<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Thu, 23 Jul 2026 12:01:36 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/international" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[Europe Heatwave: అగ్నిగుండంగా మారిన యూరప్.. వేడికి తట్టుకోలేక రోడ్డుపైనే జనం..]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/europe-heatwave-crisis-europe-is-warming-twice-as-fast-as-the-rest-of-the-word-who-issues-a-serious-warning-4l59oox</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/europe-heatwave-crisis-europe-is-warming-twice-as-fast-as-the-rest-of-the-word-who-issues-a-serious-warning-4l59oox</guid>
            <pubDate>Tue, 30 Jun 2026 16:36:00 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Europe Heatwave: యూరప్ అనగానే గుర్తొచ్చేది మంచు కొండలు. పర్యాటకులు వేసవి ఉపశమనం కోసం యూరప్ దేశాలకు క్యూ కడతారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారిపోయాయి. భానుడి ప్రతాపానికి అల్లాడిపోతున్నారు. రికార్డు ఉష్ణోగ్రతలతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwc2knr5wx9w7x0jq4ntrqv2,imgname-screenshot-2026-06-30-155915-1782816823045.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Europe Heatwave: యూరప్ అనగానే గుర్తొచ్చేది మంచు కొండలు. పర్యాటకులు వేసవి ఉపశమనం కోసం యూరప్ దేశాలకు క్యూ కడతారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారిపోయాయి. భానుడి ప్రతాపానికి అల్లాడిపోతున్నారు. రికార్డు ఉష్ణోగ్రతలతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఐస్&zwnj;క్రీమ్&zwnj;లా కరిగిపోతున్న తారు రోడ్లు..ఎండ వేడికి వంగిపోతున్న రైలు పట్టాలు.. వడదెబ్బతో వేలాది మంది మరణాలు..ఇది ఎక్కడో కాదు.. ఎప్పుడూ చలితో వణికిపోయే శీతల ఖండం యూరప్&zwnj;లో కనిపిస్తున్న భయంకర నిజాలివి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) స్వయంగా రంగంలోకి దిగి.. 'ఈ హీట్ వేవ్ ను సైలంట్ కిల్లర్ అని హెచ్చరించింది. అసలు ఏసీలు, కూలర్లు కూడా లేని ఆ దేశాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేడెక్కుతున్న ప్రాంతంగా యూరప్ మారుతోంది.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సాధారణంగా శీతల దేశాలకు మారుపేరైన ఐరోపా ఖండం.. ఇప్పుడు భానుడి ప్రతాపానికి అల్లాడిపోతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలులతో యూరప్ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం.. జూన్ 21 నుంచి వడదెబ్బ కారణంగా రికార్డు స్థాయిలో 1,300 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఫ్రాన్స్ దేశంలోనే, గత బుధవారం నాటికే వెయ్యి మందికి పైగా జనం చనిపోయినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఐరోపాలోని పలు దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి కనిపిస్తోంది. బ్రిటన్ చరిత్రలోనే తొలిసారి తీవ్రమైన వేడికి సంకేతంగా 'రెడ్ అలర్ట్' జారీ చేయాల్సి వచ్చింది.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారతదేశంలో 40 నుండి 45 డిగ్రీల ఎండలు కామన్ కదా.. మరి యూరప్&zwnj;లో ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు? దీనికి WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఒక ముఖ్యమైన కారణం చెప్పారు. యూరప్&zwnj;లోని ఇళ్లు, ఆఫీసులు, పాఠశాలలు.. చల్లటి వాతావరణాన్ని తట్టుకుని, లోపల వేడిగా ఉండేలా నిర్మించారు. అంటే అవి హీట్-ఇన్సులేటెడ్ ఇళ్లు. కానీ, ఇప్పుడు బయట ఎండలు పెరిగేసరికి ఆ ఇళ్లు వేడిని లోపలే బంధించేస్తున్నాయి. పైగా అక్కడ ఏసీలు, కూలర్లు వాడే అలవాటు చాలా తక్కువ. దీంతో ఆ ఇళ్లే ఇప్పుడు ప్రజలకు నిప్పులు కొలిమిలా మారుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే..ఈ ఒక్క ఆదివారమే ఐరోపా వ్యాప్తంగా కనీసం 19 కోట్ల మంది ప్రజలు సగటున 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా జర్మనీ, చెక్ రిపబ్లిక్, హంగరీ, పోలాండ్ దేశాలలో ఎండలు మండిపోతున్నాయి. జనం ఒక్కసారిగా ఏసీలు, కూలింగ్ సిస్టమ్స్ ఆన్ చేయడంతో పవర్ గ్రిడ్స్&zwnj;పై ఒత్తిడి పెరిగి విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రోడ్లపై వెళ్లే ప్రజలపై ప్రభుత్వాలు వాటర్ స్ప్రేలు చల్లుతుంటే.. కొందరైతే వేడి తట్టుకోలేక రోడ్ల పక్కన ఉన్న కాలువల్లో, నదుల్లో దూకి స్నానాలు చేస్తూ సేదతీరుతున్నారు. అడవులు కాలిపోతున్నాయి. ట్రాఫిక్ లైట్లు కరిగిపోతున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వందల ఏళ్లకు ఒకసారి వచ్చే ఇలాంటి విపరీత వాతావరణ మార్పులు, భూతాపం వంటివి.. యూరప్ లో ఇప్పుడు ప్రతి ఏడాది కనిపిస్తున్నాయి. ప్రపంచ సగటుతో పోలిస్తే.. ఈ భూమిపై అత్యధిక వేగంతో ఐరోపా ఖండం వేడెక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వేడి కంటే ఇక్కడ రెండింతలు ఎక్కువగా వేడి పెరుగుతోంది. దీనివల్ల పొడి వాతావరణం ఏర్పడి ఇటలీ, గ్రీస్, స్పెయిన్ దేశాలలో అడవులు అంటుకుని వేలాది ఎకరాల పచ్చదనం బూడిదైపోతోంది. ఈ హీట్ వేవ్ ఇప్పుడు మిగతా బాల్కన్ దేశాలకు కూడా వేగంగా విస్తరిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సాధారణంగా యూరప్ దేశాల్లో 10-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. రాత్రి అయితే మైనస్ ల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు 40 వరకూ వచ్చేశాయి. రోడ్లపై తారు కరిగిపోతోంది. రైలు పట్టాలు వంగిపోతున్నాయి. పక్షులు గిలగిలకొట్టుకుంటున్నాయి. జనం వేడిని తట్టుకోలేక నదులు, కాలవల్లో దూకేస్తున్నారు. ప్రస్తుతం ఐరాస (UN) తన సభ్యదేశాలతో కలిసి అత్యధిక వేడితో పొంచి ఉన్న ఆరోగ్య ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కానీ, ఇది ఒక్క యూరప్ సమస్య మాత్రమే కాదు. ప్రపంచానికి ఇదొక డేంజర్ బెల్ గా మారింది.&lt;/p&gt;&lt;p&gt;ఒకవైపు మన దేశంలో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతుంటే.. యూరప్ మాత్రం హీట్ వేవ్ తో అల్లాడిపోతోంది. ఇది గ్లోబల్ వార్మింగ్ మానవాళికి ఇస్తున్న చివరి హెచ్చరిక. ఇప్పటికైనా మనం పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మున్ముందు రోజులు ఇంకా భయంకరంగా మారతాయి.&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Nandini Arava</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/europe-heatwave-crisis-europe-is-warming-twice-as-fast-as-the-rest-of-the-word-who-issues-a-serious-warning-4l59oox"/>
        </item>
        <item>
            <title><![CDATA[Balochistan: పాకిస్థాన్‌కు బిగ్ షాక్‌.. ఇడుపు కాయితం ప్ర‌క‌టించుకున్న కీలక ప్రావిన్స్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/balochistan-declares-independence-from-pakistan-history-85-percentage-territory-claim-mineral-wealth-and-what-it-means-4qrq4b0</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/balochistan-declares-independence-from-pakistan-history-85-percentage-territory-claim-mineral-wealth-and-what-it-means-4qrq4b0</guid>
            <pubDate>Wed, 15 Jul 2026 17:19:21 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Balochistan: పాకిస్తాన్&zwnj;లోని అతి పెద్ద ప్రావిన్స్ బలోచిస్తాన్ స్వాతంత్య్రం ప్రకటించింది. తమ భూభాగంలో 85% నియంత్రణలో ఉందని, భారీ ఖనిజ వనరులు ఉన్నాయని బలోచిస్తాన్ వాదిస్తోంది. ఈ పరిణామం పాకిస్తాన్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kxjshqztnf6rt97769y3hrqg,imgname-balochistan-1784115945465.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Balochistan: పాకిస్తాన్&zwnj;లోని అతి పెద్ద ప్రావిన్స్ బలోచిస్తాన్ స్వాతంత్య్రం ప్రకటించింది. తమ భూభాగంలో 85% నియంత్రణలో ఉందని, భారీ ఖనిజ వనరులు ఉన్నాయని బలోచిస్తాన్ వాదిస్తోంది. ఈ పరిణామం పాకిస్తాన్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పాకిస్తాన్&zwnj;లోని అతి పెద్ద ప్రావిన్స్ బలోచిస్తాన్, పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం ప్రకటించింది. ఈ ప్రకటన పాకిస్తాన్&zwnj; ప్రభుత్వానికి ఊహించని సవాలు విసిరింది. దక్షిణ పశ్చిమ ఆసియాలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతం, గోల్డ్, కాపర్, సహజ వాయువు, చమురు వంటి విలువైన ఖనిజ వనరులకు ప్రసిద్ధి. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) వంటి వేర్పాటువాద గ్రూపులు దశాబ్దాలుగా స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నాయి. తాజా ప్రకటన ఈ ఉద్యమానికి సరికొత్త మలుపును ఇచ్చింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బలోచిస్తాన్ పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఈ ప్రాంత నాయకులు తమ భూభాగంలో 85% నియంత్రణను సాధించామని ధృవీకరించారు, ఇది పాకిస్తాన్&zwnj;కు భారీ దెబ్బగా చెబుతున్నారు. బలోచిస్తాన్ గోల్డ్, కాపర్, సహజ వాయువు, చమురు వంటి అపారమైన, విలువైన ఖనిజ వనరులకు ప్రసిద్ధి చెందింది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, రికో డిక్ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్, గోల్డ్ నిక్షేపాలకు నిలయం. ఈ అపారమైన ఖనిజ సంపద బలోచిస్తాన్&zwnj;కు బలమైన, సుస్థిరమైన ఆర్థిక పునాదిని అందిస్తుందని భావిస్తున్నారు, భవిష్యత్తులో ఈ ప్రాంతానికి గణనీయమైన ప్రయోజనాలను చేకూర్చగలదని అంటున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బ్రిటిష్ ఇండియా విభజన సమయంలో బలోచిస్తాన్ 1947లో స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. అయితే, కేవలం ఒక సంవత్సరం తర్వాత, 1948 మార్చి 27న పాకిస్తాన్ బలవంతంగా ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది. అప్పటి నుంచి బలోచ్ ప్రజలు స్వాతంత్య్రం కోసం ఏడు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం బలోచిస్తాన్ వనరులను దోచుకుంటూ, స్థానిక ప్రజలను నిర్లక్ష్యం చేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సుదీర్ఘ అణచివేత ప్రస్తుత స్వాతంత్య్ర ప్రకటనకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;స్వాతంత్య్ర ప్రకటన అనంతరం, బలోచిస్తాన్ అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి గుర్తింపును కోరుతోంది. ఐక్యరాజ్యసమితి చార్టర్, మానవ హక్కుల సూత్రాలకు అనుగుణంగా తమకు స్వీయ-నిర్ణయాధికారం ఉందని బలోచ్ నాయకులు వాదిస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం బలోచిస్తాన్&zwnj;లో మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని, బలవంతపు అదృశ్యాలకు పాల్పడుతోందని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇవి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)లో బలోచిస్తాన్ వ్యూహాత్మకంగా కీలకం. అందువల్ల, అంతర్జాతీయ మద్ధతు పొందడం వారికి అత్యంత అవసరం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ తాజా స్వాతంత్య్ర ప్రకటన పాకిస్తాన్ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు పెను సవాలు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, దీనిని తమ అంతర్గత విషయంగా పరిగణిస్తుంది. ఇది బలోచిస్తాన్&zwnj;లో మరింత హింస, రాజకీయ అస్థిరతకు దారితీయవచ్చు. స్వాతంత్య్రం ప్రకటించిన బలోచిస్తాన్ అంతర్జాతీయ గుర్తింపు, కొత్త రాజ్యాన్ని నిర్మించడం వంటి అనేక పెద్ద సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం మోపుతుంది, భారతదేశం వంటి పొరుగు దేశాలపై కూడా ప్రభావం చూపుతుంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/balochistan-declares-independence-from-pakistan-history-85-percentage-territory-claim-mineral-wealth-and-what-it-means-4qrq4b0"/>
        </item>
        <item>
            <title><![CDATA[Parasite Outbreak: అమెరికాను వణికిస్తున్న పారాసైట్.. అసలేంటి ఈ సైక్లోస్పోరా? ఇది ఎలా వ్యాపిస్తుంది?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/parasite-outbreak-us-cyclospora-explosive-diarrhoea-outbreak-causes-symptoms-spread-and-safety-tips-4y6v0pu</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/parasite-outbreak-us-cyclospora-explosive-diarrhoea-outbreak-causes-symptoms-spread-and-safety-tips-4y6v0pu</guid>
