తెలంగాణలో పెండింగ్ లోని 13 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తుంది.ఇవాళ ఈ స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేసే అవకాశం ఉంది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు.
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఎన్డీఏ కూటమి నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని కొనియాడారు.
హీరో నాగ చైతన్యతో ఓ స్టార్ కిడ్ ఎప్పటికీ నటించను అని చెప్పేశారట. అందుకు సమంతనే కారణమట. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమిటో చూద్దాం..
రోజూ ఒక అరటిపండును తింటే బలంగా ఉంటాం. అలాగే ఎనర్జిటిక్ గా కూడా ఉంటాం. అందులోనూ ఇవి చాలా తక్కువ ధరకే వస్తాయి. హెల్త్ పరంగా ఈ పండ్లే చేసే మేలు వల్ల చాలా మంది అరటిపండ్లను రోజూ తింటుంటారు. అయితే మచ్చలున్న అరటిపండ్లను మాత్రం పక్కన పెట్టేస్తుంటారు. కానీ వీటిని తింటే..
పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గం నరసాపురం లోక్ సభ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కొనసాగుతున్నారు. అయితే ఈసారి ప్రతిపక్షాలన్నీ కలిసి వైసిపిపై పొలిటికల్ దాడి చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలో తణుకు పోరు కూడా రసవత్తరంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కొత్త గవర్నర్ ను కూడ రాష్ట్రపతి నియమించారు.
సిల్క్ స్మిత మరణం ఒక మిస్టరీ. అంతకు మించిన సంచలనం. ఈ క్రమంలో సిల్క్ స్మిత ఆ తప్పు చేయడం వలనే మరణించింది అంటూ... సీనియర్ నటి జయలలిత ఆసక్తికర కామెంట్స్ చేసింది.
డెంగ్యూ వ్యాక్సిన్ పై పరిశోధనలు సాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన తొలి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి.
రష్యా అధ్యక్ష పదవిని పుతిన్ మరోసారి దక్కించుకున్నారు.రికార్డు స్థాయి ఓట్లను పుతిన్ పొందారు.
క్రికెటర్ హర్దిక్ పాండ్య ఎంట్రీ మామూలుగా లేదుగా.. మీడియా ముందుకు వస్తూ హల్చల్
చాలా మంది పేరెంట్స్.. తమ పిల్లలకు పెడుతున్న ఈ మైదా వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? అంతేకాదు.. ఈ మైదాను మనం రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే నష్టాలేంటో ఓసారి చూద్దాం..
మంచీ చెడూ - గెలుపూ ఓటమీ మనసు పొరల్లో మరుగున పడడమే లేదు ' నా కన్నీ గుర్తే.. ' అంటూ వారాల ఆనంద్ రాసిన కవిత ' నా కన్నీ గుర్తే.. ' ఇక్కడ చదవండి :
Swaminathan Gurumurthy: కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నుల కంటే ఈ రాష్ట్రాలకు కేంద్రం నిధుల కేటాయింపు తక్కువ. ఈ రాష్ట్రాలు అసమానతలను ఆరోపిస్తూ చర్చలు ప్రారంభించాయి, తక్కువ పన్ను విరాళాలు ఉన్నప్పటికీ ఎక్కువ కేటాయింపులతో ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని పేర్కొంది. నిధుల కేటాయింపు తెలిసిన ఎంపీ శశి థరూర్ కూడా దీనిని అసమానతగా అభివర్ణించారు.