ఆ ఆనందం తట్టుకోలేక బోల్డ్ ఫోటో షేర్ చేసిన రష్మిక మందన్నా.. షాక్లో నెటిజన్ల.. సెటైర్లు
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఆనందం ఎక్కువైతే అస్సలు తట్టుకోలేదు. ఆ హ్యాపీనెస్ని అభిమానులతో పంచుకునేందుకు ఉవ్విళ్లూరుతుంది. ఇటీవల రష్మిక తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో నెటిజన్లు షాక్ అవ్వాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడిది ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది.
రష్మిక మందన్నా ఇప్పుడు నేషనల్ స్టార్గా రాణిస్తుంది. హీరోయిన్గా పరిచయమైన అతితక్కువ సమయంలో ఈ రేంజ్ ఇమేజ్ని, పాపులారిటీ పొందడం రష్మికకే సాధ్యమైంది. ఈ బ్యూటీ కన్నడలో పరిచయమై, తెలుగులోకి, తమిళంలోకి, ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. జస్ట్ నాలుగేళ్ల గ్యాప్లో ఊహించని స్థాయికి చేరుకుంది.
సినిమాలు, స్టార్ ఇమేజ్ మాత్రమే కాదు, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా అదే రేంజ్లో పెరిగింది. ఊహించిన ఫాలోయింగ్ ఈ అమ్మడు సొంతం చేసుకుంది. తాజాగా రష్మిక ఇన్స్టాలో 20 మిలియన్స్ ఫాలోవర్స్ ని దాటేసింది. అకౌంట్ ప్రారంభించిన అత్యంత తక్కువ సమయంలో ఈ ఘనత సాధించి రికార్డ్ సృష్టించింది. సౌత్లో ఈ రికార్డ్ రష్మికకే సాధ్యమైందని చెప్పొచ్చు.
అంతేకాదు పది, పదిహేనేళ్ల క్రితం వచ్చిన హీరోయిన్లు కూడా ఈ మార్క్ ని చేరుకోలేకపోయారు. రష్మిక మాత్రం ఆరేళ్లలోనే ఈ మార్క్ ని చేరుకోవడం విశేషం. అయితే రష్మిక ఇతర హీరోయిన్లలా భారీగా గ్లామర్ ఫోటోలు పంచుకోదు, ఎక్కువ పోస్ట్ లు కూడా పెట్టడం, కేవలం పరిమితం, సెలక్టీవ్గా పెడుతుంటుంది. కానీ పెట్టేవన్నీ నెటిజన్లని ఆకట్టుకునేలా పెడుతుంది. అలరింప చేస్తుంది. కొంటెగా, క్యూట్ పిక్స్ తోనూ కవ్విస్తుందీ అందాల భామ.
తాజాగా రష్మిక 20 మిలియన్స్ ఫాలోవర్స్ చేరుకున్న సందర్భంగా ఆ ఆనందం తట్టుకోలేక ఓ బోల్డ్ ఫోటోని పంచుకుంది. ఎద అందాలను ఓపెన్గా చూపిస్తున్నట్టుగా ఉన్న ఈ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్ని గందరగోళం సృష్టిస్తుంది. రష్మిక పంచుకున్న ఈ పిక్స్ నెటిజన్లు షాక్ అవుతున్నారు. గతంలో ఎప్పుడూ రష్మిక ఇలాంటి బోల్డ్ ఫోటోని పంచుకోలేదు. ఈ రేంజ్లో అందాలనుచూపించలేదు.
ఆ మధ్య కాస్త క్లీవేజ్ షోతో పంచుకున్న ఫోటోనే వైరల్గా మారింది. ఇప్పుడు ఏకంగా ఎద ఎత్తులను చూపిస్తూ ఈ రేంజ్లో చూపించడంతో నెటిజన్ల మైండ్ బ్లాంక్ అయిపోయిందంటే అతిశయోక్తి కాదు. దీంతో షాక్ అవుతున్నారు. అదే సమయంలో కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఆమె అందాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు అభినందనలు తెలియజేస్తున్నారు.
దీంతోపాటు మరికొందరు డిఫరెంట్ కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ వెళ్లాక క్రమంగా గ్లామర్ డోస్ పెంచుతూ కనిపిస్తుంది రష్మిక. ఇది అందాల ఆరబోతకి సిగ్రల్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా రష్మిక తన ఆనందాన్ని ఇలా పంచుకోవడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా ఉక్కిరి బిక్కిరి కావడం విశేషం.
రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్తో `పుష్ప` చిత్రంలో, శర్వానంద్తో `ఆడవాళ్లు మీకు జోహార్లు`, బాలీవుడ్లో `మిషన్ మజ్ను`, `గుడ్బై`,తోపాటు మరో సినిమాలో నటిస్తూ