<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss version="2.0" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description>Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.</description>
        <image>
            <url>https://static.asianetnews.com/images/logos/telugu.asianetnews.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Fri, 18 Jan 2019 16:23:00 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/awards-literature" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title>ఆయేషా మీరా కేసు:  కోనేరు మనవడిని  విచారిస్తున్న సీబీఐ</title>
            <link>https://telugu.asianetnews.com/awards-literature/koneru-satish-enquiry-by-cbi-over-ayesha-meera-case-pliwxm</link>
            <guid>https://telugu.asianetnews.com/awards-literature/koneru-satish-enquiry-by-cbi-over-ayesha-meera-case-pliwxm</guid>
            <pubDate>Fri, 18 Jan 2019 16:23:00 +0530</pubDate>
            <description>అమరావతి: ఆయేషా మీరా హత్య కేసులో &amp;nbsp;మాజీ మంత్రి &amp;nbsp;కోనేరు రంగారావు &amp;nbsp;మనవడు &amp;nbsp;కోనేరు సతీష్‌ను శుక్రవారం నాడు సీబీఐ అధికారులు విచారించారు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రిగా &amp;nbsp;ఉన్న కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్‌పై &amp;nbsp;ఆ సమయంలో ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో &amp;nbsp;కోనేరు రంగారావు కూడ ఈ ఆరోపణలు ఖండించారు. ఆ సమయంలో &amp;nbsp;టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. తాము అధికారంలోకి వస్తే ఆయేషా మీరా హత్య కేసును రీ ఓపెన్ చేయిస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణను రీ ఓపెన్ చేయించారు. ఈ కేసు విచారణను సీబీఐకు కోర్టు అప్పగించింది.సీబీఐ అధికారులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.గతంలో ఈ కేసులో జైలులో శిక్షను అనుభవించిన సత్యంబాబును కూడ శుక్రవారం నాడు &amp;nbsp;సీబీఐ అధికారులు విచారించారు.  సత్యంబాబు విచారణ తర్వాత &amp;nbsp;కోనేరు సతీష్ ను కూడ శుక్రవారం నాడు సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఆయేషా మీరా హత్య కేసులో కోనేరు సతీష్ పాత్ర &amp;nbsp;ఏమీ లేదని సీఐడీ &amp;nbsp;గతంలో తేల్చింది.&amp;nbsp;  సంబంధిత వార్తలు  ఆయేషా మీరా హత్య కేసు.. మిమిక్రీతో నన్ను హంతకుడిని చేశారు: సత్యంబాబు  ఆయేషా మీరా కేసులో దారుణమైన ట్విస్ట్  అయేషా మీరా హత్య కేసు: సత్యంబాబును విచారిస్తున్న సిబిఐ </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01cyr8k4qx3474c8pe0833vrq4/ayesha-meera_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>బీజేపీ అగ్రిగోల్డ్ బాధితుల దీక్షలు: తీవ్ర వ్యాఖ్యలు చేసిన లోకేష్</title>
            <link>https://telugu.asianetnews.com/awards-literature/ap-minister-nara-lokesh-slams-on-bjp-ph01xb</link>
            <guid>https://telugu.asianetnews.com/awards-literature/ap-minister-nara-lokesh-slams-on-bjp-ph01xb</guid>
            <pubDate>Mon, 22 Oct 2018 17:42:00 +0530</pubDate>
            <description> అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా బీజేపీ నేతలు దొంగ దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందని &amp;nbsp;ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విమర్శించారు. &amp;nbsp;దొంగే దొంగ అని అరిచినట్టుగా &amp;nbsp;బీజేపీ నేతల దీక్షలు ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు.     దొంగే, దొంగ...దొంగ అని అరిచినట్టు&amp;nbsp;బీజేపీ నేతలు దీక్ష చేసారు.