తెలంగాణలో పెండింగ్ లోని 13 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తుంది.ఇవాళ ఈ స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేసే అవకాశం ఉంది.
డెంగ్యూ వ్యాక్సిన్ పై పరిశోధనలు సాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన తొలి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి.
తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
హీరో నాగ చైతన్యతో ఓ స్టార్ కిడ్ ఎప్పటికీ నటించను అని చెప్పేశారట. అందుకు సమంతనే కారణమట. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమిటో చూద్దాం..
ఆడవాళ్లకు లిప్ స్టిక్ అంటే పిచ్చి. చాలా మంది ఆడవాళ్లు ప్రతిరోజూ లిప్ స్టిక్ ను వాడుతుంటారు. కానీ వీటిలో ఉండే కెమికల్స్ పెదాల చర్మాన్నిదెబ్బతీస్తాయి. ఇవి ఎన్నో వ్యాధులకు కూడా కారణమవుతాయి. మీ పెదాలు ఎర్రగా ఉండాలంటే లిప్ స్టిక్ నే వాడాల్సిన అవసరం లేదు.
ఆంధ్ర ప్రదేశ్ లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నరసాపురం ఒకటి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ముదూనూరి ప్రసాదరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కంచుకోటను బద్దలుగొట్టి వైసిపి విజయం సాధించింది. మరి ఈసారి నరసాపురం ఫలితం ఎలా వుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయంగా పోరాడితే తాను ఈ రోజే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇప్పించగలనని అన్నారు. సీబీఐ, ఐటీ సోదాల భయం ఎవరికి ఉన్నా.. వారు తన వద్దకు రావొచ్చని పిలుపు ఇచ్చారు.
తెలుగు సినిమాల (Telugu Movies) క్రేజ్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది. టాలీవుడ్ సినిమాలకు మంచి ఆదరణ కూడా ఏర్పడుతోంది. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమ నుంచి భారీ చిత్రాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి.
సేలం లో ప్రధాని మోదీకి నారీ శక్తి విభిన్న రీతిలో ఆహ్వానం.
రష్యా అధ్యక్ష పదవిని పుతిన్ మరోసారి దక్కించుకున్నారు.రికార్డు స్థాయి ఓట్లను పుతిన్ పొందారు.
Sunrisers Hyderabad: మార్చి 22 నుంచి మెగా క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2024 ప్రారంభం కానుంది. సన్రైజర్స్ హైదరాబాద్ తన ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ ను మార్చి 23న కోల్కతా నైట్ రైడర్స్తో ఈడెన్ గార్డెన్స్లో ఆడనుంది.
ఒక్కసారి నోట్లో పెట్టుకుంటే, మళ్లీ మళ్లీ తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఇవి తినడం కూడా ఒక వ్యసనంగా మారుతుంది. ఈ విషయం మేం చెబుతున్నది కాదు. పరిశోధకులే చెబుతున్నారు.
పాలమూరు యువకవి కె.పి లక్ష్మీనరసింహ రచించిన " గద్దెనెక్కినంక '' దీర్ఘ కవితా సంపుటి ఆవిష్కరణ మహబూబ్ నగర్ పట్టణంలో జరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి :
Swaminathan Gurumurthy: కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నుల కంటే ఈ రాష్ట్రాలకు కేంద్రం నిధుల కేటాయింపు తక్కువ. ఈ రాష్ట్రాలు అసమానతలను ఆరోపిస్తూ చర్చలు ప్రారంభించాయి, తక్కువ పన్ను విరాళాలు ఉన్నప్పటికీ ఎక్కువ కేటాయింపులతో ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని పేర్కొంది. నిధుల కేటాయింపు తెలిసిన ఎంపీ శశి థరూర్ కూడా దీనిని అసమానతగా అభివర్ణించారు.