            <pubDate>Wed, 15 Jul 2026 09:44:14 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Cyclospora Parasite Infection: అమెరికాను సైక్లోస్పోరా పరాన్నజీవి భయపెడుతోంది. కంటికి కనిపించని ఈ ఇన్ఫెక్షన్ తో వేల మంది బాధపడుతున్నారు. సైక్లోస్పోరియాసిస్ లక్షణాలు, అది వ్యాపించే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kttkckb8c27mm1wrvnaezarj,imgname-mixcollage-11-jun-2026-11-14-am-7439-1781156695392.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Cyclospora Parasite Infection: అమెరికాను సైక్లోస్పోరా పరాన్నజీవి భయపెడుతోంది. కంటికి కనిపించని ఈ ఇన్ఫెక్షన్ తో వేల మంది బాధపడుతున్నారు. సైక్లోస్పోరియాసిస్ లక్షణాలు, అది వ్యాపించే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికాలో ఒక పారాసైట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు పెంచుతోంది. ఇప్పటికే దీని కారణంగా వేల మంది తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. దాని పేరే సైక్లోస్పోరా కీటానెన్సిస్. ఇది ఒక సింగిల్ సెల్డ్, గుండ్రంగా ఉండే పారాసైట్. ఇది ఎంత చిన్నగా ఉంటుందంటే, మైక్రోస్కోప్ పెట్టి చూస్తే తప్ప అస్సలు కనిపించదు. మనుషుల్లో ఈ ఇన్ఫెక్షన్&zwnj;ను ఫస్ట్ టైమ్ 1994లో గుర్తించారు.&lt;/p&gt;&lt;p&gt;ప్రస్తుతానికి అమెరికాలోని దాదాపు 34 రాష్ట్రాల్లో 7,000 మందికి పైగా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మిచిగాన్, న్యూయార్క్ వంటి ప్రాంతాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది బాడీలోకి వెళ్తే &lsquo;సైక్లోస్పోరియాసిస్&rsquo; అనే ప్రేగు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల &lsquo;ఎక్స్&zwnj;ప్లోజివ్ డయేరియా&rsquo; అంటే కంట్రోల్ కాని తీవ్రమైన నీళ్ల విరేచనాలు అవుతాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ పారాసైట్ ఉన్న కలుషిత ఆహారం తిన్న తర్వాత, బాడీలో లక్షణాలు బయటపడటానికి వారం రోజులు లేదా రెండు రోజుల నుండి రెండు వారాల వరకు టైమ్ పడుతుంది. ప్రధాన లక్షణం విపరీతమైన మోషన్స్ అవ్వడం. దీనితో పాటు కడుపునొప్పి, గ్యాస్, వికారం, నీరసం, ఆకలి చచ్చిపోవడం వంటి సమస్యలు వారాల తరబడి వేధిస్తాయి.&lt;/p&gt;&lt;p&gt;హెల్తీగా ఉన్నవాళ్లు దీని నుండి త్వరగానే కోలుకుంటారు కానీ, చిన్న పిల్లలు, ముసలివాళ్లు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లకు మాత్రం ఇది వస్తే పరిస్థితి చాలా సీరియస్&zwnj;గా మారుతుంది. దీని కోసం ఎలాంటి వ్యాక్సిన్లు లేవు. ట్రీట్&zwnj;మెంట్ కోసం డాక్టర్లు &lsquo;ట్రిమెథోప్రిమ్-సల్ఫామెథోక్సాజోల్&rsquo; అనే నార్మల్ జనరిక్ యాంటీబయాటిక్ వాడుతుంటారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ సైక్లోస్పోరా ఒక మనిషి నుండి ఇంకో మనిషికి డైరెక్ట్&zwnj;గా స్ప్రెడ్ అవ్వదు. కానీ, కలుషితమైన ఫుడ్ లేదా నీటి ద్వారానే ఇది మన పొట్టలోకి వెళ్తుంది. పంట పొలాల్లో వాడే నీటిలో హ్యూమన్ వేస్ట్ కలవడం వల్ల ఈ జెర్మ్స్ పండ్లు, కూరగాయలకు అంటుకుంటాయి. డ్రైనేజీ సిస్టమ్స్ లీక్ అవ్వడం, వర్షాల వల్ల మురుగునీరు పంట కాలువల్లో కలవడం వల్ల ఇలా జరుగుతుంది.&lt;/p&gt;&lt;p&gt;ఈ పారాసైట్ గుడ్లు చాలా మొండివి. ఇవి మట్టిలో లేదా నీటిలో నెలల తరబడి బతుకుతాయి. రైతులు నార్మల్&zwnj;గా వాడే క్లోరిన్ వాటర్ వేసినా ఇవి చావవు. వీటిని క్లీన్ చేయాలంటే అల్ట్రావైయొలెట్ లైట్ లేదా ఓజోన్ ట్రీట్&zwnj;మెంట్ లాంటి కాస్ట్లీ మెథడ్స్ వాడాలి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఫుడ్ సేఫ్టీ ఎక్స్&zwnj;పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం, ఈ పారాసైట్&zwnj;ను ట్రాక్ చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే నార్మల్ ల్యాబ్ టెస్టుల్లో ఇది దొరకదు, డాక్టర్లు స్పెషల్&zwnj;గా టెస్ట్ ఆర్డర్ చేయాలి. ఇన్ఫెక్షన్ వచ్చిన చాలా రోజులకు లక్షణాలు రావడం వల్ల, పేషెంట్లు తాము రెండు వారాల క్రితం ఏం తిన్నారో కరెక్ట్&zwnj;గా గుర్తుంచుకోలేరు. పైగా రీసెంట్&zwnj;గా అమెరికా హెల్త్ డిపార్ట్&zwnj;మెంట్లలో బడ్జెట్, స్టాఫ్ కట్స్ జరగడం వల్ల ఫుడ్&zwnj;నెట్ లాంటి నిఘా వ్యవస్థలు డేటాను సరిగ్గా ట్రాక్ చేయలేకపోతున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;అధికారులు ఎఫెక్ట్ అయిన పేషెంట్లను ఇంటర్వ్యూ చేసి, వాళ్లు తిన్న ఫుడ్ లింక్స్ వెతికేసరికే చాలా టైమ్ పడుతోంది. ప్రస్తుతం రస్ప్&zwnj;బెర్రీస్ పండ్లు, సలాడ్స్ కోసం వాడే లెట్యూస్ ఆకులు, కొత్తిమీర, బాసిల్ వంటి ఆకుకూరల వల్లే ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ పారాసైట్ పండ్లు, ఆకుకూరల ఔటర్ లేయర్&zwnj;కు గట్టిగా అంటుకుని ఉంటుంది కాబట్టి నార్మల్&zwnj;గా నీళ్లు చల్లి కడిగితే అస్సలు పోదు. దీని నుండి తప్పించుకోవడానికి నిపుణులు చెప్పిన కొన్ని బెస్ట్ టిప్స్ గమనిస్తే..&lt;/p&gt;&lt;p&gt;&bull; రెడీమేడ్ సలాడ్స్ వద్దు: మార్కెట్లో దొరికే ప్రీ వాష్డ్, బ్యాగ్డ్ సలాడ్ కిట్స్ కంటే నార్మల్ హోల్ లెట్యూస్ తెచ్చుకోవడం మంచిది. దాని పైనున్న రెండు మూడు లేయర్ల ఆకులను పారేసి, లోపలి ఆకులను రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద బాగా కడగాలి.&lt;/p&gt;&lt;p&gt;&bull; వెనిగర్ సొల్యూషన్: రస్ప్&zwnj;బెర్రీస్ వంటి పండ్లను కనీసం ఒక నిమిషం పాటు కడగాలి. ఒక భాగం వైట్ వెనిగర్, మూడు భాగాల ట్యాప్ వాటర్ కలిపిన సొల్యూషన్&zwnj;లో పండ్లను, ఆకుకూరలను ముంచి కడిగితే ఇంకా బాగా క్లీన్ అవుతాయి.&lt;/p&gt;&lt;p&gt;&bull; బాగా ఉడికించడం: కూరగాయలను కనీసం 158&deg;F ఇంటర్నల్ టెంపరేచర్ వచ్చేలా బాగా ఉడికించి తింటే ఈ పారాసైట్ పూర్తిగా చచ్చిపోతుంది. ఇదే అన్నిటికంటే పక్కా సేఫ్ మెథడ్. ఒకవేళ ఎవరికైనా ఈ ఇన్ఫెక్షన్ వస్తే, హెల్త్ డిపార్ట్&zwnj;మెంట్&zwnj;కు కరెక్ట్ వివరాలు ఇచ్చి కోఆపరేట్ చేయాలని నిపుణులు సూచిస్తేన్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/parasite-outbreak-us-cyclospora-explosive-diarrhoea-outbreak-causes-symptoms-spread-and-safety-tips-4y6v0pu"/>
        </item>
        <item>
            <title><![CDATA[అక్క‌డ ఏడాదిలో 185 రోజులు సెల‌వులే, ప‌రీక్ష‌లుండ‌వు.. ర్యాంకుల గోల అంత‌కంటే ఉండ‌దు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/school-holidays-finland-education-system-why-students-get-185-holidays-a-year-and-face-almost-no-exams-8zfln41</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/school-holidays-finland-education-system-why-students-get-185-holidays-a-year-and-face-almost-no-exams-8zfln41</guid>
            <pubDate>Fri, 10 Jul 2026 17:34:23 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;School Holidays: ఎన్ని ఎక్కువ మార్కులు వ&zwnj;స్తే అంత ఎక్కువ చ&zwnj;దివిన&zwnj;ట్లు స&zwnj;హ&zwnj;జంగా మ&zwnj;న&zwnj;మంతా ఇలాగే అనుకుంటాం. కానీ ఓ దేశం మాత్రం దీనికి పూర్తి భిన్నంగా విద్యా వ్య&zwnj;వ&zwnj;స్థ&zwnj;ను న&zwnj;డిపిస్తోంది. ఇంత&zwnj;కీ ఏంటా దేశం అక్క&zwnj;డి ప్ర&zwnj;త్యేక&zwnj;త&zwnj;లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kx5y9t3mp5jzj8adh8wmqzkw,imgname-school-holidays-1783684720756.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;School Holidays: ఎన్ని ఎక్కువ మార్కులు వ&zwnj;స్తే అంత ఎక్కువ చ&zwnj;దివిన&zwnj;ట్లు స&zwnj;హ&zwnj;జంగా మ&zwnj;న&zwnj;మంతా ఇలాగే అనుకుంటాం. కానీ ఓ దేశం మాత్రం దీనికి పూర్తి భిన్నంగా విద్యా వ్య&zwnj;వ&zwnj;స్థ&zwnj;ను న&zwnj;డిపిస్తోంది. ఇంత&zwnj;కీ ఏంటా దేశం అక్క&zwnj;డి ప్ర&zwnj;త్యేక&zwnj;త&zwnj;లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఫిన్&zwnj;లాండ్ విద్యావిధానం విద్యార్థుల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు పెద్దపీట వేస్తుంది. ఇది పరీక్షల భారం, ట్యూషన్లు, నిరంతర పోటీతో కూడిన భారతీయ విద్యా విధానానికి భిన్నంగా ఉంటుంది. ఒత్తిడి లేని అభ్యాసం పిల్లల సమగ్రాభివృద్ధికి తోడ్ప&zwnj;డుతుంది.&lt;/p&gt;&lt;p&gt;ఫిన్&zwnj;లాండ్ తన విద్యా విధానంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇక్కడ ఆటపాటలతో కూడిన అభ్యాసానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. పిల్లలకు తక్కువ హోంవర్క్, చాలా తక్కువ పరీక్షలు ఉంటాయి. తరగతి గదులలో పోటీతత్వం కంటే సహకారానికి ఎక్కువ ప్రోత్సాహం ఉంటుంది. పదిహేనవ ఏట వరకు ఎలాంటి ప్రమాణీకరించిన పరీక్షలు ఉండకపోవడం విశేషం. ఈ విధానం పిల్లల సమగ్రాభివృద్ధికి పునాది వేస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్ర&zwnj;పంచంలో అత్యంత త&zwnj;క్కువ స్కూళు ప&zwnj;ని దినాలున్న దేశాల్లో ఫిన్&zwnj;లాండ్ మొద&zwnj;టి స్థానంలో ఉంటుంది. ఇక్క&zwnj;డ ఏడాదిలో కేవ&zwnj;లం 180 రోజులు మాత్ర&zwnj;మే ప&zwnj;నిచేస్తాయి. అంటే ఏడాదిలో దాదాపు 185 రోజులు సెల&zwnj;వులే అన్న&zwnj;మాట&zwnj;. ఇక భార&zwnj;త్ విష&zwnj;యానికొస్తే సుమారు 240 రోజులు ప&zwnj;ని చేస్తాయి. అంతేకాదు ఫిన్&zwnj;లాండ్ ఒక టీచ&zwnj;ర్ ఏడాదికి స&zwnj;గ&zwnj;టున 600 గంట&zwnj;లు టీచింగ్ చేస్తే.. భారత్&zwnj;లో మాత్రం దాదాపు 1700 గంట&zwnj;లుగా ఉంది.&lt;/p&gt;&lt;h2&gt;భారతీయ విద్యావిధానం ఎలా ఉంది.?&lt;/h2&gt;&lt;p&gt;భారతదేశంలో విద్యా విధానం అత్యధిక ఒత్తిడి, తీవ్రమైన పోటీతత్వంతో నడుస్తుందని ప్ర&zwnj;త్యేకంగా చెప్పాల్సిన ప&zwnj;నిలేదు. విద్యార్థులు పాఠశాలల్లో తీవ్రమైన పరీక్షల భారాన్ని ఎదుర్కొంటారు. ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడికల్ వంటి ప్రవేశ పరీక్షల కోసం నిరంతరం పోరాడుతుంటారు. పాఠశాల తర్వాత కూడా ట్యూషన్లకు వెళ్లి అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది. తరగతి గదులలో మంచి మార్కుల కోసం పోటీ తీవ్రంగా ఉంటుంది. పిల్లలకు ఆటపాటలకు, విశ్రాంతికి చాలా తక్కువ సమయం దొరుకుతుంది. ఈ పద్ధతి విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తరచుగా ప్రతికూల ప్రభావం చూపుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అధిక పోటీ, పరీక్షల భారం భారతీయ విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్రలేమి, ఆందోళన, తీవ్రమైన ఒత్తిడి వంటి సమస్యలు చాలా మంది పిల్లలలో కనిపిస్తాయి. ప్రైవేట్ ట్యూషన్ల భారం తల్లిదండ్రులపై ఆర్థికంగా, పిల్లలపై మానసికంగా మరింత ఒత్తిడిని పెంచుతుంది. విద్యార్థులు పాఠశాల తర్వాత కూడా రోజుకు సగటున 2-3 గంటల పాటు ట్యూషన్లలో గడపాల్సి వస్తుంది. క్రీడలు, సృజనాత్మక కార్యకలాపాలకు సమయం లేకపోవడం వారి సమగ్రాభివృద్ధిని అడ్డుకుంటుంది. దీనివల్ల బాల్యం ఆనందాన్ని కోల్పోతుంది. విద్యార్థులు తమ అభిరుచులను, ఆసక్తులను పెంపొందించుకోలేకపోతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఉపాధ్యాయులు ఫిన్లాండ్ విద్యావిధానానికి వెన్నెముకగా చెబుతారు. అక్కడ వృత్తికి అత్యంత గౌరవం ఉంటుంది. అన్ని స్థాయిల ఉపాధ్యాయులకు తప్పనిసరిగా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. వారికి తమ తరగతి గదులలో బోధనా పద్ధతులను ఎంచుకోవడంలో విస్తృతమైన స్వయంప్రతిపత్తి ఉంటుంది. ఉపాధ్యాయులు కేవలం సిలబస్&zwnj;ను బోధించడం కాకుండా, ప్రతి విద్యార్థి వ్యక్తిగత అవసరాలపై దృష్టి సారిస్తారు. ఇది విద్యార్థులకు వ్యక్తిగతీకరించిన అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది. వారికి పాఠశాల అభివృద్ధిలో కూడా కీలక పాత్ర ఉంటుంది. తక్కువ తరగతి పరిమాణం వల్ల ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై శ్రద్ధ పెట్టగలరు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారతదేశం ఫిన్లాండ్ విద్యావిధానం నుంచి నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి. ఒత్తిడి లేని అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం అత్యవసరం. పరీక్షల భారాన్ని తగ్గించి, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆటపాటలు, సృజనాత్మక కార్యకలాపాలను పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలి. ఉపాధ్యాయుల శిక్షణ, వారి వృత్తి గౌరవాన్ని పెంచడం ద్వారా విద్యా నాణ్యత మెరుగుపడుతుంది. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించడంపై సమాజం దృష్టి పెట్టాలి. తల్లిదండ్రులు, పాఠశాలలు కలిసి పనిచేస్తేనే ఈ సానుకూల మార్పు సాధ్యం. ఈ విధానాలు విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/school-holidays-finland-education-system-why-students-get-185-holidays-a-year-and-face-almost-no-exams-8zfln41"/>
        </item>
        <item>
            <title><![CDATA[Telangana: 1775 మందికి ఉద్యోగాలు, విదేశీ అవ‌కాశాల‌కు కొత్త మార్గాలు.. ఘ‌నంగా తొలి తెలంగాణ స్కిల్స్ డే]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/telangana-skills-day-1775-youth-get-jobs-government-opens-new-pathways-for-global-employment-a4hy5gk</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/telangana-skills-day-1775-youth-get-jobs-government-opens-new-pathways-for-global-employment-a4hy5gk</guid>