నోట్ల రద్దు నుండి రఫెల్ కుంభకోణం వరకూ దేశాన్ని దోచేసి, దొంగలను దేశ సరిహద్దులు దాటిస్తున్న బీజేపీ నాయకులు అగ్రిగోల్డ్ పేరుతో దొంగ దీక్ష చెయ్యడం హాస్యాస్పదంగా ఉంది. — Lokesh Nara (@naralokesh) October 22, 2018     అగ్రిగోల్డ్ బాధితులకు అండగా &amp;nbsp;బీజేపీ ఐదు రోజుల పాటు రిలే దీక్షలను సోమవారం నాడు &amp;nbsp;ప్రారంభించింది.ఈ దీక్షలపై ఏపీ మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.నోట్ల రద్దు నుండి రఫెల్ కుంభకోణం వరకూ దేశాన్ని దోచేసి, దొంగలను దేశ సరిహద్దులు దాటిస్తున్న బీజేపీ నాయకులు అగ్రిగోల్డ్ పేరుతో దొంగ దీక్ష చెయ్యడం హాస్యాస్పదంగా ఉందన్నారు.    అనేక అంశాల్లో ఏపీ దేశంలోనే భాగం కాదనట్టుగా బీజేపీ నేతలు వ్యవహరించారని లోకేష్ విమర్శించారు. అగ్రిగోల్డ్ అంటూ బీజేపీ కొత్త కుట్రకు తెరలేపిందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు సీఎం కృషి చేస్తున్నా బీజేపీ నేతలు దీక్షలంటూ &amp;nbsp;కొత్త కుట్రకు తెరతీశారని చెప్పారు.    కోర్టులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే &amp;nbsp;అగ్రిగోల్డ్ బాధితులకు బెయిల్ ఔట్ ప్యాకేజీని ప్రకటించాలని &amp;nbsp;ఆయన డిమాండ్ చేశారు. </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/9cd78d11-52cc-48dc-a74f-4a61ef2a963e/image_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత</title>
            <link>https://telugu.asianetnews.com/awards-literature/married-woman-complaint-against-man-for-sexual-harassment-in-guntur-district-pfyhvt</link>
            <guid>https://telugu.asianetnews.com/awards-literature/married-woman-complaint-against-man-for-sexual-harassment-in-guntur-district-pfyhvt</guid>
            <pubDate>Tue, 02 Oct 2018 10:58:00 +0530</pubDate>
            <description>గుంటూరు: మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు &amp;nbsp;ఆలయానికి వెళ్లిన ఓ వివాహితకు ఆలయంలో లైంగిక వేధింపులకు గురైంది. &amp;nbsp;ఈ విషయమై తనకు &amp;nbsp;న్యాయం చేయాలని &amp;nbsp;బాధితురాలు ఎస్పీని ఆశ్రయించింది. &amp;nbsp;అయితే బాధితురాలికి రక్షణ కల్పించాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.&amp;nbsp;  దేవుడి సన్నిధిలో సేవ చేసుకోవాలని వెళితే అక్కడ లైంగిక వేధింపులకు గురిచేశాడని బాధిత మహిళ ఆవేదన చెందింది. ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేస్తే తనపై కక్ష కట్టి తనను, తన కుమార్తెను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడని కన్నీళ్లపర్యంతమైంది. స్పందించిన ఎస్పీ వెంటనే బాధిత మహిళ సమస్య పరిష్కరించి ఆమెకు రక్షణ కల్పించాలని ఆదేశించారు.&amp;nbsp;  గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన &amp;nbsp;ఓ మహిళ సమీపంలోని ఓ ఆలయానికి వెళ్తుండేది. మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు &amp;nbsp;ఆలయానికి వెళ్లేది. ఆలయ పర్యవేక్షణ &amp;nbsp;బాధ్యతలు నిర్వహిస్తున్న &amp;nbsp;ఓ వ్యక్తి వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. అయితే &amp;nbsp;భగవంతుడి సేవ కోసం వచ్చే &amp;nbsp;ఆ వివాహితకు కొంతకాలం పాటు లైంగిక వేధింపులను కొంతకాలం పాటు మౌనంగానే భరించింది.  ఇదిలా ఉంటే ఇదే సమయంలో ఆ వివాహిత భర్త &amp;nbsp;మరణించాడు. దీంతో ఆమె మానసికంగా మరింత కుంగిపోయింది. ఆ వివాహిత భర్త మరణించిన విషయం తెలిసిన ఆ వ్యక్తి వివాహితపై &amp;nbsp;లైంగిక వేధింపులు &amp;nbsp;మరింత ఎక్కువైనట్టు చెప్పారు.&amp;nbsp;  తన మాట వినలేదనే నెపంతో వివాహితపై &amp;nbsp;ఆ వ్యక్తి సోషల్ మీడియాలో వివాహితపై అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు. దీంతో బాధితురాలు &amp;nbsp;జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని ఆలయ పర్యవేక్షక బాధ్యతల నుండి తప్పించారు.