటును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత కెనడా, యూకే, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, రొమేనియా, న్యూజిలాండ్, వియత్నాం వంటి దేశాలు పాలిమర్ కరెన్సీని పూర్తిగా లేదా పాక్షికంగా వాడుతున్నాయి. అయితే, ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ కరెన్సీ అయిన అమెరికన్ డాలర్ మాత్రం ఇంకా ప్లాస్టిక్&zwnj;కు మారలేదు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్లాస్టిక్ నోట్లు రాగానే మార్కెట్లో ఉన్న పాత కాగితం నోట్లన్నీ వెంటనే రద్దయిపోవు. ఆర్బీఐ అన్ని నోట్లను ఒకేసారి మార్చడం లేదు. మొదట రూ.10, రూ.20 నోట్లతో ట్రయల్స్ నిర్వహిస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయి, ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తేనే పెద్ద నోట్ల వైపు అడుగులు వేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఏటీఎంలను కొత్త నోట్లకు అనుకూలంగా అప్&zwnj;గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే ప్లాస్టిక్ నోట్లను వాడుతున్న దేశాల సాంకేతిక నిపుణులతో చర్చలు జరుగుతున్నాయి. సో, పాత నోట్లు ఇప్పుడప్పుడే బ్యాన్ కావు, కాకపోతే ఫ్యూచర్&zwnj;లో మాత్రం మన జేబుల్లో ప్లాస్టిక్ నోట్లు ఉంటాయనేది ఖాయంగా కనిపిస్తోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/india-to-get-plastic-notes-rbi-considers-polymer-banknotes-plan-replacing-current-50-100-200-and-500-rupee-notes-5vl859w"/>
        </item>
        <item>
            <title><![CDATA[New Rules : గ్యాస్ సిలిండర్ నుంచి యూపీఐ, ఏటిఎం వరకు .. జూన్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/new-rules-from-june-1-major-changes-in-lpg-upi-atm-and-income-tax-7g4217o</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/new-rules-from-june-1-major-changes-in-lpg-upi-atm-and-income-tax-7g4217o</guid>
            <pubDate>Mon, 01 Jun 2026 11:01:20 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ఇవాళ్టి ( జూన్ 1) నుంచి ఎల్పీజీ, యూపీఐ, ఏటీఎం లావాదేవీలు, ఆదాయపు పన్నుకు సంబంధించి పలు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులు సామాన్యుల రోజువారి ఖర్చులతో పాటు, డిజిటల్ లావాదేవీలపై నేరుగా ప్రభావం చూపుతాయి.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01km7xnvveah41nwbk6bzxjtnj,imgname-india-atm-rules-change-april-1-withdrawal-limit-transaction-charges-upi-cash-withdrawal-banks-update-5-1774087499630.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ఇవాళ్టి ( జూన్ 1) నుంచి ఎల్పీజీ, యూపీఐ, ఏటీఎం లావాదేవీలు, ఆదాయపు పన్నుకు సంబంధించి పలు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులు సామాన్యుల రోజువారి ఖర్చులతో పాటు, డిజిటల్ లావాదేవీలపై నేరుగా ప్రభావం చూపుతాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జూన్ 1 నుంచి దేశంలోని పలు కీలక సేవల్లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వంటగది ఖర్చుల నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు ఈ మార్పులు సామాన్యుల రోజువారీ జీవితం, నెలవారీ బడ్జెట్&zwnj;పై నేరుగా ప్రభావం చూపుతాయి. అందుకే ఈ రోజు (సోమవారం) నుంచి అమలవుతున్న ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇకపై పీఎన్&zwnj;జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్ ఉన్న ఇళ్లకు ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పు చేశారు. కొత్త రూల్ ప్రకారం.. పీఎన్&zwnj;జీ కనెక్షన్ యాక్టివేట్ అయిన 30 రోజుల్లోగా పాత ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్&zwnj;ను సరెండర్ చేయాలి. అయితే ఇండేన్, భారత్, హెచ్&zwnj;పీ గ్యాస్ కంపెనీలు 'కనెక్షన్ ట్రాన్స్&zwnj;ఫర్ వోచర్' విధానాన్ని తెచ్చాయి. దీని ద్వారా భవిష్యత్తులో మళ్లీ ఎల్పీజీ కనెక్షన్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రతి నెలా మాదిరిగానే ఎల్పీజీ, కమర్షియల్ సిలిండర్ల ధరల సవరణ కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఎల్పిజి సిలిండర్ ధరలు పెరిగాయి.. దీంతో ప్రజలపై భారం పడుతోంది. తాజాగా మరోసారి కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి.. నేటి నుంచే ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్&zwnj;పై రూ.52 పెరిగింది.. దీని ధర రూ.3,367 కి చేరింది. ఇక ఢిల్లీలో రూ.42 పెరిగి రూ.3,113.50... కోల్&zwnj;కతాలో రూ.3,255.50 కి చేరింది.&lt;/p&gt;&lt;p&gt;5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్&zwnj; పైనా రూ.11 పెరిగింది. అయితే డొమెస్టిక్ సిలిండర్&zwnj; ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవని కేంద్రం ప్రకటించింది. అంటే సామాన్యులపై భారం లేదన్నమాట. గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ లో ఏవైనా మార్పుచేర్పులు ఉండవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;డిజిటల్ భద్రతను పెంచేందుకు యూపీఐ లావాదేవీల్లో కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకొచ్చారు. గూగుల్&zwnj;పే, ఫోన్&zwnj;పే, పేటీఎం వంటి యాప్స్&zwnj;లో డబ్బు పంపే ముందు, అవతలి వ్యక్తి బ్యాంకులో రిజిస్టర్ అయిన అధికారిక పేరు స్క్రీన్&zwnj;పై కనిపిస్తుంది. తప్పుడు లావాదేవీలు, మోసాలను తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బ్యాంకింగ్ సేవలలో కూడా కొన్ని మార్పులు అమలవుతున్నాయి. చాలా బ్యాంకులు ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని కఠినంగా అమలు చేయడం ప్రారంభించాయి. పరిమితి దాటితే డబ్బు విత్&zwnj;డ్రా చేయడం, బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి సేవలకు అదనపు ఛార్జీలు వసూలు చేయవచ్చు. కొన్ని సడలింపులు ప్రకటించినప్పటికీ, అధిక విలువైన లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరిగా కొనసాగుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ముందుగా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన వారికి ఈ జూన్ 15 కీలకమైన తేదీ. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఒకేసారి పన్ను కట్టకుండా నాలుగు వాయిదాలలో (జూన్ 15, సెప్టెంబర్ 15, డిసెంబర్ 15, మార్చి 15 తేదీల్లోగా) ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/new-rules-from-june-1-major-changes-in-lpg-upi-atm-and-income-tax-7g4217o"/>
        </item>
        <item>
            <title><![CDATA[కర్ణాటక సీఎం గా డికె శివకుమార్ ప్రమాణ స్వీకారం | D.K. Shivakumar Takes Oath | Asianet News Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/d-k-shivakumar-is-sworn-in-as-karnataka-s-new-cm-videoshow-8l4wdk9</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/d-k-shivakumar-is-sworn-in-as-karnataka-s-new-cm-videoshow-8l4wdk9</guid>
            <pubDate>Wed, 03 Jun 2026 20:40:19 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xacyn1q" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/d-k-shivakumar-is-sworn-in-as-karnataka-s-new-cm-videoshow-8l4wdk9"/>
        </item>
        <item>
            <title><![CDATA[IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/south-india-tour-irctc-launches-divya-dakshin-yatra-tour-package-price-details-arunachalam-to-kanniyakumari-93eltt2</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/south-india-tour-irctc-launches-divya-dakshin-yatra-tour-package-price-details-arunachalam-to-kanniyakumari-93eltt2</guid>
