టూ పీస్ బికినీలో బెల్లీ అందాలతో చెమటలు పట్టిస్తున్న రాశీఖన్నా.. ఈ ఘాటు తట్టుకోవడం కష్టమే!
రాశీఖన్నా గ్యాప్ ఇచ్చి మరీ సెక్సీయెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో మంట పెడుతుంది. ఒక్కసారిగా ఇంటర్నెట్ని షేక్ చేసి వదిలేస్తుంది. తాజాగా తన హాటెస్ట్ ఫోటోలతో ఫైర్ అంటిచ్చింది. ఉక్కపోతలు పెంచేసింది.
రాశీఖన్నా కెరీర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది. మరో ఓవర్ నైట్లో స్టార్ ఇమేజ్తో పొంగిపోకుండా, మరీ పడిపోకుండా రెండింటి మధ్య కెరీర్ని రన్ చేస్తుంది.
ఇప్పుడు లేటెస్ట్ తన సెక్సీయెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. టూ పీస్ బికినీ, బెల్లీ అందాలను చూపిస్తూ పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కుర్రాళ్ల బాడీలో హీటు పెంచేస్తున్నాయి.
`సన్సెట్, సన్రైజ్` అంటూ పంచుకున్న గ్లామర్ ఫోటోలు తెగ వైర్ అవుతున్నాయి. నెటిజన్ల చూపు తిప్పుకోనివ్వడం లేదు. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్నాయి.
టాలీవుడ్లో యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ని ఫిదా చేస్తుంది. ప్రస్తుతం నాగచైతన్యతో `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తుంది రాశీఖన్నా.
దీంతోపాటు గోపీచంద్తో `పక్కా కమర్షియల్` సినిమాలో నటిస్తుంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. `జిల్` తర్వాత గోపీచంద్తో ఆడిపాడబోతుంది రాశీ.
మరోవైపు మలయాళంలో ఓ సినిమా, తమిళంలో ఐదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో సినిమాలు తగ్గించడం చర్చనీయాంశంగా మారింది.
రాశీఖన్నా `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందే `మనం`లో గెస్ట్ రోల్ చేసింది రాశీ.
మోడల్గా పాపులర్ అయిన ఈ అందాల భామ కమర్షియల్ పాత్రలతోపాటు కాస్త ప్రయారిటీ ఉన్న పాత్రల్లోనూ నటిస్తూ కేవలం పాటలకే పరిమితమనే ట్యాగ్నుంచి మినహాయింపు పొందుతుంది.
అయితే ఇప్పుడు తన కెరీర్ పరంగా పంథా మార్చింది. పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలకే మొగ్గుచూపుతుంది. ప్రయారిటీ లేకపోతే స్టార్ హీరో సినిమానైనా సున్నితంగా తిరస్కరిస్తుంది రాశీ.