అంతేకాదు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు చంపేస్తానని ఆమెను బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు మరోసారి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో &amp;nbsp;ఆమెకు &amp;nbsp;రక్షణ కల్పించాలని ఎస్పీ స్థానిక పోలీసులను ఆశ్రయించారు.  సంబంధిత వార్తలు  గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు  ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....  ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్  కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్  కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్  వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...  పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్  కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్  వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....  దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్  దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం  భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...  ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య  పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...  భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...  ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం  భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్  భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...  దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్  ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్  ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..  వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01cpjay9z6haa06ms9kng2ekcw/sex_2_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..</title>
            <link>https://telugu.asianetnews.com/awards-literature/behind-the-reason-maoist-attack-on-mla-sarveswara-rao-pfi33b</link>
            <guid>https://telugu.asianetnews.com/awards-literature/behind-the-reason-maoist-attack-on-mla-sarveswara-rao-pfi33b</guid>
            <pubDate>Sun, 23 Sep 2018 14:17:00 +0530</pubDate>
            <description>విశాఖపట్టణం: అరకు సమీపంలోనే క్వారీ విషయంలో మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో సుమారు &amp;nbsp;గంటకు పైగా &amp;nbsp;చర్చించారని సమాచారం.సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యేతో కూడ చర్చించిన తర్వాత ఈ ఘటనకు పాల్పడినట్టు సమాచారం. &amp;nbsp;అయితే &amp;nbsp;సామరస్యపూర్వకంగా చర్చిద్దామని &amp;nbsp;సర్వేశ్వరరావు సూచించినా.... మావోలు దాడికి దిగారని తెలుస్తోంది.    "మావోయిస్టుల దాడిలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ అక్కడిక్కడే మృతి చెందారు. ఆదివారం ఉదయం 11 గంటల వరకు కూడ అరకులోనే ఎమ్మెల్యే సర్వేశ్వరావు మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ ఉన్నారు. గ్రామ దర్శిని కార్యక్రమంలోనే భాగంగానే డుబ్రీగంట తొట్టంగి రహదారిపై మావోలు ఎమ్మెల్యేతో పాటము మాజీ ఎమ్మెల్యే సోమపై కాల్పులు జరిపారు.  లిప్పిటిపుట్టు గ్రామ సమీపంలోకి &amp;nbsp;ఎమ్మెల్యే సర్వేశ్వరరావు చేరుకోగానే &amp;nbsp;మావోయిస్టులు సర్వేశ్వరరావును చుట్టుముట్టారు. సర్వేశ్వరరావు గన్‌మెన్ల వద్ద ఉన్న ఆయుధాలను &amp;nbsp;తీసుకొన్నారు.&amp;nbsp;  గూడ క్వారీ విషయమై మావోయిస్టులు సర్వేశ్వరరావుతో చర్చించారు. ఈ క్వారీ కూడ ఎమ్మెల్యేసర్వేశ్వరరావుది. ఈ క్వారీ కారణంగా పర్యావరణానికి ఇబ్బంది కలుగుతోందని స్థానికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  సర్వేశ్వరరావు ఈ క్వారీని తిరిగి తెరిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే &amp;nbsp;ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో సర్వేశ్వరరావు కూడ సామరస్యపూర్వకంగానే చర్చల ద్వారా పరిష్కరించుకొందామని ఎమ్మెల్యే సర్వేశ్వరావు సూచించారు.  