            <pubDate>Wed, 03 Jun 2026 11:38:08 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;IRCTC South India Tour: ఐఆర్&zwnj;సీటీసీ దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. రూ. 15,600 ప్రారంభ ధరతో రామేశ్వరం, కన్యాకుమారి, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ క్రేజీ రైల్వే టూర్ వివరాలు మీకోసం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kt60t51768g79d1gncw0c4c7,imgname-irctc--1780466127910.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;IRCTC South India Tour: ఐఆర్&zwnj;సీటీసీ దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. రూ. 15,600 ప్రారంభ ధరతో రామేశ్వరం, కన్యాకుమారి, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ క్రేజీ రైల్వే టూర్ వివరాలు మీకోసం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సౌత్ ఇండియాలోని ఫేమస్ టెంపుల్స్ చూడాలని ప్లాన్ చేస్తున్నారా? రామేశ్వరం, కన్యాకుమారి బీచ్&zwnj;లు, గుడులు చుట్టేయాలని ఉందా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. ఐఆర్&zwnj;సీటీసీ (IRCTC) ఒక అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. దీని పేరు 'దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం' (Divya Dakshin Yatra With Arunachalam). ఈ ప్యాకేజీ ద్వారా చాలా తక్కువ బడ్జెట్&zwnj;లోనే దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (Bharat Gaurav Tourist Train) ద్వారా ఈ యాత్ర సాగుతుంది. ఇందులో 2AC, 3AC తో పాటు స్లీపర్ క్లాస్ సీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం 8 రాత్రులు, 9 రోజుల పాటు సాగే ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, టికెట్ ధరలు గమనిస్తే..&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ మొత్తం 8 రాత్రులు, 9 రోజుల పాటు సాగుతుంది. ఈ ప్రయాణం జూలై 20వ తేదీన ప్రారంభం అవుతుంది. ఈ టూరిస్ట్ రైలులో మొత్తం 702 సీట్లు ఉన్నాయి. ఇందులో స్లీపర్ క్లాస్ కింద 160 సీట్లు, థర్డ్ ఏసీ కింద 490 సీట్లు, సెకండ్ ఏసీ కింద 52 సీట్లు కేటాయించారు. ఈ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.&lt;/p&gt;&lt;p&gt;తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు బోర్డింగ్, డీబోర్డింగ్ చాలా ఆప్షన్లు ఇచ్చారు. సికింద్రాబాద్, చార్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ప్రయాణికులు ఈ రైలు ఎక్కవచ్చు లేదా దిగవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ 9 రోజుల టూర్&zwnj;లో దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పొందిన 7 ధార్మిక, పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు. రామేశ్వరం, కన్యాకుమారి వెళ్లాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ యాత్రలో అరుణాచలం (తిరువణ్ణామలై), చిదంబరం, తిరుచ్చి, తంజావూరు, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి వంటి ప్రముఖ ప్రాంతాలను కవర్ చేస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ప్రయాణంలో భక్తులు సౌత్ ఇండియాలోని ఎంతో ఫేమస్ టెంపుల్స్ దర్శించుకోవచ్చు. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి గుడి, చిదంబరంలోని నటరాజ స్వామి ఆలయం, తిరుచ్చిలోని శ్రీ రంగనాథస్వామి టెంపుల్ చూపిస్తారు.&lt;/p&gt;&lt;p&gt;వీటితో పాటు తంజావూరులోని బృహదీశ్వరాలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, మదురైలోని మీనాక్షి అమ్మవారి గుడి, కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ టెంపుల్&zwnj;ను సందర్శించవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ టూర్ ప్యాకేజీ ధరలు మీరు ఎంచుకునే క్లాస్&zwnj;ను బట్టి ఉంటాయి. పెద్దవారికి ధరలు ఇలా ఉన్నాయి..&lt;/p&gt;&lt;p&gt;&bull; స్లీపర్ క్లాస్: రూ. 15,600&lt;/p&gt;&lt;p&gt;&bull; థర్డ్ ఏసీ: రూ. 23,100&lt;/p&gt;&lt;p&gt;&bull; సెకండ్ ఏసీ: రూ. 29,500&lt;/p&gt;&lt;p&gt;5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకు టికెట్ ధరలు ఇలా ఉన్నాయి..&lt;/p&gt;&lt;p&gt;&bull; స్లీపర్ క్లాస్: రూ. 14,600&lt;/p&gt;&lt;p&gt;&bull; థర్డ్ ఏసీ: రూ. 21,900&lt;/p&gt;&lt;p&gt;&bull; సెకండ్ ఏసీ: రూ. 28,100&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఐఆర్&zwnj;సీటీసీ టూర్ ప్యాకేజీ తీసుకున్న వారికి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ప్రయాణికులకు రోజూ మార్నింగ్ బ్రేక్&zwnj;ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అందిస్తారు. దీంతో పాటు ప్రయాణికులందరికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఈ ప్యాకేజీలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;అలాగే యాత్ర పొడవునా ప్రయాణికులకు సహాయం చేయడానికి, గైడ్ చేయడానికి ప్రొఫెషనల్ టూర్ ఎస్కార్ట్స్ అందుబాటులో ఉంటారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/south-india-tour-irctc-launches-divya-dakshin-yatra-tour-package-price-details-arunachalam-to-kanniyakumari-93eltt2"/>
        </item>
        <item>
            <title><![CDATA[Student Free Bus Pass: స్టూడెంట్స్ అందరికీ ఉచిత బస్ పాస్.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/karnataka-cm-dk-shivakumar-announces-free-bus-passes-for-all-students-full-details-cgxef7m</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/karnataka-cm-dk-shivakumar-announces-free-bus-passes-for-all-students-full-details-cgxef7m</guid>
            <pubDate>Thu, 04 Jun 2026 07:46:14 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Karnataka Student Free Bus Pass: కర్ణాటక 34వ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలి కేబినెట్ మీటింగ్&zwnj;లోనే విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్&zwnj;లు, ప్రైవేట్ ఎంప్లాయ్&zwnj;మెంట్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు లాంటి కీలక నిర్ణయాలు ప్రకటించారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kt86cw1638828nbayks57smm,imgname-student-free-bus-pass-1780539093029.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Karnataka Student Free Bus Pass: కర్ణాటక 34వ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలి కేబినెట్ మీటింగ్&zwnj;లోనే విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్&zwnj;లు, ప్రైవేట్ ఎంప్లాయ్&zwnj;మెంట్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు లాంటి కీలక నిర్ణయాలు ప్రకటించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కర్ణాటక 34వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ బుధవారం లోక్ భవన్&zwnj;లో గ్రాండ్&zwnj;గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్&zwnj;చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణం చేయించారు. డీకేతో పాటు డిప్యూటీ సీఎంగా జి.పరమేశ్వర, మరో 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పెద్దలు, పలువురు మఠాధిపతులు, పూజారులు హాజరయ్యారు. పీఎం మోదీ కూడా డీకే శివకుమార్&zwnj;కు అభినందనలు తెలుపుతూ కేంద్రం నుంచి సపోర్ట్ ఉంటుందని అన్నారు.