'పద్మ' అవార్డులు ప్రకటించిన కేంద్రం.. జాబితా ఇదే!
కేంద్ర ప్రభత్వం 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని పద్మ అవార్డుని ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన 21 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించింది. ఆ జాబితా వివరాలు ఇవే..
కేంద్ర ప్రభత్వం 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని పద్మ అవార్డుని ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన 21 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించింది. ఆ జాబితా వివరాలు ఇవే..
జగదీష్ లాలా ఆహూజా (పంజాబ్, సామాజిక సేవకుడు)
మహమ్మద్ షరీఫ్ (ఉత్తర్ ప్రదేశ్, సామాజిక సేవకుడు)
కుశాల్ కున్వర్ శర్మ - (పశువైద్యం)
సుందరవర్మ(రాజస్థాన్ - పర్యావరణం, అడవుల పెంపకం)
జావేద్ అహ్మద్ తక్ (జమ్మూకాశ్మీర్, సామాజిక సేవకుడు - దివ్యాంగుల సంక్షేమం)
తులసి గౌడ (కర్ణాటక, సామాజిక కార్యకర్త - పర్యావరణం)
రవి కన్నన్(అసోం)-వైద్యం, అంకాలజీ విభాగం)
సత్యనారాయణ్ (అరుణాచల్ ప్రదేశ్, సామాజిక కార్యకర్త)
అబ్దుల్ జబ్బార్, (మధ్యప్రదేశ్, సామాజిక కార్యకర్త)
ఉషా చమర్ (ఉత్తర్ ప్రదేశ్ - సామాజిక కార్యకర్త)
హరేకాలా హజబ్బా (కర్ణాటక, సామాజిక కార్యకర్త)
అరుణోదయ్ మండల్- (వైద్య, ఆరోగ్యం)
మూజిక్కర్ పంకజాక్షి (కేరళ, తోలుబొమ్మలాట కళాకారిణి)
రాధామోహన్, సంభవ్ సే సంచయ్ - (సేంద్రియ వ్యవసాయం)
పోపట్ రావ్ పవార్ (మహారాష్ట్ర, సామాజిక కార్యకర్త)
రామకృష్ణన్(తమిళనాడు-సామాజిక సేవ, దివ్యాంగుల సంక్షేమం)
ట్రినిటీ సయూ(మేఘాలయ- సేంద్రియ వ్యవసాయం)