            <pubDate>Thu, 16 Jul 2026 21:20:12 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Telangana: తెలంగాణ యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తొలి &lsquo;తెలంగాణ స్కిల్స్ డే&rsquo;ను ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్&zwnj;లోని కొమరం భీం ఆదివాసీ భవన్&zwnj;లో ఈ కార్య&zwnj;క్ర&zwnj;మాన్ని నిర్వ&zwnj;హించారు.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kxnsrch79q8008c29568sf37,imgname-telangana-1784216826407.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Telangana: తెలంగాణ యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తొలి &lsquo;తెలంగాణ స్కిల్స్ డే&rsquo;ను ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్&zwnj;లోని కొమరం భీం ఆదివాసీ భవన్&zwnj;లో ఈ కార్య&zwnj;క్ర&zwnj;మాన్ని నిర్వ&zwnj;హించారు.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్&zwnj;మెంట్ అండ్ ట్రైనింగ్ (డీఈటీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ &amp;amp; ఫ్యాక్టరీస్), గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జాబ్&zwnj;మేళాల్లో ఉద్యోగాలకు ఎంపికైన యువతకు ఆఫర్ లెటర్లు అందజేసి అభినందించారు. విదేశీ ఉపాధికి ఎంపికైన 19 మంది ఫిజియోథెరపిస్టులకు కూడా ఆఫర్ లెటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టే సమయంలో అత్యంత ప్రాధాన్యంగా చూసేది నైపుణ్యం కలిగిన మానవ వనరులేనని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించడం, ఉద్యోగావకాశాలను పెంచడం, తెలంగాణను దేశంలోనే నంబర్-1 స్కిల్ డెవలప్&zwnj;మెంట్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో అత్యాధునిక అడ్వాన్స్&zwnj;డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. సీఎన్&zwnj;సీ, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమేషన్, అడ్వాన్స్&zwnj;డ్ టూల్స్ వంటి భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ మార్పులతో శిక్షణ సామర్థ్యం 18,484 నుంచి 34,344 మందికి పెరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల్లో 35 ట్రేడ్లలో 15,860 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. 2025-27 విద్యా సంవత్సరానికి 99 శాతం సీట్లు భర్తీ కావడం యువతలో స్కిల్ కోర్సులపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనమన్నారు. అలాగే కేంద్ర డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ) ప్రమాణాలతో శిక్షణ పూర్తిచేసిన వారికి జాతీయ స్థాయి ఎన్&zwnj;సీవీటీ సర్టిఫికేషన్ అందుతుందని, దీని ద్వారా దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రాష్ట్రంలోని హైదరాబాద్, ఉట్నూర్, వరంగల్, నిజామాబాద్, హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఏడు జాబ్&zwnj;మేళాల్లో 116 పరిశ్రమలు పాల్గొన్నాయని మంత్రి తెలిపారు. మొత్తం 2,572 మంది యువత ఇంటర్వ్యూలకు హాజరుకాగా, వారిలో 1,775 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని చెప్పారు. ఎంపికైన వారిలో 1,216 మంది అడ్వాన్స్&zwnj;డ్ టెక్నాలజీ సెంటర్ విద్యార్థులు, 559 మంది ఐటీఐ విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు. వీరికి నెలకు సగటున రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనంతో ఉద్యోగాలు లభించాయని వివరించారు. విదేశీ ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని జర్మన్, జపనీస్&zwnj;తో పాటు ఇతర విదేశీ భాషల్లో శిక్షణ అందించేందుకు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. భాషా నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నత వేతనాలతో ఉద్యోగాలు పొందే అవకాశాలు యువతకు లభిస్తాయని చెప్పారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నైపుణ్య శిక్షణ పొందుతున్న ఐటీఐ, అడ్వాన్స్&zwnj;డ్ టెక్నాలజీ సెంటర్ విద్యార్థులకు ప్రభుత్వం నెలకు రూ.2,000 స్టైపెండ్ అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. స్కిల్ డెవలప్&zwnj;మెంట్ కార్యక్రమాలకు నిధుల కొరత రానివ్వబోమని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల యువతకు కూడా ఆధునిక శిక్షణ అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 54 కొత్త అడ్వాన్స్&zwnj;డ్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఇప్పటికే 281.39 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరంలో 50 వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించడమే లక్ష్యమన్నారు.&lt;/p&gt;&lt;p&gt;అలాగే జూలై 26 నుంచి ఆగస్టు 30 వరకు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో మరో విడత భారీ జాబ్&zwnj;మేళాలు నిర్వహించి 10 వేల మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శిక్షణ నుంచి ఉద్యోగం వరకు సమగ్ర వ్యవస్థను రూపొందించి, తెలంగాణ యువతను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/telangana-skills-day-1775-youth-get-jobs-government-opens-new-pathways-for-global-employment-a4hy5gk"/>
        </item>
        <item>
            <title><![CDATA[Prambanan Temple: ఇండోనేషియా ప్రంబనన్ ఆలయాన్ని భారత్ ఎందుకు పునర్నిర్మిస్తోంది?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/why-india-is-restoring-indonesias-ancient-prambanan-temple-india-indonesia-cultural-ties-bhgn8sf</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/why-india-is-restoring-indonesias-ancient-prambanan-temple-india-indonesia-cultural-ties-bhgn8sf</guid>
            <pubDate>Wed, 08 Jul 2026 15:21:19 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Prambanan Temple: ఇండోనేషియాలోని చరిత్రాత్మక ప్రంబనన్ హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించడానికి భారత్ చేతులు కలిపింది. ఆ ఆలయంలో భారత్ కు సంబంధం ఏంటి? ఈ పురాతన ఆలయ విశేషాలు, భారత్&zwnj;తో ఉన్న సంబంధాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kx0htwx17f9d22evxddw4ggq,imgname-prambanan-temple-1783503877024.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Prambanan Temple: ఇండోనేషియాలోని చరిత్రాత్మక ప్రంబనన్ హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించడానికి భారత్ చేతులు కలిపింది. ఆ ఆలయంలో భారత్ కు సంబంధం ఏంటి? ఈ పురాతన ఆలయ విశేషాలు, భారత్&zwnj;తో ఉన్న సంబంధాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉన్న ప్రంబనన్ ఆలయానికి ప్రతి సంవత్సరం మిలియన్ల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అసలు ఈ ఆలయానికి, భారతదేశానికి ఉన్న సంబంధం ఏంటి? భారత్ ఈ పురాతన ఆలయాన్ని ఎందుకు పునర్నిర్మిస్తోంది? ఈ విషయాలన్నీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.&lt;/p&gt;&lt;p&gt;భారతదేశం, ఇండోనేషియా దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధం ఈనాటిది కాదు. శతాబ్దాల నాటి చరిత్ర దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. 9వ శతాబ్దంలో నిర్మించిన ఈ చరిత్రాత్మక ప్రంబనన్ ఆలయ కాంప్లెక్స్, భారత ఉపఖండానికి, ఆగ్నేయ ఆసియాకు మధ్య జరిగిన మతపరమైన, చారిత్రక మార్పిడికి అద్దం పడుతోంది. రెండు దేశాల మధ్య ఉన్న ఈ బలమైన బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పుడు సరికొత్త అడుగులు పడ్డాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇండోనేషియాలోని యోగ్యకర్త సమీపంలో ఉన్న ప్రంబనన్, ఆ దేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. హిందూ మతంలోని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శివుడు కోలువైన ఆలయం ఇది. ఈ కాంప్లెక్స్ మధ్యలో త్రిమూర్తుల కోసం మూడు భారీ ఉపాలయాలు ఉన్నాయి. వీటిలో శివుడి ఆలయం అన్నింటికంటే ఎత్తైనది. ఇది దాదాపు 47 మీటర్ల ఎత్తుతో గంభీరంగా కనిపిస్తుంది. హిందూ విశ్వాన్ని ప్రతిబింబించేలా ఈ ఆలయ నిర్మాణాన్ని అప్పట్లో డిజైన్ చేశారు. ఒకప్పుడు ఈ ప్రాంగణంలో మొత్తం 240 ఆలయాలు ఉండేవని చరిత్ర చెబుతోంది. ఈ అద్భుతమైన రాతి శిల్పకళను చూడటానికే ప్రపంచం నలుమూలల నుండి టూరిస్టులు ఇక్కడికి తరలివస్తుంటారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఆలయాల గోడలపై చెక్కిన రాతి శిల్పాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. భారతీయ పురాతన ఇతిహాసమైన రామాయణాన్ని ఈ గోడలపై అత్యంత అద్భుతంగా చెక్కారు. ఆలయ ప్రాంగణంలో నడుస్తూ ఉంటే, రాముడు, సీత కథను ఒక కామిక్ బుక్ లాగా విజువల్ గా చూస్తూ చదవొచ్చు. ఇండోనేషియా వెర్షన్ రామాయణాన్ని ఇక్కడి శిల్పాల్లో అద్భుతంగా ఆవిష్కరించారు.&lt;/p&gt;&lt;p&gt;ఇక ఇక్కడ జరిగే మరో ప్రధాన ఆకర్షణ 'రామాయణ బ్యాలెట్'. ప్రతి సంవత్సరం మే, అక్టోబర్ నెలల మధ్య, పౌర్ణమి రాత్రుల్లో ఈ ప్రంబనన్ ఆలయ బ్యాక్&zwnj;డ్రాప్&zwnj;లో ఓపెన్-ఎయిర్ థియేటర్ లో ఈ ప్రదర్శన ఇస్తారు. లైట్లతో వెలిగిపోయే ఆలయాల ముందు, సాంప్రదాయ జావానీస్ నృత్యం, సంగీతంతో రామాయణ కథను కళ్లముందు ఉంచుతారు. ఈ అద్భుతాన్ని చూడటానికి మిలియన్ల మంది తరలివస్తుంటారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రెండు దేశాల ఉమ్మడి నాగరికత వారసత్వాన్ని కాపాడటానికి భారతదేశం ఇప్పుడు ఇండోనేషియా ప్రంబనన్ ఆలయాన్ని పునర్నిర్మిస్తోంది. భారత ప్రభుత్వ యాక్ట్ ఈస్ట్ విధానంలో భాగంగా ఈ సాంస్కృతిక దౌత్యానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లీడ్ చేస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ఈ ఆలయాన్ని పూర్వ వైభవానికి తీసుకురావడానికి ఏఎస్ఐ నిపుణులు రంగంలోకి దిగారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ చరిత్రాత్మక పరిరక్షణ ప్రాజెక్టును భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో సంయుక్తంగా ప్రారంభించారు. యోగ్యకర్తలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి ప్రాజెక్టుకు సంబంధించిన ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ భాగస్వామ్యం రెండు దేశాల మధ్య ఉన్న బలమైన అంతర్జాతీయ సంబంధాలకు, సాంస్కృతిక బంధానికి నిదర్శనంగా నిలిచింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ పురాతన ఆలయాన్ని పునర్నిర్మించడానికి ఏఎస్ఐ అనాస్టైలోసిస్ అనే ప్రత్యేకమైన పురావస్తు సాంకేతికతను ఉపయోగిస్తోంది. అంటే, కూలిపోయిన లేదా దెబ్బతిన్న పురాతన కట్టడాలను వాటి అసలు రాళ్లను ఉపయోగించే మళ్లీ నిర్మించడం అన్నమాట. రాళ్లన్నింటినీ ఒక పజిల్ లాగా ఒకదానితో ఒకటి అమర్చి, ఆలయానికి ఎలాంటి నష్టం జరగకుండా, దాని చారిత్రక ప్రామాణికత దెబ్బతినకుండా జాగ్రత్తగా రీబిల్డ్ చేస్తారు. ఈ వినూత్న పద్ధతి వల్ల ఆలయం తన పాత రూపాన్ని, పవిత్రతను కోల్పోకుండా ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;భారతదేశం, ఇండోనేషియా మధ్య ఉన్న ఈ లోతైన నాగరికత సంబంధాల వల్లే, అంతర్జాతీయ పరిరక్షణ భాగస్వామ్యాలు ఈ ఉమ్మడి వారసత్వాన్ని రాబోయే తరాల కోసం కాపాడుతున్నాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/why-india-is-restoring-indonesias-ancient-prambanan-temple-india-indonesia-cultural-ties-bhgn8sf"/>
        </item>
        <item>
            <title><![CDATA[PM Modi: మోదీ ఇండోనేసియా టూర్‌లో కీల‌క ఒప్పందం.. ఇది భార‌త్ స‌త్తా]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/pm-modi-indonesia-visit-india-signs-brahmos-missile-deal-strengthens-strategic-defence-partnership-d0699zo</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/pm-modi-indonesia-visit-india-signs-brahmos-missile-deal-strengthens-strategic-defence-partnership-d0699zo</guid>
            <pubDate>Tue, 07 Jul 2026 16:04:43 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేసియా పర్యటనలో భారత్&zwnj;కు వ్యూహాత్మకంగా కీలకమైన పలు ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్&zwnj;సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, అస్త్ర ఎయిర్-టు-ఎయిర్ క్షిపణుల సరఫరాపై ఒప్పందం జరిగింది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwxzb63z153sebhdsxvja39e,imgname-pm-modi--2--1783417378943.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేసియా పర్యటనలో భారత్&zwnj;కు వ్యూహాత్మకంగా కీలకమైన పలు ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్&zwnj;సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, అస్త్ర ఎయిర్-టు-ఎయిర్ క్షిపణుల సరఫరాపై ఒప్పందం జరిగింది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా ఇండోనేసియా రాజధాని జకార్తాలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, సముద్ర భద్రత, కీలక ఖనిజాలు, సాంకేతికత, ఔషధాలు, ఆహార భద్రత తదితర రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.&lt;/p&gt;&lt;p&gt;రక్షణ రంగంలో అత్యంత ప్రాధాన్యం పొందిన అంశం బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు. ఇండోనేసియా సైనిక సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ క్షిపణులను దశలవారీగా అందించేందుకు భారత్ అంగీకరించింది. అంతేకాకుండా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర క్షిపణులను కూడా ఇండోనేసియా దిగుమతి చేసుకోనుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బ్రహ్మోస్ ఒప్పందం కేవలం క్షిపణుల సరఫరాతో ముగియదు. తీరప్రాంత మొబైల్ లాంచర్లు, రాడార్ వ్యవస్థలు, సైనిక శిక్షణ, నిర్వహణ సేవలు, సాంకేతిక సహాయం వంటి అంశాలను కూడా ఇందులో భాగంగా అందించనున్నట్లు సమాచారం. దీంతో ఇండోనేసియా తన తీర భద్రతను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;p&gt;అలాగే ఇండోనేసియాలోని కీలక ఖనిజాల రంగంలో కూడా భారత్ పెట్టుబడులు పెట్టనుంది. ముఖ్యంగా స్టీల్, నికెల్, రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తిలో ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నాయి. మలక్కా జలసంధికి సమీపంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన సబాంగ్ పోర్టు అభివృద్ధిలో కూడా భారత్ భాగస్వామ్యం కానుంది. అదనంగా, ఇండోనేసియా అవసరాల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తయారీలో సాంకేతిక సహాయం అందించేందుకు కూడా అంగీకారం కుదిరింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతులు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ వ్యూహాత్మక ప్రభావాన్ని మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్&zwnj;కు బ్రహ్మోస్ క్షిపణులను భారత్ సరఫరా చేస్తుండగా, ఇప్పుడు ఇండోనేసియా కూడా ఆ జాబితాలో చేరింది. వియత్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కూడా ఈ క్షిపణుల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.&lt;/p&gt;&lt;p&gt;రక్షణ ఎగుమతుల్లో భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు, ప్రాంతీయ భద్రతలో కీలక భాగస్వామిగా ఎదుగుతోంది. బ్రహ్మోస్ వంటి స్వదేశీ ఆయుధ వ్యవస్థలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ భారత రక్షణ తయారీ రంగానికి కూడా పెద్ద ఊతమివ్వనుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ పర్యటనలో మరో విశేషం కూడా చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇండోనేసియా ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారమైన 'బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా' అవార్డును ప్రదానం చేసింది. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో స్వయంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. భారత్-ఇండోనేసియా సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం అందించినట్లు ఇండోనేసియా ప్రభుత్వం తెలిపింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/pm-modi-indonesia-visit-india-signs-brahmos-missile-deal-strengthens-strategic-defence-partnership-d0699zo"/>
