బెల్లం పరమాన్నం.. ఇలా చేస్తే..గిన్నె ఖాళీచేయడం ఖాయం..
పరమాన్నం.. పండుగలప్పుడు ప్రత్యేకంగా తయారు చేస్తారు. నెయ్యితో తాజా ఘుమఘమలతో వాసన చూడగానే కడుపులో ఆకలి కేకలే వేస్తుంది. ఇక బెల్లం పరమాన్నం రుచిలోనే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మంచిది.

<p>పరమాన్నం.. పండుగలప్పుడు ప్రత్యేకంగా తయారు చేస్తారు. నెయ్యితో తాజా ఘుమఘమలతో వాసన చూడగానే కడుపులో ఆకలి కేకలే వేస్తుంది. ఇక బెల్లం పరమాన్నం రుచిలోనే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మంచిది. </p>
పరమాన్నం.. పండుగలప్పుడు ప్రత్యేకంగా తయారు చేస్తారు. నెయ్యితో తాజా ఘుమఘమలతో వాసన చూడగానే కడుపులో ఆకలి కేకలే వేస్తుంది. ఇక బెల్లం పరమాన్నం రుచిలోనే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మంచిది.
<p>ఇలా నోట్లో వేసుకుంటే.. అలా కరిగిపోయే రుచికరమైన ఆ బెల్లం పరమాన్నం ఎలా తయారు చేయాలో.. చూడండి.. </p>
ఇలా నోట్లో వేసుకుంటే.. అలా కరిగిపోయే రుచికరమైన ఆ బెల్లం పరమాన్నం ఎలా తయారు చేయాలో.. చూడండి..
<p>బెల్లం పరమాన్నం.. తయారీకి కావాల్సిన పదార్థాలు.. </p><p>400 గ్రాముల బాస్మతి బియ్యం<br />250 గ్రాముల పొడి బెల్లం<br />4 లవంగాలు<br />4 కప్పుల నీరు<br />100 గ్రాముల నెయ్యి<br />1 1/2 టీస్పూన్ల ఏలకులు<br />2 టేబుల్ స్పూన్ల తరిగిన బాదం ముక్కలు</p>
బెల్లం పరమాన్నం.. తయారీకి కావాల్సిన పదార్థాలు..
400 గ్రాముల బాస్మతి బియ్యం
250 గ్రాముల పొడి బెల్లం
4 లవంగాలు
4 కప్పుల నీరు
100 గ్రాముల నెయ్యి
1 1/2 టీస్పూన్ల ఏలకులు
2 టేబుల్ స్పూన్ల తరిగిన బాదం ముక్కలు
<p>బెల్లం పరమాన్నం.. తయారు చేసే విధానం.. </p><p>మొదట, బియ్యాన్ని 4-5 సార్లు కడిగి, 15-20 నిమిషాలు నానబెట్టండి.</p>
బెల్లం పరమాన్నం.. తయారు చేసే విధానం..
మొదట, బియ్యాన్ని 4-5 సార్లు కడిగి, 15-20 నిమిషాలు నానబెట్టండి.
<p>ఆ తరువాత అడుగు మందంగా ఉన్న గిన్నెలో నీళ్లు పోసి మరుగు పట్టేదాకా చూడాలి. నీల్లు మరుగుతున్నప్పుడు దాంట్లో లంగాలతో పాటు, నానబెట్టిన బియ్యం కూడా వేసి కలపాలి. </p>
ఆ తరువాత అడుగు మందంగా ఉన్న గిన్నెలో నీళ్లు పోసి మరుగు పట్టేదాకా చూడాలి. నీల్లు మరుగుతున్నప్పుడు దాంట్లో లంగాలతో పాటు, నానబెట్టిన బియ్యం కూడా వేసి కలపాలి.
<p>ఇప్పుడు బియ్యం పూర్తిగా ఉడికి మృధువైన అన్నంగా మారాలి. నీరు పూర్తిగా ఇగిరి పోవాలి. ఇప్పుడు మరో పాన్ లో మీడియం మంట మీద నెయ్యి వేడిచేయండి. దీనికి బెల్లం పొడిని కలపండి. ఇది పూర్తిగా కరిగి కరగాలి. </p>
ఇప్పుడు బియ్యం పూర్తిగా ఉడికి మృధువైన అన్నంగా మారాలి. నీరు పూర్తిగా ఇగిరి పోవాలి. ఇప్పుడు మరో పాన్ లో మీడియం మంట మీద నెయ్యి వేడిచేయండి. దీనికి బెల్లం పొడిని కలపండి. ఇది పూర్తిగా కరిగి కరగాలి.
<p>ఇప్పుడు బియ్యం పూర్తిగా ఉడికి మృధువైన అన్నంగా మారాలి. నీరు పూర్తిగా ఇగిరి పోవాలి. ఇప్పుడు మరో పాన్ లో మీడియం మంట మీద నెయ్యి వేడిచేయండి. దీనికి బెల్లం పొడిని కలపండి. ఇది పూర్తిగా కరిగి కరగాలి. </p>
ఇప్పుడు బియ్యం పూర్తిగా ఉడికి మృధువైన అన్నంగా మారాలి. నీరు పూర్తిగా ఇగిరి పోవాలి. ఇప్పుడు మరో పాన్ లో మీడియం మంట మీద నెయ్యి వేడిచేయండి. దీనికి బెల్లం పొడిని కలపండి. ఇది పూర్తిగా కరిగి కరగాలి.
<p style="text-align: justify;">బెల్లం పూర్తిగా కరిగి ద్రవంగా అయినతరువాత కాసేపు ఉడకనిచ్చి ఇందులో అన్నం, ఏలకుల పొడి వేసి బాగా కలపండి. ఆ తరువాత మంటను పూర్తిగా తగ్గించి సిమ్ లో పెట్టి 5-8 నిమిషాలు ఉడికించాలి.</p>
బెల్లం పూర్తిగా కరిగి ద్రవంగా అయినతరువాత కాసేపు ఉడకనిచ్చి ఇందులో అన్నం, ఏలకుల పొడి వేసి బాగా కలపండి. ఆ తరువాత మంటను పూర్తిగా తగ్గించి సిమ్ లో పెట్టి 5-8 నిమిషాలు ఉడికించాలి.
<p><strong>దీనిమీద బాదం ముక్కలు వేసి.. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. </strong></p>
దీనిమీద బాదం ముక్కలు వేసి.. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.
<p style="text-align: justify;"><strong>దీనిమీద బాదం ముక్కలు వేసి.. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. </strong></p>
దీనిమీద బాదం ముక్కలు వేసి.. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.