&lt;/p&gt;&lt;p&gt;పదవి చేపట్టిన కొన్ని గంటల్లోనే సీఎం డీకే శివకుమార్ ఫస్ట్ కేబినెట్ మీటింగ్ పెట్టారు. యువత, స్టూడెంట్స్ టార్గెట్&zwnj;గా సూపర్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు. రాష్ట్రంలోని స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ ఉచిత బస్ పాస్&zwnj;లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే నిరుద్యోగం పోగొట్టేందుకు ఒక ప్రైవేట్ ఎంప్లాయ్&zwnj;మెంట్ ఎక్స్ఛేంజ్ కూడా తీసుకురాబోతున్నట్లు చెప్పారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&quot;ఇది యూత్ ట్రెండ్ నడుస్తున్న టైమ్. కేవలం అమ్మాయిలకే ఎందుకు ఫ్రీ బస్ అని చాలా మంది అడుగుతున్నారు. అందుకే స్కూల్, కాలేజ్ చదివే స్టూడెంట్స్ అందరికీ ఎలాంటి ఛార్జ్ లేకుండా ఫ్రీ బస్ పాస్ ఇవ్వాలని మా కేబినెట్ ఫస్ట్ డెసిషన్ తీసుకుంది&quot; అని డీకే శివకుమార్ చెప్పారు. ఆల్రెడీ రాష్ట్రంలో శక్తి స్కీమ్ కింద మహిళలు, విద్యార్థినులకు ఫ్రీ ట్రావెల్ ఉంది. ఇప్పుడు దీన్ని బాయ్స్&zwnj;కు కూడా వర్తింపజేశారు. ఈ స్కీమ్ కోసం స్టూడెంట్స్ ఆన్&zwnj;లైన్&zwnj;లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రవాణా శాఖతో మాట్లాడి దీని పూర్తి మెకానిజం సెట్ చేస్తామన్నారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ సందర్భంగా డీకే శివకుమార్ ఎమోషనల్ అయ్యారు. &quot;జనం నాపై ఎంతో నమ్మకం ఉంచారు. గతంలో నన్ను విమర్శించిన వాళ్లు ఉన్నారు, పొగిడిన వాళ్లు ఉన్నారు. చిన్న వయసులోనే పవర్ చూశాను, కష్టాలు, సంతోషాలు అన్నీ దాటుకుని వచ్చాను. అందుకే నా నమ్మకం ఎప్పుడూ ప్రజలే&quot; అని చెప్పారు. ఒంటరిగా ఏ లీడర్ మార్పు తీసుకురాలేడని, అందరం కలిసికట్టుగా నవ కర్ణాటకను బిల్డ్ చేద్దామని పిలుపునిచ్చారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ప్రభుత్వం ఒక ప్రైవేట్ ఎంప్లాయ్&zwnj;మెంట్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించిన రూల్స్ వన్ మంత్&zwnj;లో ఫైనల్ అవుతాయి. జాబ్స్ కావాల్సిన వాళ్లు గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. ప్రభుత్వం స్వయంగా కంపెనీలతో మాట్లాడి జాబ్ ప్లేస్&zwnj;మెంట్స్ ఇప్పిస్తుంది. అలాగే గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్&zwnj;మెంట్ కోసం త్వరలోనే ఒక క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ రిలీజ్ చేస్తామన్నారు.&lt;/p&gt;&lt;p&gt;రైతులు సిటీలకు వలసపోకుండా ఆపేందుకు గట్టి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. వీటితో పాటు కర్ణాటక అంతటా అన్&zwnj;అథరైజ్డ్ బిల్డింగ్స్&zwnj;కు ఏ-ఖాతా డాక్యుమెంట్స్ ఇచ్చే డ్రైవ్&zwnj;ను ఎక్స్&zwnj;టెండ్ చేస్తున్నట్లు చెప్పారు. యూత్&zwnj;లో లీడర్&zwnj;షిప్ క్వాలిటీస్ పెంచడానికి, సోషల్ హార్మొనీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 10,000 భారత్ జోడో యువ సంఘాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి విలేజ్ పంచాయతీలోని సంఘానికి రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;2026-27 సంవత్సరానికి గానూ స్టూడెంట్స్ ఉచిత బస్ పాస్ కోసం పూర్తిగా కంప్యూటరైజ్డ్ విధానంలో సేవాసింధు పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;అప్లికేషన్ ప్రాసెస్: &lt;/strong&gt;స్టూడెంట్స్ https://sevasindhuservices.karnataka.gov.in/buspassservices/ లింక్ ద్వారా ఆన్&zwnj;లైన్&zwnj;లో మాత్రమే అప్లై చేయాలి. మే 29, 2026 నుంచి అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయి. పోర్టల్&zwnj;లో అప్లై చేయడం ఫ్రీ.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;సెంటర్లలో అప్లై చేస్తే:&lt;/strong&gt; కర్ణాటక-వన్, గ్రామ్-వన్, బెంగళూరు-వన్ సెంటర్లలో కూడా అప్లై చేయొచ్చు. కానీ అక్కడ రూ.30 సర్వీస్ ఛార్జ్ కట్టాలి.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;డిక్లరేషన్ ఫామ్:&lt;/strong&gt; సేవాసింధు లేదా KSRTC వెబ్&zwnj;సైట్ నుంచి డిక్లరేషన్ ఫామ్ డౌన్&zwnj;లోడ్ చేసుకుని, అప్లై చేసేటప్పుడు సబ్మిట్ చేయాలి. పాస్ కలెక్ట్ చేసుకోవడానికి నచ్చిన కౌంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;పాస్ జారీ: &lt;/strong&gt;అప్లికేషన్ అప్రూవ్ అయ్యాక మొబైల్&zwnj;కు ఎస్ఎమ్ఎస్ వస్తుంది. జూన్ 1, 2026 నుంచి నిర్దేశిత కౌంటర్లలో క్యాష్, యూపీఐ లేదా కార్డు ద్వారా ప్రిస్క్రిప్షన్ ఫీజు కట్టి పాస్ తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. బోర్డర్ స్టేట్స్&zwnj;లో ఉంటూ కర్ణాటకలో చదివే వారు కూడా దీనికి అప్లై చేసుకోవాలి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/karnataka-cm-dk-shivakumar-announces-free-bus-passes-for-all-students-full-details-cgxef7m"/>
        </item>
        <item>
            <title><![CDATA[Divorce: భార్య ఏడాదిగా పుట్టింట్లో ఉంటే భర్త విడాకులు అడగొచ్చా.? చ‌ట్టం ఏం చెబుతోందంటే]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/divorce-can-a-husband-seek-divorce-if-his-wife-has-been-living-at-her-parents-home-for-a-year-h36ym8r</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/divorce-can-a-husband-seek-divorce-if-his-wife-has-been-living-at-her-parents-home-for-a-year-h36ym8r</guid>
            <pubDate>Thu, 04 Jun 2026 21:15:09 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Divorce: వివాహం ఇద్దరు వ్యక్తులతో పాటు రెండు కుటుంబాలను కలిపే బంధం. అయితే కొన్నిసార్లు దాంపత్య జీవితంలో తలెత్తే విభేదాలు భార్యాభర్తలను దూరం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో భార్య పుట్టింటికి వెళ్లి చాలా కాలం తిరిగి రాకపోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kt9m1pj20wftzqyww156y4j0,imgname-divorce-1780586961473.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Divorce: వివాహం ఇద్దరు వ్యక్తులతో పాటు రెండు కుటుంబాలను కలిపే బంధం. అయితే కొన్నిసార్లు దాంపత్య జీవితంలో తలెత్తే విభేదాలు భార్యాభర్తలను దూరం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో భార్య పుట్టింటికి వెళ్లి చాలా కాలం తిరిగి రాకపోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హిందూ వివాహ చ&zwnj;ట్టం 1955 ప్రకారం, భార్య లేదా భర్త ఎవరైనా సరే సరైన కారణం లేకుండా జీవిత భాగస్వామిని వదిలి దూరంగా ఉంటే దానిని &quot;పరిత్యాగం&quot; (Desertion)గా పరిగణించే అవకాశం ఉంటుంది. భార్య స్వచ్ఛందంగా భర్త ఇంటిని వదిలి వెళ్లి, తిరిగి రావడానికి నిరాకరిస్తూ దీర్ఘకాలం వేరుగా ఉంటే, భర్త కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే కేవలం పుట్టింట్లో ఉండటం ఒక్కటే సరిపోదు. ఆమె ఎందుకు దూరంగా ఉందన్న విషయం కూడా కోర్టు పరిశీలిస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భార్య ఎలాంటి సరైన కారణం లేకుండా చాలా కాలం పాటు భర్తతో కలిసి జీవించకుండా ఉంటే, అది భర్తపై మానసిక ప్రభావం చూపవచ్చు. భారతీయ కోర్టులు పలు సందర్భాల్లో, జీవిత భాగస్వామిని దాంపత్య జీవితానికి దూరంగా ఉంచడం &quot;మానసిక క్రూరత్వం&quot; (Mental Cruelty)గా పరిగణించవచ్చని పేర్కొన్నాయి. భర్త తనకు మానసికంగా, సామాజికంగా నష్టం జరిగిందని కోర్టులో నిరూపించగలిగితే, అది విడాకుల కేసులో కీలక అంశంగా మారవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భర్త నేరుగా విడాకుల కోసం దరఖాస్తు చేయకుండానే మరో చట్టపరమైన అవకాశాన్ని కూడా వినియోగించుకోవచ్చు. హిందూ వివాహ చ&zwnj;ట్టం సెక్ష&zwnj;న్&zwnj;9 కింద &quot;వైవాహిక హక్కుల పునరుద్ధరణ&quot; (Restitution of Conjugal Rights) కోసం కోర్టును ఆశ్రయించవచ్చు. ఈ పిటిషన్ ద్వారా భార్య సరైన కారణం లేకుండా దూరంగా ఉంటే తిరిగి భర్తతో కలిసి జీవించాలని కోర్టు సూచించే అవకాశం ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వైవాహిక హక్కుల పునరుద్ధరణకు కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా భార్య తిరిగి రాకపోతే, భర్త విడాకుల కోసం దాఖలు చేసే కేసు మరింత బలపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు, భార్య ఉద్దేశపూర్వకంగా దాంపత్య జీవితాన్ని కొనసాగించడం లేదని భావించే అవకాశం ఉంటుంది. దీంతో భర్తకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సుప్రీం కోర్టు పలు తీర్పుల్లో, సరైన కారణం లేకుండా జీవిత భాగస్వామిని వదిలి వెళ్లడం వివాహ బంధం విచ్ఛిన్నానికి దారితీస్తుందని పేర్కొంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. వివాహం జరిగిన వెంటనే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించలేరు. సాధారణంగా వివాహానికి కనీసం ఒక సంవత్సరం పూర్తయిన తర్వాతే విడాకుల పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది.&lt;/p&gt;&lt;h2&gt;గుర్తుంచుకోవాల్సిన విషయం&lt;/h2&gt;&lt;p&gt;ప్రతి కుటుంబ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. భార్య పుట్టింట్లో ఉండటానికి గృహ హింస, ఆరోగ్య సమస్యలు, భద్రతా కారణాలు లేదా ఇతర చట్టబద్ధమైన కారణాలు ఉంటే, వాటిని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. అందువల్ల కేవలం &quot;భార్య ఏడాదిగా పుట్టింట్లో ఉంది&quot; అనే ఒక్క కారణంతోనే విడాకులు కచ్చితంగా మంజూరు అవుతాయని చెప్పలేం. ప్రతి కేసును కోర్టు అందుబాటులో ఉన్న ఆధారాలు, పరిస్థితులు, ఇరు పక్షాల వాదనలు పరిశీలించి నిర్ణయిస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;గమనిక: ఇది సాధారణ చట్టపరమైన సమాచారం మాత్రమే. వ్యక్తిగత కేసులకు సంబంధించి అర్హత కలిగిన న్యాయవాదిని సంప్రదించడం ఉత్తమం.&lt;/strong&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/divorce-can-a-husband-seek-divorce-if-his-wife-has-been-living-at-her-parents-home-for-a-year-h36ym8r"/>
        </item>
        <item>
            <title><![CDATA[Monsoon : ఈ ఏడాది వర్షాల దెబ్బ..  రుతుపవనాల పై ఐఎండీ షాకింగ్ అప్‌డేట్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/india-monsoon-2026-delayed-imd-predicts-low-rainfall-due-to-el-nino-hb703oo</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/india-monsoon-2026-delayed-imd-predicts-low-rainfall-due-to-el-nino-hb703oo</guid>
            <pubDate>Tue, 02 Jun 2026 08:26:47 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Weather Update: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కానుంది. జూన్ 3 తర్వాతే కేరళను తాకే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం కూడా భారీగా తగ్గుతుందని ఐఎండీ హెచ్చరించింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kkqxz55ew0vxhngbgxvm1q6z,imgname-1-1773550933166.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Weather Update: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కానుంది. జూన్ 3 తర్వాతే కేరళను తాకే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం కూడా భారీగా తగ్గుతుందని ఐఎండీ హెచ్చరించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒకవైపు ఎండలు, మరోవైపు వానలతో విచిత్ర వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే భారత వాతావరణ విభాగం (IMD) రుతుపవనాల పై షాకింగ్ న్యూస్ చెప్పింది. సాధరణం కంటే లేట్ గానే ఈ సారి రుతుపవనాలు వస్తాయని పేర్కొంది.&lt;/p&gt;&lt;p&gt;భారతదేశ వ్యవసాయ రంగానికి జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు.. సాధారణంగా మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలోనే భారత ఉపఖండంలోకి ఎంట్రీ ఇస్తాయి. మే 26నే వానలు ముందే స్టార్ట్ అవుతాయంటూ ఐఎండీ గతంలో వేసిన అంచనా తప్పింది. కానీ, రాబోయే 3-4 రోజుల్లో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రస్తుతం సముద్రంపై గాలులు చాలా బలహీనంగా ఉన్నందున వర్షాల ప్రారంభం ఆలస్యమవుతోందని, ఇది జూన్ 3 తర్వాతే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేరళలోని నిర్ణీత 60 శాతం ప్రాంతాల్లో ఇప్పటికే వానలు పడాల్సింది. &amp;nbsp;కానీ ప్రస్తుతం పశ్చిమ గాలులు మరీ వీక్&zwnj;గా మారడమే ఈ లేట్&zwnj;కి మెయిన్ రీజన్.&lt;/p&gt;&lt;p&gt;గత దశాబ్ద కాలపు డేటాను చూస్తే, 2016, 2023 సంవత్సరాలలో రుతుపవనాలు ఆలస్యంగా జూన్ 8న వచ్చాయి. అయితే 2024 (మే 30), 2025 (మే 24)లలో మాత్రం టైమ్ కంటే ముందే ఇండియాలోకి వచ్చేశాయి. ఈ శతాబ్దంలోనే అత్యంత ముందస్తుగా 2004 మే 18న రుతుపవనాలు రావడం విశేషం.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;2005 నుండి 2025 మధ్య కాలంలో 2015 మినహా ఐఎమ్&zwnj;డి చేసిన ప్రెడిక్షన్స్ అన్నీ దాదాపు నిజమయ్యాయి. ఈ ఏడాది మే 16 నాటికే, అంటే షెడ్యూల్ కంటే వారం ముందే అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు ఎంటర్ అయినప్పటికీ, మెయిన్ ల్యాండ్&zwnj;లోకి రావడానికి మాత్రం బ్రేక్ పడింది. అయితే జూన్ 8వ తేదీ వరకు రుతుపవనాలు రాకపోయినా, దానిని తీవ్రమైన ఆలస్యంగా పరిగణించలేమని ఐఎండీ అంటోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నిపుణుల ప్రకారం.. జూన్ 3 తర్వాత కేరళలో కొంచెం స్లోగా రుతుపవనాలు ప్రవేశించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఇవి తమిళనాడు, తీరప్రాంత కర్ణాటక మీదుగా స్ప్రెడ్ అవుతాయి. ఈశాన్య భారతదేశంలో జూన్ 5-10 మధ్య, తూర్పు భారతదేశంతో పాటు మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలలో జూన్ 10 తర్వాతే ఇవి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;p&gt;ప్రస్తుతం వీక్&zwnj;గా ఉన్న గాలులు, పశ్చిమ పసిఫిక్&zwnj;లో ఫామ్ అయిన జాంగ్మీ తుపాను కారణంగా వచ్చే వారంలో కొంత పికప్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా. జూన్ మొదటి అర్ధభాగంలో దేశంలోని చాలా ఏరియాల్లో యావరేజ్ కంటే తక్కువ వర్షపాతమే నమోదు కావచ్చని ఇంటర్నేషనల్ వెదర్ మోడల్స్ చెప్తున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ పరిణామాల మధ్య ఐఎండీ దేశానికి ఒక చేదు వార్తను మోసుకొచ్చింది. ఈ ఏడాది వర్షపాతం తగ్గడానికి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నినో ప్రభావమే కారణమని వెల్లడించింది. జూన్-సెప్టెంబర్ సీజన్&zwnj;కు సంబంధించి దేశవ్యాప్త వర్షపాత అంచనాను గత నెల దీర్ఘకాల సగటు లో 92% నుండి 90%కి ఐఎండీ తగ్గించేసింది. ఇది సాధారణం కంటే తక్కువ వర్షపాతం. వానలు లోటుగా లేదా తక్కువ స్థాయిలో కురిసేందుకు ఏకంగా 84% ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీన్ని బట్టి చూస్తే, ఈ ఏడాది రుతుపవనాలు 2015 తర్వాత అత్యంత బలహీనమైనవిగా మారే రిస్క్ కనిపిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సాధారణంగా జూన్ ప్రారంభంలో కేరళలో స్టార్ట్ అయి జూలై నాటికి దేశమంతటా విస్తరించే నైరుతి రుతుపవనాలు, దేశ వార్షిక వర్షపాతంలో దాదాపు 75 శాతం వాటాను కలిగి ఉంటాయి. ఇవి సెప్టెంబర్ మధ్య నుండి ఉత్తర భారతదేశం వైపుగా క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఈ వానల బేస్&zwnj;తోనే దేశంలో ఖరీఫ్ పంటలైన వరి, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల విత్తనాలు వేయడం మొదలవుతుంది.&lt;/p&gt;&lt;p&gt;అంతేకాకుండా, ఈ వర్షాలు శీతాకాలపు రబీ పంటలైన గోధుమ, పప్పుధాన్యాలకు నేలలో అవసరమైన తేమను ఇస్తాయి. కేరళకు కొద్దిరోజులు ఆలస్యంగా నైరుతి వచ్చినంత మాత్రాన పెద్దగా సమస్యలు రావని నిపుణులు చెబుతున్నా, టోటల్&zwnj;గా వర్షపాతం తగ్గుతుందనే ఐఎండీ హెచ్చరికలు అగ్రి సెక్టార్ ఉత్పత్తిపై, దేశ ఆర్థిక రంగానికి గట్టి షాక్ ఇచ్చేలా ఉంది. అందుకే రైతాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/india-monsoon-2026-delayed-imd-predicts-low-rainfall-due-to-el-nino-hb703oo"/>
        </item>
        <item>
            <title><![CDATA[Slowest Train: కదిలే స్వర్గం ఊటీ టాయ్ ట్రైన్.. సైకిల్ వేగంతో వెళ్లే ఈ రైలు ప్రయాణానికి ఎందుకంత క్రేజ్?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/everything-about-nilgiri-mountain-railway-indias-slowest-toy-train-htz4trg</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/everything-about-nilgiri-mountain-railway-indias-slowest-toy-train-htz4trg</guid>