        </item>
        <item>
            <title><![CDATA[USA: అమెరికాలో సంవత్సరానికి రెండుసార్లు టైం ఎందుకు మార్చుతున్నారు? అసలీ టైం గోల ఏంటీ?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/daylight-saving-time-explained-why-america-changes-time-every-year-golurrn</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/daylight-saving-time-explained-why-america-changes-time-every-year-golurrn</guid>
            <pubDate>Wed, 15 Jul 2026 15:43:59 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;USA: టైం చాలా ముఖ్యం. మనం ఏ పని చేయాలన్నా టైంను బట్టి ఫిక్స్ చేసుకుంటాం. అంతే గానీ మనకోసం టైం మారదు. కానీ ఓ కంట్రీలో మాత్రం పగటి వెలుతురును వృథా చేయకూడదని ఏకంగా గడియారంలో ముళ్లునే మార్చేస్తారంట. ఇంతకీ ఎక్కడో తెలుసా?&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kxjk3y3z5s39zphj1250k5p9,imgname-gemini-generated-image-czd6doczd6doczd6-1784109201535.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;USA: టైం చాలా ముఖ్యం. మనం ఏ పని చేయాలన్నా టైంను బట్టి ఫిక్స్ చేసుకుంటాం. అంతే గానీ మనకోసం టైం మారదు. కానీ ఓ కంట్రీలో మాత్రం పగటి వెలుతురును వృథా చేయకూడదని ఏకంగా గడియారంలో ముళ్లునే మార్చేస్తారంట. ఇంతకీ ఎక్కడో తెలుసా?&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కాలం ఎవరి కోసమూ ఆగదు, మన కోసమే టైం మారదు అనుకుంటాం. కానీ అమెరికాలో మాత్రం పగటి వెలుతును వృథా చేయకూడదని ఏకంగా దేశం మొత్తం గడియారాల్లో ముళ్లులనే మార్చేస్తుంది. దీనినే డేలైట్ సేవింగ్ టైం అంటారు. అయితే దశాబ్దాలుగా సాగుతున్న ఈ గడియారాల మార్చే తలనొప్పికి అమెరికా ఇప్పుడు శాశ్వతంగా చెక్ పెట్టబోతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మన దేశంలో గడియారంలో సమయం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. జనవరి అయినా, జూలై అయినా, డిసెంబర్ అయినా ఇండియన్ స్టాండర్డ్ టైం (IST) ప్రకారమే కొనసాగుతుంది. కానీ అమెరికా, కెనడా, యూరప్ లో ఏడాదికి రెండు సార్లు వాచ్ లో టైం మార్చుతూ ఉంటారు. వేసవిలో ఒక గంట ముందుకు..శీతాకాలంలో ఒక గంట వెనక్కి జరుపుతారు. ఈ విధానాన్నే డే లైట్ సేవింగ్ టైం అంటారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భూగోళంపై అమెరికా పైభాగంలో ఉండటం వల్ల అక్కడ కాలాలను బట్టి పగటి సమయంలో చాలా తేడా ఉంటుంది. ఎండాకాలంలో ఉదయం నాలుగున్నరకే ఎండ వచ్చేస్తుంది. రాత్రి 9 వరకూ చీకటి పడదు. వేసవిలో ఉదయం పూట వెలుతురు వేస్ట్ కాకూడదని మార్చి నెలలో గడియారాలను ఒక గంట ముందుకు జరుపుతారు. మళ్లీ నవంబర్ రాగానే ఒక గంట వెనక్కి జరిపి పాత సమయానికి తెస్తారు. భారత్..భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వల్ల మనకు పగలు, రాత్రి సమయాల్లో పెద్దగా మార్పులు ఉండవు. అందుకే మన ఇండియాలో ఇలా టైం మార్చాల్సిన అవసరం రాదు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఏడాదికి రెండుసార్లు ఇలా టైం మార్చుకోవడం వల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిత్ర వేళలు పాడే ఆరోగ్యం దెబ్బతింటోంది. అందుకే అక్కడ దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ప్రస్తుతం ఈ విధానానికి ముగింపు పలుకుతూ ట్రంప్ ప్రభుత్వం సన్ షైన్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును తీసుకొచ్చింది. దీనికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ట్రంప్ సంతకంతో ఇది చట్ట రూపం దాల్చనుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇకపై అమెరికన్లు ఏడాదికి రెండుసార్లు తమ వాచ్&zwj;లలో సమయాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఏడాది పొడవునా ఒకే సమయం అమల్లో ఉంటుంది. ప్రస్తుతం మార్చి-నవంబర్ మధ్య పాటించే డే లైట్ సేవింగ్ టైంను ఇకపై శాశ్వత ప్రామాణిక సమయంగా మార్చేస్తున్నారు.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;మొదటి ప్రపంచ యుద్ధం నాటి చరిత్ర&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఈ విధానం ఈనాటిది కాదు. తొలిసారి మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో విద్యుత్&zwj;ను, ఇంధనాన్ని ఆదా చేయడం కోసం అమెరికా ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలోనూ దీన్ని వాడారు. చివరకు 1969లో దీనికో చట్టం తెచ్చి అధికారికంగా అమలు చేశారు. నాటి నుంచి నేటి వరకు అమెరికన్లు ఈ తిప్పలు పడుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈ కొత్త చట్టంతో దశాబ్దాల నాటి తలనొప్పికి అమెరికా గుడ్ బై చెప్పబోతోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Nandini Arava</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/daylight-saving-time-explained-why-america-changes-time-every-year-golurrn"/>
        </item>
        <item>
            <title><![CDATA[USA Iran: ఇరాన్ అధ్య‌క్షుడి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన ప‌రిస్థితి]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/usa-iran-war-iran-president-declares-full-scale-war-as-gulf-tensions-escalate-gutrk8o</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/usa-iran-war-iran-president-declares-full-scale-war-as-gulf-tensions-escalate-gutrk8o</guid>
            <pubDate>Tue, 21 Jul 2026 16:54:42 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;USA Iran: అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. దాడులు, ప్రతిదాడులతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ky26ksyk6fjtmebp5aybe8ck,imgname-usa-iran-1784632960978.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;USA Iran: అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. దాడులు, ప్రతిదాడులతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇరాన్&zwnj;పై అమెరికా వైమానిక దాడులు మరింత విస్తరించాయని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా కీలక సైనిక మౌలిక వసతులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, ఈ క్లిష్ట పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకుని దేశానికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా ఒత్తిడికి తాము తలొగ్గబోమని, అవసరమైతే దీర్ఘకాల పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ అంతరాయం కలిగిస్తోందని ఆరోపిస్తూ అమెరికా సైన్యం ఇరాన్ తీరప్రాంతాల్లోని డ్రోన్ కేంద్రాలు, క్షిపణి నిల్వలు, నిఘా వ్యవస్థలు, నౌకాదళానికి చెందిన కీలక స్థావరాలపై వరుస దాడులు నిర్వహిస్తోంది. అదే సమయంలో హర్మూజ్ సమీపంలో ఓ చమురు ట్యాంకర్&zwnj;పై దాడి జరిగినట్లు యూకేకు చెందిన సముద్ర భద్రతా సంస్థ ధ్రువీకరించింది. నౌకలో ఉన్న సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు ముమ్మరం చేసింది. కువైట్&zwnj;లోని అరిఫ్జాన్ సైనిక స్థావరంపై ప్రయోగించిన క్షిపణులు హెచ్&zwnj;ఐఎమ్&zwnj;ఏఆర్&zwnj;ఎస్ (HIMARS) రాకెట్ వ్యవస్థను ధ్వంసం చేశాయని ఇరాన్ ప్రకటించింది. అలాగే పేట్రియట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ కేంద్రాలు, డ్రోన్ హ్యాంగర్లను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఇరాన్ వెల్లడించిన వివరాల ప్రకారం &quot;ఆపరేషన్ లైట్నింగ్&quot; పేరుతో డ్రోన్లు, క్షిపణుల ద్వారా ఈ దాడులు చేపట్టినట్లు పేర్కొంది. అయితే తమ వైమానిక రక్షణ వ్యవస్థలు చాలా క్షిపణులను అడ్డుకున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&quot;ఆపరేషన్ నాసర్-2&quot; పేరుతో మరో దాడి చేపట్టినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. జార్డన్&zwnj;లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసి అక్కడి మిస్సైల్ కంట్రోల్ రాడార్ వ్యవస్థలను, షెల్టర్&zwnj;లో ఉన్న ఎఫ్-15 యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అలాగే రుక్బాన్ ప్రాంతంలోని అమెరికా మిలిటరీ కాంపౌండ్&zwnj;పై కూడా దాడులు జరిగాయని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఇక బహ్రెయిన్&zwnj;లో ఉన్న అమెరికా ఐటీ సంస్థ అమెజాన్&zwnj;కు చెందిన డేటా సెంటర్&zwnj;ను క్రూయిజ్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు కూడా ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ అంశంపై అమెజాన్ లేదా బహ్రెయిన్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ వెలువడలేదు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇటీవల జరిగిన దాడుల్లో రెండు వారాల వ్యవధిలో సుమారు 100 మంది అమెరికా సైనికులు గాయపడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అమెరికా సైనిక బలగాలు పూర్తిగా గల్ఫ్ ప్రాంతాన్ని వీడే వరకు తమ ప్రతిఘటన కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేస్తోంది. మరోవైపు అమెరికా కూడా తన సైనిక చర్యలను కొనసాగిస్తుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇరు దేశాలు సైనిక చర్యలను ఆపే సంకేతాలు కనిపించకపోవడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితిపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/usa-iran-war-iran-president-declares-full-scale-war-as-gulf-tensions-escalate-gutrk8o"/>
        </item>
        <item>
            <title><![CDATA[Astronomy Crisis: అంతరిక్షంలో మస్క్ మాఫియా? 17 లక్షల శాటిలైట్లతో చీకటి మాయం..! భారీ ముప్పు తప్పదా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/astronomy-crisis-could-spacex-starlink-s-planned-17-million-satellites-threaten-the-future-of-space-observation-hrsoq3g</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/astronomy-crisis-could-spacex-starlink-s-planned-17-million-satellites-threaten-the-future-of-space-observation-hrsoq3g</guid>
            <pubDate>Thu, 02 Jul 2026 13:21:06 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Astronomy Crisis: అంతరిక్షంలోకి 17 లక్షల శాటిలైట్లను పంపే ప్లాన్స్ వల్ల ఖగోళ పరిశోధనలు ఆగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇస్తున్నారు. ఖగోళ శాస్త్రానికి ఇక ఎండ్ కార్డేనా? ఎలాన్ మస్క్ స్పేస్&zwnj;ఎక్స్ ప్లాన్స్&zwnj;పై శాస్త్రవేత్తల ఆందోళన ఎందుకు?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwgwq21849dgbwretztk8hyj,imgname-astronomy-crisis-1782978414632.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Astronomy Crisis: అంతరిక్షంలోకి 17 లక్షల శాటిలైట్లను పంపే ప్లాన్స్ వల్ల ఖగోళ పరిశోధనలు ఆగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇస్తున్నారు. ఖగోళ శాస్త్రానికి ఇక ఎండ్ కార్డేనా? ఎలాన్ మస్క్ స్పేస్&zwnj;ఎక్స్ ప్లాన్స్&zwnj;పై శాస్త్రవేత్తల ఆందోళన ఎందుకు?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రస్తుతం మన భూమి చుట్టూ లోఎర్త్ ఆర్బిట్ లో 14,000 కంటే ఎక్కువ శాటిలైట్లు తిరుగుతున్నాయి. స్పేస్ హిస్టరీలోనే ఇది చాలా పెద్ద నంబర్. కానీ, రాబోయే రోజుల్లో ఈ నంబర్ ఏకంగా వంద రెట్లకు పైగా పెరగబోతోంది. వివిధ ప్రైవేట్ కంపెనీలు, దేశాలు కలిసి రాబోయే ఏళ్లలో ఏకంగా 17 లక్షల కొత్త శాటిలైట్లను అంతరిక్షంలోకి లాంచ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి.&lt;/p&gt;&lt;p&gt;అయితే, ఈ నిర్ణయం వల్ల గ్రౌండ్ బేస్డ్ అస్ట్రానమీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని &lsquo;యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ&rsquo; (ESO) చేసిన ఒక తాజా పీర్ రివ్యూడ్ స్టడీ హెచ్చరించింది. ఈ శాటిలైట్ల వల్ల రాత్రి పూట ఆకాశం సాధారణం కంటే నాలుగు రెట్లు ఎక్కువ వెలుగుతో నిండిపోతుందని, దీనివల్ల ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్&zwnj;లు ప్రతి రాత్రీ కొన్ని గంటల పాటు పూర్తిగా బ్లైండ్ అయిపోతాయని ఈ స్టడీ స్పష్టం చేసింది. ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని తిరిగి వెనక్కి తీసుకోలేని 'పాయింట్ ఆఫ్ నో రిటర్న్' గా అభివర్ణిస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ అంతరిక్ష సంక్షోభానికి ప్రధాన కారణం ఎలాన్ మస్క్&zwnj;కు చెందిన స్పేస్&zwnj;ఎక్స్ (SpaceX) కంపెనీయే. ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఇప్పటికే వేలాది స్టార్&zwnj;లింక్ శాటిలైట్లను నడుపుతున్న ఈ కంపెనీ, అంతరిక్షంలో ఒక డేటా సెంటర్ నెట్&zwnj;వర్క్&zwnj;ను క్రియేట్ చేయడం కోసం మరో 10 లక్షలకు పైగా అదనపు శాటిలైట్లను లాంచ్ చేయడానికి రెగ్యులేటర్లకు దరఖాస్తు చేసుకుంది.