అయితే క్వారీ విషయమై ఎమ్మెల్యే చేసిన సూచనను మావోలు పట్టించుకోలేదని సమాచారం. ఈ మేరకు మావోలు మూడు రౌండ్లు సర్వేశ్వరరావుపై జరిపారు. ఈ ఘటనలో సర్వేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు.  మరోవైపు మాజీ ఎమ్మెల్యే సివిర సోమ .. ఒడిశాలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు సోమ కారణమని భావించారు. ఈ విషయమై సోమను నిలదీశారు. ఈ విషయమై సోమ ఇచ్చిన వివరణను మావోలు పట్టించుకోలేదని సమాచారం. సోమపై కూడ &amp;nbsp;మావోలు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.  సంబంధిత వార్తలు  మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి &amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01cr2s9a4y7nyj1kgtk002h7pe/death_2_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?</title>
            <link>https://telugu.asianetnews.com/awards-literature/why-ysrcp-appointed-malladi-vishnu-as-central-segment-coordinator-pfaiw5</link>
            <guid>https://telugu.asianetnews.com/awards-literature/why-ysrcp-appointed-malladi-vishnu-as-central-segment-coordinator-pfaiw5</guid>
            <pubDate>Wed, 19 Sep 2018 12:18:00 +0530</pubDate>
            <description>విజయవాడ: కాంగ్రెస్ పార్టీ నుండి మల్లాది విష్ణు &amp;nbsp;వైసీపీలో చేరడంతో విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వైసీపీలో సమీకరణాలు మారిపోయాయి. దీంతో &amp;nbsp;ప్రస్తుతం వంగవీటి రాధాకు సెంట్రల్ సీటుపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.  2014 వరకు విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్ కు &amp;nbsp;గౌతంరెడ్డి ఇంచార్జీగా ఉండేవాడు. అదే ఎన్నికల్లో గౌతం రెడ్డి విజయవాడ సెంట్రల్ సీటు నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి &amp;nbsp;ఓటమి పాలయ్యాడు. ఆ సమయంలో విజయవాడ వైసీపీ అధ్యక్షుడిగా వంగవీటి రాధా ఉండేవాడు. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుండి వంగవీటి రాధా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.  2015 లో విజయవాడ సెంట్రల్ &amp;nbsp;నియోజకవర్గ బాధ్యతలను వంగవీటి రాధాకు అప్పగిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకొంది. దీంతో వంగవీటి రాధా 2019లో పోటీ చేసుకొనేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. తాజాగా బూత్ కమిటీల నియామకం &amp;nbsp;కూడ ప్రారంభమైంది.  అయితే కాంగ్రెస్ పార్టీ నుండి మల్లాది విష్ణు &amp;nbsp;వైసీపీలో గత ఏడాది చేరారు. తొలుత విష్ణుకు వైసీపీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించారు. నగరంపై కంటే సెంట్రల్ సీటు కేంద్రంగానే &amp;nbsp;మల్లాది విష్ణు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.  తనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరిన వారికి కూడ విష్ణు పదవులు ఇప్పించుకొన్నారు. &amp;nbsp;అంతేకాదు సెంట్రల్ నియోజకవర్గంలోని 20 డివిజన్లలో కో ఆర్డినేటర్ బాధ్యతలను తన అనుచరులకు కట్టబెట్టారు.&amp;nbsp;  సెంట్రల్ నియోజకవర్గంలో &amp;nbsp;మల్లాది విష్ణు &amp;nbsp;కో ఆర్డినేటర్లను నియమించడంపై వంగవీటి రాధా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పార్టీ నాయకత్వం దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోయిందని రాధా వర్గీయుల్లో ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే &amp;nbsp;పీకే టీమ్ నిర్వహించిన సర్వేలో మల్లాది విష్ణుకే అనుకూలంగా ఉందనే ప్రచారం కూడ సాగింది.దీంతో సెంట్రల్ సీటును విష్ణుకే కేటాయించాలని పార్టీ నాయకత్వం ఓ అభిప్రాయానికి వచ్చిందంటున్నారు.