            <pubDate>Sun, 31 May 2026 21:03:00 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Slowest Train in India : భారతదేశంలోనే అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలుగా నీలగిరి మౌంటైన్ రైల్వే గుర్తింపు పొందింది. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఊటీ టాయ్ ట్రైన్ అద్భుతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. స్లోగా వెళ్లినా ఎందుకు స్పెషలో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ksza3w3nwa28qp0aabtbvt0c,imgname-slowest-train-1780241002612.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Slowest Train in India : భారతదేశంలోనే అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలుగా నీలగిరి మౌంటైన్ రైల్వే గుర్తింపు పొందింది. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఊటీ టాయ్ ట్రైన్ అద్భుతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. స్లోగా వెళ్లినా ఎందుకు స్పెషలో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రస్తుతం మనమంతా లైఫ్&zwnj;లో ఒక రేసు గుర్రాల్లా పరిగెడుతున్నాం. చేతిలో స్మార్ట్&zwnj;ఫోన్, చేరాల్సిన డెస్టినేషన్, ఆఫీస్ డెడ్&zwnj;లైన్స్.. అంతా స్పీడ్, స్పీడ్, స్పీడ్.. రైల్వే ట్రాక్&zwnj;ల మీద కూడా గంటకు 130 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే వందే భారత్, బుల్లెట్ రైళ్ల ముచ్చట్లే వినిపిస్తున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;కానీ, ఈ జెట్ స్పీడ్ కాలంలో కూడా సైకిల్ తొక్కే వేగంతో, గంటకు కేవలం 9 నుంచి 12 కిలోమీటర్ల స్పీడ్&zwnj;తో వెళ్లే ఒక వింత రైలు మన దేశంలో ఉంది. అయితే, ఈ వేగమే దీని అసలైన బ్యూటీ. ఈ రైలు ఎక్కడానికి జనాలు నెలల ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకుని క్యూ కడుతుంటారు. అదే తమిళనాడులోని నీలగిరి మౌంటైన్ రైల్వే, మనందరికీ ఇష్టమైన 'ఊటీ టాయ్ ట్రైన్'.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ రైలు కేవలం కొండల మీద తిరిగే బొమ్మ రైలు మాత్రమే కాదు, దీని వెనుక ఒక శతాబ్ద కాలపు ఘన చరిత్ర ఉంది. బ్రిటీషర్ల కాలంలో, అంటే 1908లో నిర్మించిన ఈ అద్భుతమైన రైల్వే లైన్&zwnj;కు ఉన్న ఇంజనీరింగ్ ప్రతిభ, చారిత్రక ప్రాధాన్యం గుర్తించి 2005లో 'యునెస్కో' (UNESCO) దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;కేవలం 46 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ఈ రైలుకు దాదాపు 5 గంటల సమయం పడుతుంది. టైమ్ ఎక్కువైనా సరే, ఈ రూట్&zwnj;లో వచ్చే విజువల్స్ చూస్తే రెండు కళ్లూ చాలవు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మెట్టుపాళయం నుంచి ఊటీ వరకు సాగే ఈ 5 గంటల జర్నీలో ప్రయాణికులకు ప్రకృతి ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఈ మార్గంలో రైలు ఏకంగా 208 ప్రమాదకరమైన మలుపులు, 16 చీకటి సొరంగాలు, 250కి పైగా ఎత్తైన వంతెనల మీదుగా ప్రయాణిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;కిటికీలోంచి బయటకు చూస్తే దట్టమైన లోయలు, పచ్చని తేయాకు తోటలు, జలపాతాల నుంచి వచ్చే చల్లటి తుంపరలు మిమ్మల్ని పలకరిస్తాయి. సినిమా రీల్ లాంటి ఈ సీనరీలను ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లేదా ఫోటోల్లో క్యాప్చర్ చేసుకోవడానికి ఈ స్లో స్పీడ్ సూపర్ గా ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ రైలు అంత నెమ్మదిగా వెళ్లడానికి ఒక బలమైన సాంకేతిక కారణం ఉంది. మెట్టుపాళయంలో సముద్ర మట్టానికి కేవలం 326 మీటర్ల ఎత్తులో ప్రారంభమయ్యే ట్రాక్, ఊటీకి చేరేసరికి ఏకంగా 2,203 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. ఇంత నిటారైన కొండలను సాధారణ రైళ్లు ఎక్కడం అసాధ్యం. అందుకే ఇక్కడ బ్రిటీష్ కాలం నాటి 'రాక్ అండ్ పీనియన్' అనే వినూత్న టెక్నాలజీని వాడుతున్నారు.&lt;/p&gt;&lt;p&gt;రెండు సాధారణ పట్టాల మధ్యలో పళ్లు ఉండే మరో ప్రత్యేకమైన మూడో పట్టా ఉంటుంది. రైలు ఇంజన్&zwnj;కు ఉండే పళ్ల చక్రం ఈ పట్టా పళ్లతో లాక్ అయి, రైలు వెనక్కి జారిపోకుండా కొండపైకి నెమ్మదిగా నెడుతుంది. భారతదేశంలో ఈ టెక్నాలజీ ఉన్న ఏకైక రైల్వే లైన్ ఇదే.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మీరు కూడా ఈ అద్భుతమైన నీలగిరి పర్వత రైల్వేలో ప్రయాణించాలనుకుంటే పక్కా ప్లానింగ్ అవసరం. ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 07:10 గంటలకు మెట్టుపాళయం స్టేషన్ నుండి బయలుదేరి.. కల్లార్, హిల్ గ్రోవ్, కూనూర్, వెల్లింగ్టన్, లవ్&zwnj;డేల్ మీదుగా మధ్యాహ్నం 12:00 గంటలకు ఊటీ చేరుకుంటుంది.&lt;/p&gt;&lt;p&gt;తిరిగి మధ్యాహ్నం 02:00 గంటలకు ఊటీలో బయలుదేరి సాయంత్రం 05:30 కల్లా మెట్టుపాళయం వచ్చేస్తుంది. ఇందులో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ సీటింగ్ ఆప్షన్లు ఉంటాయి. కూనూర్ వరకు పాతకాలపు స్టీమ్ ఇంజన్&zwnj;తో నడిచే ఈ రైలు, అక్కడి నుంచి డీజిల్ ఇంజన్&zwnj;గా మారుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ టాయ్ ట్రైన్&zwnj;కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. కాబట్టి ప్రయాణానికి కనీసం 2 నుండి 3 నెలల ముందే ఐఆర్&zwnj;సీటీసీ (IRCTC) వెబ్&zwnj;సైట్&zwnj;లో టిక్కెట్లు బుక్ చేసుకోవడం చాలా ముఖ్యం. పొరపాటున టికెట్ దొరకకపోతే, ఊటీ - కూనూర్ మధ్య నడిచే షటిల్ ట్రైన్ సర్వీసులనైనా ట్రై చేయవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;కొండల్లోకి వెళ్లేకొద్దీ చలి పెరుగుతుంది కాబట్టి లైట్ స్వెటర్ లేదా జాకెట్ వెంట ఉంచుకోండి. అలాగే ట్రైన్&zwnj;లో స్నాక్స్, వాటర్ బాటిల్స్ ముందే తెచ్చుకోవడం మంచిది. వీకెండ్స్, సమ్మర్ హాలిడేస్&zwnj;లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అడ్వాన్స్ బుకింగే బెస్ట్ ఛాయిస్.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/everything-about-nilgiri-mountain-railway-indias-slowest-toy-train-htz4trg"/>
        </item>
        <item>
            <title><![CDATA[అమ్మాయిలు అర్థరాత్రి ఏం ఆర్డ‌ర్ పెడుతున్నారో తెలుసా? ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్టిన జెప్టో డెలివ‌రీ బాయ్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/viral-video-zepto-delivery-boy-reveals-what-girls-order-at-midnight-internet-cant-stop-laughing-lmgznga</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/viral-video-zepto-delivery-boy-reveals-what-girls-order-at-midnight-internet-cant-stop-laughing-lmgznga</guid>