&lt;/p&gt;&lt;p&gt;స్పేస్&zwnj;ఎక్స్ మాత్రమే కాదు, &lsquo;ఇ-స్పేస్&rsquo; అనే శాటిలైట్ స్టార్టప్ కంపెనీ కూడా &lsquo;సిన్నమోన్&rsquo; పేరుతో లక్షలాది శాటిలైట్లను పంపేందుకు ప్లాన్ చేస్తోంది. అటు చైనా కూడా సీటీసీ-1, సీటీసీ-2 పేరుతో రెండు భారీ నెట్&zwnj;వర్క్&zwnj;ల ద్వారా లక్షలాది శాటిలైట్లను పంపడానికి సిద్ధమవుతోంది. ఇక అన్నింటికంటే షాకింగ్ ఏంటంటే.. &lsquo;రిఫ్లెక్ట్ ఆర్బిటల్&rsquo; అనే కంపెనీ ఏకంగా 50,000 మిర్రర్ శాటిలైట్లను పంపాలని చూస్తోంది. ఇవి రాత్రి వేళల్లో సూర్యుడి వెలుగును నేరుగా భూమిపైకి రిఫ్లెక్ట్ చేస్తాయి. దీనివల్ల రాత్రి పూట ఆకాశం విపరీతంగా వెలిగిపోనుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ రీసెర్చ్&zwnj;ను లీడ్ చేసిన ఒలివియర్ హైనాట్ అనే శాస్త్రవేత్తకు అబ్జర్వేటరీలో 30 ఏళ్లకు పైగా ఎక్స్&zwnj;పీరియన్స్ ఉంది. వేర్వేరు శాటిలైట్ల నంబర్ల వల్ల టెలిస్కోప్&zwnj;లపై ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందో ఆయన ఒక మోడల్ ద్వారా లెక్కించారు. ఆయన రిపోర్ట్ ప్రకారం.. అంతరిక్షంలో కేవలం 1,00,000 శాటిలైట్లు మాత్రమే ఉంటే ఖగోళ పరిశోధనలకు ఎలాంటి తీవ్రమైన నష్టం జరగదు. పైగా అవి సాధారణ కంటికి కనిపించనంత తక్కువ వెలుతురుతో ఉండాలి. కానీ, ఇప్పుడు ప్రతిపాదనల్లో ఉన్న 17 లక్షల నంబర్ అనేది ఈ సేఫ్ లిమిట్ కంటే 17 రెట్లు ఎక్కువ.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ 17 లక్షల శాటిలైట్లు వస్తే భూమిపై ఉన్న అబ్జర్వేటరీల పరిస్థితి ఏంటనే దానిపై శాస్త్రవేత్తలు సిమ్యులేషన్స్ రన్ చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పవర్&zwnj;ఫుల్ ఆప్టికల్ టెలిస్కోప్ అయిన యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన &lsquo;వెరీ లార్జ్ టెలిస్కోప్&rsquo; (VLT) ఇమేజింగ్ కెపాసిటీ 28 శాతం వరకు దెబ్బతింటుంది. శాటిలైట్లు వెళ్లేటప్పుడు పడే బ్రైట్ లైన్ స్ట్రీక్స్ వల్ల ఫోటోలు పాడైపోతాయి.&lt;/p&gt;&lt;p&gt;అలాగే, చిలీలో ఉన్న &lsquo;వెరా సి. రూబిన్ అబ్జర్వేటరీ&rsquo; దక్షిణ ఆకాశాన్ని సర్వే చేయడానికి, భూమికి ముప్పుగా మారే ఆస్టరాయిడ్స్ ను కనిపెట్టడానికి చాలా కీలకం. కానీ ఈ శాటిలైట్ల వెలుతురు వల్ల ట్విలైట్ లో ఈ టెలిస్కోప్ తీసే మోస్ట్ ఆఫ్ ది ఇమేజెస్ పనికిరాకుండా పోతాయి. ఫలితంగా భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న ప్రమాదకరమైన గ్రహశకలాలను ముందుగా గుర్తించే అవకాశాన్ని మనం కోల్పోతాము.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సాధారణ శాటిలైట్లు కేవలం ఫోటోలలో వెలుగు చారలను మాత్రమే క్రియేట్ చేస్తే, &lsquo;రిఫ్లెక్ట్ ఆర్బిటల్&rsquo; ప్లాన్ చేస్తున్న 50,000 మిర్రర్ శాటిలైట్లు అంతకంటే పెద్ద ప్రమాదాన్ని తెస్తున్నాయి. ఇవి రాత్రి ఆకాశం బేస్&zwnj;లైన్ బ్రైట్&zwnj;నెస్&zwnj;ను ఏకంగా 3 నుండి 4 రెట్లు పెంచేస్తాయి. శాటిలైట్లు వెళ్లే టైమింగ్స్ చూసుకుని రీసెర్చ్ చేద్దామన్నా ఇది కుదరదు. ఎందుకంటే ఆకాశం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఆకాశంలో బ్యాక్&zwnj;గ్రౌండ్ వెలుతురు అంతలా పెరిగితే, సుదూర విశ్వంలో ఉండే గెలాక్సీలు, ఎక్సోప్లానెట్లు, విశ్వం ఆవిర్భావానికి సంబంధించిన ప్రాచీన కాంతిని భూమిపై నుండి అసలు చూడలేము. అందుకే ఈ అప్లికేషన్&zwnj;కు వ్యతిరేకంగా ఎఫ్&zwnj;సీసీ కి 1,500 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రస్తుతం అమెరికాకు చెందిన ఎఫ్&zwnj;సీసీ స్పేస్&zwnj;ఎక్స్, రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అప్లికేషన్లను పరిశీలిస్తోంది. వీటిపై ఇప్పటికే వేలాది అభ్యంతరాలు వచ్చాయి. ఇంటర్నేషనల్ అస్ట్రానమికల్ యూనియన్ వంటి అంతర్జాతీయ సంస్థలు శాటిలైట్ల బ్రైట్&zwnj;నెస్&zwnj;పై గ్లోబల్ రూల్స్ తేవాలని, వాటి సంఖ్యపై క్యాప్ విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి అంతర్జాతీయ బైండింగ్ చట్టాలు లేవు. శాటిలైట్ ఆపరేటర్లు తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. బిజినెస్ లాభాలు, ఇంటర్నెట్ కాంపిటీషన్ కారణంగా రెగ్యులేటరీ సంస్థల కంటే వేగంగా కంపెనీలు అంతరిక్షంలోకి దూసుకుపోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ఇది ఖగోళ శాస్త్రానికి చివరి హెచ్చరిక అని ఒలివియర్ హైనాట్ చెప్తున్నారు. ఒకసారి ఈ 17 లక్షల శాటిలైట్లు కక్ష్యలోకి చేరితే, ఆ తర్వాత వాటిని వెనక్కి పిలవడం ఇంపాజిబుల్. మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుండి అందరికీ ఉమ్మడి ఆస్తిగా ఉన్న రాత్రి ఆకాశం, కేవలం కొన్ని కంపెనీల కమర్షియల్ నిర్ణయాల వల్ల శాశ్వతంగా మారిపోనుందని హెచ్చరిస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/astronomy-crisis-could-spacex-starlink-s-planned-17-million-satellites-threaten-the-future-of-space-observation-hrsoq3g"/>
        </item>
        <item>
            <title><![CDATA[Viral News: మహిళా ఎంపీ ఇంట్లో బంగారు బికినీ.? సోష‌ల్ మీడియాను ఊపేస్తున్న ఫొటోలు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/viral-news-gold-bikini-found-at-iraqi-woman-mps-house-here-the-truth-behind-the-viral-photos-i0ie376</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/viral-news-gold-bikini-found-at-iraqi-woman-mps-house-here-the-truth-behind-the-viral-photos-i0ie376</guid>
            <pubDate>Thu, 02 Jul 2026 16:49:24 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Viral News: ఇరాక్&zwnj;లో అవినీతి వ్యతిరేక చర్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ మహిళా ఎంపీ ఇంటిపై అధికారులు దాడి చేసిన స&zwnj;మ&zwnj;యంలో బంగారంతో తయారైన లోదుస్తులు ల&zwnj;భ్య&zwnj;మైన&zwnj;ట్లు వార్తలు వ&zwnj;స్తున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwh8jbstrnq05vgd0d6zfhyd,imgname-viral-news--4--1782990843706.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Viral News: ఇరాక్&zwnj;లో అవినీతి వ్యతిరేక చర్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ మహిళా ఎంపీ ఇంటిపై అధికారులు దాడి చేసిన స&zwnj;మ&zwnj;యంలో బంగారంతో తయారైన లోదుస్తులు ల&zwnj;భ్య&zwnj;మైన&zwnj;ట్లు వార్తలు వ&zwnj;స్తున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం, ఇరాక్&zwnj;కు చెందిన మహిళా ప్రజాప్రతినిధి హింద్ అల్-అబ్బాసి నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారనే ప్రచారం సాగింది. ఈ దాడిలో సుమారు 57 మిలియన్ అమెరికన్ డాలర్ల నగదు, 27 కిలోల బంగారం, అలాగే బంగారంతో తయారుచేసిన విలాసవంతమైన లోదుస్తులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వాదనలకు మద్ధతుగా కొన్ని ఫొటోలు కూడా వైర&zwnj;ల్ అయ్యాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ వైరల్ ప్రచారాన్ని పరిశీలించిన తర్వాత, అందులో పేర్కొన్న అంశాలకు అధికారికంగా ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడైంది. ముఖ్యంగా హింద్ అల్-అబ్బాసి ఇంట్లో బంగారు లోదుస్తులు లేదా 57 మిలియన్ డాలర్ల నగదు దొరికిందని ఇరాక్ ప్రభుత్వం, భద్రతా సంస్థలు లేదా అధికారిక మీడియా ఎక్కడా ప్రకటించలేదు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాక్ అవినీతి నిరోధక దర్యాప్తులో భాగంగా అధికారులు నిర్వహించిన దాడులు మాజీ ఎంపీ అలియా నాసిఫ్కు సంబంధించిన వ్య&zwnj;వ&zwnj;హారం చుట్టూ తిరిగాయి. ఈ సోదాల్లో సుమారు 15.5 మిలియన్ డాలర్ల నగదుతో పాటు గణనీయమైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వ&zwnj;చ్చాయి. అదే కేసులో ఆమె కుమారుడిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే ఈ ఘటనను కొందరు సోషల్ మీడియాలో హింద్ అల్-అబ్బాసి పేరుతో ప్రచారం చేస్తూ తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇటీవలి కాలంలో ఇరాక్ ప్రభుత్వం అవినీతిని అరికట్టేందుకు పెద్ద ఎత్తున ప్రత్యేక దర్యాప్తు చేపడుతోంది. మాజీ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులపై విచారణ కొనసాగుతోంది. అవినీతి ఆరోపణలపై అరెస్టయిన మాజీ డిప్యూటీ చమురు శాఖ మంత్రి ఇచ్చిన సమాచారంతో పలుచోట్ల సోదాలు నిర్వహించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ చర్యల్లో భాగంగా ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను విచారించినట్లు సమాచారం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించే ప్రతి సమాచారం నిజం కావాల్సిన అవసరం లేదు. ఇరాక్&zwnj;లో అవినీతి వ్యతిరేక సోదాలు జరిగిన విషయం నిజమే అయినప్పటికీ, 27 కిలోల బంగారం, బంగారు లోదుస్తులు, 57 మిలియన్ డాలర్ల నగదు వంటి సంచలనాత్మక వాదనలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. అందువల్ల ఇలాంటి వార్తలను నమ్మే ముందు విశ్వసనీయ వార్తా సంస్థలు లేదా అధికారిక ప్రకటనలను పరిశీలించడం అవసరం. ప్రస్తుతం వైరల్ అవుతున్న కథనంలోని కీలక ఆరోపణలు నిర్ధారణ కాలేదని గుర్తించాలి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/viral-news-gold-bikini-found-at-iraqi-woman-mps-house-here-the-truth-behind-the-viral-photos-i0ie376"/>
        </item>
        <item>
            <title><![CDATA[అమెరికాలో కూడా ప‌ర్మిట్ రూమ్‌లు ఉంటాయా.? అస‌లు అక్క‌డ ఆల్క‌హాల్ ఎలా అమ్ముతారు.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/usa-alcohol-sales-explained-how-america-sells-alcohol-and-how-it-differs-from-india-lv2dt8x</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/usa-alcohol-sales-explained-how-america-sells-alcohol-and-how-it-differs-from-india-lv2dt8x</guid>
            <pubDate>Fri, 17 Jul 2026 11:03:57 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;USA: అమెరికాలో ఆల్కహాల్ విక్రయాలు ఎలా జరుగుతాయి? అక్కడ ప్రత్యేక వైన్ షాపులు ఉంటాయా? లేక మన దేశంలోలాగే వైన్స్ లకు వెళ్లాలా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇంత&zwnj;కీ అగ్ర రాజ్యంలో ఆల్క&zwnj;హాల్ అమ్మ&zwnj;కాలు ఎలా జ&zwnj;రుగుతాయో తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kxnrc5q70yfnt49r6y5tjyra,imgname-usa-1784215377639.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;USA: అమెరికాలో ఆల్కహాల్ విక్రయాలు ఎలా జరుగుతాయి? అక్కడ ప్రత్యేక వైన్ షాపులు ఉంటాయా? లేక మన దేశంలోలాగే వైన్స్ లకు వెళ్లాలా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇంత&zwnj;కీ అగ్ర రాజ్యంలో ఆల్క&zwnj;హాల్ అమ్మ&zwnj;కాలు ఎలా జ&zwnj;రుగుతాయో తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత్&zwnj;లో చాలా రాష్ట్రాల్లో ఆల్కహాల్ కొనాలంటే ప్రత్యేకంగా వైన్ షాపు లేదా ప్రభుత్వ అనుమతి పొందిన ఆల్కహాల్ దుకాణానికే వెళ్లాలి. కానీ అమెరికాలో అనేక రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. పెద్ద సూపర్ మార్కెట్లు, గ్రాసరీ స్టోర్లు, హైపర్ మార్కెట్లలోనే ప్రత్యేక ఆల్కహాల్ సెక్షన్ ఉంటుంది. కూరగాయలు, పండ్లు, పాలు, బ్రెడ్, ఇతర రోజువారీ వస్తువులతో పాటు బీర్, వైన్, కొన్ని ప్రాంతాల్లో స్పిరిట్స్ కూడా విక్రయిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే అక్కడ ఆల్కహాల్&zwnj;ను కూడా సాధారణ వినియోగ వస్తువులలో ఒకటిగా పరిగణిస్తారు. అయితే ఇది అమెరికా మొత్తం ఒకేలా ఉండదు. ప్రతి రాష్ట్రానికి ఆల్కహాల్ విక్రయాలపై ప్రత్యేక చట్టాలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో బీర్, వైన్ సూపర్ మార్కెట్లలో దొరికినా, విస్కీ, వోడ్కా వంటి హార్డ్ లిక్కర్ మాత్రం లైసెన్స్ ఉన్న ప్రత్యేక దుకాణాల్లో మాత్రమే విక్రయిస్తారు. మనలాగా అక్కడ పర్మిట్ రూమ్ వంటివి ఉండవు. కేవలం బార్లు మాత్రమే ఉంటాయి. భారత్ లో కూడా పబ్, బార్ కల్చర్ ఉందన్న విషయం తెలిసిందే.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికాలోని పెద్ద గ్రాసరీ స్టోర్లలో వందల రకాల బ్రాండ్లు కనిపిస్తాయి. దేశీయ బ్రాండ్లతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల నుంచి దిగుమతి చేసిన వైన్&zwnj;లు, బీర్&zwnj;లు, విస్కీలు కూడా అందుబాటులో ఉంటాయి. కొన్ని స్టోర్లలో వినియోగదారులు ధర, దేశం, ఆల్కహాల్ శాతం, రుచి వంటి వివరాలను చూసి తమకు నచ్చిన బ్రాండ్&zwnj;ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో డిస్కౌంట్లు కూడా ఇస్తుంటారు. అయితే ప్రతి ఉత్పత్తి చట్టబద్ధంగా లైసెన్స్ పొందిన స్టోర్లలోనే విక్ర&zwnj;యిస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికాలో ఆల్కహాల్ కొనుగోలు చేయాలంటే కనీస వయసు 21 సంవత్సరాలు ఉండాలి. ఇది దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ప్రధాన నిబంధన. ఎవరైనా యువకుడిగా కనిపిస్తే క్యాషియర్ తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు కార్డు (ID) అడుగుతారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్&zwnj;పోర్ట్ లేదా అధికారిక ఐడీ చూపించిన తర్వాతే ఆల్కహాల్ విక్రయిస్తారు. అంతేకాదు, 21 సంవత్సరాల లోపు వారికి ఆల్కహాల్ విక్రయిస్తే దుకాణ యజమానులకు భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికాలో ఆల్కహాల్ సులభంగా లభిస్తుందని ఎక్కడపడితే అక్కడ తాగవచ్చని అనుకోవడం పొరపాటు. చాలా నగరాలు, రాష్ట్రాల్లో పార్కులు, రోడ్లు, ప్రజా ప్రదేశాల్లో బహిరంగంగా ఆల్కహాల్ సేవించడంపై నిబంధనలు ఉంటాయి. అనుమతి లేని ప్రదేశాల్లో ఆల్కహాల్ సేవిస్తే జరిమానాలు విధించే అవకాశం ఉంది. అలాగే ఆల్కహాల్ సేవించిన తర్వాత వాహనం నడపడం విషయంలో అమెరికా అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. చట్టపరంగా నిర్ణయించిన రక్తంలోని ఆల్కహాల్ పరిమితి (BAC) దాటితే భారీ జరిమానాలు, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్, అరెస్టు, జైలు శిక్ష కూడా పడొచ్చు. కొన్ని రాష్ట్రాల్లో మొదటి తప్పిదానికే కఠిన చర్యలు తీసుకుంటారు. అందుకే అక్కడ &quot;Don't Drink and Drive&quot; అనే అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తుంటారు. చాలా మంది ఆల్క&zwnj;హాల్&zwnj; సేవించాల్సి వస్తే టాక్సీ, రైడ్-షేరింగ్ సేవలు లేదా డ్రింక్ చేయని వ్యక్తిని డ్రైవర్&zwnj;గా ఎంచుకోవడం వంటి పద్ధతులు పాటిస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికాలో ఆల్కహాల్ విక్రయాల వెనుక ప్రధాన భావన &quot;Openly, Legally and Responsibly&quot;. అంటే చట్టబద్ధంగా, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా విక్రయించడం. ఆల్కహాల్&zwnj;ను దాచిపెట్టి అమ్మే వస్తువుగా కాకుండా, చట్టం ప్రకారం నియంత్రిత ఉత్పత్తిగా చూస్తారు. వినియోగదారుడికి స్వేచ్ఛ ఇస్తూనే, ఆ స్వేచ్ఛను బాధ్యతతో ఉపయోగించాలని చట్టాలు స్పష్టం చేస్తాయి. అయితే అమెరికా మొత్తం ఒకే విధానం అనుసరిస్తుందని భావించకూడదు. ప్రతి రాష్ట్రానికి తనదైన ఆల్కహాల్ చట్టాలు, అమ్మకాల సమయాలు, లైసెన్సింగ్ నిబంధనలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆదివారాల్లో అమ్మకాలపై పరిమితులు ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రత్యేక దుకాణాల్లో మాత్రమే కొన్ని రకాల ఆల్క&zwnj;హాల్&zwnj; విక్రయిస్తారు. మొత్తానికి అమెరికాలో ఆల్కహాల్ అందుబాటులో ఉండటం సాధారణ విషయమే. కానీ దాని వినియోగంపై చట్టాలు మాత్రం చాలా స్పష్టంగా, కఠినంగా అమలవుతాయి. &quot;కొనడం సులువు... కానీ బాధ్యతతో వినియోగించడం తప్పనిసరి&quot; అనే సూత్రంపైనే అక్కడి వ్యవస్థ నడుస్తుంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/usa-alcohol-sales-explained-how-america-sells-alcohol-and-how-it-differs-from-india-lv2dt8x"/>
