గుజరాత్ లో ట్రంప్ దంపతుల పర్యటన... సబర్మతి ఆశ్రమ సందర్శన (ఫోటోలు)
అమెరికాా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా భారత్ లో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన గుజరాత్ లోని అహ్మదాాబాద్ సబర్మతి ఆశ్రమంతో ప్రారంభమయ్యింది. భార్యతో కలిసి ట్రంప్ గాంధీ జ్ఞాపకార్థమైన ఆ ఆశ్రమాన్ని సందర్శించారు.
గుజరాత్ కు చేరుకున్న ట్రంప్ దంపతులు
ట్రంప్ ను ఆలింగనం చేసుకుని స్వాగతం పలుకుతున్న ప్రధాని మోదీ
భార్యను ప్రధాని మోదీకి పరిచయం చేస్తున్న ట్రంప్
విమానాశ్రయంలో ట్రంప్ కు ఘనస్వాగతం
సబర్మతి ఆశ్రమంలో చరఖాను పరిశీలిస్తున్న ట్రంప్ దంపతులే... పక్కన ప్రధాని మోదీ
సబర్మతి ఆశ్రమంలోని రిజిస్టర్ లో ట్రంప్ దంపతుల సంతకాలు
సబర్మతి ఆశ్రమంలోని రిజిస్టర్ లో సంతకం పెడుతున్న ట్రంప్
కూతురు ఇవాంకతో ట్రంప్
ఇవాంకాను మోదీకి పరిచయం చేస్తున్న ట్రంప్
విమానాశ్రయంలో ఇవాంకా ట్రంప్