            <pubDate>Tue, 02 Jun 2026 15:52:50 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Viral Video: ఆన్&zwnj;లైన్ డెలివరీ యాప్&zwnj;లు వచ్చిన తర్వాత రాత్రుళ్లు ఆహార పదార్థాలు, స్నాక్స్ ఆర్డర్ చేయడం సాధారణమైంది. తాజాగా అర్థరాత్రి సమయంలో అమ్మాయిలు చేసే ఆర్డర్ల గురించి ఓ జెప్టో డెలివరీ బాయ్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్&zwnj;గా మారాయి.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kt3x3g4wvj6v5zywet64d1f0,imgname-viral-video--27--1780395131036.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Viral Video: ఆన్&zwnj;లైన్ డెలివరీ యాప్&zwnj;లు వచ్చిన తర్వాత రాత్రుళ్లు ఆహార పదార్థాలు, స్నాక్స్ ఆర్డర్ చేయడం సాధారణమైంది. తాజాగా అర్థరాత్రి సమయంలో అమ్మాయిలు చేసే ఆర్డర్ల గురించి ఓ జెప్టో డెలివరీ బాయ్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్&zwnj;గా మారాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇన్&zwnj;స్టాగ్రామ్&zwnj;లో @the_deliveryboy81 అనే అకౌంట్&zwnj; ద్వారా ఈ వీడియోను పంచుకున్నారు. జెప్టోలో డెలివరీ ఏజెంట్&zwnj;గా పనిచేస్తున్న అతను రాత్రి సమయంలో తనకు వచ్చే ఆర్డర్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎక్కువగా అమ్మాయిల నుంచే ఆర్డర్లు వస్తాయని చెప్పాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తన అనుభవం ప్రకారం రాత్రి వేళల్లో వచ్చే ఆర్డర్లలో ఎక్కువగా చిప్స్, వాఫర్స్, చాక్లెట్లు, ఇన్&zwnj;స్టంట్ నూడుల్స్ వంటి స్నాక్స్ ఉంటాయని తెలిపాడు. సరదాగా స్పందిస్తూ &quot;ఇవన్నీ చిన్నపిల్లలు తినే వస్తువుల్లా ఉంటాయి&quot; అని వ్యాఖ్యానించాడు. అంతేకాదు, &quot;ఇంత రాత్రి సమయంలో ఇవి తినే సమయమా?&quot; అంటూ నవ్వుతూ చెప్పడం వీడియోలో కనిపించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;డెలివరీ సమయంలో తనకు ఎదురయ్యే మరో ఆసక్తికర విషయం గురించి కూడా అతను చెప్పాడు. రాత్రి సమయంలో ఆర్డర్ చేసే చాలా మంది కస్టమర్లు, ముఖ్యంగా యువతులు, ఇంటి డోర్&zwnj;బెల్ కొట్టకుండా కేవలం ఫోన్ కాల్ మాత్రమే చేయాలని కోరుతారని వెల్లడించాడు. దీంతో ఇంట్లో ఉన్న ఇతరులకు తెలియకుండా తమ ఆర్డర్&zwnj;ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.&lt;/p&gt;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;View this post on Instagram&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&lt;p&gt;A post shared by Mohammed Taufique Ansari (@the_deliveryboy81)&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ వీడియో చూసిన నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. &quot;మా సీక్రెట్ అందరికీ చెప్పేసినందుకు థ్యాంక్స్ అన్నా&quot; అని ఒకరు కామెంట్ చేశారు. &quot;రాత్రిళ్లు చిప్స్ ఆర్డర్ చేసేది నేనే అనుకున్నా, ఇప్పుడు చాలామంది ఉన్నారని తెలిసింది&quot; అని మరో వ్యక్తి రాశాడు. ఇంకొకరు &quot;అది మా వ్యక్తిగత సమయం&quot; అంటూ కామెంట్ చేయగా, ఆ వ్యాఖ్యకు వేలాది లైక్&zwnj;లు వచ్చాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇటీవల ఓటీటీలు, వెబ్ సిరీస్&zwnj;లు, సినిమాలు చూస్తూ రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమయంలో చిన్న చిన్న స్నాక్స్ తింటూ తమకు ఇష్టమైన కార్యక్రమాలు చూసే అలవాటు చాలామందిలో కనిపిస్తోంది. అందుకే చిప్స్, చాక్లెట్లు, నూడుల్స్ వంటి వస్తువులకు అర్థరాత్రి సమయంలో కూడా మంచి డిమాండ్ ఉంటోందని ఈ వైరల్ వీడియో ద్వారా మరోసారి స్పష్టమైంది. మొత్తానికి, జెప్టో డెలివరీ బాయ్ చెప్పిన ఈ సరదా విషయాలు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుండగా, చాలా మంది తమ అలవాట్లను గుర్తు చేసుకుంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/viral-video-zepto-delivery-boy-reveals-what-girls-order-at-midnight-internet-cant-stop-laughing-lmgznga"/>
        </item>
        <item>
            <title><![CDATA[Decode: మధ్య తరగతి పిల్లలకు వరం.. Access Career Counselors | CS Sharma Interview | Asianet Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/access-career-counseling-for-students-cs-sharma-interview-videoshow-q82m4wg</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/access-career-counseling-for-students-cs-sharma-interview-videoshow-q82m4wg</guid>
            <pubDate>Fri, 05 Jun 2026 09:18:10 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://www.youtube.com/embed/8DnxguM1Mxo" medium="video" height="350" width="560"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Is career counseling a game-changer for middle-class students? In this special Decode Interview, renowned Career Expert Professor CS Sharma shares valuable insights on how students can make informed career decisions and build a successful future. From choosing the right course after Intermediate to exploring higher education opportunities in India and abroad, this interview covers everything students and parents need to know. Learn about career planning, scholarships, skill development, emerging job markets, and the importance of professional career guidance. CS Sharma explains how access to experienced career counselors can help students identify their strengths, avoid common mistakes, and confidently pursue the right career path. Whether you're a student, parent, or job aspirant, this interview offers practical advice to navigate today's competitive education and employment landscape. Watch the full interview to discover how career counseling can unlock new opportunities and shape a brighter future.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/access-career-counseling-for-students-cs-sharma-interview-videoshow-q82m4wg"/>
        </item>
        <item>
            <title><![CDATA[Ganja Farming : వీడెవడండీ బాబు.. గంజాయిని చట్నీ చేసి తినడమేంటి, పాలలో కలిపి తాగడమేంటి..!]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/viral-news-it-manager-allegedly-used-cannabis-leaves-for-chutney-and-milk-drinks-qzcooxk</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/viral-news-it-manager-allegedly-used-cannabis-leaves-for-chutney-and-milk-drinks-qzcooxk</guid>
            <pubDate>Tue, 02 Jun 2026 16:31:36 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Ganja Farming : అపార్ట్ మెంట్ ప్లాట్ లో గంజాయి పెంచడమే విచిత్రం. దాన్ని పాలల్లో కలుపుకుని తాగడం, చట్నీ చేసుకుని తినడం మరింత విచిత్రం. ఇలాంటి వింత ఘటన తాజాగా వెలుగుచూసింది.&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kpt6m99rbq319wxxqjast5ks,imgname-ganja-1776848348472.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Ganja Farming : అపార్ట్ మెంట్ ప్లాట్ లో గంజాయి పెంచడమే విచిత్రం. దాన్ని పాలల్లో కలుపుకుని తాగడం, చట్నీ చేసుకుని తినడం మరింత విచిత్రం. ఇలాంటి వింత ఘటన తాజాగా వెలుగుచూసింది.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Ganja Farming: సాధారణంగా పొలాల మధ్యలో గుట్టుగా గంజాయి పెంచుతుంటారు. కొందరు ఇంటి పరిసరాల్లోనూ పెంచుతుంటారు. కానీ ఇంట్లోనే గంజాయిని పెంచడం గురించి ఎప్పుడైనా విన్నారా...? ఇలాంటి వింత ఘటన కేరళలో వెలుగుచూసింది.&lt;/p&gt;&lt;p&gt;హర్యానాకు చెందిన విశాల్ కేరళలోని తిరువనంతపురంలో నివాసం ఉంటున్నారు. ఇతడు సాప్ట్ వేర్ ఇంజనీర్... టెక్నోపార్క్ లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో మేనేజర్&zwnj;గా పనిచేస్తున్నాడు. ఇతని నెలజీతం సుమారు రూ. 1.5 లక్షలు. మంచి ఉద్యోగం, మంచి శాలరీతో హాయిగా సాగుతున్న ఇతడి జీవితంలోకి గంజాయి ఎంటరయ్యింది. దీనికి అలవాటుపడ్డ విశాల్ ఇంట్లోని గంజాయిని సాగు చేసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;విశాల్ తిరువనంతపురంలోని శ్రీకార్యం ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. గంజాయికి అలవాటుపడ్డ అతడు తన ప్లాట్ లోనే గంజాయి సాగు ప్రారంభించాడు. ఆధునిక పద్దతిలో గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. అయితే ఈ గంజాయి మొక్కలకు రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులనే వాడుతున్నాడు. ఇలా జనావాసాల మధ్యలో గంజాయిని నేచురల్ గా పండిస్తూ అందరినీ ఆశ్చర్యపర్చాడు విశాల్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అయితే ఎలా అనుమానం వచ్చిందో గానీ అపార్ట్మెంట్ వాసులు విశాల్ గంజాయి సాగు గురించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఫ్లాట్&zwnj;లో తనిఖీ చేయగా 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగిన సుమారు 70 గంజాయి మొక్కలు లభించాయి. పగలంతా ప్రొఫెషనల్ ఐటీ మేనేజర్&zwnj;గా పనిచేసే విశాల్, రాత్రిళ్లు ఫ్లాట్&zwnj;కు వచ్చి ఈ గంజాయి తోటను చూసుకునేవాడని తెలిసింది. మార్కెట్లో కొన్న ప్రత్యేక కుండీలు, గుడ్లు పెట్టే ట్రేలు, చిన్న చిన్న పాత్రలలో ఇతను గంజాయి మొక్కలను పెంచుతున్నాడు.