గ్యాప్ ఇచ్చి రెచ్చిపోయిన సమంత.. ఈ సారి డబుల్ డోస్..వాటమ్మా అంటూ రాశీఖన్నా, నందినీ రెడ్డి కామెంట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ రెచ్చిపోయింది. హాట్ పోజులతో పిచ్చెక్కిస్తుంది. అయితే గతంతో పోల్చితే ఈ సారి డోస్ పెంచింది. డబుల్ డోస్తో కిర్రాక్ పుట్టిస్తుంది. ఈ అమ్మడి నయా పిక్స్ కుర్రాళ్ల గుండెల్ని కొసేస్తున్నాయి.
సమంత తాజాగా లైట్ ఎల్లో కలర్ స్లీవ్ లెస్ డ్రెస్లో హోయలు పోయింది. చాలా రోజుల తర్వాత మరోసారి గ్లామర్ డోస్తో రెచ్చిపోయింది.
థై అందాలను, కాస్త ఎద అందాలను చూపిస్తూ నేను చాలా హాట్ గురూ అంటూ అందాలు ఆరబోసింది. ఈ లేటెస్ట్ ఫోటోల్లో సమంత మాత్రం విరహ వేదనతో ఉంది. ఆమె హాట్ పోజులు కుర్రాళ్ల మతిపోగొట్టేలా ఉన్నాయి. వైరల్ అవుతున్నాయి.
సమంత గతంలో గ్లామర్ ఫోటోలతో, వరుసగా మేగజీన్ల కోసం సెక్సీ పోజులతో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి డబుల్ డోస్ ఇస్తూ అందాలు ఆరబోసింది.
దీనికి హీరోయిన్ రాశీఖన్నా, దర్శకురాలు నందినీరెడ్డి వంటి సెలబ్రిటీలు కామెంట్లు పెట్టడం విశేషం. నందినీ రెడ్డి `వాటమ్మా` అంటూ సెటైర్ వేసింది.
ఇదిలా ఉంటే ఇటీవల సమంత తన భర్త, హీరో నాగచైతన్యతో కలిసి ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సమంత ప్రస్తుతం `శాకుంతలం` చిత్రంలో శకుంతలగా లీడ్ రోల్ చేస్తుంది. మరోవైపు తమిళంలో ఓ సినిమా చేస్తుంది.
సమంత లేటెస్ట్ ఫోటోలు.
సమంత లేటెస్ట్ ఫోటోలు.