&amp;nbsp;  వంగవీటి రాధాను మచిలీపట్నం పార్లమెంట్ సీటు నుండి లేదా ఆవనిగడ్డ, విజయవాడ తూర్పు సీటు నుండి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం సూచించింది. అయితే విజయవాడ సెంట్రల్ నుండి పోటీ చేసేందుకే &amp;nbsp;వంగవీటి రాధా ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో రెందు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు రాధా ప్రకటించారు.  ఈ వార్తలు చదవండి  వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాంబాబు  వైసీపీ సభ్యత్వ పుస్తకాలు దగ్ధం: అనుచరులతో వంగవీటి రాధా భేటీ  వంగవీటి రాధాకు ‌మరో షాక్: మల్లాది విష్ణు వైపే జగన్ మొగ్గు  వంగవీటి రాధా ఆగ్రహం: బుజ్జగింపులు, ఆ రోజు ఏం జరిగిందంటే...  వైసీపీలో విజయవాడ సెంట్రల్ చిచ్చు: వంగవీటి రాధాతో టచ్‌లోకి టీడీపీ?  వంగవీటి రాధాకు షాక్: మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు  వైసీపీలో చిచ్చు: రంగా విగ్రహం వద్ద అభిమానుల ధర్నా  వైసీపీలో చిచ్చు: ఆత్మాహత్యాయత్నం చేసిన రాధా అనుచరులు, ఉద్రిక్తత  జనసేనలోకి వంగవీటి శ్రీనివాస ప్రసాద్..? </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/a02b6177-954a-4324-9cff-aa8c72364c2e/image_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>జగన్ వ్యాఖ్యల ఎఫెక్ట్: కాపులకు రిజర్వేషన్లపై నిపుణులతో పవన్ చర్చలు</title>
            <link>https://telugu.asianetnews.com/awards-literature/janasena-chief-pawan-kalyan-plans-to-discussion-with-experts-over-kapu-reservation-pcqgzr</link>
            <guid>https://telugu.asianetnews.com/awards-literature/janasena-chief-pawan-kalyan-plans-to-discussion-with-experts-over-kapu-reservation-pcqgzr</guid>
            <pubDate>Tue, 31 Jul 2018 19:17:00 +0530</pubDate>
            <description> అమరావతి: కాపుల రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొంటున్నారని &amp;nbsp;జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ &amp;nbsp;అభిప్రాయపడ్డారు. అర్హులైన వారందరికీ రాజకీయ ఫలాలు అందాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  మంగళవారం నాడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ల విషయమై ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్దంపై స్పందించారు. &amp;nbsp;ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.&amp;nbsp;  కాపు రిజర్వేషన్ల విషయమై &amp;nbsp;చంద్రబాబునాయుడు తీరును ఆయన తప్పుబట్టారు. కులాల మధ్య చిచ్చు రేపేలా చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. కాపులకు రిజర్వేషన్ల విషయమై &amp;nbsp;వైసీపీ చీఫ్ &amp;nbsp;వైఎస్ జగన్ &amp;nbsp;ఏడాదికో మాట మారుస్తున్నారని చెప్పారు. &amp;nbsp;కాపుల రిజర్వేషన్ల విషయమై &amp;nbsp;కాంగ్రెస్, టీడీపీలకు చిత్తశుద్ది లేదన్నారు.  కాపుల రిజర్వేషన్ల అంశాన్ని అధికార, విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని పవన్ మండిపడ్డారు.అంతేకాదు కాపుల రిజర్వేషన్ విషయమై కాంగ్రెస్, టీడీపీలకు చిత్తశుద్ది లేదన్నారు. మంగళవారం నాడు జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీతో పవన్ కళ్యాణ్ తొలిసారిగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాపుల రిజర్వేషన్ అంశంపై చర్చించారు. &amp;nbsp;ఈ విషయమై &amp;nbsp;అధ్యయనం చేసేందుకుగాను నిపుణులతో చర్చించాలని &amp;nbsp;ఆయన భావిస్తున్నారు.&amp;nbsp;  ఈ వార్తలు చదవండి:కాపు రిజర్వేషన్: వైసీపీ మద్దతు, యూ టర్న్ మా ఇంటా వంటా లేదు: జగన్   &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;కాపు రిజర్వేషన్లపై జగన్ మాట మార్చారు: చంద్రబాబు       &amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01ck8n3mb8v8d89jmc32qapcnx/Babu-Jagan-Pawan_760x400.jpg"/>
        </item>
    </channel>
</rss>