&lt;/p&gt;&lt;p&gt;'ఆపరేషన్ తూఫాన్'లో భాగంగా కేరళ పోలీసులు మాధక ద్రవ్యాల స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగానే విశాల్ ఫ్లాట్&zwnj;లో తనిఖీ చేసిన పోలీసులు అక్కడి దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. అయితే ఈ గంజాయిని సొంతంగా వాడుకోడానికి మాత్రమే అతడు ఉపయోగిస్తున్నాడట... స్మగ్లింగ్ కోసం కాదట. ఇంట్లో గంజాయిని సాగుచేస్తున్న ఈ టెకీని అదుపులోకి తీసుకుని విచారించగా మరికొన్ని సంచలన విషయాలు బైటపడ్డాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గంజాయి ఆకులను చట్నీ చేసుకోవడానికి, పాలలో కలుపుకుని తాగడానికే పెంచుతున్నానని విశాల్ పోలీసులకు చెప్పడం గమనార్హం. ప్రాథమిక విచారణ ప్రకారం... గంజాయి అమ్మి డబ్బు సంపాదించాలనే ఉద్దేశం విశాల్&zwnj;కు లేదని తెలుస్తోంది. పూర్తిగా సొంత అవసరాల కోసమే అతను ఈ గంజాయి తోటను పెంచాడు.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;గంజాయి ఆకులను పేస్ట్ చేసి పాలలో కలుపుకుని తాగడం ఇతనికి ఎప్పట్నుంచో అలవాటట. అంతేకాకుండా గంజాయి ఆకులతో చట్నీ (పచ్చడి) చేసుకుని కూడా రోజూ తినేవాడని పోలీసులు తెలిపారు. ఇంత మంచి జీతంతో ఐటీ ప్రొఫెషనల్&zwnj;గా ఉన్న వ్యక్తి, ఇంట్లోనే ఇంత పెద్ద ఎత్తున గంజాయి పెంచడం పోలీసులతో పాటు స్థానికులను కూడా ఆశ్చర్యపరిచింది. నిందితుడిపై మరింత విచారణ జరుపుతున్నామని శ్రీకార్యం పోలీసులు తెలిపారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/viral-news-it-manager-allegedly-used-cannabis-leaves-for-chutney-and-milk-drinks-qzcooxk"/>
        </item>
        <item>
            <title><![CDATA[CM Vijay Grand Entry : అభిమానుల రచ్చ చూడండి | Asianet News Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/cm-vijay-s-grand-entry-witness-the-fan-frenzy-videoshow-rhzbqck</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/cm-vijay-s-grand-entry-witness-the-fan-frenzy-videoshow-rhzbqck</guid>
            <pubDate>Tue, 02 Jun 2026 13:40:59 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xacrpa8" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/cm-vijay-s-grand-entry-witness-the-fan-frenzy-videoshow-rhzbqck"/>
        </item>
        <item>
            <title><![CDATA[Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/cm-vijay-suspends-official-over-coimbatore-child-case-remarks-videoshow-sag7645</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/cm-vijay-suspends-official-over-coimbatore-child-case-remarks-videoshow-sag7645</guid>
            <pubDate>Mon, 25 May 2026 22:31:47 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xab5enw" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/cm-vijay-suspends-official-over-coimbatore-child-case-remarks-videoshow-sag7645"/>
        </item>
        <item>
            <title><![CDATA[Delhi Malviya Nagar Fire Incident: ఢిల్లీలోని మాల్వీయా నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం... | Asianet Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/major-fire-erupts-in-delhi-s-malviya-nagar-videoshow-sghrzb3</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/major-fire-erupts-in-delhi-s-malviya-nagar-videoshow-sghrzb3</guid>
            <pubDate>Wed, 03 Jun 2026 22:38:27 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xaczm62" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/major-fire-erupts-in-delhi-s-malviya-nagar-videoshow-sghrzb3"/>
        </item>
        <item>
            <title><![CDATA[Richest CM : దేశంలోనే రిచ్ సీఎం ఎవరో తెలుసా? చంద్రబాబు, విజయ్‌ ల సంగతేంటి? ?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/india-s-richest-chief-minister-dk-shivakumar-and-nara-chandrababu-vijay-joseph-in-top-list-vivld8w</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/india-s-richest-chief-minister-dk-shivakumar-and-nara-chandrababu-vijay-joseph-in-top-list-vivld8w</guid>
            <pubDate>Mon, 01 Jun 2026 07:00:32 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ఇండియా మొత్తంలో రిచ్ &amp;nbsp;ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? 1,413 కోట్లతో ఫస్ట్ ప్లేస్ సాధించింది ఎవరు?. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన రిపోర్ట్ లో వెల్లడించింది. ఇంతకీ నారా చంద్రబాబు, విజయ్ దళపతిల సంగతేంటి?&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kszcx3qh8sfk6d1e8zg51y1z,imgname-richest-cm-1780243926769.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ఇండియా మొత్తంలో రిచ్ &amp;nbsp;ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? 1,413 కోట్లతో ఫస్ట్ ప్లేస్ సాధించింది ఎవరు?. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన రిపోర్ట్ లో వెల్లడించింది. ఇంతకీ నారా చంద్రబాబు, విజయ్ దళపతిల సంగతేంటి?&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;భారత రాజకీయాల్లో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న డీకే శివకుమార్ దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా అవతరించారు. ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఈ డేటాను విడుదల చేసింది. విశేషం ఏంటంటే, టాప్-3 ధనిక సీఎంలు ముగ్గురూ దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారే.&lt;img&gt;కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, 'ట్రబుల్ షూటర్'గా పేరుగాంచిన డీకే శివకుమార్ మొత్తం రూ.1,413 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా మొదటి స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల వివరాలు: చరాస్తులు: రూ.273 కోట్లు, స్థిరాస్తులు (భూములు, భవనాలు): రూ.1,140 కోట్లు, అప్పులు: రూ.265 కోట్లు. 2008లో రూ.75.5 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తి, 2013లో రూ.251 కోట్లకు, 2018లో రూ.840 కోట్లకు పెరిగి, 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రూ.1,413 కోట్లకు చేరింది.&lt;img&gt;&lt;p&gt;ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రూ.931 కోట్ల ఆస్తులతో దేశంలో రెండో అత్యంత ధనిక సీఎంగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు రెండు సార్లు, నవ్యాంధ్రకు రెండు సార్లు సీఎంగా చేశారు బాబు. ప్రస్తుతం నాలుగో సారి ముఖ్యమంత్రి గా ఉన్నారు. దేశంలోనే విజన్ ఉన్న సీఎంగా బాబుకు పేరుంది.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&amp;nbsp;అలాగే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సి. జోసెఫ్ విజయ్, రూ.648 కోట్ల ఆస్తులతో (కొన్ని రిపోర్టుల ప్రకారం రూ.624 కోట్లు) మూడో స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తులలో రూ.313 కోట్లకు పైగా బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉండటం గమనార్హం.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;గతంలో, 2025లో ఏడీఆర్ (ADR) విడుదల చేసిన జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ (రూ.332 కోట్లు), కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందుండేవారు. కానీ తాజా రాజకీయ మార్పుల తర్వాత, డీకే శివకుమార్ (కర్ణాటక), చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్), విజయ్ (తమిళనాడు) ముగ్గురు దక్షిణాది నేతలే టాప్-3లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Jujjuri</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/india-s-richest-chief-minister-dk-shivakumar-and-nara-chandrababu-vijay-joseph-in-top-list-vivld8w"/>
