డబ్బు ఆశచూపి.. మైనర్ బాలికపై 7గురు గ్యాంగ్ రేప్..!!
బెంగళూరులో దారుణం జరిగింది. మృగాళ్లు బాలికమీద లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంచేనహళ్లి తాలూకాలోని ఒక గ్రామానికి చెందిన 14 యేళ్ల బాలిక 8వ తరగతి చదువుతోంది. కరోనా కారణంగా పాఠశాలకు సెలవులు కావడంతో ఇంట్లోను ఉండేది.
బెంగళూరులో దారుణం జరిగింది. మృగాళ్లు బాలికమీద లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంచేనహళ్లి తాలూకాలోని ఒక గ్రామానికి చెందిన 14 యేళ్ల బాలిక 8వ తరగతి చదువుతోంది. కరోనా కారణంగా పాఠశాలకు సెలవులు కావడంతో ఇంట్లోను ఉండేది.
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన 7మంది డబ్బు ఆశ పెట్టి ఆ బాలికమీద నిరంతరంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల బాలి అనారోగ్యానికి గురైంది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. ఈ పరీక్షల్లో బాలిక గర్భవతి అని తేలింది.
ఈ విషయాన్ని బాలికి గార్డియన్స్ మంచేనహళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడ్డ ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ప్రస్తుతం బాలికను స్వాంతన కేంద్రంలో ఉంచారు.