        </item>
        <item>
            <title><![CDATA[ఇరాన్ మాజీ సుప్రీం ఖమేనీ అంత్యక్రియలకు 3 వేల సమాధులు సిద్ధం.? అస‌లేం జ‌రుగుతోంది.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/khamenei-last-rites-why-were-3000-graves-prepared-the-truth-behind-irans-massive-funeral-arrangements-m9aot6s</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/khamenei-last-rites-why-were-3000-graves-prepared-the-truth-behind-irans-massive-funeral-arrangements-m9aot6s</guid>
            <pubDate>Tue, 07 Jul 2026 19:36:36 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Khamenei Last Rites: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లక్షలాది మంది ప్రజలు, వివిధ దేశాల ప్రతినిధులు, మత పెద్దలు పాల్గొంటున్న ఈ కార్యక్రమాలు అపూర్వ భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwye6k61nkxja5f17f5gj74r,imgname-khamenei-last-rites-1783432957121.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Khamenei Last Rites: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లక్షలాది మంది ప్రజలు, వివిధ దేశాల ప్రతినిధులు, మత పెద్దలు పాల్గొంటున్న ఈ కార్యక్రమాలు అపూర్వ భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;టెహ్రాన్&zwnj;లోని గ్రాండ్ మొసల్లా కాంప్లెక్స్&zwnj;లో ప్రారంభమైన ఖమేనీ అంతిమయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని పవిత్ర నగరమైన ఖోమ్&zwnj;కు తరలించారు. అక్కడి నుంచి ఇరాక్&zwnj;లోని పవిత్ర ప్రాంతాల్లో కూడా నివాళుల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చివరగా జూలై 9న ఖమేనీ స్వస్థలమైన మషద్&zwnj;లో ఖననం చేయనున్నట్లు ఇరాన్ అధికారులు ప్రకటించారు. ఖమేనీ కుటుంబ సభ్యులు సమాధి అయిన ప్రాంతానికి సమీపంలోనే ఆయనకు స&zwnj;మాధి నిర్మించ&zwnj;నున్న&zwnj;ట్లు సమాచారం. వారం రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమాలకు దేశీయ, విదేశీ అతిథులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జర్మనీకి చెందిన WELT అనే పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం, టెహ్రాన్&zwnj;లోని బెహెష్త్-ఎ-జహ్రా స్మశానవాటికలో వేల సంఖ్యలో సమాధులను ముందుగానే సిద్ధం చేసినట్లు సమాచారం. భారీ జనసందోహం, తొక్కిసలాట వంటి అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధికారులు విపత్తు నిర్వహణ ప్రణాళికలు రూపొందించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. కొన్ని అంతర్గత రిపోర్టుల ఆధారంగా, అత్యంత దారుణ పరిస్థితులు ఎదురైనా స్పందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ వివరాలపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;2020లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసెమ్ సులేమానీ అంత్యక్రియల సమయంలో జరిగిన తొక్కిసలాటలో వంద మందికి పైగా మరణించిన ఘటన ఇప్పటికీ ఇరాన్&zwnj;ను వెంటాడుతోంది. ఆ సమయంలో లక్షలాది మంది పాల్గొనడంతో పరిస్థితి అదుపు తప్పి వందలాది మంది గాయపడ్డారు. అదే తరహా పరిస్థితి మరోసారి తలెత్తకుండా ఉండేందుకు ఈసారి అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అత్యవసర వైద్య బృందాలు, అంబులెన్సులు, ప్రత్యేక రెస్క్యూ సిబ్బందిని ముందుగానే సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా టెహ్రాన్&zwnj;లో అమెరికా, ఇజ్రాయెల్&zwnj;కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి. పలువురు మతపెద్దలు, రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలు కూడా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. కార్యక్రమానికి వచ్చిన ప్రజలు జాతీయ జెండాలతో పాటు ప్రతీకారానికి సంకేతంగా భావించే ఎరుపు జెండాలను ప్రదర్శించారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. ఇరాన్&zwnj;తో పరిస్థితిపై స్పందిస్తూ, దౌత్యపరమైన మార్గాలను తెరిచి ఉంచాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ, ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా విశేష చర్చకు కారణమయ్యాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఖమేనీ మరణం తర్వాత ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. అంత్యక్రియల కోసం వివిధ దేశాల ప్రతినిధులు టెహ్రాన్ చేరుకోగా, భద్రతను అత్యున్నత స్థాయికి చేర్చారు. మరోవైపు కొత్త నాయకత్వంపై కూడా అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.&lt;/p&gt;&lt;p&gt;ఇరాన్ భవిష్యత్ రాజకీయ పరిణామాలు, ప్రాంతీయ భద్రత, అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ సంబంధాలపై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశంపై ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. భారీ జనసందోహం మధ్య జరుగుతున్న ఈ అంత్యక్రియలు పశ్చిమాసియా రాజకీయాల్లో మరో కీలక మలుపుగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/khamenei-last-rites-why-were-3000-graves-prepared-the-truth-behind-irans-massive-funeral-arrangements-m9aot6s"/>
        </item>
        <item>
            <title><![CDATA[Cyclospora parasite: వ్యాక్సిన్ లేదు.. సైక్లోస్పోరా వణికిస్తోంది.. మరో కరోనా లాంటి ముప్పేనా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/is-the-cyclospora-parasite-the-next-pandemic-symptoms-risks-and-prevention-tips-what-you-need-to-know-npuor03</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/is-the-cyclospora-parasite-the-next-pandemic-symptoms-risks-and-prevention-tips-what-you-need-to-know-npuor03</guid>
            <pubDate>Tue, 14 Jul 2026 12:11:56 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Cyclospora parasite: అమెరికాను సైక్లోస్పోరా అనే పారాసైట్ వణికిస్తోంది. మనం తినే ఫారిన్ బెర్రీలు, ఇంపోర్టెడ్ సలాడ్ ఆకుల ద్వారా ఇది ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. అసలు ఈ సైక్లోస్పోరా కథేంది? ఇది మరో కరోనా వైరస్ లాంటి ముప్పు అవుతుందా?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kxfnp6t2w3g7kw9yte7v881b,imgname-cyclospora-parasite-1784011234113.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Cyclospora parasite: అమెరికాను సైక్లోస్పోరా అనే పారాసైట్ వణికిస్తోంది. మనం తినే ఫారిన్ బెర్రీలు, ఇంపోర్టెడ్ సలాడ్ ఆకుల ద్వారా ఇది ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. అసలు ఈ సైక్లోస్పోరా కథేంది? ఇది మరో కరోనా వైరస్ లాంటి ముప్పు అవుతుందా?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సైక్లోస్పోరా అనేది ఒక సింగిల్ సెల్ పరాన్నజీవి. ఇది మనుషుల మలం ద్వారా ఎన్విరాన్&zwnj;మెంట్&zwnj;లోకి వస్తుంది. ఎవరైనా ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి మలం ఓపెన్ ల్యాండ్స్&zwnj;లో చేరినప్పుడు.. లేదా ఆ కలుషిత నీటిని, ఎరువులను పంటలకు వాడినప్పుడు ఇది కూరగాయలు, పండ్లపైకి ఈజీగా షిఫ్ట్ అయిపోతుంది.&lt;/p&gt;&lt;p&gt;ఇది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి డైరెక్ట్&zwnj;గా అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. కేవలం కలుషితమైన ఫుడ్, వాటర్ తీసుకుంటేనే బాడీలోకి వెళ్తుందని యూఎస్ హెల్త్ బాడీ ఎఫ్డీఏ తెలిపింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఏడాది ప్రారంభం నుంచి అమెరికాలో ఈ సైక్లోస్పోరా వ్యాప్తి వేగంగా పెరుగుతూ వచ్చింది. అక్కడ 30కి పైగా స్టేట్స్&zwnj;లో దాదాపు 1,500 నుండి 2,900 కి పైగా కేసులు రికార్డయ్యాయి. ముఖ్యంగా మిచిగన్ స్టేట్&zwnj;లో ఏకంగా 2,640 కేసులు నమోదయ్యాయి. యూఎస్ జనాభా లెక్కన చూస్తే ఇది చాలా పెద్ద నెంబర్. సాధారణంగా ఏడాదికి 40-50 కేసులు వచ్చే చోట ఇప్పుడు వందల్లో, వేలల్లో రావడం కలకలం రేపుతోంది. అక్కడ హోటళ్లు, సూపర్ మార్కెట్లలో అమ్మే కొత్తిమీర, రాస్ప్&zwnj;బెర్రీలు, ముందే కడిగి ప్యాక్ చేసిన సలాడ్ ఆకుల ద్వారానే ఇది జనాలకు సోకినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;ఇక ఇండియా విషయానికి వస్తే.. ప్రస్తుతానికి ఇక్కడ అలాంటి కేసులు లేవు. కానీ ఎండాకాలంలో అప్పుడప్పుడూ కేసులు బయటపడుతుంటాయి. మన దేశం నుంచి యూరప్, అమెరికాలకు భారీగా కూరగాయలు ఎగుమతి, దిగుమతి అవుతుంటాయి. హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో సిటీస్ సూపర్ మార్కెట్లలో దొరికే కాస్ట్లీ ఇంపోర్టెడ్ హెర్బ్స్, బెర్రీస్ వల్ల మనకూ రిస్క్ పొంచి ఉంది. లోకల్&zwnj;గా ఉండే కలుషిత నీరు, ఆర్గానిక్ పేరిట వాడే కొన్ని రకాల అన్&zwnj;ట్రీటెడ్ ఎరువుల వల్ల కూడా ఇది మన దగ్గర స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఇన్ఫెక్షన్ ఉన్న ఫుడ్ తిన్న తర్వాత 2 నుండి 14 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి.&lt;/p&gt;&lt;p&gt;&bull; వాటరీ డీహైడ్రేషన్: రోజుకు చాలా సార్లు నీళ్ల విరేచనాలు వుంటాయి.&lt;/p&gt;&lt;p&gt;&bull; కడుపు నొప్పి, తీవ్రమైన క్రాంప్స్ ఉంటాయి.&lt;/p&gt;&lt;p&gt;&bull; వాంతులు, వికారం, తీవ్రమైన అలసటగా ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;&bull; ఆకలి చచ్చిపోవడం, సడన్&zwnj;గా బరువు తగ్గిపోవడం.&lt;/p&gt;&lt;p&gt;&bull; కొంతమందికి లైట్ జ్వరం, బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి.&lt;/p&gt;&lt;p&gt;ఈ సింప్టమ్స్ కొన్ని వారాల నుంచి నెలల దాకా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లు, చిన్నారులు, ముసలివాళ్లు, హెచ్ఐవి పేషెంట్లకు ఇది చాలా డేంజర్. అమెరికాలో వందల మంది దీనివల్ల హాస్పిటలైజ్ అయ్యారు కానీ, అదృష్టవశాత్తూ మరణాలు లేవు. బయట రోడ్ సైడ్ టిఫిన్లు, సలాడ్స్ ఎక్కువగా తినే అలవాటు ఉంటే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రస్తుతానికి ఈ సైక్లోస్పోరా పరాన్నజీవికి ఎలాంటి వ్యాక్సిన్ లేదు. కాబట్టి ప్రివెన్షన్ ఒక్కటే మనకున్న బెస్ట్ ఆప్షన్. ఒకవేళ ఇన్ఫెక్షన్ సోకితే మాత్రం ట్రిమెథోప్రిమ్ సల్ఫామెథాక్సాజోల్ అనే యాంటీబయాటిక్ కాంబినేషన్&zwnj;తో డాక్టర్లు ట్రీట్&zwnj;మెంట్ ఇస్తారు. సల్ఫా మందు ఎలర్జీ ఉన్నవారికి ప్రత్యామ్నాయ మందులు ఇస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వ్యాధి వచ్చాక బాధపడటం కంటే రాకుండా చూసుకోవడమే మంచిది. దీని కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అవి..&lt;/p&gt;&lt;p&gt;1. ఉప్పు నీటితో కడగండి: కూరగాయలను కేవలం నార్మల్ వాటర్&zwnj;తో కాకుండా, ఉప్పు నీరు లేదా వెనిగర్ కలిపిన వాటర్&zwnj;తో క్లీన్ చేయాలి. ప్యాకెట్లపై &lsquo;ప్రీ-వాష్డ్&rsquo; అని రాసి ఉన్నా సరే మళ్లీ కడగడమే సేఫ్.&lt;/p&gt;&lt;p&gt;2. లోకల్ ప్రొడ్యూస్ బెస్ట్: సాధ్యమైనంత వరకు లోకల్, సీజనల్ కూరగాయలు, పండ్లు కొనండి. దిగుమతి చేసుకునే రాస్ప్&zwnj;బెర్రీలు, కొత్తిమీర, బేసిల్ ఆకులతో ఎక్కువ రిస్క్ ఉంటుంది. అమెరికా హెల్త్ అఫీషియల్స్ ప్రకారం.. ప్యాక్డ్ సలాడ్ లీవ్స్ కంటే హోల్ లెట్యూస్ కొని, పైనున్న రెండు మూడు పొరలు పారేసి లోపలి ఆకులు వాడుకోవడం మంచిది.&lt;/p&gt;&lt;p&gt;3. బాగా వండి తినండి: పచ్చి సలాడ్స్ కంటే 158 డిగ్రీల ఫారెన్&zwnj;హీట్ వేడిపై వండిన ఫుడ్ తినడం వల్ల ఈ పరాన్నజీవి చనిపోతుంది.&lt;/p&gt;&lt;p&gt;4. ఫిల్టర్డ్ వాటర్: ఎప్పుడూ మరిగించిన నీరు లేదా ప్రాపర్ ఫిల్టర్డ్ బాటిల్ వాటర్ మాత్రమే తాగాలి.&lt;/p&gt;&lt;p&gt;5. హ్యాండ్ వాష్: వాష్&zwnj;రూమ్ కెళ్లొచ్చాక, తినడానికి ముందు చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్లు రుద్ది కడగాలి.&lt;/p&gt;&lt;p&gt;6. ట్రావెల్ అలర్ట్: ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండే దేశాలకు ట్రిప్స్ ప్లాన్ చేస్తే ఫుడ్, వాటర్ విషయంలో డబుల్ కేర్ తీసుకోవాలి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/is-the-cyclospora-parasite-the-next-pandemic-symptoms-risks-and-prevention-tips-what-you-need-to-know-npuor03"/>
        </item>
        <item>
            <title><![CDATA[India Vs China: చైనాకు చుక్కలు చూపించే సత్తా ఉన్న ఏకైక దేశం.. భారత్ పవర్ పై అమెరికా మైండ్ బ్లోయింగ్ స్టేట్‌మెంట్ !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/us-says-india-is-the-only-country-capable-of-challenging-china-in-tech-workforce-dominance-p2ykwbb</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/us-says-india-is-the-only-country-capable-of-challenging-china-in-tech-workforce-dominance-p2ykwbb</guid>