        </item>
        <item>
            <title><![CDATA[Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు  | Asianet News Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/tamil-nadu-accused-handed-two-death-sentences-videoshow-vu51dgx</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/tamil-nadu-accused-handed-two-death-sentences-videoshow-vu51dgx</guid>
            <pubDate>Tue, 26 May 2026 20:45:41 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xaba4r4" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/tamil-nadu-accused-handed-two-death-sentences-videoshow-vu51dgx"/>
        </item>
        <item>
            <title><![CDATA[EPFO 3.0 : ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్.. కొత్త రూల్స్ ఇవే]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/epfo-3-0-users-can-soon-check-pf-balance-on-whatsapp-and-withdraw-via-upi-epfo-new-rules-y9vy262</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/epfo-3-0-users-can-soon-check-pf-balance-on-whatsapp-and-withdraw-via-upi-epfo-new-rules-y9vy262</guid>
            <pubDate>Wed, 03 Jun 2026 09:38:19 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;PF WhatsApp Balance Check: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్ చెప్పింది. వాట్సాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడమే కాకుండా, అత్యవసర కాలంలో యూపీఐ పిన్ ఎంటర్ చేసి క్షణాల్లో డబ్బులు విత్&zwnj;డ్రా చేసుకునే సరికొత్త 'EPFO 3.0' సేవలు తీసుకొచ్చింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kt5t9qqw67bgqsqb49wvzcx7,imgname-epfo--1780459298554.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;PF WhatsApp Balance Check: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్ చెప్పింది. వాట్సాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడమే కాకుండా, అత్యవసర కాలంలో యూపీఐ పిన్ ఎంటర్ చేసి క్షణాల్లో డబ్బులు విత్&zwnj;డ్రా చేసుకునే సరికొత్త 'EPFO 3.0' సేవలు తీసుకొచ్చింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) అకౌంట్ కలిగి ఉన్న సుమారు 8 కోట్ల మంది చందాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా పీఎఫ్ అకౌంట్&zwnj;లో డబ్బులు ఉన్నా.. అత్యవసర సమయాల్లో వాటిని విత్&zwnj;డ్రా చేసుకోవాలంటే ఉద్యోగులకు చుక్కలు కనిపించేవి. కానీ ఇకపై ఆ టెన్షన్స్ ఏమీ ఉండవు.. మనం రోజువారీ అవసరాలకు గూగుల్ పే, ఫోన్ పే ల ద్వారా ఎంత ఈజీగా మనీ ట్రాన్స్&zwnj;ఫర్ చేసుకుంటున్నామో.. అదే విధంగా నేరుగా మీ పీఎఫ్ అకౌంట్ నుండి యూపీఐ ద్వారా క్షణాల్లో డబ్బులను విత్&zwnj;డ్రా చేసుకోవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;ఈ సరికొత్త &quot;EPFO 3.0&quot; సేవలకు సంబంధించిన ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని, త్వరలోనే ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రస్తుతం అమల్లో ఉన్న పాత సిస్టమ్ ప్రకారం పీఎఫ్ డబ్బులు మన చేతికి రావాలంటే కనీసం 7 నుండి 10 రోజుల సమయం పడుతుంది. ఒకవేళ మీరు రూ. 1 లక్ష కంటే ఎక్కువ మొత్తాన్ని విత్&zwnj;డ్రా చేయాలనుకుంటే మాన్యువల్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఆ ప్రాసెస్ లో డాక్యుమెంట్లలో చిన్న తప్పులున్నా క్లెయిమ్ రిజెక్ట్ అయిపోతుంది.&lt;/p&gt;&lt;p&gt;కానీ, రాబోయే కొత్త ఈపీఎఫ్ఓ 3.0 విధానంలో ఎలాంటి పేపర్ వర్క్ ఉండదు. అన్నింటికంటే సూపర్బ్ విషయం ఏంటంటే.. మీ కంపెనీ అప్రూవల్ కూడా అవసరం లేకుండా నేరుగా ఆన్&zwnj;లైన్ లోనే క్లెయిమ్ సెటిల్ అయిపోతుంది. అనారోగ్యం, పెళ్లి, చదువు, ఇల్లు కట్టుకోవడం వంటి అత్యవసరాల కోసం 3 రోజుల్లోనే మనీ మీ బ్యాంక్ ఖాతాలోకి వచ్చేస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ కొత్త టెక్నాలజీ ద్వారా డబ్బులు ఎలా డ్రా చేయాలి? ముందుగా యూజర్లు ఉమాంగ్ (UMANG) యాప్&zwnj;లో లాగిన్ అవ్వాలి. అక్కడ మీ పీఎఫ్ ఖాతా నుండి ఎంత డబ్బు విత్&zwnj;డ్రా చేసుకోవడానికి అర్హత ఉందో స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. ఆ తర్వాత మీకు కావాల్సిన అర్హత ఉన్న మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని, మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే డబ్బులు నేరుగా మీ పీఎఫ్ ఖాతాకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లోకి క్షణాల్లో క్రెడిట్ అయిపోతాయి.&lt;/p&gt;&lt;p&gt;అలా వచ్చిన డబ్బును మీరు ఎప్పటిలాగే యూపీఐ ఆధారిత ఏటీఎంల ద్వారా క్యాష్ డ్రా చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ ఆన్&zwnj;లైన్ పేమెంట్స్ కోసం వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ సిస్టమ్ టెస్టింగ్ మాత్రమే పూర్తయింది. పబ్లిక్ యూజ్ కోసం అధికారిక లాంచ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;యూపీఐ ద్వారా విత్&zwnj;డ్రా ఈజీ అయింది కదా అని అకౌంట్ లోని డబ్బు మొత్తాన్ని ఖాళీ చేయడం కుదరదు. మీ రిటైర్మెంట్ సేవింగ్స్ సురక్షితంగా ఉండటం కోసం ఈపీఎఫ్ఓ కొన్ని కఠినమైన కండిషన్స్ పెట్టింది. మీ మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్ లో 25 శాతం డబ్బు ఎప్పటికీ లాక్ అయి ఉంటుంది. మిగిలిన 50 శాతం నుండి 75 శాతం బ్యాలెన్స్ మొత్తాన్ని మాత్రమే మీరు అత్యవసరంగా విత్&zwnj;డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;యాప్&zwnj;లోనే మీకు 'ఎలిజిబుల్ బ్యాలెన్స్' ఎంతో స్పష్టంగా చూపిస్తుంది కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అలాగే ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలంటే పీఎఫ్ చందాదారులకు యాక్టివ్ యూఏన్ (UAN) నంబర్ ఉండాలి. దాంతో పాటు మీ పాన్ (PAN) కార్డ్ వివరాలు మీ UAN నంబర్&zwnj;తో లింక్ అయి ఉండాలి. ముఖ్యంగా, మీ పీఎఫ్ రికార్డులలో ఉన్న పేరు, పుట్టిన తేదీ వివరాలు.. మీ ఆధార్ కార్డులో ఉన్న వివరాలతో కచ్చితంగా మ్యాచ్ అవ్వాలి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పీఎఫ్ సమాచారాన్ని సాధారణ ఉద్యోగులకు సైతం మరింత సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ ఒక సరికొత్త వాట్సాప్ చాట్&zwnj;బాట్ ను కూడా రంగంలోకి దించబోతోంది. ఇకపై గూగుల్ లో వెతకడం, వెబ్&zwnj;సైట్లు ఓపెన్ చేసి పాస్&zwnj;వర్డ్&zwnj;లు కొట్టే తలనొప్పులు లేకుండా.. కేవలం ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంతో, అలాగే మీరు ఎంత విత్&zwnj;డ్రా చేసుకోవచ్చో చిటికెలో తెలుసుకోవచ్చు. టెక్నాలజీని వాడుకుంటూ కేంద్రం తెచ్చిన ఈ సూపర్ డిజిటల్ మార్పు కోట్లాది మంది ఉద్యోగులకు పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/epfo-3-0-users-can-soon-check-pf-balance-on-whatsapp-and-withdraw-via-upi-epfo-new-rules-y9vy262"/>
        </item>
    </channel>
</rss>