            <pubDate>Tue, 30 Jun 2026 18:48:01 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;India Vs China : చైనాకు చుక్కలు చూపించే సత్తా ఉన్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలెంట్, టెక్నాలజీ, సప్లై చైన్ రంగాల్లో చైనాకు గట్టి పోటీ ఇచ్చే సత్తా కేవలం భారత్&zwnj;కే ఉందని అమెరికా అధికారి జాకబ్ హెల్బర్గ్ అన్నారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwca616fpav26ncy4d5p7wvd,imgname-us-says-india-only-country-that-can-challenge-china-in-tech-workforce-1782824764622.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;India Vs China : చైనాకు చుక్కలు చూపించే సత్తా ఉన్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలెంట్, టెక్నాలజీ, సప్లై చైన్ రంగాల్లో చైనాకు గట్టి పోటీ ఇచ్చే సత్తా కేవలం భారత్&zwnj;కే ఉందని అమెరికా అధికారి జాకబ్ హెల్బర్గ్ అన్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎదుగుతున్న తీరు, దేశ సాంకేతిక సామర్థ్యం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. తాజాగా అమెరికా చేసిన ఒక పెద్ద ప్రకటన బీజింగ్ నుంచి వాషింగ్టన్ వరకు రచ్చలేపుతోంది. చైనాకు అడ్డుగా కొండలా నిలబడగలిగే సత్తా, ఆ దేశాన్ని నిలువరించే కెపాసిటీ కేవలం భారత్&zwnj;కు మాత్రమే ఉందని అమెరికా ఓపెన్&zwnj;గా ఒప్పేసుకుంది. అమెరికాకు అకస్మాత్తుగా భారత్ పవర్ ఎందుకు గుర్తొచ్చింది? చైనా పాలక వర్గాల్లో ఈ వ్యాఖ్యలు ఎలాంటి కలకలం రేపాయి? నిజంగానే భారత్ ప్రపంచ శక్తిగా మారుతోందా?&lt;/p&gt;&lt;p&gt;వాషింగ్టన్&zwnj;లో జరిగిన 9వ యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్&zwnj;నర్&zwnj;షిప్ ఫోరమ్ లీడర్&zwnj;షిప్ సమ్మిట్&zwnj;లో అమెరికా విదేశాంగ శాఖ ఆర్థిక వృద్ధి, ఇంధన, పర్యావరణ వ్యవహారాల అండర్ సెక్రటరీ జాకబ్ హెల్బర్గ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్&zwnj;కార్డ్ చీఫ్ గవర్నమెంట్ అఫైర్స్ అండ్ పాలసీ ఆఫీసర్ టకర్ ఫుట్&zwnj;తో జరిగిన సంభాషణలో భారత్ ఇంజనీరింగ్ పవర్, టాలెంట్&zwnj;ను జాకబ్ హెల్బర్గ్ ప్రశంసించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జాకబ్ హెల్బర్గ్ మాట్లాడుతూ, వర్క్&zwnj;ఫోర్స్, టెక్నాలజీ, గ్లోబల్ సప్లై చైన్ రంగాల్లో చైనాకు నిజమైన సవాలు విసిరే సత్తా ఉన్న ఒకే ఒక్క దేశం భారత్ అని స్పష్టం చేశారు. ముఖ్యంగా వర్క్&zwnj;ఫోర్స్, టాలెంట్ పూల్ విషయంలో చైనాతో ఢీకొట్టే ఏకైక దేశం ఇండియానేనని ఆయన అన్నారు. సురక్షితమైన, నమ్మకమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్&zwnj;ను నిర్మించడంలో భారత్ పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. చైనాపై ప్రపంచ దేశాల ఆధారపడటాన్ని తగ్గించే వ్యూహంలో భారత్, అమెరికాకు అత్యంత ముఖ్యమైన, నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని తెలిపారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రస్తుతం ఉన్న గ్లోబల్ సప్లై చైన్ స్ట్రక్చర్ ఎక్కువ కాలం నిలబడదని హెల్బర్గ్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ప్రపంచ సప్లై చైన్&zwnj;లోని ఒక పెద్ద భాగం కేవలం కొన్ని నిర్దిష్ట ప్రాంతాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఇలాంటి వ్యవస్థ వల్ల భవిష్యత్తులో సప్లై నిలిచిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. అందుకే సప్లై చైన్&zwnj;ను వేర్వేరు దేశాలకు, వివిధ ప్రాంతాలకు విస్తరించి వైవిధ్యభరితంగా మార్చడం ప్రస్తుతం రావాల్సిన తక్షణ అవసరం అని ఆయన పేర్కొన్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత్ ఎప్పుడూ అమెరికాకు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఉందని జాకబ్ హెల్బర్గ్ గుర్తుచేశారు. ప్యాక్స్ డిక్లరేషన్&zwnj;పై మొదట సంతకం చేసిన దేశాల్లో భారత్ కూడా ఒకటని ఆయన చెప్పారు. ఏఐ, టెక్నాలజీకి సంబంధించిన అంతర్జాతీయ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ఫిబ్రవరిలో భారత్&zwnj;లో జరిగిన 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో తాను కూడా పాల్గొన్నానని హెల్బర్గ్ చెప్పారు. ఆ సమయంలో రెండు దేశాలు ఏఐ రంగంలో సహకారాన్ని పెంచుకోవడానికి అంగీకరించి, ఒక జాయింట్ స్టేట్&zwnj;మెంట్&zwnj;ను కూడా విడుదల చేశాయని గుర్తుచేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత్ ఎందుకు ఇంత ప్రత్యేకం అనే విషయానికి జాకబ్ హెల్బర్గ్ కొన్ని బలమైన కారణాలను లెక్కగట్టారు. భారత్, అమెరికా దేశాల విలువలు ఒకేలా ఉంటాయని ఆయన అన్నారు. అలాగే ఇంజనీరింగ్ వర్క్&zwnj;ఫోర్స్, టాలెంట్ పూల్ లోతు విషయంలో చైనాకు గట్టి పోటీ ఇచ్చే ఏకైక దేశం ఇండియానేనని స్పష్టం చేశారు. భారత్&zwnj;లో బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ, భారీ సంఖ్యలో ఇంజనీర్లు, ఖనిజాల రిఫైనింగ్ సామర్థ్యం, వేగంగా దూసుకుపోతున్న టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఉన్నాయని కొనియాడారు. ఈ అద్భుతమైన ఫీచర్ల వల్లే గ్లోబల్ టెక్నాలజీ, సప్లై చైన్&zwnj;లో భారత్ ఒక అనివార్యమైన పార్ట్నర్&zwnj;గా మారిందని చెప్పారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా తన మిత్రదేశాల మధ్య టెక్నాలజీ అభివృద్ధిని జీరో సమ్ పోటీగా చూడటం లేదని హెల్బర్గ్ స్పష్టం చేశారు. టెక్నాలజీ రంగంలో ఇతర కంపెనీల విజయాల వల్ల అమెరికాకు ఎలాంటి ముప్పు లేదని, ఎందుకంటే టెక్నాలజీ ఇండస్ట్రీ అనేది కాలంతో పాటు నిరంతరం పెరుగుతూనే ఉంటుందని చెప్పారు. భారత్&zwnj;లోని ఖనిజాల రిఫైనింగ్ ఇండస్ట్రీని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రారంభ దశలో ఉన్న టెక్నాలజీ ఎకోసిస్టమ్&zwnj;ను ప్రస్తావిస్తూ.. దేశం టెక్నాలజీ అప్లికేషన్ లేయర్&zwnj;లో పెద్ద ఎత్తున సహకారం అందిస్తోందని చెప్పారు. భవిష్యత్తులో కొత్త టెక్నాలజీని భారీ స్థాయిలో విస్తరించడానికి ఈ అప్లికేషన్ లేయర్ చాలా అవసరం అని జాకబ్ హెల్బర్గ్ అన్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/us-says-india-is-the-only-country-capable-of-challenging-china-in-tech-workforce-dominance-p2ykwbb"/>
        </item>
        <item>
            <title><![CDATA[Tourism: ప్ర‌పంచంలో అత్యంత అంద‌మైన గ్రామం.. రోడ్లు లేని ప్రాంతం, ప‌డ‌వ‌ల్లోనే ప్ర‌యాణం]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/tourism-giethoorn-the-beautiful-dutch-village-with-no-roads-and-176-wooden-bridges-s1g5mgz</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/tourism-giethoorn-the-beautiful-dutch-village-with-no-roads-and-176-wooden-bridges-s1g5mgz</guid>
            <pubDate>Sun, 05 Jul 2026 16:20:44 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Tourism: ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునే వారికి నెదర్లాండ్స్&zwnj;లోని గీథోర్న్ గ్రామం అద్భుతమైన పర్యాటక కేంద్రంగా చెప్పొచ్చు. కాలువలు, చిన్న పడవలు, పచ్చని ప్రకృతి, చెక్క వంతెనలతో ఈ గ్రామం ఒక కలల ప్రపంచంలా కనిపిస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwrpkecn7vxer34s4py6r2sy,imgname-tourism-1783240440213.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Tourism: ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునే వారికి నెదర్లాండ్స్&zwnj;లోని గీథోర్న్ గ్రామం అద్భుతమైన పర్యాటక కేంద్రంగా చెప్పొచ్చు. కాలువలు, చిన్న పడవలు, పచ్చని ప్రకృతి, చెక్క వంతెనలతో ఈ గ్రామం ఒక కలల ప్రపంచంలా కనిపిస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ గ్రామాన్ని చాలామంది &quot;ఉత్తర ప్రాంతంలోని వెనిస్ (Little Venice of the North)&quot; అని పిలుస్తారు. ప్రముఖ ట్రావెల్ గైడ్ Le Petit Fut&eacute; 2026 సంవత్సరానికి ప్రపంచంలోని అత్యంత అందమైన గ్రామాల జాబితాలో గీథోర్న్&zwnj;కు రెండో స్థానాన్ని ఇచ్చింది. గీథోర్న్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ రోడ్ల కంటే కాలువలే ఎక్కువ. గ్రామం మొత్తం నీటి మార్గాలతో అనుసంధానమై ఉంటుంది. గ్రామంలో ప్రయాణించాలంటే నడవాలి, సైకిల్ తొక్కాలి లేదా చిన్న పడవల్లో ప్రయాణించాలి. కార్ల రద్దీ, హారన్ శబ్దాలు లేకుండా ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శించేందుకు వస్తుంటారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గీథోర్న్ గ్రామంలో మొత్తం 176 చిన్న చెక్క వంతెనలు ఉన్నాయి. ఇవే గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కాలువల మధ్య చిన్న దీవులపై సంప్రదాయ శైలిలో నిర్మించిన ఇళ్లు కనిపిస్తాయి. గడ్డి పైకప్పులతో ఉండే కాటేజీలు, రంగురంగుల పూల తోటలు, పచ్చని చెట్లు ఈ గ్రామాన్ని మరింత అందంగా మార్చాయి. ప్రతి ఇంటికి ఒక చిన్న వంతెన ద్వారా వెళ్లేలా నిర్మాణం ఉండటం ప్రత్యేకత.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గీథోర్న్&zwnj;కు వెళ్లిన వారు తప్పకుండా పడవ ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. చిన్న తెడ్డు పడవలు లేదా ఎలక్ట్రిక్ బోట్లలో కాలువల గుండా ప్రయాణిస్తూ గ్రామ అందాలను దగ్గరగా చూడవచ్చు. కాలువల ఒడ్డున ఉన్న పూల తోటలు, సంప్రదాయ ఇళ్లు, ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అలాగే నీటి ఒడ్డున ఉన్న రెస్టారెంట్లలో కూర్చొని ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించడం కూడా ప్రత్యేక అనుభూతినిస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రఖ్యాత ట్రావెల్ గైడ్ Le Petit Fut&eacute; 2026లో ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత అందమైన గ్రామాల జాబితాలో గీథోర్న్ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానాన్ని ఫ్రాన్స్&zwnj;లోని కాంక్స్-ఎన్-రూయెర్గ్ (Conques-en-Rouergue) గ్రామం దక్కించుకుంది. గీథోర్న్ మాత్రం తన ప్రశాంత వాతావరణం, సహజ సౌందర్యం, నీటి కాలువలు, చెక్క వంతెనలతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఫ్రాన్స్ రాజధాని పారిస్&zwnj;కు సుమారు రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఈ గ్రామం వీకెండ్ ట్రిప్&zwnj;కు అద్భుతమైన గమ్యస్థానంగా భావిస్తారు. నగర జీవితంలోని హడావుడికి దూరంగా, ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపాలనుకునే వారికి గీథోర్న్ సరైన ఎంపిక. నీరు, పచ్చదనం, నిశ్శబ్దం కలిసిన ఈ గ్రామం జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా పర్యాటక నిపుణులు సూచిస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/tourism-giethoorn-the-beautiful-dutch-village-with-no-roads-and-176-wooden-bridges-s1g5mgz"/>
        </item>
        <item>
            <title><![CDATA[USA Iran: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/usa-iran-war-update-trump-warns-iran-again-us-war-cost-crosses-billions-skzbpad</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/usa-iran-war-update-trump-warns-iran-again-us-war-cost-crosses-billions-skzbpad</guid>
            <pubDate>Wed, 22 Jul 2026 16:30:13 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;USA Iran: ఇప్పటి వరకు ఇరాన్&zwnj;పై జరిగిన దాడులు కేవలం ట్రైలర్&zwnj; మాత్రమే అని.. త్వరలో సినిమా చూపిస్తామ&zwnj;ని అమెరికా అధ్య&zwnj;క్షుడు ట్రంప్ అన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ky4qbb865f7853r7v0dm6kee,imgname-usa-iran--2--1784717618438.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;USA Iran: ఇప్పటి వరకు ఇరాన్&zwnj;పై జరిగిన దాడులు కేవలం ట్రైలర్&zwnj; మాత్రమే అని.. త్వరలో సినిమా చూపిస్తామ&zwnj;ని అమెరికా అధ్య&zwnj;క్షుడు ట్రంప్ అన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇరాన్&zwnj;లోని నతాంజ్ అణు కేంద్రానికి సమీపంలో ఉన్న పికాక్స్ పర్వత ప్రాంతంలో భూగర్భ అణు కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమవుతున్నాయని తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని ట్రంప్ తెలిపారు. అక్కడ అణ్వాయుధాల తయారీకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసి, శుద్ధి చేసిన యురేనియాన్ని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైతే మరోసారి సైనిక దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు జరిగిన దాడులు కేవలం ప్రారంభమేనని, అవసరమైతే మరింత తీవ్రమైన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇరాన్ రాజధాని టెహ్రాన్&zwnj;తో పాటు పలు కీలక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం. అమెరికా దళాలు ఆపరేషన్ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలపై లక్ష్యంగా దాడులు చేసినట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. చాబహార్ పోర్టు ప్రాంతంపైనా క్షిపణి దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఖతార్, కువైట్, బహ్రెయిన్ దిశగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తున్నట్లు సమాచారం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో పాకిస్థాన్ కూడా పాత్ర పోషిస్తున్నట్లు వార్త&zwnj;లు వ&zwnj;స్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతినిధి బృందం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్&zwnj;ను రావల్పిండిలో కలిసింది. దాదాపు 50 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పశ్చిమాసియా భద్రతా పరిస్థితులు, శాంతి చర్చలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం మొజ్తబా ఖమేనీ పంపిన ఒక రహస్య సందేశాన్ని కూడా మునీర్&zwnj;కు అందించినట్లు విదేశీ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇరాన్&zwnj;పై కొనసాగుతున్న సైనిక చర్యల కోసం భారీ స్థాయిలో ఖర్చు అవుతున్నట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ యుద్ధానికి ఇప్పటివరకు అంచనా వేసిన మొత్తం వ్యయం సుమారు 37.5 బిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో దాదాపు రూ.3.6 లక్షల కోట్లు. అదే సమయంలో పెంటగాన్&zwnj;కు అదనంగా 67 బిలియన్ డాలర్ల నిధులు అవసరం అని ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంచినట్లు తెలిపారు. ఈ పరిణామాలు అమెరికా-ఇరాన్ ఘర్షణ మరింత సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలను సూచిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/usa-iran-war-update-trump-warns-iran-again-us-war-cost-crosses-billions-skzbpad"/>
        </item>
        <item>
            <title><![CDATA[Bus Accident: ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు, 40 మంది మృతి]]></title>
            <link>https://telugu.asianetnews.com/international/bus-accident-pakistan-40-killed-after-passenger-bus-falls-into-ravine-in-balochistan-articleshow-venycoi</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/international/bus-accident-pakistan-40-killed-after-passenger-bus-falls-into-ravine-in-balochistan-articleshow-venycoi</guid>
            <pubDate>Fri, 03 Jul 2026 20:01:03 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Bus Accident: పాకిస్థాన్&zwnj;లోని బలూచిస్తాన్ ప్రావిన్స్&zwnj;లో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. క్వెట్టా నుంచి ఉత్తర దిశగా ప్రయాణిస్తున్న ఓ బస్సు పర్వత ప్రాంతంలో అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఏకంగా 40 మంది మ&zwnj;ర&zwnj;ణించారు.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwm65a77awgpet3yp76srmmy,imgname-bus-accident-1783088982247.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;h2&gt;సామర్థ్యానికి మించి ప్రయాణికులు.. ప్రమాదానికి ఇదే కారణమా?&lt;/h2&gt;&lt;p&gt;అధికారుల వివరాల ప్రకారం, బస్సు మొదట 36 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి బయలుదేరింది. అయితే దారిలోో మరో బస్సు నిలిచిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులను కూడా ఈ బస్సులో ఎక్కించుకున్నారు. దీంతో బస్సులో మొత్తం 48 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో పాటు పర్వత ప్రాంతంలో వేగంగా ప్రయాణించడం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో బస్సు రహదారి నుంచి జారి లోతైన లోయలో పడిపోయింది.&lt;/p&gt;&lt;h2&gt;సహాయక చర్యలకు పర్వత ప్రాంతం అడ్డంకి&lt;/h2&gt;&lt;p&gt;ప్రమాదం జరిగిన ప్రాంతం కొండలు, లోయలతో కూడిన క్లిష్ట భూభాగం కావడంతో సహాయక చర్యలు చేపట్టడం అధికారులకు సవాలుగా మారింది. భారీ లోయలో పడిపోయిన బస్సు శిథిలాల నడుమ చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది గంటల తరబడి శ్రమించారు. ఘటన స్థలంలో అంబులెన్స్&zwnj;లు, అత్యవసర వైద్య బృందాలు, ఇతర సహాయక వాహనాలను మోహరించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించగా, గాయపడిన వారిని ఝోబ్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.&lt;/p&gt;&lt;h2&gt;ప్రమాదకర రహదారిపై తరచూ ప్రమాదాలు&lt;/h2&gt;&lt;p&gt;షెరాణి-ఝోబ్ హైవే బలూచిస్తాన్&zwnj;ను ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్&zwnj;తో కలిపే కీలక రహదారి. అయితే ఈ మార్గం సన్నని మలుపులు, ఎత్తైన కొండలు, లోతైన లోయలతో కూడి ఉండటంతో అత్యంత ప్రమాదకర రహదారుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. స్థానికుల ప్రకారం, రహదారి భద్రతా ప్రమాణాలు తగిన స్థాయిలో లేకపోవడం, రక్షణ గోడలు లేకపోవడం, కొండ ప్రాంతాల్లో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.&lt;/p&gt;&lt;h2&gt;విచారణకు ఆదేశాలు..&lt;/h2&gt;&lt;p&gt;ప్రమాదంపై బలూచిస్తాన్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఆదేశాల మేరకు సంఘటనపై సమగ్ర విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. షెరాణి జిల్లా అధికారులు మాట్లాడుతూ, బస్సులో అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ మంది ప్రయాణించడం కూడా ప్రమాద తీవ్రతను పెంచిన అంశంగా కనిపిస్తోందన్నారు. డ్రైవింగ్ వేగం, రహదారి పరిస్థితి, బస్సు సాంకేతిక స్థితి వంటి అన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ప్రమాదం మరోసారి పాకిస్థాన్&zwnj;లోని పర్వత ప్రాంత రహదారుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ప్రయాణికుల రక్షణ కోసం కఠినమైన రోడ్డు భద్రతా చర్యలు అవసరం అని స్థానికులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/international/bus-accident-pakistan-40-killed-after-passenger-bus-falls-into-ravine-in-balochistan-articleshow-venycoi"/>
        </item>
        <item>
            <title><![CDATA[స్నేక్ ఫామ్ నుంచి కొట్టుకొచ్చిన 900 విష పాములు.. అరచేతిలో ప్రజల ప్రాణాలు. భయంకరమైన‌ వీడియో]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/snakes-video-around-900-venomous-snakes-escape-from-snake-farm-after-china-floods-rescue-operation-underway-x6kue6f</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/snakes-video-around-900-venomous-snakes-escape-from-snake-farm-after-china-floods-rescue-operation-underway-x6kue6f</guid>
            <pubDate>Wed, 08 Jul 2026 17:27:15 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Snakes Video: దక్షిణ చైనాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఓ పాముల పెంపక కేంద్రం (స్నేక్ ఫామ్) పూర్తిగా దెబ్బతింది. దీంతో అక్కడ పెంచుతున్న వందలాది పాములు బయటకు వచ్చి వరద నీటితో పాటు నగరంలోకి చేరాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర&zwnj;ల్ అవుతోంది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kx0s3zt3750j767n9nx5ybzb,imgname-snakes-video-1783511514947.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Snakes Video: దక్షిణ చైనాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఓ పాముల పెంపక కేంద్రం (స్నేక్ ఫామ్) పూర్తిగా దెబ్బతింది. దీంతో అక్కడ పెంచుతున్న వందలాది పాములు బయటకు వచ్చి వరద నీటితో పాటు నగరంలోకి చేరాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర&zwnj;ల్ అవుతోంది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;దక్షిణ చైనాలో ఇటీవల మీసాక్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా గ్వాంగ్సీ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని హెంగ్&zwnj;జౌ ప్రాంతంలో ఉన్న ఒక పాముల పెంపక కేంద్రం వరదల్లో కొట్టుకుపోయింది. దీంతో ఫామ్&zwnj;లోని పాములు బోన్ల నుంచి బయటకు వచ్చి వరద ప్రవాహంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;స్థానిక అధికారుల సమాచారం ప్రకారం, ఈ ఘటనలో 800 నుంచి 900 వరకు పాములు బయటకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. వీటిలో కింగ్ కోబ్రాలు, నాగుపాములు, వైపర్ జాతికి చెందిన అత్యంత విషపూరితమైన పాములు కూడా ఉన్నాయని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో విషపాములు ఒకేసారి బయటకు రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వరద ప్రభావిత ప్రాంతాల్లో పాములను గుర్తించి పట్టుకునేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. స్థానిక ప్రజలు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పొలాల్లో పెద్ద వలలతో పాములను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో వీడియోలో వరద నీటిలో రోడ్డుపై ఒకేసారి అనేక విషపాములు పాకుతున్న దృశ్యాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.&lt;/p&gt;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;View this post on Instagram&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&lt;p&gt;A post shared by CNA (@channelnewsasia)&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటనలో ఇప్పటికే ఒక వ్యక్తిని పాము కాటేయగా అతడు చికిత్స పొందుతున్నాడు. అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటితో నిండిన ప్రాంతాల్లోకి వెళ్లొద్దని, పాములు కనిపిస్తే వాటిని పట్టుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారీ వరదల కారణంగా ఆ ప్రాంతంలోని మరికొన్ని చిన్న పాముల పెంపక కేంద్రాలు కూడా దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో మరిన్ని పాములు బయటకు వచ్చి ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతుండగా, అన్ని పాములను పట్టుకునే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/snakes-video-around-900-venomous-snakes-escape-from-snake-farm-after-china-floods-rescue-operation-underway-x6kue6f"/>
        </item>
        <item>
            <title><![CDATA[USA Iran: అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్‌.. 9/11 తరహా దాడులు చేస్తామంటూ హెచ్చ‌రిక]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/usa-iran-tensions-escalate-iran-issues-9-11-style-warning-to-america-amid-hormuz-strait-crisis-xt1iac2</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/usa-iran-tensions-escalate-iran-issues-9-11-style-warning-to-america-amid-hormuz-strait-crisis-xt1iac2</guid>
            <pubDate>Thu, 23 Jul 2026 12:01:33 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;USA Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర హెచ్చరికలు, సైనిక ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్&zwnj;కు చెందిన IRGC చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ky6tk24vp2mzjkqxjsv8w2rf,imgname-usa-iran--3--1784788125851.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;USA Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర హెచ్చరికలు, సైనిక ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్&zwnj;కు చెందిన IRGC చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు కొనసాగితే, ప్రతిస్పందనగా ఇరాన్&zwnj;లోని కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, వ్యూహాత్మక స్థావరాలపై దాడులు జరిగే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ వ్యాఖ్యలపై ఇరాన్&zwnj;కు చెందిన ఐఆర్&zwnj;జీసీ తీవ్రంగా స్పందించింది. యుద్ధం మరింత విస్తరిస్తే అమెరికా గతంలో ఎదుర్కొన్న విషాదాలను గుర్తు చేసుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ, 9/11 తరహా దాడులను ప్రస్తావించింది. ఈ వ్యాఖ్యలను ఇరాన్ ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థ తస్నిమ్ ప్రచురించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన ఉగ్రదాడులు ప్రపంచ చరిత్రలో అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటిగా నిలిచిన విష&zwnj;యం తెలిసిందే. అల్&zwnj;ఖైదా ఉగ్రవాదులు నాలుగు ప్యాసింజ&zwnj;ర్&zwnj; విమానాలను హైజాక్ చేసి, వాటిలో రెండింటిని న్యూయార్క్&zwnj;లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్&zwnj;ను ఢీకొట్టించారు. మరో విమానం పెంటగాన్&zwnj;ను ఢీకొట్టగా, నాలుగో విమానం పెన్సిల్వేనియాలో కూలిపోయింది. ఈ దాడుల్లో దాదాపు 3 వేల మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు. అమెరికా చరిత్రలో ఈ ఘటన జాతీయ విషాదంగా నిలిచింది. ఇప్పుడు అదే ఘటనను ప్రస్తావిస్తూ ఇరాన్ హెచ్చరికలు చేయడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రస్తుతం మరోసారి ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. అమెరికా నౌకాదళం అక్కడి కార్యకలాపాలను పెంచుతుండగా, ఇరాన్ కూడా తన సైనిక ఉనికిని బలోపేతం చేస్తోంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ మాట్లాడుతూ, అమెరికా సైనిక బలగాలు హర్మూజ్ ప్రాంతానికి దూరంగా ఉంటేనే పరిస్థితులు ప్రశాంతంగా ఉంటాయని పేర్కొన్నారు. తాము చమురు ఎగుమతులు చేయలేని పరిస్థితి వస్తే, ఇతర దేశాలు కూడా ఆ ప్రాంతం నుంచి చమురు రవాణా చేయలేవని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ఆందోళనకు కారణమయ్యాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా సెంట్రల్ కమాండ్ ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో, ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని బలహీనపరిచే లక్ష్యంతో చేపట్టిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొంది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రతకు ముప్పు కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేసింది. ఇరాన్ కూడా తన భద్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం రవాణా అవుతుండటంతో, అక్కడ ఏ చిన్న ఘర్షణ జరిగినా అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. రాజనీతిక చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాలని పలు దేశాలు పిలుపునిస్తున్నాయి. మరోవైపు భద్రతా విశ్లేషకులు పరిస్థితిని నిశితంగా గమనిస్తూ, ఇరు దేశాలు సంయమనం పాటించకపోతే ప్రాంతీయ ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/usa-iran-tensions-escalate-iran-issues-9-11-style-warning-to-america-amid-hormuz-strait-crisis-xt1iac2"/>
        </item>
    </channel>
</rss>
